Category: News

శ్రీ కషిమి కోటరామ్ జి ని పరామర్శించిన శ్రీకాకుళం నియోజకవర్గ టీడీపీ యువనాయకులు

శ్రీకాకుళం నగర కార్పొరేషన్ పరిధిలో గల స్థానిక రెల్ల వీది లో శ్రీ కషిమి కోట రామ్ జి గారి కాలు సర్జరీ జరిగింది అని తెలిసిన వెంటనే వారిని పరామర్శించిన శ్రీకాకుళం నియోజకవర్గం టీడీపీ యువ నాయకులు, మరియు ఉమ్మడి…

సోషల్ మీడియాలో వచ్చే షికార్లు, పుకార్లు నమ్మవద్దు – పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ, ఐపిఎస్ అధికారి

జిల్లాలో ప్రజలెవరు వదంతులను నమ్మవద్దు – పోలీస్ కమిషనర్ పిల్లలను ఎత్తుకుపోయే బీహార్ ఇతర రాష్ట్రాలకు చెందిన గ్యాంగ్ వారు ఎవ్వరూ జిల్లాలో ప్రవేశించలేదు ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ డాక్టర్ బి.అనురాధ. ఐపీఎస్ అధికారి మాట్లాడుతూ పిల్లలను ఎత్తుకుపోయే బీహార్…

ఇసుక అక్రమ రవాణా పై సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు

గజ్వేల్ : ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమంగా లారీ లో ఇసుక అక్రమ రవాణా చేస్తున్న డంపు చేస్తున్న లారీని పట్టుకున్న సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీసులు హైదరాబాద్ రోడ్ ప్రజ్ఞాపూర్ గ్రామ శివారులో TS 36TA 4536 గలదాని…

రేషన్ కార్డు ఉంటేనే ఉచిత కరెంట్…?

మొగుళ్ళపల్లి. : ఇంటింటికి వెళ్లి విద్యుత్ కనెక్షన్ల వివరాలు సేకరిస్తున్న ఏ డి ఈ శ్రీనివాసులు, ఏఈ అడ్డగట్ల ప్రమోద్ గృహలక్ష్మి పథకంలో భాగంగా నెలకు 200 యూనిట్ల ఉచిత కరెంట్ గ్యారంటీని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న నేపథ్యంలో మండలంలోని…

బావుల్లో పేలుతున్న మందుపాతరలు… – అన్-లైసెన్సుడు ట్రాక్టర్ల వీరంగం…

జయశంకర్ భూపాలపల్లి జిల్లా, మొగుళ్లపల్లి మండలంలో అన్-లైసెన్సుడు మందు పాతరల కొనసాగింపు విచ్చలవిడిగా సాగుతుంది. క్రషర్ ట్రాక్టర్ల ద్వారా బావుల్లో పూసల బాంబులు అమర్చి పేలుళ్లకు పాల్పడుతున్నారు. వారికి ఎలాంటి అనుమతులు లేకుండానే యతేచ్చగా దందా కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో సమీప…

స్రీ అభ్యున్నతికి ఓరుగల్లులో శోభ

వామపక్ష జాడ! కానరాదే ఏడ!!టి.జి. ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు డా,,చిర్ర రాజు గౌడ్ ప్రశ్నించే గొంతుక డాక్టర్ కందాల శోభారాణి ప్రధమ వర్ధంతి యాది సభలో టిజిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చిర్ర రాజు గౌడ్, కాకతీయ యూనివర్సిటీ టీచింగ్ విభాగం…

కాంగ్రెస్ ప్రభుత్వం తొలిసారి ప్రవేశపెట్టబోతున్న తొలి బడ్జెట్లో వికలాంగుల సంక్షేమానికి 300 కోట్లు కేటాయించాలని విజ్ఞప్తి

మునగాల బడ్జెట్లో వికలాంగులకు అధిక నిధులు కేటాయించాలని డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్కకు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ విజ్ఞప్తి బడ్జెట్లో వికలాంగులకు భరోసా కల్పించేలా నిధులు కేటాయించకుంటే బడ్జెట్ మంత్రి…

సింగరేణి జాబ్ మేళా అంబేద్కర్ మెమోరియల్ సెంటర్

హైదరాబాద్ రాష్ట్ర సచివాలయం సమీపంలోని అంబేద్కర్ మెమోరియల్ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన సింగరేణి జాబ్ మేళా కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి తో కలిసి పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భట్టి విక్రమార్క కామెంట్స్ తెలంగాణ రాష్ట్రానికి తలమానికమైన…

మొగుళ్ళపల్లి మండలంలోని గ్రామ పంచాయతీలు వెల వెల…! – స్పెషల్ ఆఫీసర్లు రారు… సిబ్బంది ఉండరు…

గత జనవరి నెల 31 తో గ్రామపంచాయతీ సర్పంచుల పాలన కాలం గడువు ముగిసిపోయింది. దీంతో ప్రత్యేక అధికారులను ఆయా గ్రామ పంచాయతీలకు కేటాయించారు. ఈ క్రమంలో స్పెషల్ ఆఫీసర్లు కాని రావడం లేదు. గ్రామపంచాయతీ సిబ్బంది కూడా ఉండడం లేదు.…

మొగుళ్ల పల్లి పీహెచ్సీలో ఏడు పోస్టుల ఖాళీలు

మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏడు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మహిళా సూపర్వైజర్ పోస్టులు రెండు, మేల్ సూపర్వైజర్ పోస్ట్ ఒకటి, మేల్ హెల్త్ అసిస్టెంట్ పోస్టులు మూడు, స్టాఫ్ నర్స్ పోస్ట్ ఒకటి ఖాళీలుగా ఉన్నాయి. ఈ ఖాళీ…

కాంగ్రెస్ పార్టీకి వెన్నుపూసగా లింగారావు! పార్టీ ఉనికి లేనప్పప్పుడే సింగిల్ విండో చైర్మన్ గా…

మొగుళ్లపల్లి రంగాపురం గ్రామానికి చెందిన పోలినేని లింగారావు కాంగ్రెస్ పార్టీకి వెన్నుపూసగా వ్యవహరించారు. మండలంలో పార్టీ ఉనికి లేనప్పుడు పిఎసిఎస్ చైర్మన్ గా తొమ్మిది సంవత్సరాలు కొనసాగారు. ఎన్,ఎస్,యు, ఐ తో రాజకీయ రంగ ప్రవేశం చేసిన ఆయన డిగ్రీలో వివిధ…

నల్గొండకు ఏ మొఖం పెట్టుకొని వస్తున్నావ్ కేసీఆర్,,..! – టీపీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్

నాగార్జున సాగర్ నుండి జగన్ కు నీళ్లు ఇచ్చినందుకా? పది ఏండ్లు అధికారంలో ఉండి కూడా SLBC నీటి కాలువను పూర్తి చేసి, నీళ్లు ఇవ్వనందుకా? మహాత్మా గాంధీ యూనివర్సిటీకి నిధులు ఇవ్వకుండా సమస్యల సుడిగుండంలో ఉంచినందుకా?అక్షరాన్ని మాత్రమే నమ్ముకుని హైదరాబాద్…

బీసీల పట్ల నాడు వివక్ష నేడు జ్యోతి పూలే పేరుతో కవిత కొత్త రాజకీయం – గౌడ్ బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి మార్క అనిల్ గౌడ్

10 సంవత్సరాల కేసిఆర్ పాలనలో బీసీలకు న్యాయం జరిగిందా కవిత గారు? తమరు అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో జ్యోతి పూలే విగ్రహాన్ని పెడితే ఎవరైనా వద్దన్నారా? దయచేసి జ్యోతి పూలే లాంటి మహాత్ముల పేరుతో రాజకీయాలు మానుకొని ఆత్మ విమర్శ చేసుకొని…

సైబర్ నేరాలు, ఆత్మ రక్షణ, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పై విద్యార్థినీ విద్యార్థులకు అవగాహన కార్యక్రమం…

విద్యార్థినీ విద్యార్థులకు మహిళల రక్షణకు ఉన్న చట్టాల గురించి సైబర్ నేరాల గురించి, గుడ్ టచ్ బ్యాడ్ టచ్, మరియు తదితర అంశాల గురించి అవగాహన కల్పించిన గజ్వేల్ ఏసిపి యం. రమేష్, గజ్వేల్ షీటీమ్ బృందం సింగన్నగూడ జిల్లా పరిషత్…

ప్రజా కార్మిక రైతు వ్యవసాయ కూలీల వ్యతిరేక విధానాలకు నిరసనగా 2024 ఫిబ్రవరి16న అఖిల భారత స్థాయిలో సమ్మె… గ్రామీణ బందు.

కొండపాక కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా కార్మిక రైతు వ్యవసాయ కూలీల వ్యతిరేక విధానాలకు నిరసనగా 2024 ఫిబ్రవరి16న అఖిల భారత స్థాయిలో కార్మికుల సమ్మె గ్రామీణ బందుకు పాల్గొంటామని తెలియజేస్తూ ఉమ్మడి కొండపాక మండల ఎంఈఓ శ్రీనివాసరెడ్డి మరియు…

GHMC లో అన్ని అంశాల పై సుదీర్ఘంగా సమీక్ష సమావేశం

హైదరాబాద్ ఫిబ్రవరి 07, 2024 GHMC లో అన్ని అంశాల పై సుదీర్ఘంగా సమీక్ష సమావేశం నిర్వహించామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ గారు. GHMC అభివృద్ధి పై ప్రభుత్వం సానుకూలంగా ఉంది. వచ్చే సమ్మర్ లో నీటి ఎద్ధడికి ఎలాంటి సమస్య…

ఘనంగా మాత రమాబాయి అంబేద్కర్ జయంతి వేడుకలు

హుస్నాబాద్ నియోజకవర్గం ఫిబ్రవరి 07,2024 ఘనంగా మాత రమాబాయి అంబేద్కర్ జయంతి వేడుకలు పలు సేవా కార్యక్రమాలు చేపట్టిన సామజిక కార్యకర్త, పీవీ సేవా సమితి అధ్యక్షులు పిడిశెట్టి రాజు. కోహెడ మండలం మండల కేంద్రంలో స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో బాబాసాహెబ్…

దేశవ్యాప్త సమ్మె – గ్రామీణభారత్ బంద్ ను జయప్రదం చేద్దాం… – సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు

(ఉమ్మడి కొండపాక 07-02-2024) బిజెపి కార్పొరేట్ మతతత్వ విధానాలను ఎంగడదాం… హమాలీ వెల్ఫేర్ బోర్డు సాధనకై ఐక్యంగా పోరాడుదాం! దేశవ్యాప్త సమ్మె – గ్రామీణభారత్ బంద్ ను జయప్రదం చేద్దాం… అమ్ముల బాలనర్సయ్య సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు. కేంద్ర బిజెపి…

కొండాపూర్ ఎనిమిదో బెటాలియన్ లో టిఎస్ఆర్టీసీ కానిస్టేబుల్ ల పాసింగ్ అవుట్ పెరేడ్

కొండాపూర్ ఎనిమిదో బెటాలియన్ లో టిఎస్ఆర్టీసీ కానిస్టేబుల్ ల పాసింగ్ అవుట్ పెరేడ్ ముఖ్య అతిథిగా హాజరైన రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ వీ.సీ. సజ్జనార్. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్టీసీ ఉన్నతాధికారులు…

వాహనదారుల పెండింగ్ చలాన్ రాయితీ తేదీ ఈనెల 15 వరకు పొడిగింపు… ఈ అవకాశం అందరూ వినియోగించుకోవాలి గజ్వేల్ ఏసిపి యం. రమేష్

వాహనదారుల పెండింగ్ చలాన్ రాయితీ తేదీ ఈనెల 15 వరకు రాష్ట్ర ప్రభుత్వం పొడిగించిన నేపథ్యంలో చివరి రోజు వరకు వాహనదారులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని గజ్వేల్ ఏసిపి యం. రమేష్ తెలియజేశారు. 15వ తేదీ తర్వాత స్పెషల్ డ్రైవ్ నిర్వహించి…

ప్రజాసేవలో ముందంజ…! –  ఎస్ఐ మాధవ్ గౌడ్ కు మొగుళ్ళపల్లి ప్రజల ప్రశంస

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ తీగల మాధవ్ గౌడ్ ను మండల ప్రజలు అభినందిస్తున్నారు. ఒకటవ తరగతి నుంచి ఇంటర్ వరకు గోదావరిఖనిలో విద్యనభ్యసించిన ఆయన ఎంబీఏ విద్యను హైద్రాబాదులో…

గత పది సంవత్సరాల నుండి నష్టపోయిన నిర్మాణ కార్మికులకు న్యాయం చేయాలి – వైరా ఎమ్మెల్యే మాలత్ రాందాస్ నాయక్

కేటీపీఎస్ ఆరవదశ లో నిర్మాణ కార్మికులుగా గత పది సంవత్సరాల నుండి నష్టపోయిన నిర్మాణ కార్మికులకు న్యాయం చేయాలని బుధవారం తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రిని వైరా ఎమ్మెల్యే మాలత్ రాందాస్ నాయక్ ఆధ్వర్యంలో పాల్వంచ కరకవాగుకు చెందిన బట్టు…

ప్రజా తీర్పును అపహాస్యం చేస్తున్న ప్రతిపక్షాలను ఏం చేయాలి? ప్రజలదే నిర్ణయం… – మార్క అనిల్ గౌడ్

ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని పడగొడతామంటూ మాట్లాడుతూ… ప్రజా తీర్పును అపహాస్యం చేస్తున్న ప్రతిపక్షాలను ఏం చేయాలి? ప్రజలదే నిర్ణయం… – హుస్నాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు – మార్క అనిల్ గౌడ్ హుస్నాబాద్ : గత ప్రభుత్వ పాలనకు వ్యతిరేకంగా కాంగ్రెస్…

విద్యార్థి దశనుండే లోకజ్ఞానం కలిగి ఉండాలి… – గజ్వేల్ ఏసిపి రమేష్

గజ్వేల్ మండల ప్రజా పరిషత్ స్కూల్లో విద్యార్థుల అభివృద్ధి అవగాహన సదస్సు…. విద్యార్థి దశనుండే లోకజ్ఞానం కలిగి ఉండాలి అని, విద్యార్థుల చదువు విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని గజ్వేల్ ఏసిపి రమేష్ అన్నారు. మంగళవారం గజ్వేల్ లో మండల ప్రజా…

విద్యుత్ మీటర్ రీడర్లకు సహకరించండి – ట్రాన్స్ కో ఏ ఈ అడ్డగట్ల ప్రమోద్

గ్రామం : మొగుళ్ళపల్లి గృహ జ్యోతి పథకం ద్వారా నెలకు 200 యూనిట్ల ఉచిత కరెంట్ పొందుటకు మండలంలోని విద్యుత్ వినియోగధారులు నేటి నుండి మీ గ్రామాలలో మీటర్ రీడింగ్ తీసేటువంటి స్పాట్ బిల్డర్స్ కు మీ యొక్క రేషన్ కార్డ్…

సీఎం రేవంత్ రెడ్డి గారికి బాల్క సుమన్ క్షమాపణలు చెప్పాలి – కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పోలినేని లింగారావు

సీఎం రేవంత్ రెడ్డిపై చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నామని, బేషరతుగా సీఎం రేవంత్ రెడ్డికి బాల్క సుమన్ బహిరంగ క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పోలినేని లింగారావు డిమాండ్ చేశారు. మంగళవారం…

మంత్రి కొండా సురేఖ చిత్రపటానికి అభిమానుల పాలాభిషేకం

యావత్ తెలంగాణలోనే ఏకైక టెక్నికల్ సెంటర్ కేంద్రంగా వరంగల్ —- ఫలించిన అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మశాఖ మంత్రి కొండా సురేఖ కృషి యావత్ తెలంగాణలోనే ఏకైక టెక్నికల్ సెంటర్ కేంద్రంగా వరంగల్ జిల్లాను ఎంపిక చేయడంలో అటవీ, పర్యావరణ దేవాదాయ…

పోలీస్ కమిషనర్ ను మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసిన నూతన ట్రాఫిక్ సిఐ M.మురళి

గజ్వేల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ (సీఐ)గా పదవీ బాధ్యతలు చేపట్టిన M.మురళి గజ్వేల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన M.మురళి ఈరోజు మర్యాదపూర్వకంగా పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ, ఐపీఎస్. అధికారిణిని కలసి పూల మొక్కను అందజేశారు. ఈ…

గజ్వేల్ నూతన ట్రాఫిక్ సీఐ గా పదవీ బాధ్యతలు చేపట్టిన మరిపాక మురళి

గజ్వేల్ నూతన ట్రాఫిక్ సీఐ (సర్కిల్ ఇన్స్పెక్టర్ ) గా పదవీ బాధ్యతలు స్వీకరించిన మరిపాక మురళి. గజ్వేల్ ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది కలసి నూతన భాద్యతలు చేపట్టిన ట్రాఫిక్ సిఐ కి పూల మొక్కను అందజేసి శుభాకాంక్షలుతెలియజేశారు. అనంతరం ట్రాఫిక్…

పలువురి కుటుంబ సభ్యులను పరామర్శించిన నకిరేకల్ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం.

1) నకిరేకల్ మండలం కడపర్తి గ్రామానికి చెందిన దుబ్బాక సోమిరెడ్డి అనారోగ్యంతో మరణించగా వారి మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. 2) అనారోగ్యంతో బాధపడుతు ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న నకిరేకల్ మండలం కడపర్తి గ్రామానికి చెందిన…

ఖమ్మంలో మంత్రి తుమ్మలను కలిసిన DCMS చైర్మన్ కొత్వాల

రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరావు ను ఉమ్మడి ఖమ్మం, భద్రాద్రి జిల్లాల కేంద్ర మార్కెటింగ్ సహకార సొసైటీ (DCMS) కు నూతనంగా చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన కొత్వాల శ్రీనివాసరావు మర్యాద పూర్వకంగా కలిశారు. మంగళవారం…

పాల్వంచ అయ్యప్ప దేవాలయంలో అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్ట…

పాల్వంచ అయ్యప్ప దేవాలయంలో అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్ట సందర్భంగా 2023 సంవత్సరంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న ఇప్పటి రెవెన్యూ శాఖా మంత్రి పొంగులేటి. శ్రీనివాసరెడ్డి తో ఇప్పటి DCMS చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు పాల్వంచ అయ్యప్ప దేవాలయంలో అయ్యప్ప స్వామి…

పాల్వంచ అయ్యప్ప స్వామి దేవాలయంలో వైభవంగా మొదటి వార్షికోత్సవం పూజలు – పూజల్లో పాల్గొన్న DCMS చైర్మన్ కొత్వాల

తెలంగాణ రాష్ట్రంలోనే పేరొందిన అయ్యప్ప దేవాలయంగా కీర్తింపబడుతున్న పాల్వంచ అయ్యప్ప స్వామి దేవాలయంలో విగ్రహ ప్రతిష్ట జరిగి సంవత్సరం అయినా సందర్భంగా మొదటి వార్షికోత్సవ ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. సోమవారం దేవాలయంలో ప్రధాన పూజారి మాధవన్ నంబుద్రి, పూజారి బృందావనం…

ఆపదలో ఉన్న గుర్తు వ్యక్తికి సహాయం చేసిన పాల్వంచ సీఐ, జర్నలిస్టులు…

పాల్వంచ ఫిబ్రవరి 4,2024 పాల్వంచ బస్టాండ్ లోని ఆవరణలో ఒక అనాధ, (గుర్తు తెలియని వ్యక్తి ) కింద పడిపోయి చేతికి అయినా తీవ్రమైన గాయాలతో పురుగులు పడి అర్ధనాథాలతో అరుపులు కేకలు పెడుతున్నాడు. బస్టాండ్ లో తోటి ప్రయాణికులు భయాందోళన…

కొత్తగూడెంలో వెంకటేశ్వరస్వామి కల్యాణోత్సవంలో పాల్గొన్న – DCMS చైర్మన్ కొత్వాల దంపతులు

కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో శనివారం రాత్రి జరిగిన వెంకటేశ్వరస్వామి కల్యాణోత్సవం, పుష్పయాగంలో DCMS చైర్మన్, జిల్లా కాంగ్రెస్ నాయకులు కొత్వాల శ్రీనివాసరావు, సతీమణి విమలాదేవి దంపతులు హాజరై కల్యాణాన్ని తిలకించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాల్గొన్న త్రిదండి చిన జీయర్…

హోటల్ కన్నా అకాలమరణం విచారకరం – DCMS చైర్మన్ కొత్వాల

పాల్వంచ దమ్మపేట సెంటర్ హోటల్ యజమాని నవ్వుల వీరభద్రం (కన్నా) అకాలమరణం విచారకరమని DCMS చైర్మన్, జిల్లా కాంగ్రెస్ నాయకులు కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. కన్నా గుండెపోటుతో శనివారం మరణించారు. ఆదివారం దమ్మపేట సెంటర్ లోని అయన భౌతికకాయానికి కొత్వాల పూలమాలవేసి…

ప్రజాప్రతినిధులు పదవీకాలంలో ప్రజలకు చేసే సేవలే ముఖ్యం – DCMS చైర్మన్ కొత్వాల

ప్రజాప్రతినిధులు పదవీకాలంలో ప్రజలకు చేసే సేవలే ముఖ్యం అని DCMS చైర్మన్, జిల్లా కాంగ్రెస్ నాయకులు కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. పాల్వంచ మండలం పరిధిలోని నాగారం గ్రామంలో ఇటీవల పదవీకాలం ముగిసిన పంచాయతీ పాలకవర్గం సభ్యులకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.…

TS : వాహనాల నంబర్ ప్లేట్ల పై కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం

వాహనాల నంబర్ ప్లేట్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు నంబర్ ప్లేట్ల ముందు TS అని ఉండగా, దాన్ని TGగా మార్చనున్నట్లు సమాచారం. దీనిపై ఈరోజు జరగనున్న మంత్రివర్గం సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.…

మహేశ్ బాబు ఫ్యాన్స్ కు ఇది గుడ్ న్యూస్… OTT లోకి ‘గుంటూరు కారం’

మహేశ్ బాబు ఫ్యాన్స్ కు ఇది గుడ్ న్యూస్ గుంటూరు కారం ఓటీటీ వెర్షన్లో విడుదల కాబోతుంది. సంక్రాంతికి రిలీజ్ అయి ‘థియేటర్లలో సందడి చేస్తున్న ‘గుంటూరు కారం’ బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లని రాబట్టింది. ఇప్పుడు ప్రముఖ OTT సంస్థ…

ఈ రోజు ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం

కాన్సర్ గురించి అవగాహన పెంపొందించడానికి, దాని నివారణ, గుర్తింపును, చికిత్సను ప్రోత్సహించేందుకు ప్రతీ ఏడాది ఫిబ్రవరి 4న ప్రపంచ క్యాన్సర్ దినోత్సవంగా పరిగణిస్తారు. ఈ రోజును ఐక్యరాజ్యసమితి నిర్వహిస్తుంది. 2022-2024 సంవత్సరాలకు సంబంధించిన థీమ్ ‘క్లోజ్ ది కేర్ గ్యాప్’ అంటే…

ఏపీలో విద్యుత్తు కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు

ఏపీలోని గృహ, వాణిజ్య పారిశ్రామిక విద్యుత్తు కనెక్షన్లకు 2విడతలుగా 36.68లక్షల స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయనున్నట్లు’డిస్కంలు తెలియజేశాయి. ఎస్పీడీసీఎల్ పరిధిలో 12.08లక్షలు, పీసీడీసీఎల్ పరధిలో 15.76లక్షలు, ఈపీడీసీఎల్ పరిధిలో 8.82లక్షల కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తున్నారు. సింగిల్ ఫేజ్ మీటరుకు…

విద్యుత్తుశాఖకే టోకరా వేసిన జూనియర్ లైన్మెన్

మహబూబ్ నగర్ జిల్లాలో జూనియర్ లైన్మెన్ నిర్వాకంతో విద్యుత్తుశాఖ రూ. లక్షల్లో బిల్లులు కోల్పోవాల్సి వచ్చింది. ఇళ్లకు బిగించాల్సిన విద్యుత్తు మీటర్లను ఉపకేంద్రంలోనే ఉంచి వాటికి రెండు వైర్ల ద్వారా ఫేస్, న్యూట్రల్ కనెక్షన్ ఇచ్చి టేబుల్ రీడింగ్ ద్వారా ఇళ్ల…

TS : ఈ రోజు పద్మ అవార్డు గ్రహీతలకు సత్కారం…

పద్మ అవార్డులు పొందిన తెలుగువారిని HYD శిల్పకళా వేదికలో సీఎం రేవంత్రెడ్డి సతరిస్తారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, నటుడు చిరంజీవికి కేంద్రం పద్మవిభూషణ్ ప్రకటించింది. చిందు యక్షగాన కళాకారుడు సమ్మయ్య, ఆనందాచారి, బుర్రవీణ కథకుడు కొండప్ప, కవి కూరెళ్ల విఠలాచార్య, సంగీత…

JEE మెయిన్ తుది విడత షెడ్యూల్లో మార్పు

JEE మెయిన్ చివరి విడత పరీక్షల షెడ్యూల్ని నేషనల్ టెస్ట్ ఏజెన్సీ మార్చింది. ఏప్రిల్ 4 నుంచి 15వ తేదీ మధ్య పరీక్ష నిర్వహిస్తామని ప్రకటించింది. తొలుత ఏప్రిల్ 1 నుంచి జరుగుతాయని NTA పేర్కొనగా… CBSE పరీక్షల నేపథ్యంలో ప్రారంభ…

వీసా రిజెక్ట్ అయ్యిందని మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న బీటెక్ విద్యార్థి

రైలు కింద పడి బీటెక్ విద్యార్థి మృతి చెందిన ఘటన జనగామ వద్ద చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు… మహాదేవపూర్ మండలం కాళేశ్వరం గ్రామానికి చెందిన చల్ల విష్ణు (24) బీటెక్ చదువుతున్నాడు. విదేశాల్లో స్థిరపడేందుకు యత్నించగా వీసాలు రిజెక్ట్ అయ్యాయి.…

ఆ సినిమా ప్రతి టికెట్ పై రూ.10 జనసేన కు పార్టీ నిధి

పూరీ జగన్నాథ్ డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ నటించిన ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ చిత్రాన్ని ఈ నెల 7న రీరిలీజ్ చేస్తున్నట్లు నిర్మాత నట్టి కుమార్ వెల్లడించారు. ‘నేటి రాజకీయాలకు అద్దం పట్టేలా సినిమా ఉంటుంది. ఇందులోని డైలాగ్స్ ఎవరికి తగలాలో వాళ్లకు…

KNR : అంబులెన్సు ప్రారంభించిన ఎంపీ బండి సంజయ్ కుమార్

కరీంనగర్ జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రధాన కారాగారానికి అవసరమైన అంబులెన్స్, ఇతర మెడికల్ సర్వీసెసన్ను శనివారం బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ శనివారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అంబులెన్స్, మెడికల్ సర్వీసెస్ను ఎంపీ లాడ్స్…

TS : ప్రజల సమస్యలపై ఫిర్యాదుల పెట్టె… ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం

కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ఫిర్యాదుల పెట్టె ఏర్పాటు చేశారు. ఆయా గ్రామాల ప్రజల సమస్యలను ఫిర్యాదు పెట్టెలో వేయాలని సూచించారు. వారానికి ఒకరోజు ఫిర్యాదులను పరిశీలించి న్యాయం చేస్తానని ఎమ్మెల్యే చెప్పారు.…

AP : 8 జిల్లాలలోని 8 నియోజకవర్గాల్లో పర్యటించనున్న రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ వైఎస్.షర్మిల

రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ వైఎస్.షర్మిల ఈ నెల 5 నుంచి ప్రజల్లోకి వెళ్లనున్నారు. రోడ్ షోలు, రచ్చబండ కార్యక్రమాలు, బహిరంగ సభల్లో ఆమె పాల్గొననున్నారు. ఇందులో భాగంగా 8 జిల్లాల పరిధిలో 8 నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. సత్యసాయి జిల్లాలోని మడకశిర నుంచి…

ఇమ్రాన్ ఖాన్ కు మరో షాక్ ఇచ్చిన పాకిస్థాన్ కోర్టు

అవినీతి కేసుల్లో జైలు శిక్ష ఎదుర్కొంటున్న పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు కోర్టు మరో షాక్ ఇచ్చింది. ఆయన సతీమణి బుష్త్రా ఖాన్తో వివాహం చట్టవిరుద్ధమని పేర్కొంటూ వారికి ఏడేళ్ల కారాగార శిక్ష, చెరో రూ.5లక్షల జరిమానా విధించింది.…

మరోసారి కేజ్రివాల్ ఇంటికి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు

ఢిల్లీ సీఎం కేజీవాల్ ఇంటికి ఢిల్లీ పోలీస్ క్రైమ్ బ్రాంచ్ టీం మరోసారి వెళ్లింది. ఆప్ ఎమ్మెల్యేలను కొనడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించగా, ఆధారాలు చూపించాలని పోలీసులు ఆయనను కోరారు. దీనికి సంబంధించి ఆయనకు నోటీసులు ఇవ్వడానికి నిన్న పోలీసులు…

TS RTC : ఆర్టీసీలో 3వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి యాజమాన్యం కసరత్తు…

ఆర్టీసీలో 3వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి యాజమాన్యం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. 2వేలకు పైగా డ్రైవర్, 1000కిపైగా కండక్టర్ పోస్టులతో పాటు 200కు పైగా సూపర్ వైజర్ స్థాయి పోస్టులను భర్తీ చేయనున్నట్లు సమాచారం. ఫిబ్రవరి మూడో వారంలో లోక్సభ ఎన్నికల…

ఫిబ్రవరి 29 వరకు ఫాస్టాగ్ KYC గడువు పొడిగింపు

ఫాస్టాగ్ కేవైసీ అప్డేట్ గడువును ఫిబ్రవరి 29 వరకు పొడిగించినట్లు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ప్రకటించింది. https://fastag .ihmcl.com/ లేదా https://www.netc.org.in / లో కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చని తెలిపింది. జనవరి 31లోగా కేవైసీ అప్డేట్ చేయని…

ఫిబ్రవరి 12న JEE Mains ఫలితాలు

జనవరి 24 నుంచి జరుగుతోన్న జేఈఈ మెయిన్ పేపర్-1 పరీక్షలు నేటితో ముగియనున్నాయి. మరో నాలుగు రోజుల్లో ప్రాథమిక కీని ఎన్టీఏ విడుదల చేసే అవకాశం ఉంది. ఈ నెల 12న ఫలితాలను (పర్సంటైల్ స్కోర్) వెల్లడించనుంది. కాగా ఇప్పటి వరకు…