PM Modi Srisailam Darshan: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురువారం శ్రీశైలంకు చేరుకుని శ్రీ భ్రమరాంబా మల్లికార్జున స్వామివారిని దర్శించుకున్నారు. ఢిల్లీ నుంచి కర్నూలు చేరుకున్న మోడీకి గవర్నర్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘన స్వాగతం పలికారు.
అనంతరం సైనిక హెలికాఫ్టర్లో శ్రీశైలంకు వెళ్లి భ్రమరాంబ అతిథి గృహంలో విశ్రాంతి తీసుకున్నారు. అక్కడ స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. తరువాత 12:10 నుంచి 12:35 వరకు శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించి, 12:40కి తిరిగి అతిథి గృహానికి చేరుకున్నారు.
మధ్యాహ్నం 1:20కి శ్రీశైలంనుంచి బయల్దేరి సుండిపెంట హెలిప్యాడ్ చేరుకుని, 2:20కి కర్నూలు చేరుకున్నారు. 2:30కి నన్నూరు సమీపంలోని రాగమయూరి వెంచర్ సభాస్థలికి చేరుకుని సభలో పాల్గొననున్నారు.
ఉమ్మడి కర్నూలు జిల్లాలో 400 ఎకరాల్లో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు. 3 లక్షల మంది హాజరుకానున్నారు. రూ.13,430 కోట్లతో 16 ప్రాజెక్టులకు మోడీ శంకుస్థాపన చేయనున్నారు. వీటిలో విద్యుత్ ప్రసార వ్యవస్థ, పారిశ్రామిక అభివృద్ధి, రైల్వే ప్రాజెక్టులు, గ్యాస్ పైప్లైన్, పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టులు ప్రధానమైనవి.
ఇవి కూడా చదవండి …
- DRDO New Milestone: భారత రక్షణలో మరో చారిత్రాత్మక ఘట్టం… 32,000 అడుగుల ఎత్తులో MCPS పారాచూట్ పరీక్ష విజయవంతం
- US Airports Cyberattack: నెతన్యాహు, ట్రంప్పై అసభ్య అనౌన్స్మెంట్లు – పాలస్తీనాకు మద్దతుగా హ్యాకింగ్ కలకలం
- PM Modi Srisailam Darshan: శ్రీశైలంలో స్వామివారికి ప్రధాని ప్రత్యేక పూజలు
- Coconut Water Benefits: కొబ్బరి నీళ్లు – ఆరోగ్య ప్రయోజనాలు
- Ulcer Awareness: అల్సర్ నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం…
- Cumin Water Benefits: జీలకర్ర నీరు ఆరోగ్యానికి అద్భుత ప్రయోజనాలు
- Banana Peel Whitening: దంతాలు మెరిసే సహజ చిట్కా
- Healthy Hair Diet: జుట్టు పెరుగుదలకు మేలైన ఆహారాలు
- Fish Mercury Warning: పాదరసం అధికంగా ఉండే చేపలు తినడంలో జాగ్రత్త అవసరం
- TRVKS జెన్కో కార్యదర్శిగా ఎన్నికైన ముత్యాల రాంబాబు
- ఎస్బీఐలో 10 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల – అక్టోబర్ 28లోపు దరఖాస్తు చేయండి
- రాష్ట్ర వ్యాప్తంగా 64 లక్షల 69 వేల192 మహిళా శక్తి చీరల పంపిణీ
- బంజారాహిల్స్లో రూ.750 కోట్ల ప్రభుత్వ భూమి స్వాధీనం – హైడ్రా చర్యలు సంచలనం
- మధ్యప్రదేశ్లో మాజీ చీఫ్ ఇంజనీర్ అవినీతి గూటి బట్టబయలు – కోట్ల విలువైన ఆస్తులు స్వాధీనం
- నోబెల్ శాంతి బహుమతికి మరియా కొరినా మచాడో ఎంపిక – ట్రంప్కు నిరాశ
- రాష్ట్రవ్యాప్తంగా బంద్కు బీసీ సంఘాల పిలుపు – రిజర్వేషన్ల అమలుపై ఆర్.కృష్ణయ్య డిమాండ్
- సమాచార హక్కు చట్టం వల్లే మెరుగైన ప్రభుత్వ పాలన సాధ్యం – రిటైర్డ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోటా దేవదానం
- BRS బీజేపీ కుటిల యత్నాల వలనే బీసీ ల రిజర్వేషన్ లకు కంటగింపైంది – రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల
- ఈ నెల 13వ తేదీ సోమవారం నుండి ప్రజావాణి కొనసాగింపు~జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
- అరిషడ్వర్గాలు అంటే ఏమిటి? వాటి అర్థం మరియు ప్రభావం
- తిరుపతిలో ప్రతి రోజు సర్వదర్శనం టోకెన్ ఇచ్చే ప్రదేశాలు
- తిరుమలకు వచ్చే భక్తులకు తరచూ వచ్చే ప్రశ్నలు… వాటి సమాధానాలు…
- భక్తులకు అందుబాటులో టిటిడి 2026 డైరీలు, క్యాలెండర్లు
- నేటి మంచి మాట
- నేటి రాశి ఫలాలు అక్టోబర్ 11, 2025