Category: మంచిర్యాల జిల్లా

జిల్లాలో సుడిగాలి పర్యటనలతో బెంబేలెత్తిస్తున్న జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్…

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ: 01 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే, రాజీవ్ నగర్ లో ని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం,ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అనంతరం పాత మంచిర్యాలో గల పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా…

మద్యం దుకాణాల పెంపు ఆలోచనను వెంటనే వెనక్కి తీసుకోవాలి… – ఏ ఐ ఎఫ్ డి డబ్ల్యూ జిల్లా కార్యదర్శి దుర్గం లక్ష్మి డిమాండ్

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:1 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. మద్యం దుకాణాల పెంపు ఆలోచనను వెంటనే వెనక్కి తీసుకోవాలి… మద్యం దుకాణాల పెంపుతో గ్రామాల్లో పెరుగనున్న అరాచకాలు ఏ ఐ ఎఫ్ డి డబ్ల్యూ ( అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సమాఖ్య)…

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్…

మంచిర్యాల జిల్లా,జైపూర్,తేదీ: 01 ఆగస్టు2025,✍️ మనోజ్ కుమార్ పాండే. మంచిర్యాల జిల్లా, జైపూర్ మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం ఆరుపత్రి రికార్డులను పరిశీలించారు, ఆరోగ్య కేంద్రానికి వొచ్చే వారికి మెరుగైన…

ట్రాక్టర్ నుంచి క్రింద పడి మహిళా మృతి… వివరాల్లోకి వెళ్ళితే…

మంచిర్యాల జిల్లా,నెన్నెల మండలం,తేదీ:30 జూలై 2025,✍️ మనోజ్ కుమార్ పాండే, మంచిర్యాల జిల్లా, నెన్నెల మండలం, లంబడి తండాకు చెందిన దరావత్ తులసి (32) బెల్లంపల్లికి వెళ్తున్న లోడుతో ఉన్న ఇసుక ట్రాక్టర్ పై నుంచి జారి పడి మృతి చెందిన…

బెల్లంపల్లి సీఓఈ లో అర్హులైన విద్యార్థులు స్పాట్ కౌన్సిలింగ్ అవకాశాన్ని వినియోగించుకోండి…

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:30 జూలై 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. గురువారం తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల సీఓఈ స్పాట్ కౌన్సిలింగ్. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి డాక్టర్ అలుగు వర్షిని ఆదేశానుసారం బాలుర సిఓఈ బెల్లంపల్లి…

ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్య… వివరాల్లోకి వెళ్ళితే…

మంచిర్యాల జిల్లా కేంద్రం,తేదీ:30 జూలై 2025,✍️మనోజ్ కుమార్ పాండే. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్డులో ఉన్న మిమ్స్ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న కొత్తపెల్లి సహస్ర మంగళవారం సాయంత్రం హాస్టల్ మూడవ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య…

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలి… – జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్…

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:30 జూలై 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. ప్రజా ఆరోగ్యం దృష్ట్యా ప్రభుత్వం జిల్లాలోని భీమారం మండల కేంద్రంలో చేపట్టిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణ పనులను త్వరగా పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం జిల్లాలోని…

మహిళా శక్తి సంబురాల్లో మహిళలకు దక్కని ప్రాధాన్యత…

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ: 30 జూలై 2025,✍️ మనోజ్ కుమార్ పాండే, కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరా మహిళ శక్తి సంబరాలు అంటూ సభలు పెట్టి మహిళలకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం దారుణమని బీఆర్ఎస్ మహిళా నాయకులు విమర్శించారు. బెల్లంపల్లి పట్టణంలోని టేకులబస్తీ ప్రెస్ క్లబ్…

మైనారిటీ గురుకులంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత ఆరోగ్య శిబిరం

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:29 జూలై 2025,✍️ మనోజ్ పాండే తెలంగాణా మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్, జూనియర్ కాలేజీలో లయన్స్ క్లబ్ బెల్లంపల్లి ఆధ్వర్యంలో ఉచిత హెల్త్ క్యాంప్ విజయవంతంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి జనని హాస్పిటల్ మరియు శాంభవి ఐ విషన్ సెంటర్…

హాజీపూర్ మండలంలో నూతనంగా నిర్మించిన కేంద్రీయ విద్యాలయం భవనాన్ని ప్రారంభించినజిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల జిల్లా,హాజీపూర్,తేది: 29 జూలై 2025,✍️ మనోజ్ కుమార్ పాండే, మంచిర్యాల జిల్లా, హాజీపూర్ మండలంలో నూతనంగా నిర్మించిన కేంద్రీయ విద్యాలయం భవనాన్ని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. మండల కేంద్రంలోని…

కెమికల్ హనుమాన్ ఆలయంలో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం సఫలము..

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:29 జూలై 2025,✍️ మనోజ్ కుమార్ పాండే, మంగళవారం శ్రావణ మాసం “నాగ పంచమి” సందర్భంగా తెల్లవారు జామున కెమికల్ హనుమాన్ ఆలయంలో 108 మంది భక్తులచే 108 హనుమాన్ చాలీసా పరాయణం మరియు 108 ఆలయ ప్రదక్షిణల కార్యక్రమాన్ని…

ఎమ్మెల్యే సాబ్ జర బెల్లంపల్లి రోడ్లను సూడుండ్రీ … హ ఎంసిపిఐ పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి పసులేటి వెంకటేష్ డిమాండ్…

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:29 జూలై 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. ఎంసీపీఐయు పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఎంసిపిఐ యు పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి పసులేటి వెంకటేష్ మాట్లాడుతూ… బెల్లంపల్లి లో ఏరియా హాస్పిటల్ నుండి మొదలుకుంటే కొత్త బస్టాండ్ వరకు…

మనిషి నేత్రదానం మహాదానం

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:28 జూలై 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి మండలం, లంబాడితండా గ్రామానికి చెందిన రంగా రాజేశ్వరి అనారోగ్యంతో పరమపదించిన పిదప వారి కుమారుడు రంగా ప్రశాంత్ తమ తల్లి నేత్రాలను దానం చేయాలని మహత్తరమైన నిర్ణయం తీసుకున్నారు. ఈ…

నేటికి కుంటాల జలపాతం విషాదానికి 24 ఏళ్లు…

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:29 జూలై 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. 2001 జూలై 29 న బెల్లంపల్లి పట్టణం బజార్ ఏరియా కు చెందిన యువకులు కుంటాల జలపాతం విహారయాత్రకు వెళ్ళిన వారిలో 6 గురి దుర్మరణంతో విషాద యాత్రగా మిగిల్చింది. విహారయాత్రకు…

ఖేలో ఇండియా సిటీ విమెన్స్ లీగ్ లో ప్రతిభ కనబర్చిన మైనారిటీ రెసిడెన్షియల్ విద్యార్థులు…

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:28 జూలై 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. జూలై 27 వ తేదీన సంగారెడ్డిలో జరిగిన ఖేలో ఇండియా సిటీ విమెన్స్ లీగ్ లో బెల్లంపల్లి పట్టణంలోని మైనారిటీ రెసిడెన్షియల్ కళాశాల లోని పిల్లలు పాల్గొని ప్రతిభ కనబర్చారు. కె.వైష్ణవి…

ఎమ్మెల్యే చేతుల మీదుగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత…

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:28 జూలై 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి:బెల్లంపల్లి పట్టణం 10 వ వార్డ్ పెద్దనపల్లి బస్తికి చెందిన తౌటం రవితేజ కు సీఎం సహాయనిది చెక్కును అందజేసిన బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్. ఈ కార్యక్రమంలో 10 వ…

బలాన్ పూర్ గ్రామంలో తక్షణమే పాఠశాల ఏర్పాటు చేయాలని జిల్లా అడిషనల్ కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించిన సిపిఐ జిల్లా సమితి సభ్యుడు కొండు భానేష్…

మంచిర్యాల జిల్లా,తాండూర్,తేదీ:28 జూలై 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. తాండూరు మండలంలోని బలాన్ పూర్ గ్రామంలో సుమారు 150 మంది జనాభా కలిగిన గిరిజన ఆదివాసులు ఉంటున్నారు. గ్రామంలో ప్రాథమిక పాఠశాల లేకపోవడంతో 20 మంది పిల్లలు చదువు కొరకు పడరాని…

బుగ్గ రాజ రాజేశ్వర ఆలయములో అన్నదాన కార్యక్రమం.

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:28 జూలై 2025✍️మనోజ్ పాండే ప్రతి సోమవారం బుగ్గ దేవాలయం లో నిర్వహించే అన్న ప్రసాదం దాతలు కాసిపేట వాస్తవ్యులు జాడి రాజయ్య రాజక్క,కొమ్మ పోషయ్య పోషక్క దంపతులు సహకారముతో ఈ సోమవారం అన్న ప్రసాద వితరణ చేశారు. ఈ…

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందించిన ఎమ్మెల్యే గడ్డం వినోద్…

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:28 జూలై 2025,✍️ మనోజ్ కుమార్ పాండే రడగంభాల బస్తీకి చెందిన దాముఖ శ్వేత కుఆరోగ్య సమస్యల నేపథ్యంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన రూ.40 వేల చెక్కునుబెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఎంఎల్ఏ క్యాంపు కార్యాలయంలో అందజేశారు.…

పది ఏండ్ల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో రేషన్ కార్డులు మంజూరు… కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పక్షపాత .బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్…

మంచిర్యాల జిల్లాతాండూరుతేదీ :28 జూలై 2025✍️ మనోజ్ కుమార్ పాండే, తాండూర్ మండలంలోని కిష్టంపేట రైతు వేదికలో తాండూర్ మండలానికి సంబంధించిన 475 మంది లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులను స్థానిక తహసిల్దార్ జ్యోత్స్న, స్థానిక నాయకులతో కలిసి పంపిణీ చేసిన…

5వ తరగతి,ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం…

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:27 జూలై 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి పట్టణంలోని మైనారిటీ గురుకుల పాఠశాల కళాశాలలో 5వ తరగతి, ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరంలో చేరికల కొరకు తిరిగి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ నీలు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.…

తెలంగాణ క్రికెట్ క్యాంపుకు ఎంపిక…

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:27 జూలై 2025,✍️ మనోజ్ కుమార్ పాండే హైదరాబాదులోని ఎమ్మెస్ కే.ప్రసాద్ ఇంటర్నేషనల్ క్రికెట్ అకాడమీలో ఇటీవల యూత్ స్టార్స్ క్రికెట్ లీగ్ ( వై.ఎస్.సి.ఎల్ ) ఆధ్వర్యంలో నిర్వహించిన సౌత్ జోన్ క్రికెట్ ఎంపిక పోటీలలో అండర్ 14…

ఆకస్మిక తనిఖీలతో హడలెత్తిస్తున్న జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల జిల్లాబెల్లంపల్లి,తేదీ:27 జూలై 2025✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి మండల కేంద్రంలోని వంద పడకల ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, నేరుగా రోగులతో కలిసి ఆసుపత్రిలో లభించే చికిత్స పట్ల ఆరా తీశారు.డ్రగ్ స్టోర్…

బెల్లంపల్లిలో ఘనంగా ఇందిరా మహిళా శక్తి సంబురాలు

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:27 జూలై 2025,✍️ మనోజ్ కుమార్ పాండే బెల్లంపల్లి మండలం లోని ఆర్.పీ గార్డెన్ ఫంక్షన్ హాల్ లో ఆదివారం ఘనంగా ఇందిరా మహిళా శక్తి సంబరాలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా నూతన రేషన్ కార్డుల పంపిణీ చేసారు.…

ప్రభుత్వ విద్యా సంస్థల శితిలావస్తలో ఉన్న భవనాల పరిస్థితి పై ఆందోళన…

తేదీ:27 జూలై 2025,మంచిర్యాల జిల్లా కేంద్రం✍️ మనోజ్ కుమార్ పాండే. మంచిర్యాల జిల్లాలోని ప్రభుత్వ విద్యాసంస్థల్లో పాత బిల్డింగులు శితిలావస్తలో కూలిపోయే పరిస్థితుల్లో ఉన్నాయి. ప్రభుత్వం ప్రైమరీ పాఠశాలలు పెట్టుమని చెబుతుంది కానీ, ప్రభుత్వ విద్యాసంస్థలు శిథిలావస్థలో ఉన్న భవనాలు నిర్మించడం…

కార్గిల్ అమర వీరులకు శ్రద్ధాంజలి అర్పించిన లయన్స్ క్లబ్ సభ్యులు…

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి.తేదీ:26 జూలై 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. కార్గిల్ దివస్ ను పురస్కరించుకుని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో బెల్లంపల్లి పట్టణంలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద కొవ్వొత్తులను వెలిగించి కార్గిల్ అమర వీరులకు శ్రద్ధాంజలి అర్పించి సంతాపం వ్యక్తం చేశారు.లయన్స్…

(ఐబీ)తాండూరు వార సంతలో వసతులు కరువు.సిపిఐ జిల్లా సమితి సభ్యులు. కొండు బానేష్…

మంచిర్యాల జిల్లా,తాండూరు,తేదీ:26 జూలై 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. తాండూర్ మండల కేంద్రంలోని కొత్తపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని ప్రతి శనివారం జరుగు వారసంతలు కనీస సౌకర్యాలు కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారని ఈ వారసంతకు మంచిర్యాల జిల్లా నుండే కాకుండా కొమరం భీం…

హనుమాన్ బస్తీలో కూలిపోయిన సింగరేణి సబ్ స్టేషన్ గోడ…

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:26 జూలై 2025,✍️ మనోజ్ కుమార్ పాండే పట్టణంలోని హనుమాన్ బస్తి లో గల సింగరేణి సబ్ స్టేషన్ గోడ వర్షానికి కూలింది. దీంతో హనుమాన్ బస్తీ సహ మరికొన్ని ప్రాంతాలలో సింగరేణి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సబ్ స్టేషన్…

నెన్నెల పోలీసుల ద్వారా కస్తూర్బా బాలికల ఉన్నత పాఠశాల లో విద్యార్థినులకు అవగాహన కార్యక్రమం…

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,నెన్నెల,తేదీ : 26.07.2025✍️ మనోజ్ కుమార్ పాండే. నెన్నెల పోలీసుల ద్వారా కస్తూర్బా బాలికల ఉన్నత పాఠశాల లో అవగాహన కార్యక్రమంలో బెల్లంపల్లి రూరల్ సిఐ సీహెచ్. హనోక్ మాట్లాడుతూ విద్యార్థినులు అందరూ మంచిగా చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరుకునేలో…

సైనికుల త్యాగాలకు ప్రతిబింబం కార్గిల్ దివస్..జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల జిల్లా కేంద్రంతేదీ: 26 జూలై 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. సైనికుల త్యాగాలకు ప్రతిబింబం “కార్గిల్ దివస్” అని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని బెల్లంపల్లి చౌరస్తాలో డి.సి.పి. ఎ.భాస్కర్, మంచిర్యాల ఎ.సి.పి. ప్రకాష్…

ఎరువుల దుకాణాల్లో రెవిన్యూ,పోలీసు,వ్యవసాయ అధికారుల ఉమ్మడి తనిఖీలు…

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:26 జూలై 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. ఎరువులు కృత్రిమ కొరతలకు పాలు పడితే చర్యలు తప్పవని, అధిక ధరలకు విక్రయిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేయబడతాయని, అందుబాటులో ఎరువులు ఉన్నాయని, పుకార్లు నమ్మొద్దని జిల్లా వ్యవసాయ అధికారి చత్రు…

గిరిజన సంక్షేమ వసతీ గృహంలో విద్యార్తినీలతో కలిసి సహపంక్తిగా అల్పాహార తీసుకున్న కలెక్టర్ కుమార్ దీపక్…

మంచిర్యాల జిల్లా,మంచిర్యాల,తేదీ:26 జూలై 2025,✍️ మనోజ్ కుమార్ పాండే, మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సాయి కుంటలో గల గిరిజన సంక్షేమ వసతీ గృహాన్ని ఆకస్మికంగా సందర్శించారు. వంట గదిలోభోజన తయారీ విధానాన్ని పరిశీలించారు. అనంతరం అల్పాహార సమయంలో హాస్టల్ విద్యార్తినీలతో కలిసి…

చిన్నారుల వైద్యానికి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ.

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:25 జూలై 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి పట్టణంలోని టేకులు బస్తీ కి చెందిన కృష్ణవేణి కల్యాణ్ దంపతుల ఇద్దరు చిన్నారులు ప్రాణాంతక వ్యాధితో ఎంతోకాలంగా బాధపడుతున్నారు. వారి తల్లిదండ్రులు పిల్లల చికిత్స కోసం పడారానిపాట్లు పడ్డారు. పూట…

నూతన ఎస్.హెచ్ఓ ను సన్మానించిన మాదిగ హక్కుల దండోరా నాయకులు…

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:25 జూలై 2025,✍️ మనోజ్ కుమార్ పాండే బెల్లంపల్లి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఎస్.హెచ్ఓ గా బాధ్యతలు చేపట్టిన శ్రీనివాస్ రావు ని మాదిగ హక్కుల దండోరా నాయకులు శాలువా కప్పి,పుష్పగుచ్చంతో సత్కరించారు. ఈ సందర్భంగా మాదిగ…

టూ టౌన్ ఎస్ఐ గా బాధ్యతలు స్వీకరించిన సీహెచ్. కిరణ్ కుమార్ గారు

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి.తేదీ: 25 జూలై 2025,✍️ మనోజ్ కుమార్ పాండే శుక్రవారం బెల్లంపల్లి రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ ఎస్ఐ గా సీహెచ్. కిరణ్ కుమార్ గారు బాధ్యతలు స్వీకరించారు. నూతన బాధ్యతలు చేపట్టిన సందర్భంలో పలువురు వారికి శుభాకాంక్షలు తెలిపారు.

తప్పి పోయిన బాలున్ని కుటుంబ సభ్యులకు అప్పగించిన బ్లూకోట్ సిబ్బంది.

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:25 జూలై 2025,✍️ మనోజ్ కుమార్ పాండే, శుక్రవారం సాయంత్రం ఏఏంసీ ఏరియాలో తప్పిపోయిన బాలున్ని బెల్లంపల్లి వన్ టౌన్ పోలీస్ బ్లూ కోట్ సిబ్బంది రాంప్రసాద్, ప్రవీణ్ కుమార్ బాలుని తల్లి తండ్రుల వివరాలను తెలుసుకొని వారికి అప్పగించారు.…

ఎరువులు దుకాణాల తనిఖీ రికార్డు బుక్కులు పరిశీలించిన వ్యవసాయాధికారులు…

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:25 జూలై 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. ఎరువులు కృత్రిమ కొరతలకు పాలు పడితే చర్యలు తప్పవని,అధిక ధరలకు విక్రయిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేయబడతాయని, అందుబాటులో ఎరువులు ఉన్నాయని, పుకార్లు నమ్మొద్దని జిల్లా వ్యవసాయ అధికారి చత్రు నాయక్…

హరియాలీ అమావాస్య సందర్భంగా రాజస్థానీ మహిళల వన భోజన కార్యక్రమం….

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:24 జూలై 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి: బెల్లంపల్లి పట్టణ రాజస్థానీ మహిళలలు గురువారం హరియాలీ అమావాస్య సందర్భంగా వన భోజన కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక శివాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాజస్థానీ మహిళలలు హాజరయ్యి సంగీతం, ఆట…

మందమర్రి లోపాముకాటుతో మహిళ మృతి..

మంచిర్యాల జిల్లా,మందమర్రి,తేదీ: 24 జూలై 2025,✍️ మనోజ్ కుమార్ పాండే మందమర్రి: పాము కాటుతో మహిళ మృతి,కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు… వివరాల్లోకి వెళితే… మందమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని తుర్కపల్లి గ్రామంలో పాము కాటుకు గురై ఒక…

డిగ్రీలో స్పెషల్ ఫేజ్ అడ్మిషన్లు

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:24 జూలై 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి: బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉన్న ఏకైక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో దోస్త్ స్పెషల్ ఫేజ్ అడ్మిషన్లకు అవకాశం కల్పిస్తున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ కాంపల్లి శంకర్ తెలిపారు. ఈనెల 25వ…

ఆత్మహత్య చేసుకున్న ఆటో డ్రైవర్ల కుటుంబాలను పట్టించుకోని ప్రభుత్వ పెద్దలు…

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:24 జూలై 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. తాండూరు: మంచిర్యాల జిల్లా, తాండూర్ మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన తాండూర్ (ఐబీ)ప్రింట్ అండ్ ఎలక్ట్రాన్ మీడియా విలేకరుల సమావేశంలో తాండూర్ మండల్ ఆటో యూనియన్ అధ్యక్షులు మహమ్మద్ హబీబ్ పాషా మాట్లాడుతూ……

అధికారులందరు కలిసి సమన్వయంతో పనిచేయాలి : పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా..

రామగుండం పోలీస్ కమీషనరేట్,తేదీ:24 జూలై 2025,✍️ మనోజ్ కుమార్ పాండే రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా మాట్లాడుతూ శాంతి భద్రతల, నేరాల నియంత్రణ విషయంలో పోలీస్‌ అధికారులు అధికారులు, సిబ్బంది సమన్వయంతో అనుభవం, నిబద్దత, క్రమశిక్షణ తో పనిచేయాలని…

చెరువు కబ్జా పై నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్నారా ? గత ఏడాది ఫిర్యాదులు అందినప్పటికీ ఇప్పటికీ కానరాని చర్యలు…

మంచిర్యాల జిల్లా,మందమర్రి,తేదీ: 24 జూలై 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. మందమర్రి మున్సిపాలిటీ పరిధి ఊరు మందమర్రి, ఊరి చెరువు ఆక్రమణకు గురై, అక్రమ కట్టడాలు వెలిశాయని వాటిని తొలగించి చెరువు భూమిని కాపాడాలని ఫిర్యాదులు సమర్పించి ఏడాది కావస్తున్నప్పటికీ సంబంధిత…

బెల్లంపల్లిలోని అడ్డా కూలీల సమస్యలను వెంటనే పరిష్కరించాలి – ఎంసీపీఐ (యు) పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి పసులేటి వెంకటేష్ డిమాండ్…

మంచిర్యాల జిల్లాబెల్లంపల్లి✍️మనోజ్ పాండే బెల్లంపల్లి అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ సంతోష్ అడ్డ కూలీల విషయమై వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎం సిపిఐయు పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి పసులేటి వెంకటేష్ మాట్లాడుతూ… గత కొన్ని…

మీడియా వాస్తవాలను వెలువరించాలి… – జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల జిల్లా,మంచిర్యాల,తేదీ: 24 జూలై 2025,✍️ మనోజ్ కుమార్ పాండే ప్రింట్, ఎలక్ట్రానిక్ పాత్రికేయులు రాజ్యాంగం కల్పించిన పత్రిక స్వేచ్ఛను సద్వినియోగపరచుకుని ప్రజలకు ఉపయోగపడే విధంగా వాస్తవాలను తెలియజేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజాస్వామ్యంలో పాత్రికేయ…

జూలై 25 న టీయూడబ్ల్యూజే మంచిర్యాల జిల్లా కార్యవర్గ సమావేశం…

మంచిర్యాల జిల్లా కేంద్రం✍️మనోజ్ పాండే టీయూడబ్ల్యూజే(ఐజేయు)మంచిర్యాల జిల్లా కార్యవర్గ సమావేశం ఈ నెల 25 శుక్రవారం ఉదయం 10 గంటల 30 నిమిషాలకు సింగరేణి సీఈఆర్ క్లబ్ లో నిర్వహిస్తున్నట్లు యూనియన్ అధ్యక్షులు డేగ సత్యం, ప్రధాన కార్యదర్శి సంపత్ రెడ్డి,…

రాయితీ యూరియా దుర్వినియోగం కాకుండా చర్యలు తీసుకోవాలి… ~జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల జిల్లా కేంద్రంతేదీ:23 జూలై 2025,✍️ మనోజ్ కుమార్ పాండే, రైతు సంక్షేమంలో భాగంగా వ్యవసాయ సాగుకు ప్రభుత్వం అందిస్తున్న రాయితీ యూరియా పక్కదారి పట్టి దుర్వినియోగం కాకుండా టాస్క్ బృందాలు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు.…

సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు… – జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్…

మంచిర్యాల జిల్లా కేంద్రంతేదీ: 23 జూలై 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. వర్షాకాలం అయినందున సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని…

తాళ్ళ గురజాల ఎస్ఐ గా బాధ్యతలు స్వీకరించిన బీ.రామకృష్ణ

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి.తేదీ: 23 జూలై 2025,✍️ మనోజ్ కుమార్ పాండే బుధవారం బెల్లంపల్లి మండలం తాళ్ళ గురజాల పోలీస్ స్టేషన్ ఎస్ ఐ గా బీ.రామకృష్ణ బాధ్యతలు స్వీకరించారు. నూతన బాధ్యతలు చేపట్టిన సందర్భంలో పలువురు ప్రముఖులు వారికి శుభాకాంక్షలు తెలిపారు.

జనహిత అన్నపూర్ణ 350 వ సారి అన్న దాన కార్యక్రమం.

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లితేదీ 23 జూలై 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బుధవారం జనహిత సేవా సమితి ఆధ్వర్యంలో జనహిత అన్నపూర్ణ అన్న దాన కార్యక్రమం 350 వ సారి బెల్లంపల్లి పట్టణం కాంట చౌరస్తా పల్లెటూరి బస్టాండ్ వద్ద చేసారు. ఈ…

కన్నెపల్లి నూతన ఎంపీడీఓ శ్రీనివాస్ ని కలిసిన కాంగ్రెస్ నేతలు…

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:23 జూలై 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. మంచిర్యాల జిల్లా, కన్నెపల్లి మండలం నూతన ఎంపిడిఓ గా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాస్ రెడ్డి ని మార్యాదపూర్వకంగా కలిసిన మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మాధవరపు నర్సింగరావు, సీనియర్ నాయకుడు…

మందమర్రి అందుగులపేటలో ఘనంగా ఇందిరా మహిళా శక్తి సంబురాలు…

మంచిర్యాల జిల్లా,మందమర్రి,తేది: 23 జూలై 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. మంచిర్యాల జిల్లా, మందమర్రి మండలం అందుగులపేట గ్రామంలో నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి సంబరాలు- 2025 లో రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన, భూగర్భ గనుల శాఖ మంత్రి గడ్డం…

కేటీఆర్ జన్మదిన వేడుకల్లో బీఆర్ఎస్ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొనండి…

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ: 23 జూలై 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పుట్టినరోజు సందర్బంగా బెల్లంపల్లి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆధ్వర్యంలో గురువారం స్థానిక నెంబర్ టూ…

బెల్లంపల్లి పట్టణ సమస్యలపై కమ్యూనిస్టుల వినతి పత్రం

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:23 జూలై 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి సీపీఐ నేతలు పట్టణ మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేష్ కు పట్టణ సమస్యలపై వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి ఆడపు రాజమౌళి మాట్లాడుతూ పట్టణంలోని అన్ని…