Tag: ✍️ దాసరి శ్రీధర్

చరిత్రలో ఈరోజు…జనవరి 20…

సంఘటనలు 1957: భారత దేశపు మొట్టమొదటి అణు రియాక్టర్, అప్సరను ట్రాంబేలో ప్రారంభించారు. 1993: అమెరికా 42వ అధ్యక్షుడిగా బిల్ క్లింటన్ పదవీ బాధ్యతలు చేపట్టారు. 2009: అమెరికా 44వ అధ్యక్షుడిగా బరాక్ ఒబామా పదవీ బాధ్యతలు చేపట్టారు. 2010: నైజీరియాలో…

నేటి పంచాంగం – రాశి ఫలాలుజనవరి 20, 2024

ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః నేటి పంచాంగం విక్రమ సంవత్సరం: 2080 నల శక సంవత్సరం: 1945 శోభకృత్ ఆయనం: ఉత్తరాయణం ఋతువు: హేమంత మాసం: పుష్య పక్షం: శుక్ల –…

ఏపీ, తమిళనాడులో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం

రాయలసీమ, దక్షిణకోస్తా జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. దక్షిణ శ్రీలంక నుంచి నైరుతి బంగాళాఖాతం మీదుగా ద్రోణి కొనసాగుతోందని ఐఎండీ పేర్కొంది. వీటి ప్రభావం ఉన్న తమిళనాడు, రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో…

TS : బీటెక్ విద్యార్థి ఆత్మహత్య…

ఘట్కేసర్ లో ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గంజాయికి బానిపై రైలు కింద పడి సూసైడ్ చేసుకున్నాడు. అతని వద్ద లభించిన పాన్కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ ఇతర పత్రాల ఆధారంగా మృతుడు నారపల్లిలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ రెండో సంవత్సరం…

ఏపీలో విద్యా సంస్థలకు సంక్రాంతి సెలవులపై క్లారిటీ

ఏపీలో విద్యా సంస్థలకు సంక్రాంతి సెలవుల పైన కొనసాగుతున్న సందిగ్ధత పై క్లారిటీ వచ్చింది. జనవరి 9 నుంచి 18 వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించారు. అయితే, సెలవులు తగ్గించే అవకాశం ఉందంటూ ప్రచారం సాగింది. కానీ, ప్రభుత్వం ముందుగా ప్రకటించిన…

TS : బేగంపేట ఫ్లై ఓవర్ పై పల్టీ కొట్టిన కారు

బేగంపేట ఫ్లై ఓవర్ పై వేగంగా దూసుకొస్తున్న ఓ కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొని పల్టీ కొట్టింది. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ నుంచి పంజాగుట్ట వైపు వెళ్తుండగా శనివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో…

షర్మిలకు ఏపీ పీసీసీ పగ్గాలు…, రాజ్యసభ సీటు…?

కాంగ్రెస్ లో చేరిన వైఎస్ షర్మిలకు ఏపీ పీసీసీ పగ్గాలు, కర్ణాటక నుంచి రాజ్యసభ సీటు ఇస్తారని సమాచారం. ఇందుకు రాహుల్ గాంధీ సుముఖత వ్యక్తం చేశారని అధిష్ఠానం పెద్దలు ఆమెకు చెప్పినట్లు తెలుస్తోంది. ఏపీలో దెబ్బతిన్న పార్టీని తిరిగి పుంజుకునేలా…

TS : రేపు కొమురవెల్లి మల్లన్న కల్యాణోత్సవం

కొమురవెల్లి మల్లన్నస్వామి కల్యాణోత్సవం రేపు వైభవంగా జరగనుంది. భక్తులు వేలాదిగా తరలిరానుండగా, ఆలయ అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. స్వామివారి కల్యాణానికి దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ హాజరై పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. భక్తులకు ఇబ్బందులు రాకుండా ఉండేందుకు ప్రత్యేక బస్సులను…

RBI కీలక ప్రకటన… రూ.2000 నోట్లను మార్చుకోవచ్చు…

పోస్టాఫీసుల ద్వారా రూ.2000 నోట్లను మార్చుకోవచ్చని RBI ప్రకటించింది. ఈ నోట్ల మార్పిడి/ డిపాజిట్ చేసేందుకు ప్రజలు తమ కార్యాలయాల వద్ద బారులు తీరుతున్న నేపథ్యంలో ఈ మేరకు వెల్లడించింది. ఆన్లైన్లో లభించే అప్లికేషన్ను నింపి.. పోస్టాఫీసుల ద్వారా తమ 19…

శబరిమల అరవణ ప్రసాదంపై విక్రయాలపై పరిమితి విధించిన ట్రావెన్కోర్టు

శబరిమల అయ్యప్పస్వామి అరవణ ప్రసాదంపై ట్రావెన్కోర్టు దేవస్థానం బోర్డు పరిమితి విధించింది. ఇకపై ఒక్కో భక్తుడికి రెండు డబ్బాలు మాత్రమే అందిస్తామని ప్రకటించింది. ప్రసాదం డబ్బాల కొరత, మకర జ్యోతి దర్శనానికి భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు…

TS : గురుకులాల్లో ప్రవేశాలకు ఈనెల 20వరకు దరఖాస్తు గడువు పెంపు

2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తు గడువును ఈనెల 20 వరకు పొడిగించారు. ప్రస్తుతం 4వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ ప్రవేశాలకు అర్హులు. ఫిబ్రవరి 11న రాతపరీక్ష నిర్వహించి.. మెరిట్,…

30 ఏళ్ల తర్వాత దొరికిన హ్యాండ్ బ్యాగ్

స్కాట్లాండ్కు చెందిన మహిళ 30 ఏళ్ల క్రితం ఓ బీచ్ లో హ్యాండ్ బ్యాగ్ పోగొట్టుకుంది. తాజాగా అదే బీచ్ ఆడుకుంటున్న 11 ఏళ్ల బాలిక మైసీకి ఆ బ్యాగ్ కనబడింది. మైసీ దాన్ని పరీక్షించి అందులోని కొన్ని ఆధారాలతో ఆడ్రీ…

HYD : త్వరలో పట్టాలెక్కనున్న మౌలాలి – హైటెక్ సిటీ MMTS

హైదరాబాద్ వాసులకు గుడ్స్యూస్. త్వరలో మౌలాలి-హైటెక్ సిటీ MMTS రైలు పట్టాలెక్కనుంది. MMTS రెండో దశ పనుల్లో భాగంగా చేపట్టిన మౌలాలి-సనత్ నగర్ మధ్య నిర్మిస్తున్న రెండో లైను పనులు పూర్తయ్యాయి. దీంతో మౌలాలి నుంచి నేరుగా హైటెక్ సిటీ మీదుగా…

లాస్ వెగాస్ లో జడ్జిపై దాడి చేసిన నేరస్తుడు

అమెరికా లాస్ వెగాస్ రాష్ట్రంలోని ఓ కోర్టులో ఊహించని ఘటన చోటుచేసుకుంది. క్లార్క్ కౌంటీ జిల్లా కోర్టు జడ్జి మేరీ హోల్టస్ (60)పై ఓ నేరస్తుడు దాడి చేశాడు. రెడ్డెన్(30) అనే వ్యక్తి తనకు జడ్జి శిక్ష విధించారనే కోపంతో ఆమెపైకి…

ఆరుగ్యారంటీ పథకాల ప్రజాపాలన కార్యక్రమంకు రేపే ఆఖరు తేదీ

అర్హులైన వారికి ఆరుగ్యారంటీ పథకాలను అందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రజాపాలన సభలను నిర్వహిస్తోంది. గ్రామ పంచాయతీలు, మునిసిపల్ వార్డుల్లో జరుగుతున్న ఈ కార్యక్రమం శనివారంతో ముగియబోతోంది. గత నెల 28న ప్రారంభమైన ఈ సభలు గత నెల…

TS : రోడ్డు ప్రమాదంలో తండ్రి కుమారుడు మృతి

రంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. హయత్నగర్ పరిధిలోని కుంట్లూరులో బైక్-టిప్పర్ ఢీ కొన్నాయి. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో తండ్రికుమారుడు మృతిచెందారు. మృతులు కుత్బుల్లాపూర్కు చెందిన కుమార్ (40), ప్రదీప్ (8)గా గుర్తించారు. ఈ ఘటనలో బైకు…

మరోసారి హాస్పిటల్ లో చేరిన సినీనటుడు విజయకాంత్

సినీనటుడు, DMDK అధినేత విజయ్ కాంత్ మరోసారి హాస్పిటల్ లో చేరారు. రెగ్యులర్ చెకప్ కోసమే హాస్పిటల్ కు వచ్చినట్లు తెలుస్తోంది. 2 రోజుల్లో డిశ్చార్జి అవుతారని సమాచారం. విజయ్ కాంత్ కొద్దిరోజుల క్రితం తీవ్ర అనారోగ్యంతో హాస్పిటల్ లో పాలయ్యారు.…

అయోధ్య రామయ్యకు అరుదైన గడియారం…

ఉత్తరప్రదేశ్ కు చెందిన కూరగాయల వ్యాపారి అనిల్ సాహూ ఐదేళ్లు కష్టపడి ఓ అరుదైన గడియారం సృష్టించారు. ఇది 9 దేశాల సమయం తెలియజేస్తుంది. ఆయన దీన్ని అయోధ్య రాముడికి కానుకగా సమర్పించారు. రామ మందిర కాంప్లెక్స్ లో ఈ గడియారం…

TS : పాఠ్య పుస్తకాల బరువు, ధరలు తగ్గనున్నాయి… త్వరలో ప్రకటన…

పాఠ్య పుస్తకాల బరువు, ధరలు తగ్గనున్నాయి. పుస్తకాల తయారీలో 90GSM పేపర్కు బదులు 70GSM పేపర్ వాడాలని సర్కార్ భావిస్తోంది. గతంలో వినియోగించిన 70GSM పేపర్ను విద్యాశాఖ కార్యదర్శిగా ఉన్న వాకాటి కరుణ 90GSMకు పెంచారు. దీనికి తోడు ఒక పుస్తకాన్ని…

ఫిబ్రవరి 23 నుంచి ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ మహాసభలు హైదరాబాద్ లో…

దేశంలో ప్రతిష్ఠాత్మకమైన ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ వచ్చే ఏడాది ఫిబ్రవరి 23 నుంచి ప్రారంభం కానుంది. హైదరాబాద్ జేఎన్టీయూహెచ్ వేదికగా మూడు రోజుల పాటు 109వ సైన్స్ కాంగ్రెస్ మహాసభలు జరగనున్నాయి. ప్రధాని మోదీ దీన్ని ప్రారంభించనున్నారు. సైన్స్ కాంగ్రెస్కు దేశ,…

పంటల సాగుకు ఎలక్ట్రానిక్ మట్టి కాన్సెప్ట్ – స్వీడన్ పరిశోధకులు

భూమి అవసరం లేకుండా వ్యవసాయం చేసే ‘హైడ్రోపోనిక్స్’ కోసం స్వీడన్ పరిశోధకులు ఎలక్ట్రానిక్ మట్టిని అభివృద్ధి చేశారు. ఈ మట్టిలో మొలకలు 15 రోజుల్లో 50 శాతం కన్నా ఎక్కువ వృద్ధి చెందినట్లు వెల్లడించారు. పర్యావరణ మార్పులు, ప్రపంచ జనాభా పెరుగుతున్న…

దేశ రాజధానిని కప్పేసిన పొగమంచు…

దేశ రాజధాని ఢిల్లీలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. ఇవాళ ఉదయం కనిష్ఠ ఉష్ణోగ్రత 7 డిగ్రీల సెల్సియస్కు పడిపోవడంతో చలి విపరీతంగా పెరిగింది. రాజధాని ప్రాంతాన్ని దట్టంగా పొగ మంచు కమ్మేసింది. ఈ కారణంగా విజిబిలిటీ సరిగా లేక వాహనదారులు తీవ్ర…

ఒకే కుటుంబంలో ఐదుగురికి కరోనా .. జయశంకర్ ​భూపాలపల్లి జిల్లా గాంధీనగర్ లో ​కలకలం

ఒకే కుటుంబంలో ఐదుగురికి కరోనా .. జయశంకర్ ​భూపాలపల్లి జిల్లా గాంధీనగర్ లో ​కలకలం Caption of Image. వృద్ధురాలి పరిస్థితి విషమం మరో నలుగురికి ఇంట్లోనే చికిత్స జయశంకర్ భూపాలపల్లి, వెలుగు : భూపాలపల్లి జిల్లా గణపురం మండలం గాంధీనగర్…

గుండెపోటుతో 13 ఏండ్ల బాలుడు మృతి .. నిజామాబాద్ లో విషాదం

గుండెపోటుతో 13 ఏండ్ల బాలుడు మృతి .. నిజామాబాద్ లో విషాదం Caption of Image. కోనరావుపేట, వెలుగు : గుండెపోటుతో 13 ఏండ్ల విద్యార్థి చనిపోయాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిజామాబాద్‌‌ గ్రామానికి చెందిన చెందిన తాళ్లపల్లి…

గుండెపోటుతో 13 ఏండ్ల బాలుడు మృతి .. నిజామాబాద్ లో విషాదం

గుండెపోటుతో 13 ఏండ్ల బాలుడు మృతి .. నిజామాబాద్ లో విషాదం Caption of Image. కోనరావుపేట, వెలుగు : గుండెపోటుతో 13 ఏండ్ల విద్యార్థి చనిపోయాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిజామాబాద్‌‌ గ్రామానికి చెందిన చెందిన తాళ్లపల్లి…

కుటుంబసభ్యులను హత్య చేసిన వ్యక్తి… ఎక్కడంటే…

మహారాష్ట్రలోని యావత్మాల్ జిల్లా కలంబ్లో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన భార్య సహా నలుగురు కుటుంబసభ్యులను హత్య చేశాడు. ఈ దారుణానికి పాల్పడిన గోవింద్ పవార్ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు హత్యలు…

TS : మేడ్చల్ లో దారుణం… 3 రోజులు మృతదేహంతోనే…

మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. రాధా కుమారి అనే మహిళ అనారోగ్య సమస్యతో బాధపడుతూ గత మూడు రోజుల క్రితం మృతి చెందింది. ఇంట్లో నివసిస్తున్న ముగ్గురికి మతిస్థిమితం లేకపోవడంతో ఆమె చనిపోయిందన్న విషయాన్ని గమనించలేదు.…

TS : మళ్లీ భయపెడుతోన్న కరోనా – సర్కారు కీలక నిర్ణయం

తెలంగాణలో కరోనా మళ్లీ భయపెడుతోంది. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 9 కోవిడ్ కేసులు బయటపడ్డాయి. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలు ఇంటి నుంచి బయటకు వచ్చే సమయంలో మాస్కులు తప్పనిసరిగా ధరించాలని కోరింది. ముఖ్యంగా శబరిమలకు…

Hyd: గ్యాస్ కనెక్షన్ కేవైసీ… ఆఫీస్ వద్ద తోపులాట…

నగరంలో రూ.500కు ఇచ్చే గ్యాస్ సిలిండర్ పొందాలంటే ఆధార్ వివరాలు, గ్యాస్ బిల్లుతో వచ్చి కేవైసీ అప్డేట్ చేయించుకోవాలనే ప్రచారం జరగడంతో ఏజెన్సీల వద్ద వినియోగదారులు బారులు తీరారు. మంగళవారం కూకట్పల్లిలోని ట్రినిటీ ఇండియన్ గ్యాస్ ఆఫీసు వద్ద జరిగిన తోపులాటలో…

UKలో ఓ హృదయవిదారక ఘటన… .. గర్భనిరోధక మాత్ర వేసుకుని బాలిక మృతి

UKలో ఓ హృదయవిదారక ఘటన వెలుగులోకి వచ్చింది. పీరియడ్స్ టైమ్లో నొప్పులు తట్టుకోలేక లైలా ఖాన్(16) అనే బాలిక స్నేహితుల సూచన మేరకు గర్భనిరోధక మాత్రలు వేసుకుంది. దీంతో ఆమె తల నొప్పి, వాంతులతో ఇబ్బంది పడుతూ బాత్రూమ్లో కుప్పకూలింది. పేరెంట్స్…

మహిళలను ఆకర్షించేందుకు ప్రత్యేకంగా బీర్లు

అమెరికాలోని బ్రూక్లిన్లో ఉన్న ‘తాలియా’ కంపెనీ మహిళలను ఆకర్షించేందుకు ప్రత్యేకంగా బీర్లను తయారు చేస్తోంది. చేదుగా ఉండటంతో మహిళలు బీరు తాగేందుకు ఇష్టపడరని, అందుకే ఫ్రూట్ ఫ్లేవర్ బీర్లను తయారు చేస్తున్నట్లు ఆ కంపెనీ హెడ్ తారా తెలిపారు. ఇవి చేదుగా…

TS : నేడు అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై నేడు ప్రభుత్వం అసెంబ్లీలో శ్వేతపత్రం రిలీజ్ చేయనుంది. ఇందులో BRS పాలనలో బడ్జెట్ అంచనాలు, ఖర్చులు, అప్పులు గురించి సభకు తెలియజేయనుంది. గత పదేళ్లలో బడ్జెట్ అంచనాలు, ఖర్చుకు 20% తేడా ఉన్నట్లు గమనించారని తెలుస్తోంది. 2014లో…

నేటి రాశి ఫలాలు డిసెంబర్ 2, 2023

మేషం రుణప్రయత్నాలు తొందరగా ఫలిస్తాయి. స్థానచలన సూచనలు ఉంటాయి. శుభకార్యాల వల్ల ధనవ్యయం అధికమవుతుంది. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. అనారోగ్యం ఏర్పడకుండా జాగ్రత్త అవసరం. వృషభం శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. దూర బంధువులతో కలుస్తారు. తద్వారా లాభాలు ఉంటాయి. విదేశయాన…

నేటి పంచాంగం డిసెంబర్ 02, 2023

ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః శ్రీ చిన్న జీయ్యరు స్వామి వారి యొక్క మంగళాశాసనములతో సంవత్సరం : శోభకృతునామ సంవత్సరం ఆయనం : దక్షిణాయనం మాసం : కార్తీక మాసం ఋతువు…

మానవసేవే… మాధవసేవ…

యుగయుగాలుగా వెదుకుతున్నా ఆ దేవుడు ఎక్కడ ఉంటాడో తెలియక అతడు తనకెందుకు కనిపించడని నిరాశతో ప్రశ్నలు వేసే మనిషికి, అతడెవరో ఎక్కడుంటాడో చెప్పగలవారుంటారు. పరమ పురుషులైనవారు కొద్దిమందే ఉంటారు. దేవుడిని వారు ఆకాశంలోనో, దేవాలయాల్లో మాత్రమే వెదకరు. అతడు ఎక్కడో లేడని…

బ్రహ్మ సత్యం

భగవంతుడి అనుగ్రహం పొందాలన్నా, మోక్షం ప్రాప్తించాలన్నా సత్యమే ఆధారం. ఎందుకంటే సత్యమనేది ఒక సద్గుణం మాత్రమే కాదు. అది బ్రహ్మ స్వరూపం. అదొక మహత్తరమైన శక్తి. సత్యమనే మాట పలకడం ఎంత సులభమో సత్యమైన మాటను నిలుపుకోవడం అంత కష్టతరం. భగవంతుడు…

వరలక్ష్మీ పండుగ విశిష్టత – వత్ర విధానం….!!

శ్రావణమాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మీ వ్రతంగా జరుపుకోవడం ఒక హిందూ ఆచారం. వరలక్ష్మీ దేవత విష్ణు మూర్తి భార్య. హిందూ మతం ప్రకారం ఈ పండగ విశిష్టమైనది. వరాలు యిచ్చే దేవతగా వరలక్ష్మీ దేవిని కొలుస్తారు. ఈ…

ఆ క్షేత్రంలో దేవుని విగ్రహనికి చెమటలు పడతాయి… ఎక్కడ ఆ క్షేత్రం… – విశేషాలు మీకోసం…

🌸శ్రీమహావిష్ణువు వాహనమైన గరుత్మంతుడు తమిళనాడులోని నాచ్చియార్ కోవెల్ అనే క్షేత్రంలో అదృశ్యరూపంలో సంచరిస్తూ వున్నాడని కొందరు యోగులు తెలియజేస్తూ వున్నారు.108శ్రీ వైష్ణవ దేశాలలో ఒకటియైన తిరునాయూర్ అనే క్షేత్రంలో ఈ గరుత్మంతునికి సంబంధించిన ఒక అద్భుతవిషయం ఉన్నది. 🌸తమిళనాడులోని కుంభకోణం పట్టణానికి…

నాగ పంచమి – విశిష్టత

నాగ పంచమి రోజున నాగ దేవతను పూజించిన వారికి, ఏ సమస్యలూ లేకుండా, అన్నీ సవ్యంగా నెరవేరుతాయి. 🌸 ఏటా శ్రావణ మాసం శుద్ధ పంచమి రోజును నాగ పంచమి అంటారు. బ్రహ్మదేవుడు, ఆదిశేషువును అనుగ్రహించిన రోజు అన్నమాట. “నాగులచవితి” మాదిరిగానే…

గరుత్మంతుడు వివాహితుడా…? బ్రహ్మచారా…?

గరుత్మంతుడు వివాహితుడే. అతనికి రుద్రా, సుకీర్తి అను పేర్లు గల ఇద్దరు భార్యలున్నారు. స్వామి భక్తులందరికీ వివాహము, భార్యలు, సంతానము, సంసారము, భోగాలు అన్నీ ఉంటాయి. స్వామి తన భక్తులకు తనకున్న భోగాలవంటివి ఇస్తాడు. అది కూడా పరీక్షించటానికే. భోగాలలో మునిగి…

కోనసీమ తిరుపతి… వాడపల్లి వెంకన్న ఆలయం – తూర్పుగోదావరి

ఏడువారాల వెంకన్న ‘వాడపల్లి’లో ఉన్నాడు…తూర్పుగోదావరి జిల్లా. గోదావరి రెండుగా చీలి ప్రవహిస్తోంది. కలియుగ పుణ్యథామంగా విలసిల్లుతున్న వాడవల్లి గ్రామంలోని వెంకన్న గురించి చెప్పుకుని తరించాల్సిందే! గౌతమి వశిష్ట పాయలుగా విడి సుమారు 100కిమీ మేర ప్రయాణించి సముద్రుణ్ణి చేరుతుంది. రాజమండ్రి నుండి…

మూకాంబిక ఆలయం…!! – కొల్లూరు (కర్ణాటక)

కర్ణాటకలో పడమటి కొండలలో అందమైన కొండలు లోయలు ఫల వృక్షాల మధ్య కొల్లూరు లో మూకాంబికా క్షేత్రం ఉంది. కామాసురుడు అనే రాక్షసుడు ఈ ప్రాంత ప్రజలను విపరీతంగా బాధిస్తుంటే అందరూ పార్వతీదేవిని శరణు కోరారు. కామాసురుడు ఒక మహిళ చేతులలోనే…

శ్రీ వెంకటేశ్వరస్వామిని వారిని ఆనంద నిలయంలో ఏ నక్షత్రం నాడు దర్శిస్తే ఏ ఫలితాలు కలుగుతాయో… మీకు తెలుసా…

శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం.. ఓం నమో వెంకటేశాయ.. మాతః సమస్త జగతాం మధుకైటభారే:వక్షో విహారిణి మనోహర దివ్యమూర్తేశ్రీస్వామిని శ్రితజనప్రియ దానశీలేశ్రీ వేంకటేశ దయితే తవ సుప్రభాతమ్‌ సమస్త లోకములకును మాతృదేవతవు, విష్ణుదేవుని వక్షస్థలమందు విహరించుదానవు, మనస్సును ఆకర్షించు దివ్యసుందర స్వరూపము కలదానవు,…

హిందూ సనాతన ధర్మములో గల తెలుసుకోవలసిన కొన్ని ముఖ్యమైన విషయాలు…..!!

♦️ 1. ముక్కులు కుట్టించుకున్నచో దృష్టి దోషము కలగదని నమ్మకము. ♦️ 2. చెవులు కుట్టించుకున్న హృదయ సంబంద రోగములు రావు. ♦️ 3. ఎడమ హస్తము పరమాత్మ అనియు, కుడి హస్తము జీవాత్మ అనియు ఈ రెండు ఏకము కావలెనను…

శ్రీ మహాలక్ష్మిదేవి కవచం – అష్టోత్తర శతనామావళిః

శ్రీ మహాలక్ష్మీకవచం అస్య శ్రీమహాలక్ష్మీ కవచమంత్రస్య బ్రహ్మా ఋషిః గాయత్రీ చందః మహాలక్ష్మీ దేవతా మహాలక్ష్మీ ప్రీత్యర్థం జపే వినియోగః | ఇంద్ర ఉవాచ । సమస్తకవచానాం తు తేజస్వి కవచోత్తమం | ఆత్మరక్షణమారోగ్యం సత్యం త్వం బ్రూహి గీష్పతే 1…

లక్ష్మీ శ్లోకం..!!

లక్ష్మీం క్షీర సముద్ర రాజ తనయాంశ్రీరంగ ధామేశ్వరీం దాసీ భూత సమస్త దేవ వనితాంలోకైక దీపాంకురాం శ్రీ మన్మంద కటాక్ష లబ్ధ విభవత్బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాంవందే ముకుంద ప్రియాం… తాత్పర్యం : లక్ష్మీ దేవీ! పాల సముద్రపు…

శ్రావ‌ణ మాసంలో శుక్ర‌వారం విశిష్టత

🌿చంద్రుడు శ్ర‌వణా న‌క్ష‌త్రాన‌ సంచరించే స‌మ‌యంలో వ‌చ్చే మాసాన్ని శ్రావ‌ణ‌ మాసం అంటారు. విశిష్ట‌మైన న‌క్ష‌త్రాల‌లో శ్ర‌వ‌ణ ఒక‌టి అని జ్యోతిషుల అభిప్రాయం. 🌸 పైగా అది శ్రీమ‌హావిష్ణువుకి జ‌న్మ‌న‌క్ష‌త్రం. స‌క‌ల వ‌రాల‌నూ ఒస‌గే ఆ అనుగ్ర‌హ దంప‌తుల‌ని సేవించుకునేందుకు ఇంత‌కంటే…

ఆరోగ్యం కోసం సూర్య మంత్రం

ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః గురుబ్రహ్మ గురువిష్ణుఃగురుదేవో మహేశ్వరఃగురు సాక్షాత్ పరబ్రహ్మతస్మై శ్రీ గురువేనమః ఏ దేవుని దర్శనం లేకపోతే జగమంతా కటిక చీకటిమయం , ఏ సూర్యుని వెలుగుచే తెలివిగలదీ…

యద్భావం తద్భవతి… – ఓ చిట్టి కధ…

ఒక ఊరిలో ఒక ఆస్తికుడు, ఒక నాస్తికుడు ఎదురెదురు ఇళ్లల్లో ఉండేవారు. ఆస్తికుడు పరమ విష్ణు భక్తుడు. ఆ ఇద్దరూ కొద్దిరోజుల తేడాలో చనిపోయారు. ముందు నాస్తికుడు చనిపోగా.. ఆ తరువాత ఆస్తికుడు మరణించాడు. విష్ణుదూతలు వచ్చి ఆస్తికుణ్ని వైకుంఠానికి తీసుకుని…

మీ జీవితం మార్చే ఓ నక్క కథ…

ఆత్మహత్య చేసుకోవడం పిరికితనం. జీవితాన్ని జీవించే సాధించాలి. ఎంతటి సమస్యనైనా ఆత్మవిశ్వాసంతో జయించాలి. ఇలాంటి మాటలు ఇప్పుడు తరచూ వింటున్నాం కదా! కానీ ఆత్మహత్య చేసుకోబోయిన ఒక వ్యక్తికి మహాభారంతంలో జరిగిన ఉపదేశం వింటే… ఇంతకు మించిన వ్యక్తిత్వ వికాస తరగతి…

మీ జీవితంలో ఎవరితో షేర్ చేసుకోకూడని కొన్ని విషయాలు…

◼️ మీ బలహీనతలు.. వీటిని పొరపాటున కూడా చెప్పకండి.. ఎందుకంటే మిమ్మల్ని చులకనగా చూసే అవకాశం ఉంది. బలహీనతలు మీ వరకూ తెలిస్తే చాలు. వాటిని కూడా అందరి ముందు చెప్పాల్సిన అవసరం లేదు. ◼️ మీకు వచ్చే కలల గురించి…

శ్రీ మంగళగౌరి దేవి ఆలయం – గయ ( బీహార్ )

శ్రీ మాంగల్య గౌరీ/మంగళ గౌరీ/సప్త మోక్షపురి/ పంచ గయా క్షేత్రం బీహార్‌లోని గయలో మంగళగౌరి కొండలు మరియు ఫాల్గుణి నది ఒడ్డున ఉన్న 51 శక్తి పీఠంలలో ఒకటి. 15వ శతాబ్దంలో నిర్మించిన శ్రీ ఆదిశక్తి దేవి యొక్క పురాతన దేవాలయాలలో…

భారతదేశం అంటే  ఏమిటో వివరంగా తెలుసుకుందాం…!!

1) వేద భూమి & కర్మ భూమి2) సంస్కృతి3) సనాతన ధర్మం4) దాన ధర్మం5) ఆవులు 6) యజ్ఞాలు & యాగాలు7) దేవాలయాలు & పుణ్య క్షేత్రాలు8) వేద పాఠశాలలు9) సాధువులు & గురువులు10) గంగా నది 11) శివ అభిషేకం…

మాత భవాని దేవాలయం, రాజస్థాన్… పులులు కాపలాగా ఉండే ఏకైక దేవాలయం…

జవాయి, రాజస్థాన్‌లోని మాత భవానీ గుడి మెట్లపై మీకు ముప్పై వరకూ పులులు కనిపిస్తాయి. పూజారి రాగానే మెట్లపై నుండి దూరంగా వెళ్లిపోతాయి, అవి ఏ మానవుడిపై ఎప్పుడూ దాడి చేయలేదు. చరిత్రలో ఇప్పటి వరకు మనుషులపై ఒక్క దాడి చేయని…