Category: News

కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర పెంపు… ఎంతంటే…

నెల ప్రారంభ తేదీ కావడంతో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు సిలిండర్ ధరల్లో మార్పులు చేశాయి. దేశవ్యాప్తంగా కమర్షియల్ సిలిండర్ ధరలు రూ.14 చొప్పున పెరిగాయి. ప్రస్తుతం ఢిల్లీలో 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర రూ.1769.50గా ఉంది. గృహ అవసరాల కోసం…

TS RTC : హైదరాబాద్ రోడ్లపై దర్శనమిస్తున్న కొత్త ‘రాజధాని’ బస్సులు

TS RTC కొత్త బస్సులతో ప్రయాణికులను ఆకర్షిస్తోంది. ప్రయాణికుల రద్దీ పెరుగుతుండటంతో సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు చర్యలు తీసుకుంటోంది. ఈక్రమంలో ఆర్టీసీ నడుపుతోన్న కొత్త ‘రాజధాని’ బస్సులు హైదరాబాద్ రోడ్లపై దర్శనమిస్తున్నాయి. తాజాగా ఎయిర్ పోర్ట్ నుంచి ఆర్మూర్ కు వెళ్తున్న…

2047 నాటికి అసమానతలు, పేదరికం లేని భారత్ మా లక్ష్యం… – నిర్మలా సీతారామన్

కుల, మత, ఆర్థిక భేదాలు లేకుండా అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పిస్తున్నామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. బడ్జెట్ ప్రసంగంలో మాట్లాడుతూ… 2047 నాటికి అసమానతలు, పేదరికం కనబడకుండా చేయాలన్నదే మా లక్ష్యం. ఆ ఏడాదికి అభివృద్ధి చెందిన…

కోటి ఇళ్లపై రూఫ్ టాప్ సోలార్ సెటప్స్ ఏర్పాటు – నిర్మలా సీతారామన్

కరెంటు కష్టాలు లేని దేశ నిర్మాణానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. దేశంలో కోటి ఇళ్లపై రూఫ్ టాప్ సోలార్ సెటప్స్ ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి ఇంటికి 300 యూనిట్ల సోలార్ విద్యుత్ ఉచితంగా అందిస్తామని బడ్జెట్లో…

జనధన్ ఖాతాల్లో రూ.34 లక్షల కోట్లు జమ చేస్తాము – మంత్రి నిర్మలా సీతారామన్

వివిధ పథకాల ద్వారా పేదల జనధన్ ఖాతాల్లో రూ.34 లక్షల కోట్లు జమ చేశామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ’78 లక్షల మంది వీధి వ్యాపారులకు రూ.2.20 లక్షల కోట్ల పూచీకత్తు లేని రుణాలు అందించాం. 11.8 కోట్ల…

దేశంలో 9-14 ఏళ్ల బాలికలకు క్యాన్సర్ వ్యాక్సిన్

దేశంలో 9-14 ఏళ్ల బాలికలకు క్యాన్సర్ వ్యాక్సిన్లు వేస్తామని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. భవిష్యత్తులో గర్భాశయ క్యాన్సర్ కట్టడి లక్ష్యంగా సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ అందిస్తామని బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. దేశంలో ఎక్కువగా సోకే క్యాన్సర్లలో గర్భాశయ క్యాన్సర్ 15-20%తో…

టెక్నాలజీపై ఆధారపడే యువతకు ఇదో స్వర్ణ యుగం – నిర్మలా సీతారామన్

ఆవిష్కరణే అభివృద్ధికి పునాది అన్నారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. టెక్నాలజీపై ఆధారపడే నేటి యువతకు ఇదో స్వర్ణ యుగం అని తెలిపారు. రూ.లక్ష కోట్ల పెట్టుబడి వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. దీని ద్వారా లాంగ్ టర్మ్/రీఫైనాన్సింగ్ సదుపాయం కలుగుతుందన్నారు.…

AP : ఉప్పులూరు వద్ద లారీ ఢీకొని యువకుడు మృతి

కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఉప్పులూరు వద్ద లారీ ఢీకొని యువకుడు మృతి చెందాడు. స్థానిక ‘రైవాస్ కాల్వ’ వంతెన సమీపంలో బైక్ ను వెనుక నుంచి వస్తున్న లారీ ఢీకొన్న ప్రమాదంలో ఉప్పులూరుకు చెందిన ఆరేపల్లి గురుప్రసాద్ (19) మృతి…

ఎన్నికల తర్వాతే పూర్తి స్థాయి బడ్జెట్. – ప్రధాని మోదీ

కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెడతామని ప్రధాని మోదీ తెలిపారు. లోక్ సభ ఎన్నికలు దగ్గరపడుతుండటం, ఇది ఎన్నికల ఏడాది కావడంతో ఈసారి మధ్యంతర బడ్జెట్ సమర్పణ ఉంటుంది. ఎన్నికల్లో గెలుపొంది అధికారంలోకి వచ్చిన తర్వాత…

జ్ఞానవాసి కేసులో కీలక అనుమతిని ఇచ్చిన వారణాసి కోర్టు

జ్ఞానవాపి కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. హిందువులకు పూజలు చేసుకునేందుకు వారణాసి కోర్టు అనుమతిని ఇచ్చింది. ఇకపై మసీదు ప్రాంగణంలో హిందూ దేవతల ప్రతిమలకు పూజలు చేయవచ్చని కోర్టు తెలిపింది. ఇది హిందువుల అతిపెద్ద విజయం అన్నా కాశీవిశ్వనాథ్ ట్రస్టు..…

భద్రాచలం లో సీతారామయ్య కు ప్రత్యేక పూజలు

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో బుధవారం ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేపట్టారు. తొలుత ఆలయ తలుపులు తెరిచి స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించారు. అనంతరం ఆరాధన, సేవాకాలం, నిత్య బలిహరణం, పవిత్ర గోదావరి జలంతో అభిషేకం తదితర నిత్య…

APPCC : రేపు ఢిల్లీ కి వెళ్లనున్న ఏపీ కాంగ్రెస్ నేతలు

APPCC చీఫ్ షర్మిల నిర్ణయం మేరకు కాంగ్రెస్ నేతలు ఢిల్లీ బాట పడుతున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ నేతలు గురువారం రాత్రికి ఢిల్లీ చేరుకోని, ఫిబ్రవరి 2న ఉదయం AICC కేంద్ర కార్యాలయంలో భేటీ కానున్నారు. విభజిత ఆంధ్రప్రదేశ్కు ఇచ్చిన హామీల అమలుపై…

‘ధారావి’ లో ధనుష్ – నాగార్జున కలసి నటించనున్నారా…?

తమిళ హీరో ధనుష్, టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున కలిసి నటిస్తున్న సినిమాకు ‘ధారావి’ అనే టైటిల్ను ఖరారు చేసినట్లు సమాచారం. మాఫియా బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతోన్న ఈ సినిమా కథ ముంబైలోని ధారావి ప్రాంతం చుట్టూ తిరుగుతుందని టాక్ వినిపిస్తోంది.…

AP : వైఎస్ఆర్ చేయూత పథకం అమలుకు ఆమోదం…

వైఎస్ఆర్ చేయూత పథకం అమలుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఫిబ్రవరి 16 నుంచి వారం రోజులు ఈ పథకం ఉత్సవాలు చేయనున్నారు. ఈ పథకం కింద ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ కులాలకు చెందిన 45 నుంచి 60ఏళ్లలోపు మహిళల ఖాతాల్లో…

నేడే ఫాస్టాగ్ KYC ఆఖరు తేదీ…

వాహనదారులు ఫాస్టాగ్ KYC పూర్తి చేసుకోవడానికి నేడే ఆఖరు. గతంలో సమర్పించిన వివరాల్లో తప్పులున్నా సరిచేసుకోవాలి. లేదంటే ఫాస్టాగ్లను ఫిబ్రవరి 1 నుంచి డీయాక్టివేట్/బ్లాక్ చేస్తామని NHAI వెల్లడించింది. వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్తోపాటు పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ID, ఆధార్…

‘ సైంధన్ ‘ OTT రిలీజ్ తేదీ కన్ఫర్మ్…

విక్టరీ వెంకటేశ్ హీరోగా, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్ గా శైలేశ్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన ‘సైంధన్’ సినిమా ఓటీటీ రిలీజ్ తేదీ కన్ఫర్మ్ అయింది. ఫిబ్రవరి 3వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్లో ‘సైంధన్’ స్ట్రీమింగ్ అవుతుందని మేకర్స్ ప్రకటించారు. సంక్రాంతి…

BREAKING News : మాల్దాలో రాహుల్ గాంధీ పై దాడి

పశ్చిమ బెంగాల్ లోని మాల్దాలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కారుపై దుండగులు దాడి చేశారు. దీంతో ఆయన కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. దాడి నుంచి రాహుల్ గాంధీ సురక్షితంగా బయటపడ్డట్లు తెలుస్తోంది.

వాట్సాప్‌ లో కొత్త ఫీచర్‌… ఇక చదివి తెలుసుకోండి…

మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది వాట్సాప్‌… ఈ ఫీచర్‌ ఇప్పటి వరకు ఇన్‌స్టాగ్రామ్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. యూజర్లు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వీడియో కాల్‌ స్క్రీన్‌ షేర్‌ ఫీచర్‌ను వాట్సాప్‌ తీసుకొచ్చింది. ఈ ఫీచర్‌ సహాయంతో ఎవరితోనైనా…

Murder Case : సంచలన తీర్పు ఇచ్చిన కేరళ కోర్టు… 15 మందికి ఉరిశిక్ష…

కేరళలో రెండేళ్ల క్రితం బీజేపీ నేత రంజిత్ హత్య కేసు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. బీజేపీ నేత రంజిత్ శ్రీనివాసన్ హత్య కేసులో 15 మంది నిందితులకు ఉరిశిక్ష విధించింది మావెలిక్కర అదనపు సెషన్స్ కోర్టు. నిందితులు అందరూ ఇస్లామిస్ట్…

RRR నిర్మాత DVV ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో విజయ్ సినిమా తెలుగులో…

ఇప్పుడు తమిళ స్టార్ హీరో విజయ్ మరో తెలుగు సినిమా లో నటించబోతున్నాడు. ట్రిపుల్ ఆర్ నిర్మాత డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో విజయ్ సినిమా ఉందని, త్వరలోనే ఆ సినిమా డీటెయిల్స్ ప్రకటించి సమ్మర్ లో షూటింగ్ మొదలుపెట్టి 2025…

TS RTC : 150 అప్రెంటిస్‌షిప్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ ఇచ్చిన ఆర్టీసీ

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ TS RTC డిపోలలో నాన్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో 150 గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌ శిక్షణ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద నాన్‌ ఇంజినీరింగ్‌ విభాగానికి…

చరిత్ర లో ఈరోజు…జనవరి 31…

సంఘటనలు 1613: సూరత్‌లో వ్యాపారం చేసుకొనేందుకు అర్థించిన ఈస్టిండియా కంపెనీకి మొఘల్‌ చక్రవర్తి జహాంగీర్ అనుమతులిచ్చాడు. 1713: 9వ మొఘల్ చక్రవర్తిగా ఫర్రుక్‌సియార్ రాజ్యాధికారాన్ని చేపట్టాడు. 1922: మొదటిసారి చక్కెర వ్యాధి (డయాబెటిస్) రోగులకు ఇన్సులిన్ని ఉపయోగించారు. 1958: ఆంధ్ర ప్రదేశ్…

ఏపీ, తమిళనాడులో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం

రాయలసీమ, దక్షిణకోస్తా జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. దక్షిణ శ్రీలంక నుంచి నైరుతి బంగాళాఖాతం మీదుగా ద్రోణి కొనసాగుతోందని ఐఎండీ పేర్కొంది. వీటి ప్రభావం ఉన్న తమిళనాడు, రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో…

TS : బీటెక్ విద్యార్థి ఆత్మహత్య…

ఘట్కేసర్ లో ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గంజాయికి బానిపై రైలు కింద పడి సూసైడ్ చేసుకున్నాడు. అతని వద్ద లభించిన పాన్కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ ఇతర పత్రాల ఆధారంగా మృతుడు నారపల్లిలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ రెండో సంవత్సరం…

ఏపీలో విద్యా సంస్థలకు సంక్రాంతి సెలవులపై క్లారిటీ

ఏపీలో విద్యా సంస్థలకు సంక్రాంతి సెలవుల పైన కొనసాగుతున్న సందిగ్ధత పై క్లారిటీ వచ్చింది. జనవరి 9 నుంచి 18 వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించారు. అయితే, సెలవులు తగ్గించే అవకాశం ఉందంటూ ప్రచారం సాగింది. కానీ, ప్రభుత్వం ముందుగా ప్రకటించిన…

TS : బేగంపేట ఫ్లై ఓవర్ పై పల్టీ కొట్టిన కారు

బేగంపేట ఫ్లై ఓవర్ పై వేగంగా దూసుకొస్తున్న ఓ కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొని పల్టీ కొట్టింది. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ నుంచి పంజాగుట్ట వైపు వెళ్తుండగా శనివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో…

షర్మిలకు ఏపీ పీసీసీ పగ్గాలు…, రాజ్యసభ సీటు…?

కాంగ్రెస్ లో చేరిన వైఎస్ షర్మిలకు ఏపీ పీసీసీ పగ్గాలు, కర్ణాటక నుంచి రాజ్యసభ సీటు ఇస్తారని సమాచారం. ఇందుకు రాహుల్ గాంధీ సుముఖత వ్యక్తం చేశారని అధిష్ఠానం పెద్దలు ఆమెకు చెప్పినట్లు తెలుస్తోంది. ఏపీలో దెబ్బతిన్న పార్టీని తిరిగి పుంజుకునేలా…

TS : రేపు కొమురవెల్లి మల్లన్న కల్యాణోత్సవం

కొమురవెల్లి మల్లన్నస్వామి కల్యాణోత్సవం రేపు వైభవంగా జరగనుంది. భక్తులు వేలాదిగా తరలిరానుండగా, ఆలయ అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. స్వామివారి కల్యాణానికి దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ హాజరై పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. భక్తులకు ఇబ్బందులు రాకుండా ఉండేందుకు ప్రత్యేక బస్సులను…

RBI కీలక ప్రకటన… రూ.2000 నోట్లను మార్చుకోవచ్చు…

పోస్టాఫీసుల ద్వారా రూ.2000 నోట్లను మార్చుకోవచ్చని RBI ప్రకటించింది. ఈ నోట్ల మార్పిడి/ డిపాజిట్ చేసేందుకు ప్రజలు తమ కార్యాలయాల వద్ద బారులు తీరుతున్న నేపథ్యంలో ఈ మేరకు వెల్లడించింది. ఆన్లైన్లో లభించే అప్లికేషన్ను నింపి.. పోస్టాఫీసుల ద్వారా తమ 19…

శబరిమల అరవణ ప్రసాదంపై విక్రయాలపై పరిమితి విధించిన ట్రావెన్కోర్టు

శబరిమల అయ్యప్పస్వామి అరవణ ప్రసాదంపై ట్రావెన్కోర్టు దేవస్థానం బోర్డు పరిమితి విధించింది. ఇకపై ఒక్కో భక్తుడికి రెండు డబ్బాలు మాత్రమే అందిస్తామని ప్రకటించింది. ప్రసాదం డబ్బాల కొరత, మకర జ్యోతి దర్శనానికి భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు…

TS : గురుకులాల్లో ప్రవేశాలకు ఈనెల 20వరకు దరఖాస్తు గడువు పెంపు

2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తు గడువును ఈనెల 20 వరకు పొడిగించారు. ప్రస్తుతం 4వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ ప్రవేశాలకు అర్హులు. ఫిబ్రవరి 11న రాతపరీక్ష నిర్వహించి.. మెరిట్,…

30 ఏళ్ల తర్వాత దొరికిన హ్యాండ్ బ్యాగ్

స్కాట్లాండ్కు చెందిన మహిళ 30 ఏళ్ల క్రితం ఓ బీచ్ లో హ్యాండ్ బ్యాగ్ పోగొట్టుకుంది. తాజాగా అదే బీచ్ ఆడుకుంటున్న 11 ఏళ్ల బాలిక మైసీకి ఆ బ్యాగ్ కనబడింది. మైసీ దాన్ని పరీక్షించి అందులోని కొన్ని ఆధారాలతో ఆడ్రీ…

HYD : త్వరలో పట్టాలెక్కనున్న మౌలాలి – హైటెక్ సిటీ MMTS

హైదరాబాద్ వాసులకు గుడ్స్యూస్. త్వరలో మౌలాలి-హైటెక్ సిటీ MMTS రైలు పట్టాలెక్కనుంది. MMTS రెండో దశ పనుల్లో భాగంగా చేపట్టిన మౌలాలి-సనత్ నగర్ మధ్య నిర్మిస్తున్న రెండో లైను పనులు పూర్తయ్యాయి. దీంతో మౌలాలి నుంచి నేరుగా హైటెక్ సిటీ మీదుగా…

లాస్ వెగాస్ లో జడ్జిపై దాడి చేసిన నేరస్తుడు

అమెరికా లాస్ వెగాస్ రాష్ట్రంలోని ఓ కోర్టులో ఊహించని ఘటన చోటుచేసుకుంది. క్లార్క్ కౌంటీ జిల్లా కోర్టు జడ్జి మేరీ హోల్టస్ (60)పై ఓ నేరస్తుడు దాడి చేశాడు. రెడ్డెన్(30) అనే వ్యక్తి తనకు జడ్జి శిక్ష విధించారనే కోపంతో ఆమెపైకి…

ఆరుగ్యారంటీ పథకాల ప్రజాపాలన కార్యక్రమంకు రేపే ఆఖరు తేదీ

అర్హులైన వారికి ఆరుగ్యారంటీ పథకాలను అందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రజాపాలన సభలను నిర్వహిస్తోంది. గ్రామ పంచాయతీలు, మునిసిపల్ వార్డుల్లో జరుగుతున్న ఈ కార్యక్రమం శనివారంతో ముగియబోతోంది. గత నెల 28న ప్రారంభమైన ఈ సభలు గత నెల…

TS : రోడ్డు ప్రమాదంలో తండ్రి కుమారుడు మృతి

రంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. హయత్నగర్ పరిధిలోని కుంట్లూరులో బైక్-టిప్పర్ ఢీ కొన్నాయి. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో తండ్రికుమారుడు మృతిచెందారు. మృతులు కుత్బుల్లాపూర్కు చెందిన కుమార్ (40), ప్రదీప్ (8)గా గుర్తించారు. ఈ ఘటనలో బైకు…

మరోసారి హాస్పిటల్ లో చేరిన సినీనటుడు విజయకాంత్

సినీనటుడు, DMDK అధినేత విజయ్ కాంత్ మరోసారి హాస్పిటల్ లో చేరారు. రెగ్యులర్ చెకప్ కోసమే హాస్పిటల్ కు వచ్చినట్లు తెలుస్తోంది. 2 రోజుల్లో డిశ్చార్జి అవుతారని సమాచారం. విజయ్ కాంత్ కొద్దిరోజుల క్రితం తీవ్ర అనారోగ్యంతో హాస్పిటల్ లో పాలయ్యారు.…

అయోధ్య రామయ్యకు అరుదైన గడియారం…

ఉత్తరప్రదేశ్ కు చెందిన కూరగాయల వ్యాపారి అనిల్ సాహూ ఐదేళ్లు కష్టపడి ఓ అరుదైన గడియారం సృష్టించారు. ఇది 9 దేశాల సమయం తెలియజేస్తుంది. ఆయన దీన్ని అయోధ్య రాముడికి కానుకగా సమర్పించారు. రామ మందిర కాంప్లెక్స్ లో ఈ గడియారం…

TS : పాఠ్య పుస్తకాల బరువు, ధరలు తగ్గనున్నాయి… త్వరలో ప్రకటన…

పాఠ్య పుస్తకాల బరువు, ధరలు తగ్గనున్నాయి. పుస్తకాల తయారీలో 90GSM పేపర్కు బదులు 70GSM పేపర్ వాడాలని సర్కార్ భావిస్తోంది. గతంలో వినియోగించిన 70GSM పేపర్ను విద్యాశాఖ కార్యదర్శిగా ఉన్న వాకాటి కరుణ 90GSMకు పెంచారు. దీనికి తోడు ఒక పుస్తకాన్ని…

ఫిబ్రవరి 23 నుంచి ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ మహాసభలు హైదరాబాద్ లో…

దేశంలో ప్రతిష్ఠాత్మకమైన ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ వచ్చే ఏడాది ఫిబ్రవరి 23 నుంచి ప్రారంభం కానుంది. హైదరాబాద్ జేఎన్టీయూహెచ్ వేదికగా మూడు రోజుల పాటు 109వ సైన్స్ కాంగ్రెస్ మహాసభలు జరగనున్నాయి. ప్రధాని మోదీ దీన్ని ప్రారంభించనున్నారు. సైన్స్ కాంగ్రెస్కు దేశ,…

పంటల సాగుకు ఎలక్ట్రానిక్ మట్టి కాన్సెప్ట్ – స్వీడన్ పరిశోధకులు

భూమి అవసరం లేకుండా వ్యవసాయం చేసే ‘హైడ్రోపోనిక్స్’ కోసం స్వీడన్ పరిశోధకులు ఎలక్ట్రానిక్ మట్టిని అభివృద్ధి చేశారు. ఈ మట్టిలో మొలకలు 15 రోజుల్లో 50 శాతం కన్నా ఎక్కువ వృద్ధి చెందినట్లు వెల్లడించారు. పర్యావరణ మార్పులు, ప్రపంచ జనాభా పెరుగుతున్న…

దేశ రాజధానిని కప్పేసిన పొగమంచు…

దేశ రాజధాని ఢిల్లీలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. ఇవాళ ఉదయం కనిష్ఠ ఉష్ణోగ్రత 7 డిగ్రీల సెల్సియస్కు పడిపోవడంతో చలి విపరీతంగా పెరిగింది. రాజధాని ప్రాంతాన్ని దట్టంగా పొగ మంచు కమ్మేసింది. ఈ కారణంగా విజిబిలిటీ సరిగా లేక వాహనదారులు తీవ్ర…

ఒకే కుటుంబంలో ఐదుగురికి కరోనా .. జయశంకర్ ​భూపాలపల్లి జిల్లా గాంధీనగర్ లో ​కలకలం

ఒకే కుటుంబంలో ఐదుగురికి కరోనా .. జయశంకర్ ​భూపాలపల్లి జిల్లా గాంధీనగర్ లో ​కలకలం Caption of Image. వృద్ధురాలి పరిస్థితి విషమం మరో నలుగురికి ఇంట్లోనే చికిత్స జయశంకర్ భూపాలపల్లి, వెలుగు : భూపాలపల్లి జిల్లా గణపురం మండలం గాంధీనగర్…

గుండెపోటుతో 13 ఏండ్ల బాలుడు మృతి .. నిజామాబాద్ లో విషాదం

గుండెపోటుతో 13 ఏండ్ల బాలుడు మృతి .. నిజామాబాద్ లో విషాదం Caption of Image. కోనరావుపేట, వెలుగు : గుండెపోటుతో 13 ఏండ్ల విద్యార్థి చనిపోయాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిజామాబాద్‌‌ గ్రామానికి చెందిన చెందిన తాళ్లపల్లి…

గుండెపోటుతో 13 ఏండ్ల బాలుడు మృతి .. నిజామాబాద్ లో విషాదం

గుండెపోటుతో 13 ఏండ్ల బాలుడు మృతి .. నిజామాబాద్ లో విషాదం Caption of Image. కోనరావుపేట, వెలుగు : గుండెపోటుతో 13 ఏండ్ల విద్యార్థి చనిపోయాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిజామాబాద్‌‌ గ్రామానికి చెందిన చెందిన తాళ్లపల్లి…

కుటుంబసభ్యులను హత్య చేసిన వ్యక్తి… ఎక్కడంటే…

మహారాష్ట్రలోని యావత్మాల్ జిల్లా కలంబ్లో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన భార్య సహా నలుగురు కుటుంబసభ్యులను హత్య చేశాడు. ఈ దారుణానికి పాల్పడిన గోవింద్ పవార్ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు హత్యలు…

TS : మేడ్చల్ లో దారుణం… 3 రోజులు మృతదేహంతోనే…

మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. రాధా కుమారి అనే మహిళ అనారోగ్య సమస్యతో బాధపడుతూ గత మూడు రోజుల క్రితం మృతి చెందింది. ఇంట్లో నివసిస్తున్న ముగ్గురికి మతిస్థిమితం లేకపోవడంతో ఆమె చనిపోయిందన్న విషయాన్ని గమనించలేదు.…

TS : మళ్లీ భయపెడుతోన్న కరోనా – సర్కారు కీలక నిర్ణయం

తెలంగాణలో కరోనా మళ్లీ భయపెడుతోంది. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 9 కోవిడ్ కేసులు బయటపడ్డాయి. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలు ఇంటి నుంచి బయటకు వచ్చే సమయంలో మాస్కులు తప్పనిసరిగా ధరించాలని కోరింది. ముఖ్యంగా శబరిమలకు…

Hyd: గ్యాస్ కనెక్షన్ కేవైసీ… ఆఫీస్ వద్ద తోపులాట…

నగరంలో రూ.500కు ఇచ్చే గ్యాస్ సిలిండర్ పొందాలంటే ఆధార్ వివరాలు, గ్యాస్ బిల్లుతో వచ్చి కేవైసీ అప్డేట్ చేయించుకోవాలనే ప్రచారం జరగడంతో ఏజెన్సీల వద్ద వినియోగదారులు బారులు తీరారు. మంగళవారం కూకట్పల్లిలోని ట్రినిటీ ఇండియన్ గ్యాస్ ఆఫీసు వద్ద జరిగిన తోపులాటలో…

UKలో ఓ హృదయవిదారక ఘటన… .. గర్భనిరోధక మాత్ర వేసుకుని బాలిక మృతి

UKలో ఓ హృదయవిదారక ఘటన వెలుగులోకి వచ్చింది. పీరియడ్స్ టైమ్లో నొప్పులు తట్టుకోలేక లైలా ఖాన్(16) అనే బాలిక స్నేహితుల సూచన మేరకు గర్భనిరోధక మాత్రలు వేసుకుంది. దీంతో ఆమె తల నొప్పి, వాంతులతో ఇబ్బంది పడుతూ బాత్రూమ్లో కుప్పకూలింది. పేరెంట్స్…

మహిళలను ఆకర్షించేందుకు ప్రత్యేకంగా బీర్లు

అమెరికాలోని బ్రూక్లిన్లో ఉన్న ‘తాలియా’ కంపెనీ మహిళలను ఆకర్షించేందుకు ప్రత్యేకంగా బీర్లను తయారు చేస్తోంది. చేదుగా ఉండటంతో మహిళలు బీరు తాగేందుకు ఇష్టపడరని, అందుకే ఫ్రూట్ ఫ్లేవర్ బీర్లను తయారు చేస్తున్నట్లు ఆ కంపెనీ హెడ్ తారా తెలిపారు. ఇవి చేదుగా…

TS : నేడు అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై నేడు ప్రభుత్వం అసెంబ్లీలో శ్వేతపత్రం రిలీజ్ చేయనుంది. ఇందులో BRS పాలనలో బడ్జెట్ అంచనాలు, ఖర్చులు, అప్పులు గురించి సభకు తెలియజేయనుంది. గత పదేళ్లలో బడ్జెట్ అంచనాలు, ఖర్చుకు 20% తేడా ఉన్నట్లు గమనించారని తెలుస్తోంది. 2014లో…

నేటి రాశి ఫలాలు డిసెంబర్ 2, 2023

మేషం రుణప్రయత్నాలు తొందరగా ఫలిస్తాయి. స్థానచలన సూచనలు ఉంటాయి. శుభకార్యాల వల్ల ధనవ్యయం అధికమవుతుంది. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. అనారోగ్యం ఏర్పడకుండా జాగ్రత్త అవసరం. వృషభం శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. దూర బంధువులతో కలుస్తారు. తద్వారా లాభాలు ఉంటాయి. విదేశయాన…

నేటి పంచాంగం డిసెంబర్ 02, 2023

ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః శ్రీ చిన్న జీయ్యరు స్వామి వారి యొక్క మంగళాశాసనములతో సంవత్సరం : శోభకృతునామ సంవత్సరం ఆయనం : దక్షిణాయనం మాసం : కార్తీక మాసం ఋతువు…