Category: News

కేంద్ర ఎలక్షన్ కమిషన్ కీలక ఉత్తర్వులు జారీ…

మరి కొన్ని రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర ఎలక్షన్ కమిషన్ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై ఎన్నికల్లో ఇంటి నుంచి ఓటేసే సదుపాయాన్ని 85 ఏళ్లు, ఆపై వయసున్న వారికి మాత్రమే కల్పించనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు నిబంధనలను…

TS : DSC దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం… వీరే అర్హులు…

డీఎస్సీ దరఖాస్తుల ప్రక్రియ అర్ధరాత్రి నుంచి ప్రారంభమైంది. SGT పోస్టులకు డీఎడ్ పూర్తి చేసిన వారు అర్హులు. SA ఉద్యోగాలకు సంబంధిత విభాగంలో బీఎడ్ చేసి ఉండాలి. PET పోస్టులకు ఇంటర్లో 50% మార్కులు, UG D.P.Ed కోర్సు చేయాలి. డిగ్రీ…

AP : మార్చి 7న YSR చేయూత నిధుల జమ

YSR చేయూత నిధుల జమ కార్యక్రమాన్ని మార్చి 7న రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనుంది. అనకాపల్లి జిల్లా పిసినికాడలో జరిగే బహిరంగ సభలో CM జగన్ బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేస్తారు. ఈ పథకం కింద SC, ST,…

మహా శివరాత్రి సందర్భంగా వేములవాడకు ప్రత్యేక బస్సులు

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా 400 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు కరీంనగర్ జోనల్ ఈడీ వినోద్ కుమార్ తెలిపారు. ఈ నెల 7నుంచి 9 వరకు బస్సులను నడపనున్నట్లు పేర్కొన్నారు. వరంగల్, హన్మకొండ,…

బ్యాంకు ఉద్యోగుల సుదీర్ఘ డిమాండ్ ఈ ఏడాదే సాకారం…?

బ్యాంకు ఉద్యోగుల సుదీర్ఘ డిమాండైన వారంలో 5 రోజుల పనిదినాలు ఈ ఏడాదే సాకారం అయ్యే అవకాశం ఉంది. ఆర్థికమంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపితే జూన్ నుంచి అమల్లోకి రానుంది. 5 రోజుల పని దినాలతో కస్టమర్లకు సేవలు అందించే పని…

మార్చి నెలలో తిరుమలలో విశేష పర్వదినాలు

ఈ మార్చి నెలలో శ్రీవారి ఆలయంలో నిర్వహించే విశేష ఉత్సవాలను పూర్తి వివరాలను వెల్లడించింది తిరుమల తిరుపతి దేవస్థానం. మార్చి 8వ తేదీన మహా శివరాత్రి వేడక జరగనున్నట్లు పేర్కొంది. మార్చి 20 నుంచి 24వతేదీ వరకు శ్రీవారి తెప్పోత్సవాలు ఉంటాయని…

తిరుమల సమాచారం05-మార్చి-2024మంగళవారం

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం నిన్న 04-03-2024 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 70,570 మంది… స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. 22,490 మంది… నిన్న స్వామివారి హుండీ ఆదాయం 3.76 కోట్లు … ఉచిత సర్వ దర్శనానికి…

భారత్ కు క్షమాపణలు చెప్పిన గూగుల్… ఎందుకంటే…

గూగుల్ రూపొందించిన జెమిని ఏఐ మోడల్… ప్రధాని మోదీ, ట్రంప్, జెలెన్స్కీ గురించి వేసిన ఒకే ప్రశ్నకు వివిధ సమాధానాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. మోదీని కించపరిచేలా జవాబు ఇచ్చి, మిగిలిన ఇద్దరి విషయంలో ఆన్సర్ కు దాటవేసింది. అది వివాదాస్పదంగా…

TS : ప్రజాశాంతి పార్టీలో చేరిన బాబు మోహన్

మాజీ మంత్రి, ప్రముఖ సినీనటుడు బాబు మోహన్ ప్రజాశాంతి పార్టీలో చేశారు. ఇటీవలే బీజేపీకి రాజీనామా చేసిన ఆయన కేఏ పాల్ సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయన ప్రజాశాంతి పార్టీ తరఫున వరంగల్ ఎంపీగా పోటీ చేసే అవకాశం…

AP : ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టకూడదని రాజ్యాంగంలో ఉందా?: కొడాలి నాని

సెక్రటేరియట్ ఏమైనా చంద్రబాబు సొత్తా అని మాజీ మంత్రి కొడాలి నాని ప్రశ్నించారు. ‘ప్రభుత్వానికి అవసరమైనప్పుడు ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టుకోవచ్చు. ఆస్తులు తాకట్టు పెట్టకూడదని ఏమైనా రాజ్యాంగంలో రాసి ఉందా? నేడు రాష్ట్ర అప్పులు రూ.4 లక్షల కోట్లు ఉంటే..…

TS : తెలంగాణ భవన్ లో నేతలతో కీలక సమావేశం

ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల నేతలతో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ తెలంగాణ భవన్ లో కీలక సమావేశం నిర్వహించారు. ఎంపీ అభ్యర్థుల ఎంపికపై చర్చించారు. అయితే ఈ సమావేశానికి భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది. నిన్న…

తిరుమల సమాచారం 02-మార్చి, 2024 శనివారం

◼️ తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ ◼️ నిన్న 01-03-2024 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 59,646 మంది… ◼️ స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. 21,938 మంది… ◼️ నిన్న స్వామివారి హుండీ ఆదాయం 3.86 కోట్లు…

అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ కోసం ఇండియా వచ్చిన రిహన్నా

గ్లోబర్ పాప్ స్టార్ రిహన్నా మొదటిసారి భారతదేశానికి వచ్చారు. ప్రత్యేక విమానంలో ఆమె గుజరాత్ లోని జామ్నగర్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అమెరికా నుంచి భారీ లగేజ్ తో రావడంతో ప్రత్యేక వాహనాల్లో వాటిని అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేదిక…

X(ట్విటర్) : ఇక నుంచి వీడియోలో మాట్లాడుకోండి…

ఎక్స్(ట్విటర్)లో స్పేసెస్ ఫీచర్ గురించి చాలామందికి తెలుసు. కేవలం ఆడియో మాత్రమే వాటిలో వినిపిస్తుంది. ఈ స్పేసెస్లో ఒక గ్రూప్ గా ఏర్పడి ఏదైనా టాపిక్ గురించి మాట్లాడుకోవచ్చు. అయితే ఇందులో ఇక నుంచి వీడియోలో మాట్లాడుకోవచ్చు. ఇప్పటికే కొందరు iOS…

AP : ప్రారంభమైన పెన్షన్ల పంపిణీ ప్రక్రియ

ఏపీలో పెన్షన్ల పంపిణీ ప్రక్రియ కొనసాగుతోంది. 65.92లక్షల మందికి పింఛన్లు అందించేందుకు ప్రభుత్వం రూ.1958.52 కోట్లు విడుదల చేసింది. ఐదు రోజుల్లో పంపిణీ ప్రక్రియ పూర్తి చేయాలని వాలంటీర్లను ప్రభుత్వం ఆదేశించింది. సాంకేతిక కారణాల వల్ల పింఛన్ పొందలేకపోతున్న వారి కోసం…

TS : డ్రగ్స్ పార్టీ కేసులో ఓ యూట్యూబ్ నటి

రాడిసన్ హోటల్ డ్రగ్స్ పార్టీ కేసులో ఓ యూట్యూబ్ నటి పేరు తెరపైకి వచ్చింది. యూట్యూబర్, షార్ట్ ఫిల్మ్స్ లో నటించిన కల్లపు లిషిని పోలీసులు నిందితురాలిగా చేర్చినట్లు తెలుస్తోంది. BJP నేత గజ్జల వివేకానంద ఈ డ్రగ్స్ పార్టీ ఇవ్వగా…

AP : ‘ప్రజా సేవా ఛారిటబుల్ ట్రస్ట్’ పేరిట ఘరానా మోసం…

రూ.100కే గ్రాము బంగారం, రూ.10కే KG కందిపప్పు, రూ.3,500కే ఫ్రిజ్ అంటూ.. కేటుగాళ్లు మోసం చేసిన ఘటన గుంటూరులో జరిగింది. శ్రీనివాసరావు, అనంతలక్ష్మి, నిర్మల్ అనే వ్యక్తులు ‘ప్రజా సేవా ఛారిటబుల్ ట్రస్ట్’ పేరుతో రూ.100కు గ్రాము బంగారం అని ఒకరిద్దరికి…

ఆమెతో మళ్లీ నటించకపోవడానికి కారణమదే: వరుణ్ తేజ్

వరుణ్ తేజ్, సాయి పల్లవి కలిసి నటించిన సూపర్ హిట్ సినిమా ‘ఫిదా’లో వారి జోడీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అయితే ఈ జంట మళ్లీ కలిసి నటించలేదు. అందుకు కారణాన్ని ఓ ఇంటర్వ్యూలో వరుణ్ వెల్లడించారు. ‘మా కాంబోలో మరో…

ఏఐ కాల్ రికార్డింగ్ ఫీచర్ ను తీసుకురానున్న ట్రూకాలర్

ట్రూకాలర్ యాప్ ఏఐ కాల్ రికార్డింగ్ ఫీచర్ ను తీసుకొస్తోంది. ప్రీమియం సబ్స్క్రిప్షన్ తీసుకున్నవారికే ఈ ఆప్షన్ అందుబాటులో ఉండనుంది. దీని వల్ల ఇన్కమింగ్, ఔట్గోయింగ్ కాల్స్ను నేరుగా యాప్లోనే రికార్డ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా కాల్కు సంబంధించిన వివరాలను నోట్ చేసుకోవాల్సిన…

సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలు… రివార్డ్స్ పాయింట్స్ తో…

సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు. SBI రివార్డ్స్ పాయింట్స్ కోసం యాప్ డౌన్లోడ్ చేసుకోండి అంటూ వాట్సాప్లో APK Filesను పంపుతున్నారు. వీటిని ఇన్స్టాల్ చేసుకోవద్దని, ఫార్వర్డ్ చేయొద్దని అధికారులు సూచిస్తున్నారు. పొరపాటున ఇన్స్టాల్ చేసుకుంటే ఫోన్ను హ్యాక్…

మరో అంతరిక్ష కేంద్రానికి శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ

దేశంలో రెండో అంతరిక్ష కేంద్రానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. తమిళనాడులోని తూత్తుకూడి జిల్లా కులశేఖరపట్టిణంలో ఈ స్పేస్ స్టేషన్ను నిర్మిస్తున్నారు. సుమారు 2 వేల ఎకరాల్లో నిర్మిస్తున్న ఈ కేంద్రానికి శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందని ప్రధాని తెలిపారు. ఇవాళ…

క్యాన్సర్ కు ట్యాబ్లెట్ కనుగొన్న టాటా ఇన్స్టిట్యూట్

క్యాన్సర్ తిరగబడకుండా ఉండేందుకు మెడిసన్ కనుగొన్న టాటా ఇన్స్టిట్యూట్ రూ.100కే ఈ ట్యాబ్లెట్ అందిస్తున్నట్లు వెల్లడించింది. సాధారణంగా చికిత్సకు రూ.లక్షల నుంచి కోట్లు ఖర్చువుతుందని.. కానీ అతితక్కువ ధరకు మెడిసిన్ అందించనున్నట్లు వైద్యులు తెలిపారు. FSSAI ఆమోదం కోసం ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు.…

తిరుమల సమాచారం28-ఫిబ్రవరి-2024బుధవారం

◼️ తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం ◼️ నిన్న 27-02-2024 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 63,421 మంది… ◼️ స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. 19,644 మంది… ◼️ నిన్న స్వామివారి హుండీ ఆదాయం 4.84 కోట్లు…

TS : ధరణి పోర్టల్ ను ప్రక్షాళన చేస్తాం… – పొంగులేటి

ధరణిపై త్వరలోనే శ్వేతపత్రం విడుదల చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ధరణి పోర్టల్ ను ప్రక్షాళన చేస్తాం. మార్చి 1 నుంచి 7వ తేదీ వరకు ధరణి సమస్యల పరిష్కారానికి సదస్సులు నిర్వహిస్తాం. ప్రభుత్వ భూములను వారి సొంత భూములుగా…

ఉద్యోగుల చాట్స్ పై ఏఐ ద్వారా పలు కంపెనీలు నిఘా

ఉద్యోగుల చాట్స్ పై ఏఐ ద్వారా పలు కంపెనీలు నిఘా పెడుతున్నట్లు సమాచారం. వాల్మార్ట్, డెల్టా, టీ-మొబైల్, నెస్లే, ఆస్ట్రాజెనెకా, స్టార్బక్స్ వంటి సంస్థలు ఈ జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. ‘అవేర్’ సంస్థ క్రియేట్ చేసిన ఈ సాఫ్ట్వేర్ మైక్రోసాఫ్ట్ టీమ్స్,…

పునః ప్రారంభంమైన లక్నవరం సందర్శన

ములుగు జిల్లా, గోవిందరావుపేట మండలంలోని లక్నవరం సందర్శన సోమవారం నుంచి పునః ప్రారంభించినట్లు టీఎస్ టీడీసీ అధికారులు తెలిపారు. మేడారం జాతర ముగిసినందున సందర్శకులను అనుమతిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. దీంతో పర్యాటకులు లక్నవరం సరస్సును సందర్శిస్తారని తెలిపారు. మేడారం జాతర సందర్భంగా…

త్వరలో కల్కి 2898 AD ప్రేక్షకుల ముందుకు రానున్న ప్రభాస్

ఇటీవలే సలార్(Salaar) తో బ్లాక్ బస్టర్ అందుకున్న ప్రభాస్ త్వరలో కల్కి 2898 AD(Kalki 2898 AD)తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా మే 9న థియేటర్స్ లోకి రానుంది. భారీ అంచనాల మధ్య…

రష్యా అసత్య ప్రచారం… – జెలెన్స్కీ

రష్యాతో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 31 వేల మంది తమ సైనికులు మరణించినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వెల్లడించారు. రష్యా ప్రచారం చేస్తున్నట్లుగా 3 లక్షల మంది చనిపోలేదని స్పష్టతనిచ్చారు. గాయపడిన, కనిపించకుండా పోయిన సైనికుల వివరాలను వెల్లడించబోనని…

TS : వచ్చే విద్యాసంవత్సరం నుంచి పుస్తకాల మోత

వచ్చే విద్యాసంవత్సరం నుంచి పాఠ్య పుస్తకాల బరువు 25 నుంచి 30 శాతం మేర తగ్గనుంది. పుస్తకాల తయారీలో 90 GSM(గ్రామ్స్ పర్ స్క్వేర్ మీటర్) పేపర్కు బదులు 70GSM పేపర్ వాడేందుకు ప్రభుత్వం అనుమతించింది. కవర్ పేజీ ప్రస్తుతం 250GSM…

AP : వచ్చే నెల 2న ఎన్నికల కమిటీ విజయవాడలో కాంగ్రెస్ సమావేశం

రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ సిద్ధమవుతోంది. ఇవాళ అనంతపురంలో ‘న్యాయ సాధన’ పేరుతో బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఏఐసీసీ చీఫ్ ఖర్గేతోపాటు ఏపీసీసీ చీఫ్ షర్మిల, సీడబ్ల్యూసీ సభ్యులు, సీనియర్ నేతలు పాల్గొననున్నారు. వచ్చే నెల 2న ఎన్నికల కమిటీ విజయవాడలో…

వచ్చే నెలలో ‘దేవర’ పాటల షూటింగ్ మొదలు

కొరటాల శివ డైరెక్షన్లో జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా నటిస్తోన్న దేవర మూవీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణ దాదాపు పూర్తయినట్లు సమాచారం. వచ్చే నెల తొలి వారంలో టాకీ, పాటల షూటింగ్ మొదలు పెట్టనున్నట్లు తెలుస్తోంది. హీరో హీరోయిన్ల మధ్య…

TS : ఈ రోజు ఈ జిల్లాల్లో వర్షాలు

రాష్ట్రంలో ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో రెండు రోజులుగా పలు జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం…

నేడు దేశవ్యాప్తంగా 553 రైల్వేస్టేషన్ల పునరుద్ధరణకు శంకుస్థాపన

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు దేశవ్యాప్తంగా 553 రైల్వేస్టేషన్ల పునరుద్ధరణకు శంకుస్థాపన చేయనున్నారు. వీటితో పాటు 1,500 రైల్ ఓవర్ బ్రిడ్జిలు, 1,500 అండర్ పాస్లను జాతికి అంకితమివ్వనున్నారు. తెలంగాణలో 15, ఏపీలో 34 అమృత్ భారత్ స్టేషన్లు ఈ జాబితాలో…

IPL మ్యాచ్ చూడటానికి ఎంత డేటా కావాలి?

ఐపీఎల్-2024 మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. జియో సినిమా యాప్లో మ్యాచ్లను వీక్షించవచ్చు. 4K క్వాలిటీలో ఒక పూర్తి మ్యాచ్ చూడటానికి 25 GB, 1080p 12GB, 720p 2.5 GB, 480p5 1.5 GB అవసరం ఉంటుంది. కాగా…

AP : కాకినాడ జిల్లాలో ఆర్టీసీ బస్సు బీభత్సం.. నలుగురి మృతి

కాకినాడ జిల్లా చిన్నంపేట జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. లారీ టైర్ పంక్చర్ చేస్తున్న నలుగురిపైకి సూపర్ లగ్జరీ బస్సు దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు అక్కడిక్కడే మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు బస్సును వెంబడించి పట్టుకున్నారు. మరణించిన…

TS : రేపే రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకం అమలు

రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రభుత్వం రేపు ప్రారంభించనుంది. రాష్ట్రంలో వైట్ రేషన్ కార్డుదారులు 90 లక్షలకు పైగా ఉండగా, ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న 40 లక్షల మందినే అర్హులుగా సర్కారు ఎంపిక చేసింది. దీంతో మిగతా వారు ఆందోళన వ్యక్తం…

కుదుటపడ్డ ఢిల్లీ సరిహద్దు పరిస్థితి

రైతుల ‘ఢిల్లీ చలో’ మార్ను దృష్టిలో ఉంచుకుని దాదాపు రెండు వారాల పాటు ఢిల్లీ – హరియాణా సరిహద్దుల్లోని సింఘు, తిక్రీ సరిహద్దు క్రాసింగ్లను మూసివేశారు. అయితే, ఇప్పుడు పరిస్థితులు కుదుటపడటంతో అధికారులు వాటిని పాక్షికంగా తెరిచే ప్రక్రియను ప్రారంభించారు. వాహనాల…

27వ తేదీన చేవెళ్ళ లో ప్రియాంకా గాంధీ పర్యటన

ఈ నెల 27న చేవెళ్ళ పార్లమెంటు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు ప్రియాంకా గాంధీ రానున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఈనెల 27న చేవెళ్ళలో నిర్వహించే భారీ బహిరంగ సభలో ప్రియాంకా గాంధీ మరో రెండు గ్యారంటీలను…

పాలమూరు జిల్లాలో పెరుగుతున్న కిడ్నాప్, అత్యాచారం కేసులు

ఉమ్మడి పాలమూరు జిల్లాలో నిత్యం ఎక్కడో ఒక చోట విద్యార్థినుల అదృశ్యం కేసు నమోదు అవుతుండడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. 14 ఏళ్ల వయస్సు నుంచి 19 ఏళ్లలోపు అమ్మాయిలే అత్యధికంగా అదృశ్యం అవుతుండటం ఈ తరహా కేసులు నమోదు…

సాధారణ అమ్మాయిలా ఓ స్టార్ హీరోయిన్

లగేజీతో కిక్కిరిసిన రైల్లో ఎక్కడం, ఆటోవాలాతో ధర తగ్గించమంటూ బేరాలాడటం, రోడ్డు పక్క కాకా హోటళ్లలో తినడం, సాధారణ ప్రజలకు పర్యటనల్లో జరిగే అనుభవాలే ఇవి. కానీ, ఓ స్టార్ హీరోయిన్ కూడా ఇంత సాధారణంగా ఉంటారని నిజం చేసి చూపిస్తోంది…

అమ్మమ్మను హత్య చేయించిన మనుమడు

డబ్బు కోసం ఓ యువకుడు తన సొంత అమ్మమ్మను హత్య చేయించిన దారుణం ఇది. ఛత్తీస్ గఢ్ లోని కాంకేర్ జిల్లాకు చెందిన ఆకాశ్, తన అమ్మమ్మ పేరిట రూ. కోటి బీమా చేయించాడు. కొన్నాళ్ల తర్వాత ఓ వ్యక్తికి సుపారీ…

ఈ రోజు విజయనగరం జిల్లాలో మంత్రి బొత్స సత్యనారాయణ పర్యటన…

రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ నేడు విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. నగరంలోని భాష్యం స్కూల్ వెనుక సీనియర్ సిటిజన్స్ సమావేశంలో పాల్గొంటారు. 37వ వార్డులో తాగునీటి సరఫరా టాంక్ ను, ఆర్ అండ్ బి కూడలి నుంచి అయ్యన్న…

AP : రాష్ట్రంలో ఈ నెల 27న కేంద్ర రక్షణ మంత్రి పర్యటన

కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఈ నెల 27న రాష్ట్రంలో పర్యటించనున్నారు. తొలుత విశాఖలో వివిధ రంగాల ప్రముఖులు, విద్యా వేత్తలతో సమావేశమవుతారు. సాయంత్రం విజయవాడలో బీజేపీ రాష్ట్ర శాఖ కోర్ కమిటీ భేటీలో పాల్గొంటారు. తర్వాత ఏలూరులో…

పెను ప్రమాదంలో హైదరాబాద్ … గ్రీన్ పీస్ ఇండియా వెల్లడి…

తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అనేక అంశాల్లో దేశంలోని ఇతర నగరాల కంటే భాగ్యనగరం ముందుంది. అందుకే ఇతర రాష్ట్రాల నుంచి ఉపాధి కోసం చాలా మంది హైదరాబాద్‌కు వలస వస్తుంటారు. అయితే నంబర్ వన్ సిటీగా…

‘సుదర్శన్ సేతు’ను ప్రారంభించిన ప్రధాని

గుజరాత్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ ‘సుదర్శన్ సేతు’ను ప్రారంభించారు. దేశంలోనే అత్యంత పొడవైన కేబుల్ బ్రిడ్జిగా ఇది నిలిచింది. 4 లేన్ల రహదారి కలిగిన ఈ వంతెన 2.32 కిలోమీటర్ల పొడవు ఉంది. దీని నిర్మాణానికి రూ.979 కోట్లు ఖర్చయ్యాయి.…

మార్చి 1వ తేదిన రిలీజ్ కానున్న ఆపరేషన్ వాలెంటైన్ సినిమా

వరుణ్ తేజ్ హీరోగా నటించిన ఆపరేషన్ వాలెంటైన్ సినిమా మరికొద్ది రోజులలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. వాస్తవానికి ఈ సినిమా ఫిబ్రవరి 16వ తేదీన రిలీజ్ అవ్వాల్సి ఉంది కానీ సోలో రిలీజ్ డేట్ ల సర్దుబాట్ల నేపద్యంలో మార్చి…

ములుగు జిల్లా ను సమ్మక్క సారలమ్మ జిల్లాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలి

ములుగు జిల్లాను సమ్మక్క సారలమ్మ జిల్లాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని కోరుతూ సమ్మక్క సారలమ్మ వనదేవతలను దర్శించుకున్న – ప్రముఖ సామాజికవేత్తలు వలుస సుభాష్ చంద్రబోస్ హుస్నాబాద్ నియోజకవర్గం : (కోహెడ మండలం) మండలంలోని పరివేద, గ్రామాల్లో కొలువుధీరిన సమ్మక్క –…

అభివృద్ధి ప్రాజెక్టులకు సాఫ్ట్ లోన్లు కోరుతూ జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ జైకా ని ఆశ్రయించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

అభివృద్ధి ప్రాజెక్టులకు సాఫ్ట్ లోన్లు కోరుతూ జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ జైకా ని ఆశ్రయించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ : నేడు గత బీఆర్ఎస్ ప్రభుత్వం సృష్టించిన భారీ ఆర్థిక శూన్యతను పూడ్చే ప్రయత్నాల్లో భాగంగా సీఎం రేవంత్…

ఇరాక్ లో మృతి చెందిన వ్యక్తి కుటుంబ తల్లిదండ్రులకు బియ్యం తో పాటు నిత్యావసర సరుకులు ఆర్దికంగా అందించిన VBA-RPI-TVYS రాష్ట్ర అధ్యక్షులు గవ్వల శ్రీకాంత్

ఇరాక్ లో మృతి చెందిన వ్యక్తి కుటుంబ తల్లిదండ్రులకు బియ్యం అరకిలో తో పాటు నిత్యావసర సరుకులు ఆర్దికంగా అందించిన VBA-RPI-TVYS రాష్ట్ర అధ్యక్షులు గవ్వల శ్రీకాంత్ మంచిర్యాల జిల్లా : (జన్నారం 24- ఫిబ్రవరి): మండలంలోని దేవునిగూడ గ్రామ పంచాయతి…

సామాజిక కార్యక్రమాల్లో ముందుంటున్న ఆత్రం అనసూయ

సామాజిక కార్యక్రమాల్లో ముందుంటున్న ఆత్రం అనసూయ – రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు మేలు చేయాలనుకుంటున్నారు అదిలాబాద్ MP కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ అశిస్తుంది. సామాజిక కార్యక్రమాలలో ముందున్న ఆత్రం అనసూయ (అదిలాబాద్ జిల్లా) గత 33 సంవత్సరాలుగా అదిలాబాద్ జిల్లాలో…

ప్రజా ప్రభుత్వంలో అందరికి సమన్యాయం జరుగుతుంది – జిల్లా సీనియర్ నాయకులు సొప్పదండి చంద్రశేఖర్

నారాయణరావుపేట మండలంలోని జక్కాపూర్ గ్రామంలో కాంగ్రెస్ నాయకుల, కార్యకర్తల ముఖ్య సమావేశంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ కమిటీ ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన సిద్దిపేట జిల్లా సినియర్ నాయకులు సొప్పదండి చంద్రశేఖర్ మాట్లాడుతూ ఏకగ్రీవంగా…

భక్తుల సౌకర్యార్థం చలివేంద్రం ఏర్పాటు చలివేంద్రాన్ని ప్రారంభిస్తున్న ఎస్ బి ఐ బ్యాంక్ మేనేజర్ ధర్మరాజు

మొగుళ్ళపల్లి : మండలంలోని ముల్కలపల్లి – మొగుళ్లపల్లి గ్రామాల మధ్యన పెద్దవాగు సమీపంలో నిర్వహిస్తున్న శ్రీ సమ్మక్క-సారలమ్మ జాతరకు విచ్చేస్తున్న భక్తుల సౌకర్యార్థం ఎస్ బి ఐ మొగుళ్లపల్లి బ్రాంచ్ బ్యాంక్ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య…

TS : ఇవాళ మేడారం వెళ్లనున్న గవర్నర్ తమిళసై, సీఎం రేవంత్ రెడ్డి

గవర్నర్ తమిళసై, సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ మేడారం వెళ్లనున్నారు. ఉదయం 10 గంటలకు గవర్నర్, మధ్యాహ్నం 12 గంటలకు సీఎం సమ్మక్క సారలమ్మలను దర్శించుకుంటారని మంత్రి సీతక్క తెలిపారు. అలాగే కేంద్రమంత్రి అర్జున్ ముండా కూడా వస్తారని వెల్లడించారు. రేవంత్…

బుల్లి పిట్ట: వన్ ప్లస్ మొబైల్ కొన్నవారికి రిఫండ్ ప్రకటించిన సంస్థ..!!

వన్ ప్లస్ సంస్థ ఇటీవల ఒక కీలక నిర్ణయం తెలియజేసింది. వన్ ప్లస్ 12R స్మార్ట్ మొబైల్ కొనుగోలు చేసిన వినియోగదారులకు రిఫండ్ ఇచ్చే విధంగా ప్లాన్ చేస్తోంది. మార్చి 16 వరకు ఈ అవకాశం ఉందంటూ ఆ సంస్థ వెల్లడించింది.…