ఫోన్ ఎత్తగానే ‘హలో’ అని ఎందుకు అంటారంటే…?
ఫోన్ రాగానే ప్రతి ఒక్కరూ పలికే తొలి మాట హలో… ఈ పదం టెలిఫోన్ ఆవిష్కరణ కాకముందు నుంచే వాడుకలో ఉంది. ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ప్రకారం holla, hollo అనే పదాల నుంచి hello వచ్చింది. దూరంగా ఉన్న వ్యక్తిని పిలిచేందుకు…
ఫోన్ రాగానే ప్రతి ఒక్కరూ పలికే తొలి మాట హలో… ఈ పదం టెలిఫోన్ ఆవిష్కరణ కాకముందు నుంచే వాడుకలో ఉంది. ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ప్రకారం holla, hollo అనే పదాల నుంచి hello వచ్చింది. దూరంగా ఉన్న వ్యక్తిని పిలిచేందుకు…
తెలుగు సినీ నటుడు మహేశ్ బాబు సౌరశక్తి ఉత్పత్తి రంగంలోకి ప్రవేశించనున్నట్లు సమాచారం. ట్రూజన్ సోలార్(సన్జక్ లిమిటెడ్) తో కలిసి సౌరశక్తి వ్యాపార రంగంలోకి ఆయన ఎంటర్ కానున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఆయన భారీగా పెట్టుబడులు పెట్టనున్నారని టాక్ నడుస్తోంది. కాగా…
తెలంగాణలో వచ్చే సంక్రాంతి నుంచి సన్నబియ్యాన్ని రేషన్ షాపుల్లో ఇస్తామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇప్పటికే ప్రకటించారు. దీంతో జనవరి 14, 2025 నుంచి నిరుపేదలు సన్నబియ్యాన్ని రేషన్ షాపుల్లో పొందే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇస్తున్న…
ఉత్తరప్రదేశ్ లో విషాదం చోటు చేసుకుంది. లక్నోలోని ఝాన్సీ మెడికల్ కాలేజీలో ఉన్న నియోనాటల్ ఇంటెన్సీవ్ కేర్ యూనిట్లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో పదికి పైగా చిన్నారులు సజీవదహనమైనట్లు సమాచారం. అగ్నిమాపక సిబ్బంది 6 ఫైరింజన్లతో మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నిస్తున్నారు.…
ఇటీవలికాలంలో ఆన్లైన్ మోసాలు పెరిగిపోతున్నాయి. దీంతో వినియోగదారులను బురిడీ కొట్టించి రూ.కోట్లు దండుకుంటున్న స్కామర్లకు చెక్పెట్టేందుకు యూకే టెలికం కంపెనీ ‘ఓ2′ ఏఐ బామ్మ ‘డైసీ’ని సృష్టించింది. వినియోగదారులకు స్కామర్లు బురిడీ కొట్టించడం కాదు.. ఏఐ బామ్మే వారిని బుట్టలోకి దింపుతుంది.…
జగిత్యాల జిల్లా, మల్యాల: రేపు మల్యాల లో 2వ జిల్లా మహాసభలు A.I.T.U.C జిల్లా ఉపాధ్యక్షులు ఇరుగురాల భూమేశ్వర్ పిలుపు… ఈనెల 26 న జగిత్యాల జిల్లా మల్యాల లో జరగబోయే జగిత్యాల జిల్లా బీడీ కార్మికుల (AITUC) అనుబంధ సంఘం…
పొలాస, జగిత్యాల జిల్లా: ఎవరైతే భక్తితో లలితామాతఅమ్మవారిని కొలుస్తారో వారికి కష్టాలు దూరమవడమే కాకుండా అంతా మంచే జరుగుతుందని 108శ్రీ చక్ర సహిత లలితామాతఆలయ ఫౌండర్ చైర్మన్ చెల్లం స్వరూప సత్తయ్య తెలిపారు.జగిత్యాల రూరల్ మండలం పొలాస లలితమత ఆలయంలో చెల్లం…
తహసీల్దార్పై చర్యలు తీసుకోవాలని ఆందోళన Caption of Image. యాదగిరిగుట్ట, వెలుగు: భూమి లేకున్నా మ్యుటేషన్ చేస్తున్న యాదగిరిగుట్ట ఇన్చార్జి తహసీల్దార్ దేశ్యానాయక్ పై చర్యలు తీసుకోవాలని యాదగిరిపల్లి గ్రామస్తులు డిమాండ్ చేశారు. గురువారం తహసీల్దార్ ఆఫీసు ఎదుట ఆందోళన నిర్వహించారు.…
వ్యవసాయ రంగంలో.. వినాశకర పోకడలు పోవాలి Caption of Image. వ్యవసాయ ఉత్పత్తులను పెంచడానికి నేటి విధానాలు, పద్ధతులు వ్యవసాయ రంగాన్ని అస్థిరపరుస్తున్నాయి. ప్రపంచంలో పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా ఆహార ఉత్పత్తులను పెంచి ఆకలిని అరికట్టడం, మరోవైపు సాగుభూమి ఆరోగ్యాన్ని…
కాజీపేట జంక్షన్ను డివిజన్గా అప్ గ్రేడ్ చేయాలి : ఎంపీ కడియం కావ్య Caption of Image. కాజీపేట, వెలుగు: కాజీపేట రైల్వే జంక్షన్ ను డివిజన్ గా అప్ గ్రేడ్ చేయాలని, రైల్వే బోర్డు మీటింగ్ లో ప్రతిపాదించాలని వరంగల్…
సాగునీటి ప్రాజెక్టుల పనులు వేగవంతం చేయాలి Caption of Image. మంత్రి ఉత్తమ్ కుమార్ తోప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ భేటీ వేములవాడ, వెలుగు : వేములవాడ నియోజకవర్గ పరిధిలోని సాగునీటి ప్రాజెక్టులపై తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్తో…
గ్రేట్.. రామోజీ ఫిల్మ్ సిటీ నుంచి ఖమ్మంకు బ్యాక్ స్కేటింగ్ Caption of Image. ఎవరైనా ముందుకు స్కేటింగ్ చేయడం సర్వసాధారణం. కానీ హైదరాబాద్కు చెందిన కోట నవీన్ దంపతుల కుమారులు రాజేశ్కుమార్(12), ఉమేశ్కుమార్(11) వరల్డ్ రికార్డ్ ను కోసం తొమ్మిది…
హాకీకి మాజీ కెప్టెన్ రాణి రాంపాల్ గుడ్బై Caption of Image. న్యూఢిల్లీ: ఇండియా విమెన్స్ హాకీ టీమ్ మాజీ కెప్టెన్ రాణి రాంపాల్ 16 ఏళ్ల కెరీర్కు గురువారం వీడ్కోలు పలికింది. 2008లో 14 ఏళ్ల వయసులో ఇంటర్నేషనల్ అరంగేట్రం…
వన్ స్టేట్, వన్ పోలీసింగ్ విధానాన్ని అమలు చేయాలి Caption of Image. 17వ బెటాలియన్ పోలీసు కుటుంబ సభ్యులు డిమాండ్ సిరిసిల్ల అంబేద్కర్ చౌరస్తాలో నిరసన రాజన్న సిరిసిల్ల, వెలుగు: వన్ స్టేట్ వన్ పోలీస్ విధానాన్ని అమలు చేయాలని…
పోలీసు అమరుల త్యాగాలు మరువలేనివి : జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ Caption of Image. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సిరిసిల్ల టౌన్, వెలుగు: పోలీస్ అమరవీరుల త్యాగాలు మరువలేనివని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. పోలీస్ సంస్మరణ…
హెచ్ఆర్సీని ఆశ్రయించిన సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడి బాధితులు Caption of Image. లాఠీచార్జ్ చేసిన పోలీసులపై చర్యలు తీస్కోండి బషీర్ బాగ్, వెలుగు: సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయం వద్ద ఇటీవల పోలీసులు చేసిన లాఠీచార్జ్లో గాయపడిన వారు తమకు న్యాయం చేయాలని…
Comedy Thriller OTT: ఓటీటీలోకి వచ్చిన శ్రీ విష్ణు కామెడీ థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? Caption of Image. సామజవరగమన, ఓం భీమ్ బుష్ చిత్రాలతో వరుస విజయాలు అందుకున్న శ్రీవిష్ణు (Sree Vishnu).. ఇటీవలే ‘స్వాగ్’ (Swag) సినిమాతో…
SPB SONG: లెజెండరీ సింగర్ ఎస్పీ బాలు పాడిన చివరి పాట విన్నారా? Caption of Image. అక్షయ్, ‘ప్రేమలు’ చిత్రం ఫేమ్ మమిత బైజు జంటగా దినేష్ బాబు తెరకెక్కిస్తున్న చిత్రం ‘డియర్ కృష్ణ’. ఐశ్వర్య మరో హీరోయిన్. పీఎన్…
NKR21: వైజాగ్ కీలక షెడ్యూల్లో కళ్యాణ్ రామ్ 21 మూవీ Caption of Image. కళ్యాణ్ రామ్ హీరోగా ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో అశోక్ క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్పై అశోక్…
కస్టమర్లకు ఒకేసారి షాక్ ఇచ్చిన స్విగ్గీ, జొమాటో Caption of Image. న్యూఢిల్లీ: ఆన్లైన్ ఫుడ్ డెలివరీ కంపెనీలు జొమాటో, స్విగ్గీ ప్లాట్ఫామ్ ఫీజులను మరోసారి పెంచాయి. పండుగ సీజన్లో డిమాండ్ పెరగడంతో ‘ఫెస్టివల్ సీజన్ ప్లాట్ఫామ్ ఫీజు’ కింద ఆర్డర్కు…
ఈ దీపావళి ఖర్చులు రూ. 1.85 లక్షల కోట్లు Caption of Image. స్వీట్లు, బేకరీ ప్రొడక్ట్లు, చాక్లెట్లకు ఫుల్ గిరాకీ న్యూఢిల్లీ: పండుగల సందర్భంగా స్నేహితులకు, కుటుంబ సభ్యులకు, శ్రేయోభిలాషులకు కానుకలు ఇవ్వడంపెరుగుతోంది. అందుకే ఈసారి ఫెస్టివల్ సీజన్లో, ముఖ్యంగా…
భారత్, యూఎస్ పోల్స్లో పోలికలు Caption of Image. అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధ్యక్ష అభ్యర్థులు డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్ మధ్య పోటీ రోజురోజుకూ ముదురుతోంది. యునైటెడ్ స్టేట్స్లో ఒక నెలరోజులపాటు గడిపిన క్రమంలో నేను భారతదేశం,…
సభ్యత్వ నమోదును నిలిపివేయండి….జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ కేసులో హైకోర్టు ఉత్తర్వులు Caption of Image. హైదరాబాద్, వెలుగు: జూబ్లీహిల్స్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ చేపట్టిన సభ్యత్వ నమోదు ప్రక్రియను నిలిపివేస్తూ గురువారం హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి…
ట్యాంక్బండ్పై అంబేద్కర్ విగ్రహం లేకుండా చేసే కుట్ర Caption of Image. మాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల రాంప్రసాద్ ఆరోపణ జీహెచ్ఎంసీ గోడ కడితే మళ్లీ కూలుస్తామని హెచ్చరిక ఖైరతాబాద్, వెలుగు: ట్యాంక్బండ్పై అంబేద్కర్విగ్రహాన్ని కనుమరుగు చేసేందుకు కుట్ర…
ప్లంబర్ బాత్వేర్ నుంచి కొత్త కలెక్షన్ Caption of Image. హైదరాబాద్, వెలుగు: ఆక్వా ప్లంబింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్కు చెందిన బాత్వేర్ బ్రాండ్ ప్లంబర్ బాత్వేర్ తమ సరికొత్త ఎక్సోటికా కుళాయిల కలెక్షన్ని విడుదల చేసింది. సొగసైన డిజైన్ వల్ల ఇవి…
సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్ రూ.358 కోట్లు…గతేడాది కన్నా రూ. 50 కోట్లు అధికం Caption of Image. ఒక్కొక్క కార్మికునికి రూ.93,750 బోనస్ చెల్లింపు ఇయ్యాల కార్మికుల బ్యాంక్ అకౌంట్లలో జమ నిధులు విడుదల చేయాలని సీఎండీని ఆదేశించిన డిప్యూటీ…
అదానీ విల్మార్ లాభం రూ. 311 కోట్లు Caption of Image. న్యూఢిల్లీ: వంటనూనెల తయారీ సంస్థ అదానీ విల్మార్ లిమిటెడ్ అధిక ఆదాయం వల్ల ఈ ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్లో రూ.311.02 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని సాధించింది.…
ఏసీబీకి చిక్కిన భూపాలపల్లి పీఆర్ ఆఫీసర్లు Caption of Image. కాంట్రాక్టర్కు బిల్లు చెల్లించేందుకు డబ్బులు డిమాండ్ రూ.20 వేలు తీసుకుంటూ పట్టుబడిన పీఆర్ ఈఈ, ఏటీవో, సీనియర్ అసిస్టెంట్ రేగొండ, వెలుగు : రోడ్డు పనులు చేసిన కాంట్రాక్టర్కు బిల్లు…
ఫోన్ ట్యాపింగ్ కేసులో .. బెయిల్ కోసం సుప్రీం కోర్టుకెళ్లిన తిరుపతన్న Caption of Image. న్యూఢిల్లీ, వెలుగు: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న మాజీ అడిషనల్ ఎస్పీ తిరుపతన్న.. బెయిల్ కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ నెల…
దుండిగల్ పోలీస్ స్టేషన్ రికార్డులను పరిశీలించిన సీపీ మహంతి Caption of Image. దుండిగల్ పోలీసులపై సీపీ ఫైర్ దుండిగల్, వెలుగు: దుండిగల్ పోలీస్స్టేషన్ను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ లోని రికార్డులను…
గల్ఫ్లో వేంపేట యువకుడు సూసైడ్ Caption of Image. బిజినెస్ కోసం చేసిన అప్పులు తీర్చేందుకు బహ్రెయిన్ వెళ్లిన వ్యక్తి అప్పులు తీరక మనస్తాపంతో ఆత్మహత్య మెట్పల్లి, వెలుగు : బిజినెస్ కోసం చేసిన అప్పులు తీర్చేందుకు గల్ఫ్ వెళ్లినా.. అవి…
అభివృద్ధిలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలి: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ Caption of Image. స్వచ్చ భారత్ కార్యక్రమం కాదు.. అదొక ఉద్యమం మహిళా సాధికారతపైనే భవిష్యత్ ఆధారపడి ఉంది 2047 నాటికి వికసిత్ భారత్ కావాలి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నల్గొండ,…
చెరువుల పూర్వ వైభవానికి హైడ్రా పైలెట్ ప్రాజెక్టు Caption of Image. నాలుగు చెరువులు ఎంపిక.. ఎఫ్ టీఎల్, బఫర్ జోన్లు మార్కింగ్ చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటుతోపాటు బ్యూటిఫికేషన్ సీఎస్ఆర్ కింద నాన్ రియల్ ఎస్టేట్ సంస్థలకు అప్పగించే ఆలోచన ఆరు…
తీరం దాటిన దానా తుఫాన్.. నెక్ట్స్ జరగబోయేది ఇదే.. Caption of Image. భువనేశ్వర్: ఒడిశా, పశ్చిమ బెంగాల్ను వణికిస్తున్న దానా తుఫాన్ తీరం దాటింది. ఒడిశాలోని భితార్కానికా, ధమ్రా ప్రాంతాల మధ్య అర్ధరాత్రి 1.30 నుంచి 3.30 గంటల సమయంలో…
Matka: మట్కా లిరికల్.. కూర్చుంటే ఏదీ రాదు.. కలబడితే నీదే దునియా అంతా Caption of Image. ‘కూర్చుంటే ఏదీ రాదు.. నిలబడి చూస్తుంటే కాదు.. కలబడితే నీదే దునియా అంతా’ అంటున్నాడు వరుణ్ తేజ్. తను హీరోగా కరుణ కుమార్…
గూగుల్ మ్యాప్ చూస్తూ అడవిలోకి… Caption of Image. బైక్పై మంచిర్యాల నుంచి ఖమ్మం బయలుదేరిన యువకుడు గూగుల్ మ్యాప్ షార్ట్ కట్ చూపడంతో భూపాలపల్లి జిల్లాలో అడవిలోకి… అర్ధరాత్రి కావడం, బైక్ రిపేర్కు రావడంతో 100కు ఫోన్ చేసిన వ్యక్తి…
దానా తుఫాన్ ఎఫెక్ట్.. ఒడిశాలో స్కూళ్లు మూసివేత …సివిల్ సర్వీసెస్ పరీక్ష వాయిదా Caption of Image. తీర ప్రాంత ప్రజల తరలింపు కటక్: దానా సైక్లోన్ నేపథ్యంలో ఒడిశా, పశ్చిమబెంగాల్ హైఅలర్ట్ ప్రకటించాయి. రెండు రాష్ట్రాల్లో స్కూల్స్ ను శనివారం…
డిప్యుటేషన్పై వెళ్లిన టీచర్లను రప్పించండి Caption of Image. షాద్ నగర్, వెలుగు: రంగారెడ్డి జిల్లా చౌదర్ గూడ మండల కేంద్రంలోని జడ్పీ హైస్కూల్లో పనిచేస్తూ హైదరాబాద్కు డిప్యుటేషన్పై వెళ్లిన.. తెలుగు, ఇంగ్లీషు టీచర్లను తిరిగి పాఠశాలకు రప్పించాలని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో…
ఆస్తులను తక్కువగా చూపించారు…కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీపై బీజేపీ ఆరోపణలు Caption of Image. టూర్ కు అని చెప్పి జనాలను తీసుకొచ్చారు గాంధీ కుటుంబం ఖర్గేను అవమానించిందని విమర్శలు వయనాడ్: కేరళలోని వయనాడ్ లోక్ సభ స్థానంఉప ఎన్నికకు నామినేషన్…
డేట్ ఆఫ్ బర్త్ కు.. ఆధార్ ప్రామాణికం కాదు…అది గుర్తింపు పత్రం మాత్రమే: సుప్రీం Caption of Image. న్యూఢిల్లీ: డేట్ ఆఫ్ బర్త్ కు ఆధార్ ప్రామాణికం కాదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. రోడ్డు ప్రమాదంలో మరణించిన వ్యక్తి వయస్సును అతని…
సహసెరా, సాహిల్కు గోల్డ్ మెడల్స్ Caption of Image. హైదరాబాద్, వెలుగు: ఎస్ఎఫ్ఏ ఛాంపియన్షిప్స్ క్యారమ్స్లో సహసెరా రెడ్డి, సాహిల్ పట్టాని గోల్డ్ మెడల్స్ గెలిచారు. గచ్చిబౌలి స్టేడియంలో గురువారం జరిగిన ఫైనల్లో బిర్లా ఓపెన్ మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్కు చెందిన…
రాష్ట్రంలో ఐదు క్యాన్సర్ ట్రీట్మెంట్ సెంటర్లు Caption of Image. ప్రతి జిల్లాలో పేరెంటివ్ కేర్ సెంటర్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మెదక్, వెలుగు : రాష్ట్రంలో ఐదు క్యాన్సర్ ట్రీట్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేయడమే లక్ష్యంగా…
మియాపూర్ ప్రాంతంలో చిరుత పులి సంచారం స్థానికుల్లో తీవ్ర భయాందోళన కలిగించింది. ఈ సంఘటన కొన్ని రోజులుగా చోటుచేసుకుంటోంది, మియాపూర్ పరిసర ప్రాంతాల్లో చిరుతను పలుమార్లు చూశారు. చిరుత కనబడిన వెంటనే స్థానికులు పోలీసులకు మరియు అటవీ అధికారులకు సమాచారం అందించారు.…
జిల్లాలోని ఇద్దరు మండల విద్యాధికారులు , డి సి ఇ బి సెక్రటరీ,జిల్లా సైన్స్ అధికారి ల ప్రవర్తన అక్షేపనీయంగా ఉందని జిల్లా యుఎస్పీసి కమిటీ పాఠశాల ఆర్జేడీ వరంగల్ కు ఫిర్యాదు చేశారు. జిల్లాలో ఈ మధ్యనే పి ఆర్…
అంతర్జాతీయ మార్కెట్లో సహజ వాయువు ధరలు పెరగడం, అలాగే దేశీయంగా తక్కువ సరఫరా వల్ల సిటీ గ్యాస్ కంపెనీలు మార్కెట్ ధరలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. భారతదేశంలో సీఎన్జీ గ్యాస్ ధరలు రూ. 4 నుంచి రూ. 6 వరకూ పెరగనున్నాయి.…
సుందర్ పిచాయ్ గూగుల్లో ఎంట్రీ లెవల్ రిక్రూట్ల కోసం కొన్ని కీలకమైన సలహాలు ఇచ్చారు. గూగుల్లో ఉద్యోగం పొందాలనుకునే వారికి ఆయన ముఖ్యంగా రోట్ లెర్నింగ్ (బట్టి పట్టి చదవడం) అనేది తగ్గించాలని, దీన్ని నివారించడం వల్ల నిజమైన సృజనాత్మకతను పెంపొందించవచ్చని…
తల్లి గర్భంలోని పిండంలోనూ మైక్రోప్లాస్టిక్మైక్రోప్లాస్టిక్స్ అన్ని జీవాలకు ఆరోగ్యానికి ముప్పు కలిగిస్తాయి. ఈ మేరకు అమెరికాలోని రట్జర్స్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు వీటి గురించి షాకింగ్ విషయాన్ని వెల్లడించారు. ‘సైన్స్ ఆఫ్ ది టోటల్ ఎన్విరాన్మెంట్’ జర్నల్ కథనం ప్రకారం.. ఎలుకలపై…
టెక్నాలజీ ప్రపంచంలో కొత్తగా అందుబాటులోకి వచ్చిన Redmi A4 5G, బడ్జెట్ ఉత్తమ బడ్జెట్ స్మార్ట్ఫోన్. 10,000 రూపాయలకు ఈ ఫోన్ అనేక ఆకర్షణీయమైన ఫీచర్లతో వినియోగదారులకు కొత్త అనుభవాన్ని అందించడానికి సిద్ధంగా ఉంది. 5G కనెక్టివిటీ తో యూత్ కోసం…
చిట్టీల పేరుతో ఘరానా మోసం ఘటన హైదరాబాద్, కుత్బుల్లాపూర్ పరిధిలోని చింతల్ శ్రీ సాయి కాలనీలో చోటు చేసుకుంది… వివరాల్లోకి వెళ్ళితే…. సీతారామయ్య, అతనికి వరుసకు అల్లుడు అయిన మురళీ చిట్టీల పేరుతో 200 మంది దగ్గర నుంచి సుమారు రూ.…
బిజేపీ హర్యానాలో హ్యట్రీక్ సాధించి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్దమవుతోంది. ఈ నెల 16న జరిగే శాసనసభా పక్ష సమావేశంలో ముఖ్యమంత్రిని ఎన్నుకోనుంది. అనంతరం 17న ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఈ ముహూర్తంగా ఎంచుకోడానికి ఓ ప్రత్యేక…
డీఎస్సీ -2024 లో ఎంపికైన 10,006 మంది కొత్త టీచర్లు ఇటీవల నియామక పత్రాలు అందుకోగా, కొలువులు సాధించిన అభ్యర్థులకు మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా పోస్టింగులకు సంబంధించి కౌన్సెలింగ్ జరగాలి. కానీ అనుకోకుండా కౌన్సెలింగ్ను వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. కొత్త తేదీలను…
CM చంద్రబాబు నేటి షెడ్యూల్ ను ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసింది. ఆయన మధ్యాహ్నం గం.12 లకు సచివాలయానికి చేరుకుంటారు. తుఫాను పరిస్థితులపై అధికారులతోనూ, మంతులతోనూ సమీక్ష నిర్వహించనున్నారు. అనంతరం సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వం తీసుకువస్తున్న పలు పాలసీలపై సమీక్షను…
భారత మాజీ దిగ్గజం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ మరోసారి బ్యాట్ పట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది జరగబోయే ప్రారంభ ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్(IML) టోర్నీలో మాస్టర్ బ్లాస్టర్ బరిలోకి దిగబోతున్నట్టు సమాచారం. టీ20 ఫార్మాట్ లో జరిగే ఈ టోర్నీలో…
నీటి వనరుల పరిరక్షణకు ప్రభుత్వం తీసుకొచ్చిన ‘హైడ్రా’ కూల్చివేతల ప్రభావం రాష్ట్రంలోని భూములు, ఆస్తుల కొనుగోళ్లపై పడింది. ఒక్క Septలోనే రిజిస్ట్రేషన్ ఆదాయం 30% తగ్గినట్లు నివేదికలు చెబుతున్నాయి. గత ఏడాది Septలో దాదాపు లక్ష లావాదేవీలు జరిగి ₹955కోట్ల రాబడి…
ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. ఈ క్రమంలోనే విశాఖపట్నంలో టీవీఎస్ ఇండస్ట్రియల్ అండ్ లాజిస్టిక్ పార్క్.. వేర్ హౌస్ నిర్మించనున్నట్లు తెలిసింది. ఇందుకుగానూ గుర్రంపాలెం ఇండస్ట్రియల్ పార్కులో 17 ఎకరాలు…
సామాన్యుడి కారుగా బాగా పాపులర్ అయిన టాటా నానో ఇప్పుడు సరికొత్త రూపంలో ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఈ నానో కారును టాటా మోటార్స్ కొత్త ఎలక్ట్రిక్ కారుగా మళ్ళీ తీసుకువస్తోంది. టాటా నానో ఈవీ 2024చివరిలో ఇండియాలో లాంచ్ అవుతుందని…
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంట్లో చోరీ జరిగిన సంగతి తెలిసిందే. ఈ కేసును ఛేదించిన బంజారాహిల్స్ పోలీసులు ఇద్దరు నిందితుల్ని పశ్చిమ బెంగాల్ నుంచి పీటీ వారెంట్ ద్వారా నగరానికి తీసుకొచ్చారు. వారిని కోర్టులో హాజరు పర్చచగా 14 రోజుల…
నేటి నుంచి సిరిసిల్ల టెక్స్టైల్ పార్క్ బంద్ కానుంది. ఈ మేరకు వస్త్రోత్పత్తిదారుల సంఘం నిర్ణయం తీసుకుంది. గిట్టుబాటు ధర లేక వస్త్ర పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో ఉందని ఉత్పత్తిదారులు తెలిపారు. గత 2 నెలలుగా నష్టాలను ఎదుర్కొని పరిశ్రమలు నడిపించామని…
తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు.. బిగ్ అలర్ట్… తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో మళ్ళీ భారీ వర్షాలు కురువనున్నాయి. ఈ మేరకు వాతావరణ శాఖ కీలక ఆదేశాలకు కూడా జారీ చేసింది. బంగాళాఖాతంలో సోమవారం రోజున… తీవ్రమైన అల్పపీడనం ఏర్పడుతుందని…
తమిళనాడులోని తిరుపత్తూరు జిల్లా అంపూర్ లోని చెన్నై – బెంగళూరు జాతీయ రహదారిపై నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు 2023 నుంచి 4 కిలోమీటర్ల మేర హైలెవల్ ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతోంది. బస్ స్టేషన్ – రైల్వే స్టేషన్ మధ్య అత్యంత…
దిగుమతి సుంకం పై సంచలన కేంద్రం నిర్ణయం… పెరిగిన వంట నూనె ధరలు… వంట నూనెల దిగుమతి సుంకాన్ని 20 శాతం పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీంతో అన్ని రకాల నూనె ధరలు లీటరుపై రూ.15 నుంచి రూ.20 వరకు…
పేద కుటుంబాలకు రేషన్ కార్డుల జారీలో పారదర్శకతను పెంచడానికి ఇప్పటివరకున్న అర్హతలను సవరించాలనే ప్రతిపాదనపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధ్యక్షతన ఈ నెల 20న జరిగే రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. రేషన్ కార్డులతో సంబంధం లేకుండానే సాధారణ ప్రజలకు ఆరోగ్యశ్రీ…
సిగరేట్ కోసం ఓ అంగతకుడు ఇద్దరు వ్యక్తులను కత్తితో పొడిచిచాడు. ఈ షాకింగ్ ఘటన బెంగళూరులోని నీలసంద్రలోని బజార్ స్ట్రీట్లోని ఓ బార్లో చోటు చేసుకుంది. అశోక్ నగర్ పోలీసులకు బాధితులు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. బెంగళూరులోని వివేక్ నరగ్లో నివాసం…
మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. కొకపెట్ లోని హరీష్ రావు ఇంటి వద్దకు పోలీసులు భారీగా చేరుకున్నారు. హరీష్ రావు ఇంటి ముందు బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. హరీష్ రావును కలిసేందుకు ఎవరిని అనుమతించడం లేదు.…
మన దేశంలో ఒక్కసారి వివాహం జరిగితే దానిని ఏడు జన్మల సంబంధంగా పరిగణిస్తారు. భార్యాభర్తలు వివాహ బంధంలో ఒక్కటైతే, మరణానంతరం మాత్రమే విడిపోతారు. కనీసం భారతీయ సంస్కృతి కూడా అదే చెబుతుంది. నేటి కాలంలో ప్రేమ, సంబంధాలను కొనసాగించే సంప్రదాయం పక్కదారి…
పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ జిల్లాలోని మతిగరలో గత ఏడాది మైనర్ బాలికపై అత్యాచారం, హత్య కేసులో ఒక వ్యక్తికి శనివారం జిల్లా కోర్టు మరణశిక్ష విధించింది. గతేడాది ఆగష్టు లో 11వ తరగతి విద్యార్థినిపై తొలిసారి అత్యాచారం చేసి, ఆపై ఆమె…
‘హైడ్రా’ ద్వారా చెరువుల ఆక్రమణలు తొలగించేందుకు తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి తీసుకుంటున్న చర్యలు కరెక్టేనని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెల్లడించారు. కానీ, అదే సమస్యకు పరిష్కారం కాదని, చెరువులు ఆక్రమణలకు గురికాకుండా గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు కఠినచర్యలు తీసుకోవాలని…
ప్రకాశం బ్యారేజీ గేట్లు విరిగిపోయిన ఘటనలో బాధ్యులను కఠినంగా శిక్షించాలని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. బుధవారం మధ్యాహ్నం బోట్లు కొట్టుకొచ్చిన ప్రాంతాన్ని పరిశీలించారు. గేట్ల పరిస్థితి ఎలా ఉందని అధికారులను ఆరా తీశారు. ఎవరైనా కావాలనే…
బిస్కెట్… ఓ చిన్నారి ప్రాణాన్ని బలితీసుకుంది. ఈ ఘటన మహారాష్ట్రలోని థానే జిల్లాలో జరిగింది. ఆనంద్ నగర్ లో నివసిస్తున్న పూజా… ఓ బిస్కెట్ కంపెనీలో కార్మికులకు లంచ్ బాక్సులు సరఫరా చేస్తుంటుంది. మంగళవారం తన మూడేళ్ల కుమారుడు ఆయుష్ చౌహాన్…
హైదరాబాద్ – విజయవాడ మార్గంలో వెళ్లే ప్రయాణికులకు టీజీఎస్ ఆర్టీసీ శుభవార్త తెలిపింది. ఆ రూట్ల లో రాకపోకలు సాగించే వారి కోసం టికెట్ ధరలో 10 శాతం రాయితీని కల్పిస్తున్నట్లు సంస్థ ఎండీ సజ్జనార్ వెల్లడించారు. రాజధాని ఏసీ, సూపర్…
గత ప్రభుత్వ నిర్లక్ష్యమే ప్రస్తుత సమస్యలకు కారణమని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మండిపడ్డారు. బుడమేరు 90శాతం ఆక్రమణలకు గురికావడం వల్లే విజయవాడను వరద ముంచెత్తిందన్నారు. అన్నమయ్య ప్రాజెక్టు విషయంలోనూ గత ప్రభుత్వం ఇలాగే వ్యవహరించిందని, చిన్న ప్రాజెక్టుల్లో లాకులు కూడా…
దేశీయ తయారీని ప్రోత్సహించేలా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్(DAC) సమావేశం నిర్వహించారు. ఇందులో రూ.1,44,716 కోట్ల మేర మూలధన సేకరణ ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. ఈ నిధుల్లో 99శాతం దేశీయంగా తయారైన ఉత్పత్తులు కొనుగోలు చేయాలని…
ప్రకృతి విపత్తులతో తెలుగు ప్రజలకు కష్టం వచ్చిన ప్రతిసారీ చేయూత అందించడంలో ముందుంటుంది చిత్రసీమ. భారీ వర్షాలు… వరదలతో అతలాకుతలం అవుతున్న ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకూ సాయం అందించేందుకు మరోసారి సినీ ప్రముఖులు ముందుకొచ్చి విరాళాన్ని ప్రకటిస్తున్నారు. తాజాగా చిరంజీవి బాధిత…
హైడ్రా పేరిట MCOR ప్రాజెక్ట్స్ లిమిటెడ్ బిల్డర్లను బెదిరిస్తున్న డాక్టర్ బండ్ల విప్లవ సిన్హా అనే వ్యక్తిపై అమీన్పీర్ పోలీసులు కేసు నమోదు చేశారు. హైడ్రా చైర్మన్ రంగనాథ్ తనకు దగ్గరి పరిచయం ఉందని తమను సిన్హా బెదిరించాడని బిల్డర్లు రాజేంద్రనాథ్,…
రైళ్లలో ప్రయాణం చేస్తున్నప్పుడు స్విగ్గీలో ఆహారం బుక్ చేసుకోవడంలో దేశంలోనే విజయవాడ రైల్వేస్టేషన్ అగ్రస్థానంలో ఉందని ఆ సంస్థ ఫుడ్ డెలివరీ విభాగం CEO రోహిత్ కపూర్ తెలిపారు. విజయవాడలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘విజయవాడ రైల్వేస్టేషన్ నుంచి సగటున రోజుకు…
హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఆన్ఆద్మీపార్టీ(ఆప్)-కాంగ్రెస్ పార్టీలు కలిసి పోటీ చేయడంపై సంప్రదింపులు జరుపుతున్నాయి. BJPను ఓడించే లక్ష్య సాధనలో భాగంగా విపక్షాల ఓట్లలో చీలిక ఉండరాదని కాంగ్రెస్ భావిస్తోంది. మొత్తం 90అసెంబ్లీ నియోజకవర్గాలకుగాను ఆప్ 10 స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తూ…
రాష్ట్రంలో వర్షాలు, వరదల కారణంగా బుధవారం కూడా పలు జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు సెలవులు ఇచ్చారు. అలాగే ఏలూరు జిల్లా పోలవరం, కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో, బాపట్ల జిల్లా భట్టిప్రోలు,…
ఆధార్ కార్డు యూజర్లకు అలర్ట్.. ఉచిత ఆధార్ అప్డేట్ గడువును ఈనెల 14 వరకు కేంద్రం పెంచింది. ఆధార్ ఎన్రోల్మెంట్, అప్డేట్ రెగ్యులేషన్స్ 2016 ప్రకారం.. వ్యక్తులు తమ ఆధార్ ఎన్రోల్మెంట్ తేదీ నుంచి ప్రతి 10 సంవత్సరాలకు వారి POI,…
రాష్ట్రంలో ఎడతెరిపిలేని వర్షాలు జన జీవనాన్ని అతలాకుతలం చేశాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడంతో శనివారం నుంచి సోమవారం ఉదయం వరకూ తెలంగాణలో ఎక్కడ చూసినా భారీ వర్షాలే. ముఖ్యంగా ఖమ్మం జిల్లా అయితే వరదల ధాటికి అతలాకుతలం అయ్యింది.…
ఉదయం ఖాళీ కడుపుతో తినేటప్పుడు తులసి ఆకులు మీ శరీరానికి అద్భుతాలు చేస్తాయి. తులసి ఆకులను మీ ఉదయం దినచర్యలో చేర్చడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలను ఒకసారి చూద్దాం. తులసి ఆకుల ప్రయోజనాలను పరిశీలించే ముందు వాటిని ఖాళీ కడుపుతో…
💠 ఉడిపి, దాని చారిత్రక కృష్ణ దేవాలయంతో ఒక ముఖ్యమైన పుణ్యక్షేత్రం, కర్ణాటక సాంస్కృతిక కేంద్రం.శ్రీ అనంతపద్మనాభ దేవాలయం పెర్దూర్ ప్రధాన ఆకర్షణ. ఇది గ్రామం మధ్యలో ఉన్న చాలా పురాతన దేవాలయం 💠 పేర్దూర్ లో శ్రీ అనంతపద్మనాభ స్వామి…
హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ను హైడ్రా అని పిలుస్తారు. హైడ్రా తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకోగా ఆ నిర్ణయం ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతుంది. ఎఫ్ టి ఎల్…
పారిస్ వేదికగా పారాలింపిక్స్ వేడుకలు ఘనంగా ఆరంభమయ్యాయి. పారాలింపిక్స్ సంప్రదాయానికి భిన్నంగా తొలిసారిగా స్టేడియం వెలుపల ఓపెనింగ్ సెర్మనీ ఏర్పాటు చేశారు. ఫ్రెంచ్ స్విమ్మర్ థియో కురిన్ ప్రేక్షుకులకు వెల్ కం చెప్పడంతో వేడుకలు అధికారికంగా ప్రారంభమయ్యాయి. దాదాపు 140 మంది…
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ఢిల్లీ పర్యటనకు సిద్ధమయ్యారు. నేడు సాయంత్రం దాదాపు 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో ఢిల్లీ వెళ్లనున్నారు. మంగళవారం ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో కేటీఆర్ ఢిల్లీ పర్యటన…
రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో సోమవారం నుంచి గురువారం వరకు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ, ఖమ్మం, రంగారెడ్డి, మహబూబ్నగర్, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లోని కొన్ని చోట్ల వర్షాలు కురుస్తాయని పేర్కొంది.…
తెలంగాణ వ్యాప్తంగా రేషన్ కార్డు ఉన్నవారందరికీ జనవరి నుంచి సన్న బియ్యం పంపిణీ చేయనున్నట్లు పౌర సరఫరాలు, నీటి పారుదల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి ప్రకటించారు. తెలంగాణ సచివాలయంలో గురువారం జరిగిన రాష్ట్ర స్థాయి విజిలెన్స్ కమిటీ సమావేశంలో మంత్రి…
రాష్ట్రంలో టీచర్ అభ్యర్థుల నియామకాలపై కీలక అప్డేట్ వెలువడింది. ఈ నెలాఖరులోగా ఫలితాలను వెల్లడించి రానున్న రెండు నెలల్లో ఎంపికైన అభ్యర్థులకు నియామకపత్రాలు ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలోనే రెస్పాన్స్ షీట్లను రిలీజ్ చేసిన విద్యాశాఖ.. ఈ వారమే…
భారతదేశంలో యాపిల్ కంపెనీ తన ఐఫోన్ ఎస్ఈ ఉత్పత్తిని 2017లో ప్రారంభించినప్పటి నుంచి ఐఫోన్ 12, ఐఫోన్ 13, ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 15 వంటివన్నీ మన దేశంలోనే తయారయ్యాయి. అయితే కంపెనీ ఇప్పుడు మొదటిసారి ఐఫోన్…
జపాన్ లోని హక్కైడోలో న్యూచిటోషే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో కత్తెర పోవడంతో 36 విమానాలు రద్దయ్యాయి. మరో 201 విమానాలు ఆలస్యమయ్యాయి. శనివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఇక్కడి డిపార్చర్ లాంజ్ లోని ఓ దుకాణంలో కత్తెర కనిపించకపోవడంతో…
జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో శ్రీనగర్, హంద్వారా, గందర్బల్, బుద్దాం, కుప్వారా, బారాముల్లా, బందిపొర, అనంత్నాగ్, షోపియాన్, పుల్వామా, అవంతిపోరా, కుల్గామ్లలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు 300 కంపెనీల పారామిలటరీ బలగాలను మోహరించినట్టు అధికారులు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు…
ఏపీలో సీబీఐ విచారణకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో కేంద్ర సంస్థలు, ఉద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగులు, సంస్థలపై నేరుగా సీబీఐ విచారణ జరపనుంది. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వ అనుమతిని తప్పనిసరి చేస్తూ…
రేషన్ దుకాణాలను జన్ పోషణ్ కేంద్రాలుగా మార్చేందుకు పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభించినట్లు కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. లబ్ధిదారులకు పోషకాలు అందించడంతోపాటు రేషన్ షాప్ డీలర్ల ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ…
న్యాయ ప్రక్రియ మరింత సజావుగా నిర్వహించేందుకు, ప్రభావవంతంగా ఉండేలా మధ్యప్రదేశ్ ప్రభుత్వం కొత్త రూల్స్ అమలులోకి తీసుకువచ్చింది. ఇకపై సమన్లు, వారెంట్లను వాట్సాప్, ఈ-మెయిల్, టెక్స్ట్ మెస్సేజెస్ ద్వారా పంపనున్నారు. ఆన్లైన్, ఇతర మాధ్యమాల ద్వారా సమన్లు, వారెంట్లు జారీ చేస్తున్న…
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వరుస చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయగా.. ఈ వారం చిన్న చిత్రాలు మళ్లీ అలరించడానికి రెడీ అయ్యాయి.
ప్రముఖ స్మార్ట్ఫోన్ ల తయారీ సంస్థ రియల్మీ తన రియల్ మీ 13 5జీ సిరీస్ ఫోన్లను వచ్చేవారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించనుంది. వాటిలో రియల్ మీ 13 5జీ, రియల్మీ 13+ 5జీ ఉన్నాయి. మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ…
వర్షాకాలంలో లభించే బోడకాకర కాయ (కంటోలా) ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. బోడకాకరకాయని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మధుమేహం నియంత్రణలో ఉంటుందంటున్నారు నిపుణులు. ఇవి తినడం వల్ల కడుపు నొప్పి, మలబద్ధకం, ఇతర కడుపు సంబంధిత వ్యాధుల నుంచి ఉపశమనం…
ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో మంగళవారం ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. రోడ్లపైకి నీరు చేరడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. కాగా రానున్న 24 గంటల్లో దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.…
తిరుమల శ్రీవారి ఆలయంలో అక్టోబర్ 4 నుండి 12వ తేదీ వరకు నవహ్నిక సాలకట్ల బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించనున్నారు. అక్టోబర్ 3వ తేదీ సాయంత్రం అంకురార్పణతో ఈ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. బ్రహ్మోత్సవాల్లో ప్రతి రోజు ఉదయం 8 నుండి 10…
తాను అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైతే ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్కు కేబినెట్ లో స్థానం ఇస్తానని, అలాకాకపోతే తన పరిపాలనా సహాదారుడిగా నియమించుకుంటానని రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. దీనిపై తాజాగా మస్క్ స్పందించారు. ఆ బాధ్యతను స్వీకరించడానికి…
నేపాల్లోని నాగర్కేట్ అడవిలో ముగ్గురు భారత టూరిస్టులు, ఒక నేపాల్ గైడ్ తప్పిపోయారు. తప్పిపోయిన టూరిస్టులను నితిన్ తివారి, రష్మీ తివారి, తనీష్ తివారీ, గైడ్ను హరిప్రసాదా గుర్తించారు. వారి కోసం 10 గంటల పాటు సుధీర్ఘంగా గాలించి వారిని కనుగొన్నారు.…
బాలీవుడ్ నటి అలియా భట్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ఆల్ఫా’. ఈ మూవీని శివ్ రావేల్ తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్రీరాజ్ ఫిలింస్ నిర్మిస్తున్న మొదటి మహిళా గూఢచారి చిత్రమిది. అయితే, ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ లో…
దేశంలో 2030 నాటికి లక్ష మంది కంపెనీ సెక్రటరీలు అవసరమవుతారని ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ICSI) వెల్లడించింది. ఆర్థిక వ్యవస్థ వృద్ధి బాటలో సాగుతుండటం, సుపరిపాలనకు ప్రాధాన్యం పెరుగుతుండటం ఇందుకు కారణాలని తెలిపింది. ప్రపంచంలోనే అత్యంత ప్రాధాన్యత…
నేడు రక్షాబంధన్ సందర్భంగా దేశవ్యాప్తంగా మెట్రో రైళ్లు ప్రయాణికుల రద్దీతో కిటకిటలాడనున్నాయి. ఈనేపథ్యంలో ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఢిల్లీ మెట్రో ముందు జాగ్రత్తగా రద్దీ ఎక్కువగా ఉండే ఏరియాల లో కొన్ని స్టాండ్ బై రైళ్లను సిద్ధంగా ఉంచనుంది. టికెట్…
పార్లమెంట్ లో మరోసారి భద్రతా వైఫల్య ఘటన కలకలం సృష్టిస్తోంది. నిన్న మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో 20ఏళ్ల వయసున్న ఓ యువకుడు ఇంతియాజ్ ఖాన్ మార్గ్ వైపు ఉన్న గోడ దూకి పార్లమెంట్ అనెక్స్ భవనం పరిసరాల్లోకి ప్రవేశించాడు. అతడిని…
ఏపీ రాజధాని అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో మరో ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీ ఏర్పాటుకానుంది. జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(బీసీఐ) ముందుకొచ్చింది. బీసీఐకి చెందిన ‘బీసీఐ ట్రస్ట్ పెర్ల్ ఫస్ట్’ అమరావతిలో లా యూనివర్సిటీ ఏర్పాటుచేస్తుందని ట్విట్టర్ వేదికగా…
అంతర్జాతీయ పెట్టుబడులు, నిపుణులను ఆకర్షించేందుకు యూఏఈ ప్రభుత్వం ఇస్తున్న గోల్డెన్ వీసాలకు భారత్ లో క్రేజ్ పెరుగుతోంది. వివిధ రంగాల్లో నిపుణులు, పెట్టుబడులు పెట్టగలిగిన వారికి యూఏఈ రెడ్ కార్పెట్ పరిచి మరీ స్వాగతిస్తోంది. దీంతో భారత్ నుంచి వెళ్లి విదేశాల్లో…
ఉత్తరప్రదేశ్ లో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. కాన్పూర్, భీమ్ సేన్ రైల్వే స్టేషన్ల మధ్య బ్లాక్ సెక్షన్లో సబర్మతి ఎక్స్ ప్రెస్ (19168) పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. దీంతో రైలులోని ప్రయాణికులను తీసుకెళ్లడానికి…
చైనాతో సంబంధం ఉన్న ఆన్లైన్ బెట్టింగ్ యాప్ ‘ఫైవిన్’ ద్వారా రూ.400 కోట్ల మోసానికి పాల్పడిన నలుగురు వ్యక్తులను ఈడీ అదుపులోకి తీసుకుంది. నిర్వాహకులు ఆ యాప్ ద్వారా అనేక మంది ఆన్లైన్ గేమర్లను మోసం చేశారంటూ కొందరు వ్యక్తులు కోల్…
పాకిస్థాన్ లో ముగ్గురు వ్యక్తులకు మంకీపాక్స్ సోకింది. విమానాశ్రయాల్లో పరీక్షల వ్యవస్థను బలోపేతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వైరస్ బారిన పడిన ముగ్గురు వ్యక్తులు వాయవ్య పాకిస్థాన్ లో ఖైబర్ఫఖ్తుంక్వా ప్రావిన్స్ కు చెందినవారని…
కరెంట్ బిల్లుల చెల్లింపు విషయంలో TGSPDCL, APCPDCL కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఫోన్ పే ద్వారా విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చని ప్రకటించాయి. ఇటీవల ఫోన్ పే, గూగుల్ పే వంటి డిజిటల్ చెల్లింపులకు డిస్కమ్ లు గుడ్ బై చెప్పాయి. కానీ…
మనం నవ్వడం వల్ల శరీరంలో ఎండార్ఫిన్ విడుదలవుతుంది. ఇది మంచి అనుభూతిని కలిగిస్తుంది. మానసిక ఒత్తిడి, ఆందోళనను తగ్గించడంలో ఎండార్ఫిన్ సాయపడుతుంది. బాగా నవ్వడం వల్ల నొప్పి, అసౌకర్యం నుంచి ఉపశమనం లభిస్తుంది. రోగనిరోధక వ్యవస్థను బలపర్చడంలో నవ్వు సాయం చేస్తుంది.…
గుజరాత్ లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. జలాల్పూర్లోని అయోంజల్ గ్రామంలో 60 కిలోల బరువున్న 50 మాదక ద్రవ్యాల ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ డ్రగ్స్ విలువ రూ.30.07 కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి…
వైరల్ వ్యాధి మంకీపాక్స్ (ఎంపాక్స్)ను ప్రపంచ ప్రజారోగ్య అత్యవసర సమస్యగా WHO ప్రకటించింది. గత రెండేళ్లలో ఈ వ్యాధికి సంబంధించి WHO ఈ విధమైన ప్రకటన చేయడం ఇది రెండోసారి. కాంగోలో ఈ వైరల్ వ్యాధి విజృంభించడంతో పాటు ఇతర చుట్టుపక్కల…
అంగారక గ్రహంపై విస్తారమైన భూగర్భ జలాశయాన్ని పరిశోధకులు గుర్తించారు. నాసాకు చెందిన ఇన్సైట్ మిషన్ డేటా ఆధారంగా ఈ అద్భుతాన్ని శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. ఈ నీరు మహాసముద్రాలను సృష్టించగలదని తెలిపారు. నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రొసీడింగ్స్ ప్రచురించబడిన అధ్యయనం.. మార్స్…
ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన ‘కల్కి 2898 ఏడీ’ రూ.1,100 కోట్లకు పైగా కలెక్షన్స్ ను సాధించి సూపర్ హిట్గా నిలిచింది. తాజాగా ఈ సినిమా OTT రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఈనెల 23 నుంచి అమెజాన్ ప్రైమ్…
బంగ్లాదేశ్ లో మతపరమైన దురాగతాలు జరుగుతున్నాయని మీడియా చేస్తున్న ప్రచారంలో నిజం లేదని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(BNP) జనరల్ సెక్రటరీ మీర్జా ఇస్లాం ఆలంగీర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాతీయ, ప్రపంచ స్థాయి మీడియా సంస్థల ద్వారా ఒక…
బాలింతలకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 2014-19 మధ్య బాలింతలకు అందజేసిన ‘ఎన్టీఆర్ బేబీ కిట్స్’ పథకాన్ని మళ్లీ ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. రాష్ట్రంలో డోలీతో గర్భిణులు, బాలింతలను మోసుకొస్తున్న దృశ్యాలు కనిపించకూడదని స్పష్టం…
బీహార్ లో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. గోపాల్గంజ్ లో అత్త, మేనకోడలు వివాహం చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వీరిద్దరూ మూడేళ్లుగా ప్రేమలో ఉన్నట్టు సమాచారం. అయితే మేనకోడలికి మరో వ్యక్తితో పెళ్లి జరుగుతుందనే భయంతో…
యానిమల్ మూవీలో తన అందాలతో యువతకు మత్తెక్కించిన త్రిప్తి డిమ్రి తాజాగా రెమ్యునరేషన్ పెంచారు. గతేడాది విడుదలైన యానిమల్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇందులో నటించిన త్రిప్తి ఓవర్నైట్ లో స్టార్ గా మారిపోయారు. ఇటీవల వచ్చిన బ్యాడ్ న్యూజ్…
బాన్సువాడ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు ఖాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడించారు. బాన్సువాడ నియోజకవర్గానికి చెందిన పార్టీ నేతలను కేటీఆర్ కలిసిన అనంతరం కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారిన పోచారం శ్రీనివాస్ రెడ్డికి ప్రజలు ఖచ్చితంగా బుద్ది చెబుతారని…
సెబీ చీఫ్పా హిండెన్బర్గ్ సంచలన నివేదిక విడుదల చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. సెబీ చైర్పర్సన్ మాధవి పురి పై హిండెన్బర్గ్ ఆరోపణల నేపథ్యంలో ఆగస్టు 22న దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. మాధవి పురి రాజీనామా…
ఉగాండా రాజధాని కంపాలలో విస్తారమైన పల్లపు ప్రాంతం కుంగిపోయి కనీసం 21 మంది మృతిచెందగా, మరో 14 మంది గాయపడినట్లు రెడ్ క్రాస్ సంస్థ తెలిపింది. పట్టణంలో డంపింగ్ యార్డుగా ఉపయోగిస్తున్న ఈ ప్రాంతం శుక్రవారం రాత్రి కుంగిపోయింది. భారీగా కురుస్తున్న…
పవన్కల్యాణ్ మళ్లీ సినిమాల లో బిజీ కానున్నారు. ఇటివల ‘ఓజీ’ చిత్ర నిర్మాత డీవీవీ దానయ్యను కలిశారు. షుటింగ్ పూర్తి చేసేందుకు సుముఖత వ్యక్తం చేశారని సమాచారం. సుజిత్ దర్శకత్వం వహిస్తున్న షూటింగ్ దాదాపు చివరి దశలో ఉంది. మరో చిత్రం…
ఢిల్లీలో అగ్నిప్రమాదం జరిగింది. బద్దీ ఇండస్ట్రియల్ ఏరియాలోని ఓ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు…
హీరో విక్రమ్ తను నటిస్తోన్న ‘తంగలాన్’ సినిమా గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. “భావోద్వేగాలు మెండుగా ఉన్న కథ ఇది. అన్ని ప్రాంతాల వారికి కనెక్ట్ అవుతుంది. మాళవికా మోహనన్ పోషించిన పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. అలాంటి రోల్…
కేరళలో ఇటీవల సంభవించిన వయనాడ్ వరదల కారణంగా అదృష్యమైన 130 మంది ఆచూకీ కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. వీరి కోసం చలియార్ నది, పరిసర అటవీ ప్రాంతాల్లో ముమ్మర గాలింపు చేపట్టినట్లు వెల్లడించారు. NDRF, పోలీసు, అగ్నిమాపక, అటవీశాఖకు చెందిన…
రాజ్కుమార్రావు, శ్రద్ధాకపూర్ జంటగా అమరొకౌశిక్ తెరకెక్కించిన చిత్రం ‘స్త్రీ 2’. ఆగస్టు 15న విడుదలకానున్న ఈసినిమా హిందీ అడ్వాన్స్ బుకింగ్స్ లో రికార్డు నమోదు చేసింది. బాలీవుడ్లో ‘ఫైటర్’, ‘కల్కి’ల అడ్వాన్స్ బుకింగ్స్ కలెక్షన్లను దాటేసింది. ఇప్పటివరకు రూ. 20 కోట్లకు…
తెలంగాణను వైరల్ ఫీవర్ వణికిస్తోంది. చాలా జిల్లాల్లో ప్రజలు డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ జ్వరాలతో ఆస్పత్రులకు చేరుతున్నారు. హైదరాబాద్ లో అయితే చాలా దవాఖానాలు రోగులతో కిక్కిరిసిపోతున్నాయి. దీంతో జ్వరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. తాగునీరు, ఇంటి…
రష్యాతో యుద్ధం చేస్తున్న ఉక్రెయిన్ కు అమెరికా రూ.వెయ్యి కోట్ల మిలటరీ సాయం ప్రకటించింది. రష్యా దురాక్రమణకు వ్యతిరేకంగా పోరాడుతున్నందునే సాయం చేస్తున్నామని అమెరికా జాతీయ భద్రతా మండలి అధికార ప్రతినిధి జాన్ కిర్బీ తెలిపారు. అమెరికా స్టాక్పైల్స్ నుంచి ఈ…
ఆఫ్రికా దేశాలను మంకీపాక్స్ వ్యాధి వణికిస్తున్నది. ఇప్పటివరకు 15 ఆఫ్రికా దేశాలకు వ్యాపించిన ఈ వ్యాధి కారణంగా 500 మంది మరణించగా, 15 వేల మంది దీని బారిన పడ్డారు. దీంతో అప్రమత్తమైన ప్రపంచ ఆరోగ్యసంస్థ(WHO) వ్యాధి తీవ్రత ప్రజా ఆరోగ్య…
నోయిడాలో రేవ్ పార్టీ కలకలం రేపింది. సెక్టార్ 94లోని సూపర్నోవా సొసైటీ ఫ్లాట్ లో 20 మందికి పైగా మైనర్ విద్యార్థులు రేవ్ పార్టీ నిర్వహించారు. ఈ క్రమంలోనే మద్యం మత్తులో ఉన్న విద్యార్థులు తమతో దురుసుగా ప్రవర్తించారని పొరుగు ఫ్లాట్…
వలసదారులు, లబ్ధిదారుల రేషన్ కష్టాలను తీర్చేందుకు రాజధాని పరిధిలో ‘గ్రెయిన్ ఏటీఎం’లను ప్రయోగాత్మకంగా ప్రారంభించాలని పౌరసరఫరాల శాఖ నిర్ణయించింది. 24 గంటలపాటు 365 రోజులు రేషన్ పొందేందుకు వాటిని ఏర్పాటు చేయనున్నారు. వలసదారులు ఎక్కువగా ఉండే రైస్ మిల్లులు ఉన్న ప్రాంతాలు,…
నైటాంక్ ఇండియా తాజాగా విడుదల చేసిన డేటాలో హైదరాబాద్లో రెసిడెన్షియల్ సేల్స్ వృద్ధి గణనీయంగా పెరిగినట్లు తెలుస్తోంది. జూన్ 2024లో రూ. 4288కోట్ల విలువైన గృహాలు అమ్ముడైనట్లు నివేదిక ద్వారా వెల్లడైంది. అమ్మకాల పరంగా వార్షిక వృద్ధి 48 శాతం కాగా,…
హిందూపురం పట్టణానికి చెందిన 12 ఏళ్ల రవికుమార్ తన అనర్గళమైన జ్ఞాపకశక్తితో భగవద్గీతలోని 18 అధ్యాయాలు, 700శ్లోకాలు పుస్తకం చూడకుండానే ఉచ్చరిస్తూ అందరినీ అబ్బురపరుస్తున్నాడు. పట్టణం ధనలక్ష్మీ రోడ్ లో నివాసం ఉన్న ఎన్ఆర్ రాజేశ్, శ్రీలక్ష్మీల కుమారుడు రవికుమార్ స్థానిక…
పూరీ శ్రీక్షేత్ర రత్న భాండాగారం దిగువన రహస్య గది ఉందని, సొరంగ మార్గం ద్వారా వెళ్లగలిగే ఆ గదిలో విలువైన సంపద దాచారని కొందరు చరిత్రకారులు చెబుతున్నారు. 1902లో ఆంగ్లేయుల పాలనలో ఈ సొరంగ మార్గం అన్వేషణకు ప్రయత్నించి విఫలమైనట్లు గుర్తు…
జాబిల్లిపై ఒక గుహ ఉన్నట్లు తాజాగా తేలింది. ఇలాంటివి అక్కడ వందల సంఖ్యలో ఉండొచ్చని భావిస్తున్నారు. తాము గుర్తించిన గుహ ఒకింత పెద్దగానే ఉండొచ్చనడానికి ఆధారాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. జాబిల్లిపై అత్యంత లోతైన బిలం నుంచి ఇందులోకి ప్రవేశమార్గం ఉన్నట్లు…
భూమిపై జీవం పుట్టుకకు సంబంధించి పరిశోధకులు ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. సుమారుగా 420 కోట్ల సంవత్సరాల క్రితం భూమిపై జీవం ఆవిర్భవించిందని సైంటిస్టులు అంచనావేస్తున్నారు. ‘సైన్స్ అలర్ట్’ జర్నల్ నివేదిక ప్రకారం, భూమిపై ప్రస్తుత జీవుల జన్యువులను విశ్లేషించిన సైంటిస్టులు, పూర్వీకుల…
నోబెల్ బహుమతిపై ప్రముఖ ఆర్థికవేత్త అమర్త్యసేన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. “నోబెల్ పొందడం ఆనందమే.. కానీ, అది లభించకపోతే నా జీవితం వృథా అయ్యేదని అనుకోవడంలేదు. నోబెల్ బహుమతి సాధించడాన్ని లక్ష్యంగా పెట్టుకోలేదు. ఆ పురస్కారంతో…
ప్రముఖ కార్ల తయారీ సంస్థ నిసాన్.. దేశీయ మార్కెట్ లో తన ఎక్స్-ట్రయల్ కారును ఆవిష్కరించింది. సీబీయూమోడల్లో భారత్ మార్కెట్లోకి వస్తున్న నిసాన్ ఎక్స్-ట్రయల్ ధర రూ.49.92లక్షలు(ఎక్స్ షోరూమ్). 1.5 లీటర్ల 3-సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ తో వస్తుంది. ఈ…
స్వేచ్ఛగా పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవడంతోపాటు, దీర్ఘకాలిక పెట్టుబడులను కొనసాగించే మహిళా పెట్టుబడిదారుల సంఖ్య పెరుగుతోంది. డిజిటల్ సాంకేతికత పెరగడం, సులువుగా పెట్టుబడులను నిర్వహించే వీలుండటం వీరికి కలిసివస్తోందని యాక్సిస్ మ్యూచువల్ఫండ్ నివేదిక వెల్లడించింది. “ఆంధ్రప్రదేశ్లో 4.7 రెట్లు, తెలంగాణలో 3.1 రెట్లమేరకు…
పురుషుల్లో సంతానలేమిని గుర్తించేందుకు ఇప్పటివరకు వీర్య పరీక్ష చేయాల్సివచ్చేది. ఇక నుంచి ఈ అవసరం లేదంటున్నారు జపాన్ లోని టోహో యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ పరిశోధకులు. రక్తపరీక్షతో పురుషుల్లో సంతానలేమి (వంధ్యత్వం) సమస్యను గుర్తించవచ్చని చెప్తున్నారు. ఇందుకుగానూ వీరు కృత్రిమ…
2013 ఫిబ్రవరి 1న 80 ఏళ్ల తల్లిని హత్య చేశాడన్న కేసులో పోచయ్య అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో పోచయ్యను 11 ఏళ్ల తరువాత తెలంగాణ హైకోర్టు నిర్దోషిగా తేల్చింది. మెదక్ జిల్లా దుబ్బాక మండలానికి చెందిన…
ప్రముఖ ఇన్వెస్టర్, బెర్క్లీర్ హాత్వే అధిపతి వారెన్ బఫెట్ రెండవ త్రైమాసికంలో పలు కంపెనీల ఈక్విటీల నుంచి తన షేర్లను విక్రయిస్తున్నారు. జూన్ నుండి $75.5బిలియన్ల విలువైన స్టాక్లను విక్రయించినట్లు కంపెనీ ఆర్థిక నివేదికలు సూచించాయి. ముఖ్యంగా ఎక్కువ వాటాను కలిగిన…
డేటింగ్ యాప్ పేరుతో మోసం చేసిన ముగ్గురు నిందితులను విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు పోలీసులు అరెస్ట్ చేశారు. డేటింగ్ యాప్ పేరుతో రూ.28 లక్షలు వసూలు చేసి మోసం చేశారని, బాధితుడు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను…
లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు భారీ షాక్ తగిలింది. భారత్ సెక్యూరిటీస్ మార్కెట్లో విజయ్ మాల్యా ట్రేడింగ్ చేయకుండా సెబీ నిషేధం విధించింది. బ్యాంకులను మోసం చేసి విజయ్ మాల్యా విదేశాలకు పరారయ్యారు. ప్రస్తుతం ఆయన బ్రిటన్ లో తలదాచుకుంటున్నారు. ఆయనను…
భారత్లో వాట్సప్ తన సేవలను నిలిపివేసే అంశంపై కేంద్ర ప్రభుత్వం మరోసారి క్లారిటీ ఇచ్చింది. తమ సర్వీసుల నిలిపివేసే యోచనకు సంబంధించిన ఎటువంటి ప్రణాళికను వాట్సప్, దాని మాతృసంస్థ మెటా.. కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వలేదని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. రాజ్యసభలో…
కెన్యాలోని నైరూబీలో రెండేళ్ల నుంచి వరుసగా మహిళలను అత్యంత దారుణంగా హత్య చేసి చెత్తకుప్పలో పారేసిన కేసులో ఎట్టకేలకు నిందితుడు నేరాన్ని అంగీకరించాడు. ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో నిందితుడు 33 ఏళ్ల కొల్లిన్స్ జమైసీ కాలుషాను ఇటీవల…
చంద్రుడి నుంచి భూమికి చాంగే 5 సాయంతో మట్టిని తీసుకువచ్చిన చైనా ఆ ఆనవాళ్లలో నీటి జాడ ఉన్నట్టు కనుగొన గలిగింది. ఈ ఆనవాళ్లపై గత నాలుగేళ్లుగా పరిశోధనలు చేస్తున్నారు. 2020లో చైనా చాంగే 5 ప్రయోగాన్ని విజయవంతంగా చేపట్టింది. చంద్రుడి…
ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః నేటి రాశి ఫలాలుజులై 22, 2024 మేషం ప్రయత్నాలు ఫలిస్తాయి. మానసికంగా ద్రుఢంగా ఉంటారు. బుద్ధిబలంతో సమస్యల నుంచి బయటపడగలుగుతారు. ఇష్టదేవతా నామస్మరణ శుభప్రదం. వృషభం…
బీహార్ పోలీసు సర్వీస్ కమిషన్ విడుదల చేసిన పోలీస్ నియామక పరీక్షలో మొత్తం 1.275 మంది పాస్ అయ్యారు. అందులో ముగ్గురు ట్రాన్స్ జెండర్లు ఉన్నారు. దేశ చరిత్రలో ముగ్గురు ట్రాన్స్ జెండర్లు ఒకేసారి SIలుగా పాస్ అవ్వడం ఇదే తొలిసారి.…
ఢిల్లీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పూత్కలాన్ లో మూడు రోజుల కవల కుమార్తెలను కన్నతండ్రి నీరజ్ హత్య చేసి పాతిపెట్టాడు. హత్యానంతరం ఢిల్లీ నుంచి హర్యానాకు పారిపోయాడు. పరారీలో ఉన్న నిందితుడ్ని పోలీసులు రోహ్తక్లో అరెస్ట్ చేశారు. తల్లి పూజ ఫిర్యాదు…
IIT జోధ్పూర్ లో చేరే విద్యార్థులు బీటెక్ కోర్సును హిందీ మీడియంలో చదువుకోవచ్చు. JEE అడ్వాన్స్డ్ ఆధారంగా విద్యార్థులకు బీటెక్లో ప్రవేశం కల్పిస్తారు. దేశంలో హిందీలో బీటెక్ చదువులను అందించే తొలి IITగా జోధ్పూర్ ఐఐటీ నిలిచింది. ఆంగ్లంలో పరిమిత ప్రావీణ్యం…
తెలంగాణ పోలీసులు ప్రజలకు కీలక సందేశం జారీ చేశారు. లోన్ యాప్ లో అప్పు తీసుకుని మన అవసరాలు తీర్చుకోవడం తాత్కాలికంగా మనల్ని సమస్య నుంచి బయటపడేలా చేసినా.. ఆ తర్వాత ఆ ఒక్క క్లిక్ మన పాలిట శాపంగా పరిణమిస్తుందని…
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో హైబ్రిడ్ కార్లపై రోడ్ ట్యాక్స్ పూర్తిగా రద్దు చేయడం జరుగుతుంది. అయితే పన్నుల తగ్గింపు ఎంత వరకు ఉంటుందని నోటిఫికేషన్ లో వెల్లడించలేదు. కానీ 100 శాతం రాయితీ ఉంటుందని సమాచారం.…
విడాకులు తీసుకున్న ముస్లిం మహిళ తన భర్త నుంచి భరణం కోరవచ్చని సుప్రీంకోర్టు ఈరోజు తీర్పును వెలువరించింది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 125 ప్రకారం విడాకులు తీసుకున్న తన భార్యకు.. భరణం చెల్లించాలన్న ఆదేశాలను సవాలు చేస్తూ ఓ ముస్లిం…
నటుడు సత్యం రాజేష్ నటించిన ‘మా ఊరి పొలిమేర’ చిత్రం ఓటీటీలో సెన్సేషనల్ హిట్ కాగా.. దీన్ని స్వీకెల్ ‘పొలిమేర 2’ని థియేటర్స్ లో రిలీజ్ చేస్తే భారీ హిటైంది. ఇక ఈ అవైటెడ్ సీక్వెల్ ‘పొలిమేర 3’ని అతిత్వరలోనే సినిమా…
హీరోయిన్ సమంత తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన సినీ కెరీర్ గురించి మాట్లాడారు. “వచ్చే నెలలో కొత్త సినిమా చిత్రీకరణలో పాల్గొంటా… ప్రస్తుతం నా పాత్రకు సంబంధించి శిక్షణ తీసుకుంటున్నా. ఆడియన్ కు బోర్ కొట్టకుండా ఉండేందుకు ఎప్పటికప్పుడు విభిన్న సినిమాలు…
ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయ నిర్మాణానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తమ పార్టీ కార్యాలయ నిర్మాణానికి స్థలాన్ని కేంద్ర ప్రభుత్వం కేటాయించడం లేదని ఆప్ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు…
పాకిస్థాన్ లో భారీ ఉగ్ర దాడి జరిగింది. బన్నూ కంటోన్మెంట్ పై 10 మంది ఉగ్రవాదులు సోమవారం దాడికి యత్నించారు. ఈ క్రమంలో ఉగ్రవాదులు పేలుడు పదార్థాలు నింపిన వాహనంతో గోడను కూల్చివేశారు. ఈ క్రమంలో ఎనిమిది మంది సైనికులు మృతి…
మహారాష్ట్రలో భూకంపం సంభవించింది. అక్కడి హింగోలి ప్రాంతంలో ఉదయం 7.14 గంటలకు భూమి కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కెల్ పై 4.5గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. ప్రస్తుతానికి ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు.
ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః మేషం సంతానం కొన్ని విషయాలలో మీ మాటతో విభేదిస్తారు. దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులు ఉంటాయి. చేపట్టిన పనులలో అవరోధాలు ఉన్నపటికీ నిదానంగా పూర్తిచేస్తారు. వృత్తి…
ఎన్టీఆర్ జిల్లాలో భారీ పేలుడు చోటు చేసుకుంది. ఈ ఘటనలో 15 మంది కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఎన్టీఆర్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. జగ్గయ్యపేట మండలం బూదవాడలోని అల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగారంలో బాయిలర్…
జియో తాజాగా తన రీఛార్జ్ పోర్ట్ఫోలియోను అప్డేట్ చేసింది. కంపెనీ అన్ని ప్లాన్ల ధరలను మార్చింది. దీనితో పాటు జియో అన్లిమిటెడ్ 5G డేటా అందుబాటులో ఉన్న ప్లాన్ల సంఖ్యను కూడా తగ్గించింది. కంపెనీ ప్లాన్లు ఇప్పుడు మొత్తం 19 ప్లాన్…
ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో తన ఒప్పో A3 ప్రో ఫోన్ ను శుక్రవారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్, 50-మెగా పిక్సెల్ డ్యుయల్ రేర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. 8GB+128GB వేరియంట్…
ప్రముఖ టెక్ కంపెనీ యాపిల్ స్కూల్ సేల్ ప్రారంభమైంది. ఇందులో ఐప్యాడ్, మ్యాక్బుక్, ఐ మ్యాక్పై పెద్ద ఎత్తున డిస్కౌంట్ అందిస్తోంది. నిర్దిష్ట కొనుగోళ్లు చేసిన వారికి ఎయిర్పాడ్స్, యాపిల్ పెన్సిల్ ఉచితంగా ఇస్తోంది. విద్యార్థులు, తల్లిదండ్రుల కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చిన…
రైల్వే ఉద్యోగాల కోసం కోచింగ్ తీసుకుంటున్న అభ్యర్థులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ అందించింది. దేశవ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో 5,696 అసిస్టెంట్ లోకో పైలట్(ఏఎల్పి) పోస్టుల భర్తీకి రైల్వేశాఖ నోటిఫికేషన్ విడుదల చేయగా అందులో దక్షిణమధ్య రైల్వే పరిధిలో 1,364…
కూటమిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో బిజెపి జనసేన టిడిపి పార్టీలు మూకుమ్మడిగా కలిసి నిలబడి 164 సీట్లతో మంచి విజయాన్ని అందుకున్నాయి. దీంతో కూటమి విజయాన్ని అందుకుంది. అయితే కూటమి మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ఒక్కొక్క హామీని అమలు చేస్తామని తెలియజేశాయి.…
ఖైరతాబాద్ వినాయక విగ్రహం ఏర్పాటుకు నిర్వాహకులు నేడు (సోమవారం) కర్రపూజ చేశారు. ఈ ఏడాది 70 అడుగుల మట్టి విగ్రహం తయారు చేయనున్నట్లు ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు. కర్రపూజ అనంతరం ఆయన మాట్లాడారు. ‘ఖైరతాబాద్లో పర్యావరణహిత విగ్రహం ఏర్పాటు చేస్తాం.…
నెల్లూరు-ముంబై హైవేపై ప్రయాణిస్తున్న కారును పెద్ద పులి ఢీకొట్టింది. బద్వేలుకు చెందిన ఐదుగురు కారులో వెళ్తుండగా నెల్లూరు జిల్లా కదిరినాయుడుపల్లె సమీపంలో ఈ ఘటన జరిగింది. కారు ముందు భాగం ధ్వంసం కాగా, పులి కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. కాసేపటికి అది…
బెంగళూరు-శాన్ఫ్రాన్సిస్కో ఎయిర్ ఇండియా విమానంలో ఓ ప్రయాణికుడికి అందించిన ఆహారంలో బ్లేడ్ రావడం చర్చనీయాంశమైంది. ఆహారం నములుతూ ఉండగా నోటికి తగలడంతో బ్లేడ్ ను గుర్తించానని, త్రుటిలో ప్రమాదం తప్పినట్లు బాధితుడు తెలిపారు. ఒకవేళ ఇదే బ్లేడ్ పిల్లల ఆహారంలో వచ్చి…
కర్ణాటక మాజీ సీఎం, BJP సీనియర్ నేత యడియూరప్ప పోక్సో కేసులో CID విచారణకు హాజరయ్యారు. ఆయనను అరెస్ట్ చేయవద్దని కర్ణాటక హైకోర్టు గత శుక్రవారం CIDని ఆదేశించిన నేపథ్యంలో తాజాగా విచారణకు వెళ్లారు. యడియూరప్ప సీఎంగా ఉండగా సహాయం కోసం…
దేశ వ్యాప్తంగా అన్ని రకాల కూరగాయల ధరలు కొండెక్కి కూర్చున్నాయి. టమాటా ధరలైతే కొనుగోలుదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. దిగుబడులు తగ్గి మార్కెట్లో సరిపడినంత స్టాక్ లేకపోవడంతో కిలో రూ.100కు చేరువలో ఉన్నాయి. ప్రస్తుతం దేశంలోని కొన్ని ప్రాంతాల్లో కేజీ రూ.80 వరకు…
ఆంధ్రప్రదేశ్ మంత్రులు తమ శాఖల వారీగా సమీక్షలు చేస్తున్నారు. ఈ క్రమంలో మంత్రి నారా లోకేశ్ తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ శాఖపై అధికారులతో రివ్యూ చేశారు. రాష్ట్రంలో త్వరలో కొత్త ఐటీ పాలసీ తీసుకొస్తామని లోకేశ్ ప్రకటించారు. విశాఖపట్టణాన్ని ఐటీ…
వర్షాకాలంలో అత్యవసర పరిస్థితుల్లో స్పందించేలా చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడంతోపాటు.. ట్రాఫిక్ పోలీసులు ప్రత్యక్షంగా రోడ్లపై ఉండాలన్నారు. సిబ్బంది కొరత లేకుండా హోంగార్డుల నియామకం చేపట్టాలన్నారు. ఎఫ్ఎం రేడియో ద్వారా ట్రాఫిక్ అలర్ట్స్…
ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వానికి సంబంధించిన పనులు వేగంగా సాగుతున్నాయి. 13న సచివాలయంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించారు. 14న మంత్రులకు శాఖలు కేటాయించారు. ఈ నెల 18న మంత్రి మండలి తొలి సమావేశం జరపాలని, 19వ తేదీ నుంచే అసెంబ్లీ…
ఓం నమో వేంకటేశాయ తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ నిన్న 12-06-2024 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 75,068 మంది… స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. 33,372 మంది… నిన్న స్వామివారి హుండీ ఆదాయం 3.48 కోట్లు ……
ఆన్ లైన్ లో మోసాలు అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. మొబైల్ బ్యాండ్లను మూసివేయాలని టెలికాం కంపెనీలను ప్రభుత్వం ఆదేశించింది. లక్షలాది సిమ్ కార్డులను రీవెరిఫై చేయాలని టెలికాం కంపెనీలను ప్రభుత్వం ఆదేశించింది. ఈ యాక్షన్ ప్లాన్ కింద దాదాపు 18…
జీవితం డబ్బుతోనే ముడిపడి ఉందనడానికి తమన్నా జీవితమే నిదర్శనం. తమన్నా తన క్రేజ్ను పారితోషికం రూపంలో వాడుకున్నారనే టాక్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. జైలర్ చిత్రం కోసం రూ.3 కోట్లు పారితోషికం పుచ్చుకున్నట్లు సమాచారం. అరణ్మణై 4 (తెలుగులో…
దేశీయ ద్విచక్ర వాహన దిగ్గజం హీరో మోటోకార్ప్, అమెరికాకు చెందిన హార్లే డేవిడ్సన్ భాగస్వామ్యంలో మరిన్ని మోడళ్లు దేశానికి రానున్నాయి. ఇప్పటికే ఈ రెండూ కలిసి తీసుకొచ్చిన ఎక్స్-440 మోటారైకిల్ కు మంచి ఆదరణ దక్కడంతో మరిన్ని మోడళ్లు తీసుకురావాలని ఇరు…
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సహా పలువురు నేతలు, హమాస్ నాయకులపై అరెస్టు వారెంట్ జారీ చేయాలని ఐసీసీ చీఫ్ ప్రాసిక్యూటర్ కోరారు. గాజా స్ట్రిప్, ఇజ్రాయెల్లో యుద్ధ నేరాలు.. మానవత్వానికి వ్యతిరేకంగా జరిగిన నేరాలకు నెతన్యాహు, రక్షణ మంత్రి యోవ్…
ఆమ్ ఆద్మీ పార్టీ 2014 నుంచి 2022 వరకు రూ.7.08 కోట్ల విదేశీ నిధులను పొందిందని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆరోపించింది. విదేశీ విరాళాల నియంత్రణ చట్టం, ఇండియన్ పీనల్ కోడ్లను ఆప్ ఉల్లంఘించిందని అధికారులు కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు తెలియజేశారు.…
గుండె జబ్బులు ప్రపంచవ్యాప్తంగా మరణాలకు ప్రధాన కారణాల్లో ఒకటి. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడానికి ఆరోగ్యకరమైన ఆహారం తినడం చాలా ముఖ్యం. కొన్ని ఆహారాలు గుండెకు హానికరం మరియు గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయి. గుండె మన శరీరంలోని అత్యంత ముఖ్యమైన…
నిద్రలేమి అనేది నేడు చాలా మందిలో పెరుగుతున్న ఆందోళన. స్మార్ట్ఫోన్లు పావు వంతు నిద్రను లాగేసుకుంటే.., సోషల్ మీడియా సగం నిద్రను గుంజేసుకుంది. ఓటీటీ ప్లాట్ఫారమ్ల రాకతో కలత నిద్ర కలవరపెడుతున్నది. ఇలా నిద్రలేమి అనేక ఆరోగ్య సమస్యలకు దారి తీస్తోంది.…
కాస్త పేరున్న హీరోలతో నటిస్తున్న హీరోయిన్స్ కి సెకండ్ హీరోయిన్ ఛాన్స్ వస్తే పెద్దగా లెక్క చెయ్యరు. కానీ స్టార్ హీరో సినిమాలో సెకండ్ హీరోయిన్ గా అవకాశం వస్తే మాత్రం వదులుకోరు. అలా చాలామంది హీరోయిన్స్ స్టార్ హీరోల సినిమాల్లో…
మెగ కుటుంబం అంటే అటు సినీ ఇండస్ట్రీలో రాజకీయాలలో బాగానే పేరు ఉంది. మెగా కుటుంబం అనగానే రామ్ చరణ్ ,పవన్ కళ్యాణ్, చిరంజీవి, నాగబాబు , తేజ్ ఇతర హీరోలు సైతం వస్తారు. మెగా ఫ్యామిలీ అంటే అందరినీ కూడా…
బయటకు అడుగుపెట్టాలంటే చెప్పులు ఉండాల్సిందే. వాకింగ్ చేస్తున్నప్పుడు, దగ్గర్లోని షాపుకు వెళ్లాలంటే చెప్పుల్లేకుండా అడుగువేయం. కానీ ఆస్ట్రేలియన్, న్యూజిలాండ్ లోని ప్రజలు అలానే రోడ్లపై తిరుగుతారు. చిన్న పనులకు బయటికి వెళ్లడం దగ్గర నుంచి ప్లే గ్రౌండ్లు, పబ్లు వెళ్లడం వరకు…
తెలంగాణలోని యూనివర్సిటీల్లో సంప్రదాయ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పీజీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (సీపీగెట్)కు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన విద్యార్థులు ఈ నెల 18 నుంచి జూన్ 17వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చు. రూ.500 ఆలస్య రుసుంతో జూన్ 25…
తెలంగాణకు గుడ్ న్యూస్ చెప్పింది వాతావరణ శాఖ. ప్రతిసారి జూన్ 1న రానున్న రుతుపవనాలు.. ఈసారి 10రోజులు ముందుగా రానున్నట్లు అధికారులు తెలిపారు. ఇక రానున్న నాలుగు రోజులు రాష్ట్రంలో మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఉరుములు మెరుపులతో గురువారం కొన్నిచోట్ల…
తెలంగాణ సచివాలయంలో అధికారులతో సీఎం రేవంత్రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎం మాట్లాడుతూ.. రెండు రాష్ట్రాల సయోధ్యతో ఉద్యోగుల బదిలీ సమస్యను పరిష్కరించాలని పేర్కొన్నారు. పీటముడి అంశాలపై రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేలా కార్యాచరణ ఉండాలని చెప్పారు. జూన్ 2…
కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, గుజరాత్ మాజీ గవర్నర్ కమలా బెనివాల్(97) కన్నుమూశారు. కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. బుధవారం జైపూర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గుజరాత్ తో పాటు త్రిపుర, మిజోరం రాష్ట్రాలకు కూడా కమలా…
మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ఆడుజీవితం (ది గోట్ లైఫ్) సినిమా ఓటీటీలోకి రానుంది. ఈ నెల 10 లేదా 26వ తేదీ నుంచి డిస్నీ + హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. త్వరలోనే మేకర్స్…
లక్నోతో నిన్న జరిగిన మ్యాచులో కేకేఆర్ ఆటగాడు రమణ్ దీప్ అద్భుతమైన క్యాచ్ అందుకున్నారు. స్టార్క్ బౌలింగ్లో అర్షిన్ కులకర్ణి గాల్లోకి ఆడిన బంతిని రమణ్ దీప్ చాలా దూరం పరిగెత్తి రెండు చేతులలో పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్…
పాకిస్థాన్లో దారుణం జరిగింది. ఖైబర్ పుంఖ్వా ప్రావిన్స్లోని స్వాత్ లోయలో 13 ఏళ్ల బాలికను 70 ఏళ్ల వృద్ధుడు పెళ్లి చేసుకున్నాడు. దీంతో బాలిక తండ్రి, ఆ వృద్ధుడితోపాటు వివాహాన్ని జరిపించిన అధికారి, సాక్షులను కూడా పోలీసులు అరెస్టు చేశారు. మైనర్…
కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను ఇప్పుడు చూస్తుంటే బాధ కలుగుతోందని మాజీ CM కేసీఆర్ అన్నారు. జగిత్యాల రోడ్ షో లో ఆయన మాట్లాడారు. ‘కాంగ్రెస్ పార్టీ ప్రజలను మభ్య పెట్టి అధికారంలోకి వచ్చింది. బీఆర్ఎస్ ఎంపీలు గెలిచినా ఉపయోగం ఉండదని దుష్ప్రచారం…
తెలుగు ప్రజలు ఎక్కడున్నా అన్ని రంగాల్లో ముందుడాలనేది తెలుగుదేశం లక్ష్యమని నారా లోకేశ్ అన్నారు. గతంలో ఎంతో మందిని ప్రోత్సహించి పైకి తీసుకొచ్చామని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రులైన ఇద్దరూ.. తెలుగుదేశం యూనివర్సిటీ నుంచి వచ్చిన వాళ్లేనని వ్యాఖ్యానించారు. తెలుగోళ్లు అనే…
కరీంనగర్ లోని స్థానిక రాజశ్రీ గార్డెన్ లో నిర్వహించిన గ్రామీణ ప్రాంత వైద్యుల ఆత్మీయ సమావేశానికి కరీంనగర్ పార్లమెంట్ బిజెపి అభ్యర్థి బండి సంజయ్ ఆదివారం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్ఎంపీలు, పీఎంపీ వైద్యులంతా నాకు మద్దతు తెలపడం…
బీజేపీ – బీఆర్ఎస్ ఒక్కటేనని కాంగ్రెస్ నేతలు చేస్తోన్న ఆరోపణలను మాజీ మంత్రి హరీశ్ రావు ఖండించారు. కమలం పార్టీతో స్నేహం ఉంటే ఎమ్మెల్సీ కవిత ఎందుకు జైలుకు వెళ్తారని ప్రశ్నించారు. ఆ పార్టీపై తాము నిరంతర పోరాటం చేస్తామన్నారు. తాము…
ముంబైలోని సచిన్ టెండూల్కర్ ఇంట్లో నుంచి పెద్ద శబ్దాలు వస్తున్నాయంటూ పక్కింటి వ్యక్తి ట్వీట్ చేశారు. ‘ఇంటి నిర్మాణ పనులతో వచ్చే శబ్దాలు ఇబ్బందిగా ఉన్నాయి. రాత్రి 9 అయినా ఆగడం లేదు. సమయాన్ని ఫాలో అవ్వమని కార్మికులకు చెప్పండి’ అంటూ…
యువ హీరోలతో పాటు సీనియర్ హీరోల సినిమాల్లోనూ శ్రీలీల అవకాశాలు దక్కించుకుంటున్నారు. తాజాగా ఆమెకు తమిళ స్టార్ హీరో అజిత్ తో నటించే ఛాన్స్ వచ్చినట్లు సమాచారం. అధిక్ రవిచంద్రన్ తెరకెక్కిస్తోన్న ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ మూవీలో ఆమె హీరోయిన్గా నటించనుందట.…
భార్యకు చెందిన ‘స్త్రీ ధనం’ (పెళ్లి సమయంలో పుట్టింటి వారు ఇచ్చే ఆస్తి)పై భర్తకు ఎలాంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఒకవేళ కష్టకాలంలో దానిని వాడుకున్నా భార్యకు తిరిగిచ్చేయాలని తేల్చిచెప్పింది. తనకు పుట్టింటివారు ఇచ్చిన ఆభరణాలను తన భర్త,…