Tag: ✍️ దాసరి శ్రీధర్

భార్య ధనం పై భర్తకు హక్కు ఉండదు… – సుప్రీంకోర్టు

భార్యకు చెందిన ‘స్త్రీ ధనం’ (పెళ్లి సమయంలో పుట్టింటి వారు ఇచ్చే ఆస్తి)పై భర్తకు ఎలాంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఒకవేళ కష్టకాలంలో దానిని వాడుకున్నా భార్యకు తిరిగిచ్చేయాలని తేల్చిచెప్పింది. తనకు పుట్టింటివారు ఇచ్చిన ఆభరణాలను తన భర్త,…

మరోసారి కోహ్లిపై ట్రోల్స్

విరాట్ కోహ్లిపై మరోసారి ట్రోల్స్ వస్తున్నాయి. నిన్న SRHపై స్లో ఇన్నింగ్స్ ఆడారని, 43 బంతులు ఆడి 51 రన్సే చేశారని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. పవర్ ప్లే తర్వాత 25 బంతులాడి 19 రన్స్ చేశారని, స్ట్రైక్ రేట్ 118…

AP : ఎన్నికల వేళ మేనిఫెస్టో అస్త్రాల విడుదల…

ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు ప్రచారంలో జోరును పెంచాయి. YCP మేనిఫెస్టోను CM జగన్ రేపు విడుదల చేయనున్నారు. మేనిఫెస్టోను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని భావిస్తున్నారు. మరోవైపు NDA మేనిఫెస్టో ఈనెల 30న రానున్నట్లు సమాచారం. సూపర్…

TG : గన్ పార్క్ వద్ద 144 సెక్షన్… టెన్షన్ వాతావరణం

గన్ పార్క్ వద్ద ప్రమాణం చేసేందుకు రాజీనామా లేఖతో హరీశ్ రావు అక్కడికి చేరుకున్నారు. సీఎం రేవంతు ఆయన సవాలు చేసిన నేపథ్యంలో గన్ పార్క్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. BRS శ్రేణులు అక్కడికి భారీగా చేరుకోవడం, అనుమతి లేదని…

సంఘటనలు 1526 : మొదటి పానిపట్ యుద్ధంలో బాబర్, ఇబ్రహీ లోడీని ఓడించాడు. 1920: 7వ ఒలింపిక్ క్రీడలు బెల్జియం లోని ఆంట్‌వెర్ప్ లో ప్రారంభమయ్యాయి. జననాలు 570: ముహమ్మద్, ఇస్లాం స్థాపించిన . (వివాదాస్పదము) 1761: వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు,…

ఈ రోజు గొప్ప మాటలు

నీకు నీవే గొప్పలు చెప్పుకోకు. నీ గొప్పతనం పదిమంది చెప్పాలి. గొప్పతనం అనేది మంచి మనసులో ఉంటుంది. నిస్వార్థ భావములో ఉంటుంది. గొప్పగా జీవించడం అంటే, ఆదర్శంగా జీవించడం. గొప్పగా బ్రతకటం అంటే, గొప్పలు చెప్పుకుని బ్రతకటం కాదు… గొప్ప పనులు…

నేటి పంచాంగం – రాశి ఫలాలు ఏప్రిల్ 20, 2024

ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః నేటి పంచాంగం విక్రమ సంవత్సరం: 2081 పింగళ శక సంవత్సరం: 1946 క్రోధి ఆయనం: ఉత్తరాయణం ఋతువు: వసంత మాసం: చైత్ర పక్షం: శుక్ల –…

TG : ఐదేళ్ల కనిష్ఠానికి సాగర్ నీటిమట్టం

నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం ఐదేళ్ల కనిష్ఠ స్థాయికి పడిపోయింది. వర్షాలు సరిపడినంతగా పడకపోవడంతో 510.70 అడుగులకు చేరింది. ప్రస్తుతం నీటి నిల్వను దృష్టిలో పెట్టుకుంటే మేలో తాగునీటిని అందించడం కష్టంగా కనిపిస్తోంది. నిన్నటి వరకు ఈ జలాశయంలో 132.86 టీఎంసీల నీరు…

AP : 61 రోజలు చేపల వేటపై నిషేధం…

చేపల పునరుత్పత్తి కోసం 61 రోజుల పాటు వేటపై విధించనున్న నిషేధం ఈనెల 15 నుంచి అమల్లోకి రానుంది. ఈ మేరకు మత్స్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. నిషేధ ఉత్తర్వులను ఎవరైనా ఉల్లంఘిస్తే బోట్లతో సహా వాటిలోని మత్స్య సంపదను స్వాధీనం…

TG : ‘గృహజ్యోతి’ లబ్ధిదారులకు ఎన్నికల కోడ్ షాక్…

‘గృహజ్యోతి’ లబ్ధిదారులకు ఎన్నికల కోడ్ షాక్ ఇచ్చింది. పలు ప్రాంతాల్లో గత నెలలో ఇచ్చిన ‘సున్నా’ బిల్లులను వెనక్కి తీసుకుంది. HYDలోని సరూర్నగర్ ఓ వినియోగదారుడికి మార్చి 2న రూ.262తో జీరో బిల్లు ఇచ్చారు. ఈనెల రూ.547 రాగా.. మొత్తం కలిపి…

AP : గ్రూప్-2 మెయిన్స్ కు 92వేల మంది అర్హత

నిన్న విడుదల చేసిన గ్రూప్-2 ప్రిలిమ్స్ ఫలితాల్లో మెయిన్స్ కు 92,250 మంది అర్హత సాధించారు. FEB 25న నిర్వహించిన పరీక్షకు 4,04,039 మంది హాజరు కాగా 1:100 నిష్పత్తిలో ఎంపిక చేశారు. 1:50 నిష్పత్తిలో ఎంపిక చేయాలని తొలుత భావించినా…

తమిళనాడులో ప్రచారం చేయనున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తమిళనాడులో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. తమిళనాడు బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు, కోయంబత్తూరు ఎంపీ అభ్యర్థి అన్నామలై తరఫున ఆయన ఇవాళ, రేపు ఓట్లు అభ్యర్థించనున్నారు. కోయంబత్తూరులో తెలుగువారు అధికంగా నివసించే ప్రాంతాల్లో సభలు, సమావేశాల్లో…

మే 1నుండి ఆ రాష్ట్రాలలో వన్ ప్లస్’ ఫోన్ ల అమ్మకాలు బంద్!

వచ్చే నెల 1 నుంచి తెలుగు రాష్ట్రాలు సహా తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్లో వన్ ప్లస్ ఫోన్లు ఆఫ్ లైన్ స్టోర్లలో లభించకపోవచ్చు. ఆ ఫోన్ల అమ్మకాల వలన తమకు మార్జిన్లు ఉండకపోవడమే కాక, తమ సమస్యలను వన్ ప్లస్…

ఆమెను చిక్కుల్లో పడేసిన ఫొటోషూట్…

హాలీవుడ్ సింగర్ రిహాన్నా ఇటీవల ముకేశ్ అంబానీ ఇంట ప్రీవెడ్డింగ్ వేడుకలో సందడి చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఓ మ్యాగజైన్ కవర్ ఫొటో కోసం ఇచ్చిన పోజులు ఆమెను చిక్కుల్లో పడేశాయి. అందులో ఆమె ఓ సన్యాసినిగా కనిపించారు. అయితే..…

అయోధ్యలో ఎన్ని సంవత్సరాల తర్వాత శ్రీరామ నవమి చేస్తున్నారో తెలుసా…

అయోధ్యలో నిర్మితమైన రామమందిరంలో తొలిసారి శ్రీరామ నవమి ఉత్సవాలు జరగనున్నాయి. అయితే, సుమారు 500 ఏళ్ల తర్వాత ఆయన జన్మస్థలమైన అయోధ్యలో ఈ ఏడాది రామనవమి వేడుకలు నిర్వహించేందుకు నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఏప్రిల్ 17న మధ్యాహ్నం 12 గంటలకు…

ఎలక్ట్రానిక్ వ్యర్ధాలపై పెరగడంపై UN ఆందోళన

ప్రపంచంలో ఎలక్ట్రానిక్ వ్యర్ధాలు ఏటా భారీగా పెరుగుతుండటంపై UN ఆందోళన వ్యక్తం చేసింది. 2022లో 62 మిలియన్ టన్నుల ఈ-వేస్ట్ ఉత్పత్తి అయిందని.. ఇది 6వేల ఐఫిల్ టవర్స్తో సమానమని పేర్కొంది. ఏటా ఈ-వేస్ట్ 2.6 మిలియన్ టన్నుల చొప్పున పెరుగుతోందని…

దానిని సెక్స్ టాయ్ గా పరిగణించలేం: హైకోర్టు

బాడీ మసాజర్ ను అడల్ట్ సెక్స్ టాయ్ గా పరిగణించలేం బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. అందుకే దానిని నిషేధిత దిగుమతి వస్తువుల జాబితాలో చేర్చకూడదని పేర్కొంది. బాడీ మసాజర్ సెక్స్ టాయ్ కాదంటూ 2023 మేలో సెంట్రల్ ఎక్సైజ్ అండ్…

శ్రీ లక్ష్మీ నారాయణాష్టకం

ఆర్తానాం దుఃఖశమనే దీక్షితం ప్రభుమవ్యయమ్ | అశేషజగదాధారం లక్ష్మీనారాయణం భజే || 1 || అపారకరుణాంభోధిం ఆపద్బాంధవ మచ్యుతమ్ | అశేష దుఃఖ శాంత్యర్థం లక్ష్మీనారాయణం భజే || 2 || భక్తానాం వత్సలం భక్తిగమ్యం సర్వ గుణాకరమ్ | అశేష…

101 మంది గ్రామ దేవతల పేర్లు

పార్వతి అమ్మోరు (అమ్మవారు )గా గ్రామాలలో గ్రామదేవతయై గ్రామాలను రోగాల బారినుండి రక్షిస్తుందని బలమైన నమ్మకం . ఈ అమ్మోరు మొత్తం 101 మంది అక్కాచెల్లెళ్లు అని వీరందరికి ఒకేఒక్క తమ్ముడు పోతురాజు అని అంటారు .వారిలో కొందరు . 1.పాగేలమ్మ2.ముత్యాలమ్మ3…

మన గ్రామ దేవతల ఆవిర్భావము – నామ విశేషాలేమిటి?

గ్రామాలలో వెలిసే దేవత… దేవుళ్ళను ముఖ్యముగా స్త్రీ దేవతా రూపాలను గ్రామదేవతలని అంటారు. సంప్రదాయాలను అనుసరించి గ్రామ రక్షణగా ఈ దేవతలను ఊరి పొలిమేరలలో ఏర్పాటు చేసేవారు. ప్రాచీన కాలములో మానవుడు ఎంతో తెలివైనవాడు, ఇంట్లోవున్న చిన్నా, పెద్దా, ఆడా, మగా…

శ్రీ  దేవగిరి వరప్రద వేంకటేశ్వర ఆలయం. – బనశంకరి, బెంగళూరు, కర్నాటక

💠 బెంగుళూరులోని బనశంకరిలో దేవగిరి అనే అందమైన కొండపై శ్రీ వరప్రద వెంకటేశ్వర దేవగిరి ఆలయం ఉంది. 💠 దేవగిరి ఆలయం వెంకటేశ్వర స్వామికి (విష్ణువు) అంకితం చేయబడింది. దేవగిరి ఆలయంలో ఉన్న వెంకటేశ్వర స్వామి విగ్రహం తిరుమలలోని విగ్రహానికి ప్రతిరూపంగా…

పాపవిమోచని ఏకాదశి – విశిష్టత

హిందూ పంచాంగ ప్రకారం ప్రతి నెలలో వచ్చే ఏకాదశికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ప్రతి మాసంలో శుక్ల పక్షం, కృష్ణ పక్షంలో ఏకాదశి వస్తుంది. ఇలా సంవత్సరం మొత్తం 24 ఏకాదశులు వస్తాయి. ఉగాదికి ముందు ఫాల్గుణ మాసంలో వచ్చే ఏకాదశికి…

చరిత్రలో ఈరోజు…ఏప్రిల్ 05…

సంఘటనలు 1957 : భారతదేశంలో కేరళలో మొదటిసారిగా కమ్యూనిస్టులు విజయం సాధించారు. ఇ.ఎం.ఎస్. నంబూద్రిపాద్ ముఖ్యమంత్రి పీఠాన్ని అలంకరించారు. జననాలు 1892: పూతలపట్టు శ్రీరాములురెడ్డి, తెలుగు కవి, అనువాదకులు. (మ.1971). 1908: జగ్జీవన్ రాం, భారత స్వాతంత్ర్య సమరయోధుడు. 1918: ఇటికాల…

తిరుమల సమాచారం 05-ఏప్రిల్-2024 శుక్రవారం

ఓం నమో వేంకటేశాయ ◼️ తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ ◼️ నిన్న 04-04-2024 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 62,549 మంది… ◼️ స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 26,816 మంది… ◼️ నిన్న స్వామివారి హుండీ…

నేటి పంచాంగం – రాశి ఫలాలు ఏప్రిల్ 05, 2024

ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః నేటి పంచాంగం విక్రమ సంవత్సరం: 2080 నల శక సంవత్సరం: 1945 శోభకృత్ ఆయనం: ఉత్తరాయణం ఋతువు: శిశిర మాసం: ఫాల్గుణ పక్షం: కృష్ణ –…

నిజ జీవిత సత్యం

“జీవితంలో ప్రతి బాధ ఒక గుణపాఠం అవుతుంది.ప్రతి గుణపాఠం నువ్వు మారేందుకు బంగారు బాట అవుతుంది.” “ఎంత సంపాదించామనేది ముఖ్యం కాదు. ఉన్నంతలోఎంత సంతోషంగా ఉన్నామనేదే ముఖ్యం.”

శ్రీ దొడ్డ గణపతి దేవాలయం… బెంగళూరు, కర్నాటక

💠 దేవాలయాలలో ఏదైనా ఇతర దేవతలను సందర్శించే ముందు, గణేష్, విఘ్నేశ్వరుడు లేదా గణపతి అని కూడా పిలువబడే వినాయకుని దర్శనం కలిగి ఉండటం చాలా అవసరం. ఇంట్లో ప్రతి పూజ, వ్రతం లేదా వేడుకల సమయంలో విఘ్నేశ్వరుని విగ్రహాన్ని పవిత్రమైన…

తిరుమల సమాచారం 27-మార్చి-2024 బుధవారం

ఓం నమో వేంకటేశాయ ◼️ తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం ◼️ నిన్న 26-03-2024 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 68,563 మంది… ◼️ స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య… 21,956 మంది… ◼️ నిన్న స్వామివారి హుండీ…

నేటి పంచాంగం – రాశి ఫలాలు మార్చి 27, 2024

ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః నేటి పంచాంగం విక్రమ సంవత్సరం: 2080 నల శక సంవత్సరం: 1945 శోభకృత్ ఆయనం: ఉత్తరాయణం ఋతువు: శిశిర మాసం: ఫాల్గుణ పక్షం: కృష్ణ –…

నేటి పంచాంగం – రాశి ఫలాలు మార్చి 24, 2024

ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః నేటి పంచాంగం విక్రమ సంవత్సరం: 2080 నల శక సంవత్సరం: 1945 శోభకృత్ ఆయనం: ఉత్తరాయణం ఋతువు: శిశిర మాసం: ఫాల్గుణ పక్షం: శుక్ల –…

తిరుమల సమాచారం 24-మార్చి-2024 ఆదివారం

ఓం నమో వేంకటేశాయ ◼️ తిరుమలకు పోటెత్తిన భక్తులు ◼️ నిన్న 23-03-2024 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 72,986 మంది… ◼️ స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. 33,482 మంది… ◼️ నిన్న స్వామివారి హుండీ ఆదాయం…

చరిత్రలో ఈరోజు…మార్చి 24…

సంఘటనలు 1882: క్షయ వ్యాధికి కారణమైన మైకోబాక్టీరియా ట్యుబర్‌క్యులాసిస్ ని రాబర్ట్ కోచ్ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు. 1896 చరిత్రలో మొదటి రేడియో ప్రసార సంకేతాలను ఎ.ఎస్.పోపోవ్ సృష్టించాడు. 1977: భారత ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ పదవీ విరమణ. 1977: భారత ప్రధానమంత్రిగా…

నేటి మహనీయుని మంచి మాట

“మనం ఎప్పుడూ ఒకరికోసం ఏదో ఒకటి పోగొట్టుకోవచ్చు. కానీ దేనికోసమూ కూడా ఒకరిని కొల్పోకూడదు. ఎందుకంటే జీవితం దేనినైనా తిరిగి ఇవ్వగలదు కానీ కోల్పోయిన వారిని కాదు.” “అబద్ధం అల్ప సుఖాన్ని మాత్రమే కల్గిస్తుంది. అబద్ధం మరొకనాటికి అవమానం పాలు చేస్తుంది.…

రామమందిరం తరహాలో బిహార్ లో సీతమ్మ ఆలయ నిర్మాణం

అయోధ్యలో రామమందిరంలా బిహార్ లో సీతాదేవి కోసం ఆలయం నిర్మాణం కానుంది. సీతాదేవి జన్మస్థలంగా భావించే సీతామడీ జిల్లాలో ఇప్పుడున్న ఆలయం చుట్టూ 50 ఎకరాలు సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయోధ్య ట్రస్ట్ తరహాలో ఒక ట్రస్టును ఏర్పాటు చేసి…

హాలీవుడ్లో కొత్త జేమ్స్ బాండ్?

ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందిన హాలీవుడ్ ‘జేమ్స్ బాండ్’ ఫ్రాంచైజీలో 26వ చిత్రం త్వరలో తెరకెక్కనుంది. జేమ్స్ బాండ్ గా మెప్పించిన డేనియల్ క్రెగ్.. వయసురీత్యా కొత్త సినిమాలో నటించడానికి ఆసక్తి చూపలేదని తెలుస్తోంది. ఆయన స్థానంలో ఆరోన్ టేలర్ జాన్సన్ను ఎంపిక…

TG : కవిత వాదనను కొట్టివేసిన రౌస్ అవెన్యూ కోర్టు

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తనను అరెస్ట్ చేసే విషయంలో ఈడీ రూల్స్ పాటించలేదన్న BRS MLC కవిత వాదనను రౌస్ అవెన్యూ కోర్టు కొట్టేసింది. PMLA చట్టంలోని సెక్షన్-19ను ED పాటించిందని న్యాయమూర్తి నాగ్పాల్ ఇచ్చిన తీర్పు బయటకొచ్చింది. అమెను…

AP : ఒంటిమిట్ట కోదండ రాముడి బ్రహ్మోత్సవాలు ఎప్పటినుంచి అంటే…

వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్టలోని కోదండరామస్వామి ఆలయంలో వచ్చే నెల 16 నుంచి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు టీటీడీ వెల్లడించింది. 17న శ్రీరామనవమి రోజున ధ్వజారోహణం, 22న సీతారాముల కళ్యాణం జరుగుతుందని తెలిపింది. అన్నప్రసాదాలు, తలంబ్రాల పంపిణీకి 2 వేల మంది సేవకులను సిద్ధం…

ఎన్నికలు అనంతరం రష్యా, ఉక్రెయిన్ దేశాల్లో ప్రధాని మోదీ పర్యటన?

భారత్లో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన అనంతరం రష్యా, ఉక్రెయిన్ దేశాల్లో ప్రధాని మోదీ పర్యటించే అవకాశం ఉంది. ఈమేరకు ఆ రెండు దేశాల అధ్యక్షులు ఆయన్ను కోరారని పీఎంఓ వర్గాలు వెల్లడించాయి. ఆ దేశాల అధ్యక్షులతో ఆయన తాజాగా ఫోన్లో మాట్లాడిన…

తిరుమల శ్రీ‌వారి సాలకట్ల తెప్పోత్సవాలు… మార్చి 20 నుండి 24వ తేదీ వరకు

తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు మార్చి 20 నుండి 24వ తేదీ వరకు జరుగనున్నాయి. రాత్రి 7 నుండి 8 గంటల వరకు పుష్కరిణిలో స్వామి, అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. తెప్పోత్సవాల్లో తొలిరోజు మార్చి 20న శ్రీ సీత లక్ష్మణ ఆంజనేయ…

ఈ జీవితానికి మంచిమాట

“జీవితంలో అందరినీ ప్రేమించడం నీకు సాధ్యం కాకపోయినా నిన్ను నమ్మిన వారిని జీవితాంతం ప్రేమించడానికి ప్రయత్నించు. అపుడే మనిషిగా నీ జన్మకు ఒక అర్ధం వుంటుంది.” “అదుపు తప్పి కింద పడితే ఆదుకోదు “లోకం”దారిలోనే చీకటైతే తోడుండదు “నీడ”చేయిజారి దూరమైతే చేరుకోదు…

చరిత్రలో ఈరోజు…మార్చి 21…

సంఘటనలు 1857: జపాన్ లోని టోక్యోలో భయంకర భూకంపం – 100,000 మంది మృతి. 1990 : దక్షిణాఫ్రికా పాలనలో 75 సంవత్సరములు గల నమీబియాకు స్వాతంత్ర్యం.జననాలు 1768: జోసెఫ్ ఫోరియర్, ఫ్రాన్స్ కు చెందిన గణిత, భౌతిక శాస్త్రవేత్త. (మ.1760)…

తిరుమల సమాచారం 21-మార్చి-2024 గురువారం

ఓం నమో వేంకటేశాయ తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం నిన్న 20-03-2024 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 69,072 మంది… ◼️ స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. 26,239 మంది… ◼️ నిన్న స్వామివారి హుండీ ఆదాయం 3.51…

నేటి పంచాంగం – రాశి ఫలాలు మార్చి 21, 2024

ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః నేటి పంచాంగం విక్రమ సంవత్సరం:’2080 నల శక సంవత్సరం: 1945 శోభకృత్ ఆయనం: ఉత్తరాయణం ఋతువు: శిశిర మాసం: ఫాల్గుణ పక్షం: శుక్ల – శుద్ధ…

తీహార్ జైల్లో మొబైల్ జామర్లు

తీహార్ జైల్లో ఖైదీలు ఫోన్లు ఉపయోగించడాన్ని అరికట్టేలా అధికారులు చర్యలు చేపట్టారు. రూ.11.5 కోట్ల వ్యయంతో జైలులో 15 సిగ్నల్ జామర్లను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే కాల్ బ్లాకింగ్ వ్యవస్థ అందుబాటులో ఉంది. ఢిల్లీలోని చాణక్యపురి నుంచి 7కి.మీ దూరంలో తీహార్…

మనవడికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన నారాయణ మూర్తి

ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి ఆయన నాలుగు నెలల మనవడికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చారు. సంస్థలో ఆయనకున్న వాటా నుంచి 0.04%, అంటే 15,00,000 షేర్లను మనవడు ఏకగ్రహ రోహన్ మూర్తికి కానుకగా ఇచ్చారు. వీటి విలువ రూ.240కోట్లపైనే! దీంతో ప్రస్తుతం…

అస్సాంలోని దారుణం… బాలికపై DSP అత్యాచారం…

అస్సాంలోని గోలాఘాట్ జిల్లాలో దారుణం వెలుగు చూసింది. మహిళలకు రక్షణగా నిలబడాల్సిన పోలీసే ఓ మైనర్ (15)పై అత్యాచారానికి పాల్పడ్డాడు. DSP హోదాలో లచిత్ బోర్ఫుకన్ పోలీస్ అకాడమీలో విధులు నిర్వహిస్తున్న నిందితుడు కిరణ్ నాథ్ ను ఆదివారం పోలీసులు అరెస్ట్…

టెస్లా కారు డిజైన్ పై విమర్శలు!

టెస్లా కార్లకు ఉన్న క్రేజే వేరు. అయితే ఇటీవల ఏంజెలా చావో అనే బిలియనీర్ మహిళ మృతితో ఈ కారు డిజైనింగ్, భద్రత చర్చనీయాంశమయ్యాయి. డ్రైవ్ మోడ్ బదులు రివర్స్ గేర్ వేయడంతో కారు సమీపంలో ఉన్న చెరువులో పడగా అందులోంచి…

కారును హెలికాప్టర్ చేసేశారు.. కానీ!

ఆలోచనకు పని చెబితే ఆవిష్కరణలు పుడతాయి. UPకి చెందిన ఇద్దరు సోదరులు ఇదే చేశారు. ఖజారి బజార్కు చెందిన అన్నదమ్ములు ‘మారుతి వ్యాగన్ R’ను హెలికాప్టర్గా మాడిఫై చేశారు. ఈ ‘కార్ హెలికాప్టర్’కు కలర్ వేయించేందుకు అక్బర్పూర్కి తీసుకెళుతుండగా.. ఈ వాహనం…

‘హనుమాన్ చాలీసా’ ప్లే చేశాడని ఘోరంగా కొట్టారు: KBJP

కర్ణాటక ప్రభుత్వంపై బీజేపీ నేతలు ఫైరవుతున్నారు. ఓ షాపులో ‘హనుమాన్ చాలీసా’ను ప్లే చేయడంతో దుకాణ యజమానిపై కొందరు దాడికి దిగిన వీడియోను ‘కర్ణాటక BJP’ షేర్ చేసింది. ‘హిందువులను భయభ్రాంతులకు గురిచేసే రాడికల్స్ వీధుల్లోకి వచ్చారు. రాహుల్ గాంధీ హిందువులపై…

నెటిజన్లను ఆకట్టుకుంటున్న ఓ జాబ్ ఆఫర్…

మంచు ఖండం అంటార్కిటికాలో ఓ జాబ్ ఆఫర్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. యూకే అంటార్కిటిక్ హెరిటేజ్ ట్రస్ట్ అక్కడ పోర్ట్ లాక్రామ్లోని పోస్ట్ ఆఫీసులో పనిచేసేందుకు ఐదుగురు ఉద్యోగులు కావాలని ప్రకటన ఇచ్చింది. మెయిల్స్ నిర్వహణ, పెంగ్విన్లను లెక్కపెట్టడమే వీరి పని. ఈ…

AP : ఈ నెల 27 నుంచి సీఎం జగన్ బస్సు యాత్ర

ఎన్నికల తేదీ ఆలస్యమవడంతో సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇచ్ఛాపురం నుంచి ఇడుపులపాయ వరకు ఈ నెల 27 నుంచి దాదాపు 21 రోజులపాటు మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర చేయనున్నారు. అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల మీదుగా యాత్ర…

బ్యాంకులకు RBI హెచ్చరిక!

సైబర్ దాడుల ముప్పు పొంచి ఉందని పలు బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ హెచ్చరించినట్లు సమాచారం. దీనిపై బ్యాంకులు అప్రమత్తంగా ఉండాలని సూచించినట్లు తెలుస్తోంది. సైబర్ సెక్యూరిటీ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎగ్జామినేషన్ (CSITE) సమీక్ష నిర్వహించిన అనంతరం RBI ఈ సూచనలు…

అల్లు అర్జున్ పుట్టిన రోజున పుష్ప-2 తొలి సాంగ్ రిలీజ్…?

అల్లు అర్జున్ పుట్టిన రోజున(ఏప్రిల్ 8) పుష్ప-2 మూవీ నుంచి తొలి సాంగ్ ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. దీంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది ఐకాన్ స్టార్ బర్త్ డే రోజున విడుదల…

AP : జనసేన పార్టీలో బగ్గుమన్న విభేదాలు

విశాఖ జిల్లా జనసేన పార్టీలో విభేదాలు భగ్గుమన్నాయి. విశాఖ సౌత్ సీటు స్థానికులకే కేటాయించాలని ఆ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. పార్టీ జెండా మోయని, ఇటీవల పార్టీలోకి వచ్చిన వంశీకి సీటు ఇస్తే ఊరుకోమంటూ హెచ్చరిస్తున్నారు. దీంతో టికెట్ కేటాయింపుపై…