మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ:12 ఆగస్టు 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.
బెల్లంపల్లి: పోలీసు ఉన్నతాధికారుల సూచనల మేరకు స్వాతంత్ర దినోత్సవ ఉత్సవాలను దృష్టిలో పెట్టుకుని బెల్లంపల్లి పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా వన్ టౌన్ సిఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది మంగళవారం ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నాకా బందీ చేపట్టారు.
కాంటా చౌరస్తా, పాత బస్టాండ్,
కన్నాల బస్తిలో వాహనాలకు సంబంధించిన పత్రాలను తనిఖీ చేశారు. వాహన యాజమానులు వాహనానికి సంబంధించిన పత్రాలతో పాటు, నిబంధనల మేరకు నంబర్ ప్లేటు ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు.
ఇవి కూడా చదవండి …
- 13 న జాతీయ మెగా లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోండి – రాజీ మార్గం రాజ మార్గం~ వన్ టౌన్ సీఐ శ్రీనివాసరావు
- మంచిర్యాల మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా కాళోజీ జయంతి వేడుకలు…
- ఆకమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ పట్టివేత
- కన్నాల ఎర్రకుంట చెరువును పరిశీలించిన రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు…
- బుధవారం శివాలయం ఫీడర్ పరిధిలో పవర్ కట్….
