భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా
✍️దుర్గా ప్రసాద్
ఈనెల 29వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకు జన్కో యాజమాన్యం 1104 యూనియన్ కి జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేయటం జరిగిందని తెలియపరచుటకు సంతోషిస్తున్నాము. ఈ సమావేశంలో CMD గారు, డైరెక్టర్లు మరియు సంబంధిత అధికారులు పాల్గొంటారు.
ఈ జాయింట్ మీటింగ్ లో జెన్కోనందు అపరిష్కృతంగా ఉన్న ఉద్యోగ, ఆర్టిజన్ కార్మికులకు సంబంధించిన సమస్యల పరిష్కార విషయంలో చర్చించడం జరుగుతుంది.
ఇట్టి విషయాన్ని నేడు మన యూనియన్ ప్రధాన కార్యదర్శి జి.సాయి బాబు గారు డైరెక్టర్ (HR ) గారిని కలిసిన సందర్భంలో జెన్కో యాజమాన్యం ఈరోజు అధికారికంగా ధ్రువీకరించింది.
ఈ కార్యక్రమంలో జెన్కో కార్యదర్శి దుర్గా అశోక్, జన్కో ఉపాధ్యక్షుడు నజీర్, ట్రాన్స్కో కార్యదర్శి బాలకృష్ణ విద్యుత్ సౌదా కార్యదర్శి శ్రీనివాస్ గార్లు తదితరులు పాల్గొన్నారు.
ఇట్లు,
దుర్గా అశోక్ వాతాడి,
జెన్కో కంపెనీ రాష్ట్ర కార్యదర్శి,
TEE 1104 యూనియన్.
ఇవి కూడా చదవండి…
- భద్రాద్రి కొత్తగూడెంలో సీపీఐ ఆధ్వర్యంలో సాయుధ పోరాట వారోత్సవాలు ప్రారంభం
- కేటీపీయస్ సొసైటీ ఎన్నికల్లో మూడోసారి విజయం సాధించిన వల్లమల ప్రకాశ్
- పాల్వంచలో సిపిఐ నేతల నివాళులు అర్పించారు…
- డబ్ల్యు పిఎస్ & జిఏ ఆధ్వర్యంలో 12 నుండి 14 వరకు జరిగే డిపార్ట్మెంటల్ పోటీలు
- కొత్తగూడెం నుండి బెల్గావి ఎక్స్ ప్రెస్ , కాజీపేట రైళ్ళను పునరుద్ధరించాలి…
- సెంట్రల్ మెడికల్ స్టోర్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్
- స్వాస్థ్ నారీ – శ్వసక్త్ పరివార్ అభియాన్ విజయవంతం చేయాలి జిల్లా కలెక్టర్ జతేష్ వి. పాటిల్.
- కబడ్డీ బాల్ బ్యాడ్మింటన్ పోటీలు ప్రారంభించిన జి.ఎం. షాలేం రాజు
- వక్ఫ్ బోర్డు సీఈఓ ను వెంటనే నియమించాలి- మైనారిటీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాకూబ్ పాషా
- మణుగూరు పర్యటనలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించిన DRDO మేడమ్
