Tag: ✍️ మనోజ్ పాండే

రోడ్డు ప్రమాదంలో గాయపడిన పంచాయతీ కార్యదర్శి శ్రావణికి అండగా నిలిచిన పే బ్యాక్ సొసైటీ

మంచిర్యాల జిల్లా,జైపూర్,తేదీ:12 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. జైపూర్: గతనెల 25వ తేదీన రోడ్డు ప్రమాదంలో గాయపడిన జైపూర్ మండలం టేకుమట్ల గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రావణి చికిత్స కోసం జిల్లాలో గల ప్రభుత్వ ఉద్యోగులు తమ వంతు ఆర్థిక…

హిందూ సంఘాల నాయకులను అదుపులో తీసుకున్న పోలీసులు…

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:12 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి: హైదరాబాద్ లో పెద్దమ్మ తల్లి ఆలయం లో పూజలు, అభిషేకాలు చేయడం పట్ల బెల్లంపల్లి పట్టణ విశ్వ హిందూ పరిషత్, భజరంగ్ దళ్ సభ్యులను అకారణంగా అరెస్టు చేయడం అన్యాయమని…

వినాయక మండపాన్ని కూల్చివేయడం పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న బస్తీ మహిళలు…

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:12 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి: బెల్లంపల్లి పట్టణంలోని బూడిదిగడ్డ బస్తీలో బస్తీ వాసులు పాత ఇనుప పైపులతో, మూడు వరుసల సిమెంట్ ఇటుకలతో వినాయకుని మండపాన్ని నిర్మించారు. ఈ విషయంలో కొందరు పిర్యాదు చేశారని, మంగళవారం…

పోలీసుల అదుపులో హిందూ సంఘాల నాయకులు…

మంచిర్యాల జిల్లా కేంద్రంతేదీ:12 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. మంచిర్యాల: భాగ్యనగరంలోని బంజారహిల్స్ లో ప్రసిద్ధి గాంచిన పెద్దమ్మ తల్లీ గుడిని అక్రమంగా కూలగొట్టడానికి నిరసనగా, మంగళవారం పెద్దమ్మ గుడి వద్ద కుంకుమ అర్చన చేయాలనే, రాష్ట్ర హిందూ సంఘాల…

నిద్ర మత్తులో డివైడర్ ను ఢీకొని వ్యాన్ బోల్తా.

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:12 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి: ఉదయం సమయంలో నేషనల్ హైవే కన్నాల నుండి సోమగూడెం వెళ్ళు దారిలో 132 కెవి సబ్ స్టేషన్ దగ్గర డివైడర్ ను తగిలి వ్యాన్ బోల్తా, ఎవరికీ ఎలాంటి ప్రమాదం…

జోన్ లెవెల్ బెస్ట్ క్లబ్ గా తాండూర్ వాసవి క్లబ్…ఉత్తమ కార్యదర్శిగా మాదూరి…

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:11 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. తాండూర్: జోనల్ స్థాయి ఉత్తమ క్లబ్ గా తాండూర్ వాసవి క్లబ్ ఎంపికై అవార్డు గెలుచుకున్నది. ఆదివారం రాత్రి మంచిర్యాల కేంద్రంలోని విశ్వనాథ ఆలయం కాలక్షేప మండపంలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్…

వనిత సిందూర్ క్లబ్ నూతన కార్యవర్గం.

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:11 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. వనిత సిందూర్ క్లబ్ నూతన కార్యవర్గం ను ఎకగ్రీవంగా ఎన్నుకున్నట్లు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వాసవి జిల్లా 107 ఏ కార్పొరేట్ వైస్ చైర్మన్ గోల్డెన్ స్టార్ కే సంతోష్ కుమార్…

ఆర్.కే.బీ.ఎల్ ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్ల పిక్నిక్ సఫలం.

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:11 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. రాజస్థానీ కమ్యూనిటీకి చెందిన సీనియర్ సిటిజన్లను ఆదివారం ఆర్.కేబీఎల్ ఆధ్వర్యంలో శ్రావణం టూర్‌కు తీసుకెళ్లారు. ఉదయం వారిని మందమర్రి లోని కామాఖ్య ఆలయానికి తీసుకెళ్లారు, సందర్శన సమయంలో ఆలయంలో అల్పాహారం ఏర్పాటు…

ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి ~ జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్..

మంచిర్యాల జిల్లా కేంద్రంతేదీ: 11 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. మంచిర్యాల కలెక్టరేట్: ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరితగతిన పరిష్కరించే విధంగా అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం…

నులిపురుగుల నిర్మూలన దిశగా సమిష్టిగా కృషి చేయాలి ~ జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్..

మంచిర్యాల జిల్లా,మంచిర్యాల,తేదీ:11 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. మంచిర్యాల: నులి పురుగులను నిర్మూలించి పిల్లల ఆరోగ్యం మెరుగుపరిచేందుకు అందరూ సమిష్టిగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం పురస్కరించుకొని సోమవారం జిల్లా…

విద్యార్థినుల భద్రతకు షీ టీమ్ అండగా ఉంటుంది: ఎస్ఐ రాజశేఖర్…

మంచిర్యాల జిల్లా,మందమర్రి,తేదీ: 11 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. మందమర్రి: ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు, సోమవారం మందమర్రి పట్టణంలోని మహాత్మా గాంధీ జ్యోతిబా ఫూలే బాలికల పాఠశాలలో “షీ టీమ్” ఆవశ్యకతపై విద్యార్థినులకు ప్రత్యేక అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ…

మొక్కలు నాటండి పర్యావరణ సమతుల్యతను కాపాడండి ~ ఎంఆర్ఓ వనజా రెడ్డి.

మంచిర్యాల జిల్లా,జైపూర్,తేదీ:11 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ మొక్కలు నాటండి పర్యావరణ సమతుల్యతను కాపాడండి ~ ఎంఆర్ఓ వనజా రెడ్డి. వన మహోత్సవంలో భాగంగా స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో తహసీల్దార్ వనజా రెడ్డి,ఎంపీఓ శ్రీపతి బాపు రావు ఆధ్వర్యంలో మొక్కలు…

కేయూ ఓపెన్ పీజీ, డిగ్రీ కోసం 11వ తేదీలోగా దరఖాస్తు చేసుకోండి.~ ప్రిన్సిపాల్ కాంపల్లి శంకర్

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:09 ఆగస్టు 2025.✍️ మనోజ్ కుమార్ పాండే. కేయూ ఓపెన్ పీజీ, డిగ్రీ కోసం 11వ తేదీలోగా దరఖాస్తు చేసుకోండి.~ ప్రిన్సిపాల్ కాంపల్లి శంకర్ బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ మరియు పీజీ కళాశాలలో గల కాకతీయ విశ్వవిద్యాలయం దూరవిద్య (SDLCE)…

బెల్లంపల్లిలో భారీ వర్షం కారణంగా కూలిన ఇల్లు

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:09 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని కాల్ టెక్స్ ఏరియా 12వ వార్డు రోడ్ నెంబర్- 7 లో గత కొన్ని సంవత్సరాల నుండి నివసిస్తున్నటువంటి బొద్దున సతీష్ తండ్రి బోద్దున శంకర్…

తాండూరు సర్కిల్ కార్యాలయంలో రాఖీ పండగ జరుపుకున్న మహిళా పోలీసులు..

మంచిర్యాల జిల్లా,తాండూరు,తేదీ:08 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. రక్షా బంధన్ పండగ సందర్భంగా తాండూరు సర్కిల్ ఆఫీసులో మాదారం, తాండూరు పోలీస్ సిబ్బంది మహిళా అధికారులతో కలిసి ఉత్సాహంగా రాఖీ కట్టించుకుని రక్షా బంధన్ పండగ జరుపుకున్నారు. ఇవి కూడా…

నెన్నెలకు చెందిన యువకుడి ఆత్మహత్య కేసులో ఇద్దరిపై కేసు నమోదు…

మంచిర్యాల జిల్లానెన్నెల మండలం✍️మనోజ్ పాండే నెన్నెల మండలం గంగారం గ్రామానికి చెందిన దుర్కి అనిల్ కుమార్ ఆత్మహత్యకు సంబంధించిన కేసుపై బెల్లంపల్లి రూరల్ సిఐ హనోక్ మాట్లాడుతూ…, అనిల్ తల్లి దుర్కి రాజేశ్వరికి, అవడం గ్రామానికి చెందిన ముదేపల్లి తిరుపతికి మధ్య…

రోడ్డు భద్రత నియమాలపై ఆటో డ్రైవర్లకు అవగాహన కల్పించిన ఏసీపీ రవి కుమార్.

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ : 08 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి వన్ టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో పట్టణంలోని ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రత నియమాల గురించి, ప్రయాణీకుల రక్షణ గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి…

బాలికల గురుకుల కళాశాలలో అర్థరాత్రి చొరబడ్డవారిని అదుపులో తీసుకున్న పోలీసులు..

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేది: 08 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బుధవారం అర్థ రాత్రి బాలికల గురుకులమ్ లో చొరబడి బాలికలను భయబ్రాంతులకు గురిచేసిన 4 గురు అగంతుకులను శుక్రవారం పోలీసులు పట్టుకున్నారు. తాళ్ళ గురజాల ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం……

అక్రమంగా పట్టాను పొంది గ్రామీణులను ఇబ్బందికి గురిచేయవద్ధు~ నేతకాని మహార్ సంఘం అధికార ప్రతినిధి తాళ్లపల్లి రాజలింగు

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:8 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. దశాబ్దాల కాలం పాటు నివాసముంటున్న ఇంటి స్థలాలను అక్రమంగా పట్టాలు చేసుకుని ఇబ్బందికి గురి చేయడం ఇకనైనా మానుకోవాలని నేతకాని మహర్ సంఘం అధికార ప్రతినిధి తాళ్లపల్లి రాజలింగు తోపాటు బాధిత…

అమృత్ 2.0 ద్వారా త్రాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకోవాలి ~ జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్.

మంచిర్యాల జిల్లా,మంచిర్యాల,తేదీ:8 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. మంచిర్యాల జిల్లా, చెన్నూర్ లో అమృత్ 2.0 పథకంలో నీటి ట్యాంకు నిర్మాణ పనులను త్వరగా పూర్తిచేసి త్రాగునీటిని అందించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.…

ఎమ్మెల్యే అనుచరుడు జలీల్ కు ఇచ్చిన కాంట్రాక్ట్ వెంటనే రద్దు చేయాలి ~ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొయ్యల ఏమాజి డిమాండ్…

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:8 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. ఎమ్మెల్యే అనుచరుడు జలీల్ కు ఇచ్చిన కాంట్రాక్టును వెంటనే రద్దు చెయ్యాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొయ్యల ఏమాజీ డిమాండ్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ,నెన్నెల మండలంలోని,కొత్తూరు గ్రామంలో నిర్మించే…

శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో సామూహిక వరలక్ష్మి వ్రతం…

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:8 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో సామూహిక వరలక్ష్మి వ్రతము కార్యక్రమము నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 30 మంది మాతలు పాల్గొని వరలక్ష్మీ వ్రతం నిర్వహించుకొని ఒకరికి ఒకరు…

సబ్ కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన మనోజ్ ను సన్మానించి పట్టణ సమస్యలపై వినతి పత్రం సమర్పించిన కొలిపాక శ్రీనివాస్…

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:8 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. నూతన సబ్ కలెక్టర్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన మనోజ్ ను మర్యాద పూర్వకముగా కలసి శాలువాతో సన్మానించి, శుభాకాంక్షలు తెలిపిన మర్చంట్ అసోసియేషన్ ప్రతినిధి కొలిపాక శ్రీనివాస్. అనంతరం బెల్లంపల్లిలో…

ఆర్థిక ఇబ్బందులు తాళలేక మహిళ ఆత్మహత్య

మంచిర్యాల జిల్లా,దేవాపూర్,తేదీ:8 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ దేవాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంగాధర వాణి(44) అనే మహిళ బుధవారం పురుగుల మందు తాగి ఆత్మ హత్యకు పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. వివరాల్లోకి…

మందమర్రిలో ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహ ఆవిష్కరణ.

మంచిర్యాల జిల్లా,మందమర్రి,తేదీ:7 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బీఆర్ఎస్ శ్రేణులు మందమర్రిలో గురువారం ఘనంగా తెలంగాణా సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. బీఆర్ఎస్ శ్రేణుల ఫ్లెక్సీలతో, జెండాలతో బస్ స్టాండ్ ప్రాంత మంతా గులాబీమయం అయింది.…

దండేపల్లి మండలలోని వివిధ గ్రామ పంచాయతీలలో సుడిగాలి పర్యటన చేసిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల జిల్లా,దండేపల్లి,తేదీ:7 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ దండేపల్లి మండలలోని వివిధ గ్రామ పంచాయతీలలో సుడిగాలి పర్యటన చేసారు. దండేపల్లి గ్రామ పంచాయతీలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి రోగులతో మాట్లాడి సదుపాయాల…

మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పై అనుచిత వ్యాఖ్యలు చేసిన గోమాస శ్రీకాంత్ ను హెచ్చరించిన నేతకాని సంక్షేమ సంఘం నాయకులు…

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:7 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పై అనుచిత వ్యాఖ్యలు చేసిన గోమాస శ్రీకాంత్ ను హెచ్చరించిన నేతకాని సంక్షేమ సంఘం నాయకులు… మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పై మాల గురిజాల…

బుగ్గ రాజ రాజేశ్వర స్వామి దర్శనం చేసుకున్న సబ్ కలెక్టర్ మనోజ్ వరప్రసాద్….

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ: 7 జూలై 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. గురువారం బుగ్గ రాజ రాజేశ్వర స్వామి దేవాలయంలో బెల్లంపల్లి సబ్ కలెక్టర్ సాయి మనోజ్ వరప్రసాద్ ప్రత్యేక పూజలు చేసారు. ఈ కార్యక్రమంలో వారి వెంట వారి తల్లి తండ్రులు…

నెన్నెల తహశీల్దార్ మృతి పట్ల శ్రద్ధాంజలి ఘటించిన రెవిన్యూ సిబ్బంది.

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:6 ఆగస్ట్ 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. నెన్నెల తహశీల్దార్ దివంగత ఎం.జ్యోతి (జ్యోతి ప్రియదర్శిని) కు నెన్నెల రెవిన్యూ కార్యాలయ సిబ్బంది మిగతా అధికారులు ఆమె చిత్ర పటానికి పూల మాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. తదుపరి ఆమె…

గుండె పోటుతో నెన్నెల్ తహసీల్దార్ జ్యోతి ప్రియదర్శిని మృతి..

మంచిర్యాల జిల్లా,నెన్నెల,తేదీ:6 ఆగస్ట్ 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. మంచిర్యాల జిల్లా, నెన్నెల తహశీల్దార్ ఎం.జ్యోతి, (జ్యోతి ప్రియదర్శిని) మంగళవారం రాత్రి 10:30 గంటల ప్రాంతంలో గుండెపోటుతో మరణించారు. ఆమె అంత్యక్రియలు బుధవారం ఉదయం 09:00 గంటలకు జగిత్యాలలో జరుగుతాయని వారి…

పుట్టింటి నుండి భార్య తిరిగి రాలేదని ఆత్మహత్య చేసుకున్న భర్త…

మంచిర్యాల జిల్లా,మందమర్రి,తేది: 05 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. మందమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలో గల మందమర్రి సెకండ్ జోన్ లో పుట్టింటి నుండి భార్య తిరిగి రావడం లేదని మనస్తాపంతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి. వివరాల్లోకి వెళ్ళితే……

అక్రమంగా డీజిల్ నిల్వ చేయడంపై 6ఎ కేసు నమోదు. ~ జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) పి.చంద్రయ్య

మంచిర్యాల జిల్లా,జైపూర్,తేదీ:5 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. సరైన అనుమతులు లేకుండా అక్రమంగా డీజిల్ నిల్వ చేయడంపై 6ఎ కేసు నమోదు చేయడం జరిగిందని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) పి. చంద్రయ్య తెలిపారు. మంగళవారం తనిఖీలలో భాగంగా జైపూర్…

బజార్ ఏరియాలో బీఎస్ఎన్ఎల్ ఔట్ లెట్ స్టోర్ ఏర్పాటు చెయ్యాలి~కొలిపాక శ్రీనివాస్…

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:5 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. మంచిర్యాల జిల్లా, బెల్లంపల్లి పట్టణంలోని బజార్ ఏరియాలో బీఎస్ఎన్ఎల్ ఔట్ లెట్ ఆటో స్టోర్ ఏర్పాటుపై బీఎస్ఎన్ఎల్ డివిజన్ ఇంజనీర్ కు లేఖ అందించినట్టు మర్చంట్ అసోసియేషన్ ప్రతినిధి కొలిపాక శ్రీనివాస్…

జాడి పుష్ప దంపతులు పోలీసులకు లొంగిపోవాలని కోరిన బెల్లంపల్లి రూరల్ సీఐ హనోక్…..

జాడి పుష్ప దంపతులు పోలీసులకు లొంగిపోవాలని కోరిన బెల్లంపల్లి రూరల్ సీఐ హనోక్….. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి✍️మనోజ్ పాండే మావోయిస్టు లు అడవుల్లో ఉండి సాధించేది ఏమి లేదని బెల్లంపల్లి రూరల్ సీఐ హనోక్ అన్నారు. మంగళవారం బెల్లంపల్లి మండలంలోని చంద్రవెల్లి…

ఆయిల్ పామ్ సాగు పై రైతులకు అవగాహనా కార్యక్రమం

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:5 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి: బెల్లంపల్లి మండల శివారు కన్నాల రైతువేదికలో వ్యవసాయశాఖ వారు రైతులకు ఆయిల్ ఫామ్ సాగు పై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బెల్లంపల్లి మండల వ్యవసాయ అధికారి…

బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యానికి మృతిచెందిన మహిళ… – ప్రజావాణి లో మంచిర్యాల కలెక్టర్ కు బాధితుల ఫిర్యాదు…

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:4 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి ప్రభుత్వ 100 పడకల ఆసుపత్రిలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా తన తల్లి మృతి చెందినట్లు షేక్ ముఖ్తియార్ అనే వ్యక్తి ఆరోపించాడు. ఈ మేరకు ఆయన ప్రజావాణి కార్యక్రమంలో…

రఘునాథ్ వేరబెల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్కూల్ బ్యాగుల పంపిణీ…

మంచిర్యాల జిల్లా,తేదీ:4 జూలై 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. రఘునాథ్ వెరబెల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోమవారం హాజీపూర్ మండలం రాపల్లి, ముల్కళ్ల ప్రభుత్వ పాఠశాలలు, మంచిర్యాల పట్టణం ప్రభుత్వ బాలుర పాఠశాల 10వ తరగతి విద్యార్థులకు రఘునాథ్ వెరబెల్లి స్కూల్ కిట్లు…

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, కస్తూరీబా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

మంచిర్యాల జిల్లా,మంచిర్యాల,తేదీ: 04 జూలై 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. మంచిర్యాల జిల్లా, నస్పూర్ మండలంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, కస్తూరీబా గాంధీ బాలికల విద్యాలయాన్ని సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. అనంతరం మంచిర్యాలలో…

కుటుంబ భరోసా ప్రతీ ఒక్కరికీ అందడ మే లక్ష్యం… – జిల్లా యూనియన్ పటిష్టంగా తయారవ్వాలి…

మంచిర్యాల జిల్లా కేంద్రంతేదీ:3 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని వేంపల్లి ఎస్.పి.ఎఫ్.ఫంక్షన్ హాల్లో జిల్లా ప్రొఫెషనల్ ఫోటో, వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు హుస్సేన్ మాట్లాడుతూ ప్రతీ ఫోటో, వీడియో గ్రాఫరికీ కుటుంబ…

హమాలీ సంఘం ఎన్నికలు విజయవంతం. చిట్టవేణి లక్ష్మణ్ అధ్యక్షుడిగా రామచందర్ జనరల్ సెక్రటరీగా ఎన్నిక…

మంచిర్యాల జిల్లా కేంద్రంతేదీ:3 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. మంచిర్యాల: మంచిర్యాల హమాలీ కార్మికుల సంఘం ఎన్నికలు శనివారం విజయవంతంగా పూర్తయ్యాయి. హమాలీ సంఘం గౌరవ అధ్యక్షులు పూదరి తిరుపతి ఆధ్వర్యంలో బ్యాలెట్ విధానంలో ఎన్నికలు నిర్వహించబడ్డాయి.అధ్యక్ష పదవికి చిట్టవేణి…

వన్ టౌన్ ఎస్.హెచ్ఓ ను సన్మానించిన కాంగ్రెస్ నేతలు

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:3 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి పట్టణ వన్ టౌన్ ఎస్.హెచ్.ఓ గా బాధ్యతలు స్వీకరించిన కె. శ్రీనివాసరావును కాంగ్రెస్ నాయకులు మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి పట్టణ…

పద్మశాలి భవన్ లో నూతన రేషన్ కార్డులు పంపిణీ

మంచిర్యాల జిల్లాబెల్లంపల్లితేదీ: 4 ఆగస్టు 2025✍️ మనోజ్ కుమార్ పాండే బెల్లంపల్లి పట్టణంలోని పద్మశాలి భవన్లో సోమవారం లబ్ధిదారులకు తహసీల్దార్ కృష్ణ ఆధ్వర్యంలో నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐలు మురళి, రమేష్ తోపాటు రెవెన్యూ…

అమ్మఒడి ఎన్.జీ.ఓ.ఆధ్వర్యంలో స్నేహితుల దినోత్సవ సందర్బంగా అన్నదాన కార్యక్రమం…

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:3 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి పట్టణంలోని కాంట చౌరస్తా పల్లెటూరి బస్టాండ్ ప్రాంతంలో అమ్మ ఒడి ఎన్.జి.ఓ అన్నదాత ప్రాజేక్ట్ మరియు టెక్నో డాన్స్ అకాడమీ ఆద్వర్యంలో అన్నదాన కార్యక్రమము విజయవంతంగా నిర్వహించారు. అన్నదాన కార్యక్రమం…

కేయూ దూరవిద్య పీజీ, డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోండి ~ ప్రిన్సిపాల్ కాంపల్లి శంకర్

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:03 ఆగస్టు 25,✍️ మనోజ్ కుమార్ పాండే, బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ మరియు పీజీ కళాశాలలో గల కాకతీయ విశ్వవిద్యాలయం దూరవిద్య (SDLCE) పిజి మరియు డిగ్రీ కోర్సులలో ప్రవేశానికి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ప్రాతిపదికన దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ డాక్టర్…

కాంగ్రెస్ నాయకుని మృతి పట్ల నివాళి అర్పించిన నేతలు

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ: 03/08/2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి మాజీ సింగల్ విండో ఛైర్మెన్ సింగతి పెద్దన్న అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ మున్సిపల్ ఛైర్మెన్ మత్తమారి సూరిబాబు, మాజీ మార్కెట్ కమిటీ…

ఉపాధ్యాయురాలిగా ఎర్ర సువర్ణ సేవలు అభినందనీయము…

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:3 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయురాలు ఎర్ర సువర్ణ సేవలు అభినందనీయమని పలువురు ప్రశంసించారు. ఆమె ఉపాధ్యాయ వృత్తితో పాటు పలు సామాజిక కార్యక్రమాలలో ఎంతో ఉత్సాహంగా పాల్గొనేవారని, పల్లె ప్రాంతాల్లో చదువుకు…

నీరటి సురేష్ పై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్~ మాల మహానాడు జాతీయ కార్యదర్శి కాసర్ల యాదగిరి.

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:3 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి: మాల మహానాడు జాతీయ కార్యదర్శి కాసర్ల యాదగిరి మాట్లాడుతూ జూలై 29 న కృష్ణాకాలనీ లోని శాంతి మైదానంలో నీరటి సురేష్ ను పిలిచి అక్బర్, సంతోష్, అంగడి రాజేష్,దండు…

బెల్లంపల్లి హమాలీ సంఘం ఆధ్వర్యంలో నియోజకవర్గ సమావేశం…

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:3 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి: ఆదివారం బెల్లంపల్లి హమాలీ సంఘం ఆధ్వర్యంలో నియోజకవర్గ హమాలీ సంఘాల సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం లో ముఖ్య అతిథులుగా తెలంగాణ హమాలీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు…

ఐబీ తాండూర్ లో ఘనంగా అంతర్జాతీయ ఆటో డ్రైవర్ దినోత్సవ వేడుకలు..

మంచిర్యాల జిల్లా,తాండూరు,తేదీ:1 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి నియోజకవర్గంలో తాండూర్ మండల కేంద్రంలో ప్రపంచ ఆటో కార్మికుల దినోత్సవం సందర్భంగా తాండూర్ మండల్ ఆటో యూనియన్ అధ్యక్షులు మామహమ్మద్ హబీబ్ పాషా ఆధ్వర్యంలో ఐబి చౌరస్తా వద్ద కేక్…

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మంచిర్యాల జిల్లా బాధ్యులు ప్రదీప్ పైన సిఐడి అధికారులకు ఫిర్యాదు.

మంచిర్యాల జిల్లా,మంచిర్యాల,తేదీ:1 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. మంచిర్యాల క్రికెట్ అసోసియేషన్ మంచిర్యాల అధ్యక్షుడు పైడిమల్ల నర్సింగ్ మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా బీసీసీఐ పంపే లక్షలాది రూపాయల అవినీతి జరిగిందని ఆరోపిస్తూ, దీనికి బాధ్యులైన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్…

సిపిఐ తాండూర్ మండల కౌన్సిల్ సమావేశం.

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తాండూరు మండలంతేదీ:1 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. మంచిర్యాల జిల్లా, తాండూర్ మండల సిపిఐ కౌన్సిల్ సమావేశం శుక్రవారం భగత్ సింగ్ భవన్ లో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్…

డిగ్రీ అతిథి అధ్యాపక పోస్టుకు దరఖాస్తు ఆహ్వానము

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ: 1 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2025-26 విద్యా సంవత్సరంలో యూనివర్సిటీ అల్మనాక్ ప్రకారంగా మ్యాథమెటిక్స్ ఒక పోస్టులో అతిధి అధ్యాపకులుగా బోధించడానికి పీజీ 55 శాతం మరియు పీహెచ్డీ, నెట్,…

సోషల్ వెల్ఫేర్ బాలికల వసతి గృహాన్ని సందర్శించిన కమిషనర్ టి.రమేష్.

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ: 1 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. జిల్లా కలెక్టర్, మంచిర్యాల ఆదేశాల మేరకు ఈ రోజు సోషల్ వెల్ఫేర్ బాలికల వసతి గృహాన్ని సందర్శించారు కమిషనర్ టి.రమేష్. ఈ సందర్శనలో భాగంగా హాస్టల్‌లో ఉంటున్న విద్యార్థులకు కల్పిస్తున్న…

జిల్లాలో సుడిగాలి పర్యటనలతో బెంబేలెత్తిస్తున్న జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్…

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ: 01 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే, రాజీవ్ నగర్ లో ని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం,ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అనంతరం పాత మంచిర్యాలో గల పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా…