Tag: ✍️ దాసరి శ్రీధర్

27వ తేదీన చేవెళ్ళ లో ప్రియాంకా గాంధీ పర్యటన

ఈ నెల 27న చేవెళ్ళ పార్లమెంటు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు ప్రియాంకా గాంధీ రానున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఈనెల 27న చేవెళ్ళలో నిర్వహించే భారీ బహిరంగ సభలో ప్రియాంకా గాంధీ మరో రెండు గ్యారంటీలను…

పాలమూరు జిల్లాలో పెరుగుతున్న కిడ్నాప్, అత్యాచారం కేసులు

ఉమ్మడి పాలమూరు జిల్లాలో నిత్యం ఎక్కడో ఒక చోట విద్యార్థినుల అదృశ్యం కేసు నమోదు అవుతుండడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. 14 ఏళ్ల వయస్సు నుంచి 19 ఏళ్లలోపు అమ్మాయిలే అత్యధికంగా అదృశ్యం అవుతుండటం ఈ తరహా కేసులు నమోదు…

సాధారణ అమ్మాయిలా ఓ స్టార్ హీరోయిన్

లగేజీతో కిక్కిరిసిన రైల్లో ఎక్కడం, ఆటోవాలాతో ధర తగ్గించమంటూ బేరాలాడటం, రోడ్డు పక్క కాకా హోటళ్లలో తినడం, సాధారణ ప్రజలకు పర్యటనల్లో జరిగే అనుభవాలే ఇవి. కానీ, ఓ స్టార్ హీరోయిన్ కూడా ఇంత సాధారణంగా ఉంటారని నిజం చేసి చూపిస్తోంది…

అమ్మమ్మను హత్య చేయించిన మనుమడు

డబ్బు కోసం ఓ యువకుడు తన సొంత అమ్మమ్మను హత్య చేయించిన దారుణం ఇది. ఛత్తీస్ గఢ్ లోని కాంకేర్ జిల్లాకు చెందిన ఆకాశ్, తన అమ్మమ్మ పేరిట రూ. కోటి బీమా చేయించాడు. కొన్నాళ్ల తర్వాత ఓ వ్యక్తికి సుపారీ…

ఈ రోజు విజయనగరం జిల్లాలో మంత్రి బొత్స సత్యనారాయణ పర్యటన…

రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ నేడు విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. నగరంలోని భాష్యం స్కూల్ వెనుక సీనియర్ సిటిజన్స్ సమావేశంలో పాల్గొంటారు. 37వ వార్డులో తాగునీటి సరఫరా టాంక్ ను, ఆర్ అండ్ బి కూడలి నుంచి అయ్యన్న…

AP : రాష్ట్రంలో ఈ నెల 27న కేంద్ర రక్షణ మంత్రి పర్యటన

కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఈ నెల 27న రాష్ట్రంలో పర్యటించనున్నారు. తొలుత విశాఖలో వివిధ రంగాల ప్రముఖులు, విద్యా వేత్తలతో సమావేశమవుతారు. సాయంత్రం విజయవాడలో బీజేపీ రాష్ట్ర శాఖ కోర్ కమిటీ భేటీలో పాల్గొంటారు. తర్వాత ఏలూరులో…

పెను ప్రమాదంలో హైదరాబాద్ … గ్రీన్ పీస్ ఇండియా వెల్లడి…

తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అనేక అంశాల్లో దేశంలోని ఇతర నగరాల కంటే భాగ్యనగరం ముందుంది. అందుకే ఇతర రాష్ట్రాల నుంచి ఉపాధి కోసం చాలా మంది హైదరాబాద్‌కు వలస వస్తుంటారు. అయితే నంబర్ వన్ సిటీగా…

‘సుదర్శన్ సేతు’ను ప్రారంభించిన ప్రధాని

గుజరాత్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ ‘సుదర్శన్ సేతు’ను ప్రారంభించారు. దేశంలోనే అత్యంత పొడవైన కేబుల్ బ్రిడ్జిగా ఇది నిలిచింది. 4 లేన్ల రహదారి కలిగిన ఈ వంతెన 2.32 కిలోమీటర్ల పొడవు ఉంది. దీని నిర్మాణానికి రూ.979 కోట్లు ఖర్చయ్యాయి.…

మార్చి 1వ తేదిన రిలీజ్ కానున్న ఆపరేషన్ వాలెంటైన్ సినిమా

వరుణ్ తేజ్ హీరోగా నటించిన ఆపరేషన్ వాలెంటైన్ సినిమా మరికొద్ది రోజులలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. వాస్తవానికి ఈ సినిమా ఫిబ్రవరి 16వ తేదీన రిలీజ్ అవ్వాల్సి ఉంది కానీ సోలో రిలీజ్ డేట్ ల సర్దుబాట్ల నేపద్యంలో మార్చి…

ములుగు జిల్లా ను సమ్మక్క సారలమ్మ జిల్లాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలి

ములుగు జిల్లాను సమ్మక్క సారలమ్మ జిల్లాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని కోరుతూ సమ్మక్క సారలమ్మ వనదేవతలను దర్శించుకున్న – ప్రముఖ సామాజికవేత్తలు వలుస సుభాష్ చంద్రబోస్ హుస్నాబాద్ నియోజకవర్గం : (కోహెడ మండలం) మండలంలోని పరివేద, గ్రామాల్లో కొలువుధీరిన సమ్మక్క –…

అభివృద్ధి ప్రాజెక్టులకు సాఫ్ట్ లోన్లు కోరుతూ జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ జైకా ని ఆశ్రయించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

అభివృద్ధి ప్రాజెక్టులకు సాఫ్ట్ లోన్లు కోరుతూ జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ జైకా ని ఆశ్రయించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ : నేడు గత బీఆర్ఎస్ ప్రభుత్వం సృష్టించిన భారీ ఆర్థిక శూన్యతను పూడ్చే ప్రయత్నాల్లో భాగంగా సీఎం రేవంత్…

ఇరాక్ లో మృతి చెందిన వ్యక్తి కుటుంబ తల్లిదండ్రులకు బియ్యం తో పాటు నిత్యావసర సరుకులు ఆర్దికంగా అందించిన VBA-RPI-TVYS రాష్ట్ర అధ్యక్షులు గవ్వల శ్రీకాంత్

ఇరాక్ లో మృతి చెందిన వ్యక్తి కుటుంబ తల్లిదండ్రులకు బియ్యం అరకిలో తో పాటు నిత్యావసర సరుకులు ఆర్దికంగా అందించిన VBA-RPI-TVYS రాష్ట్ర అధ్యక్షులు గవ్వల శ్రీకాంత్ మంచిర్యాల జిల్లా : (జన్నారం 24- ఫిబ్రవరి): మండలంలోని దేవునిగూడ గ్రామ పంచాయతి…

సామాజిక కార్యక్రమాల్లో ముందుంటున్న ఆత్రం అనసూయ

సామాజిక కార్యక్రమాల్లో ముందుంటున్న ఆత్రం అనసూయ – రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు మేలు చేయాలనుకుంటున్నారు అదిలాబాద్ MP కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ అశిస్తుంది. సామాజిక కార్యక్రమాలలో ముందున్న ఆత్రం అనసూయ (అదిలాబాద్ జిల్లా) గత 33 సంవత్సరాలుగా అదిలాబాద్ జిల్లాలో…

ప్రజా ప్రభుత్వంలో అందరికి సమన్యాయం జరుగుతుంది – జిల్లా సీనియర్ నాయకులు సొప్పదండి చంద్రశేఖర్

నారాయణరావుపేట మండలంలోని జక్కాపూర్ గ్రామంలో కాంగ్రెస్ నాయకుల, కార్యకర్తల ముఖ్య సమావేశంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ కమిటీ ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన సిద్దిపేట జిల్లా సినియర్ నాయకులు సొప్పదండి చంద్రశేఖర్ మాట్లాడుతూ ఏకగ్రీవంగా…

భక్తుల సౌకర్యార్థం చలివేంద్రం ఏర్పాటు చలివేంద్రాన్ని ప్రారంభిస్తున్న ఎస్ బి ఐ బ్యాంక్ మేనేజర్ ధర్మరాజు

మొగుళ్ళపల్లి : మండలంలోని ముల్కలపల్లి – మొగుళ్లపల్లి గ్రామాల మధ్యన పెద్దవాగు సమీపంలో నిర్వహిస్తున్న శ్రీ సమ్మక్క-సారలమ్మ జాతరకు విచ్చేస్తున్న భక్తుల సౌకర్యార్థం ఎస్ బి ఐ మొగుళ్లపల్లి బ్రాంచ్ బ్యాంక్ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య…

TS : ఇవాళ మేడారం వెళ్లనున్న గవర్నర్ తమిళసై, సీఎం రేవంత్ రెడ్డి

గవర్నర్ తమిళసై, సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ మేడారం వెళ్లనున్నారు. ఉదయం 10 గంటలకు గవర్నర్, మధ్యాహ్నం 12 గంటలకు సీఎం సమ్మక్క సారలమ్మలను దర్శించుకుంటారని మంత్రి సీతక్క తెలిపారు. అలాగే కేంద్రమంత్రి అర్జున్ ముండా కూడా వస్తారని వెల్లడించారు. రేవంత్…

బుల్లి పిట్ట: వన్ ప్లస్ మొబైల్ కొన్నవారికి రిఫండ్ ప్రకటించిన సంస్థ..!!

వన్ ప్లస్ సంస్థ ఇటీవల ఒక కీలక నిర్ణయం తెలియజేసింది. వన్ ప్లస్ 12R స్మార్ట్ మొబైల్ కొనుగోలు చేసిన వినియోగదారులకు రిఫండ్ ఇచ్చే విధంగా ప్లాన్ చేస్తోంది. మార్చి 16 వరకు ఈ అవకాశం ఉందంటూ ఆ సంస్థ వెల్లడించింది.…

ఈ పండ్లు తింటే రక్తపోటును అదుపు చేయొచ్చు…

పండ్లు, వాటి అధిక ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, పొటాషియం, మెగ్నీషియం వంటివి అధిక రక్తపోటుతో సహా హృదయ సంబంధ వ్యాధులను నివారించడంలో, నిర్వహించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. పుల్లని పండ్లు: వీటిలో విటమిన్ సి, ఫ్లేవనాయిడ్స్ వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా వున్నందున అధిక…

ఆలయానికి నగ్నంగా వచ్చే ప్రత్యేక పండుగ.. ఎన్నో ఏళ్ల తర్వాత ఈ నెలలో ప్రారంభం

ఒక్కో ప్రాంతంలో ఒక్కో సంప్రదాయం ప్రకారం ఆచార వ్యవహారాలు సాగుతున్నాయి. వారి సంస్కృతి, సంప్రదాయాల తరహాలోనే పండుగలు నిర్వహిస్తారు. ఇటువంటి ఆచారాలు నగరానికి నగరానికి దేశానికి భిన్నంగా ఉంటాయి. పండుగ వచ్చిందంటే అందరూ కొత్త బట్టలు ధరించి అందంగా రెడీ అవుతారు.…

పచ్చి మిరపకాయలు – ఆరోగ్య ప్రయోజనాలు

పచ్చి మిర్చిలో విటమిన్ A, C, ఐరన్, కాపర్, పొటాషియం, ప్రొటీన్ వంటి పోషకాలు ఎన్నో ఉంటాయి. అలాగే, ఇవి శరీర బరువును తగ్గించడంలో సాయపడతాయి. అధిక రక్తపోటును కూడా అదుపులో ఉంచి గుండె సంబంధిత సమస్యల నుంచి మనల్ని రక్షిస్తుంది.…

TS : రేకులపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఫుడ్ పాయిజన్… 13 మంది విద్యార్థులు అస్వస్థత

గద్వాల మండల పరిధిలోని రేకులపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఫుడ్ పాయిజన్ తో 13 మంది విద్యార్థులు అస్వస్థకు గురైన సంఘటన చోటుచేసుకుంది. పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేసిన అనంతరం విద్యార్థులు వాంతులు, కడుపునొప్పి, తలనొప్పితో విద్యార్థులు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని…

ఖర్జూరంలో తినడంవల్ల కలిగే ప్రయోజనాలు…

ప్రతి రోజూ రెండు ఖర్జూరాలు తినడంవల్ల మన శరీరానికి కావాల్సినన్ని విటమిన్లు, మినరల్స్ లభిస్తాయి. అనారోగ్య సమస్యలు దరి చేరవు. బాడీలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఎండిన ఖర్జూరాలను రాత్రంతా నానబెట్టి ఉదయం తింటే ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు…

ఆన్లైన్ లో క్రెడిట్ కార్డు స్కామ్ లు… – కీలక సూచనలు చేసిన కేంద్ర హోం శాఖ

ఇటీవల కాలంలో ఆన్లైన్ లో క్రెడిట్ కార్డు స్కామ్ లు పెరిగిపోతున్నాయి. దీంతో మోసగాళ్ల బారిన పడకుండా ఉండేందుకు కేంద్ర హోం శాఖ కీలక సూచనలు చేసింది. ‘ఆన్లైన్లో షాపింగ్ చేసేటప్పుడు నమ్మకమైన వెబ్సైట్లను మాత్రమే ఉపయోగించాలి. నిత్యం బ్యాంక్ స్టేట్మెంట్లను…

పోర్న్ స్టార్ బలవన్మరణం…

పోర్న్ స్టార్, నటి కాగ్నీ లిన్ కార్టర్ (36) ఆత్మహత్యకు పాల్పడ్డారు. యూఎస్లోని ఒహియోలో బలవన్మరణానికి పాల్పడినట్లు వైద్యాధికారులు ఇవాళ వెల్లడించారు. మానసిక పరిస్థితుల వల్లే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు స్నేహితులు తెలిపారు. 2000 మధ్య కాలంలో కాగ్నీ అడల్ట్ సినిమాల్లోకి…

నటి ప్రియమణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్…

బాలీవుడ్లో పపరాజీ(ఫొటోలు తీయడం) కల్చర్ గురించి నటి ప్రియమణి ఇంట్రెస్టింగ్ విషయాన్ని బయటపెట్టారు. జిమ్, ఎయిర్పోర్టుల వద్ద హీరోయిన్లు కనిపిస్తే ఫొటోగ్రాఫర్లు వెంట పడుతుండటం చూస్తూ ఉంటాం. అయితే ఇదంతా సదరు సెలబ్రిటీలు డబ్బులిచ్చి తీయించుకుంటారని ఓ పాడ్కాస్ట్లో ప్రియమణి తెలిపారు.…

2018లో కేంద్ర హోం మంత్రిపై అనుచిత వ్యాఖ్యల కేసులో రాహుల్ గాంధీకి బెయిల్

కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ దాఖలైన కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి బెయిల్ లభించింది. ఆరేళ్ల క్రితం 2018లో రాహుల్ గాంధీ కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సమయంలో అప్పటి బిజేపి అధ్యక్షుడు అమిత్…

ఏపీ ఎన్నికల షెడ్యూల్ ఫిక్సయ్యిందా..!

ఏపీలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధమంటున్నాయి పార్టీలు. ఎప్పటి నుంచో ప్రధాన పార్టీలన్నీ ప్రచార బరిలోకి దిగిపోయాయి. వైసీపీ వచ్చేసి అభ్యర్థుల జాబితాను ఫినిష్ చేసే పనిలో ఉంటే.. టీడీపీ, జనసేనలు సీట్ల పంపకాలు పూర్తి అయితే చేసుకున్నాయి కానీ బీజేపీ పొత్తు…

అయోధ్య రాముని పేరుతో రాజకీయం చేయడం హిందువుగా వ్యతిరేకిస్తున్న – మార్క అనిల్ గౌడ్

మతాన్ని,స్వార్థాన్ని, దైవాన్ని స్వప్రయోజనాల కోసం వాడుకుంటే భవి‌ష్యత్తులో వినాశం తప్పదు – మార్క అనిల్ గౌడ్. అయోధ్య రాముని పేరుతో బిజెపి రాజకీయం చేయడం హిందువుగా వ్యతిరేకిస్తున్న – మార్క అనిల్ గౌడ్ అయోధ్య రామ మందిర నిర్మాణంలో భాగస్వాములైన ప్రతి…

AP: విజయవాడ ట్రాఫిక్ కష్టాలకు త్వరలోనే ఫుల్ స్టాప్…

విజయవాడ ట్రాఫిక్ కష్టాలకు త్వరలోనే ఫుల్ స్టాప్ పడనుంది. కాజా టోల్ ప్లాజా నుంచి చిన్నఅవుటపల్లి మధ్య నిర్మిస్తున్న పశ్చిమ బైపాస్ పనులు దాదాపు పూర్తికావొచ్చాయి. 48KM మేర 6 వరుసలతో నిర్మిస్తున్న ఈ బైపాస్ త్వరలో ప్రజలకు అందుబాటులోకి రానుంది.…

ఎలక్టోరల్ బాండ్లను రద్దు చేస్తూ తీర్పిచ్చిన సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు

ఎలక్టోరల్ బాండ్లను రద్దు చేస్తూ తీర్పిచ్చిన సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘బాండ్లు జారీ చేసిన SBI మార్చి 6లోపు వివరాలను ECకి అందించాలి. వాటిని EC మార్చి 13లోపు వెబ్సైట్లో అందుబాటులో ఉంచాలి. ఒక పార్టీకి అందిన విరాళాల…

TS : పోస్టింగ్ ఆర్డర్లు తీసుకున్న 60 రోజుల్లోగా విధుల్లో చేరాలి…

గురుకుల నియామకాలకు ఎంపికైన అభ్యర్థులు పోస్టింగ్ ఆర్డర్లు తీసుకున్న 60 రోజుల్లోగా విధుల్లో చేరాలని గురుకుల సొసైటీలు సూచించాయి. గడువులోగా చేరని వారి నియామకాలు రద్దవుతాయని తెలిపాయి. అభ్యర్థులు తమ ఆస్తుల వివరాలు, ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్ను ప్రిన్సిపల్కు సమర్పించాలని పేర్కొన్నాయి.…

TS : ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అమలు…

ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో మహిళలకు 33 1/3 శాతం సమాంతర రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రత్యేక రోస్టర్ పాయింట్ కేటాయించకుండా ఓసీ, EWS, ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఎక్ససర్వీస్మెన్, క్రీడాకారుల విభాగాల్లో సమాంతర రిజర్వేషన్లు అమలు చేయనున్నట్లు…

భార్య Instagram కు బానిసైందని భర్త ఆత్మహత్య

పరిధి దాటితే అలవాటు వ్యసనంగా మారుతుంది. నేడు Instagram, Twitter వంటివి అలవాట్లుగా మొదలై వ్యసనాలుగా మారుతున్నాయనడంలో అతిశయోక్తి లేదు. తన భార్య అలా Instagramకు బానిసైందన్న ఆవేదనతో కర్ణాటకలో కుమార్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు. ఎన్నిసార్లు చెప్పినా పెడచెవిన…

AP : మంగళగిరిలో టీడీపీని ఒడిస్తాం… – విజయసాయిరెడ్డి

మంగళగిరిలో టీడీపీ నేత నారా లోకేశ్ ను ఓడించి తీరుతామని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ‘మరో వారంలో మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిపై స్పష్టత వస్తుంది. స్థానికులకే టికెట్ కేటాయిస్తాం. స్థానికంగా ఉండే అభ్యర్థి కావాలో.. హైదరాబాద్…

వాలంటైన్స్ డేని వినూత్నంగా సెలబ్రేట్ చేసుకున్న యూట్యూబర్

అమెరికాకు చెందిన పాపులర్ యూట్యూబర్ అలీ స్పాగ్నోలా వాలంటైన్స్ డేని వినూత్నంగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఆర్ట్ గ్యాలరీని ఏకంగా 5,000 కండోమ్స్ నింపేశారు. ఆమె ఆ వీడియోను షేర్ చేస్తూ వాటిని గాలితో నింపేందుకు 3రోజులు పట్టిందని తెలిపారు. కాగా దానిపై…

79 ఏళ్ల వయసుబ్లో 193 దేశాలు చుట్టేసిన బామ్మ

ఫిలిప్పీన్స్లో పుట్టిన లుయ్సా యూ వయసు 79 ఏళ్లు. వయసు పెరిగే కొద్దీ వృద్ధులు ఇంటి పట్టున గడుపుతుంటారు. కానీ యూ అలా కాదు, యూఎన్లో సభ్యత్వం ఉన్న 193 దేశాలను చూడాలన్నది ఆమె యుక్తవయసు కల. దాని కోసం గడచిన…

షార్ట్ ఫిల్మ్ ‘సత్య’కు అవార్డుల పంట

సాయిధరమ్ తేజ్, కలర్స్ స్వాతి ప్రధాన పాత్రల్లో నటించిన షార్ట్ ఫిల్మ్ ‘సత్య’కు అవార్డుల పంట పండుతోంది. ఫ్రాన్స్ లో జరిగిన టౌలౌజ్ షార్ట్స్ ఫెస్ట్లో ఉత్తమ నటుడు, నటి, సౌండ్ డిజైన్, ఎడిటింగ్ తదితర 8 విభాగాల్లో గెలుపొందింది. మూవీని…

తెలంగాణ భవన్ లో సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు…

తెలంగాణ భవన్ లో గురువారం సంత్ శ్రీ సేవాలాల్ మహరాజ్ జయంతి వేడుకను ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. సేవాలాల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం బోగ్…

ఆధార్ సేవలు గ్రామీణ ప్రాంతాలకు విస్తరింపచేయాలి – DCMS చైర్మన్ కొత్వాల

ఆధార్ సేవలు గ్రామీణ ప్రాంతాలకు సైతం విస్తరింపచేయాలని DCMS చైర్మన్, జిల్లా కాంగ్రెస్ నాయకులు కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. పాల్వంచ మండలం పరిధిలోని యానంబైల్ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన కామన్ సర్వీస్ సెంటర్ (CSC) ను బుధవారం కొత్వాల ప్రారంభించారు.…

శ్రీమతి రేణుక చౌదరి గారి రాజ్యసభ సభ్యురాలిగా ఎంపికైన సందర్బంగా పాల్వంచ అంబేద్కర్ సెంటర్ సంబురాలు

LDM బద్ది కిషోర్ కుమార్ గారి ఆధ్వర్యంలో శ్రీమతి రేణుక చౌదరి గారి రాజ్యసభ సభ్యురాలిగా ఎంపిక చేసిన సందర్భంగా పాల్వంచ అంబేద్కర్ సెంటర్ నందు కాంగ్రెస్ శ్రేణులు బానసంచ కాల్చి స్వీట్లు పంచి ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా బద్దికిషోర్…

పాల్వంచ బిజెపి పట్టణ అధ్యక్షులుగా రాపాక రమేష్

భారతీయ జనతా పార్టీ పాల్వంచ పట్టణ అధ్యక్షులుగా రాపాక రమేష్ నియమితులైనట్టు ఆయన తెలిపారు. ఈ మేరకు ఈరోజు జిల్లా అధ్యక్షులు కేవీ రంగా కిరణ్ నుండి నియామక పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పట్టణ ప్రధాన కార్యదర్శిగా…

ఘనంగా వసంత పంచమి వేడుకలు

వర్గల్ 14 పిబ్రవరి, 2024 తెలంగాణ రాష్ట్రం లో రెండో భసరగా పేరొందిన సిద్దిపేట జిల్లా వర్గల్ మండల కేంద్రం లోని శ్రీ విద్యా సరస్వతి అమ్మవారి ఆలయం లో వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అమ్మవారి పుట్టిన రోజు…

అపరిచిత వ్యక్తుల కదలికల పట్ల అప్రమత్తంగా ఉండాలి… – మొగుళ్ళపల్లి ఎస్ఐ తీగల మాధవ్

మండల పరిధిలోని ప్రజలు ఎన్నికల పట్ల ప్రమాదంగా ఉండాలని మొగుళ్ళపల్లి ఎస్ఐ తీగల మాధవ్ గౌడ్ అన్నారు. బుధవారం అయినా విలేకరులతో మాట్లాడారు. మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు ఎవరైనా అపరిచితులు అనుమానాస్పదంగా కనబడితే పోలీసులకు సమాచారం అందించాలన్నారు.…

432వ బ్రాంచ్ ను ఏర్పాటు చేసిన తెలంగాణ గ్రామీణ బ్యాంకు

మొట్లపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన తెలంగాణ గ్రామీణ బ్యాంక్ బ్యాంక్ సేవలను వినియోగించుకోండి… – బ్యాంక్ మేనేజర్ దిలీప్ కుమార్ మండలంలోని మొట్లపల్లి గ్రామంలో తెలంగాణ గ్రామీణ బ్యాంకు 432వ బ్రాంచ్ ను ఏర్పాటు చేసినట్లు, గురువారం ఏర్పాటు చేయబోయే బ్యాంక్…

తిరుమల తిరుపతి దేవస్థానం సన్నిధిలో గండ్ర జ్యోతికి ఆత్మీయ సన్మానం

శాలువాతో ఘనంగా సత్కరిస్తున్న కొడారి రమేష్ యాదవ్ భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో, అష్టైశ్వర్యాలతో, పిల్ల పాపలతో కలకాలం నిండు నూరేళ్లు వర్ధిల్లాలని కోరుకుంటూ… బిఆర్ఎస్ పార్టీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి దైవసంకల్పంతో భూపాలపల్లి నుండి తిరుమల…

రోడ్డు ప్రమాద నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి – గజ్వేల్ సీఐ. సైదా

రోడ్డు భద్రత మాసోత్సవాల ముగింపు సందర్భంగా బుధవారం గజ్వేల్ పట్టణం ఇందిరాపార్క్ వద్ద గజ్వేల్ సిఐ.సైదా, వాహనదారులకు, ప్రజలకు, వ్యాపారస్తులకు, రోడ్డు నిబంధనలు, ట్రాఫిక్ నిబంధనల గురించి అవగాహన కల్పించారు. మరియు ఇందిరా పార్క్ చుట్టూ పరిసర ప్రాంతాల్లో ర్యాలీ నిర్వహించారు…

నేను సైతం అనే కార్యక్రమం లో భాగంగా సీసీ కెమెరాల ఏర్పాటు

రిమ్మనగూడ గ్రామపంచాయతీ పక్కన ఉన్న గల్లీలో నేను సైతం అనే కార్యక్రమంలో భాగంగా నాలుగు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. రిమ్మనగూడ గ్రామంలో గ్రామపంచాయతీ పక్క గల్లిలో గత కొన్ని రోజుల క్రితం ఒక దొంగతనం జరిగింది. అట్టి విషయంలో గజ్వేల్…

గజ్వేల్ లో రక్తదాన శిబిరం లో పాల్గొని రక్త దానం చేసిన ఏసిపి రమేష్

ఆపన్న హస్త మిత్రబృందం ఆధ్వర్యంలో రక్త దాన శిభిరం గజ్వేల్ పట్టణంలోని సమీకృత కూరగాయల మార్కెట్ లో మంగళవారం ఆపన్న హస్త మిత్రబృందం ఆధ్వర్యంలో రక్త దాన శిభిరం ఏర్పాటు చేశారు. ఈ రక్త దానం శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్సీ యాదవరెడ్డి,…

కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత కారు ఢీకొని హోంగార్డు మృతి.

నల్లగొండ జిల్లా: – కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత కారు ఢీకొని హోంగార్డు మృతి చెందిన సంఘటన నల్గొండ సమీపంలోని చర్లపల్లి వద్ద జరిగింది. వివరాల్లోకి వెళ్ళితే… కేసీఅర్ సభ నేపథ్యంలో అద్దంకి-నార్కట్ పల్లి రహదారి పై ట్రాఫిక్ క్లియర్ చేస్తున్న…

ప్రత్యక్షంగా, పరోక్షంగా 5 కోట్ల ఉద్యోగాలు సృష్టించే అవకాశం… – HAI

రాబోయే 5-7 ఏళ్లలో ఆతిథ్య, పర్యాటక రంగంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా 5 కోట్ల ఉద్యోగాలు సృష్టించే అవకాశం ఉందని హోటల్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(HAI) తెలిపింది. దీని కోసం ఈ రంగానికి పూర్తి పరిశ్రమ, మౌళిక రంగ హోదాను ఇవ్వాలని రాష్ట్ర…

UAE, ఖతర్లో పర్యటించనున్నట్లు ట్వీట్ చేసిన పీఎం మోదీ

UAEలో తొలి హిందూ ఆలయాన్ని ప్రారంభించిన ఘనత తనకు దక్కనుందని ప్రధాని మోదీ తెలిపారు. రాబోయే రెండు రోజుల్లో జరగనున్న వివిధ కార్యక్రమాలకు హాజరయ్యేందుకు తాను UAE, ఖతర్లో పర్యటించనున్నట్లు ట్వీట్ చేశారు. ఈ పర్యటన భారత్లో ఈ రెండు దేశాల…

జగిత్యాల జిల్లాలో ఎక్సైజ్ ఎస్ఐల బదిలీ

జగిత్యాల జిల్లాలో పలువురు ఎక్సైజ్ ఎస్ఐలను బదిలీ చేశారు. మెట్పల్లి ఎస్సై మజీద్ను ఎన్ఫోర్స్మెంట్ కరీంనగర్కు, కరీంనగర్ రూరల్ ఎస్సై స్వప్నను జగిత్యాలకు, కరీంనగర్ అర్బన్ ఎస్ఐ నరేష్ను ధర్మపురికి, ఇచ్చోడ ఎస్సై లక్ష్మణ్ కుమార్ను మెట్పల్లికి, జగిత్యాల ఎస్ఐ సరితను…

సోములగూడెం గ్రామం లో శ్రీ రామ మందిరం నిర్మాణానికి విరాళాల సేకరణ…

భద్రాద్రి కొత్తగూడెం, పాల్వంచ మండలం లోనీ, సోములగూడెం గ్రామం లో శ్రీ రామ మందిరం నిర్మాణానికి కమిటీ ఏర్పాటు చేసుకొని గ్రామస్థులు విరాళాలు సేకరిస్తున్నారని తెలుసుకుని బసవతారక కాలనీ నందు మీసేవ మరియు ఆధార్ సెంటర్ నడుపుతున్న నునావత్ ప్రసాద్ (మీసేవ…

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ జనరంజకం – DCMS చైర్మన్ కొత్వాల

2024 – 2025 సంవత్సరానికి ఆర్ధిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క శనివారం ప్రవేశపెట్టిన తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ జనరంజకం అని DCMS చైర్మన్, జిల్లా కాంగ్రెస్ నాయకులు కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. అసెంబ్లీ లో ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ పై…