Tag: ✍️ దాసరి శ్రీధర్

యాపిల్ స్కూల్ సేల్ ప్రారంభం… – భారీ డిస్కౌంట్లు…

ప్రముఖ టెక్ కంపెనీ యాపిల్ స్కూల్ సేల్ ప్రారంభమైంది. ఇందులో ఐప్యాడ్, మ్యాక్బుక్, ఐ మ్యాక్పై పెద్ద ఎత్తున డిస్కౌంట్ అందిస్తోంది. నిర్దిష్ట కొనుగోళ్లు చేసిన వారికి ఎయిర్పాడ్స్, యాపిల్ పెన్సిల్ ఉచితంగా ఇస్తోంది. విద్యార్థులు, తల్లిదండ్రుల కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చిన…

పరిగడుపున కొత్తిమీర నీళ్లు తాగుతున్నారా…?

కొత్తిమీర శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి, జీర్ణ సమస్యలను నయం చేయడానికి ఎన్నో ఏండ్ల నుంచి ఉపయోగిస్తున్నారు. అంతేకాకుండా దీన్ని ఆహార రుచిని పెంచడానికి కూడా ఉపయోగిస్తున్నారు. కొత్తిమీరలో విటమిన్లు, ఫైబర్, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇలాంటి కొత్తిమీర…

మనం – భగవంతుని దగ్గరి నుండి ఆశించ వలసినది ఏమిటీ…??

ప్రతి వ్యక్తీ అనుదినం ఈ మూడు కోరికలు ఆశిస్తే చాలు. ఈశ్వరారాధనలో స్వామిని అర్ధించవలసిన ఆకాంక్షను క్రింది శ్లోకంలో అమర్చి చెప్పారు మహాత్ములు. అనాయా సేన మరణం, వినా దైన్యేన జీవనమ్ | దేహాంతే తవ సాయుజ్యం దేహిమే పార్వతీపతే ||…

గుడ్ న్యూస్ అందించిన రైల్వే శాఖ

రైల్వే ఉద్యోగాల కోసం కోచింగ్ తీసుకుంటున్న అభ్యర్థులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ అందించింది. దేశవ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో 5,696 అసిస్టెంట్ లోకో పైలట్(ఏఎల్‌పి) పోస్టుల భర్తీకి రైల్వేశాఖ నోటిఫికేషన్ విడుదల చేయగా అందులో దక్షిణమధ్య రైల్వే పరిధిలో 1,364…

AP : ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు ఎప్పటినుంచి అంటే…

కూటమిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో బిజెపి జనసేన టిడిపి పార్టీలు మూకుమ్మడిగా కలిసి నిలబడి 164 సీట్లతో మంచి విజయాన్ని అందుకున్నాయి. దీంతో కూటమి విజయాన్ని అందుకుంది. అయితే కూటమి మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ఒక్కొక్క హామీని అమలు చేస్తామని తెలియజేశాయి.…

శ్రీ హరిహారేశ్వర్ ఆలయం – హరిహార్ – దవనగెరే, కర్నాటక

హొయసల నిర్మాణ స్తంభాలలో ఒకటి కర్ణాటకలోని హరిహర్ పట్టణంలోని హరిహరేశ్వరుని ఆలయం.ఈ దేవాలయం ఉన్న హరిహర్ అనే పట్టణం చారిత్రక ప్రాధాన్యతకు కూడా ప్రసిద్ధి చెందింది. విజయనగర సామ్రాజ్య కాలంలో ఇది ఒక ముఖ్యమైన కేంద్రంగా ఉంది మరియు అనేక ఇతర…

నేటి పంచాంగం – రాశి ఫలాలుజూన్ 14, 2024

ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః నేటి పంచాంగం విక్రమ సంవత్సరం: 2081 పింగళ శక సంవత్సరం: 1946 క్రోధి ఆయనం: ఉత్తరాయణం ఋతువు: గ్రీష్మ మాసం: జ్యేష్ఠ పక్షం: శుక్ల –…

జ‌ప‌మాల‌లో 108 పూస‌లే ఎందుకుంటాయి…?

జ‌ప‌మాల ప్రాముఖ్య‌త అంద‌రికీ తెలిసిందే.హిందూ ధ‌ర్మంలో పూజ‌ల స‌మ‌యంలో, శ్లోకాలు, మంత్రాలు చ‌దివేట‌ప్పుడు జ‌ప‌మాల‌ను ఉప‌యోగిస్తుంటారు. ఇందులో 108 పూస‌లుంటాయి. ఇంత‌కూ జ‌ప‌మాల‌లో 108 పూస‌లే ఎందుకుంటాయి అని ఎప్పుడైనా ఆలోచించారా? దాని వెన‌క కొన్ని ఆస‌క్తిక‌ర క‌థ‌నాలు ప్ర‌చారంలో ఉన్నాయి.…

రామ లక్ష్మణ ద్వాదశి

ఈ రోజు జ్యేష్ఠశుద్ధ ద్వాదశి 🪷రామలక్ష్మణ ద్వాదశి ,🪷చంపక ద్వాదశి ,🪷ఆదిశంకర కైలాస గమనం…!! జ్యేష్ఠ మాసంలోని పన్నెండవ రోజున రామ లక్ష్మణ ద్వాదశి జరుపుకుంటారు. 🌸 అది నిర్జల ఏకాదశి తర్వాతి రోజు. 🪷హిందూ పురాణాలలో చెప్పబడినట్లుగా, రామ లక్ష్మణ…

చరిత్రలో ఈరోజు… జూన్ 18…

సంఘటనలు 618: లీ యువాన్ (566 నుంచి 25 జూన్ 635 వరకు) టాంగ్ వంశం చైనాను 300 సంవత్సరాలు పాలించటానికి పునాది వేశాడు. ఇతడే ఈ వంశంలో (ఎంపరర్ గవోజు ఆఫ్ టాంగ్ 618 నుంచి 626 వరకు) మొదటి…

నేటి పంచాంగం – రాశి ఫలాలుజూన్ 18, 2024

ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః నేటి పంచాంగం విక్రమ సంవత్సరం: 2081 పింగళ శక సంవత్సరం: 1946 క్రోధి ఆయనం: ఉత్తరాయణం ఋతువు: గ్రీష్మ మాసం: జ్యేష్ఠ పక్షం: శుక్ల –…

TG : ఈ సంవత్సరం ఖైరతాబాద్ లో 70 అడుగుల వినాయకుడు

ఖైరతాబాద్ వినాయక విగ్రహం ఏర్పాటుకు నిర్వాహకులు నేడు (సోమవారం) కర్రపూజ చేశారు. ఈ ఏడాది 70 అడుగుల మట్టి విగ్రహం తయారు చేయనున్నట్లు ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు. కర్రపూజ అనంతరం ఆయన మాట్లాడారు. ‘ఖైరతాబాద్లో పర్యావరణహిత విగ్రహం ఏర్పాటు చేస్తాం.…

AP : కారును ఢీకొట్టిన పెద్ద పులి

నెల్లూరు-ముంబై హైవేపై ప్రయాణిస్తున్న కారును పెద్ద పులి ఢీకొట్టింది. బద్వేలుకు చెందిన ఐదుగురు కారులో వెళ్తుండగా నెల్లూరు జిల్లా కదిరినాయుడుపల్లె సమీపంలో ఈ ఘటన జరిగింది. కారు ముందు భాగం ధ్వంసం కాగా, పులి కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. కాసేపటికి అది…

ఎయిర్ ఇండియా ఆహారంలో బ్లేడ్!

బెంగళూరు-శాన్ఫ్రాన్సిస్కో ఎయిర్ ఇండియా విమానంలో ఓ ప్రయాణికుడికి అందించిన ఆహారంలో బ్లేడ్ రావడం చర్చనీయాంశమైంది. ఆహారం నములుతూ ఉండగా నోటికి తగలడంతో బ్లేడ్ ను గుర్తించానని, త్రుటిలో ప్రమాదం తప్పినట్లు బాధితుడు తెలిపారు. ఒకవేళ ఇదే బ్లేడ్ పిల్లల ఆహారంలో వచ్చి…

పోక్సో కేసులో CID విచారణకు హాజరైన యడియూరప్ప

కర్ణాటక మాజీ సీఎం, BJP సీనియర్ నేత యడియూరప్ప పోక్సో కేసులో CID విచారణకు హాజరయ్యారు. ఆయనను అరెస్ట్ చేయవద్దని కర్ణాటక హైకోర్టు గత శుక్రవారం CIDని ఆదేశించిన నేపథ్యంలో తాజాగా విచారణకు వెళ్లారు. యడియూరప్ప సీఎంగా ఉండగా సహాయం కోసం…

చుక్కలు చూపిస్తున్న టమాటా ధర…

దేశ వ్యాప్తంగా అన్ని రకాల కూరగాయల ధరలు కొండెక్కి కూర్చున్నాయి. టమాటా ధరలైతే కొనుగోలుదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. దిగుబడులు తగ్గి మార్కెట్లో సరిపడినంత స్టాక్ లేకపోవడంతో కిలో రూ.100కు చేరువలో ఉన్నాయి. ప్రస్తుతం దేశంలోని కొన్ని ప్రాంతాల్లో కేజీ రూ.80 వరకు…

నేడు జ్యేష్ఠ శుక్ల ఏకాదశి(నిర్జల ఏకాదశి )

🌿జ్యేష్ఠ మాసంలో శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని నిర్జలైకాదశి అంటారు (జలం లేని ఏకాదశి), అనగా ఈరోజు నీళ్లు కూడా తాగకుండా ఉపవాసం ఉండాలి అని అర్థము. 🌸నిర్జల ఏకాదశి నాడు ఉపవాసం ఉన్నవాడు, దానం చేసిన వాడు, హరి పూజ…

చరిత్రలో ఈరోజు… జూన్ 17…

సంఘటనలు 1775: ఆమెరికన్ రివల్యూషన్ వార్. బోస్టన్ బయట వున్న బంకర్ హిల్ ని, బ్రిటిష్ సైన్యం స్వాధీనం చేసుకుంది. 1789: ఫ్రెంచి రివల్యూషన్. ఫ్రాన్స్ లోని మూడవ ఎస్టేట్ (సామాన్య జనం) తమంతట తామే, నేషనల్ అసెంబ్లీ గా ప్రకటించుకున్నారు.…

నేటి పంచాంగం – రాశి ఫలాలుజూన్ 17, 2024

ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః నేటి పంచాంగం విక్రమ సంవత్సరం: 2081 పింగళ శక సంవత్సరం: 1946 క్రోధి ఆయనం: ఉత్తరాయణం ఋతువు: గ్రీష్మ మాసం: జ్యేష్ఠ పక్షం: శుక్ల –…

AP : త్వరలో కొత్త ఐటీ పాలసీ – లోకేశ్

ఆంధ్రప్రదేశ్ మంత్రులు తమ శాఖల వారీగా సమీక్షలు చేస్తున్నారు. ఈ క్రమంలో మంత్రి నారా లోకేశ్ తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ శాఖపై అధికారులతో రివ్యూ చేశారు. రాష్ట్రంలో త్వరలో కొత్త ఐటీ పాలసీ తీసుకొస్తామని లోకేశ్ ప్రకటించారు. విశాఖపట్టణాన్ని ఐటీ…

TG : హోంగార్డుల నియామకాలపై  సీఎం కీలక ఆదేశాలు

వర్షాకాలంలో అత్యవసర పరిస్థితుల్లో స్పందించేలా చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడంతోపాటు.. ట్రాఫిక్ పోలీసులు ప్రత్యక్షంగా రోడ్లపై ఉండాలన్నారు. సిబ్బంది కొరత లేకుండా హోంగార్డుల నియామకం చేపట్టాలన్నారు. ఎఫ్ఎం రేడియో ద్వారా ట్రాఫిక్ అలర్ట్స్…

AP : ఈనెల19 న అసెంబ్లీ సమావేశాలు మొదలు…

ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వానికి సంబంధించిన పనులు వేగంగా సాగుతున్నాయి. 13న సచివాలయంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించారు. 14న మంత్రులకు శాఖలు కేటాయించారు. ఈ నెల 18న మంత్రి మండలి తొలి సమావేశం జరపాలని, 19వ తేదీ నుంచే అసెంబ్లీ…

తిరుమల సమాచారం14-జూన్-2024శుక్రవారం

ఓం నమో వేంకటేశాయ తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ నిన్న 13-06-2024 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 61,499 మంది… స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. 33,384 మంది… నిన్న స్వామివారి హుండీ ఆదాయం 3.04 కోట్లు ……

కర్మ ఫలం ఒదిలించుకోతరం కానిది జాగ్రత్తా !!!

ఓం నమః శివాయ కర్ణుడి రథచక్రం భూమిలో ఇరుక్కుపోవడంతో రథం దిగి దాన్ని సరిచేయడం ప్రారంభించాడు. ఆ సమయంలో అతడు ఆయుధాలు లేకుండా ఉన్నాడు… శ్రీకృష్ణుడు వెంటనే కర్ణుని బాణంతో చంపమని అర్జునుని ఆదేశించాడు. భగవంతుని ఆజ్ఞను పాటించిన అర్జునుడు కర్ణుని…

వేమన పద్యాలు – తాత్పర్యములు

ఎద్దుమొద్దు కేల యిల వేదశాస్త్రముల్ముద్దునాతి కేల ముసలి మగడుచల్ది మిగుల నిల్లు సంసార మేలరావిశ్వదాభిరామ వినురవేమా ! తాత్పర్యము : వేదశాస్త్రవిద్యలు ఎద్దునకు అనవసరము.యువతికి ముదుసలి మొగుడు అనవసరము కదా !చల్ది అన్నం మిగలని ఇల్లు సంసారుల కొంప అని పిలవబడదు.…

నేటి పంచాంగం – రాశి ఫలాలుజూన్ 14, 2024

ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః నేటి పంచాంగం విక్రమ సంవత్సరం: 2081 పింగళ శక సంవత్సరం: 1946 క్రోధి ఆయనం: ఉత్తరాయణం ఋతువు: గ్రీష్మ మాసం: జ్యేష్ఠ పక్షం: శుక్ల –…

భోజనం చేసేటప్పుడు పాటించవలసిన నియమాలు

1. భోజనానికి ముందు, తరువాత తప్పక కాళ్ళు, చేతులు కడుక్కోవాలి. తడికాళ్ళను తుడుచుకుని భోజనానికి కూర్చోవాలి. 2. తూర్పు, ఉత్తరం వైపు కూర్చుని భోజనం చేయడం మంచిది. 3. ఆహార పదార్థాలు (కూర, పప్పు, పచ్చళ్ళు, మొ.) తినే పళ్ళానికి తాకించరాదు.…

చరిత్రలో ఈరోజు…జూన్ 13…

సంఘటనలు 1974: ప్రపంచ కప్ ఫుట్‌బాల్ పోటీలు పశ్చిమ జర్మనీలో ప్రారంభమయ్యాయి. 1982: ప్రపంచ కప్ ఫుట్‌బాల్ పోటీలు స్పెయిన్ లో ప్రారంభమయ్యాయి. మరణాలు 1719: రఫీయుల్ దర్జత్, భారతదేశపు 10వ మొఘల్ చక్రవర్తి. (జ.1699) 1962: కప్పగల్లు సంజీవమూర్తి, ఉపాధ్యాయుడు,…

నేటి పంచాంగం – రాశి ఫలాలుజూన్ 13, 2024

ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః నేటి పంచాంగం విక్రమ సంవత్సరం: 2081 పింగళ శక సంవత్సరం: 1946 క్రోధి ఆయనం: ఉత్తరాయణం ఋతువు: గ్రీష్మ మాసం: జ్యేష్ఠ పక్షం: శుక్ల –…

తిరుమల సమాచారం13-జూన్-2024బుధవారం

ఓం నమో వేంకటేశాయ తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ నిన్న 12-06-2024 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 75,068 మంది… స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. 33,372 మంది… నిన్న స్వామివారి హుండీ ఆదాయం 3.48 కోట్లు ……

జియో, ఎయిర్టెల్ యూజర్లకు బిగ్ షాక్..లక్షల్లో సిమ్ కార్డులు బ్లాక్!

ఆన్ లైన్ లో మోసాలు అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. మొబైల్ బ్యాండ్లను మూసివేయాలని టెలికాం కంపెనీలను ప్రభుత్వం ఆదేశించింది. లక్షలాది సిమ్ కార్డులను రీవెరిఫై చేయాలని టెలికాం కంపెనీలను ప్రభుత్వం ఆదేశించింది. ఈ యాక్షన్ ప్లాన్ కింద దాదాపు 18…

తమన్నా రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

జీవితం డబ్బుతోనే ముడిపడి ఉందనడానికి తమన్నా జీవితమే నిదర్శనం. తమన్నా తన క్రేజ్ను పారితోషికం రూపంలో వాడుకున్నారనే టాక్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. జైలర్ చిత్రం కోసం రూ.3 కోట్లు పారితోషికం పుచ్చుకున్నట్లు సమాచారం. అరణ్మణై 4 (తెలుగులో…

హీరో- హార్లే భాగస్వామ్యంలో మరిన్ని మోటార్ సైకిల్స్

దేశీయ ద్విచక్ర వాహన దిగ్గజం హీరో మోటోకార్ప్, అమెరికాకు చెందిన హార్లే డేవిడ్సన్ భాగస్వామ్యంలో మరిన్ని మోడళ్లు దేశానికి రానున్నాయి. ఇప్పటికే ఈ రెండూ కలిసి తీసుకొచ్చిన ఎక్స్-440 మోటారైకిల్ కు మంచి ఆదరణ దక్కడంతో మరిన్ని మోడళ్లు తీసుకురావాలని ఇరు…

నెతన్యాహుపై అరెస్టు వారెంట్ కోరిన ఐసీసీ ప్రాసిక్యూటర్

ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సహా పలువురు నేతలు, హమాస్ నాయకులపై అరెస్టు వారెంట్ జారీ చేయాలని ఐసీసీ చీఫ్ ప్రాసిక్యూటర్ కోరారు. గాజా స్ట్రిప్, ఇజ్రాయెల్లో యుద్ధ నేరాలు.. మానవత్వానికి వ్యతిరేకంగా జరిగిన నేరాలకు నెతన్యాహు, రక్షణ మంత్రి యోవ్…

ఆప్ విదేశీ నిధుల సేకరణలో పలు అవకతవకలు – ఈడీ

ఆమ్ ఆద్మీ పార్టీ 2014 నుంచి 2022 వరకు రూ.7.08 కోట్ల విదేశీ నిధులను పొందిందని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆరోపించింది. విదేశీ విరాళాల నియంత్రణ చట్టం, ఇండియన్ పీనల్ కోడ్లను ఆప్ ఉల్లంఘించిందని అధికారులు కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు తెలియజేశారు.…

గుండెకు హాని కలిగించే ఆహారాలు

గుండె జబ్బులు ప్రపంచవ్యాప్తంగా మరణాలకు ప్రధాన కారణాల్లో ఒకటి. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడానికి ఆరోగ్యకరమైన ఆహారం తినడం చాలా ముఖ్యం. కొన్ని ఆహారాలు గుండెకు హానికరం మరియు గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయి. గుండె మన శరీరంలోని అత్యంత ముఖ్యమైన…

మంచి నిద్ర కు – మంచి చిట్కాలు

నిద్రలేమి అనేది నేడు చాలా మందిలో పెరుగుతున్న ఆందోళన. స్మార్ట్‌ఫోన్‌లు పావు వంతు నిద్రను లాగేసుకుంటే.., సోషల్ మీడియా సగం నిద్రను గుంజేసుకుంది. ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌ల రాకతో కలత నిద్ర కలవరపెడుతున్నది. ఇలా నిద్రలేమి అనేక ఆరోగ్య సమస్యలకు దారి తీస్తోంది.…

మోసపోయానంటున్న ఈషా

కాస్త పేరున్న హీరోలతో నటిస్తున్న హీరోయిన్స్ కి సెకండ్ హీరోయిన్ ఛాన్స్ వస్తే పెద్దగా లెక్క చెయ్యరు. కానీ స్టార్ హీరో సినిమాలో సెకండ్ హీరోయిన్ గా అవకాశం వస్తే మాత్రం వదులుకోరు. అలా చాలామంది హీరోయిన్స్ స్టార్ హీరోల సినిమాల్లో…

అల్లు అర్జున్ సంచలన నిర్ణయం.. నిజమేనా..?

మెగ కుటుంబం అంటే అటు సినీ ఇండస్ట్రీలో రాజకీయాలలో బాగానే పేరు ఉంది. మెగా కుటుంబం అనగానే రామ్ చరణ్ ,పవన్ కళ్యాణ్, చిరంజీవి, నాగబాబు , తేజ్ ఇతర హీరోలు సైతం వస్తారు. మెగా ఫ్యామిలీ అంటే అందరినీ కూడా…

అక్కడి ప్రజలు చెప్పుల్లేకుండానే నడుస్తారు..!

బయటకు అడుగుపెట్టాలంటే చెప్పులు ఉండాల్సిందే. వాకింగ్ చేస్తున్నప్పుడు, దగ్గర్లోని షాపుకు వెళ్లాలంటే చెప్పుల్లేకుండా అడుగువేయం. కానీ ఆస్ట్రేలియన్, న్యూజిలాండ్ లోని ప్రజలు అలానే రోడ్లపై తిరుగుతారు. చిన్న పనులకు బయటికి వెళ్లడం దగ్గర నుంచి ప్లే గ్రౌండ్లు, పబ్లు వెళ్లడం వరకు…

తెలంగాణ సీపీగెట్ నోటిఫికేషన్ వచ్చేసింది..!

తెలంగాణలోని యూనివర్సిటీల్లో సంప్రదాయ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పీజీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (సీపీగెట్)కు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన విద్యార్థులు ఈ నెల 18 నుంచి జూన్ 17వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చు. రూ.500 ఆలస్య రుసుంతో జూన్ 25…

10 రోజులు ముందుగానే రుతుపవనాలు..!

తెలంగాణకు గుడ్ న్యూస్ చెప్పింది వాతావరణ శాఖ. ప్రతిసారి జూన్ 1న రానున్న రుతుపవనాలు.. ఈసారి 10రోజులు ముందుగా రానున్నట్లు అధికారులు తెలిపారు. ఇక రానున్న నాలుగు రోజులు రాష్ట్రంలో మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఉరుములు మెరుపులతో గురువారం కొన్నిచోట్ల…

భవనాల స్వాధీనానికి సీఎం ఆదేశం

తెలంగాణ సచివాలయంలో అధికారులతో సీఎం రేవంత్రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎం మాట్లాడుతూ.. రెండు రాష్ట్రాల సయోధ్యతో ఉద్యోగుల బదిలీ సమస్యను పరిష్కరించాలని పేర్కొన్నారు. పీటముడి అంశాలపై రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేలా కార్యాచరణ ఉండాలని చెప్పారు. జూన్ 2…

కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు కన్నుమూత

కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, గుజరాత్ మాజీ గవర్నర్ కమలా బెనివాల్(97) కన్నుమూశారు. కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. బుధవారం జైపూర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గుజరాత్ తో పాటు త్రిపుర, మిజోరం రాష్ట్రాలకు కూడా కమలా…

OTTలోకి రాబోతున్న సూపర్ హిట్ మూవీ ‘ది గోట్ లైఫ్’

మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ఆడుజీవితం (ది గోట్ లైఫ్) సినిమా ఓటీటీలోకి రానుంది. ఈ నెల 10 లేదా 26వ తేదీ నుంచి డిస్నీ + హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. త్వరలోనే మేకర్స్…

ఐపీఎల్-2024లో బెస్ట్ క్యాచ్!

లక్నోతో నిన్న జరిగిన మ్యాచులో కేకేఆర్ ఆటగాడు రమణ్ దీప్ అద్భుతమైన క్యాచ్ అందుకున్నారు. స్టార్క్ బౌలింగ్లో అర్షిన్ కులకర్ణి గాల్లోకి ఆడిన బంతిని రమణ్ దీప్ చాలా దూరం పరిగెత్తి రెండు చేతులలో పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్…

పాక్ ఘోరం.. 13 ఏళ్ల బాలికతో 70 ఏళ్ల వృద్ధుడి పెళ్లి

పాకిస్థాన్లో దారుణం జరిగింది. ఖైబర్ పుంఖ్వా ప్రావిన్స్లోని స్వాత్ లోయలో 13 ఏళ్ల బాలికను 70 ఏళ్ల వృద్ధుడు పెళ్లి చేసుకున్నాడు. దీంతో బాలిక తండ్రి, ఆ వృద్ధుడితోపాటు వివాహాన్ని జరిపించిన అధికారి, సాక్షులను కూడా పోలీసులు అరెస్టు చేశారు. మైనర్…

TG : ఇప్పుడు తెలంగాణను చూస్తే బాదైతుంది… జగిత్యాల రోడ్ షో లో KCR

కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను ఇప్పుడు చూస్తుంటే బాధ కలుగుతోందని మాజీ CM కేసీఆర్ అన్నారు. జగిత్యాల రోడ్ షో లో ఆయన మాట్లాడారు. ‘కాంగ్రెస్ పార్టీ ప్రజలను మభ్య పెట్టి అధికారంలోకి వచ్చింది. బీఆర్ఎస్ ఎంపీలు గెలిచినా ఉపయోగం ఉండదని దుష్ప్రచారం…

AP : ఇద్దరు సీఎంలూ టీడీపీ యూనివర్సిటీ నుంచి వచ్చినోళ్లే: లోకేశ్

తెలుగు ప్రజలు ఎక్కడున్నా అన్ని రంగాల్లో ముందుడాలనేది తెలుగుదేశం లక్ష్యమని నారా లోకేశ్ అన్నారు. గతంలో ఎంతో మందిని ప్రోత్సహించి పైకి తీసుకొచ్చామని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రులైన ఇద్దరూ.. తెలుగుదేశం యూనివర్సిటీ నుంచి వచ్చిన వాళ్లేనని వ్యాఖ్యానించారు. తెలుగోళ్లు అనే…

గ్రామీణ వైద్యులకు కృతజ్ఞతలు తెలిపిన బండి సంజయ్

కరీంనగర్ లోని స్థానిక రాజశ్రీ గార్డెన్ లో నిర్వహించిన గ్రామీణ ప్రాంత వైద్యుల ఆత్మీయ సమావేశానికి కరీంనగర్ పార్లమెంట్ బిజెపి అభ్యర్థి బండి సంజయ్ ఆదివారం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్ఎంపీలు, పీఎంపీ వైద్యులంతా నాకు మద్దతు తెలపడం…

TG : బీజేపీ – బీఆర్ఎస్ ఒక్కటేనని కాంగ్రెస్ ఆరోపణను ఖండించిన హరీశ్ రావు

బీజేపీ – బీఆర్ఎస్ ఒక్కటేనని కాంగ్రెస్ నేతలు చేస్తోన్న ఆరోపణలను మాజీ మంత్రి హరీశ్ రావు ఖండించారు. కమలం పార్టీతో స్నేహం ఉంటే ఎమ్మెల్సీ కవిత ఎందుకు జైలుకు వెళ్తారని ప్రశ్నించారు. ఆ పార్టీపై తాము నిరంతర పోరాటం చేస్తామన్నారు. తాము…

సచిన్ ఇంటి నిర్మాణంతో పెద్ద శబ్దాలు: పక్కింటి వ్యక్తి

ముంబైలోని సచిన్ టెండూల్కర్ ఇంట్లో నుంచి పెద్ద శబ్దాలు వస్తున్నాయంటూ పక్కింటి వ్యక్తి ట్వీట్ చేశారు. ‘ఇంటి నిర్మాణ పనులతో వచ్చే శబ్దాలు ఇబ్బందిగా ఉన్నాయి. రాత్రి 9 అయినా ఆగడం లేదు. సమయాన్ని ఫాలో అవ్వమని కార్మికులకు చెప్పండి’ అంటూ…

తమిళ స్టార్ హీరో తో నటించే ఛాన్స్ దక్కించుకుంటున్న శ్రీలీల?

యువ హీరోలతో పాటు సీనియర్ హీరోల సినిమాల్లోనూ శ్రీలీల అవకాశాలు దక్కించుకుంటున్నారు. తాజాగా ఆమెకు తమిళ స్టార్ హీరో అజిత్ తో నటించే ఛాన్స్ వచ్చినట్లు సమాచారం. అధిక్ రవిచంద్రన్ తెరకెక్కిస్తోన్న ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ మూవీలో ఆమె హీరోయిన్గా నటించనుందట.…