Tag: ✍️ దాసరి శ్రీధర్

ఎలక్టోరల్ బాండ్ల ద్వారా విరాళాలు పొందని పార్టీలివే!

ఎలక్టోరల్ బాండ్ల ద్వారా దేశంలోని అనేక పార్టీలు రూ. వేల కోట్ల విరాళాన్ని పొందగా, కొన్ని ప్రముఖ పార్టీలకు ఒక్క రూపాయీ అందలేదు. CPM, CPI, మాయావతి నేతృత్వంలోని BSP, మేఘాలయలోని అధికార నేషనల్ పీపుల్ పార్టీ, AIMIM, మహరాష్ట్ర నవ…

వచ్చే నెల టీవీలో రానున్న ‘గుంటూరు కారం’

సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా తెరకెక్కిన ‘గుంటూరు కారం’ మూవీ టీవీల్లోకి వచ్చేస్తోంది. వచ్చే నెల 9న జెమిని టీవీలో ఈ సినిమా ప్రసారం కానుంది. ఇందుకు సంబంధించిన ప్రోమోను జెమిని టీవీలో రిలీజ్ చేశారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన…

TG : అటవీశాఖలో ఖాళీగా ఉన్న పోస్టులు!

రాష్ట్ర అటవీశాఖలో 2,108 పోస్టులు ఖాళీగా ఉన్నాయని అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. మొత్తం 6,860 పోస్టులకు 4,752 మంది సిబ్బందే ఉన్నట్లు తెలిపారు. ఉన్నవారిలో కొందరు ఇతర శాఖలకు డిప్యుటేషన్ పై వెళ్లాల్సిన పరిస్థితి ఉందని CM రేవంత్ కు…

TG : సైబర్ క్రైమ్ మోసాలు… గంటలోపు ఫోన్ చేస్తే రీకవరీకి చర్యలు – ADG శిఖాగోయల్

సైబర్ మోసానికి గురైన బాధితుల ఖాతాల్లోకి తిరిగి డబ్బులు జమ చేసేలా ADG శిఖాగోయల్ ఆధ్వర్యంలో పోలీసులు చర్యలు చేపట్టారు మోసపోయిన బాధితులు గంటలోపు 1930కు ఫోన్ చేసి ఫిర్యాదు చేస్తే.. డబ్బు బదిలీ కాకుండా ఫ్రీజ్ చేస్తారు. ఫిర్యాదు చేసిన…

ఇన్ స్టాలోనూ చరిత్ర సృష్టించిన రాయల్ ఛాలెంజర్స్

WPL-2024 ట్రోఫీని గెలిచి సత్తాచాటిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఇన్ స్టాలోనూ చరిత్ర సృష్టించింది. ఉమెన్స్ జట్టుకు అభినందనలు తెలియజేస్తూ RCB తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో విక్టరీ ఫొటోను పోస్ట్ చేసింది. ఈ పోస్టుకు కేవలం 9 నిమిషాల్లోనే 10…

పొలిటికల్ రీఎంట్రీకి సిద్దమవుతున్న తమిళిసై

తెలంగాణ గవర్నర్ పదవికి తమిళసై రాజీనామా చేసి పొలిటికల్ రీఎంట్రీకి సిద్ధమవుతున్నారు. ఈమె 2009లో చెన్నై నార్త్, 2019లో తూత్తుకూడి నుంచి BJP తరఫున ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అలాగే మూడు సార్లు అసెంబ్లీ బరిలో నిలిచినా గెలుపు దక్కలేదు.…

AP : వచ్చే ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేస్తా – పవన్ కళ్యాణ్

వచ్చే ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేస్తానని ప్రకటించిన పవన్ కళ్యాణ్.. వచ్చే వారం నియోజకవర్గంలో పర్యటిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. 3 మండలాలు, 2 మున్సిపాలిటీలకు చెందిన టీడీపీ-జనసేన-బీజేపీ నేతలతో సమావేశం కానున్నట్లు పేర్కొన్నాయి. ఈ సందర్భంగా పలువురు కీలక…

మరోసారి మా విజయం ఖాయం… – మోదీ

తెలంగాణలో BJP ప్రభంజనంలో కాంగ్రెస్, BRS కొట్టుకుపోతాయని PM మోదీ అన్నారు. ‘రాష్ట్రంలో BJPకి ప్రజల మద్దతు రోజురోజుకూ పెరుగుతోంది. భారత్ అభివృద్ధి చెందితే తెలంగాణ కూడా అభివృద్ధి చెందుతుంది. పదేళ్లలో రాష్ట్రానికి రూ.వేల కోట్లు కేటాయించాం. వికసిత్ భారత్ కోసం…

MrX సినిమా కోసం ఊహించని విధంగా మారిన తమిళ స్టార్ హీరో

తమిళ స్టార్ హీరో ఆర్య తన శరీరాకృతిని ఊహించని విధంగా మార్చుకున్నారు. గతంలో అంతగా ఫిట్గా లేని ఆర్య.. ఇప్పుడు కండలు తిరిగిన దేహంతో ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మను ఆనంద్ దర్శకత్వంలో తాను నటించే MrX…

శ్రీవారి నిజపాద దర్శనం

వేంకటేశ్వరుడ్ని కలియుగ దైవంగా భావిస్తారు. ఆయన నివసించే తిరుమల కలియుగ వైకుంఠంగా తలపోస్తారు. ఆయన్ను దర్శనం చేసుకోడం అంటే దాదాపు ఆ మహావిష్ణువు దర్శనం చేసుకోడంతో సమానం అనుకుంటారు. ఆ మహామూర్తిని ఆమూలాగ్రం చూడ్డం అంటే, ఇక ఈ జన్మకు కావల్సింది…

ఏడాదిలో వచ్చే ఏకాదశులు… – ఉపవాస చేస్తే వచ్చే ఫలితాలు

మన భారతీయ సనాతన ధర్మ (హిందూ) సాంప్రదాయములో కాలానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందు కర్మానుష్ఠానం కోసం కొన్ని పర్వములను నిర్ణయించారు మన పెద్దలు. ఆ పర్వములను కూడా తిథుల ప్రకారంగా నిర్ణయించడం జరిగింది. ఆ తిథులలో ముఖ్యమైనది “ఏకాదశి తిథి.”…

చరిత్రలో ఈరోజు…మార్చి 18…

సంఘటనలు 1922: మహత్మా గాంధీ శాసనోల్లంఘన ఉద్యమం చేసినందుకు 6 సంవత్సరముల జైలు శిక్ష విధించబడ్డాడు. 1965: అలెక్షీ లియనోవ్ అనే రోదసీ యాత్రికుడు తన అంతరిక్ష నౌక వోస్కోడ్ 2 నుండి 12 నిముషాలు బయటకు వచ్చి అంతరిక్షంలో నడిచిన…

నేటి పంచాంగం – రాశి ఫలాలు మార్చి 18, 2024

ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః నేటి పంచాంగం విక్రమ సంవత్సరం: 2080 నల శక సంవత్సరం: 1945 శోభకృత్ ఆయనం: ఉత్తరాయణం ఋతువు: శిశిర మాసం: ఫాల్గుణ పక్షం: శుక్ల –…

తిరుమల సమాచారం 18-మార్చి-2024 సోమవారం

ఓం నమో వేంకటేశాయ ◼️తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ ◼️నిన్న 17-03-2024 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 83,825 మంది… ◼️ స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. 25,690 మంది… ◼️ నిన్న స్వామివారి హుండీ ఆదాయం 4.57…

నేటి పంచాంగం – రాశి ఫలాలు మార్చి 13, 2024

ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః నేటి పంచాంగం విక్రమ సంవత్సరం: 2080 నల శక సంవత్సరం: 1945 శోభకృత్ ఆయనం: ఉత్తరాయణం ఋతువు: శిశిర మాసం: పాల్గుణ పక్షం: శుక్ల –…

చరిత్రలో ఈరోజు…మార్చి 13…

సంఘటనలు 1940: భారత స్వాతంత్ర్యోద్యమము: 1940 మార్చి 13 తారీకున, ఉధమ్ సింగ్, అమృతసర్ మారణ కాండకు (జలియన్‌వాలా బాగ్) బాధ్యుడిగా పరిగణింపబడిన మైకేల్ ఓ డైయర్ ని, లండన్ లో, కాల్చి చంపాడు. 1955: నేపాల్ రాజుగా మహేంద్ర అధికారం…

తిరుమల సమాచారం 13-మార్చి-2024 బుధవారం

ఓం నమో వేంకటేశాయ ◼️ తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ ◼️ నిన్న 12-03-2024 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 60,110 మంది… ◼️ స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. 21,445 మంది… ◼️ నిన్న స్వామివారి హుండీ…

మహనీయుని మాట

“నిన్ను గాయపరిచిన ప్రతి ఒక్కరూ నీ శత్రువు కాదు.నీతో చేయి కలిపిన వాళ్ళందరూ నీ మిత్రులూ కాదు.” “మనిషి చుట్టూ మంచి, చెడు, కష్టం, నష్టం, ప్రేమ, ద్వేషం అన్నీ ఉంటాయి. దేన్ని వదిలేస్తాం…, దేన్ని తీసుకుంటాం… అన్నదాన్ని బట్టి మన…

సినిమాల్లో అరంగేట్రం చేయనున్న ఆశా భోస్లే మనవరాలు

లెజెండరీ సింగర్ ఆశా భోస్లే గురించి తెలియని వారుండరు. ఆవిడ మనవరాలు జనై భోస్లే సినీ అరంగేట్రం చేసేందుకు సిద్ధమయ్యారు. సందీప్ సింగ్ తెరకెక్కిస్తున్న చిత్రంలో జనై ఛత్రపతి శివాజీ భార్య రాణి సై భోంసలే పాత్రలో కనిపించనున్నారు. ఈ విషయాన్ని…

AP : ఈ నెల 17న చిలకలూరిపేటలో జరిగే బహిరంగ సభలో పాల్గొననున్న ప్రధాని

ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటన ఖరారైంది. జనసేన – టీడీపీతో పొత్తు నేపథ్యంలో ఈ నెల 17న చిలకలూరిపేటలో జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. దీంతో ఒకే వేదికపై మోదీ, చంద్రబాబు, పవన్ కనిపించనున్నారు. అంతకుముందే ప్రధాని విశాఖలో…

భారత్ లో 67 లక్షల మంది ఆహారలేమితో చిన్నారి భాదితులు – హార్వర్డ్ అధ్యయనం

హార్వర్డ్ అధ్యయనం సంచలన విషయాలను వెల్లడించింది. ప్రపంచంలో అత్యధికంగా భారత్ లో 67 లక్షల మంది చిన్నారులు ఆహారలేమితో బాధపడుతున్నారని పేర్కొంది. 92 దేశాల్లో ఆహారం అందని చిన్నారుల సంఖ్యలో ఇది సగమని తెలిపింది. ఆ తర్వాతి స్థానాల్లో నైజీరియా (9.62లక్షలు),…

TS : ఈ రోజు రాష్ట్రానికి రానున్న కేంద్ర హోం మంత్రి

నేడు కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాష్ట్రానికి రానున్నారు. మధ్యాహ్నం 1:20 గంటలకు ప్రత్యేక విమానంలో ఆయన బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. ముందుగా బీజేపీ సోషల్ మీడియా వారియర్స్తో, ఆ తర్వాత బూత్ అధ్యక్షులతో భేటీ అవుతారు. అనంతరం…

TS : ముస్లింలకు రంజాన్ మాసం ప్రారంభం శుభాకాంక్షలు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్

రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా ముస్లిం సోదరులకు మాజీ సీఎం, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ శుభాకాంక్షలు తెలియజేశారు పవిత్ర మాసంలో జరిపి ఉపవాస దీక్షలు, ప్రత్యేక ప్రార్థనలతో ప్రజల మధ్య శాంతి, సామరస్య భావనలు వెల్లివిరుస్తాయని చెప్పారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో…

మానవ జన్మ – మోక్ష సాధన…!!

సామాన్యంగా లోకంలో ముక్తి అంటే ఏవో పైనున్న లోకాలకు వెళ్ళి కైలాసం, వైకుంఠం, లేదా స్వర్గానికి వెళ్ళి సుఖాలు అనుభవించటమే అని అనుకుంటాము… అందుకే అంటారు.. పూజలు, యజ్ఞాలు, దానాలు, వ్రతాలు చేసుకోకపోతే ముక్తి ఎలా వస్తుంది అని… ఇంకొంత మంది……

చరిత్రలో ఈరోజు…మార్చి 12…

సంఘటనలు 1930: మహాత్మాగాంధీ నేతృత్వంలో ఉప్పు సత్యాగ్రహం సబర్మతీ ఆశ్రమం నుండి ప్రారంభమైంది. (మార్చి 12 నుండి 1930 ఏప్రిల్ 6 మధ్యకాలంలో అహ్మదాబాదు లోని తన ఆశ్రమము నుండి గుజరాత్ తీరంలోని దండీ వరకూ గల 400 కిలో మీటర్ల…

నేటి పంచాంగం – రాశి ఫలాలు మార్చి 12, 2024

ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః నేటి పంచాంగం విక్రమ సంవత్సరం: 2080 నల శక సంవత్సరం: 1945 శోభకృత్ ఆయనం: ఉత్తరాయణం ఋతువు: శిశిర మాసం: ఫాల్గుణ పక్షం: శుక్ల –…

స్వయంభూ పంచభూత లింగేశ్వరాలు

పంచభూతాల ఆధారంగానే మనిషి జన్మ, మనుగడ సాధ్యం. అలాంటి పంచభూతాలలో పరమేశ్వరుని దర్శించుకునేలా దక్షిణ భారతంలో అయిదు శైవ క్షేత్రాలు వెలిశాయి. అవే… పృథ్వి లింగం – కంచి : శైవ క్షేత్రాలకు పెట్టింది పేరు తమిళనాడు. అందులోనూ కంచి గురించి…

నేటి మంచి మాట

“వ్యాధి లేని శరీరం, వేదన లేని మనసు, మనిషికి తరగని ఆస్తులు.” “దృడమైన సంకల్పం వేల అవరోధాలున్న మార్గంలో సహితం దారి చేసుకొని ముందుకు వెళ్ళగలదు.”

తిరుమల సమాచారం 09-మార్చి-2024 శనివారం

ఓం నమో వేంకటేశాయ ◼️ తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ ◼️ నిన్న 08-03-2024 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 63,831 మంది… ◼️ స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య… 25,367 మంది… ◼️ నిన్న స్వామివారి హుండీ…

చరిత్రలో ఈరోజు…మార్చి 09…

సంఘటనలు 1961 – స్పుత్నిక్ 9 ఉపగ్రహాన్ని ప్రయోగించిన రష్యా. 1959 – బార్బీ డాల్ ను అమెరికన్ ఇంటర్నేషనల్ టాయ్ ఫెయిర్లో తొలిసారి ప్రదర్సించారు. జననాలు 1972: ఆర్. పి. పట్నాయక్, తెలుగు సినీ సంగీత దర్శకుడు, నటుడు, రచయిత,…

నేటి పంచాంగం – రాశి ఫలాలు మార్చి 09, 2024

ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః నేటి పంచాంగం విక్రమ సంవత్సరం: 2080 నల శక సంవత్సరం: 1945 శోభకృత్ ఆయనం: ఉత్తరాయణం ఋతువు: శిశిర మాసం: మాఘ పక్షం: కృష్ణ –…

కిటకిటలాడుతున్న శైవక్షేత్రాలు…

మహా శివరాత్రి సందర్భంగా తెలంగాణలోని ప్రముఖ శైవక్షేత్రాలు కిటకిటలాడుతున్నాయి. ఎండను సైతం లెక్కచేయకుండా భక్తులు భారీ సంఖ్యలో శివయ్య దర్శనానికి బారులు తీరారు. వేములవాడ, కొమురవెల్లి, వేయిస్తంభాల గుడి, రామప్ప, కీసర, కాళేశ్వరం తదితర ఆలయాలు కిక్కిరిసిపోయాయి. ఉపవాసం ఉన్నవారు సాయంత్రం…

తిరుమల సమాచారం 08-మార్చి-2024 శుక్రవారం

ఓం నమో వేంకటేశాయ తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ ◼️ నిన్న 07-03-2024 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 57,880 మంది… ◼️ స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య… 19,772 మంది… ◼️ నిన్న స్వామివారి హుండీ ఆదాయం…

చరిత్రలో ఈరోజు…మార్చి 08…

సంఘటనలు 1956: భారత లోక్‌సభ స్పీకర్‌గా ఎమ్.అనంతశయనం అయ్యంగార్ పదవిని స్వీకరించాడు. 1993: ఆంధ్రప్రదేశ్ లోని చిలకలూరిపేట వద్ద బస్సును తగలబెట్టిన ఘటనలో 23 మంది మరణించారు. జననాలు 1917: విద్యుత్తు రంగ నిపుణుడు నార్ల తాతారావు (మ.2007) 1897: దామెర్ల…

నేటి పంచాంగం – రాశి ఫలాలు మార్చి 08, 2024

ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః నేటి పంచాంగం విక్రమ సంవత్సరం: 2080 నల శక సంవత్సరం: 1945 శోభకృత్ ఆయనం: ఉత్తరాయణం ఋతువు: శిశిర మాసం: మాఘ పక్షం: కృష్ణ‌ –…

యక్ష ప్రశ్నలు – సమాధానాలు

ప్రశ్న : కర్మలు ఎక్కడనుండి వస్తాయి? జవాబు : కామ, క్రోధ, మోహ, మద, లోభ, మాత్సర్యాలనే “అరిషడ్వర్గాల” నుండి… ప్రశ్న : ఇవి ఎక్కడ నుండి వస్తాయి ? జవాబు : ఆలోచన, సఙ్కల్పము, స్పందన, ఆశ, భయము, ఆనందముల…

తిరుమల సమాచారం 07-మార్చి-2024 గురువారం

ఓం నమో వేంకటేశాయ తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ ◼️ నిన్న 06-03-2024 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 65,887 మంది… ◼️ స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. 23,532 మంది… ◼️ నిన్న స్వామివారి హుండీ ఆదాయం…

శివరాత్రి రోజున ఉపవాస దీక్షను ఎలా చేయాలి… ?

సాధారణంగా ఉపవాసం అన్నప్పుడు ఆహార విసర్జనం ఉపవాసంగా చెప్పబడింది. ఇది ఒక పెద్ద తపస్సు. ఎందుకంటే మానవునికి ఆహారం మీద ఒక మోహం ఉంటుంది. దానిని నిగ్రహించడం వల్ల జన్మజన్మాంతరాలుగా మన శరీరంలో సంచితమై ఉన్న పాపాలుపోతాయి. బాహ్యార్థంలో ఆహారవిసర్జన వల్ల…

చరిత్రలో ఈరోజు…మార్చి 07…

సంఘటనలు 2009: మహిళల ప్రపంచ కప్ క్రికెట్ టోర్నమెంటు ఆస్ట్రేలియాలో ప్రారంభమైనది. 2011: యాదగిరి గుట్ట బ్రహ్మోత్సవాలు ప్రారంభం. జననాలు 1921: ఎమ్మెస్ రామారావు, తెలుగు చలనచిత్ర చరిత్రలో మొట్టమొదటి నేపథ్య గాయకుడు. (మ.1992) 1938: డేవిడ్ బాల్టిమోర్, అమెరికా జీవశాస్త్రవేత్త…

ఆ గ్రామం వారికి సీఎం ఎవరో తెలియదు… ఎక్కడంటే…

కాకినాడలోని ప్రత్తిపాడు నియోజకవర్గంలో గిరిజనాపురం అనే గ్రామం ఉంది. అక్కడుండే కొండదొర తెగ ఆదివాసీలకు సీఎం ఎవరో కూడా తెలియదట. ఆ విషయం వాళ్లే స్వయంగా చెప్పారు. ఈ గ్రామంలో సుమారు 50 మంది నివసిస్తుండగా 19 మందికి ఇటీవల తొలిసారి…

ఈ ఏడాది వర్షాలు బాగానే ఉన్నాయి… – శాస్త్రవేత్తలు

భారత్ లో పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తున్న శాస్త్రవేత్తలు శుభవార్త చెప్పారు. జూన్-ఆగస్టు మధ్య లానినా ఏర్పడితే 2023లో కంటే ఈ ఏడాది రుతుపవనాల ద్వారా మెరుగైన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. మరోవైపు ప్రస్తుతం ఎల్నినో చాలా బలంగా ఉందని…

TS : ‘ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన’… ఈ వానాకాలం నుంచే… – మంత్రి తుమ్మల

రాష్ట్రంలో అమలు కానున్న ‘ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన’లో రైతుల వాటా ప్రీమియంను ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఈ వానాకాలం నుంచి పధకాన్ని అమలు చేస్తామని.. రైతులందరికీ, అన్ని పంటలకు ఈ పథకం వర్తిస్తుందన్నారు. గతంలో…

AP : వాలంటీర్లకు 3 నెలల అదనపు ప్రోత్సాహకాలు… – ప్రభుత్వం

వాలంటీర్లకు ప్రభుత్వం 3 నెలల అదనపు ప్రోత్సాహకాలు అందించనుంది. నెలకు రూ.500 చొప్పున ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు మొత్తం రూ.1500 చొప్పున ఒక్కో వాలంటీర్ కు అందిస్తారు. కాగా ప్రజల ఇళ్ల వద్దకే మొబైల్ ఆటోల ద్వారా…

మేడారం హుండీల లెక్కింపు… ఆదాయం ఏంతంటే…

మేడారం మహా జాతర హుండీల లెక్కింపు 6 రోజుల్లో పూర్తి చేసినట్లు దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు. మహా జాతర కోసం ఏర్పాటు చేసిన 540 హుండీలను లెక్కించగా.. రూ.12.25 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. 779.800గ్రా, 55 కిలోల 150 గ్రా.…

తిరుమల సమాచారం 06-మార్చి-2024 బుధవారం

ఓం నమో వేంకటేశాయ తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ ◼️ నిన్న 05-03-2024 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 64,552 మంది… ◼️ స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. 19,900 మంది… ◼️ నిన్న స్వామివారి హుండీ ఆదాయం…

ఒక్క మాట మిత్రమా…

జీవితం చాలా చిన్నది. డబ్బు వెంబడి పరిగెత్తుతూ, మననీయవిలువలను, చిన్న చిన్న ఆనందాలను పోగొట్టుకోకు… డబ్బును సంపాదించు తప్పులేదు సంపాదించాలి… డబ్బు అవసరమే కానీ, దానితో పాటు, నా.. అనే వారిని కూడా సంపాదించు.

టీటీడీ ప్రకటన : హుండీ లో భక్తులు కానుకగా సమర్పించిన వస్తువుల వేలం…

తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలలో హుండీ ద్వారా భక్తులు కానుకగా సమర్పించిన వాచీలు మరియు మొబైల్ ఫోన్లను మార్చి 13న రాష్ట్ర ప్ర‌భుత్వ కొనుగోలు పోర్ట‌ల్ ద్వారా ఈ- వేలం వేయ‌నున్నారు. ఇందులో టైటాన్‌, క్యాషియో, టైమెక్స్‌,…

చరిత్రలో ఈరోజు…మార్చి 06…

సంఘటనలు 2009: న్యూయార్క్లో జరిగిన వేలంలో మహాత్మా గాంధీ వస్తువులను విజయ్ మాల్యా 1.8 మిలియన్ డాలర్లకు సొంతం చేసుకున్నాడు. 1992: కంప్యూటర్లపై మైకెలాంజిలో అనే వైరస్ దాడి ప్రారంభం. 1983: అమెరికా తోలి ఫుట్ బాల్ లీగ్ ప్రారంభం. జననాలు…

నేటి పంచాంగం – రాశి ఫలాలు మార్చి 06, 2024

ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః నేటి పంచాంగం విక్రమ సంవత్సరం: 2080 నల శక సంవత్సరం: 1945 శోభకృత్ ఆయనం: ఉత్తరాయణం ఋతువు: శిశిర మాసం: మాఘ పక్షం: కృష్ణ‌ –…

కేంద్ర ఎలక్షన్ కమిషన్ కీలక ఉత్తర్వులు జారీ…

మరి కొన్ని రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర ఎలక్షన్ కమిషన్ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై ఎన్నికల్లో ఇంటి నుంచి ఓటేసే సదుపాయాన్ని 85 ఏళ్లు, ఆపై వయసున్న వారికి మాత్రమే కల్పించనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు నిబంధనలను…

TS : DSC దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం… వీరే అర్హులు…

డీఎస్సీ దరఖాస్తుల ప్రక్రియ అర్ధరాత్రి నుంచి ప్రారంభమైంది. SGT పోస్టులకు డీఎడ్ పూర్తి చేసిన వారు అర్హులు. SA ఉద్యోగాలకు సంబంధిత విభాగంలో బీఎడ్ చేసి ఉండాలి. PET పోస్టులకు ఇంటర్లో 50% మార్కులు, UG D.P.Ed కోర్సు చేయాలి. డిగ్రీ…

AP : మార్చి 7న YSR చేయూత నిధుల జమ

YSR చేయూత నిధుల జమ కార్యక్రమాన్ని మార్చి 7న రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనుంది. అనకాపల్లి జిల్లా పిసినికాడలో జరిగే బహిరంగ సభలో CM జగన్ బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేస్తారు. ఈ పథకం కింద SC, ST,…

మహా శివరాత్రి సందర్భంగా వేములవాడకు ప్రత్యేక బస్సులు

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా 400 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు కరీంనగర్ జోనల్ ఈడీ వినోద్ కుమార్ తెలిపారు. ఈ నెల 7నుంచి 9 వరకు బస్సులను నడపనున్నట్లు పేర్కొన్నారు. వరంగల్, హన్మకొండ,…

బ్యాంకు ఉద్యోగుల సుదీర్ఘ డిమాండ్ ఈ ఏడాదే సాకారం…?

బ్యాంకు ఉద్యోగుల సుదీర్ఘ డిమాండైన వారంలో 5 రోజుల పనిదినాలు ఈ ఏడాదే సాకారం అయ్యే అవకాశం ఉంది. ఆర్థికమంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపితే జూన్ నుంచి అమల్లోకి రానుంది. 5 రోజుల పని దినాలతో కస్టమర్లకు సేవలు అందించే పని…