Tag: ✍️ దాసరి శ్రీధర్

చరిత్రలో ఈరోజు…ఫిబ్రవరి 05…

సంఘటనలు 1884: హైదరాబాద్ 6వ నిజాం మహబూబ్ ఆలీ ఖాన్ పట్టాభిషేకం. 2008: వన్డే క్రికెట్ లో సచిన్ టెండుల్కర్ 16000 పరుగులు పూర్తి చేసిన ఘనతను పొందినాడు. జననాలు 1915: గరికపాటి రాజారావు, ఆంధ్ర ప్రజా నాట్యమండలి వ్యవస్థాపకుడు. (మ.1963).…

నేటి పంచాంగం – రాశి ఫలాలుఫిబ్రవరి 05, 2024

ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః నేటి పంచాంగం విక్రమ సంవత్సరం: 2080 నల శక సంవత్సరం: 1945 శోభకృత్ ఆయనం: ఉత్తరాయణం ఋతువు: హేమంత మాసం: పుష్య పక్షం: కృష్ణ –…

కొత్తగూడెంలో వెంకటేశ్వరస్వామి కల్యాణోత్సవంలో పాల్గొన్న – DCMS చైర్మన్ కొత్వాల దంపతులు

కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో శనివారం రాత్రి జరిగిన వెంకటేశ్వరస్వామి కల్యాణోత్సవం, పుష్పయాగంలో DCMS చైర్మన్, జిల్లా కాంగ్రెస్ నాయకులు కొత్వాల శ్రీనివాసరావు, సతీమణి విమలాదేవి దంపతులు హాజరై కల్యాణాన్ని తిలకించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాల్గొన్న త్రిదండి చిన జీయర్…

హోటల్ కన్నా అకాలమరణం విచారకరం – DCMS చైర్మన్ కొత్వాల

పాల్వంచ దమ్మపేట సెంటర్ హోటల్ యజమాని నవ్వుల వీరభద్రం (కన్నా) అకాలమరణం విచారకరమని DCMS చైర్మన్, జిల్లా కాంగ్రెస్ నాయకులు కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. కన్నా గుండెపోటుతో శనివారం మరణించారు. ఆదివారం దమ్మపేట సెంటర్ లోని అయన భౌతికకాయానికి కొత్వాల పూలమాలవేసి…

ప్రజాప్రతినిధులు పదవీకాలంలో ప్రజలకు చేసే సేవలే ముఖ్యం – DCMS చైర్మన్ కొత్వాల

ప్రజాప్రతినిధులు పదవీకాలంలో ప్రజలకు చేసే సేవలే ముఖ్యం అని DCMS చైర్మన్, జిల్లా కాంగ్రెస్ నాయకులు కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. పాల్వంచ మండలం పరిధిలోని నాగారం గ్రామంలో ఇటీవల పదవీకాలం ముగిసిన పంచాయతీ పాలకవర్గం సభ్యులకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.…

TS : వాహనాల నంబర్ ప్లేట్ల పై కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం

వాహనాల నంబర్ ప్లేట్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు నంబర్ ప్లేట్ల ముందు TS అని ఉండగా, దాన్ని TGగా మార్చనున్నట్లు సమాచారం. దీనిపై ఈరోజు జరగనున్న మంత్రివర్గం సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.…

మహేశ్ బాబు ఫ్యాన్స్ కు ఇది గుడ్ న్యూస్… OTT లోకి ‘గుంటూరు కారం’

మహేశ్ బాబు ఫ్యాన్స్ కు ఇది గుడ్ న్యూస్ గుంటూరు కారం ఓటీటీ వెర్షన్లో విడుదల కాబోతుంది. సంక్రాంతికి రిలీజ్ అయి ‘థియేటర్లలో సందడి చేస్తున్న ‘గుంటూరు కారం’ బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లని రాబట్టింది. ఇప్పుడు ప్రముఖ OTT సంస్థ…

ఈ రోజు ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం

కాన్సర్ గురించి అవగాహన పెంపొందించడానికి, దాని నివారణ, గుర్తింపును, చికిత్సను ప్రోత్సహించేందుకు ప్రతీ ఏడాది ఫిబ్రవరి 4న ప్రపంచ క్యాన్సర్ దినోత్సవంగా పరిగణిస్తారు. ఈ రోజును ఐక్యరాజ్యసమితి నిర్వహిస్తుంది. 2022-2024 సంవత్సరాలకు సంబంధించిన థీమ్ ‘క్లోజ్ ది కేర్ గ్యాప్’ అంటే…

ఏపీలో విద్యుత్తు కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు

ఏపీలోని గృహ, వాణిజ్య పారిశ్రామిక విద్యుత్తు కనెక్షన్లకు 2విడతలుగా 36.68లక్షల స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయనున్నట్లు’డిస్కంలు తెలియజేశాయి. ఎస్పీడీసీఎల్ పరిధిలో 12.08లక్షలు, పీసీడీసీఎల్ పరధిలో 15.76లక్షలు, ఈపీడీసీఎల్ పరిధిలో 8.82లక్షల కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తున్నారు. సింగిల్ ఫేజ్ మీటరుకు…

విద్యుత్తుశాఖకే టోకరా వేసిన జూనియర్ లైన్మెన్

మహబూబ్ నగర్ జిల్లాలో జూనియర్ లైన్మెన్ నిర్వాకంతో విద్యుత్తుశాఖ రూ. లక్షల్లో బిల్లులు కోల్పోవాల్సి వచ్చింది. ఇళ్లకు బిగించాల్సిన విద్యుత్తు మీటర్లను ఉపకేంద్రంలోనే ఉంచి వాటికి రెండు వైర్ల ద్వారా ఫేస్, న్యూట్రల్ కనెక్షన్ ఇచ్చి టేబుల్ రీడింగ్ ద్వారా ఇళ్ల…

TS : ఈ రోజు పద్మ అవార్డు గ్రహీతలకు సత్కారం…

పద్మ అవార్డులు పొందిన తెలుగువారిని HYD శిల్పకళా వేదికలో సీఎం రేవంత్రెడ్డి సతరిస్తారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, నటుడు చిరంజీవికి కేంద్రం పద్మవిభూషణ్ ప్రకటించింది. చిందు యక్షగాన కళాకారుడు సమ్మయ్య, ఆనందాచారి, బుర్రవీణ కథకుడు కొండప్ప, కవి కూరెళ్ల విఠలాచార్య, సంగీత…

JEE మెయిన్ తుది విడత షెడ్యూల్లో మార్పు

JEE మెయిన్ చివరి విడత పరీక్షల షెడ్యూల్ని నేషనల్ టెస్ట్ ఏజెన్సీ మార్చింది. ఏప్రిల్ 4 నుంచి 15వ తేదీ మధ్య పరీక్ష నిర్వహిస్తామని ప్రకటించింది. తొలుత ఏప్రిల్ 1 నుంచి జరుగుతాయని NTA పేర్కొనగా… CBSE పరీక్షల నేపథ్యంలో ప్రారంభ…

వీసా రిజెక్ట్ అయ్యిందని మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న బీటెక్ విద్యార్థి

రైలు కింద పడి బీటెక్ విద్యార్థి మృతి చెందిన ఘటన జనగామ వద్ద చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు… మహాదేవపూర్ మండలం కాళేశ్వరం గ్రామానికి చెందిన చల్ల విష్ణు (24) బీటెక్ చదువుతున్నాడు. విదేశాల్లో స్థిరపడేందుకు యత్నించగా వీసాలు రిజెక్ట్ అయ్యాయి.…

ఆ సినిమా ప్రతి టికెట్ పై రూ.10 జనసేన కు పార్టీ నిధి

పూరీ జగన్నాథ్ డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ నటించిన ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ చిత్రాన్ని ఈ నెల 7న రీరిలీజ్ చేస్తున్నట్లు నిర్మాత నట్టి కుమార్ వెల్లడించారు. ‘నేటి రాజకీయాలకు అద్దం పట్టేలా సినిమా ఉంటుంది. ఇందులోని డైలాగ్స్ ఎవరికి తగలాలో వాళ్లకు…

చరిత్రలో ఈరోజు…ఫిబ్రవరి 04…

సంఘటనలు 2007: భారతీయ సంతతితికి చెందిన అమెరికన్ మహిళా వ్యోమగామి సునీతా విలియమ్స్ 22 గంటల 27 నిమిషాలు రోదసిలో నడచి కొత్త రికార్డు సృష్టించింది. జననాలు 1891: మాడభూషి అనంతశయనం అయ్యంగార్, స్వాతంత్ర్య సమర యోధుడు, పార్లమెంటు సభ్యుడు, లోక్‌సభ…

నేటి పంచాంగం – రాశి ఫలాలుఫిబ్రవరి 04, 2024

ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః నేటి పంచాంగం విక్రమ సంవత్సరం: 2080 నల శక సంవత్సరం: 1945 శోభకృత్ ఆయనం: ఉత్తరాయణం ఋతువు: హేమంత మాసం: పుష్య పక్షం: కృష్ణ –…

KNR : అంబులెన్సు ప్రారంభించిన ఎంపీ బండి సంజయ్ కుమార్

కరీంనగర్ జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రధాన కారాగారానికి అవసరమైన అంబులెన్స్, ఇతర మెడికల్ సర్వీసెసన్ను శనివారం బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ శనివారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అంబులెన్స్, మెడికల్ సర్వీసెస్ను ఎంపీ లాడ్స్…

TS : ప్రజల సమస్యలపై ఫిర్యాదుల పెట్టె… ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం

కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ఫిర్యాదుల పెట్టె ఏర్పాటు చేశారు. ఆయా గ్రామాల ప్రజల సమస్యలను ఫిర్యాదు పెట్టెలో వేయాలని సూచించారు. వారానికి ఒకరోజు ఫిర్యాదులను పరిశీలించి న్యాయం చేస్తానని ఎమ్మెల్యే చెప్పారు.…

AP : 8 జిల్లాలలోని 8 నియోజకవర్గాల్లో పర్యటించనున్న రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ వైఎస్.షర్మిల

రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ వైఎస్.షర్మిల ఈ నెల 5 నుంచి ప్రజల్లోకి వెళ్లనున్నారు. రోడ్ షోలు, రచ్చబండ కార్యక్రమాలు, బహిరంగ సభల్లో ఆమె పాల్గొననున్నారు. ఇందులో భాగంగా 8 జిల్లాల పరిధిలో 8 నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. సత్యసాయి జిల్లాలోని మడకశిర నుంచి…

ఇమ్రాన్ ఖాన్ కు మరో షాక్ ఇచ్చిన పాకిస్థాన్ కోర్టు

అవినీతి కేసుల్లో జైలు శిక్ష ఎదుర్కొంటున్న పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు కోర్టు మరో షాక్ ఇచ్చింది. ఆయన సతీమణి బుష్త్రా ఖాన్తో వివాహం చట్టవిరుద్ధమని పేర్కొంటూ వారికి ఏడేళ్ల కారాగార శిక్ష, చెరో రూ.5లక్షల జరిమానా విధించింది.…

మరోసారి కేజ్రివాల్ ఇంటికి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు

ఢిల్లీ సీఎం కేజీవాల్ ఇంటికి ఢిల్లీ పోలీస్ క్రైమ్ బ్రాంచ్ టీం మరోసారి వెళ్లింది. ఆప్ ఎమ్మెల్యేలను కొనడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించగా, ఆధారాలు చూపించాలని పోలీసులు ఆయనను కోరారు. దీనికి సంబంధించి ఆయనకు నోటీసులు ఇవ్వడానికి నిన్న పోలీసులు…

చరిత్రలో ఈరోజు…ఫిబ్రవరి 03…

జననాలు 1468 : అచ్చుయంత్రాన్ని రూపొందించిన జోహాన్స్ గుటెన్‌బర్గ్ జననం. 1923: నిజాం విమోచనోద్యమకారుడు తమ్మర గణపతిశాస్త్రి. 1938: వహీదా రెహమాన్ , సుప్రసిద్ధ హిందీ నటీమణి. 1994: ద్యుతీ చంద్, భారతదేశానికి చెందిన పరుగుపందెం క్రీడాకారిణి. మరణాలు 1924: అమెరికా…

నేటి పంచాంగం – రాశి ఫలాలుఫిబ్రవరి 03, 2024

ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః నేటి పంచాంగం విక్రమ సంవత్సరం: 2080 నల శక సంవత్సరం: 1945 శోభకృత్ ఆయనం: ఉత్తరాయణం ఋతువు: హేమంత మాసం: పుష్య పక్షం: కృష్ణ –…

చరిత్రలో ఈరోజు…ఫిబ్రవరి 02…

సంఘటనలు 1956: న్యూ ఢిల్లీలో పెద్దమనుషుల ఒప్పందం సంతకాలు చేసిన రోజు. సంతకాలు చేసిన వారు తెలంగాణ తరపున బూర్గుల రామకృష్ణారావు, కె.వి.రంగారెడ్డి, ఆంధ్ర తరపున నీలం సంజీవరెడ్డి, బెజవాడ గోపాలరెడ్డి, అల్లూరి సత్యనారాయణ రాజు, గౌతు లచ్చన్న చూ. ఆదివారం…

నేటి పంచాంగం – రాశి ఫలాలుఫిబ్రవరి 02, 2024

ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః నేటి పంచాంగం విక్రమ సంవత్సరం: 2080 నల శక సంవత్సరం: 1945 శోభకృత్ ఆయనం: ఉత్తరాయణం ఋతువు: హేమంత మాసం: పుష్య పక్షం: కృష్ణ –…

TS RTC : ఆర్టీసీలో 3వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి యాజమాన్యం కసరత్తు…

ఆర్టీసీలో 3వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి యాజమాన్యం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. 2వేలకు పైగా డ్రైవర్, 1000కిపైగా కండక్టర్ పోస్టులతో పాటు 200కు పైగా సూపర్ వైజర్ స్థాయి పోస్టులను భర్తీ చేయనున్నట్లు సమాచారం. ఫిబ్రవరి మూడో వారంలో లోక్సభ ఎన్నికల…

ఫిబ్రవరి 29 వరకు ఫాస్టాగ్ KYC గడువు పొడిగింపు

ఫాస్టాగ్ కేవైసీ అప్డేట్ గడువును ఫిబ్రవరి 29 వరకు పొడిగించినట్లు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ప్రకటించింది. https://fastag .ihmcl.com/ లేదా https://www.netc.org.in / లో కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చని తెలిపింది. జనవరి 31లోగా కేవైసీ అప్డేట్ చేయని…

ఫిబ్రవరి 12న JEE Mains ఫలితాలు

జనవరి 24 నుంచి జరుగుతోన్న జేఈఈ మెయిన్ పేపర్-1 పరీక్షలు నేటితో ముగియనున్నాయి. మరో నాలుగు రోజుల్లో ప్రాథమిక కీని ఎన్టీఏ విడుదల చేసే అవకాశం ఉంది. ఈ నెల 12న ఫలితాలను (పర్సంటైల్ స్కోర్) వెల్లడించనుంది. కాగా ఇప్పటి వరకు…

కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర పెంపు… ఎంతంటే…

నెల ప్రారంభ తేదీ కావడంతో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు సిలిండర్ ధరల్లో మార్పులు చేశాయి. దేశవ్యాప్తంగా కమర్షియల్ సిలిండర్ ధరలు రూ.14 చొప్పున పెరిగాయి. ప్రస్తుతం ఢిల్లీలో 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర రూ.1769.50గా ఉంది. గృహ అవసరాల కోసం…

TS RTC : హైదరాబాద్ రోడ్లపై దర్శనమిస్తున్న కొత్త ‘రాజధాని’ బస్సులు

TS RTC కొత్త బస్సులతో ప్రయాణికులను ఆకర్షిస్తోంది. ప్రయాణికుల రద్దీ పెరుగుతుండటంతో సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు చర్యలు తీసుకుంటోంది. ఈక్రమంలో ఆర్టీసీ నడుపుతోన్న కొత్త ‘రాజధాని’ బస్సులు హైదరాబాద్ రోడ్లపై దర్శనమిస్తున్నాయి. తాజాగా ఎయిర్ పోర్ట్ నుంచి ఆర్మూర్ కు వెళ్తున్న…

2047 నాటికి అసమానతలు, పేదరికం లేని భారత్ మా లక్ష్యం… – నిర్మలా సీతారామన్

కుల, మత, ఆర్థిక భేదాలు లేకుండా అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పిస్తున్నామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. బడ్జెట్ ప్రసంగంలో మాట్లాడుతూ… 2047 నాటికి అసమానతలు, పేదరికం కనబడకుండా చేయాలన్నదే మా లక్ష్యం. ఆ ఏడాదికి అభివృద్ధి చెందిన…

కోటి ఇళ్లపై రూఫ్ టాప్ సోలార్ సెటప్స్ ఏర్పాటు – నిర్మలా సీతారామన్

కరెంటు కష్టాలు లేని దేశ నిర్మాణానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. దేశంలో కోటి ఇళ్లపై రూఫ్ టాప్ సోలార్ సెటప్స్ ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి ఇంటికి 300 యూనిట్ల సోలార్ విద్యుత్ ఉచితంగా అందిస్తామని బడ్జెట్లో…

జనధన్ ఖాతాల్లో రూ.34 లక్షల కోట్లు జమ చేస్తాము – మంత్రి నిర్మలా సీతారామన్

వివిధ పథకాల ద్వారా పేదల జనధన్ ఖాతాల్లో రూ.34 లక్షల కోట్లు జమ చేశామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ’78 లక్షల మంది వీధి వ్యాపారులకు రూ.2.20 లక్షల కోట్ల పూచీకత్తు లేని రుణాలు అందించాం. 11.8 కోట్ల…

దేశంలో 9-14 ఏళ్ల బాలికలకు క్యాన్సర్ వ్యాక్సిన్

దేశంలో 9-14 ఏళ్ల బాలికలకు క్యాన్సర్ వ్యాక్సిన్లు వేస్తామని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. భవిష్యత్తులో గర్భాశయ క్యాన్సర్ కట్టడి లక్ష్యంగా సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ అందిస్తామని బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. దేశంలో ఎక్కువగా సోకే క్యాన్సర్లలో గర్భాశయ క్యాన్సర్ 15-20%తో…

టెక్నాలజీపై ఆధారపడే యువతకు ఇదో స్వర్ణ యుగం – నిర్మలా సీతారామన్

ఆవిష్కరణే అభివృద్ధికి పునాది అన్నారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. టెక్నాలజీపై ఆధారపడే నేటి యువతకు ఇదో స్వర్ణ యుగం అని తెలిపారు. రూ.లక్ష కోట్ల పెట్టుబడి వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. దీని ద్వారా లాంగ్ టర్మ్/రీఫైనాన్సింగ్ సదుపాయం కలుగుతుందన్నారు.…

చరిత్రలో ఈరోజు…ఫిబ్రవరి 01…

సంఘటనలు 1977: భారత తీర రక్షక దళం ఏర్పాటయింది. 1996: ఐ.ఎన్.ఎస్. వజ్ర బాహు భారతీయ నౌకాదళంలో చేరిన తేది (ఇది జలాంతర్గామి కాదు. ఒడ్డున ఉండే ముంబై లోని కార్యాలయం) 2003: అమెరికా స్పేస్‌ షటిల్ కొలంబియా, అంతరిక్షం నుండి…

నేటి పంచాంగం – రాశి ఫలాలుఫిబ్రవరి 01, 2024

ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః నేటి పంచాంగం విక్రమ సంవత్సరం: 2080 నల శక సంవత్సరం: 1945 శోభకృత్ ఆయనం: ఉత్తరాయణం ఋతువు: హేమంత మాసం: పుష్య పక్షం: కృష్ణ –…

AP : ఉప్పులూరు వద్ద లారీ ఢీకొని యువకుడు మృతి

కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఉప్పులూరు వద్ద లారీ ఢీకొని యువకుడు మృతి చెందాడు. స్థానిక ‘రైవాస్ కాల్వ’ వంతెన సమీపంలో బైక్ ను వెనుక నుంచి వస్తున్న లారీ ఢీకొన్న ప్రమాదంలో ఉప్పులూరుకు చెందిన ఆరేపల్లి గురుప్రసాద్ (19) మృతి…

ఎన్నికల తర్వాతే పూర్తి స్థాయి బడ్జెట్. – ప్రధాని మోదీ

కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెడతామని ప్రధాని మోదీ తెలిపారు. లోక్ సభ ఎన్నికలు దగ్గరపడుతుండటం, ఇది ఎన్నికల ఏడాది కావడంతో ఈసారి మధ్యంతర బడ్జెట్ సమర్పణ ఉంటుంది. ఎన్నికల్లో గెలుపొంది అధికారంలోకి వచ్చిన తర్వాత…

జ్ఞానవాసి కేసులో కీలక అనుమతిని ఇచ్చిన వారణాసి కోర్టు

జ్ఞానవాపి కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. హిందువులకు పూజలు చేసుకునేందుకు వారణాసి కోర్టు అనుమతిని ఇచ్చింది. ఇకపై మసీదు ప్రాంగణంలో హిందూ దేవతల ప్రతిమలకు పూజలు చేయవచ్చని కోర్టు తెలిపింది. ఇది హిందువుల అతిపెద్ద విజయం అన్నా కాశీవిశ్వనాథ్ ట్రస్టు..…

భద్రాచలం లో సీతారామయ్య కు ప్రత్యేక పూజలు

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో బుధవారం ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేపట్టారు. తొలుత ఆలయ తలుపులు తెరిచి స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించారు. అనంతరం ఆరాధన, సేవాకాలం, నిత్య బలిహరణం, పవిత్ర గోదావరి జలంతో అభిషేకం తదితర నిత్య…

APPCC : రేపు ఢిల్లీ కి వెళ్లనున్న ఏపీ కాంగ్రెస్ నేతలు

APPCC చీఫ్ షర్మిల నిర్ణయం మేరకు కాంగ్రెస్ నేతలు ఢిల్లీ బాట పడుతున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ నేతలు గురువారం రాత్రికి ఢిల్లీ చేరుకోని, ఫిబ్రవరి 2న ఉదయం AICC కేంద్ర కార్యాలయంలో భేటీ కానున్నారు. విభజిత ఆంధ్రప్రదేశ్కు ఇచ్చిన హామీల అమలుపై…

‘ధారావి’ లో ధనుష్ – నాగార్జున కలసి నటించనున్నారా…?

తమిళ హీరో ధనుష్, టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున కలిసి నటిస్తున్న సినిమాకు ‘ధారావి’ అనే టైటిల్ను ఖరారు చేసినట్లు సమాచారం. మాఫియా బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతోన్న ఈ సినిమా కథ ముంబైలోని ధారావి ప్రాంతం చుట్టూ తిరుగుతుందని టాక్ వినిపిస్తోంది.…

AP : వైఎస్ఆర్ చేయూత పథకం అమలుకు ఆమోదం…

వైఎస్ఆర్ చేయూత పథకం అమలుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఫిబ్రవరి 16 నుంచి వారం రోజులు ఈ పథకం ఉత్సవాలు చేయనున్నారు. ఈ పథకం కింద ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ కులాలకు చెందిన 45 నుంచి 60ఏళ్లలోపు మహిళల ఖాతాల్లో…

నేడే ఫాస్టాగ్ KYC ఆఖరు తేదీ…

వాహనదారులు ఫాస్టాగ్ KYC పూర్తి చేసుకోవడానికి నేడే ఆఖరు. గతంలో సమర్పించిన వివరాల్లో తప్పులున్నా సరిచేసుకోవాలి. లేదంటే ఫాస్టాగ్లను ఫిబ్రవరి 1 నుంచి డీయాక్టివేట్/బ్లాక్ చేస్తామని NHAI వెల్లడించింది. వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్తోపాటు పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ID, ఆధార్…

‘ సైంధన్ ‘ OTT రిలీజ్ తేదీ కన్ఫర్మ్…

విక్టరీ వెంకటేశ్ హీరోగా, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్ గా శైలేశ్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన ‘సైంధన్’ సినిమా ఓటీటీ రిలీజ్ తేదీ కన్ఫర్మ్ అయింది. ఫిబ్రవరి 3వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్లో ‘సైంధన్’ స్ట్రీమింగ్ అవుతుందని మేకర్స్ ప్రకటించారు. సంక్రాంతి…

BREAKING News : మాల్దాలో రాహుల్ గాంధీ పై దాడి

పశ్చిమ బెంగాల్ లోని మాల్దాలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కారుపై దుండగులు దాడి చేశారు. దీంతో ఆయన కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. దాడి నుంచి రాహుల్ గాంధీ సురక్షితంగా బయటపడ్డట్లు తెలుస్తోంది.

వాట్సాప్‌ లో కొత్త ఫీచర్‌… ఇక చదివి తెలుసుకోండి…

మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది వాట్సాప్‌… ఈ ఫీచర్‌ ఇప్పటి వరకు ఇన్‌స్టాగ్రామ్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. యూజర్లు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వీడియో కాల్‌ స్క్రీన్‌ షేర్‌ ఫీచర్‌ను వాట్సాప్‌ తీసుకొచ్చింది. ఈ ఫీచర్‌ సహాయంతో ఎవరితోనైనా…

Murder Case : సంచలన తీర్పు ఇచ్చిన కేరళ కోర్టు… 15 మందికి ఉరిశిక్ష…

కేరళలో రెండేళ్ల క్రితం బీజేపీ నేత రంజిత్ హత్య కేసు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. బీజేపీ నేత రంజిత్ శ్రీనివాసన్ హత్య కేసులో 15 మంది నిందితులకు ఉరిశిక్ష విధించింది మావెలిక్కర అదనపు సెషన్స్ కోర్టు. నిందితులు అందరూ ఇస్లామిస్ట్…

వెల్లుల్లి – ఆరోగ్య ప్రయోజనాలు… మీకోసమే… చదవండి…

వెల్లుల్లి తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు… రోజూ ఉదయం నాలుగు రెబ్బలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. వాటి గురించి వివరంగా మీకోసం… వెల్లుల్లిలో యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్, యాంటీఆక్సిడెంట్, ఐరన్, ఫాస్పరస్, కాల్షియం, ఫైబర్,…

RRR నిర్మాత DVV ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో విజయ్ సినిమా తెలుగులో…

ఇప్పుడు తమిళ స్టార్ హీరో విజయ్ మరో తెలుగు సినిమా లో నటించబోతున్నాడు. ట్రిపుల్ ఆర్ నిర్మాత డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో విజయ్ సినిమా ఉందని, త్వరలోనే ఆ సినిమా డీటెయిల్స్ ప్రకటించి సమ్మర్ లో షూటింగ్ మొదలుపెట్టి 2025…

TS RTC : 150 అప్రెంటిస్‌షిప్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ ఇచ్చిన ఆర్టీసీ

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ TS RTC డిపోలలో నాన్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో 150 గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌ శిక్షణ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద నాన్‌ ఇంజినీరింగ్‌ విభాగానికి…

చరిత్ర లో ఈరోజు…జనవరి 31…

సంఘటనలు 1613: సూరత్‌లో వ్యాపారం చేసుకొనేందుకు అర్థించిన ఈస్టిండియా కంపెనీకి మొఘల్‌ చక్రవర్తి జహాంగీర్ అనుమతులిచ్చాడు. 1713: 9వ మొఘల్ చక్రవర్తిగా ఫర్రుక్‌సియార్ రాజ్యాధికారాన్ని చేపట్టాడు. 1922: మొదటిసారి చక్కెర వ్యాధి (డయాబెటిస్) రోగులకు ఇన్సులిన్ని ఉపయోగించారు. 1958: ఆంధ్ర ప్రదేశ్…

నేటి పంచాంగం – రాశి ఫలాలుజనవరి 31, 2024

ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః నేటి పంచాంగం విక్రమ సంవత్సరం: 2080 నల శక సంవత్సరం: 1945 శోభకృత్ ఆయనం: ఉత్తరాయణం ఋతువు: హేమంత మాసం: పుష్య పక్షం: కృష్ణ –…