కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో శనివారం రాత్రి జరిగిన వెంకటేశ్వరస్వామి కల్యాణోత్సవం, పుష్పయాగంలో DCMS చైర్మన్, జిల్లా కాంగ్రెస్ నాయకులు కొత్వాల శ్రీనివాసరావు, సతీమణి విమలాదేవి దంపతులు హాజరై కల్యాణాన్ని తిలకించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాల్గొన్న త్రిదండి చిన జీయర్ స్వామి ప్రవచనాలను శ్రద్ధగా ఆలకించారు. కొత్వాల దంపతులు చిన జీయర్ స్వామి ఆశీర్వాదం పొందారు.