Category: మంచిర్యాల జిల్లా

వన్ టౌన్ ఎస్.హెచ్ఓ ను శాలువాతో సన్మానించిన ఈస్గామ్ మల్లన్న గుడి E.O…

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:23 జూలై 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో నూతన ఎస్.హెచ్.ఓ గా బాధ్యతలు చేపట్టిన కే.శ్రీనివాసరావును మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి పూల మొక్కతో స్వాగతించిన కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా…

ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన కలెక్టర్ కుమార్ దీపక్…

మంచిర్యాల జిల్లా కేంద్రంతేది: 23 జూలై 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సందర్శించి ఆసుపత్రిలో కల్పిస్తున్న సౌకర్యాలు, రోగులకు అందిస్తున్న ఆహారం నాణ్యత, పరిసరాలను పరిశీలించారు. ఆసుపత్రిలో నూతన…

ఉదృతంగా ప్రవహిస్తున్న ఎర్రవాగులో చిక్కుకున్న ట్రాక్టర్ – తృటిలో తప్పించుకున్న రైతు కూలీలు…

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:23 జూలై 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. భీమిని మండలం చిన్న తిమ్మాపూర్ నుండి ట్రాక్టర్ తో ఎర్రవాగు దాటుతుండగా వరదనీటిలో ట్రాక్టర్ చిక్కికుని తృటిలో రైతు కూలీలు ప్రాణాలను దక్కించుకున్న సంఘటన కలకలం రేపింది. ఘటనకు సంబంధించిన వివరాలు…

నిరుపేదకు చికిత్స కోసమై రూ. 2 లక్ష రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత

కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా,కాగజ్ నగర్,తేదీ:22 జూలై 2025,✍️మనోజ్ పాండే సిర్పూర్ ఎమ్మెల్యేపాల్వాయి హరీష్ బాబు నివాసంలో మంగళవారం బెజ్జూర్ మండలంలోని కుకుడ గ్రామానికి చెందిన రామగిరి అరవింద్ కి హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స కోసమై సీఎం రిలీఫ్…

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా చర్యలు… – జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల జిల్లా,లక్షెట్టి పేట్,తేదీ: 22 జూలై 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా ప్రభుత్వ ఆసుపత్రులు, సామాజిక, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం జిల్లాలోని…

జేరిపోతుల సతీష్ జ్ఞాపకార్థం ప్రభుత్వ ఆసుపత్రిలో సాయి భోజన్ గర్భిణులకు బాలింతలకు డయాలసిస్ పేషెంట్లకు అన్నదానం – బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహణ

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:22 జూలై 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలోమంగళవారం మధ్యాహ్నం సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో దాతలు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి సహకారంతో గర్భిణులకు బాలింతలకు, డయాలసిస్…

గోదావరిలో తెలంగాణ వాటను వదులుకునే ప్రసక్తే లేదు,బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకుంటాం..బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు బడికల శ్రావణ్..

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:22 జూలై 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి : చంద్రబాబుతో చీకటి ఒప్పందం చేసుకున్నా రేవంత్ రెడ్డిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకుంటామని బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు బడికల శ్రావణ్ అన్నారు. బెల్లంపల్లి ప్రభుత్వ జూనియర్…

ప్రభుత్వ ఆసుపత్రులలో మెరుగైన వైద్య సేవలు… – జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్..

మంచిర్యాల జిల్లా కేంద్రంతేదీ:22 జూలై 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని మాత శిశు ఆసుపత్రిని…

మున్సిపల్ కమిషనర్ చేతుల మీదుగా చేతి వృత్తుల మేళా ను ప్రారంభించారు.

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ: 22 జూలై 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి: బెల్లంపల్లి మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం స్వయం సహాయక మహిళా సంఘం సభ్యులు తయారుచేసిన ఉత్పత్తులను ప్రదర్శించారు. ఉత్పత్తుల మేళాను బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేష్ చేతుల మీదుగా…

పశువులను రోడ్డుపై వదిలేసిన యజమానులపై చర్యలు తీసుకోండి

మంచిర్యాల జిల్లా,కాసిపేట,తేదీ:21 జూలై 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. మంచిర్యాల జిల్లా, కాసిపేట మండలంలోని దేవాపూర్ గ్రామంలో పశువులు రోడ్ల పైన విచ్చలవిడిగా తిరుగుతున్నాయని,వాటి వలన చాలా మంది ప్రమాదాలకు గురయ్యారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని దేవపూర్ గ్రామ కార్యదర్శి స్పందించి…

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేని కలిసిన మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ వంశీకృష్ణ…

మంచిర్యాల జిల్లా,మంచిర్యాల,తేదీ:21 జూలై 2025,✍️ మనోజ్ కుమార్ పాండే.. సోమవారం కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పుట్టినరోజు సందర్భంగా ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ వారికి పుట్టినరోజు…

విద్యార్థినుల ఆరోగ్యం నిలకడగా ఉంది… – జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్.

మంచిర్యాల జిల్లా,మంచిర్యాల,జూలై 21, 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన బాలికల వసతి గృహంలో చదువుతున్న 2 విద్యార్థినిలు అస్వస్థతకు గురికావడంతో వారిని ఆసుపత్రిలో చేర్పించి వైద్య సేవలు అందిస్తున్నామని, వారి ఆరోగ్యం నిలకడగా ఉందని…

బెల్లంపల్లి వన్ టౌన్ నూతన ఎస్.హెచ్ఓ గా బాధ్యతలు శ్రీనివాస రావు

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి.తేదీ: 21 జూలై 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. సోమవారం బెల్లంపల్లి పట్టణ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్.హెచ్ఓ గా శ్రీనివాస రావు బాధ్యతలు స్వీకరించారు. నూతన బాధ్యతలు చేపట్టిన సందర్భంలో పలువురు ప్రముఖులు వారికి శుభాకాంక్షలు తెలిపారు.

కెమికల్ హనుమాన్ ఆలయంలో హనుమాన్ చాలీసా పరాయణంలో భక్తులు పాల్గొనండి

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:21 జూలై 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. 29 జూలై మంగళవారం శ్రావణ మాసం “నాగ పంచమి” సందర్భంగా కెమికల్ హనుమాన్ ఆలయంలో 108 మంది భక్తులచే 108 హనుమాన్ చాలీసా పరాయణం మరియు 108 ఆలయ ప్రదక్షిణల కార్యక్రమాన్ని…

శ్రావణ సోమవారం సందర్భంగా కవాడ్ యాత్ర సఫలము

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ: 21 జూలై 2025,✍️ మనోజ్ కుమార్ పాండే శ్రావణ సోమవారం సందర్భంగా దేవాపూర్ ప్రాంతం భక్తులు మంచిర్యాల గోదావరి జలాలను తీసుకొచ్చి, దేవాపూర్ ఆలయంలో పూజలు చేయించి, దేవాపూర్ నుండి కవాడ్ (గంగా జలం) లతో భక్తి శ్రద్ధలతో…

తెలంగాణ రాష్ట్రంలోని హోమ్ గార్డ్ ల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ: 20 జూలై 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. తెలంగాణ రాష్ట్రంలోని హోమ్ గార్డ్ ల సమస్యలను వెంటనే పరిష్కరించాలి బెల్లంపల్లి పట్టణంలోని ఎంసీపీఐ(యు) కార్యక్రమంలో ఎంసిపిఐ (యు) జిల్లా సహాయ కార్యదర్శి పసులేటి వెంకటేష్ మాట్లాడుతూ… తెలంగాణా రాష్ట్రంలోని…

ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్ చేసుకోవాలని నోటీసులు అందజేసిన మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేష్

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:19 జూలై 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. మంచిర్యాల జిల్లా, బెల్లంపల్లి పట్టణంలోని చిన్నతరహా, పెద్దతరహా వ్యాపారస్థులు ఖచ్చితంగా ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్ చేసుకోవాలని బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ టి.రమేష్ తెలిపారు. ఈ మేరకు శనివారం ప్రకటన విడుదల చేశారు.…

కన్నెపల్లి కస్తూర్బా గాంధీ విద్యాలయంలో ఇంటర్ (బైపీసి)సీట్ పొందే అవకాశం

మంచిర్యాల జిల్లా,కన్నెపల్లి,తేదీ:19 జూలై 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. మంచిర్యాల జిల్లా, కన్నెపల్లి కేజీబీవీ పాఠశాలలో కొత్తగా ప్రవేశ పెట్టినటువంటి ఇంటర్మీడియట్ (బైపీసీ) గ్రూపులో 15 సీట్లు స్పాట్ అడ్మిషన్ కి సిద్ధముగా గలవు. పదవ తరగతి ఉత్తీర్ణులైన విద్ద్యార్థినిలు మంగళవారం…

కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో పాటు విద్యార్థుల డిగ్రీ ప్రదానోత్సవ కార్యక్రమానికి బిజెపి నాయకుడు రఘునాథ్ హాజరయ్యారు

మంచిర్యాల జిల్లా,మంచిర్యాల,తేదీ:19 జూలై 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. ఐఐటీ పాలక్కాడ్ (కేరళ)లో జరిగిన 2025 స్నాతకోత్సవ కార్యక్రమం సందర్భంగా ఐఐటీ పాలక్కాడ్ బోర్డు సభ్యుడిగా, కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్,బోర్డు చైర్మన్ రామన్ వెంకట్ రామన్‌లతో కలిసి మంచిర్యాల…

కాసిపేట గురుకులంలో ఘనంగా ఉజ్జయినీ మహాకాళి బోనాలు…

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:19 జూలై 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి పట్టణంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ కాసిపేట గురుకుల పాఠశాల, కళాశాలలో శనివారం బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పోతురాజుల వేషధారణ అందరిని ఆకట్టుకున్నాయి. డప్పు…

జూలై 23 న విద్య సంస్థల బంద్ ను విజయవంతం చేయండి – వామపక్ష విద్యార్థి సంఘాల పిలుపు

మంచిర్యాల జిల్లా కేంద్రంతేదీ:19 జూలై 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. మంచిర్యాల జిల్లా వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ఈ నెల 23 వ తేదీన తలపెట్టిన రాష్ట్ర వ్యాప్త విద్యా సంస్థల బంద్ ను…

లోటస్ పాఠశాలలో ఘనంగా బోనాల పండగ నిర్వహణ…

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:19 జూలై 2025,✍️ మనోజ్ కుమార్ పాండే బెల్లంపల్లి పట్టణంలోని లోటస్ పాఠశాలలో శనివారం బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో ఆషాడ మాసంలో జరుపుకునే ముఖ్యమైన పండుగ బోనాలు. బోనాల పండుగ సందర్భంగా విద్యార్థులు ఇళ్లలో తయారు…

అడిషనల్ కలెక్టర్ ని మర్యాదపూర్వకంగా కలిసిన బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు

మంచిర్యాల జిల్లా కేంద్రంతేదీ: 18 జూలై 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. శుక్రవారం బీఎస్పీ నాయకులు మంచిర్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్( రెవెన్యూ) గా బాధ్యతలు స్వీకరించిన పి.చంద్రయ్యని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి, శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో బహుజన్…

నీల్వాయి నూతన ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన సురేష్ గారు

మంచిర్యాల జిల్లాతేదీ: 18 జూలై 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. మంచిర్యాల జిల్లా, నీల్వాయి నూతన ఎస్ఐ గా సురేష్ బాధ్యతలు స్వీకరించారు. నీల్వాయి పోలీసు స్టేషన్ లో విధులు నిర్వర్తించిన ఎస్సై శ్యాం పటేల్ బదిలీపై రామగుండం వెళ్లగా, మంచిర్యాల…

నిధుల దుర్వినియోగంపై విచారణ జరపండి…

మంచిర్యాల జిల్లాబెల్లంపల్లితేదీ:18 జూలై 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. మంచిర్యాల జిల్లాలో క్రికెట్ అభివృద్ధి కోసం వచ్చిన నిధులను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ బాధ్యులు దుర్వినియోగం చేశారని, వేసవి శిబిరం కోసం వచ్చిన నిధులను కూడా దుర్వినియోగం చేశారని మంచిర్యాల పోలీస్…

బట్వాన్‌పల్లి ప్రభుత్వ పాఠశాల హెడ్మాస్టర్ పై ప్రశంసల వెల్లువ…

మంచిర్యాల జిల్లాబెల్లంపల్లితేదీ:18 జూలై 2025✍️ మనోజ్ కుమార్ పాండే. మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి మండలం లోని బట్వాన్‌పల్లి ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు దామోదర్, ఉదయం పాఠశాలకు చేరుకున్న వెంటనే, పాఠశాలకు రాని పిల్లల ఇంటికి వెళ్లి, వారిని ఒప్పించి తన సొంత ద్విచక్ర…

మంచిర్యాల జిల్లాలో ఒకే రోజు ఏసీబీ కి చిక్కిన ఇద్దరు అధికారులు…

మంచిర్యాల జిల్లా,తేదీ:18 జూలై 2025,✍️మనోజ్ కుమార్ పాండే. మంచిర్యాల జిల్లాలో ఒకే రోజు రెండు చోట్ల దాడులు నిర్వహించారు. రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు అధికారులు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. ఈ ఇద్దరూ కూడా కార్మిక శాఖ అధికారులు కావడం గమనార్హం……