రోడ్డు ప్రమాదంలో గాయపడిన పంచాయతీ కార్యదర్శి శ్రావణికి అండగా నిలిచిన పే బ్యాక్ సొసైటీ
మంచిర్యాల జిల్లా,జైపూర్,తేదీ:12 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. జైపూర్: గతనెల 25వ తేదీన రోడ్డు ప్రమాదంలో గాయపడిన జైపూర్ మండలం టేకుమట్ల గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రావణి చికిత్స కోసం జిల్లాలో గల ప్రభుత్వ ఉద్యోగులు తమ వంతు ఆర్థిక…