Tag: ✍️ దుర్గా ప్రసాద్

దివ్యాంగుల ఆర్థిక పునరావాస పథకం(E.R.S.) ద్వారా స్వయం ఉపాధి ఋణాల దరఖాస్తుల స్వీకరణ.

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా✍️దుర్గా ప్రసాద్ దివ్యాంగులకు ఆర్థిక ప్రోత్సాహక పథకం (ఎకనామికల్ రిహాబిలిటేషన్ స్కీం) క్రింద జిల్లా లో గల దివ్యాంగులకు జీవనోపాధి అవకాశాలను కల్పించడం కొరకు ఋణాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు గాను 100% రాయితీతో 50,000/- వేల…

కేటీపీస్ 8 వ దశ విస్తరణ కు ఎంపీ శ్రీమతి రేణుకాచౌదరి చొరవ

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా✍️దుర్గా ప్రసాద్ జులై 12 2025 న కేటీపీస్ 7వ దశ కార్యాలయం లో కేటీపీస్ సి ఈ శ్భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేస్ పాటిల్ మరియు కేటీపీస్ CE శ్రీనివాస రావు తో,కార్మిక నాయకుల…

“మనోహర్ దశదినకర్మల్లో పాల్గొన్న రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల “

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా✍️ దుర్గా ప్రసాద్ కాంగ్రెస్ నాయకులు మనోహర్ పేద ప్రజల బాగోగుల కోసం నిరంతరం శ్రమించిన వ్యక్తి అని రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్, డి సి ఎం ఎస్ మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు…

నెలవారీ క్రైమ్ సమీక్షా సమావేశంలో ఎస్సై గడ్డం ప్రవీణ్ కుమార్ కు ప్రశంస పత్రం…

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా✍️దుర్గా ప్రసాద్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో జరిగిన నెలవారీ క్రైమ్ సమీక్షా సమావేశంలో భాగంగా కోర్ట్ ఫంక్షనల్ వర్టికల్ నందు అత్యుత్తమ ప్రతిభ కనపరిచి వివిధ కేసులలో నిందితులకు శిక్షలు పడే…

‘ఎకో వారియర్‌’ ఈవీని రూపొందించిన స్ఫూర్తి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా✍️దుర్గా ప్రసాద్ తెలంగాణ ఓ యువతి ‘ఎకో వారియర్‌’ ఈవీని రూపొందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మణుగూరుకు చెందిన స్ఫూర్తి ఆర్థిక ఇబ్బందుల్లోనూ తండ్రి కష్టానికి సాంకేతికతను జోడించి ‘ఎకో వారియర్‌’ బ్యాటరీతో నడిచే EVని…

Hyd – Indirapark : BCల మహా ధర్నాలో పాల్గొన్న వనమా రాఘవేందర్

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా✍️దుర్గా ప్రసాద్ బిసి ప్రజాప్రతినిధుల ఫోరమ్ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర జరిగిన BCల మహా ధర్నాలో పాల్గొన్న వనమా రాఘవేందర్ హాజరైన వందలాది కొత్తగూడెం నియోజకవర్గ బిసి నాయకులు. స్థానిక సంస్థలలో 42% వెనుకబడిన తరగతుల…

ఫోటోగ్రాఫర్ల ఫ్రెండ్లీ క్రికెట్ టోర్నమెంట్

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాపాల్వంచ✍️దుర్గా ప్రసాద్ పాల్వంచ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఫోటోగ్రాఫర్ల ఫ్రెండ్లీ టోర్నమెంట్ సూరారం క్రికెట్ గ్రౌండ్ లో జరిగింది. ఫైనల్లో లగాన్ టీమ్, ఆల్ఫా టీమ్ తలపడగా 12 పరుగుల తేడాతో లగాన్ టీమ్…

కె.ఎల్.ఆర్ ఫార్మసీ కాలేజ్ లో ROSE అవేర్నెస్ ప్రోగ్రాం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాపాల్వంచ✍️దుర్గా ప్రసాద్ రోడ్ సేఫ్టీ ఎడ్యుకేషన్(ROSE ) లో భాగంగా ఈరోజు కె.ఎల్.ఆర్ ఫార్మసీ కాలేజ్ లో అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగినది. రోడ్ భద్రత ముఖ్యమని ఈ సందర్భంగా విద్యార్ధులకు తెలిపి , భవిష్యత్ లో రోడ్…

ఈ రోజు ప్రపంచ పాముల దినోత్సవం – ప్రాముఖ్యత

ఏటా జూలై 16న ప్రపంచ పాముల దినోత్సవం జరుపుకుంటారు. పాముల పట్ల అవగాహన పెంచడం, ప్రజల్లో వాటిపై అపోహలు తొలగించి ప్రాముఖ్యతను తెలియజేయడమే దీని ప్రధాన లక్ష్యం. పర్యావరణ సమతుల్యతలో పాములు కీలక పాత్ర పోషిస్తాయి. ప్రపంచంలోని 3,500 పాము జాతుల్లో…

ఆధార్ సేవలు గ్రామీణ ప్రాంతాలకు విస్తరింపచేయాలి – DCMS చైర్మన్ కొత్వాల

ఆధార్ సేవలు గ్రామీణ ప్రాంతాలకు సైతం విస్తరింపచేయాలని DCMS చైర్మన్, జిల్లా కాంగ్రెస్ నాయకులు కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. పాల్వంచ మండలం పరిధిలోని యానంబైల్ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన కామన్ సర్వీస్ సెంటర్ (CSC) ను బుధవారం కొత్వాల ప్రారంభించారు.…

శ్రీమతి రేణుక చౌదరి గారి రాజ్యసభ సభ్యురాలిగా ఎంపికైన సందర్బంగా పాల్వంచ అంబేద్కర్ సెంటర్ సంబురాలు

LDM బద్ది కిషోర్ కుమార్ గారి ఆధ్వర్యంలో శ్రీమతి రేణుక చౌదరి గారి రాజ్యసభ సభ్యురాలిగా ఎంపిక చేసిన సందర్భంగా పాల్వంచ అంబేద్కర్ సెంటర్ నందు కాంగ్రెస్ శ్రేణులు బానసంచ కాల్చి స్వీట్లు పంచి ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా బద్దికిషోర్…

పాల్వంచ బిజెపి పట్టణ అధ్యక్షులుగా రాపాక రమేష్

భారతీయ జనతా పార్టీ పాల్వంచ పట్టణ అధ్యక్షులుగా రాపాక రమేష్ నియమితులైనట్టు ఆయన తెలిపారు. ఈ మేరకు ఈరోజు జిల్లా అధ్యక్షులు కేవీ రంగా కిరణ్ నుండి నియామక పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పట్టణ ప్రధాన కార్యదర్శిగా…

సోములగూడెం గ్రామం లో శ్రీ రామ మందిరం నిర్మాణానికి విరాళాల సేకరణ…

భద్రాద్రి కొత్తగూడెం, పాల్వంచ మండలం లోనీ, సోములగూడెం గ్రామం లో శ్రీ రామ మందిరం నిర్మాణానికి కమిటీ ఏర్పాటు చేసుకొని గ్రామస్థులు విరాళాలు సేకరిస్తున్నారని తెలుసుకుని బసవతారక కాలనీ నందు మీసేవ మరియు ఆధార్ సెంటర్ నడుపుతున్న నునావత్ ప్రసాద్ (మీసేవ…

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ జనరంజకం – DCMS చైర్మన్ కొత్వాల

2024 – 2025 సంవత్సరానికి ఆర్ధిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క శనివారం ప్రవేశపెట్టిన తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ జనరంజకం అని DCMS చైర్మన్, జిల్లా కాంగ్రెస్ నాయకులు కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. అసెంబ్లీ లో ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ పై…

పంచాయతీల ప్రత్యేకాధికారులు ప్రజాసమస్యలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి… – DCMS చైర్మన్ కొత్వాల

గ్రామ పంచాయతీలకు సర్పంచ్ ల స్థానంలో నియమితులైన ప్రత్యేకాధికారులు ప్రజాసమస్యల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఉమ్మడి ఖమ్మం జిల్లా DCMS చైర్మన్, జిల్లా కాంగ్రెస్ నాయకులు కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. పాల్వంచ మండల 19 వ సర్వసభ్య సమావేశం శుక్రవారం…

CPM రాష్ట్ర నాయకులు కాసాని ఐలయ్యను సత్కరించిన – DCMS చైర్మన్ కొత్వాల

CPM రాష్ట్ర నాయకులు, జిల్లా ప్రముఖ సీనియర్ నాయకులు కాసాని ఐలయ్యను ఉమ్మడి ఖమ్మం జిల్లా DCMS చైర్మన్, జిల్లా కాంగ్రెస్ నాయకులు కొత్వాల శ్రీనివాసరావు ఘనంగా సత్కరించారు. శుక్రవారం పాత పాల్వంచలో కొత్వాల స్వగృహానికి మర్యాదపూర్వకంగా వచ్చిన సందర్భంగా కాసానిని…

కమలాపురం గ్రామం నందు గావ్ చలో కార్యక్రమం…

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవ కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారి మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు కెవి రంగా కిరణ్ గారి పిలుపుమేరకు ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పట్టణంలోని కమలాపురం గ్రామం నందుగావ్…

పాల్వంచలో గంజాయి పట్టివేత…

పాల్వంచ, ఫిబ్రవరి 8,2024 అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పాల్వంచ టౌన్ పోలీసులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్రకు చెందిన షేక్ రిజ్వాన్ అహ్మద్ సీలేరు నుండి గంజాయిని తరలించడానికి నిర్ణయించుకుని తన వద్ద ఉన్న బ్యాగులో 10 కేజీల గంజాయి ప్యాకెట్లను…

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల వాగ్దానం – ఆరు గ్యారంటీల అమలుకు ప్రణాళికలు – DCMS చైర్మన్ కొత్వాల

కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల వాగ్ధానాల్లో భాగంగా ఆరు గ్యారంటీల అమలుకు ప్రణాళికలు రూపొందించిందని DCMS చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. ఆరు గ్యారంటీల్లో ఇంటింటికి ఉచిత విద్యుత్ అమలుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టడాన్ని హర్షిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొత్వాల…

సింగరేణి జాబ్ మేళా అంబేద్కర్ మెమోరియల్ సెంటర్

హైదరాబాద్ రాష్ట్ర సచివాలయం సమీపంలోని అంబేద్కర్ మెమోరియల్ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన సింగరేణి జాబ్ మేళా కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి తో కలిసి పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భట్టి విక్రమార్క కామెంట్స్ తెలంగాణ రాష్ట్రానికి తలమానికమైన…

గత పది సంవత్సరాల నుండి నష్టపోయిన నిర్మాణ కార్మికులకు న్యాయం చేయాలి – వైరా ఎమ్మెల్యే మాలత్ రాందాస్ నాయక్

కేటీపీఎస్ ఆరవదశ లో నిర్మాణ కార్మికులుగా గత పది సంవత్సరాల నుండి నష్టపోయిన నిర్మాణ కార్మికులకు న్యాయం చేయాలని బుధవారం తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రిని వైరా ఎమ్మెల్యే మాలత్ రాందాస్ నాయక్ ఆధ్వర్యంలో పాల్వంచ కరకవాగుకు చెందిన బట్టు…

ఖమ్మంలో మంత్రి తుమ్మలను కలిసిన DCMS చైర్మన్ కొత్వాల

రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరావు ను ఉమ్మడి ఖమ్మం, భద్రాద్రి జిల్లాల కేంద్ర మార్కెటింగ్ సహకార సొసైటీ (DCMS) కు నూతనంగా చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన కొత్వాల శ్రీనివాసరావు మర్యాద పూర్వకంగా కలిశారు. మంగళవారం…

పాల్వంచ అయ్యప్ప దేవాలయంలో అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్ట…

పాల్వంచ అయ్యప్ప దేవాలయంలో అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్ట సందర్భంగా 2023 సంవత్సరంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న ఇప్పటి రెవెన్యూ శాఖా మంత్రి పొంగులేటి. శ్రీనివాసరెడ్డి తో ఇప్పటి DCMS చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు పాల్వంచ అయ్యప్ప దేవాలయంలో అయ్యప్ప స్వామి…

పాల్వంచ అయ్యప్ప స్వామి దేవాలయంలో వైభవంగా మొదటి వార్షికోత్సవం పూజలు – పూజల్లో పాల్గొన్న DCMS చైర్మన్ కొత్వాల

తెలంగాణ రాష్ట్రంలోనే పేరొందిన అయ్యప్ప దేవాలయంగా కీర్తింపబడుతున్న పాల్వంచ అయ్యప్ప స్వామి దేవాలయంలో విగ్రహ ప్రతిష్ట జరిగి సంవత్సరం అయినా సందర్భంగా మొదటి వార్షికోత్సవ ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. సోమవారం దేవాలయంలో ప్రధాన పూజారి మాధవన్ నంబుద్రి, పూజారి బృందావనం…

ఆపదలో ఉన్న గుర్తు వ్యక్తికి సహాయం చేసిన పాల్వంచ సీఐ, జర్నలిస్టులు…

పాల్వంచ ఫిబ్రవరి 4,2024 పాల్వంచ బస్టాండ్ లోని ఆవరణలో ఒక అనాధ, (గుర్తు తెలియని వ్యక్తి ) కింద పడిపోయి చేతికి అయినా తీవ్రమైన గాయాలతో పురుగులు పడి అర్ధనాథాలతో అరుపులు కేకలు పెడుతున్నాడు. బస్టాండ్ లో తోటి ప్రయాణికులు భయాందోళన…

కొత్తగూడెంలో వెంకటేశ్వరస్వామి కల్యాణోత్సవంలో పాల్గొన్న – DCMS చైర్మన్ కొత్వాల దంపతులు

కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో శనివారం రాత్రి జరిగిన వెంకటేశ్వరస్వామి కల్యాణోత్సవం, పుష్పయాగంలో DCMS చైర్మన్, జిల్లా కాంగ్రెస్ నాయకులు కొత్వాల శ్రీనివాసరావు, సతీమణి విమలాదేవి దంపతులు హాజరై కల్యాణాన్ని తిలకించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాల్గొన్న త్రిదండి చిన జీయర్…

హోటల్ కన్నా అకాలమరణం విచారకరం – DCMS చైర్మన్ కొత్వాల

పాల్వంచ దమ్మపేట సెంటర్ హోటల్ యజమాని నవ్వుల వీరభద్రం (కన్నా) అకాలమరణం విచారకరమని DCMS చైర్మన్, జిల్లా కాంగ్రెస్ నాయకులు కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. కన్నా గుండెపోటుతో శనివారం మరణించారు. ఆదివారం దమ్మపేట సెంటర్ లోని అయన భౌతికకాయానికి కొత్వాల పూలమాలవేసి…

ప్రజాప్రతినిధులు పదవీకాలంలో ప్రజలకు చేసే సేవలే ముఖ్యం – DCMS చైర్మన్ కొత్వాల

ప్రజాప్రతినిధులు పదవీకాలంలో ప్రజలకు చేసే సేవలే ముఖ్యం అని DCMS చైర్మన్, జిల్లా కాంగ్రెస్ నాయకులు కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. పాల్వంచ మండలం పరిధిలోని నాగారం గ్రామంలో ఇటీవల పదవీకాలం ముగిసిన పంచాయతీ పాలకవర్గం సభ్యులకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.…