నేటి పంచాంగం – రాశి ఫలాలు మార్చి 05, 2024
ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః నేటి పంచాంగం విక్రమ సంవత్సరం: 2080 నల శక సంవత్సరం: 1945 శోభకృత్ ఆయనం: ఉత్తరాయణం ఋతువు: శిశిర మాసం: మాఘ పక్షం: కృష్ణ –…
ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః నేటి పంచాంగం విక్రమ సంవత్సరం: 2080 నల శక సంవత్సరం: 1945 శోభకృత్ ఆయనం: ఉత్తరాయణం ఋతువు: శిశిర మాసం: మాఘ పక్షం: కృష్ణ –…
ఈ మార్చి నెలలో శ్రీవారి ఆలయంలో నిర్వహించే విశేష ఉత్సవాలను పూర్తి వివరాలను వెల్లడించింది తిరుమల తిరుపతి దేవస్థానం. మార్చి 8వ తేదీన మహా శివరాత్రి వేడక జరగనున్నట్లు పేర్కొంది. మార్చి 20 నుంచి 24వతేదీ వరకు శ్రీవారి తెప్పోత్సవాలు ఉంటాయని…
శరణం లేదా శరణాగతి అనేవి భక్తి తత్త్వానికి పరాకాష్ట…శరణాగతి భగవంతుని పట్ల రెండు విధాలుగా ఉంటుంది.అవి నేను భగవంతుడి వాడను… భగవంతుడు నావాడు అనేవి… అప్పుడు శరీరం పట్ల, ప్రాణం పట్ల, మనసు పట్ల నాది అనే భావం ఉండదు, శరణాగతుడైన…
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం నిన్న 04-03-2024 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 70,570 మంది… స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. 22,490 మంది… నిన్న స్వామివారి హుండీ ఆదాయం 3.76 కోట్లు … ఉచిత సర్వ దర్శనానికి…
“ప్రతిచోటా ఆలోచించడం ఎంత అవసరమోప్రతి చోటా నేర్చుకోవడం అంతే అవసరం.” “ఎవరో నిన్ను బాధ పెట్టారని వాళ్ళు తిరిగి బాధ పడాలని ఎప్పుడూ కోరుకోకు.తెలియక బాధపెడితే క్షమించు, తెలిసీ బాధ పెడితే తీర్పు కాలానికి అప్పగించు, నువ్వు మాత్రం ప్రశాంతంగా జీవించు.”
గూగుల్ రూపొందించిన జెమిని ఏఐ మోడల్… ప్రధాని మోదీ, ట్రంప్, జెలెన్స్కీ గురించి వేసిన ఒకే ప్రశ్నకు వివిధ సమాధానాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. మోదీని కించపరిచేలా జవాబు ఇచ్చి, మిగిలిన ఇద్దరి విషయంలో ఆన్సర్ కు దాటవేసింది. అది వివాదాస్పదంగా…
మాజీ మంత్రి, ప్రముఖ సినీనటుడు బాబు మోహన్ ప్రజాశాంతి పార్టీలో చేశారు. ఇటీవలే బీజేపీకి రాజీనామా చేసిన ఆయన కేఏ పాల్ సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయన ప్రజాశాంతి పార్టీ తరఫున వరంగల్ ఎంపీగా పోటీ చేసే అవకాశం…
సెక్రటేరియట్ ఏమైనా చంద్రబాబు సొత్తా అని మాజీ మంత్రి కొడాలి నాని ప్రశ్నించారు. ‘ప్రభుత్వానికి అవసరమైనప్పుడు ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టుకోవచ్చు. ఆస్తులు తాకట్టు పెట్టకూడదని ఏమైనా రాజ్యాంగంలో రాసి ఉందా? నేడు రాష్ట్ర అప్పులు రూ.4 లక్షల కోట్లు ఉంటే..…
ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల నేతలతో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ తెలంగాణ భవన్ లో కీలక సమావేశం నిర్వహించారు. ఎంపీ అభ్యర్థుల ఎంపికపై చర్చించారు. అయితే ఈ సమావేశానికి భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది. నిన్న…
ॐశ్రీవేంకటేశాయ నమః ’కామం’ అనగానే చాలా మందికి పలు ‘వికృతభావనలు’ కలుగుతాయి. నిజానికి “కామం”అంటే “కోరిక” అని మాత్రమే అర్థం. “కావాలి” అని మనం అనుకునే ప్రతిదీ కోరికే. అంటే మంచి ఉద్యోగం, మంచి భార్య, మంచి భర్త, బాగా సంపాదన…
సంఘటనలు 1974 – People magazine is published for the first time. జననాలు 1886: బులుసు సాంబమూర్తి, దేశభక్తుడు, స్వాతంత్ర్య సమరయోధుడు, ఈయన మద్రాసు శాసన పరిషత్ అధ్యక్షులు. 1962: బుర్రా విజయదుర్గ, రంగస్థల నటీమణి. 1973: చంద్రశేఖర్…
ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః నేటి పంచాంగం విక్రమ సంవత్సరం: 2080 నల శక సంవత్సరం: 1945 శోభకృత్ ఆయనం: ఉత్తరాయణం ఋతువు: శిశిర మాసం: మాఘ పక్షం: కృష్ణ –…
ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః నేటి పంచాంగం విక్రమ సంవత్సరం: 2080 నల శక సంవత్సరం: 1945 శోభకృత్ ఆయనం: ఉత్తరాయణం ఋతువు: శిశిర మాసం: మాఘ పక్షం: కృష్ణ –…
ఈరోజుల్లో మనందరికీ తెలిసినది ఏమంటే, పూజలు, నోములు, వ్రతాలు, చేస్తే భగవద్ అనుగ్రహం పొందవచ్చు అని, అలా అయితే అందరం జీవన్ముక్తులమైనట్లే… సముద్రంనుండి నీరు వేడిమికి ఆవిరై పైకిపోవుటచేత మేఘములు ఏర్పడి వర్షాలు పడి పంటలు పండుచున్నాయి… నీరే పైకి ఆవిరి…
◼️ తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ ◼️ నిన్న 01-03-2024 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 59,646 మంది… ◼️ స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. 21,938 మంది… ◼️ నిన్న స్వామివారి హుండీ ఆదాయం 3.86 కోట్లు…
సంఘటనలు 1807: అమెరికా కాంగ్రెస్ బానిసలను దిగుమతి చేసుకోవడాన్ని చట్టపరంగా నిషేధించింది. 1836: టెక్సాస్ విప్లవం ద్వారా టెక్సాస్ రిపబ్లిక్ కు మెక్సికో దేశం నుండి స్వతంత్రం లభించింది. 1943: రెండవ ప్రపంచ యుద్ధంలో భాగంగా బిస్మార్క్ సముద్రంలో యుద్ధం. 1956:…
గ్లోబర్ పాప్ స్టార్ రిహన్నా మొదటిసారి భారతదేశానికి వచ్చారు. ప్రత్యేక విమానంలో ఆమె గుజరాత్ లోని జామ్నగర్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అమెరికా నుంచి భారీ లగేజ్ తో రావడంతో ప్రత్యేక వాహనాల్లో వాటిని అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేదిక…
ఎక్స్(ట్విటర్)లో స్పేసెస్ ఫీచర్ గురించి చాలామందికి తెలుసు. కేవలం ఆడియో మాత్రమే వాటిలో వినిపిస్తుంది. ఈ స్పేసెస్లో ఒక గ్రూప్ గా ఏర్పడి ఏదైనా టాపిక్ గురించి మాట్లాడుకోవచ్చు. అయితే ఇందులో ఇక నుంచి వీడియోలో మాట్లాడుకోవచ్చు. ఇప్పటికే కొందరు iOS…
ఏపీలో పెన్షన్ల పంపిణీ ప్రక్రియ కొనసాగుతోంది. 65.92లక్షల మందికి పింఛన్లు అందించేందుకు ప్రభుత్వం రూ.1958.52 కోట్లు విడుదల చేసింది. ఐదు రోజుల్లో పంపిణీ ప్రక్రియ పూర్తి చేయాలని వాలంటీర్లను ప్రభుత్వం ఆదేశించింది. సాంకేతిక కారణాల వల్ల పింఛన్ పొందలేకపోతున్న వారి కోసం…
సంఘటనలు 1768: మార్చి 1, 1768లో సంతకాలు చేసిన మరో ఒప్పందం ద్వారా షా ఆలం దానాన్ని అంగీకరించి సర్కారులను కంపెనీకి అప్పగించి, తమ స్నేహానికి గుర్తుగా, నిజాము, 50,000 భరణం పొందాడు. చివరికి, 1823లో ఉత్తర సర్కారులపై పూర్తి హక్కులను…
ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః నేటి పంచాంగం విక్రమ సంవత్సరం: 2080 నల శక సంవత్సరం: 1945 శోభకృత్ ఆయనం: ఉత్తరాయణం ఋతువు: శిశిర మాసం: మాఘ పక్షం: కృష్ణ –…
మీకు తెలుసా నార్వేకు చెందిన కారిన్ హెన్రిక్సిన్.. ముగ్గురు పిల్లల జన్మనిచ్చింది. 1960లో ఆడపిల్ల పుట్టగా 1964,1968లో ఇద్దరు మగపిల్లలు పుట్టారు.లీపు సంవత్సరంలో అనారోగ్యాలు, మరణాలు ఎక్కువగా సంభవిస్తాయని రష్యన్లు విశ్వసిస్తారు సంఘటనలు 1964: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా కాసు బ్రహ్మానంద…
ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః నేటి పంచాంగం విక్రమ సంవత్సరం: 2080 నల శక సంవత్సరం: 1945 శోభకృత్ ఆయనం: ఉత్తరాయణం ఋతువు: శిశిర మాసం: మాఘ పక్షం: కృష్ణ –…
రాడిసన్ హోటల్ డ్రగ్స్ పార్టీ కేసులో ఓ యూట్యూబ్ నటి పేరు తెరపైకి వచ్చింది. యూట్యూబర్, షార్ట్ ఫిల్మ్స్ లో నటించిన కల్లపు లిషిని పోలీసులు నిందితురాలిగా చేర్చినట్లు తెలుస్తోంది. BJP నేత గజ్జల వివేకానంద ఈ డ్రగ్స్ పార్టీ ఇవ్వగా…
రూ.100కే గ్రాము బంగారం, రూ.10కే KG కందిపప్పు, రూ.3,500కే ఫ్రిజ్ అంటూ.. కేటుగాళ్లు మోసం చేసిన ఘటన గుంటూరులో జరిగింది. శ్రీనివాసరావు, అనంతలక్ష్మి, నిర్మల్ అనే వ్యక్తులు ‘ప్రజా సేవా ఛారిటబుల్ ట్రస్ట్’ పేరుతో రూ.100కు గ్రాము బంగారం అని ఒకరిద్దరికి…
వరుణ్ తేజ్, సాయి పల్లవి కలిసి నటించిన సూపర్ హిట్ సినిమా ‘ఫిదా’లో వారి జోడీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అయితే ఈ జంట మళ్లీ కలిసి నటించలేదు. అందుకు కారణాన్ని ఓ ఇంటర్వ్యూలో వరుణ్ వెల్లడించారు. ‘మా కాంబోలో మరో…
ట్రూకాలర్ యాప్ ఏఐ కాల్ రికార్డింగ్ ఫీచర్ ను తీసుకొస్తోంది. ప్రీమియం సబ్స్క్రిప్షన్ తీసుకున్నవారికే ఈ ఆప్షన్ అందుబాటులో ఉండనుంది. దీని వల్ల ఇన్కమింగ్, ఔట్గోయింగ్ కాల్స్ను నేరుగా యాప్లోనే రికార్డ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా కాల్కు సంబంధించిన వివరాలను నోట్ చేసుకోవాల్సిన…
సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు. SBI రివార్డ్స్ పాయింట్స్ కోసం యాప్ డౌన్లోడ్ చేసుకోండి అంటూ వాట్సాప్లో APK Filesను పంపుతున్నారు. వీటిని ఇన్స్టాల్ చేసుకోవద్దని, ఫార్వర్డ్ చేయొద్దని అధికారులు సూచిస్తున్నారు. పొరపాటున ఇన్స్టాల్ చేసుకుంటే ఫోన్ను హ్యాక్…
దేశంలో రెండో అంతరిక్ష కేంద్రానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. తమిళనాడులోని తూత్తుకూడి జిల్లా కులశేఖరపట్టిణంలో ఈ స్పేస్ స్టేషన్ను నిర్మిస్తున్నారు. సుమారు 2 వేల ఎకరాల్లో నిర్మిస్తున్న ఈ కేంద్రానికి శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందని ప్రధాని తెలిపారు. ఇవాళ…
క్యాన్సర్ తిరగబడకుండా ఉండేందుకు మెడిసన్ కనుగొన్న టాటా ఇన్స్టిట్యూట్ రూ.100కే ఈ ట్యాబ్లెట్ అందిస్తున్నట్లు వెల్లడించింది. సాధారణంగా చికిత్సకు రూ.లక్షల నుంచి కోట్లు ఖర్చువుతుందని.. కానీ అతితక్కువ ధరకు మెడిసిన్ అందించనున్నట్లు వైద్యులు తెలిపారు. FSSAI ఆమోదం కోసం ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు.…
◼️ తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం ◼️ నిన్న 27-02-2024 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 63,421 మంది… ◼️ స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. 19,644 మంది… ◼️ నిన్న స్వామివారి హుండీ ఆదాయం 4.84 కోట్లు…
సంఘటనలు 1719: 10వ మొఘల్ చక్రవర్తిగా రఫీయుల్ దర్జత్ సింహాసనం అధిష్టించాడు. కేవలం మూడు నెలలు మాత్రమే కొనసాగాడు. 1948 : ఆఖరి బ్రిటిష్ సేన భారత దేశాన్ని వదిలి వెళ్ళిన రోజు. జననాలు 1920: ముక్కామల కృష్ణమూర్తి, తెలుగు చలనచిత్ర…
ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః నేటి పంచాంగం విక్రమ సంవత్సరం: 2080 నల శక సంవత్సరం: 1945 శోభకృత్ ఆయనం: ఉత్తరాయణం ఋతువు: శిశిర మాసం: మాఘ పక్షం: కృష్ణ –…
ధరణిపై త్వరలోనే శ్వేతపత్రం విడుదల చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ధరణి పోర్టల్ ను ప్రక్షాళన చేస్తాం. మార్చి 1 నుంచి 7వ తేదీ వరకు ధరణి సమస్యల పరిష్కారానికి సదస్సులు నిర్వహిస్తాం. ప్రభుత్వ భూములను వారి సొంత భూములుగా…
ఉద్యోగుల చాట్స్ పై ఏఐ ద్వారా పలు కంపెనీలు నిఘా పెడుతున్నట్లు సమాచారం. వాల్మార్ట్, డెల్టా, టీ-మొబైల్, నెస్లే, ఆస్ట్రాజెనెకా, స్టార్బక్స్ వంటి సంస్థలు ఈ జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. ‘అవేర్’ సంస్థ క్రియేట్ చేసిన ఈ సాఫ్ట్వేర్ మైక్రోసాఫ్ట్ టీమ్స్,…
ఓం నమః శివాయ శివాయ నమః ఓంఓం నమః శివాయ శివాయ నమః ఓం నాగేంద్రహారాయ త్రిలోచనాయభస్మాంగరాగాయ మహేశ్వరాయ |నిత్యాయ శుద్ధాయ దిగంబరాయతస్మై “న” కారాయ నమః శివాయ || 1 || మందాకినీ సలిల చందన చర్చితాయనందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ…
ఇందులో సహజ సిద్ధంగా శివ లింగము, ఆ శివ లింగానికి పడగ పడుతున్నట్లు పైన పువ్వు రేకులు ఉంటాయి. ఈ పువ్వును చూస్తే మనసులో భక్తి భావం కలగడం కూడా సహజమే. కార్తీక మాసంలో ఈ పువ్వుతో పూజలు చూస్తుంటాము. ఈ…
సంఘటనలు 1803: ముంబాయి నగరంలో ఘోరమైన అగ్ని ప్రమాదం జరిగింది. 1933: హిట్లరు నియంతృత్వ పాలనకు దారితీసిన జర్మనీ పార్లమెంటు భవన దహనం జరిగింది. 2002: అహమ్మదాబాద్ వెళుతున్న సబర్మతి ఎక్స్ప్రెస్ ఎస్-6 బోగిలో పెట్రోలు పోసి దహనం చేయడం వల్ల…
ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః నేటి పంచాంగం విక్రమ సంవత్సరం: 2080 నల శక సంవత్సరం: 1945 శోభకృత్ ఆయనం: ఉత్తరాయణం ఋతువు: శిశిర మాసం: మాఘ పక్షం: కృష్ణ –…
మంచం మీద కూర్చుని భోజనం చేయడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. మంచం మీద కూర్చుని భోజనం చేయడం వల్ల ఆహారం సరిగా జీర్ణం కాకపోవడంతో రోజంతా బద్దకంగా అనిపిస్తుంది. ఇది మరిన్ని జీర్ణ సమస్యలను కలిగిస్తుంది. ఈ అలవాటు వల్ల…
ములుగు జిల్లా, గోవిందరావుపేట మండలంలోని లక్నవరం సందర్శన సోమవారం నుంచి పునః ప్రారంభించినట్లు టీఎస్ టీడీసీ అధికారులు తెలిపారు. మేడారం జాతర ముగిసినందున సందర్శకులను అనుమతిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. దీంతో పర్యాటకులు లక్నవరం సరస్సును సందర్శిస్తారని తెలిపారు. మేడారం జాతర సందర్భంగా…
బ్రాహ్మీముహూర్తాన్ని మంత్ర సాధనకు ప్రశస్తమైనదని చెబుతారు. తెల్లవారుజామున 3 గంటల 20 నిమిషాల నుంచి 5 గంటల 40 నిమిషాల మధ్యకాలాన్ని బ్రాహ్మీముహూర్తం అంటారు. బ్రాహ్మీముహూర్తంపై ఏ గ్రహాల ప్రభావమూ ఉండదు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు సైతం అతీతమైన సర్వ చైతన్యమయమైన…
ఇటీవలే సలార్(Salaar) తో బ్లాక్ బస్టర్ అందుకున్న ప్రభాస్ త్వరలో కల్కి 2898 AD(Kalki 2898 AD)తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా మే 9న థియేటర్స్ లోకి రానుంది. భారీ అంచనాల మధ్య…
రష్యాతో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 31 వేల మంది తమ సైనికులు మరణించినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వెల్లడించారు. రష్యా ప్రచారం చేస్తున్నట్లుగా 3 లక్షల మంది చనిపోలేదని స్పష్టతనిచ్చారు. గాయపడిన, కనిపించకుండా పోయిన సైనికుల వివరాలను వెల్లడించబోనని…
వచ్చే విద్యాసంవత్సరం నుంచి పాఠ్య పుస్తకాల బరువు 25 నుంచి 30 శాతం మేర తగ్గనుంది. పుస్తకాల తయారీలో 90 GSM(గ్రామ్స్ పర్ స్క్వేర్ మీటర్) పేపర్కు బదులు 70GSM పేపర్ వాడేందుకు ప్రభుత్వం అనుమతించింది. కవర్ పేజీ ప్రస్తుతం 250GSM…
రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ సిద్ధమవుతోంది. ఇవాళ అనంతపురంలో ‘న్యాయ సాధన’ పేరుతో బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఏఐసీసీ చీఫ్ ఖర్గేతోపాటు ఏపీసీసీ చీఫ్ షర్మిల, సీడబ్ల్యూసీ సభ్యులు, సీనియర్ నేతలు పాల్గొననున్నారు. వచ్చే నెల 2న ఎన్నికల కమిటీ విజయవాడలో…
కొరటాల శివ డైరెక్షన్లో జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా నటిస్తోన్న దేవర మూవీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణ దాదాపు పూర్తయినట్లు సమాచారం. వచ్చే నెల తొలి వారంలో టాకీ, పాటల షూటింగ్ మొదలు పెట్టనున్నట్లు తెలుస్తోంది. హీరో హీరోయిన్ల మధ్య…
క్యాన్సర్ కు చికిత్స కోసం మసాలా దినుసులను ఉపయోగించేందుకు మద్రాస్ IIT పరిశోధకులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ అంశంపై పేటెంట్ పొందగా.. వీటితో తయారైన మందులు 2028 నుంచి అందుబాటులోకి వస్తాయన్నారు. దేశీయ మసాలాలతో తయారు చేసిన ఈ మందులకు…
రాష్ట్రంలో ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో రెండు రోజులుగా పలు జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం…
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు దేశవ్యాప్తంగా 553 రైల్వేస్టేషన్ల పునరుద్ధరణకు శంకుస్థాపన చేయనున్నారు. వీటితో పాటు 1,500 రైల్ ఓవర్ బ్రిడ్జిలు, 1,500 అండర్ పాస్లను జాతికి అంకితమివ్వనున్నారు. తెలంగాణలో 15, ఏపీలో 34 అమృత్ భారత్ స్టేషన్లు ఈ జాబితాలో…
ఐపీఎల్-2024 మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. జియో సినిమా యాప్లో మ్యాచ్లను వీక్షించవచ్చు. 4K క్వాలిటీలో ఒక పూర్తి మ్యాచ్ చూడటానికి 25 GB, 1080p 12GB, 720p 2.5 GB, 480p5 1.5 GB అవసరం ఉంటుంది. కాగా…
కాకినాడ జిల్లా చిన్నంపేట జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. లారీ టైర్ పంక్చర్ చేస్తున్న నలుగురిపైకి సూపర్ లగ్జరీ బస్సు దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు అక్కడిక్కడే మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు బస్సును వెంబడించి పట్టుకున్నారు. మరణించిన…
రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రభుత్వం రేపు ప్రారంభించనుంది. రాష్ట్రంలో వైట్ రేషన్ కార్డుదారులు 90 లక్షలకు పైగా ఉండగా, ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న 40 లక్షల మందినే అర్హులుగా సర్కారు ఎంపిక చేసింది. దీంతో మిగతా వారు ఆందోళన వ్యక్తం…
రైతుల ‘ఢిల్లీ చలో’ మార్ను దృష్టిలో ఉంచుకుని దాదాపు రెండు వారాల పాటు ఢిల్లీ – హరియాణా సరిహద్దుల్లోని సింఘు, తిక్రీ సరిహద్దు క్రాసింగ్లను మూసివేశారు. అయితే, ఇప్పుడు పరిస్థితులు కుదుటపడటంతో అధికారులు వాటిని పాక్షికంగా తెరిచే ప్రక్రియను ప్రారంభించారు. వాహనాల…