Tag: ✍️ దాసరి శ్రీధర్

ప్రభుత్వ ఆసుపత్రి ని సందర్శించిన ఇన్స్పెక్టర్ సైదా

గజ్వేల్ గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన గజ్వేల్ ఇన్స్పెక్టర్ సైదా. ఈ సందర్భంగా ఆయన డాక్టర్లు స్టాఫ్ నర్స్ తో కలసి భద్రత పరంగా తీసుకోవలసిన చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో ఏదైనా సమస్య ఉంటే వెంటనే పోలీస్ అధికారులకు…

సీఐ మల్లయ్యకు ఆత్మీయ సన్మానం

శాలువాతో ఘనంగా సత్కరిస్తున్న నారగోని స్వప్న – మురళి గౌడ్ వరంగల్ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ లో సీఐగా బాధ్యతలను స్వీకరించిన పి మల్లయ్యను అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మశాఖ మంత్రి కొండా సురేఖ-మురళీల సూచన మేరకు వరంగల్ నగర…

సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి – మొగుళ్ళపల్లి ఎస్ఐ తీగల మాధవ్ గౌడ్

మొగుళ్లపల్లి యువత చెడు వ్యసనాల బారీన పడి తమ జీవితాలను సర్వనాశనం చేసుకోవద్దని, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని మొగుళ్ళపల్లి మొగుళ్ళపల్లి ఎస్ఐ.తీగల మాధవ్ గౌడ్ అన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. విద్యార్థులు, యువకులు చదువుతోపాటు క్రమశిక్షణగా మెలిగి…

పోలీసు కళాబృందం చే ప్రజలను చైతన్య పరిచే కనువిప్పు కార్యక్రమం

గజ్వేల్, 10 ఫిబ్రవరి,2024 గజ్వేల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొల్గూర్ గ్రామంలో పోలీస్ కళా బృందం చే ప్రజలను చైతన్య పరిచే కనువిప్పు కార్యాక్రమం నిర్వహించారు. ఈ కార్యాక్రమంలో గజ్వేల్ ఇన్స్పెక్టర్ సైదా, ఎస్ఐ పరశురాములు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గజ్వేల్…

మృతి చెందిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కుటుంబాలకు ఇన్సూరెన్స్ చెక్కుల పంపిణీ

కొండపాక, 10 ఫిబ్రవరి,2024 మండలంలోని మూడు గ్రామాలకు సంబంధించిన ముగ్గురు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు గతంలో ప్రమాదవశాత్తు చనిపోగా వారికి సంబంధించిన బిఆర్ఎస్ పార్టీ ఇన్సూరెన్స్ చెక్కులు ఒక్కొక్కరికి రెండు లక్షల చొప్పున వచ్చాయి. అంకిరెడ్డిపల్లి గ్రామంలో మహమ్మద్ అన్వర్ ,రాంపల్లి…

విద్యార్థినీ విద్యార్థులకు మహిళల రక్షణకు ఉన్న చట్టాల గురించి అవగాహన కార్యక్రమం

విద్యార్థినీ విద్యార్థులకు మహిళల రక్షణకు ఉన్న చట్టాల గురించి యాంటీ హ్యూమన్ బాల్య వివాహాల వల్ల కలిగే అనర్ధాలు తదితర అంశాలపై అవగాహన కల్పించిన షీటీమ్ బృందం సీఐ, ఎస్ఐ రాంసాగర్ జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థినీ విద్యార్థులకు మహిళల…

వ్యభిచార గృహం పై సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి

గజ్వేల్ పట్టణం సంగాపూర్ రోడ్ ఇంటిలో వ్యభిచారం నిర్వహిస్తున్న ఇంటి యజమానురాలు ఒకవిటుడు, ఒక మహిళను పట్టుకున్న సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీసులు గజ్వేల్ పట్టణం సంగాపూర్ రోడ్ లో ఒక మహిళ హసీనా రజియా, భర్త ఇస్మాయిల్, తన ఇంటిలో…

రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి తీవ్ర అన్యాయం – ఎస్ ఎఫ్ ఐ జిల్లా కమిటీ

సిద్దిపేట, 10పిబ్రవరి,2024 గత ప్రభుత్వ అనవాతీనే కోనసాగింపు ,ఫీజు రీయంబర్స్ మెంట్స్, మెస్ ఛార్జీలు పై స్పష్టత కరువు – యూనివర్శీటీలు అభివృద్ధికి నిధులు శూన్యం. – ఎస్ఎఫ్ఐ సిద్దిపేట జిల్లా కమిటీ తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం…

100 నూతన ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్ 10 ఫిబ్రవరి,2024 అంబేద్కర్ విగ్రహం వద్ద 100 నూతన ఆర్టీసీ బస్సులను శుక్రవారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క,ఇతర మంత్రులు, ఎమ్మెల్యే ల తో లిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రహదారులు భవనాల…

అయోధ్య బాల రాముడిని దర్శించుకున్న ప్రత్యేక పూజలు నిర్వహించిన పీవీ సేవా సమితి

ఉత్తరప్రదేశ్ ఫిబ్రవరి10,2024 భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కి భారతరత్న ప్రకటించిన సందర్భంగా అయోధ్య బాల రాముడిని దర్శించుకున్న ప్రత్యేక పూజలు నిర్వహించిన పీవీ సేవా సమితి అధ్యక్షుడు భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకి అత్యున్నత పురస్కారం భారతరత్న…

పంచాయతీల ప్రత్యేకాధికారులు ప్రజాసమస్యలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి… – DCMS చైర్మన్ కొత్వాల

గ్రామ పంచాయతీలకు సర్పంచ్ ల స్థానంలో నియమితులైన ప్రత్యేకాధికారులు ప్రజాసమస్యల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఉమ్మడి ఖమ్మం జిల్లా DCMS చైర్మన్, జిల్లా కాంగ్రెస్ నాయకులు కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. పాల్వంచ మండల 19 వ సర్వసభ్య సమావేశం శుక్రవారం…

CPM రాష్ట్ర నాయకులు కాసాని ఐలయ్యను సత్కరించిన – DCMS చైర్మన్ కొత్వాల

CPM రాష్ట్ర నాయకులు, జిల్లా ప్రముఖ సీనియర్ నాయకులు కాసాని ఐలయ్యను ఉమ్మడి ఖమ్మం జిల్లా DCMS చైర్మన్, జిల్లా కాంగ్రెస్ నాయకులు కొత్వాల శ్రీనివాసరావు ఘనంగా సత్కరించారు. శుక్రవారం పాత పాల్వంచలో కొత్వాల స్వగృహానికి మర్యాదపూర్వకంగా వచ్చిన సందర్భంగా కాసానిని…

విద్యార్థినీ విద్యార్థులకు దంత పరిక్షలు నిర్వహించిన కామినేని దంత కళాశాల వైద్యులు

నకిరేకల్ నియోజకవర్గం కామినేని దంత వైద్య కళాశాల వైద్యులు నేడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కట్టంగూర్ పాఠశాల విద్యార్థులకు దంత వైద్య పరీక్షను నిర్వహించారు. 6 నుండి 10వ తరగతి వరకు విద్యార్థిని, విద్యార్థులకు సుమారు 380 మంది బాలబాలికలకు…

టి.ఎమ్.ఎస్.ఎస్ దళిత జాతి ఉమ్మడి నల్గొండ జిల్లా మహిళా ఇంచార్జి గా నాగుల జ్యోతి

నకిరేకల్ (కట్టంగూర్), ఫిబ్రవరి 09,2024 టి.ఎమ్.ఎస్.ఎస్ ఉమ్మడి నల్గొండ జిల్లా మహిళా ఇంచార్జి గా నాగుల జ్యోతి ని టి.ఎమ్.ఎస్.ఎస్ ఫౌండర్ ప్రెసిడెంట్ గడ్డ యాదయ్య మాదిగ నియమించారు. ఈ సందర్బంగా నాగుల జ్యోతి మాట్లాడుతూ… తనపై నమ్మకంతో ఉమ్మడి నల్లగొండ…

ఫిబ్రవరి 16న దేశవ్యాప్త కార్మికుల సమ్మె గ్రామీణ భారత్ బంద్ జయప్రదం చేయాలని సంతకాల సేకరణ…

కొండపాక, ఫిబ్రవరి 09,2024 కేంద్ర బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది సంవత్సరాలు పూర్తి అయిన రైతన్న కార్మిక వ్యవసాయ కౌలీల సామాన్య ప్రజల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని అమ్ముల బాల నర్సయ్య అన్నారు. శుక్రవారం రోజున వెలికట్ట గ్రామంలో సంతకాల…

కమలాపురం గ్రామం నందు గావ్ చలో కార్యక్రమం…

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవ కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారి మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు కెవి రంగా కిరణ్ గారి పిలుపుమేరకు ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పట్టణంలోని కమలాపురం గ్రామం నందుగావ్…

పాల్వంచలో గంజాయి పట్టివేత…

పాల్వంచ, ఫిబ్రవరి 8,2024 అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పాల్వంచ టౌన్ పోలీసులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్రకు చెందిన షేక్ రిజ్వాన్ అహ్మద్ సీలేరు నుండి గంజాయిని తరలించడానికి నిర్ణయించుకుని తన వద్ద ఉన్న బ్యాగులో 10 కేజీల గంజాయి ప్యాకెట్లను…

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల వాగ్దానం – ఆరు గ్యారంటీల అమలుకు ప్రణాళికలు – DCMS చైర్మన్ కొత్వాల

కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల వాగ్ధానాల్లో భాగంగా ఆరు గ్యారంటీల అమలుకు ప్రణాళికలు రూపొందించిందని DCMS చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. ఆరు గ్యారంటీల్లో ఇంటింటికి ఉచిత విద్యుత్ అమలుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టడాన్ని హర్షిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొత్వాల…

భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కీ అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రకటన పై హర్షం వ్యక్తం చేసిన పిడిశెట్టి రాజు

హుస్నాబాద్ నియోజకవర్గం కోహెడ మండలం ప్రధాని నరేంద్రమోడీ కీ కృతజ్ఞతలు తెలిపిన సామజిక కార్యకర్త, పివి సేవా సమితి అధ్యక్షులు పిడిశెట్టి రాజు భారతదేశ నూతన ఆర్థిక సంస్కరణల పితామాహుడు, అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు, భారత మాజీ…

జవహర్ నవోదయ విద్యాలయ IX & XI ప్రవేశ పరీక్ష (ఎంట్రెన్స్ ఎగ్జామ్) సిద్దిపేట జిల్లాలో ఉన్న (07) కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు – పోలీస్ కమిషనర్

పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ, ఐపీఎస్., మరియు అడిషనల్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ మేడమ్ తేదీ: 10-02-2024 నాడు జవహర్ నవోదయ విద్యాలయ IX & XI ప్రవేశ పరీక్ష, (ఎంట్రన్స్ టెస్ట్) సిద్దిపేట జిల్లాలో ఉన్న (07) కేంద్రాల వద్ద…

శ్రీ కషిమి కోటరామ్ జి ని పరామర్శించిన శ్రీకాకుళం నియోజకవర్గ టీడీపీ యువనాయకులు

శ్రీకాకుళం నగర కార్పొరేషన్ పరిధిలో గల స్థానిక రెల్ల వీది లో శ్రీ కషిమి కోట రామ్ జి గారి కాలు సర్జరీ జరిగింది అని తెలిసిన వెంటనే వారిని పరామర్శించిన శ్రీకాకుళం నియోజకవర్గం టీడీపీ యువ నాయకులు, మరియు ఉమ్మడి…

సోషల్ మీడియాలో వచ్చే షికార్లు, పుకార్లు నమ్మవద్దు – పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ, ఐపిఎస్ అధికారి

జిల్లాలో ప్రజలెవరు వదంతులను నమ్మవద్దు – పోలీస్ కమిషనర్ పిల్లలను ఎత్తుకుపోయే బీహార్ ఇతర రాష్ట్రాలకు చెందిన గ్యాంగ్ వారు ఎవ్వరూ జిల్లాలో ప్రవేశించలేదు ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ డాక్టర్ బి.అనురాధ. ఐపీఎస్ అధికారి మాట్లాడుతూ పిల్లలను ఎత్తుకుపోయే బీహార్…

ఇసుక అక్రమ రవాణా పై సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు

గజ్వేల్ : ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమంగా లారీ లో ఇసుక అక్రమ రవాణా చేస్తున్న డంపు చేస్తున్న లారీని పట్టుకున్న సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీసులు హైదరాబాద్ రోడ్ ప్రజ్ఞాపూర్ గ్రామ శివారులో TS 36TA 4536 గలదాని…

రేషన్ కార్డు ఉంటేనే ఉచిత కరెంట్…?

మొగుళ్ళపల్లి. : ఇంటింటికి వెళ్లి విద్యుత్ కనెక్షన్ల వివరాలు సేకరిస్తున్న ఏ డి ఈ శ్రీనివాసులు, ఏఈ అడ్డగట్ల ప్రమోద్ గృహలక్ష్మి పథకంలో భాగంగా నెలకు 200 యూనిట్ల ఉచిత కరెంట్ గ్యారంటీని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న నేపథ్యంలో మండలంలోని…

బావుల్లో పేలుతున్న మందుపాతరలు… – అన్-లైసెన్సుడు ట్రాక్టర్ల వీరంగం…

జయశంకర్ భూపాలపల్లి జిల్లా, మొగుళ్లపల్లి మండలంలో అన్-లైసెన్సుడు మందు పాతరల కొనసాగింపు విచ్చలవిడిగా సాగుతుంది. క్రషర్ ట్రాక్టర్ల ద్వారా బావుల్లో పూసల బాంబులు అమర్చి పేలుళ్లకు పాల్పడుతున్నారు. వారికి ఎలాంటి అనుమతులు లేకుండానే యతేచ్చగా దందా కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో సమీప…

స్రీ అభ్యున్నతికి ఓరుగల్లులో శోభ

వామపక్ష జాడ! కానరాదే ఏడ!!టి.జి. ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు డా,,చిర్ర రాజు గౌడ్ ప్రశ్నించే గొంతుక డాక్టర్ కందాల శోభారాణి ప్రధమ వర్ధంతి యాది సభలో టిజిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చిర్ర రాజు గౌడ్, కాకతీయ యూనివర్సిటీ టీచింగ్ విభాగం…

కాంగ్రెస్ ప్రభుత్వం తొలిసారి ప్రవేశపెట్టబోతున్న తొలి బడ్జెట్లో వికలాంగుల సంక్షేమానికి 300 కోట్లు కేటాయించాలని విజ్ఞప్తి

మునగాల బడ్జెట్లో వికలాంగులకు అధిక నిధులు కేటాయించాలని డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్కకు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ విజ్ఞప్తి బడ్జెట్లో వికలాంగులకు భరోసా కల్పించేలా నిధులు కేటాయించకుంటే బడ్జెట్ మంత్రి…

సింగరేణి జాబ్ మేళా అంబేద్కర్ మెమోరియల్ సెంటర్

హైదరాబాద్ రాష్ట్ర సచివాలయం సమీపంలోని అంబేద్కర్ మెమోరియల్ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన సింగరేణి జాబ్ మేళా కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి తో కలిసి పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భట్టి విక్రమార్క కామెంట్స్ తెలంగాణ రాష్ట్రానికి తలమానికమైన…

మొగుళ్ళపల్లి మండలంలోని గ్రామ పంచాయతీలు వెల వెల…! – స్పెషల్ ఆఫీసర్లు రారు… సిబ్బంది ఉండరు…

గత జనవరి నెల 31 తో గ్రామపంచాయతీ సర్పంచుల పాలన కాలం గడువు ముగిసిపోయింది. దీంతో ప్రత్యేక అధికారులను ఆయా గ్రామ పంచాయతీలకు కేటాయించారు. ఈ క్రమంలో స్పెషల్ ఆఫీసర్లు కాని రావడం లేదు. గ్రామపంచాయతీ సిబ్బంది కూడా ఉండడం లేదు.…

మొగుళ్ల పల్లి పీహెచ్సీలో ఏడు పోస్టుల ఖాళీలు

మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏడు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మహిళా సూపర్వైజర్ పోస్టులు రెండు, మేల్ సూపర్వైజర్ పోస్ట్ ఒకటి, మేల్ హెల్త్ అసిస్టెంట్ పోస్టులు మూడు, స్టాఫ్ నర్స్ పోస్ట్ ఒకటి ఖాళీలుగా ఉన్నాయి. ఈ ఖాళీ…

కాంగ్రెస్ పార్టీకి వెన్నుపూసగా లింగారావు! పార్టీ ఉనికి లేనప్పప్పుడే సింగిల్ విండో చైర్మన్ గా…

మొగుళ్లపల్లి రంగాపురం గ్రామానికి చెందిన పోలినేని లింగారావు కాంగ్రెస్ పార్టీకి వెన్నుపూసగా వ్యవహరించారు. మండలంలో పార్టీ ఉనికి లేనప్పుడు పిఎసిఎస్ చైర్మన్ గా తొమ్మిది సంవత్సరాలు కొనసాగారు. ఎన్,ఎస్,యు, ఐ తో రాజకీయ రంగ ప్రవేశం చేసిన ఆయన డిగ్రీలో వివిధ…

నల్గొండకు ఏ మొఖం పెట్టుకొని వస్తున్నావ్ కేసీఆర్,,..! – టీపీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్

నాగార్జున సాగర్ నుండి జగన్ కు నీళ్లు ఇచ్చినందుకా? పది ఏండ్లు అధికారంలో ఉండి కూడా SLBC నీటి కాలువను పూర్తి చేసి, నీళ్లు ఇవ్వనందుకా? మహాత్మా గాంధీ యూనివర్సిటీకి నిధులు ఇవ్వకుండా సమస్యల సుడిగుండంలో ఉంచినందుకా?అక్షరాన్ని మాత్రమే నమ్ముకుని హైదరాబాద్…

బీసీల పట్ల నాడు వివక్ష నేడు జ్యోతి పూలే పేరుతో కవిత కొత్త రాజకీయం – గౌడ్ బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి మార్క అనిల్ గౌడ్

10 సంవత్సరాల కేసిఆర్ పాలనలో బీసీలకు న్యాయం జరిగిందా కవిత గారు? తమరు అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో జ్యోతి పూలే విగ్రహాన్ని పెడితే ఎవరైనా వద్దన్నారా? దయచేసి జ్యోతి పూలే లాంటి మహాత్ముల పేరుతో రాజకీయాలు మానుకొని ఆత్మ విమర్శ చేసుకొని…

సైబర్ నేరాలు, ఆత్మ రక్షణ, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పై విద్యార్థినీ విద్యార్థులకు అవగాహన కార్యక్రమం…

విద్యార్థినీ విద్యార్థులకు మహిళల రక్షణకు ఉన్న చట్టాల గురించి సైబర్ నేరాల గురించి, గుడ్ టచ్ బ్యాడ్ టచ్, మరియు తదితర అంశాల గురించి అవగాహన కల్పించిన గజ్వేల్ ఏసిపి యం. రమేష్, గజ్వేల్ షీటీమ్ బృందం సింగన్నగూడ జిల్లా పరిషత్…

ప్రజా కార్మిక రైతు వ్యవసాయ కూలీల వ్యతిరేక విధానాలకు నిరసనగా 2024 ఫిబ్రవరి16న అఖిల భారత స్థాయిలో సమ్మె… గ్రామీణ బందు.

కొండపాక కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా కార్మిక రైతు వ్యవసాయ కూలీల వ్యతిరేక విధానాలకు నిరసనగా 2024 ఫిబ్రవరి16న అఖిల భారత స్థాయిలో కార్మికుల సమ్మె గ్రామీణ బందుకు పాల్గొంటామని తెలియజేస్తూ ఉమ్మడి కొండపాక మండల ఎంఈఓ శ్రీనివాసరెడ్డి మరియు…

GHMC లో అన్ని అంశాల పై సుదీర్ఘంగా సమీక్ష సమావేశం

హైదరాబాద్ ఫిబ్రవరి 07, 2024 GHMC లో అన్ని అంశాల పై సుదీర్ఘంగా సమీక్ష సమావేశం నిర్వహించామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ గారు. GHMC అభివృద్ధి పై ప్రభుత్వం సానుకూలంగా ఉంది. వచ్చే సమ్మర్ లో నీటి ఎద్ధడికి ఎలాంటి సమస్య…

ఘనంగా మాత రమాబాయి అంబేద్కర్ జయంతి వేడుకలు

హుస్నాబాద్ నియోజకవర్గం ఫిబ్రవరి 07,2024 ఘనంగా మాత రమాబాయి అంబేద్కర్ జయంతి వేడుకలు పలు సేవా కార్యక్రమాలు చేపట్టిన సామజిక కార్యకర్త, పీవీ సేవా సమితి అధ్యక్షులు పిడిశెట్టి రాజు. కోహెడ మండలం మండల కేంద్రంలో స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో బాబాసాహెబ్…

దేశవ్యాప్త సమ్మె – గ్రామీణభారత్ బంద్ ను జయప్రదం చేద్దాం… – సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు

(ఉమ్మడి కొండపాక 07-02-2024) బిజెపి కార్పొరేట్ మతతత్వ విధానాలను ఎంగడదాం… హమాలీ వెల్ఫేర్ బోర్డు సాధనకై ఐక్యంగా పోరాడుదాం! దేశవ్యాప్త సమ్మె – గ్రామీణభారత్ బంద్ ను జయప్రదం చేద్దాం… అమ్ముల బాలనర్సయ్య సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు. కేంద్ర బిజెపి…

కొండాపూర్ ఎనిమిదో బెటాలియన్ లో టిఎస్ఆర్టీసీ కానిస్టేబుల్ ల పాసింగ్ అవుట్ పెరేడ్

కొండాపూర్ ఎనిమిదో బెటాలియన్ లో టిఎస్ఆర్టీసీ కానిస్టేబుల్ ల పాసింగ్ అవుట్ పెరేడ్ ముఖ్య అతిథిగా హాజరైన రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ వీ.సీ. సజ్జనార్. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్టీసీ ఉన్నతాధికారులు…

వాహనదారుల పెండింగ్ చలాన్ రాయితీ తేదీ ఈనెల 15 వరకు పొడిగింపు… ఈ అవకాశం అందరూ వినియోగించుకోవాలి గజ్వేల్ ఏసిపి యం. రమేష్

వాహనదారుల పెండింగ్ చలాన్ రాయితీ తేదీ ఈనెల 15 వరకు రాష్ట్ర ప్రభుత్వం పొడిగించిన నేపథ్యంలో చివరి రోజు వరకు వాహనదారులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని గజ్వేల్ ఏసిపి యం. రమేష్ తెలియజేశారు. 15వ తేదీ తర్వాత స్పెషల్ డ్రైవ్ నిర్వహించి…

ప్రజాసేవలో ముందంజ…! –  ఎస్ఐ మాధవ్ గౌడ్ కు మొగుళ్ళపల్లి ప్రజల ప్రశంస

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ తీగల మాధవ్ గౌడ్ ను మండల ప్రజలు అభినందిస్తున్నారు. ఒకటవ తరగతి నుంచి ఇంటర్ వరకు గోదావరిఖనిలో విద్యనభ్యసించిన ఆయన ఎంబీఏ విద్యను హైద్రాబాదులో…

గత పది సంవత్సరాల నుండి నష్టపోయిన నిర్మాణ కార్మికులకు న్యాయం చేయాలి – వైరా ఎమ్మెల్యే మాలత్ రాందాస్ నాయక్

కేటీపీఎస్ ఆరవదశ లో నిర్మాణ కార్మికులుగా గత పది సంవత్సరాల నుండి నష్టపోయిన నిర్మాణ కార్మికులకు న్యాయం చేయాలని బుధవారం తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రిని వైరా ఎమ్మెల్యే మాలత్ రాందాస్ నాయక్ ఆధ్వర్యంలో పాల్వంచ కరకవాగుకు చెందిన బట్టు…

ప్రజా తీర్పును అపహాస్యం చేస్తున్న ప్రతిపక్షాలను ఏం చేయాలి? ప్రజలదే నిర్ణయం… – మార్క అనిల్ గౌడ్

ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని పడగొడతామంటూ మాట్లాడుతూ… ప్రజా తీర్పును అపహాస్యం చేస్తున్న ప్రతిపక్షాలను ఏం చేయాలి? ప్రజలదే నిర్ణయం… – హుస్నాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు – మార్క అనిల్ గౌడ్ హుస్నాబాద్ : గత ప్రభుత్వ పాలనకు వ్యతిరేకంగా కాంగ్రెస్…

విద్యార్థి దశనుండే లోకజ్ఞానం కలిగి ఉండాలి… – గజ్వేల్ ఏసిపి రమేష్

గజ్వేల్ మండల ప్రజా పరిషత్ స్కూల్లో విద్యార్థుల అభివృద్ధి అవగాహన సదస్సు…. విద్యార్థి దశనుండే లోకజ్ఞానం కలిగి ఉండాలి అని, విద్యార్థుల చదువు విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని గజ్వేల్ ఏసిపి రమేష్ అన్నారు. మంగళవారం గజ్వేల్ లో మండల ప్రజా…

విద్యుత్ మీటర్ రీడర్లకు సహకరించండి – ట్రాన్స్ కో ఏ ఈ అడ్డగట్ల ప్రమోద్

గ్రామం : మొగుళ్ళపల్లి గృహ జ్యోతి పథకం ద్వారా నెలకు 200 యూనిట్ల ఉచిత కరెంట్ పొందుటకు మండలంలోని విద్యుత్ వినియోగధారులు నేటి నుండి మీ గ్రామాలలో మీటర్ రీడింగ్ తీసేటువంటి స్పాట్ బిల్డర్స్ కు మీ యొక్క రేషన్ కార్డ్…

సీఎం రేవంత్ రెడ్డి గారికి బాల్క సుమన్ క్షమాపణలు చెప్పాలి – కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పోలినేని లింగారావు

సీఎం రేవంత్ రెడ్డిపై చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నామని, బేషరతుగా సీఎం రేవంత్ రెడ్డికి బాల్క సుమన్ బహిరంగ క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పోలినేని లింగారావు డిమాండ్ చేశారు. మంగళవారం…

మంత్రి కొండా సురేఖ చిత్రపటానికి అభిమానుల పాలాభిషేకం

యావత్ తెలంగాణలోనే ఏకైక టెక్నికల్ సెంటర్ కేంద్రంగా వరంగల్ —- ఫలించిన అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మశాఖ మంత్రి కొండా సురేఖ కృషి యావత్ తెలంగాణలోనే ఏకైక టెక్నికల్ సెంటర్ కేంద్రంగా వరంగల్ జిల్లాను ఎంపిక చేయడంలో అటవీ, పర్యావరణ దేవాదాయ…

పోలీస్ కమిషనర్ ను మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసిన నూతన ట్రాఫిక్ సిఐ M.మురళి

గజ్వేల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ (సీఐ)గా పదవీ బాధ్యతలు చేపట్టిన M.మురళి గజ్వేల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన M.మురళి ఈరోజు మర్యాదపూర్వకంగా పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ, ఐపీఎస్. అధికారిణిని కలసి పూల మొక్కను అందజేశారు. ఈ…

గజ్వేల్ నూతన ట్రాఫిక్ సీఐ గా పదవీ బాధ్యతలు చేపట్టిన మరిపాక మురళి

గజ్వేల్ నూతన ట్రాఫిక్ సీఐ (సర్కిల్ ఇన్స్పెక్టర్ ) గా పదవీ బాధ్యతలు స్వీకరించిన మరిపాక మురళి. గజ్వేల్ ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది కలసి నూతన భాద్యతలు చేపట్టిన ట్రాఫిక్ సిఐ కి పూల మొక్కను అందజేసి శుభాకాంక్షలుతెలియజేశారు. అనంతరం ట్రాఫిక్…

పలువురి కుటుంబ సభ్యులను పరామర్శించిన నకిరేకల్ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం.

1) నకిరేకల్ మండలం కడపర్తి గ్రామానికి చెందిన దుబ్బాక సోమిరెడ్డి అనారోగ్యంతో మరణించగా వారి మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. 2) అనారోగ్యంతో బాధపడుతు ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న నకిరేకల్ మండలం కడపర్తి గ్రామానికి చెందిన…

ఖమ్మంలో మంత్రి తుమ్మలను కలిసిన DCMS చైర్మన్ కొత్వాల

రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరావు ను ఉమ్మడి ఖమ్మం, భద్రాద్రి జిల్లాల కేంద్ర మార్కెటింగ్ సహకార సొసైటీ (DCMS) కు నూతనంగా చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన కొత్వాల శ్రీనివాసరావు మర్యాద పూర్వకంగా కలిశారు. మంగళవారం…

పాల్వంచ అయ్యప్ప దేవాలయంలో అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్ట…

పాల్వంచ అయ్యప్ప దేవాలయంలో అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్ట సందర్భంగా 2023 సంవత్సరంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న ఇప్పటి రెవెన్యూ శాఖా మంత్రి పొంగులేటి. శ్రీనివాసరెడ్డి తో ఇప్పటి DCMS చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు పాల్వంచ అయ్యప్ప దేవాలయంలో అయ్యప్ప స్వామి…

పాల్వంచ అయ్యప్ప స్వామి దేవాలయంలో వైభవంగా మొదటి వార్షికోత్సవం పూజలు – పూజల్లో పాల్గొన్న DCMS చైర్మన్ కొత్వాల

తెలంగాణ రాష్ట్రంలోనే పేరొందిన అయ్యప్ప దేవాలయంగా కీర్తింపబడుతున్న పాల్వంచ అయ్యప్ప స్వామి దేవాలయంలో విగ్రహ ప్రతిష్ట జరిగి సంవత్సరం అయినా సందర్భంగా మొదటి వార్షికోత్సవ ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. సోమవారం దేవాలయంలో ప్రధాన పూజారి మాధవన్ నంబుద్రి, పూజారి బృందావనం…

ఆపదలో ఉన్న గుర్తు వ్యక్తికి సహాయం చేసిన పాల్వంచ సీఐ, జర్నలిస్టులు…

పాల్వంచ ఫిబ్రవరి 4,2024 పాల్వంచ బస్టాండ్ లోని ఆవరణలో ఒక అనాధ, (గుర్తు తెలియని వ్యక్తి ) కింద పడిపోయి చేతికి అయినా తీవ్రమైన గాయాలతో పురుగులు పడి అర్ధనాథాలతో అరుపులు కేకలు పెడుతున్నాడు. బస్టాండ్ లో తోటి ప్రయాణికులు భయాందోళన…