Category: News

యువకుని ఆత్మహత్య కారణమైన వారి ఇంటి ముందు ఆందోళన…

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:7 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి నియోజకవర్గం, నెన్నెల మండలంలోని గంగారం గ్రామానికి చెందిన డీ.అనిల్ అనే యువకుడు మానసిక వేదనతో ఇంట్లో గడ్డి మందు తాగి ఆత్మహత్య పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్ళితే… గత రెండు రోజుల…

జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన శ్రీ భక్త మార్కండేయ పద్మశాలి సంఘం

మంచిర్యాల జిల్లా,మంచిర్యాల,తేదీ:7 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. గురువారం రోజున మంచిర్యాల జిల్లా కేంద్రంలో 11 వ జాతీయ చేనేత దినోత్సవాన్ని శ్రీ భక్త మార్కండేయ పద్మశాలి స్వచ్ఛంద సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముందు…

ఈరోజు రోడ్డు ప్రమాదంలో CPI రాష్ట్ర నాయకులు బొల్లోజు అయోధ్య చారి మరణం…

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా✍️దుర్గా ప్రసాద్ CPI పార్టీ రాష్ట్ర నాయకులు బొల్లోజు అయోధ్య చారి గారు ఆకస్మికంగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది – పినపాక MLA పాయం వెంకటేశ్వర్లు గారు సిపిఐ పార్టీ సీనియర్…

పెద్దపులి దాడిలో లేగ దూడ మృతి…

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:27 జూలై 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. ఆదివారం మధ్యాహ్నం ధర్మరావుపేట సెక్షన్ పరిధిలో వెంకటాపూర్ బీట్ రొట్టెపల్లి అటవీ శివారు ప్రాంతంలో మేతకు వెళ్లిన పశువులపై దాడికి పాల్పడిన పెద్దపులి.బెల్లంపల్లి అటవీ క్షేత్రాధికారి పూర్ణ చందర్ మాట్లాడుతూ గోండు…

థైరాయిడ్ పేషెంట్స్ ఏం తినాలి – ఏం తినకూడదు…

థైరాయిడ్ సమస్య అనేది చాపకింద నీరులా వ్యాపిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. థైరాయిడ్ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి హైపో థైరాయిడిజం, రెండోది హైపర్ థైరాయిడిజం. అలాగే పాలు, పెరుగు, గుమ్మడి గింజలు, వాల్ నట్స్, గుడ్లు, చికెన్, ప్రోటీన్ ఎక్కువగా…

HYD : TSRTC లో కొత్తగా 500 బస్సులు కొనుగోలు…

మహాలక్ష్మి పథకం వల్ల RTC ఎక్స్ప్రెస్, ఆర్డినరీ బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగింది. ఈ పథకం అమలులోకి రాకముందుతో పోలిస్తే ప్రస్తుతం బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య దాదాపు రెట్టింపైంది. దీంతో బస్సులు చాలక ప్రయాణికులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఈ సమస్యను…

TG : రాష్ట్ర రోడ్లు జాతీయ రహదారులు (NH)గా ఉన్నతీకరణ

రాష్ట్రవ్యాప్తంగా 16 ప్రాంతాల్లో 1,767 కిలోమీటర్ల మేర రోడ్లను జాతీయ రహదారులు (NH)గా ఉన్నతీకరించడం లేదా జాతీయ రహదారులకు అనుసంధానించాలనేది రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) మార్గదర్శకాలకు అనుగుణంగా ఆయా రోడ్ల వివరాలతో ఆకృతులు సిద్ధంచేసి…

HYD : ధరణి పేరు మారనుందా…?

సాగు భూముల రిజిస్ట్రేషన్లు – మ్యుటేషన్ల సేవల పోర్టల్ ధరణి పేరును భూమాతగా మార్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ లో రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో ROR-2024, ధరణి అంశాలపై జరిగిన సమీక్షలో పేరు మార్పు ప్రతిపాదనకు CM…

ఈ రోజు నుండే ధనుర్మాసం ప్రారంభం

సూర్యభగవానుడు ధనుఃరాశిలోకి ప్రవేశించిన నాటి నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ఈ కాలం మహా విష్ణువుకు ప్రీతికరమని వేద పండితులు చెబుతున్నారు. 16న ఉదయం 6:44 గంటల నుంచి ధనుర్మాసం ప్రారంభమై సూర్యుడు మకర రాశిలోకి వెళ్లే మకర సంక్రాంతి జనవరి 14న…

‘కలియుగమ్ 2064’ మూవీ ఫస్ట్ లుక్ విడుదల…

శ్రద్ధా శ్రీనాథ్, కిషోర్ ప్రధాన పాత్రల్లో నటించిన అడ్వెంచర్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ “కలియుగమ్ 2064”. అసలే కలియుగం… ఆపై 2064… ఆ సమయంలో మనుషులు ఎలా ఉండబోతున్నారు? ఎలా బతుకుతారు? ఎలా చావబోతున్నారు అన్నదే కథ. తెలుగు, తమిళ భాషల్లో…

సౌరశక్తి ఉత్పత్తి రంగంలోకి రానున్న హీరో మహేశ్ బాబు

తెలుగు సినీ నటుడు మహేశ్ బాబు సౌరశక్తి ఉత్పత్తి రంగంలోకి ప్రవేశించనున్నట్లు సమాచారం. ట్రూజన్ సోలార్(సన్జక్ లిమిటెడ్) తో కలిసి సౌరశక్తి వ్యాపార రంగంలోకి ఆయన ఎంటర్ కానున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఆయన భారీగా పెట్టుబడులు పెట్టనున్నారని టాక్ నడుస్తోంది. కాగా…

రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీ అప్పుడేనా?

తెలంగాణలో వచ్చే సంక్రాంతి నుంచి సన్నబియ్యాన్ని రేషన్ షాపుల్లో ఇస్తామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇప్పటికే ప్రకటించారు. దీంతో జనవరి 14, 2025 నుంచి నిరుపేదలు సన్నబియ్యాన్ని రేషన్ షాపుల్లో పొందే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇస్తున్న…

UP : అగ్ని ప్రమాదంలో చిన్నారుల సజీవదహనం… వివరాల్లోకి వెళ్ళితే…

ఉత్తరప్రదేశ్ లో విషాదం చోటు చేసుకుంది. లక్నోలోని ఝాన్సీ మెడికల్ కాలేజీలో ఉన్న నియోనాటల్ ఇంటెన్సీవ్ కేర్ యూనిట్లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో పదికి పైగా చిన్నారులు సజీవదహనమైనట్లు సమాచారం. అగ్నిమాపక సిబ్బంది 6 ఫైరింజన్లతో మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నిస్తున్నారు.…

ఏఐ బామ్మ తో స్కామర్లకు చెక్…!

ఇటీవలికాలంలో ఆన్లైన్ మోసాలు పెరిగిపోతున్నాయి. దీంతో వినియోగదారులను బురిడీ కొట్టించి రూ.కోట్లు దండుకుంటున్న స్కామర్లకు చెక్పెట్టేందుకు యూకే టెలికం కంపెనీ ‘ఓ2′ ఏఐ బామ్మ ‘డైసీ’ని సృష్టించింది. వినియోగదారులకు స్కామర్లు బురిడీ కొట్టించడం కాదు.. ఏఐ బామ్మే వారిని బుట్టలోకి దింపుతుంది.…

రేపు మల్యాల లో బీడీ కార్మికుల మహాసభను జయప్రదం చేయండి…

జగిత్యాల జిల్లా, మల్యాల: రేపు మల్యాల లో 2వ జిల్లా మహాసభలు A.I.T.U.C జిల్లా ఉపాధ్యక్షులు ఇరుగురాల భూమేశ్వర్ పిలుపు… ఈనెల 26 న జగిత్యాల జిల్లా మల్యాల లో జరగబోయే జగిత్యాల జిల్లా బీడీ కార్మికుల (AITUC) అనుబంధ సంఘం…

భక్తితో “అమ్మను” కొలిస్తే కష్టాలు దూరం – లలితామాత ఆలయ ఫౌండర్ చైర్మన్ చెల్లం స్వరూప

పొలాస, జగిత్యాల జిల్లా: ఎవరైతే భక్తితో లలితామాతఅమ్మవారిని కొలుస్తారో వారికి కష్టాలు దూరమవడమే కాకుండా అంతా మంచే జరుగుతుందని 108శ్రీ చక్ర సహిత లలితామాతఆలయ ఫౌండర్ చైర్మన్ చెల్లం స్వరూప సత్తయ్య తెలిపారు.జగిత్యాల రూరల్ మండలం పొలాస లలితమత ఆలయంలో చెల్లం…

తహసీల్దార్​పై చర్యలు తీసుకోవాలని ఆందోళన

తహసీల్దార్​పై చర్యలు తీసుకోవాలని ఆందోళన Caption of Image. యాదగిరిగుట్ట, వెలుగు: భూమి లేకున్నా మ్యుటేషన్ చేస్తున్న యాదగిరిగుట్ట ఇన్​చార్జి తహసీల్దార్​ దేశ్యానాయక్ పై చర్యలు తీసుకోవాలని యాదగిరిపల్లి గ్రామస్తులు డిమాండ్ చేశారు. గురువారం తహసీల్దార్ ఆఫీసు ఎదుట ఆందోళన నిర్వహించారు.…

వ్యవసాయ రంగంలో.. వినాశకర పోకడలు పోవాలి

వ్యవసాయ రంగంలో.. వినాశకర పోకడలు పోవాలి Caption of Image. వ్యవసాయ ఉత్పత్తులను పెంచడానికి నేటి విధానాలు, పద్ధతులు వ్యవసాయ రంగాన్ని అస్థిరపరుస్తున్నాయి. ప్రపంచంలో పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా ఆహార ఉత్పత్తులను పెంచి ఆకలిని అరికట్టడం, మరోవైపు సాగుభూమి ఆరోగ్యాన్ని…

కాజీపేట జంక్షన్​ను డివిజన్​గా అప్ గ్రేడ్ చేయాలి : ఎంపీ కడియం కావ్య

కాజీపేట జంక్షన్​ను డివిజన్​గా అప్ గ్రేడ్ చేయాలి : ఎంపీ కడియం కావ్య Caption of Image. కాజీపేట, వెలుగు: కాజీపేట రైల్వే జంక్షన్ ను డివిజన్ గా అప్ గ్రేడ్ చేయాలని, రైల్వే బోర్డు మీటింగ్ లో ప్రతిపాదించాలని వరంగల్…

సాగునీటి ప్రాజెక్టుల పనులు వేగవంతం చేయాలి

సాగునీటి ప్రాజెక్టుల పనులు వేగవంతం చేయాలి Caption of Image. మంత్రి ఉత్తమ్ కుమార్ తోప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ భేటీ వేములవాడ, వెలుగు : వేములవాడ నియోజకవర్గ పరిధిలోని సాగునీటి ప్రాజెక్టులపై తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్​కుమార్​తో…

గ్రేట్.. రామోజీ ఫిల్మ్ సిటీ నుంచి ఖమ్మంకు బ్యాక్ స్కేటింగ్

గ్రేట్.. రామోజీ ఫిల్మ్ సిటీ నుంచి ఖమ్మంకు బ్యాక్ స్కేటింగ్ Caption of Image. ఎవరైనా ముందుకు స్కేటింగ్​ చేయడం సర్వసాధారణం. కానీ హైదరాబాద్కు చెందిన కోట నవీన్ దంపతుల కుమారులు రాజేశ్​కుమార్(12), ఉమేశ్​కుమార్(11) వరల్డ్ రికార్డ్ ను కోసం తొమ్మిది…

హాకీకి మాజీ కెప్టెన్ రాణి రాంపాల్‌ గుడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బై

హాకీకి మాజీ కెప్టెన్ రాణి రాంపాల్‌ గుడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బై Caption of Image. న్యూఢిల్లీ: ఇండియా విమెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హాకీ టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాజీ కెప్టెన్ రాణి రాంపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 16 ఏళ్ల కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు గురువారం వీడ్కోలు పలికింది. 2008లో 14 ఏళ్ల వయసులో ఇంటర్నేషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అరంగేట్రం…

వన్ స్టేట్, వన్ పోలీసింగ్ విధానాన్ని అమలు చేయాలి

వన్ స్టేట్, వన్ పోలీసింగ్ విధానాన్ని అమలు చేయాలి Caption of Image. 17వ బెటాలియన్ పోలీసు కుటుంబ సభ్యులు డిమాండ్ సిరిసిల్ల అంబేద్కర్ చౌరస్తాలో నిరసన రాజన్న సిరిసిల్ల, వెలుగు: వన్ స్టేట్ వన్ పోలీస్ విధానాన్ని అమలు చేయాలని…

పోలీసు అమరుల త్యాగాలు మరువలేనివి : జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

పోలీసు అమరుల త్యాగాలు మరువలేనివి : జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ Caption of Image. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సిరిసిల్ల టౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: పోలీస్ అమరవీరుల త్యాగాలు మరువలేనివని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. పోలీస్ సంస్మరణ…

హెచ్​ఆర్సీని ఆశ్రయించిన సికింద్రాబాద్​ ముత్యాలమ్మ గుడి బాధితులు 

హెచ్​ఆర్సీని ఆశ్రయించిన సికింద్రాబాద్​ ముత్యాలమ్మ గుడి బాధితులు Caption of Image. లాఠీచార్జ్ చేసిన పోలీసులపై చర్యలు తీస్కోండి బషీర్ బాగ్, వెలుగు: సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయం వద్ద ఇటీవల పోలీసులు చేసిన లాఠీచార్జ్​లో గాయపడిన వారు తమకు న్యాయం చేయాలని…

Comedy Thriller OTT: ఓటీటీలోకి వ‌చ్చిన శ్రీ విష్ణు కామెడీ థ్రిల్ల‌ర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Comedy Thriller OTT: ఓటీటీలోకి వ‌చ్చిన శ్రీ విష్ణు కామెడీ థ్రిల్ల‌ర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? Caption of Image. సామజవరగమన, ఓం భీమ్‌ బుష్‌ చిత్రాలతో వరుస విజయాలు అందుకున్న శ్రీవిష్ణు (Sree Vishnu).. ఇటీవలే ‘స్వాగ్’ (Swag) సినిమాతో…

SPB SONG: లెజెండరీ సింగర్ ఎస్పీ బాలు పాడిన చివరి పాట విన్నారా?

SPB SONG: లెజెండరీ సింగర్ ఎస్పీ బాలు పాడిన చివరి పాట విన్నారా? Caption of Image. అక్షయ్‌‌, ‘ప్రేమలు’ చిత్రం ఫేమ్ మమిత బైజు జంటగా దినేష్ బాబు తెరకెక్కిస్తున్న చిత్రం ‘డియర్ కృష్ణ’. ఐశ్వర్య మరో హీరోయిన్. పీఎన్…

NKR21: వైజాగ్‌‌ కీలక షెడ్యూల్లో కళ్యాణ్ రామ్ 21 మూవీ

NKR21: వైజాగ్‌‌ కీలక షెడ్యూల్లో కళ్యాణ్ రామ్ 21 మూవీ Caption of Image. కళ్యాణ్ రామ్ హీరోగా ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో అశోక్ క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్‌‌పై అశోక్…

కస్టమర్లకు ఒకేసారి షాక్ ఇచ్చిన స్విగ్గీ, జొమాటో

కస్టమర్లకు ఒకేసారి షాక్ ఇచ్చిన స్విగ్గీ, జొమాటో Caption of Image. న్యూఢిల్లీ: ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ ఫుడ్ డెలివరీ కంపెనీలు జొమాటో, స్విగ్గీ ప్లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫామ్ ఫీజులను మరోసారి పెంచాయి. పండుగ సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో డిమాండ్ పెరగడంతో ‘ఫెస్టివల్ సీజన్ ప్లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫీజు’ కింద ఆర్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు…

ఈ దీపావళి ఖర్చులు రూ. 1.85 లక్షల కోట్లు

ఈ దీపావళి ఖర్చులు రూ. 1.85 లక్షల కోట్లు Caption of Image. స్వీట్లు, బేకరీ ప్రొడక్ట్‌‌‌‌లు, చాక్లెట్లకు ఫుల్ గిరాకీ న్యూఢిల్లీ: పండుగల సందర్భంగా స్నేహితులకు, కుటుంబ సభ్యులకు, శ్రేయోభిలాషులకు కానుకలు ఇవ్వడం​పెరుగుతోంది. అందుకే ఈసారి ఫెస్టివల్​ సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో, ముఖ్యంగా…

భారత్​, యూఎస్​ పోల్స్​లో పోలికలు

భారత్​, యూఎస్​ పోల్స్​లో పోలికలు Caption of Image. అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధ్యక్ష అభ్యర్థులు డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్ మధ్య పోటీ రోజురోజుకూ ముదురుతోంది. యునైటెడ్ స్టేట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఒక నెలరోజులపాటు గడిపిన క్రమంలో నేను భారతదేశం,…

సభ్యత్వ నమోదును నిలిపివేయండి….జూబ్లీహిల్స్‌‌‌‌ హౌసింగ్‌‌‌‌ సొసైటీ కేసులో హైకోర్టు ఉత్తర్వులు

సభ్యత్వ నమోదును నిలిపివేయండి….జూబ్లీహిల్స్‌‌‌‌ హౌసింగ్‌‌‌‌ సొసైటీ కేసులో హైకోర్టు ఉత్తర్వులు Caption of Image. హైదరాబాద్, వెలుగు: జూబ్లీహిల్స్‌‌‌‌ కో ఆపరేటివ్‌‌‌‌ హౌసింగ్‌‌‌‌ సొసైటీ చేపట్టిన సభ్యత్వ నమోదు ప్రక్రియను నిలిపివేస్తూ గురువారం హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి…

ట్యాంక్​బండ్​పై అంబేద్కర్ విగ్రహం లేకుండా చేసే కుట్ర

ట్యాంక్​బండ్​పై అంబేద్కర్ విగ్రహం లేకుండా చేసే కుట్ర Caption of Image. మాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల రాంప్రసాద్ ఆరోపణ జీహెచ్ఎంసీ గోడ కడితే మళ్లీ కూలుస్తామని హెచ్చరిక ఖైరతాబాద్, వెలుగు: ట్యాంక్​బండ్​పై అంబేద్కర్​విగ్రహాన్ని కనుమరుగు చేసేందుకు కుట్ర…

ప్లంబర్ బాత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేర్ నుంచి కొత్త కలెక్షన్​

ప్లంబర్ బాత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేర్ నుంచి కొత్త కలెక్షన్​ Caption of Image. హైదరాబాద్​, వెలుగు: ఆక్వా ప్లంబింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్​కు చెందిన బాత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేర్ బ్రాండ్ ప్లంబర్ బాత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేర్ తమ సరికొత్త ఎక్సోటికా కుళాయిల కలెక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని విడుదల చేసింది. సొగసైన డిజైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వల్ల ఇవి…

సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్ రూ.358 కోట్లు…గతేడాది కన్నా  రూ. 50 కోట్లు అధికం

సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్ రూ.358 కోట్లు…గతేడాది కన్నా రూ. 50 కోట్లు అధికం Caption of Image. ఒక్కొక్క కార్మికునికి రూ.93,750 బోన‌‌‌‌స్ చెల్లింపు ఇయ్యాల కార్మికుల బ్యాంక్ అకౌంట్లలో జమ నిధులు విడుదల చేయాలని సీఎండీని ఆదేశించిన డిప్యూటీ…

అదానీ విల్మార్  లాభం రూ. 311 కోట్లు

అదానీ విల్మార్ లాభం రూ. 311 కోట్లు Caption of Image. న్యూఢిల్లీ: వంటనూనెల తయారీ సంస్థ అదానీ విల్మార్ లిమిటెడ్ అధిక ఆదాయం వల్ల ఈ ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్​లో రూ.311.02 కోట్ల కన్సాలిడేటెడ్​ నికర లాభాన్ని సాధించింది.…

ఏసీబీకి చిక్కిన భూపాలపల్లి పీఆర్‌‌ ఆఫీసర్లు

ఏసీబీకి చిక్కిన భూపాలపల్లి పీఆర్‌‌ ఆఫీసర్లు Caption of Image. కాంట్రాక్టర్‌‌కు బిల్లు చెల్లించేందుకు డబ్బులు డిమాండ్‌‌ రూ.20 వేలు తీసుకుంటూ పట్టుబడిన పీఆర్‌‌ ఈఈ, ఏటీవో, సీనియర్‌‌ అసిస్టెంట్‌‌ రేగొండ, వెలుగు : రోడ్డు పనులు చేసిన కాంట్రాక్టర్‌‌కు బిల్లు…

ఫోన్ ట్యాపింగ్ కేసులో .. బెయిల్ కోసం సుప్రీం కోర్టుకెళ్లిన తిరుపతన్న

ఫోన్ ట్యాపింగ్ కేసులో .. బెయిల్ కోసం సుప్రీం కోర్టుకెళ్లిన తిరుపతన్న Caption of Image. న్యూఢిల్లీ, వెలుగు: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న మాజీ అడిషనల్ ఎస్పీ తిరుపతన్న.. బెయిల్ కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ నెల…

దుండిగల్​ పోలీస్​ స్టేషన్​ రికార్డులను పరిశీలించిన సీపీ మహంతి

దుండిగల్​ పోలీస్​ స్టేషన్​ రికార్డులను పరిశీలించిన సీపీ మహంతి Caption of Image. దుండిగల్​ పోలీసులపై సీపీ ఫైర్ దుండిగల్, వెలుగు: దుండిగల్ పోలీస్​స్టేషన్​ను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్​ మహంతి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ లోని రికార్డులను…

గల్ఫ్‌‌లో వేంపేట యువకుడు సూసైడ్‌‌

గల్ఫ్‌‌లో వేంపేట యువకుడు సూసైడ్‌‌ Caption of Image. బిజినెస్‌‌ కోసం చేసిన అప్పులు తీర్చేందుకు బహ్రెయిన్‌‌ వెళ్లిన వ్యక్తి అప్పులు తీరక మనస్తాపంతో ఆత్మహత్య మెట్‌‌పల్లి, వెలుగు : బిజినెస్‌‌ కోసం చేసిన అప్పులు తీర్చేందుకు గల్ఫ్‌‌ వెళ్లినా.. అవి…

అభివృద్ధిలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలి: గవర్నర్‌‌ జిష్ణుదేవ్‌‌ వర్మ

అభివృద్ధిలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలి: గవర్నర్‌‌ జిష్ణుదేవ్‌‌ వర్మ Caption of Image. స్వచ్చ భారత్‌‌ కార్యక్రమం కాదు.. అదొక ఉద్యమం మహిళా సాధికారతపైనే భవిష్యత్‌‌ ఆధారపడి ఉంది 2047 నాటికి వికసిత్‌‌ భారత్‌‌ కావాలి గవర్నర్‌‌ జిష్ణుదేవ్‌‌ వర్మ నల్గొండ,…

చెరువుల పూర్వ వైభవానికి హైడ్రా పైలెట్​ ప్రాజెక్టు

చెరువుల పూర్వ వైభవానికి హైడ్రా పైలెట్​ ప్రాజెక్టు Caption of Image. నాలుగు చెరువులు ఎంపిక.. ఎఫ్ టీఎల్, బఫర్ జోన్లు మార్కింగ్ చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటుతోపాటు బ్యూటిఫికేషన్ సీఎస్ఆర్ కింద నాన్ రియల్ ఎస్టేట్ సంస్థలకు అప్పగించే ఆలోచన ఆరు…

తీరం దాటిన దానా తుఫాన్.. నెక్ట్స్ జరగబోయేది ఇదే..

తీరం దాటిన దానా తుఫాన్.. నెక్ట్స్ జరగబోయేది ఇదే.. Caption of Image. భువనేశ్వర్: ఒడిశా, పశ్చిమ బెంగాల్ను వణికిస్తున్న దానా తుఫాన్ తీరం దాటింది. ఒడిశాలోని భితార్కానికా, ధమ్రా ప్రాంతాల మధ్య అర్ధరాత్రి 1.30 నుంచి 3.30 గంటల సమయంలో…

Matka: మట్కా లిరికల్.. కూర్చుంటే ఏదీ రాదు.. కలబడితే నీదే దునియా అంతా

Matka: మట్కా లిరికల్.. కూర్చుంటే ఏదీ రాదు.. కలబడితే నీదే దునియా అంతా Caption of Image. ‘కూర్చుంటే ఏదీ రాదు.. నిలబడి చూస్తుంటే కాదు.. కలబడితే నీదే దునియా అంతా’ అంటున్నాడు వరుణ్ తేజ్. తను హీరోగా కరుణ కుమార్…

గూగుల్‌‌ మ్యాప్‌‌ చూస్తూ అడవిలోకి…

గూగుల్‌‌ మ్యాప్‌‌ చూస్తూ అడవిలోకి… Caption of Image. బైక్‌‌పై మంచిర్యాల నుంచి ఖమ్మం బయలుదేరిన యువకుడు గూగుల్‌‌ మ్యాప్‌‌ షార్ట్‌‌ కట్‌‌ చూపడంతో భూపాలపల్లి జిల్లాలో అడవిలోకి… అర్ధరాత్రి కావడం, బైక్‌‌ రిపేర్‌‌కు రావడంతో 100కు ఫోన్‌‌ చేసిన వ్యక్తి…

దానా తుఫాన్ ఎఫెక్ట్.. ఒడిశాలో స్కూళ్లు మూసివేత …సివిల్ సర్వీసెస్ పరీక్ష వాయిదా

దానా తుఫాన్ ఎఫెక్ట్.. ఒడిశాలో స్కూళ్లు మూసివేత …సివిల్ సర్వీసెస్ పరీక్ష వాయిదా Caption of Image. తీర ప్రాంత ప్రజల తరలింపు కటక్‌‌‌‌: దానా సైక్లోన్ నేపథ్యంలో ఒడిశా, పశ్చిమబెంగాల్ హైఅలర్ట్​ ప్రకటించాయి. రెండు రాష్ట్రాల్లో స్కూల్స్ ను శనివారం…

డిప్యుటేషన్​పై వెళ్లిన టీచర్లను రప్పించండి

డిప్యుటేషన్​పై వెళ్లిన టీచర్లను రప్పించండి Caption of Image. షాద్ నగర్, వెలుగు: రంగారెడ్డి జిల్లా చౌదర్ గూడ మండల కేంద్రంలోని జడ్పీ హైస్కూల్​లో పనిచేస్తూ హైదరాబాద్​కు డిప్యుటేషన్​పై వెళ్లిన.. తెలుగు, ఇంగ్లీషు టీచర్లను తిరిగి పాఠశాలకు రప్పించాలని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో…

ఆస్తులను తక్కువగా చూపించారు…కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీపై బీజేపీ ఆరోపణలు 

ఆస్తులను తక్కువగా చూపించారు…కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీపై బీజేపీ ఆరోపణలు Caption of Image. టూర్ కు అని చెప్పి జనాలను తీసుకొచ్చారు గాంధీ కుటుంబం ఖర్గేను అవమానించిందని విమర్శలు వయనాడ్: కేరళలోని వయనాడ్ లోక్ సభ స్థానంఉప ఎన్నికకు నామినేషన్…

డేట్ ఆఫ్ బర్త్ కు.. ఆధార్ ప్రామాణికం కాదు…అది గుర్తింపు పత్రం మాత్రమే: సుప్రీం  

డేట్ ఆఫ్ బర్త్ కు.. ఆధార్ ప్రామాణికం కాదు…అది గుర్తింపు పత్రం మాత్రమే: సుప్రీం Caption of Image. న్యూఢిల్లీ: డేట్ ఆఫ్ బర్త్ కు ఆధార్ ప్రామాణికం కాదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. రోడ్డు ప్రమాదంలో మరణించిన వ్యక్తి వయస్సును అతని…

సహసెరా, సాహిల్​కు గోల్డ్ మెడల్స్

సహసెరా, సాహిల్​కు గోల్డ్ మెడల్స్ Caption of Image. హైదరాబాద్, వెలుగు: ఎస్ఎఫ్ఏ ఛాంపియన్‌షిప్స్ క్యారమ్స్​లో సహసెరా రెడ్డి, సాహిల్ పట్టాని గోల్డ్ మెడల్స్ గెలిచారు. గచ్చిబౌలి స్టేడియంలో గురువారం జరిగిన ఫైనల్లో బిర్లా ఓపెన్ మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్‌కు చెందిన…

రాష్ట్రంలో ఐదు క్యాన్సర్‌‌ ట్రీట్‌‌మెంట్‌‌ సెంటర్లు

రాష్ట్రంలో ఐదు క్యాన్సర్‌‌ ట్రీట్‌‌మెంట్‌‌ సెంటర్లు Caption of Image. ప్రతి జిల్లాలో పేరెంటివ్‌‌ కేర్‌‌ సెంటర్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మెదక్, వెలుగు : రాష్ట్రంలో ఐదు క్యాన్సర్‌‌ ట్రీట్‌‌మెంట్‌‌ సెంటర్లు ఏర్పాటు చేయడమే లక్ష్యంగా…

మియాపూర్ లో చిరుత పులి సంచారం… భయాందోళనలో ప్రజలు…

మియాపూర్ ప్రాంతంలో చిరుత పులి సంచారం స్థానికుల్లో తీవ్ర భయాందోళన కలిగించింది. ఈ సంఘటన కొన్ని రోజులుగా చోటుచేసుకుంటోంది, మియాపూర్ పరిసర ప్రాంతాల్లో చిరుతను పలుమార్లు చూశారు. చిరుత కనబడిన వెంటనే స్థానికులు పోలీసులకు మరియు అటవీ అధికారులకు సమాచారం అందించారు.…

మండల విద్యాధికారులు , జిల్లా పరీక్షల బోర్డు అధికారిపై ఆర్జేడీ కి ఫిర్యాదు – యుఎస్పీసీ జగిత్యాల జిల్లా కమిటీ.

జిల్లాలోని ఇద్దరు మండల విద్యాధికారులు , డి సి ఇ బి సెక్రటరీ,జిల్లా సైన్స్ అధికారి ల ప్రవర్తన అక్షేపనీయంగా ఉందని జిల్లా యుఎస్పీసి కమిటీ పాఠశాల ఆర్జేడీ వరంగల్ కు ఫిర్యాదు చేశారు. జిల్లాలో ఈ మధ్యనే పి ఆర్…

భారతదేశంలో పెరుగనున్న CNG gas ధరలు… ఎంతంటే…

అంతర్జాతీయ మార్కెట్లో సహజ వాయువు ధరలు పెరగడం, అలాగే దేశీయంగా తక్కువ సరఫరా వల్ల సిటీ గ్యాస్ కంపెనీలు మార్కెట్ ధరలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. భారతదేశంలో సీఎన్‌జీ గ్యాస్ ధరలు రూ. 4 నుంచి రూ. 6 వరకూ పెరగనున్నాయి.…

Google CEO : ఎంట్రీ లెవల్ రిక్రూట్ – సుందర్ పిచాయ్ కీలక సలహాలు…

సుందర్ పిచాయ్ గూగుల్‌లో ఎంట్రీ లెవల్ రిక్రూట్‌ల కోసం కొన్ని కీలకమైన సలహాలు ఇచ్చారు. గూగుల్‌లో ఉద్యోగం పొందాలనుకునే వారికి ఆయన ముఖ్యంగా రోట్ లెర్నింగ్‌ (బట్టి పట్టి చదవడం) అనేది తగ్గించాలని, దీన్ని నివారించడం వల్ల నిజమైన సృజనాత్మకతను పెంపొందించవచ్చని…

తల్లి గర్భంలోని పిండంలోనూ మైక్రోప్లాస్టిక్‌… అన్ని జీవాలకూ ముప్పే…

తల్లి గర్భంలోని పిండంలోనూ మైక్రోప్లాస్టిక్‌మైక్రోప్లాస్టిక్స్ అన్ని జీవాలకు ఆరోగ్యానికి ముప్పు కలిగిస్తాయి. ఈ మేరకు అమెరికాలోని రట్జర్స్‌ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు వీటి గురించి షాకింగ్ విషయాన్ని వెల్లడించారు. ‘సైన్స్‌ ఆఫ్‌ ది టోటల్‌ ఎన్విరాన్‌మెంట్‌’ జర్నల్‌ కథనం ప్రకారం.. ఎలుకలపై…

Redmi A4 5G: బెస్ట్ ఫీచర్స్, బిగ్ బ్యాటరీ – 10 వేలకే అందుబాటులో…!

టెక్నాలజీ ప్రపంచంలో కొత్తగా అందుబాటులోకి వచ్చిన Redmi A4 5G, బడ్జెట్ ఉత్తమ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌. 10,000 రూపాయలకు ఈ ఫోన్ అనేక ఆకర్షణీయమైన ఫీచర్లతో వినియోగదారులకు కొత్త అనుభవాన్ని అందించడానికి సిద్ధంగా ఉంది. 5G కనెక్టివిటీ తో యూత్‌ కోసం…

Hyd : చిట్టీల పేరుతో ఘరానా మోసం… ఎన్ని కోట్ల రూపాయలు అంటే… వివరాల్లోకి వెళ్ళితే…

చిట్టీల పేరుతో ఘరానా మోసం ఘటన హైదరాబాద్, కుత్బుల్లాపూర్ పరిధిలోని చింతల్ శ్రీ సాయి కాలనీలో చోటు చేసుకుంది… వివరాల్లోకి వెళ్ళితే…. సీతారామయ్య, అతనికి వరుసకు అల్లుడు అయిన మురళీ చిట్టీల పేరుతో 200 మంది దగ్గర నుంచి సుమారు రూ.…

BJP : హర్యానాలో హ్యట్రీక్… 17న ప్రమాణ స్వీకార మహోత్సవం

బిజేపీ హర్యానాలో హ్యట్రీక్ సాధించి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్దమవుతోంది. ఈ నెల 16న జరిగే శాసనసభా పక్ష సమావేశంలో ముఖ్యమంత్రిని ఎన్నుకోనుంది. అనంతరం 17న ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఈ ముహూర్తంగా ఎంచుకోడానికి ఓ ప్రత్యేక…

DSC – 2024 : పోస్టింగుల కౌన్సెలింగ్ వాయిదా… మళ్లీ ఎప్పుడంటే…

డీఎస్సీ -2024 లో ఎంపికైన 10,006 మంది కొత్త టీచర్లు ఇటీవల నియామక పత్రాలు అందుకోగా, కొలువులు సాధించిన అభ్యర్థులకు మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా పోస్టింగులకు సంబంధించి కౌన్సెలింగ్ జరగాలి. కానీ అనుకోకుండా కౌన్సెలింగ్‌ను వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. కొత్త తేదీలను…

AP : నేటి సీఎం చంద్రబాబు షెడ్యూల్

CM చంద్రబాబు నేటి షెడ్యూల్ ను ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసింది. ఆయన మధ్యాహ్నం గం.12 లకు సచివాలయానికి చేరుకుంటారు. తుఫాను పరిస్థితులపై అధికారులతోనూ, మంతులతోనూ సమీక్ష నిర్వహించనున్నారు. అనంతరం సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వం తీసుకువస్తున్న పలు పాలసీలపై సమీక్షను…

T20 ఫార్మాట్ లో బ్యాట్ పట్టనున్న సచిన్!

భారత మాజీ దిగ్గజం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ మరోసారి బ్యాట్ పట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది జరగబోయే ప్రారంభ ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్(IML) టోర్నీలో మాస్టర్ బ్లాస్టర్ బరిలోకి దిగబోతున్నట్టు సమాచారం. టీ20 ఫార్మాట్ లో జరిగే ఈ టోర్నీలో…

TG : ‘హైడ్రా’ కూల్చివేతలతో తగ్గిన భూములు, ఆస్తుల కొనుగోళ్లు!

నీటి వనరుల పరిరక్షణకు ప్రభుత్వం తీసుకొచ్చిన ‘హైడ్రా’ కూల్చివేతల ప్రభావం రాష్ట్రంలోని భూములు, ఆస్తుల కొనుగోళ్లపై పడింది. ఒక్క Septలోనే రిజిస్ట్రేషన్ ఆదాయం 30% తగ్గినట్లు నివేదికలు చెబుతున్నాయి. గత ఏడాది Septలో దాదాపు లక్ష లావాదేవీలు జరిగి ₹955కోట్ల రాబడి…

AP : విశాఖపట్నంలో లాజిస్టిక్ పార్క్

ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. ఈ క్రమంలోనే విశాఖపట్నంలో టీవీఎస్ ఇండస్ట్రియల్ అండ్ లాజిస్టిక్ పార్క్.. వేర్ హౌస్ నిర్మించనున్నట్లు తెలిసింది. ఇందుకుగానూ గుర్రంపాలెం ఇండస్ట్రియల్ పార్కులో 17 ఎకరాలు…

సరికొత్త రూపంలో మార్కెట్ లోకి రానున్న సామాన్యుడి కారు టాటా నానో

సామాన్యుడి కారుగా బాగా పాపులర్ అయిన టాటా నానో ఇప్పుడు సరికొత్త రూపంలో ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఈ నానో కారును టాటా మోటార్స్ కొత్త ఎలక్ట్రిక్ కారుగా మళ్ళీ తీసుకువస్తోంది. టాటా నానో ఈవీ 2024చివరిలో ఇండియాలో లాంచ్ అవుతుందని…

TG : డిప్యూటీ సీఎం ఇంట్లో చోరీ… నిందితులకు రిమాండ్…

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంట్లో చోరీ జరిగిన సంగతి తెలిసిందే. ఈ కేసును ఛేదించిన బంజారాహిల్స్ పోలీసులు ఇద్దరు నిందితుల్ని పశ్చిమ బెంగాల్ నుంచి పీటీ వారెంట్ ద్వారా నగరానికి తీసుకొచ్చారు. వారిని కోర్టులో హాజరు పర్చచగా 14 రోజుల…

TG – Sircilla : నేటి నుంచి టెక్స్ టైల్ పార్క్ బంద్

నేటి నుంచి సిరిసిల్ల టెక్స్టైల్ పార్క్ బంద్ కానుంది. ఈ మేరకు వస్త్రోత్పత్తిదారుల సంఘం నిర్ణయం తీసుకుంది. గిట్టుబాటు ధర లేక వస్త్ర పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో ఉందని ఉత్పత్తిదారులు తెలిపారు. గత 2 నెలలుగా నష్టాలను ఎదుర్కొని పరిశ్రమలు నడిపించామని…

తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్… మళ్ళీ భారీ వర్షాలు…

తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు.. బిగ్ అలర్ట్… తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో మళ్ళీ భారీ వర్షాలు కురువనున్నాయి. ఈ మేరకు వాతావరణ శాఖ కీలక ఆదేశాలకు కూడా జారీ చేసింది. బంగాళాఖాతంలో సోమవారం రోజున… తీవ్రమైన అల్పపీడనం ఏర్పడుతుందని…

కూలిన నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి… ఆరుగురికి తీవ్ర గాయాలు

తమిళనాడులోని తిరుపత్తూరు జిల్లా అంపూర్‌ లోని చెన్నై – బెంగళూరు జాతీయ రహదారిపై నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు 2023 నుంచి 4 కిలోమీటర్ల మేర హైలెవల్ ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతోంది. బస్ స్టేషన్ – రైల్వే స్టేషన్ మధ్య అత్యంత…

దిగుమతి సుంకం పై సంచలన కేంద్రం నిర్ణయం… పెరిగిన వంట నూనె ధరలు…

దిగుమతి సుంకం పై సంచలన కేంద్రం నిర్ణయం… పెరిగిన వంట నూనె ధరలు… వంట నూనెల దిగుమతి సుంకాన్ని 20 శాతం పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీంతో అన్ని రకాల నూనె ధరలు లీటరుపై రూ.15 నుంచి రూ.20 వరకు…

రేషన్ కార్డుల జారీలో పారదర్శకత పై కేబినెట్ దృష్టి

పేద కుటుంబాలకు రేషన్ కార్డుల జారీలో పారదర్శకతను పెంచడానికి ఇప్పటివరకున్న అర్హతలను సవరించాలనే ప్రతిపాదనపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధ్యక్షతన ఈ నెల 20న జరిగే రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. రేషన్ కార్డులతో సంబంధం లేకుండానే సాధారణ ప్రజలకు ఆరోగ్యశ్రీ…

సిగరేట్ కోసం లొల్లి.. ఇద్దరిని కత్తితో పొడిచి పరారైన మందుబాబు

సిగరేట్‌ కోసం ఓ అంగతకుడు ఇద్దరు వ్యక్తులను కత్తితో పొడిచిచాడు. ఈ షాకింగ్‌ ఘటన బెంగళూరులోని నీలసంద్రలోని బజార్‌ స్ట్రీట్‌లోని ఓ బార్‌లో చోటు చేసుకుంది. అశోక్ నగర్ పోలీసులకు బాధితులు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. బెంగళూరులోని వివేక్‌ నరగ్‌లో నివాసం…

మాజీ మంత్రి హరీష్ రావు హౌస్ అరెస్టు.. ఇంటి ముందు బ్యారికేడ్లు..

మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. కొకపెట్ లోని హరీష్ రావు ఇంటి వద్దకు పోలీసులు భారీగా చేరుకున్నారు. హరీష్ రావు ఇంటి ముందు బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. హరీష్ రావును కలిసేందుకు ఎవరిని అనుమతించడం లేదు.…

మరో అదిరిపోయే రీఛార్జ్ ప్లాన్‌ తో జియో…

దేశవ్యాప్తంగా 49 కోట్ల మంది మొబైల్ వినియోగదారులు తమ ఫోన్లలో రిలయన్స్ జియో సిమ్‌ను ఉపయోగిస్తున్నారు. ఇంత పెద్ద యూజర్ బేస్ కోసం జియో అనేక రకాల రీఛార్జ్ ప్లాన్‌లను అందిస్తుంది. స్మార్ట్‌ఫోన్, జియో ఫోన్, జియో ఫోన్ ప్రైమా వినియోగదారుల…

వైరల్ న్యూస్ : వయసు 30…చేసుకున్న పెళ్ళిళ్ళు 20… ముక్కున వేలేసుకుంటున్న జనం… వివరాల్లోకి వెళ్ళితే….

మన దేశంలో ఒక్కసారి వివాహం జరిగితే దానిని ఏడు జన్మల సంబంధంగా పరిగణిస్తారు. భార్యాభర్తలు వివాహ బంధంలో ఒక్కటైతే, మరణానంతరం మాత్రమే విడిపోతారు. కనీసం భారతీయ సంస్కృతి కూడా అదే చెబుతుంది. నేటి కాలంలో ప్రేమ, సంబంధాలను కొనసాగించే సంప్రదాయం పక్కదారి…

మైనర్ బాలికపై అత్యాచారం కేసులో ఊరి శిక్ష విధించిన కోర్టు… ఎక్కడంటే…

పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ జిల్లాలోని మతిగరలో గత ఏడాది మైనర్ బాలికపై అత్యాచారం, హత్య కేసులో ఒక వ్యక్తికి శనివారం జిల్లా కోర్టు మరణశిక్ష విధించింది. గతేడాది ఆగష్టు లో 11వ తరగతి విద్యార్థినిపై తొలిసారి అత్యాచారం చేసి, ఆపై ఆమె…

రేవంత్రెడ్డి చేసేది కరెక్టే… కానీ…: పవన్ కల్యాణ్

‘హైడ్రా’ ద్వారా చెరువుల ఆక్రమణలు తొలగించేందుకు తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి తీసుకుంటున్న చర్యలు కరెక్టేనని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెల్లడించారు. కానీ, అదే సమస్యకు పరిష్కారం కాదని, చెరువులు ఆక్రమణలకు గురికాకుండా గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు కఠినచర్యలు తీసుకోవాలని…

ప్రకాశం బ్యారేజీపై షర్మిల కీలక వ్యాఖ్యలు

ప్రకాశం బ్యారేజీ గేట్లు విరిగిపోయిన ఘటనలో బాధ్యులను కఠినంగా శిక్షించాలని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. బుధవారం మధ్యాహ్నం బోట్లు కొట్టుకొచ్చిన ప్రాంతాన్ని పరిశీలించారు. గేట్ల పరిస్థితి ఎలా ఉందని అధికారులను ఆరా తీశారు. ఎవరైనా కావాలనే…

చిన్నారి ఆయువు తీసిన బిస్కెట్

బిస్కెట్… ఓ చిన్నారి ప్రాణాన్ని బలితీసుకుంది. ఈ ఘటన మహారాష్ట్రలోని థానే జిల్లాలో జరిగింది. ఆనంద్ నగర్ లో నివసిస్తున్న పూజా… ఓ బిస్కెట్ కంపెనీలో కార్మికులకు లంచ్ బాక్సులు సరఫరా చేస్తుంటుంది. మంగళవారం తన మూడేళ్ల కుమారుడు ఆయుష్ చౌహాన్…

ANR చిత్రాలు రీ-రిలీజ్

సెప్టెంబర్ 20న అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి. ఈ తరుణంలో వేడుకలను నిర్వహించేందుకు అక్కినేని కుటుంబం సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే ఆయన నటించి సూపర్బ్ట్గా నిలిచిన 10 చిత్రాలను 25 సిటీలలో రీ-రిలీజ్ చేయనున్నారు. సెప్టెంబర్ 20, 21, 22 తేదీలలో…

టికెట్ పై రాయితీ… ఆర్టీసీ బంపర్ ఆఫర్…

హైదరాబాద్ – విజయవాడ మార్గంలో వెళ్లే ప్రయాణికులకు టీజీఎస్ ఆర్టీసీ శుభవార్త తెలిపింది. ఆ రూట్ల లో రాకపోకలు సాగించే వారి కోసం టికెట్ ధరలో 10 శాతం రాయితీని కల్పిస్తున్నట్లు సంస్థ ఎండీ సజ్జనార్ వెల్లడించారు. రాజధాని ఏసీ, సూపర్…

AP : ఆక్రమణల వల్లే విజయవాడ మునిగింది: పవన్ కల్యాణ్

గత ప్రభుత్వ నిర్లక్ష్యమే ప్రస్తుత సమస్యలకు కారణమని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మండిపడ్డారు. బుడమేరు 90శాతం ఆక్రమణలకు గురికావడం వల్లే విజయవాడను వరద ముంచెత్తిందన్నారు. అన్నమయ్య ప్రాజెక్టు విషయంలోనూ గత ప్రభుత్వం ఇలాగే వ్యవహరించిందని, చిన్న ప్రాజెక్టుల్లో లాకులు కూడా…

‘రియల్మీ’ నుంచి సూపర్ స్మార్ట్ఫోన్

‘రియల్మీ’ 13 సిరీస్ లో రెండు కొత్త ఫోన్లను భారత్ మార్కెట్లోకి ఇటీవల విడుదల చేసింది. రియల్మీ 13 5G, రియల్మీ 13 ప్లస్ 5G పేరిట వీటిని లాంచ్ చేసింది. సెప్టెంబర్ 6 నుంచి ఈ ఫోన్స్ సేలికి అందుబాటులోకి…

రక్షణశాఖలో మూలధన సేకరణకు కేంద్రం ఆమోదం

దేశీయ తయారీని ప్రోత్సహించేలా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్(DAC) సమావేశం నిర్వహించారు. ఇందులో రూ.1,44,716 కోట్ల మేర మూలధన సేకరణ ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. ఈ నిధుల్లో 99శాతం దేశీయంగా తయారైన ఉత్పత్తులు కొనుగోలు చేయాలని…

వరద బాధితులకు చిరంజీవి భారీ విరాళం

ప్రకృతి విపత్తులతో తెలుగు ప్రజలకు కష్టం వచ్చిన ప్రతిసారీ చేయూత అందించడంలో ముందుంటుంది చిత్రసీమ. భారీ వర్షాలు… వరదలతో అతలాకుతలం అవుతున్న ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకూ సాయం అందించేందుకు మరోసారి సినీ ప్రముఖులు ముందుకొచ్చి విరాళాన్ని ప్రకటిస్తున్నారు. తాజాగా చిరంజీవి బాధిత…

TG : హైడ్రా పేరిట బెదిరింపులు.. కేసు నమోదు

హైడ్రా పేరిట MCOR ప్రాజెక్ట్స్ లిమిటెడ్ బిల్డర్లను బెదిరిస్తున్న డాక్టర్ బండ్ల విప్లవ సిన్హా అనే వ్యక్తిపై అమీన్పీర్ పోలీసులు కేసు నమోదు చేశారు. హైడ్రా చైర్మన్ రంగనాథ్ తనకు దగ్గరి పరిచయం ఉందని తమను సిన్హా బెదిరించాడని బిల్డర్లు రాజేంద్రనాథ్,…

AP : ఫుడ్ ఆర్డర్లలో విజయవాడ స్టేషన్దే అగ్రస్థానం

రైళ్లలో ప్రయాణం చేస్తున్నప్పుడు స్విగ్గీలో ఆహారం బుక్ చేసుకోవడంలో దేశంలోనే విజయవాడ రైల్వేస్టేషన్ అగ్రస్థానంలో ఉందని ఆ సంస్థ ఫుడ్ డెలివరీ విభాగం CEO రోహిత్ కపూర్ తెలిపారు. విజయవాడలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘విజయవాడ రైల్వేస్టేషన్ నుంచి సగటున రోజుకు…

హర్యానాలో ఆప్, కాంగ్రెస్ పొత్తు?

హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఆన్ఆద్మీపార్టీ(ఆప్)-కాంగ్రెస్ పార్టీలు కలిసి పోటీ చేయడంపై సంప్రదింపులు జరుపుతున్నాయి. BJPను ఓడించే లక్ష్య సాధనలో భాగంగా విపక్షాల ఓట్లలో చీలిక ఉండరాదని కాంగ్రెస్ భావిస్తోంది. మొత్తం 90అసెంబ్లీ నియోజకవర్గాలకుగాను ఆప్ 10 స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తూ…

AP : రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఈ జిల్లాల్లో పాఠశాలకు సెలవు

రాష్ట్రంలో వర్షాలు, వరదల కారణంగా బుధవారం కూడా పలు జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు సెలవులు ఇచ్చారు. అలాగే ఏలూరు జిల్లా పోలవరం, కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో, బాపట్ల జిల్లా భట్టిప్రోలు,…

ఆధార్ కార్డు ఉచిత అప్డేట్ గడువు పెంచింది కేంద్రప్రభుత్వం… ఎప్పటి దాకా ఎంటే…

ఆధార్ కార్డు యూజర్లకు అలర్ట్.. ఉచిత ఆధార్ అప్డేట్ గడువును ఈనెల 14 వరకు కేంద్రం పెంచింది. ఆధార్ ఎన్రోల్మెంట్, అప్డేట్ రెగ్యులేషన్స్ 2016 ప్రకారం.. వ్యక్తులు తమ ఆధార్ ఎన్రోల్మెంట్ తేదీ నుంచి ప్రతి 10 సంవత్సరాలకు వారి POI,…

TG : భారీ వర్షాలు… – అతలాకుతలం అయిన జన జీవనం…

రాష్ట్రంలో ఎడతెరిపిలేని వర్షాలు జన జీవనాన్ని అతలాకుతలం చేశాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడంతో శనివారం నుంచి సోమవారం ఉదయం వరకూ తెలంగాణలో ఎక్కడ చూసినా భారీ వర్షాలే. ముఖ్యంగా ఖమ్మం జిల్లా అయితే వరదల ధాటికి అతలాకుతలం అయ్యింది.…

ఉదయాన్నే తులసి ఆకులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు…

ఉదయం ఖాళీ కడుపుతో తినేటప్పుడు తులసి ఆకులు మీ శరీరానికి అద్భుతాలు చేస్తాయి. తులసి ఆకులను మీ ఉదయం దినచర్యలో చేర్చడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలను ఒకసారి చూద్దాం. తులసి ఆకుల ప్రయోజనాలను పరిశీలించే ముందు వాటిని ఖాళీ కడుపుతో…

శ్రీ  అనంతపద్మనాభ  ఆలయం – పేర్దూర్ – ఉడిపి, కర్నాటక.

💠 ఉడిపి, దాని చారిత్రక కృష్ణ దేవాలయంతో ఒక ముఖ్యమైన పుణ్యక్షేత్రం, కర్ణాటక సాంస్కృతిక కేంద్రం.శ్రీ అనంతపద్మనాభ దేవాలయం పెర్దూర్ ప్రధాన ఆకర్షణ. ఇది గ్రామం మధ్యలో ఉన్న చాలా పురాతన దేవాలయం 💠 పేర్దూర్ లో శ్రీ అనంతపద్మనాభ స్వామి…

మరో సంచలన నిర్ణయం తీసుకున్న హైడ్రా… వారికి భారీ షాక్…

హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ను హైడ్రా అని పిలుస్తారు. హైడ్రా తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకోగా ఆ నిర్ణయం ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతుంది. ఎఫ్ టి ఎల్…

ఘనంగా ఆరంభమైన పారాలింపిక్స్

పారిస్ వేదికగా పారాలింపిక్స్ వేడుకలు ఘనంగా ఆరంభమయ్యాయి. పారాలింపిక్స్ సంప్రదాయానికి భిన్నంగా తొలిసారిగా స్టేడియం వెలుపల ఓపెనింగ్ సెర్మనీ ఏర్పాటు చేశారు. ఫ్రెంచ్ స్విమ్మర్ థియో కురిన్ ప్రేక్షుకులకు వెల్ కం చెప్పడంతో వేడుకలు అధికారికంగా ప్రారంభమయ్యాయి. దాదాపు 140 మంది…

TG : నేడు 20 మంది ఎమ్మెల్యేలతో ఢిల్లీకి కేటీఆర్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ఢిల్లీ పర్యటనకు సిద్ధమయ్యారు. నేడు సాయంత్రం దాదాపు 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో ఢిల్లీ వెళ్లనున్నారు. మంగళవారం ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో కేటీఆర్ ఢిల్లీ పర్యటన…

TG : నేటి నుంచి నాలుగు రోజులు వర్షాలు

రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో సోమవారం నుంచి గురువారం వరకు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ, ఖమ్మం, రంగారెడ్డి, మహబూబ్నగర్, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లోని కొన్ని చోట్ల వర్షాలు కురుస్తాయని పేర్కొంది.…

Telangana : జనవరి నుంచిరాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాపు లో సన్న బియ్యం పంపిణీ : ఉత్తమ్

తెలంగాణ వ్యాప్తంగా రేషన్ కార్డు ఉన్నవారందరికీ జనవరి నుంచి సన్న బియ్యం పంపిణీ చేయనున్నట్లు పౌర సరఫరాలు, నీటి పారుదల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. తెలంగాణ సచివాలయంలో గురువారం జరిగిన రాష్ట్ర స్థాయి విజిలెన్స్ కమిటీ సమావేశంలో మంత్రి…

TG : టీచర్ నియామకాలపై కీలక అప్డేట్

రాష్ట్రంలో టీచర్ అభ్యర్థుల నియామకాలపై కీలక అప్డేట్ వెలువడింది. ఈ నెలాఖరులోగా ఫలితాలను వెల్లడించి రానున్న రెండు నెలల్లో ఎంపికైన అభ్యర్థులకు నియామకపత్రాలు ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలోనే రెస్పాన్స్ షీట్లను రిలీజ్ చేసిన విద్యాశాఖ.. ఈ వారమే…

యాపిల్ కీలక నిర్ణయం

భారతదేశంలో యాపిల్ కంపెనీ తన ఐఫోన్ ఎస్ఈ ఉత్పత్తిని 2017లో ప్రారంభించినప్పటి నుంచి ఐఫోన్ 12, ఐఫోన్ 13, ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 15 వంటివన్నీ మన దేశంలోనే తయారయ్యాయి. అయితే కంపెనీ ఇప్పుడు మొదటిసారి ఐఫోన్…

36 విమానాలను రద్దు చేయించిన కత్తెర

జపాన్ లోని హక్కైడోలో న్యూచిటోషే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో కత్తెర పోవడంతో 36 విమానాలు రద్దయ్యాయి. మరో 201 విమానాలు ఆలస్యమయ్యాయి. శనివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఇక్కడి డిపార్చర్ లాంజ్ లోని ఓ దుకాణంలో కత్తెర కనిపించకపోవడంతో…

జమ్మూకశ్మీర్ లో భారీగా పోలీసుల మోహరింపు

జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో శ్రీనగర్, హంద్వారా, గందర్బల్, బుద్దాం, కుప్వారా, బారాముల్లా, బందిపొర, అనంత్నాగ్, షోపియాన్, పుల్వామా, అవంతిపోరా, కుల్గామ్లలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు 300 కంపెనీల పారామిలటరీ బలగాలను మోహరించినట్టు అధికారులు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు…

ఏపీలో సీబీఐ విచారణకు అనుమతి

ఏపీలో సీబీఐ విచారణకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో కేంద్ర సంస్థలు, ఉద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగులు, సంస్థలపై నేరుగా సీబీఐ విచారణ జరపనుంది. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వ అనుమతిని తప్పనిసరి చేస్తూ…

రేషన్ షాపులు ఇక జన్ పోషణ్ కేంద్రాలు

రేషన్ దుకాణాలను జన్ పోషణ్ కేంద్రాలుగా మార్చేందుకు పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభించినట్లు కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. లబ్ధిదారులకు పోషకాలు అందించడంతోపాటు రేషన్ షాప్ డీలర్ల ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ…

ఇక వాట్సప్ లోనూ వారెంట్లు!

న్యాయ ప్రక్రియ మరింత సజావుగా నిర్వహించేందుకు, ప్రభావవంతంగా ఉండేలా మధ్యప్రదేశ్ ప్రభుత్వం కొత్త రూల్స్ అమలులోకి తీసుకువచ్చింది. ఇకపై సమన్లు, వారెంట్లను వాట్సాప్, ఈ-మెయిల్, టెక్స్ట్ మెస్సేజెస్ ద్వారా పంపనున్నారు. ఆన్లైన్, ఇతర మాధ్యమాల ద్వారా సమన్లు, వారెంట్లు జారీ చేస్తున్న…

రియల్ మీ నుంచి 5జీ ఫోన్లు!

ప్రముఖ స్మార్ట్ఫోన్ ల తయారీ సంస్థ రియల్మీ తన రియల్ మీ 13 5జీ సిరీస్ ఫోన్లను వచ్చేవారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించనుంది. వాటిలో రియల్ మీ 13 5జీ, రియల్మీ 13+ 5జీ ఉన్నాయి. మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ…

బోడకాకర కాయలో అనేక ఔషధగుణాలు

వర్షాకాలంలో లభించే బోడకాకర కాయ (కంటోలా) ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. బోడకాకరకాయని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మధుమేహం నియంత్రణలో ఉంటుందంటున్నారు నిపుణులు. ఇవి తినడం వల్ల కడుపు నొప్పి, మలబద్ధకం, ఇతర కడుపు సంబంధిత వ్యాధుల నుంచి ఉపశమనం…

ఢిల్లీలో భారీ వర్షం.. పలు రాష్ట్రాలకు ఆరెంజ్ అలెర్ట్

ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో మంగళవారం ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. రోడ్లపైకి నీరు చేరడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. కాగా రానున్న 24 గంటల్లో దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.…

AP : తిరుమలలో అక్టోబర్ 4 నుంచి బ్రహ్మోత్సవాలు

తిరుమల శ్రీవారి ఆలయంలో అక్టోబర్ 4 నుండి 12వ తేదీ వరకు నవహ్నిక సాలకట్ల బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించనున్నారు. అక్టోబర్ 3వ తేదీ సాయంత్రం అంకురార్పణతో ఈ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. బ్రహ్మోత్సవాల్లో ప్రతి రోజు ఉదయం 8 నుండి 10…

ట్రంప్ ఆఫర్ కు మస్క్ ఓకే

తాను అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైతే ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్కు కేబినెట్ లో స్థానం ఇస్తానని, అలాకాకపోతే తన పరిపాలనా సహాదారుడిగా నియమించుకుంటానని రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. దీనిపై తాజాగా మస్క్ స్పందించారు. ఆ బాధ్యతను స్వీకరించడానికి…

నేపాల్ అడవిలో తప్పిపోయిన భారత టూరిస్టులు

నేపాల్లోని నాగర్కేట్ అడవిలో ముగ్గురు భారత టూరిస్టులు, ఒక నేపాల్ గైడ్ తప్పిపోయారు. తప్పిపోయిన టూరిస్టులను నితిన్ తివారి, రష్మీ తివారి, తనీష్ తివారీ, గైడ్ను హరిప్రసాదా గుర్తించారు. వారి కోసం 10 గంటల పాటు సుధీర్ఘంగా గాలించి వారిని కనుగొన్నారు.…

‘ఆల్ఫా’ మూవీ : అలియా గురువుగా హృతిక్?

బాలీవుడ్ నటి అలియా భట్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ఆల్ఫా’. ఈ మూవీని శివ్ రావేల్ తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్రీరాజ్ ఫిలింస్ నిర్మిస్తున్న మొదటి మహిళా గూఢచారి చిత్రమిది. అయితే, ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ లో…

2030 కల్లా లక్ష మంది కంపెనీ సెక్రటరీలు అవసరం: ICSI

దేశంలో 2030 నాటికి లక్ష మంది కంపెనీ సెక్రటరీలు అవసరమవుతారని ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ICSI) వెల్లడించింది. ఆర్థిక వ్యవస్థ వృద్ధి బాటలో సాగుతుండటం, సుపరిపాలనకు ప్రాధాన్యం పెరుగుతుండటం ఇందుకు కారణాలని తెలిపింది. ప్రపంచంలోనే అత్యంత ప్రాధాన్యత…

రాఖీ పండుగ వేళ… అదనంగా స్టాండ్ బై రైళ్లు

నేడు రక్షాబంధన్ సందర్భంగా దేశవ్యాప్తంగా మెట్రో రైళ్లు ప్రయాణికుల రద్దీతో కిటకిటలాడనున్నాయి. ఈనేపథ్యంలో ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఢిల్లీ మెట్రో ముందు జాగ్రత్తగా రద్దీ ఎక్కువగా ఉండే ఏరియాల లో కొన్ని స్టాండ్ బై రైళ్లను సిద్ధంగా ఉంచనుంది. టికెట్…

పార్లమెంట్ లో మరోసారి భద్రతా వైఫల్యం

పార్లమెంట్ లో మరోసారి భద్రతా వైఫల్య ఘటన కలకలం సృష్టిస్తోంది. నిన్న మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో 20ఏళ్ల వయసున్న ఓ యువకుడు ఇంతియాజ్ ఖాన్ మార్గ్ వైపు ఉన్న గోడ దూకి పార్లమెంట్ అనెక్స్ భవనం పరిసరాల్లోకి ప్రవేశించాడు. అతడిని…

అమరావతిలో నేషనల్ లా యూనివర్సిటీ

ఏపీ రాజధాని అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో మరో ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీ ఏర్పాటుకానుంది. జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(బీసీఐ) ముందుకొచ్చింది. బీసీఐకి చెందిన ‘బీసీఐ ట్రస్ట్ పెర్ల్ ఫస్ట్’ అమరావతిలో లా యూనివర్సిటీ ఏర్పాటుచేస్తుందని ట్విట్టర్ వేదికగా…

గోల్డెన్ వీసాపై సంపన్నుల చూపు

అంతర్జాతీయ పెట్టుబడులు, నిపుణులను ఆకర్షించేందుకు యూఏఈ ప్రభుత్వం ఇస్తున్న గోల్డెన్ వీసాలకు భారత్ లో క్రేజ్ పెరుగుతోంది. వివిధ రంగాల్లో నిపుణులు, పెట్టుబడులు పెట్టగలిగిన వారికి యూఏఈ రెడ్ కార్పెట్ పరిచి మరీ స్వాగతిస్తోంది. దీంతో భారత్ నుంచి వెళ్లి విదేశాల్లో…

ఉత్తరప్రదేశ్ లో రైలు ప్రమాదం

ఉత్తరప్రదేశ్ లో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. కాన్పూర్, భీమ్ సేన్ రైల్వే స్టేషన్ల మధ్య బ్లాక్ సెక్షన్లో సబర్మతి ఎక్స్ ప్రెస్ (19168) పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. దీంతో రైలులోని ప్రయాణికులను తీసుకెళ్లడానికి…

ఆన్లైన్ బెట్టింగ్ యాప్ తో రూ.400 కోట్ల మోసం

చైనాతో సంబంధం ఉన్న ఆన్లైన్ బెట్టింగ్ యాప్ ‘ఫైవిన్’ ద్వారా రూ.400 కోట్ల మోసానికి పాల్పడిన నలుగురు వ్యక్తులను ఈడీ అదుపులోకి తీసుకుంది. నిర్వాహకులు ఆ యాప్ ద్వారా అనేక మంది ఆన్లైన్ గేమర్లను మోసం చేశారంటూ కొందరు వ్యక్తులు కోల్…

పాకిస్థాన్ లో మంకీపాక్స్ కలకలం

పాకిస్థాన్ లో ముగ్గురు వ్యక్తులకు మంకీపాక్స్ సోకింది. విమానాశ్రయాల్లో పరీక్షల వ్యవస్థను బలోపేతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వైరస్ బారిన పడిన ముగ్గురు వ్యక్తులు వాయవ్య పాకిస్థాన్ లో ఖైబర్ఫఖ్తుంక్వా ప్రావిన్స్ కు చెందినవారని…

విద్యుత్ వినియోగదారులకు గుడ్ న్యూస్

కరెంట్ బిల్లుల చెల్లింపు విషయంలో TGSPDCL, APCPDCL కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఫోన్ పే ద్వారా విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చని ప్రకటించాయి. ఇటీవల ఫోన్ పే, గూగుల్ పే వంటి డిజిటల్ చెల్లింపులకు డిస్కమ్ లు గుడ్ బై చెప్పాయి. కానీ…

నవ్వడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే!

మనం నవ్వడం వల్ల శరీరంలో ఎండార్ఫిన్ విడుదలవుతుంది. ఇది మంచి అనుభూతిని కలిగిస్తుంది. మానసిక ఒత్తిడి, ఆందోళనను తగ్గించడంలో ఎండార్ఫిన్ సాయపడుతుంది. బాగా నవ్వడం వల్ల నొప్పి, అసౌకర్యం నుంచి ఉపశమనం లభిస్తుంది. రోగనిరోధక వ్యవస్థను బలపర్చడంలో నవ్వు సాయం చేస్తుంది.…

గుజరాత్ లో భారీగా డ్రగ్స్ పట్టివేత

గుజరాత్ లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. జలాల్పూర్లోని అయోంజల్ గ్రామంలో 60 కిలోల బరువున్న 50 మాదక ద్రవ్యాల ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ డ్రగ్స్ విలువ రూ.30.07 కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి…

మంకీపాక్స్ ను అత్యవసర సమస్యగా ప్రకటించిన WHO

వైరల్ వ్యాధి మంకీపాక్స్ (ఎంపాక్స్)ను ప్రపంచ ప్రజారోగ్య అత్యవసర సమస్యగా WHO ప్రకటించింది. గత రెండేళ్లలో ఈ వ్యాధికి సంబంధించి WHO ఈ విధమైన ప్రకటన చేయడం ఇది రెండోసారి. కాంగోలో ఈ వైరల్ వ్యాధి విజృంభించడంతో పాటు ఇతర చుట్టుపక్కల…

అంగారక గ్రహంపై విస్తారమైన భూగర్భ జలాశయం అది ఎంతంటే…

అంగారక గ్రహంపై విస్తారమైన భూగర్భ జలాశయాన్ని పరిశోధకులు గుర్తించారు. నాసాకు చెందిన ఇన్సైట్ మిషన్ డేటా ఆధారంగా ఈ అద్భుతాన్ని శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. ఈ నీరు మహాసముద్రాలను సృష్టించగలదని తెలిపారు. నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రొసీడింగ్స్ ప్రచురించబడిన అధ్యయనం.. మార్స్…

OTTలోకి ‘కల్కి’ ఎప్పుడు రిలీజ్ కానుందో తెలుసా…

ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన ‘కల్కి 2898 ఏడీ’ రూ.1,100 కోట్లకు పైగా కలెక్షన్స్ ను సాధించి సూపర్ హిట్గా నిలిచింది. తాజాగా ఈ సినిమా OTT రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఈనెల 23 నుంచి అమెజాన్ ప్రైమ్…

బంగ్లాదేశ్ లో మత హింస జరగడం లేదు : BNP

బంగ్లాదేశ్ లో మతపరమైన దురాగతాలు జరుగుతున్నాయని మీడియా చేస్తున్న ప్రచారంలో నిజం లేదని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(BNP) జనరల్ సెక్రటరీ మీర్జా ఇస్లాం ఆలంగీర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాతీయ, ప్రపంచ స్థాయి మీడియా సంస్థల ద్వారా ఒక…

AP : బాలింతలకు గుడ్ న్యూస్ చెప్పిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం…

బాలింతలకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 2014-19 మధ్య బాలింతలకు అందజేసిన ‘ఎన్టీఆర్ బేబీ కిట్స్’ పథకాన్ని మళ్లీ ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. రాష్ట్రంలో డోలీతో గర్భిణులు, బాలింతలను మోసుకొస్తున్న దృశ్యాలు కనిపించకూడదని స్పష్టం…

పెళ్లి చేసుకున్న అత్త, మేనకోడలు

బీహార్ లో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. గోపాల్గంజ్ లో అత్త, మేనకోడలు వివాహం చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వీరిద్దరూ మూడేళ్లుగా ప్రేమలో ఉన్నట్టు సమాచారం. అయితే మేనకోడలికి మరో వ్యక్తితో పెళ్లి జరుగుతుందనే భయంతో…

రెమ్యునరేషన్ భారీగా పెంచిన యానిమల్ మూవీ బ్యూటీ…

యానిమల్ మూవీలో తన అందాలతో యువతకు మత్తెక్కించిన త్రిప్తి డిమ్రి తాజాగా రెమ్యునరేషన్ పెంచారు. గతేడాది విడుదలైన యానిమల్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇందులో నటించిన త్రిప్తి ఓవర్నైట్ లో స్టార్ గా మారిపోయారు. ఇటీవల వచ్చిన బ్యాడ్ న్యూజ్…

TG : బాన్సువాడలో ఉప ఎన్నికలు ఖాయం: కేటీఆర్

బాన్సువాడ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు ఖాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడించారు. బాన్సువాడ నియోజకవర్గానికి చెందిన పార్టీ నేతలను కేటీఆర్ కలిసిన అనంతరం కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారిన పోచారం శ్రీనివాస్ రెడ్డికి ప్రజలు ఖచ్చితంగా బుద్ది చెబుతారని…

దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పిలుపు

సెబీ చీఫ్పా హిండెన్బర్గ్ సంచలన నివేదిక విడుదల చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. సెబీ చైర్పర్సన్ మాధవి పురి పై హిండెన్బర్గ్ ఆరోపణల నేపథ్యంలో ఆగస్టు 22న దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. మాధవి పురి రాజీనామా…

ఉగాండాలో కుంగిన భూమి.. 21 మంది మృతి

ఉగాండా రాజధాని కంపాలలో విస్తారమైన పల్లపు ప్రాంతం కుంగిపోయి కనీసం 21 మంది మృతిచెందగా, మరో 14 మంది గాయపడినట్లు రెడ్ క్రాస్ సంస్థ తెలిపింది. పట్టణంలో డంపింగ్ యార్డుగా ఉపయోగిస్తున్న ఈ ప్రాంతం శుక్రవారం రాత్రి కుంగిపోయింది. భారీగా కురుస్తున్న…

మళ్లీ సినిమాల లో బిజీ కానున్న పవన్కల్యాణ్!

పవన్కల్యాణ్ మళ్లీ సినిమాల లో బిజీ కానున్నారు. ఇటివల ‘ఓజీ’ చిత్ర నిర్మాత డీవీవీ దానయ్యను కలిశారు. షుటింగ్ పూర్తి చేసేందుకు సుముఖత వ్యక్తం చేశారని సమాచారం. సుజిత్ దర్శకత్వం వహిస్తున్న షూటింగ్ దాదాపు చివరి దశలో ఉంది. మరో చిత్రం…

ఢిల్లీలో అగ్నిప్రమాదం

ఢిల్లీలో అగ్నిప్రమాదం జరిగింది. బద్దీ ఇండస్ట్రియల్ ఏరియాలోని ఓ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు…

‘ఇలాంటి పాత్ర ఇప్పటి వరకూ రాలేదు’

హీరో విక్రమ్ తను నటిస్తోన్న ‘తంగలాన్’ సినిమా గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. “భావోద్వేగాలు మెండుగా ఉన్న కథ ఇది. అన్ని ప్రాంతాల వారికి కనెక్ట్ అవుతుంది. మాళవికా మోహనన్ పోషించిన పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. అలాంటి రోల్…

వయనాడ్ లో కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్

కేరళలో ఇటీవల సంభవించిన వయనాడ్ వరదల కారణంగా అదృష్యమైన 130 మంది ఆచూకీ కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. వీరి కోసం చలియార్ నది, పరిసర అటవీ ప్రాంతాల్లో ముమ్మర గాలింపు చేపట్టినట్లు వెల్లడించారు. NDRF, పోలీసు, అగ్నిమాపక, అటవీశాఖకు చెందిన…

‘స్త్రీ 2’ విడుదలకు ముందే రికార్డు!

రాజ్కుమార్రావు, శ్రద్ధాకపూర్ జంటగా అమరొకౌశిక్ తెరకెక్కించిన చిత్రం ‘స్త్రీ 2’. ఆగస్టు 15న విడుదలకానున్న ఈసినిమా హిందీ అడ్వాన్స్ బుకింగ్స్ లో రికార్డు నమోదు చేసింది. బాలీవుడ్లో ‘ఫైటర్’, ‘కల్కి’ల అడ్వాన్స్ బుకింగ్స్ కలెక్షన్లను దాటేసింది. ఇప్పటివరకు రూ. 20 కోట్లకు…

తెలంగాణను వణికిస్తున్న వైరల్ ఫీవర్

తెలంగాణను వైరల్ ఫీవర్ వణికిస్తోంది. చాలా జిల్లాల్లో ప్రజలు డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ జ్వరాలతో ఆస్పత్రులకు చేరుతున్నారు. హైదరాబాద్ లో అయితే చాలా దవాఖానాలు రోగులతో కిక్కిరిసిపోతున్నాయి. దీంతో జ్వరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. తాగునీరు, ఇంటి…

ఉక్రెయిన్ కు అమెరికా సాయం

రష్యాతో యుద్ధం చేస్తున్న ఉక్రెయిన్ కు అమెరికా రూ.వెయ్యి కోట్ల మిలటరీ సాయం ప్రకటించింది. రష్యా దురాక్రమణకు వ్యతిరేకంగా పోరాడుతున్నందునే సాయం చేస్తున్నామని అమెరికా జాతీయ భద్రతా మండలి అధికార ప్రతినిధి జాన్ కిర్బీ తెలిపారు. అమెరికా స్టాక్పైల్స్ నుంచి ఈ…

ఆఫ్రికన్ దేశాలను వణికిస్తున్న మంకీపాక్స్

ఆఫ్రికా దేశాలను మంకీపాక్స్ వ్యాధి వణికిస్తున్నది. ఇప్పటివరకు 15 ఆఫ్రికా దేశాలకు వ్యాపించిన ఈ వ్యాధి కారణంగా 500 మంది మరణించగా, 15 వేల మంది దీని బారిన పడ్డారు. దీంతో అప్రమత్తమైన ప్రపంచ ఆరోగ్యసంస్థ(WHO) వ్యాధి తీవ్రత ప్రజా ఆరోగ్య…

రేవ్ పార్టీ కలకలం… విద్యార్థులు అరెస్ట్

నోయిడాలో రేవ్ పార్టీ కలకలం రేపింది. సెక్టార్ 94లోని సూపర్నోవా సొసైటీ ఫ్లాట్ లో 20 మందికి పైగా మైనర్ విద్యార్థులు రేవ్ పార్టీ నిర్వహించారు. ఈ క్రమంలోనే మద్యం మత్తులో ఉన్న విద్యార్థులు తమతో దురుసుగా ప్రవర్తించారని పొరుగు ఫ్లాట్…

HYD : రేషన్ పంపిణీలో ‘గ్రెయిన్ ATM’లు

వలసదారులు, లబ్ధిదారుల రేషన్ కష్టాలను తీర్చేందుకు రాజధాని పరిధిలో ‘గ్రెయిన్ ఏటీఎం’లను ప్రయోగాత్మకంగా ప్రారంభించాలని పౌరసరఫరాల శాఖ నిర్ణయించింది. 24 గంటలపాటు 365 రోజులు రేషన్ పొందేందుకు వాటిని ఏర్పాటు చేయనున్నారు. వలసదారులు ఎక్కువగా ఉండే రైస్ మిల్లులు ఉన్న ప్రాంతాలు,…

హైదరాబాద్ లో పెరిగిన రెసిడెన్షియల్ సేల్స్

నైటాంక్ ఇండియా తాజాగా విడుదల చేసిన డేటాలో హైదరాబాద్లో రెసిడెన్షియల్ సేల్స్ వృద్ధి గణనీయంగా పెరిగినట్లు తెలుస్తోంది. జూన్ 2024లో రూ. 4288కోట్ల విలువైన గృహాలు అమ్ముడైనట్లు నివేదిక ద్వారా వెల్లడైంది. అమ్మకాల పరంగా వార్షిక వృద్ధి 48 శాతం కాగా,…

12 ఏళ్లకే 700 శ్లోకాల ఉచ్ఛారణ

హిందూపురం పట్టణానికి చెందిన 12 ఏళ్ల రవికుమార్ తన అనర్గళమైన జ్ఞాపకశక్తితో భగవద్గీతలోని 18 అధ్యాయాలు, 700శ్లోకాలు పుస్తకం చూడకుండానే ఉచ్చరిస్తూ అందరినీ అబ్బురపరుస్తున్నాడు. పట్టణం ధనలక్ష్మీ రోడ్ లో నివాసం ఉన్న ఎన్ఆర్ రాజేశ్, శ్రీలక్ష్మీల కుమారుడు రవికుమార్ స్థానిక…

పూరీ భాండాగారంలో మరో రహస్య గది?

పూరీ శ్రీక్షేత్ర రత్న భాండాగారం దిగువన రహస్య గది ఉందని, సొరంగ మార్గం ద్వారా వెళ్లగలిగే ఆ గదిలో విలువైన సంపద దాచారని కొందరు చరిత్రకారులు చెబుతున్నారు. 1902లో ఆంగ్లేయుల పాలనలో ఈ సొరంగ మార్గం అన్వేషణకు ప్రయత్నించి విఫలమైనట్లు గుర్తు…

జాబిల్లిపై గుహ!

జాబిల్లిపై ఒక గుహ ఉన్నట్లు తాజాగా తేలింది. ఇలాంటివి అక్కడ వందల సంఖ్యలో ఉండొచ్చని భావిస్తున్నారు. తాము గుర్తించిన గుహ ఒకింత పెద్దగానే ఉండొచ్చనడానికి ఆధారాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. జాబిల్లిపై అత్యంత లోతైన బిలం నుంచి ఇందులోకి ప్రవేశమార్గం ఉన్నట్లు…

420 కోట్ల ఏళ్ల క్రితం భూమిపై జీవం

భూమిపై జీవం పుట్టుకకు సంబంధించి పరిశోధకులు ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. సుమారుగా 420 కోట్ల సంవత్సరాల క్రితం భూమిపై జీవం ఆవిర్భవించిందని సైంటిస్టులు అంచనావేస్తున్నారు. ‘సైన్స్ అలర్ట్’ జర్నల్ నివేదిక ప్రకారం, భూమిపై ప్రస్తుత జీవుల జన్యువులను విశ్లేషించిన సైంటిస్టులు, పూర్వీకుల…

నోబెల్ బహుమతిపై అమర్త్యసేన్ కీలక వ్యాఖ్యలు

నోబెల్ బహుమతిపై ప్రముఖ ఆర్థికవేత్త అమర్త్యసేన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. “నోబెల్ పొందడం ఆనందమే.. కానీ, అది లభించకపోతే నా జీవితం వృథా అయ్యేదని అనుకోవడంలేదు. నోబెల్ బహుమతి సాధించడాన్ని లక్ష్యంగా పెట్టుకోలేదు. ఆ పురస్కారంతో…

భారత్ మార్కెట్ లోకి నిసాన్ ఎక్స్-ట్రయల్

ప్రముఖ కార్ల తయారీ సంస్థ నిసాన్.. దేశీయ మార్కెట్ లో తన ఎక్స్-ట్రయల్ కారును ఆవిష్కరించింది. సీబీయూమోడల్లో భారత్ మార్కెట్లోకి వస్తున్న నిసాన్ ఎక్స్-ట్రయల్ ధర రూ.49.92లక్షలు(ఎక్స్ షోరూమ్). 1.5 లీటర్ల 3-సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ తో వస్తుంది. ఈ…

తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన మహిళా పెట్టుబడిదారులు

స్వేచ్ఛగా పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవడంతోపాటు, దీర్ఘకాలిక పెట్టుబడులను కొనసాగించే మహిళా పెట్టుబడిదారుల సంఖ్య పెరుగుతోంది. డిజిటల్ సాంకేతికత పెరగడం, సులువుగా పెట్టుబడులను నిర్వహించే వీలుండటం వీరికి కలిసివస్తోందని యాక్సిస్ మ్యూచువల్ఫండ్ నివేదిక వెల్లడించింది. “ఆంధ్రప్రదేశ్లో 4.7 రెట్లు, తెలంగాణలో 3.1 రెట్లమేరకు…

రక్త పరీక్షతో పురుషుల వంధ్యత్వ నిర్ధారణ

పురుషుల్లో సంతానలేమిని గుర్తించేందుకు ఇప్పటివరకు వీర్య పరీక్ష చేయాల్సివచ్చేది. ఇక నుంచి ఈ అవసరం లేదంటున్నారు జపాన్ లోని టోహో యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ పరిశోధకులు. రక్తపరీక్షతో పురుషుల్లో సంతానలేమి (వంధ్యత్వం) సమస్యను గుర్తించవచ్చని చెప్తున్నారు. ఇందుకుగానూ వీరు కృత్రిమ…

తల్లి హత్య కేసులో 11 ఏళ్ల తర్వాత నిర్దోషిగా విడుదల

2013 ఫిబ్రవరి 1న 80 ఏళ్ల తల్లిని హత్య చేశాడన్న కేసులో పోచయ్య అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో పోచయ్యను 11 ఏళ్ల తరువాత తెలంగాణ హైకోర్టు నిర్దోషిగా తేల్చింది. మెదక్ జిల్లా దుబ్బాక మండలానికి చెందిన…

షేర్లను విక్రయిస్తున్న ప్రముఖ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్

ప్రముఖ ఇన్వెస్టర్, బెర్క్లీర్ హాత్వే అధిపతి వారెన్ బఫెట్ రెండవ త్రైమాసికంలో పలు కంపెనీల ఈక్విటీల నుంచి తన షేర్లను విక్రయిస్తున్నారు. జూన్ నుండి $75.5బిలియన్ల విలువైన స్టాక్లను విక్రయించినట్లు కంపెనీ ఆర్థిక నివేదికలు సూచించాయి. ముఖ్యంగా ఎక్కువ వాటాను కలిగిన…

AP : డేటింగ్ యాప్ పేరుతో మోసం.. ముగ్గురు అరెస్ట్…

డేటింగ్ యాప్ పేరుతో మోసం చేసిన ముగ్గురు నిందితులను విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు పోలీసులు అరెస్ట్ చేశారు. డేటింగ్ యాప్ పేరుతో రూ.28 లక్షలు వసూలు చేసి మోసం చేశారని, బాధితుడు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను…

భారత్ మార్కెట్ లో విజయ్ మాల్యా ట్రేడింగ్ పై నిషేధం

లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు భారీ షాక్ తగిలింది. భారత్ సెక్యూరిటీస్ మార్కెట్లో విజయ్ మాల్యా ట్రేడింగ్ చేయకుండా సెబీ నిషేధం విధించింది. బ్యాంకులను మోసం చేసి విజయ్ మాల్యా విదేశాలకు పరారయ్యారు. ప్రస్తుతం ఆయన బ్రిటన్ లో తలదాచుకుంటున్నారు. ఆయనను…

‘వాట్సప్’ భారత్ లో సేవలు నిలిపివేయదు: కేంద్రం

భారత్లో వాట్సప్ తన సేవలను నిలిపివేసే అంశంపై కేంద్ర ప్రభుత్వం మరోసారి క్లారిటీ ఇచ్చింది. తమ సర్వీసుల నిలిపివేసే యోచనకు సంబంధించిన ఎటువంటి ప్రణాళికను వాట్సప్, దాని మాతృసంస్థ మెటా.. కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వలేదని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. రాజ్యసభలో…

42 మంది మహిళలను చంపిన సీరియల్ కిల్లర్ అరెస్టు… ఎక్కడంటే…

కెన్యాలోని నైరూబీలో రెండేళ్ల నుంచి వరుసగా మహిళలను అత్యంత దారుణంగా హత్య చేసి చెత్తకుప్పలో పారేసిన కేసులో ఎట్టకేలకు నిందితుడు నేరాన్ని అంగీకరించాడు. ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో నిందితుడు 33 ఏళ్ల కొల్లిన్స్‌ జమైసీ కాలుషాను ఇటీవల…

చంద్రుడిపై నీటి జాడలు కనుగొన్న చైనా…

చంద్రుడి నుంచి భూమికి చాంగే 5 సాయంతో మట్టిని తీసుకువచ్చిన చైనా ఆ ఆనవాళ్లలో నీటి జాడ ఉన్నట్టు కనుగొన గలిగింది. ఈ ఆనవాళ్లపై గత నాలుగేళ్లుగా పరిశోధనలు చేస్తున్నారు. 2020లో చైనా చాంగే 5 ప్రయోగాన్ని విజయవంతంగా చేపట్టింది. చంద్రుడి…

నేటి రాశి ఫలాలు జూలై 22, 2024

ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః నేటి రాశి ఫలాలుజులై 22, 2024 మేషం ప్రయత్నాలు ఫలిస్తాయి. మానసికంగా ద్రుఢంగా ఉంటారు. బుద్ధిబలంతో సమస్యల నుంచి బయటపడగలుగుతారు. ఇష్టదేవతా నామస్మరణ శుభప్రదం. వృషభం…

SIలుగా ముగ్గురు ట్రాన్స్ జెండర్లు

బీహార్ పోలీసు సర్వీస్ కమిషన్ విడుదల చేసిన పోలీస్ నియామక పరీక్షలో మొత్తం 1.275 మంది పాస్ అయ్యారు. అందులో ముగ్గురు ట్రాన్స్ జెండర్లు ఉన్నారు. దేశ చరిత్రలో ముగ్గురు ట్రాన్స్ జెండర్లు ఒకేసారి SIలుగా పాస్ అవ్వడం ఇదే తొలిసారి.…

కవల కూతుళ్ల హత్య.. తండ్రి అరెస్ట్

ఢిల్లీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పూత్కలాన్ లో మూడు రోజుల కవల కుమార్తెలను కన్నతండ్రి నీరజ్ హత్య చేసి పాతిపెట్టాడు. హత్యానంతరం ఢిల్లీ నుంచి హర్యానాకు పారిపోయాడు. పరారీలో ఉన్న నిందితుడ్ని పోలీసులు రోహ్తక్లో అరెస్ట్ చేశారు. తల్లి పూజ ఫిర్యాదు…

ఇకపై హిందీలోనూ ఇంజినీరింగ్.. ఎక్కడంటే

IIT జోధ్పూర్ లో చేరే విద్యార్థులు బీటెక్ కోర్సును హిందీ మీడియంలో చదువుకోవచ్చు. JEE అడ్వాన్స్డ్ ఆధారంగా విద్యార్థులకు బీటెక్లో ప్రవేశం కల్పిస్తారు. దేశంలో హిందీలో బీటెక్ చదువులను అందించే తొలి IITగా జోధ్పూర్ ఐఐటీ నిలిచింది. ఆంగ్లంలో పరిమిత ప్రావీణ్యం…

HYD : పోలీసుల ప్రజలకు కీలక సందేశం… ఆ యాప్స్ జోలికి వెళ్లకండి…

తెలంగాణ పోలీసులు ప్రజలకు కీలక సందేశం జారీ చేశారు. లోన్ యాప్ లో అప్పు తీసుకుని మన అవసరాలు తీర్చుకోవడం తాత్కాలికంగా మనల్ని సమస్య నుంచి బయటపడేలా చేసినా.. ఆ తర్వాత ఆ ఒక్క క్లిక్ మన పాలిట శాపంగా పరిణమిస్తుందని…

హైబ్రిడ్ కార్ల కొనుగోలుపై రోడ్ ట్యాక్స్ లేదు.. ఎక్కడంటే

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో హైబ్రిడ్ కార్లపై రోడ్ ట్యాక్స్ పూర్తిగా రద్దు చేయడం జరుగుతుంది. అయితే పన్నుల తగ్గింపు ఎంత వరకు ఉంటుందని నోటిఫికేషన్ లో వెల్లడించలేదు. కానీ 100 శాతం రాయితీ ఉంటుందని సమాచారం.…

విడాకుల కేసు… – సుప్రీం కోర్టు కీలక తీర్పు

విడాకులు తీసుకున్న ముస్లిం మహిళ తన భర్త నుంచి భరణం కోరవచ్చని సుప్రీంకోర్టు ఈరోజు తీర్పును వెలువరించింది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 125 ప్రకారం విడాకులు తీసుకున్న తన భార్యకు.. భరణం చెల్లించాలన్న ఆదేశాలను సవాలు చేస్తూ ఓ ముస్లిం…

పాన్ ఇండియా లెవెల్లో ‘పొలిమేర 3’

నటుడు సత్యం రాజేష్ నటించిన ‘మా ఊరి పొలిమేర’ చిత్రం ఓటీటీలో సెన్సేషనల్ హిట్ కాగా.. దీన్ని స్వీకెల్ ‘పొలిమేర 2’ని థియేటర్స్ లో రిలీజ్ చేస్తే భారీ హిటైంది. ఇక ఈ అవైటెడ్ సీక్వెల్ ‘పొలిమేర 3’ని అతిత్వరలోనే సినిమా…

కొత్త సినిమా… ఆడియన్స్ కు బోర్ కొట్టకుండా ఉండేందుకే ఆ పని – సమంత

హీరోయిన్ సమంత తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన సినీ కెరీర్ గురించి మాట్లాడారు. “వచ్చే నెలలో కొత్త సినిమా చిత్రీకరణలో పాల్గొంటా… ప్రస్తుతం నా పాత్రకు సంబంధించి శిక్షణ తీసుకుంటున్నా. ఆడియన్ కు బోర్ కొట్టకుండా ఉండేందుకు ఎప్పటికప్పుడు విభిన్న సినిమాలు…

ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయం… – ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు…

ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయ నిర్మాణానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తమ పార్టీ కార్యాలయ నిర్మాణానికి స్థలాన్ని కేంద్ర ప్రభుత్వం కేటాయించడం లేదని ఆప్ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు…

Pakistan : భారీ ఉగ్ర దాడి… సైనిక స్థావరంపై ఆత్మాహుతి దాడి…

పాకిస్థాన్ లో భారీ ఉగ్ర దాడి జరిగింది. బన్నూ కంటోన్మెంట్ పై 10 మంది ఉగ్రవాదులు సోమవారం దాడికి యత్నించారు. ఈ క్రమంలో ఉగ్రవాదులు పేలుడు పదార్థాలు నింపిన వాహనంతో గోడను కూల్చివేశారు. ఈ క్రమంలో ఎనిమిది మంది సైనికులు మృతి…

మహారాష్ట్రలో భారీ భూకంపం

మహారాష్ట్రలో భూకంపం సంభవించింది. అక్కడి హింగోలి ప్రాంతంలో ఉదయం 7.14 గంటలకు భూమి కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కెల్ పై 4.5గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. ప్రస్తుతానికి ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు.

నేటి రాశి ఫలాలు జూలై 10, 2024

ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః మేషం సంతానం కొన్ని విషయాలలో మీ మాటతో విభేదిస్తారు. దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులు ఉంటాయి. చేపట్టిన పనులలో అవరోధాలు ఉన్నపటికీ నిదానంగా పూర్తిచేస్తారు. వృత్తి…

ఎన్టీఆర్ జిల్లాలో భారీ పేలుడు…ఏకంగా 15 మంది !

ఎన్టీఆర్ జిల్లాలో భారీ పేలుడు చోటు చేసుకుంది. ఈ ఘటనలో 15 మంది కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఎన్టీఆర్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. జగ్గయ్యపేట మండలం బూదవాడలోని అల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగారంలో బాయిలర్…

JIO 5G Data : 5G డేటా కావాలనుకుంటే ఈ రీఛార్జ్స్ తప్పనిసరి…

జియో తాజాగా తన రీఛార్జ్ పోర్ట్‌ఫోలియోను అప్డేట్ చేసింది. కంపెనీ అన్ని ప్లాన్‌ల ధరలను మార్చింది. దీనితో పాటు జియో అన్‌లిమిటెడ్ 5G డేటా అందుబాటులో ఉన్న ప్లాన్‌ల సంఖ్యను కూడా తగ్గించింది. కంపెనీ ప్లాన్‌లు ఇప్పుడు మొత్తం 19 ప్లాన్‌…

OPPO A3 : భారత్ మార్కెట్లో కి బడ్జెట్ ఫోన్…

ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో తన ఒప్పో A3 ప్రో ఫోన్ ను శుక్రవారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్, 50-మెగా పిక్సెల్ డ్యుయల్ రేర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. 8GB+128GB వేరియంట్…

యాపిల్ స్కూల్ సేల్ ప్రారంభం… – భారీ డిస్కౌంట్లు…

ప్రముఖ టెక్ కంపెనీ యాపిల్ స్కూల్ సేల్ ప్రారంభమైంది. ఇందులో ఐప్యాడ్, మ్యాక్బుక్, ఐ మ్యాక్పై పెద్ద ఎత్తున డిస్కౌంట్ అందిస్తోంది. నిర్దిష్ట కొనుగోళ్లు చేసిన వారికి ఎయిర్పాడ్స్, యాపిల్ పెన్సిల్ ఉచితంగా ఇస్తోంది. విద్యార్థులు, తల్లిదండ్రుల కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చిన…

గుడ్ న్యూస్ అందించిన రైల్వే శాఖ

రైల్వే ఉద్యోగాల కోసం కోచింగ్ తీసుకుంటున్న అభ్యర్థులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ అందించింది. దేశవ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో 5,696 అసిస్టెంట్ లోకో పైలట్(ఏఎల్‌పి) పోస్టుల భర్తీకి రైల్వేశాఖ నోటిఫికేషన్ విడుదల చేయగా అందులో దక్షిణమధ్య రైల్వే పరిధిలో 1,364…

AP : ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు ఎప్పటినుంచి అంటే…

కూటమిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో బిజెపి జనసేన టిడిపి పార్టీలు మూకుమ్మడిగా కలిసి నిలబడి 164 సీట్లతో మంచి విజయాన్ని అందుకున్నాయి. దీంతో కూటమి విజయాన్ని అందుకుంది. అయితే కూటమి మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ఒక్కొక్క హామీని అమలు చేస్తామని తెలియజేశాయి.…

TG : ఈ సంవత్సరం ఖైరతాబాద్ లో 70 అడుగుల వినాయకుడు

ఖైరతాబాద్ వినాయక విగ్రహం ఏర్పాటుకు నిర్వాహకులు నేడు (సోమవారం) కర్రపూజ చేశారు. ఈ ఏడాది 70 అడుగుల మట్టి విగ్రహం తయారు చేయనున్నట్లు ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు. కర్రపూజ అనంతరం ఆయన మాట్లాడారు. ‘ఖైరతాబాద్లో పర్యావరణహిత విగ్రహం ఏర్పాటు చేస్తాం.…

AP : కారును ఢీకొట్టిన పెద్ద పులి

నెల్లూరు-ముంబై హైవేపై ప్రయాణిస్తున్న కారును పెద్ద పులి ఢీకొట్టింది. బద్వేలుకు చెందిన ఐదుగురు కారులో వెళ్తుండగా నెల్లూరు జిల్లా కదిరినాయుడుపల్లె సమీపంలో ఈ ఘటన జరిగింది. కారు ముందు భాగం ధ్వంసం కాగా, పులి కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. కాసేపటికి అది…

ఎయిర్ ఇండియా ఆహారంలో బ్లేడ్!

బెంగళూరు-శాన్ఫ్రాన్సిస్కో ఎయిర్ ఇండియా విమానంలో ఓ ప్రయాణికుడికి అందించిన ఆహారంలో బ్లేడ్ రావడం చర్చనీయాంశమైంది. ఆహారం నములుతూ ఉండగా నోటికి తగలడంతో బ్లేడ్ ను గుర్తించానని, త్రుటిలో ప్రమాదం తప్పినట్లు బాధితుడు తెలిపారు. ఒకవేళ ఇదే బ్లేడ్ పిల్లల ఆహారంలో వచ్చి…

పోక్సో కేసులో CID విచారణకు హాజరైన యడియూరప్ప

కర్ణాటక మాజీ సీఎం, BJP సీనియర్ నేత యడియూరప్ప పోక్సో కేసులో CID విచారణకు హాజరయ్యారు. ఆయనను అరెస్ట్ చేయవద్దని కర్ణాటక హైకోర్టు గత శుక్రవారం CIDని ఆదేశించిన నేపథ్యంలో తాజాగా విచారణకు వెళ్లారు. యడియూరప్ప సీఎంగా ఉండగా సహాయం కోసం…

చుక్కలు చూపిస్తున్న టమాటా ధర…

దేశ వ్యాప్తంగా అన్ని రకాల కూరగాయల ధరలు కొండెక్కి కూర్చున్నాయి. టమాటా ధరలైతే కొనుగోలుదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. దిగుబడులు తగ్గి మార్కెట్లో సరిపడినంత స్టాక్ లేకపోవడంతో కిలో రూ.100కు చేరువలో ఉన్నాయి. ప్రస్తుతం దేశంలోని కొన్ని ప్రాంతాల్లో కేజీ రూ.80 వరకు…

AP : త్వరలో కొత్త ఐటీ పాలసీ – లోకేశ్

ఆంధ్రప్రదేశ్ మంత్రులు తమ శాఖల వారీగా సమీక్షలు చేస్తున్నారు. ఈ క్రమంలో మంత్రి నారా లోకేశ్ తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ శాఖపై అధికారులతో రివ్యూ చేశారు. రాష్ట్రంలో త్వరలో కొత్త ఐటీ పాలసీ తీసుకొస్తామని లోకేశ్ ప్రకటించారు. విశాఖపట్టణాన్ని ఐటీ…

TG : హోంగార్డుల నియామకాలపై  సీఎం కీలక ఆదేశాలు

వర్షాకాలంలో అత్యవసర పరిస్థితుల్లో స్పందించేలా చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడంతోపాటు.. ట్రాఫిక్ పోలీసులు ప్రత్యక్షంగా రోడ్లపై ఉండాలన్నారు. సిబ్బంది కొరత లేకుండా హోంగార్డుల నియామకం చేపట్టాలన్నారు. ఎఫ్ఎం రేడియో ద్వారా ట్రాఫిక్ అలర్ట్స్…

AP : ఈనెల19 న అసెంబ్లీ సమావేశాలు మొదలు…

ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వానికి సంబంధించిన పనులు వేగంగా సాగుతున్నాయి. 13న సచివాలయంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించారు. 14న మంత్రులకు శాఖలు కేటాయించారు. ఈ నెల 18న మంత్రి మండలి తొలి సమావేశం జరపాలని, 19వ తేదీ నుంచే అసెంబ్లీ…

తిరుమల సమాచారం13-జూన్-2024బుధవారం

ఓం నమో వేంకటేశాయ తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ నిన్న 12-06-2024 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 75,068 మంది… స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. 33,372 మంది… నిన్న స్వామివారి హుండీ ఆదాయం 3.48 కోట్లు ……

జియో, ఎయిర్టెల్ యూజర్లకు బిగ్ షాక్..లక్షల్లో సిమ్ కార్డులు బ్లాక్!

ఆన్ లైన్ లో మోసాలు అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. మొబైల్ బ్యాండ్లను మూసివేయాలని టెలికాం కంపెనీలను ప్రభుత్వం ఆదేశించింది. లక్షలాది సిమ్ కార్డులను రీవెరిఫై చేయాలని టెలికాం కంపెనీలను ప్రభుత్వం ఆదేశించింది. ఈ యాక్షన్ ప్లాన్ కింద దాదాపు 18…

తమన్నా రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

జీవితం డబ్బుతోనే ముడిపడి ఉందనడానికి తమన్నా జీవితమే నిదర్శనం. తమన్నా తన క్రేజ్ను పారితోషికం రూపంలో వాడుకున్నారనే టాక్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. జైలర్ చిత్రం కోసం రూ.3 కోట్లు పారితోషికం పుచ్చుకున్నట్లు సమాచారం. అరణ్మణై 4 (తెలుగులో…

హీరో- హార్లే భాగస్వామ్యంలో మరిన్ని మోటార్ సైకిల్స్

దేశీయ ద్విచక్ర వాహన దిగ్గజం హీరో మోటోకార్ప్, అమెరికాకు చెందిన హార్లే డేవిడ్సన్ భాగస్వామ్యంలో మరిన్ని మోడళ్లు దేశానికి రానున్నాయి. ఇప్పటికే ఈ రెండూ కలిసి తీసుకొచ్చిన ఎక్స్-440 మోటారైకిల్ కు మంచి ఆదరణ దక్కడంతో మరిన్ని మోడళ్లు తీసుకురావాలని ఇరు…

నెతన్యాహుపై అరెస్టు వారెంట్ కోరిన ఐసీసీ ప్రాసిక్యూటర్

ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సహా పలువురు నేతలు, హమాస్ నాయకులపై అరెస్టు వారెంట్ జారీ చేయాలని ఐసీసీ చీఫ్ ప్రాసిక్యూటర్ కోరారు. గాజా స్ట్రిప్, ఇజ్రాయెల్లో యుద్ధ నేరాలు.. మానవత్వానికి వ్యతిరేకంగా జరిగిన నేరాలకు నెతన్యాహు, రక్షణ మంత్రి యోవ్…

ఆప్ విదేశీ నిధుల సేకరణలో పలు అవకతవకలు – ఈడీ

ఆమ్ ఆద్మీ పార్టీ 2014 నుంచి 2022 వరకు రూ.7.08 కోట్ల విదేశీ నిధులను పొందిందని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆరోపించింది. విదేశీ విరాళాల నియంత్రణ చట్టం, ఇండియన్ పీనల్ కోడ్లను ఆప్ ఉల్లంఘించిందని అధికారులు కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు తెలియజేశారు.…

గుండెకు హాని కలిగించే ఆహారాలు

గుండె జబ్బులు ప్రపంచవ్యాప్తంగా మరణాలకు ప్రధాన కారణాల్లో ఒకటి. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడానికి ఆరోగ్యకరమైన ఆహారం తినడం చాలా ముఖ్యం. కొన్ని ఆహారాలు గుండెకు హానికరం మరియు గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయి. గుండె మన శరీరంలోని అత్యంత ముఖ్యమైన…

మంచి నిద్ర కు – మంచి చిట్కాలు

నిద్రలేమి అనేది నేడు చాలా మందిలో పెరుగుతున్న ఆందోళన. స్మార్ట్‌ఫోన్‌లు పావు వంతు నిద్రను లాగేసుకుంటే.., సోషల్ మీడియా సగం నిద్రను గుంజేసుకుంది. ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌ల రాకతో కలత నిద్ర కలవరపెడుతున్నది. ఇలా నిద్రలేమి అనేక ఆరోగ్య సమస్యలకు దారి తీస్తోంది.…

మోసపోయానంటున్న ఈషా

కాస్త పేరున్న హీరోలతో నటిస్తున్న హీరోయిన్స్ కి సెకండ్ హీరోయిన్ ఛాన్స్ వస్తే పెద్దగా లెక్క చెయ్యరు. కానీ స్టార్ హీరో సినిమాలో సెకండ్ హీరోయిన్ గా అవకాశం వస్తే మాత్రం వదులుకోరు. అలా చాలామంది హీరోయిన్స్ స్టార్ హీరోల సినిమాల్లో…

అల్లు అర్జున్ సంచలన నిర్ణయం.. నిజమేనా..?

మెగ కుటుంబం అంటే అటు సినీ ఇండస్ట్రీలో రాజకీయాలలో బాగానే పేరు ఉంది. మెగా కుటుంబం అనగానే రామ్ చరణ్ ,పవన్ కళ్యాణ్, చిరంజీవి, నాగబాబు , తేజ్ ఇతర హీరోలు సైతం వస్తారు. మెగా ఫ్యామిలీ అంటే అందరినీ కూడా…

అక్కడి ప్రజలు చెప్పుల్లేకుండానే నడుస్తారు..!

బయటకు అడుగుపెట్టాలంటే చెప్పులు ఉండాల్సిందే. వాకింగ్ చేస్తున్నప్పుడు, దగ్గర్లోని షాపుకు వెళ్లాలంటే చెప్పుల్లేకుండా అడుగువేయం. కానీ ఆస్ట్రేలియన్, న్యూజిలాండ్ లోని ప్రజలు అలానే రోడ్లపై తిరుగుతారు. చిన్న పనులకు బయటికి వెళ్లడం దగ్గర నుంచి ప్లే గ్రౌండ్లు, పబ్లు వెళ్లడం వరకు…

తెలంగాణ సీపీగెట్ నోటిఫికేషన్ వచ్చేసింది..!

తెలంగాణలోని యూనివర్సిటీల్లో సంప్రదాయ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పీజీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (సీపీగెట్)కు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన విద్యార్థులు ఈ నెల 18 నుంచి జూన్ 17వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చు. రూ.500 ఆలస్య రుసుంతో జూన్ 25…

10 రోజులు ముందుగానే రుతుపవనాలు..!

తెలంగాణకు గుడ్ న్యూస్ చెప్పింది వాతావరణ శాఖ. ప్రతిసారి జూన్ 1న రానున్న రుతుపవనాలు.. ఈసారి 10రోజులు ముందుగా రానున్నట్లు అధికారులు తెలిపారు. ఇక రానున్న నాలుగు రోజులు రాష్ట్రంలో మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఉరుములు మెరుపులతో గురువారం కొన్నిచోట్ల…

భవనాల స్వాధీనానికి సీఎం ఆదేశం

తెలంగాణ సచివాలయంలో అధికారులతో సీఎం రేవంత్రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎం మాట్లాడుతూ.. రెండు రాష్ట్రాల సయోధ్యతో ఉద్యోగుల బదిలీ సమస్యను పరిష్కరించాలని పేర్కొన్నారు. పీటముడి అంశాలపై రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేలా కార్యాచరణ ఉండాలని చెప్పారు. జూన్ 2…

కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు కన్నుమూత

కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, గుజరాత్ మాజీ గవర్నర్ కమలా బెనివాల్(97) కన్నుమూశారు. కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. బుధవారం జైపూర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గుజరాత్ తో పాటు త్రిపుర, మిజోరం రాష్ట్రాలకు కూడా కమలా…

OTTలోకి రాబోతున్న సూపర్ హిట్ మూవీ ‘ది గోట్ లైఫ్’

మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ఆడుజీవితం (ది గోట్ లైఫ్) సినిమా ఓటీటీలోకి రానుంది. ఈ నెల 10 లేదా 26వ తేదీ నుంచి డిస్నీ + హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. త్వరలోనే మేకర్స్…

ఐపీఎల్-2024లో బెస్ట్ క్యాచ్!

లక్నోతో నిన్న జరిగిన మ్యాచులో కేకేఆర్ ఆటగాడు రమణ్ దీప్ అద్భుతమైన క్యాచ్ అందుకున్నారు. స్టార్క్ బౌలింగ్లో అర్షిన్ కులకర్ణి గాల్లోకి ఆడిన బంతిని రమణ్ దీప్ చాలా దూరం పరిగెత్తి రెండు చేతులలో పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్…

పాక్ ఘోరం.. 13 ఏళ్ల బాలికతో 70 ఏళ్ల వృద్ధుడి పెళ్లి

పాకిస్థాన్లో దారుణం జరిగింది. ఖైబర్ పుంఖ్వా ప్రావిన్స్లోని స్వాత్ లోయలో 13 ఏళ్ల బాలికను 70 ఏళ్ల వృద్ధుడు పెళ్లి చేసుకున్నాడు. దీంతో బాలిక తండ్రి, ఆ వృద్ధుడితోపాటు వివాహాన్ని జరిపించిన అధికారి, సాక్షులను కూడా పోలీసులు అరెస్టు చేశారు. మైనర్…

TG : ఇప్పుడు తెలంగాణను చూస్తే బాదైతుంది… జగిత్యాల రోడ్ షో లో KCR

కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను ఇప్పుడు చూస్తుంటే బాధ కలుగుతోందని మాజీ CM కేసీఆర్ అన్నారు. జగిత్యాల రోడ్ షో లో ఆయన మాట్లాడారు. ‘కాంగ్రెస్ పార్టీ ప్రజలను మభ్య పెట్టి అధికారంలోకి వచ్చింది. బీఆర్ఎస్ ఎంపీలు గెలిచినా ఉపయోగం ఉండదని దుష్ప్రచారం…

AP : ఇద్దరు సీఎంలూ టీడీపీ యూనివర్సిటీ నుంచి వచ్చినోళ్లే: లోకేశ్

తెలుగు ప్రజలు ఎక్కడున్నా అన్ని రంగాల్లో ముందుడాలనేది తెలుగుదేశం లక్ష్యమని నారా లోకేశ్ అన్నారు. గతంలో ఎంతో మందిని ప్రోత్సహించి పైకి తీసుకొచ్చామని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రులైన ఇద్దరూ.. తెలుగుదేశం యూనివర్సిటీ నుంచి వచ్చిన వాళ్లేనని వ్యాఖ్యానించారు. తెలుగోళ్లు అనే…

గ్రామీణ వైద్యులకు కృతజ్ఞతలు తెలిపిన బండి సంజయ్

కరీంనగర్ లోని స్థానిక రాజశ్రీ గార్డెన్ లో నిర్వహించిన గ్రామీణ ప్రాంత వైద్యుల ఆత్మీయ సమావేశానికి కరీంనగర్ పార్లమెంట్ బిజెపి అభ్యర్థి బండి సంజయ్ ఆదివారం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్ఎంపీలు, పీఎంపీ వైద్యులంతా నాకు మద్దతు తెలపడం…

TG : బీజేపీ – బీఆర్ఎస్ ఒక్కటేనని కాంగ్రెస్ ఆరోపణను ఖండించిన హరీశ్ రావు

బీజేపీ – బీఆర్ఎస్ ఒక్కటేనని కాంగ్రెస్ నేతలు చేస్తోన్న ఆరోపణలను మాజీ మంత్రి హరీశ్ రావు ఖండించారు. కమలం పార్టీతో స్నేహం ఉంటే ఎమ్మెల్సీ కవిత ఎందుకు జైలుకు వెళ్తారని ప్రశ్నించారు. ఆ పార్టీపై తాము నిరంతర పోరాటం చేస్తామన్నారు. తాము…

సచిన్ ఇంటి నిర్మాణంతో పెద్ద శబ్దాలు: పక్కింటి వ్యక్తి

ముంబైలోని సచిన్ టెండూల్కర్ ఇంట్లో నుంచి పెద్ద శబ్దాలు వస్తున్నాయంటూ పక్కింటి వ్యక్తి ట్వీట్ చేశారు. ‘ఇంటి నిర్మాణ పనులతో వచ్చే శబ్దాలు ఇబ్బందిగా ఉన్నాయి. రాత్రి 9 అయినా ఆగడం లేదు. సమయాన్ని ఫాలో అవ్వమని కార్మికులకు చెప్పండి’ అంటూ…

తమిళ స్టార్ హీరో తో నటించే ఛాన్స్ దక్కించుకుంటున్న శ్రీలీల?

యువ హీరోలతో పాటు సీనియర్ హీరోల సినిమాల్లోనూ శ్రీలీల అవకాశాలు దక్కించుకుంటున్నారు. తాజాగా ఆమెకు తమిళ స్టార్ హీరో అజిత్ తో నటించే ఛాన్స్ వచ్చినట్లు సమాచారం. అధిక్ రవిచంద్రన్ తెరకెక్కిస్తోన్న ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ మూవీలో ఆమె హీరోయిన్గా నటించనుందట.…

భార్య ధనం పై భర్తకు హక్కు ఉండదు… – సుప్రీంకోర్టు

భార్యకు చెందిన ‘స్త్రీ ధనం’ (పెళ్లి సమయంలో పుట్టింటి వారు ఇచ్చే ఆస్తి)పై భర్తకు ఎలాంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఒకవేళ కష్టకాలంలో దానిని వాడుకున్నా భార్యకు తిరిగిచ్చేయాలని తేల్చిచెప్పింది. తనకు పుట్టింటివారు ఇచ్చిన ఆభరణాలను తన భర్త,…

మరోసారి కోహ్లిపై ట్రోల్స్

విరాట్ కోహ్లిపై మరోసారి ట్రోల్స్ వస్తున్నాయి. నిన్న SRHపై స్లో ఇన్నింగ్స్ ఆడారని, 43 బంతులు ఆడి 51 రన్సే చేశారని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. పవర్ ప్లే తర్వాత 25 బంతులాడి 19 రన్స్ చేశారని, స్ట్రైక్ రేట్ 118…

AP : ఎన్నికల వేళ మేనిఫెస్టో అస్త్రాల విడుదల…

ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు ప్రచారంలో జోరును పెంచాయి. YCP మేనిఫెస్టోను CM జగన్ రేపు విడుదల చేయనున్నారు. మేనిఫెస్టోను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని భావిస్తున్నారు. మరోవైపు NDA మేనిఫెస్టో ఈనెల 30న రానున్నట్లు సమాచారం. సూపర్…

TG : గన్ పార్క్ వద్ద 144 సెక్షన్… టెన్షన్ వాతావరణం

గన్ పార్క్ వద్ద ప్రమాణం చేసేందుకు రాజీనామా లేఖతో హరీశ్ రావు అక్కడికి చేరుకున్నారు. సీఎం రేవంతు ఆయన సవాలు చేసిన నేపథ్యంలో గన్ పార్క్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. BRS శ్రేణులు అక్కడికి భారీగా చేరుకోవడం, అనుమతి లేదని…

TG : ఐదేళ్ల కనిష్ఠానికి సాగర్ నీటిమట్టం

నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం ఐదేళ్ల కనిష్ఠ స్థాయికి పడిపోయింది. వర్షాలు సరిపడినంతగా పడకపోవడంతో 510.70 అడుగులకు చేరింది. ప్రస్తుతం నీటి నిల్వను దృష్టిలో పెట్టుకుంటే మేలో తాగునీటిని అందించడం కష్టంగా కనిపిస్తోంది. నిన్నటి వరకు ఈ జలాశయంలో 132.86 టీఎంసీల నీరు…

AP : 61 రోజలు చేపల వేటపై నిషేధం…

చేపల పునరుత్పత్తి కోసం 61 రోజుల పాటు వేటపై విధించనున్న నిషేధం ఈనెల 15 నుంచి అమల్లోకి రానుంది. ఈ మేరకు మత్స్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. నిషేధ ఉత్తర్వులను ఎవరైనా ఉల్లంఘిస్తే బోట్లతో సహా వాటిలోని మత్స్య సంపదను స్వాధీనం…

TG : ‘గృహజ్యోతి’ లబ్ధిదారులకు ఎన్నికల కోడ్ షాక్…

‘గృహజ్యోతి’ లబ్ధిదారులకు ఎన్నికల కోడ్ షాక్ ఇచ్చింది. పలు ప్రాంతాల్లో గత నెలలో ఇచ్చిన ‘సున్నా’ బిల్లులను వెనక్కి తీసుకుంది. HYDలోని సరూర్నగర్ ఓ వినియోగదారుడికి మార్చి 2న రూ.262తో జీరో బిల్లు ఇచ్చారు. ఈనెల రూ.547 రాగా.. మొత్తం కలిపి…

AP : గ్రూప్-2 మెయిన్స్ కు 92వేల మంది అర్హత

నిన్న విడుదల చేసిన గ్రూప్-2 ప్రిలిమ్స్ ఫలితాల్లో మెయిన్స్ కు 92,250 మంది అర్హత సాధించారు. FEB 25న నిర్వహించిన పరీక్షకు 4,04,039 మంది హాజరు కాగా 1:100 నిష్పత్తిలో ఎంపిక చేశారు. 1:50 నిష్పత్తిలో ఎంపిక చేయాలని తొలుత భావించినా…

తమిళనాడులో ప్రచారం చేయనున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తమిళనాడులో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. తమిళనాడు బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు, కోయంబత్తూరు ఎంపీ అభ్యర్థి అన్నామలై తరఫున ఆయన ఇవాళ, రేపు ఓట్లు అభ్యర్థించనున్నారు. కోయంబత్తూరులో తెలుగువారు అధికంగా నివసించే ప్రాంతాల్లో సభలు, సమావేశాల్లో…

మే 1నుండి ఆ రాష్ట్రాలలో వన్ ప్లస్’ ఫోన్ ల అమ్మకాలు బంద్!

వచ్చే నెల 1 నుంచి తెలుగు రాష్ట్రాలు సహా తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్లో వన్ ప్లస్ ఫోన్లు ఆఫ్ లైన్ స్టోర్లలో లభించకపోవచ్చు. ఆ ఫోన్ల అమ్మకాల వలన తమకు మార్జిన్లు ఉండకపోవడమే కాక, తమ సమస్యలను వన్ ప్లస్…

ఆమెను చిక్కుల్లో పడేసిన ఫొటోషూట్…

హాలీవుడ్ సింగర్ రిహాన్నా ఇటీవల ముకేశ్ అంబానీ ఇంట ప్రీవెడ్డింగ్ వేడుకలో సందడి చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఓ మ్యాగజైన్ కవర్ ఫొటో కోసం ఇచ్చిన పోజులు ఆమెను చిక్కుల్లో పడేశాయి. అందులో ఆమె ఓ సన్యాసినిగా కనిపించారు. అయితే..…

అయోధ్యలో ఎన్ని సంవత్సరాల తర్వాత శ్రీరామ నవమి చేస్తున్నారో తెలుసా…

అయోధ్యలో నిర్మితమైన రామమందిరంలో తొలిసారి శ్రీరామ నవమి ఉత్సవాలు జరగనున్నాయి. అయితే, సుమారు 500 ఏళ్ల తర్వాత ఆయన జన్మస్థలమైన అయోధ్యలో ఈ ఏడాది రామనవమి వేడుకలు నిర్వహించేందుకు నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఏప్రిల్ 17న మధ్యాహ్నం 12 గంటలకు…

ఎలక్ట్రానిక్ వ్యర్ధాలపై పెరగడంపై UN ఆందోళన

ప్రపంచంలో ఎలక్ట్రానిక్ వ్యర్ధాలు ఏటా భారీగా పెరుగుతుండటంపై UN ఆందోళన వ్యక్తం చేసింది. 2022లో 62 మిలియన్ టన్నుల ఈ-వేస్ట్ ఉత్పత్తి అయిందని.. ఇది 6వేల ఐఫిల్ టవర్స్తో సమానమని పేర్కొంది. ఏటా ఈ-వేస్ట్ 2.6 మిలియన్ టన్నుల చొప్పున పెరుగుతోందని…

దానిని సెక్స్ టాయ్ గా పరిగణించలేం: హైకోర్టు

బాడీ మసాజర్ ను అడల్ట్ సెక్స్ టాయ్ గా పరిగణించలేం బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. అందుకే దానిని నిషేధిత దిగుమతి వస్తువుల జాబితాలో చేర్చకూడదని పేర్కొంది. బాడీ మసాజర్ సెక్స్ టాయ్ కాదంటూ 2023 మేలో సెంట్రల్ ఎక్సైజ్ అండ్…

తిరుమల సమాచారం 05-ఏప్రిల్-2024 శుక్రవారం

ఓం నమో వేంకటేశాయ ◼️ తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ ◼️ నిన్న 04-04-2024 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 62,549 మంది… ◼️ స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 26,816 మంది… ◼️ నిన్న స్వామివారి హుండీ…

తిరుమల సమాచారం 27-మార్చి-2024 బుధవారం

ఓం నమో వేంకటేశాయ ◼️ తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం ◼️ నిన్న 26-03-2024 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 68,563 మంది… ◼️ స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య… 21,956 మంది… ◼️ నిన్న స్వామివారి హుండీ…

తిరుమల సమాచారం 24-మార్చి-2024 ఆదివారం

ఓం నమో వేంకటేశాయ ◼️ తిరుమలకు పోటెత్తిన భక్తులు ◼️ నిన్న 23-03-2024 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 72,986 మంది… ◼️ స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. 33,482 మంది… ◼️ నిన్న స్వామివారి హుండీ ఆదాయం…

రామమందిరం తరహాలో బిహార్ లో సీతమ్మ ఆలయ నిర్మాణం

అయోధ్యలో రామమందిరంలా బిహార్ లో సీతాదేవి కోసం ఆలయం నిర్మాణం కానుంది. సీతాదేవి జన్మస్థలంగా భావించే సీతామడీ జిల్లాలో ఇప్పుడున్న ఆలయం చుట్టూ 50 ఎకరాలు సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయోధ్య ట్రస్ట్ తరహాలో ఒక ట్రస్టును ఏర్పాటు చేసి…

హాలీవుడ్లో కొత్త జేమ్స్ బాండ్?

ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందిన హాలీవుడ్ ‘జేమ్స్ బాండ్’ ఫ్రాంచైజీలో 26వ చిత్రం త్వరలో తెరకెక్కనుంది. జేమ్స్ బాండ్ గా మెప్పించిన డేనియల్ క్రెగ్.. వయసురీత్యా కొత్త సినిమాలో నటించడానికి ఆసక్తి చూపలేదని తెలుస్తోంది. ఆయన స్థానంలో ఆరోన్ టేలర్ జాన్సన్ను ఎంపిక…

TG : కవిత వాదనను కొట్టివేసిన రౌస్ అవెన్యూ కోర్టు

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తనను అరెస్ట్ చేసే విషయంలో ఈడీ రూల్స్ పాటించలేదన్న BRS MLC కవిత వాదనను రౌస్ అవెన్యూ కోర్టు కొట్టేసింది. PMLA చట్టంలోని సెక్షన్-19ను ED పాటించిందని న్యాయమూర్తి నాగ్పాల్ ఇచ్చిన తీర్పు బయటకొచ్చింది. అమెను…

AP : ఒంటిమిట్ట కోదండ రాముడి బ్రహ్మోత్సవాలు ఎప్పటినుంచి అంటే…

వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్టలోని కోదండరామస్వామి ఆలయంలో వచ్చే నెల 16 నుంచి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు టీటీడీ వెల్లడించింది. 17న శ్రీరామనవమి రోజున ధ్వజారోహణం, 22న సీతారాముల కళ్యాణం జరుగుతుందని తెలిపింది. అన్నప్రసాదాలు, తలంబ్రాల పంపిణీకి 2 వేల మంది సేవకులను సిద్ధం…

ఎన్నికలు అనంతరం రష్యా, ఉక్రెయిన్ దేశాల్లో ప్రధాని మోదీ పర్యటన?

భారత్లో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన అనంతరం రష్యా, ఉక్రెయిన్ దేశాల్లో ప్రధాని మోదీ పర్యటించే అవకాశం ఉంది. ఈమేరకు ఆ రెండు దేశాల అధ్యక్షులు ఆయన్ను కోరారని పీఎంఓ వర్గాలు వెల్లడించాయి. ఆ దేశాల అధ్యక్షులతో ఆయన తాజాగా ఫోన్లో మాట్లాడిన…

తిరుమల శ్రీ‌వారి సాలకట్ల తెప్పోత్సవాలు… మార్చి 20 నుండి 24వ తేదీ వరకు

తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు మార్చి 20 నుండి 24వ తేదీ వరకు జరుగనున్నాయి. రాత్రి 7 నుండి 8 గంటల వరకు పుష్కరిణిలో స్వామి, అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. తెప్పోత్సవాల్లో తొలిరోజు మార్చి 20న శ్రీ సీత లక్ష్మణ ఆంజనేయ…

తిరుమల సమాచారం 21-మార్చి-2024 గురువారం

ఓం నమో వేంకటేశాయ తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం నిన్న 20-03-2024 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 69,072 మంది… ◼️ స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. 26,239 మంది… ◼️ నిన్న స్వామివారి హుండీ ఆదాయం 3.51…

తీహార్ జైల్లో మొబైల్ జామర్లు

తీహార్ జైల్లో ఖైదీలు ఫోన్లు ఉపయోగించడాన్ని అరికట్టేలా అధికారులు చర్యలు చేపట్టారు. రూ.11.5 కోట్ల వ్యయంతో జైలులో 15 సిగ్నల్ జామర్లను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే కాల్ బ్లాకింగ్ వ్యవస్థ అందుబాటులో ఉంది. ఢిల్లీలోని చాణక్యపురి నుంచి 7కి.మీ దూరంలో తీహార్…

మనవడికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన నారాయణ మూర్తి

ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి ఆయన నాలుగు నెలల మనవడికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చారు. సంస్థలో ఆయనకున్న వాటా నుంచి 0.04%, అంటే 15,00,000 షేర్లను మనవడు ఏకగ్రహ రోహన్ మూర్తికి కానుకగా ఇచ్చారు. వీటి విలువ రూ.240కోట్లపైనే! దీంతో ప్రస్తుతం…

అస్సాంలోని దారుణం… బాలికపై DSP అత్యాచారం…

అస్సాంలోని గోలాఘాట్ జిల్లాలో దారుణం వెలుగు చూసింది. మహిళలకు రక్షణగా నిలబడాల్సిన పోలీసే ఓ మైనర్ (15)పై అత్యాచారానికి పాల్పడ్డాడు. DSP హోదాలో లచిత్ బోర్ఫుకన్ పోలీస్ అకాడమీలో విధులు నిర్వహిస్తున్న నిందితుడు కిరణ్ నాథ్ ను ఆదివారం పోలీసులు అరెస్ట్…

టెస్లా కారు డిజైన్ పై విమర్శలు!

టెస్లా కార్లకు ఉన్న క్రేజే వేరు. అయితే ఇటీవల ఏంజెలా చావో అనే బిలియనీర్ మహిళ మృతితో ఈ కారు డిజైనింగ్, భద్రత చర్చనీయాంశమయ్యాయి. డ్రైవ్ మోడ్ బదులు రివర్స్ గేర్ వేయడంతో కారు సమీపంలో ఉన్న చెరువులో పడగా అందులోంచి…

కారును హెలికాప్టర్ చేసేశారు.. కానీ!

ఆలోచనకు పని చెబితే ఆవిష్కరణలు పుడతాయి. UPకి చెందిన ఇద్దరు సోదరులు ఇదే చేశారు. ఖజారి బజార్కు చెందిన అన్నదమ్ములు ‘మారుతి వ్యాగన్ R’ను హెలికాప్టర్గా మాడిఫై చేశారు. ఈ ‘కార్ హెలికాప్టర్’కు కలర్ వేయించేందుకు అక్బర్పూర్కి తీసుకెళుతుండగా.. ఈ వాహనం…

‘హనుమాన్ చాలీసా’ ప్లే చేశాడని ఘోరంగా కొట్టారు: KBJP

కర్ణాటక ప్రభుత్వంపై బీజేపీ నేతలు ఫైరవుతున్నారు. ఓ షాపులో ‘హనుమాన్ చాలీసా’ను ప్లే చేయడంతో దుకాణ యజమానిపై కొందరు దాడికి దిగిన వీడియోను ‘కర్ణాటక BJP’ షేర్ చేసింది. ‘హిందువులను భయభ్రాంతులకు గురిచేసే రాడికల్స్ వీధుల్లోకి వచ్చారు. రాహుల్ గాంధీ హిందువులపై…

నెటిజన్లను ఆకట్టుకుంటున్న ఓ జాబ్ ఆఫర్…

మంచు ఖండం అంటార్కిటికాలో ఓ జాబ్ ఆఫర్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. యూకే అంటార్కిటిక్ హెరిటేజ్ ట్రస్ట్ అక్కడ పోర్ట్ లాక్రామ్లోని పోస్ట్ ఆఫీసులో పనిచేసేందుకు ఐదుగురు ఉద్యోగులు కావాలని ప్రకటన ఇచ్చింది. మెయిల్స్ నిర్వహణ, పెంగ్విన్లను లెక్కపెట్టడమే వీరి పని. ఈ…

AP : ఈ నెల 27 నుంచి సీఎం జగన్ బస్సు యాత్ర

ఎన్నికల తేదీ ఆలస్యమవడంతో సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇచ్ఛాపురం నుంచి ఇడుపులపాయ వరకు ఈ నెల 27 నుంచి దాదాపు 21 రోజులపాటు మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర చేయనున్నారు. అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల మీదుగా యాత్ర…

బ్యాంకులకు RBI హెచ్చరిక!

సైబర్ దాడుల ముప్పు పొంచి ఉందని పలు బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ హెచ్చరించినట్లు సమాచారం. దీనిపై బ్యాంకులు అప్రమత్తంగా ఉండాలని సూచించినట్లు తెలుస్తోంది. సైబర్ సెక్యూరిటీ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎగ్జామినేషన్ (CSITE) సమీక్ష నిర్వహించిన అనంతరం RBI ఈ సూచనలు…

అల్లు అర్జున్ పుట్టిన రోజున పుష్ప-2 తొలి సాంగ్ రిలీజ్…?

అల్లు అర్జున్ పుట్టిన రోజున(ఏప్రిల్ 8) పుష్ప-2 మూవీ నుంచి తొలి సాంగ్ ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. దీంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది ఐకాన్ స్టార్ బర్త్ డే రోజున విడుదల…

AP : జనసేన పార్టీలో బగ్గుమన్న విభేదాలు

విశాఖ జిల్లా జనసేన పార్టీలో విభేదాలు భగ్గుమన్నాయి. విశాఖ సౌత్ సీటు స్థానికులకే కేటాయించాలని ఆ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. పార్టీ జెండా మోయని, ఇటీవల పార్టీలోకి వచ్చిన వంశీకి సీటు ఇస్తే ఊరుకోమంటూ హెచ్చరిస్తున్నారు. దీంతో టికెట్ కేటాయింపుపై…

ఎలక్టోరల్ బాండ్ల ద్వారా విరాళాలు పొందని పార్టీలివే!

ఎలక్టోరల్ బాండ్ల ద్వారా దేశంలోని అనేక పార్టీలు రూ. వేల కోట్ల విరాళాన్ని పొందగా, కొన్ని ప్రముఖ పార్టీలకు ఒక్క రూపాయీ అందలేదు. CPM, CPI, మాయావతి నేతృత్వంలోని BSP, మేఘాలయలోని అధికార నేషనల్ పీపుల్ పార్టీ, AIMIM, మహరాష్ట్ర నవ…

వచ్చే నెల టీవీలో రానున్న ‘గుంటూరు కారం’

సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా తెరకెక్కిన ‘గుంటూరు కారం’ మూవీ టీవీల్లోకి వచ్చేస్తోంది. వచ్చే నెల 9న జెమిని టీవీలో ఈ సినిమా ప్రసారం కానుంది. ఇందుకు సంబంధించిన ప్రోమోను జెమిని టీవీలో రిలీజ్ చేశారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన…

TG : అటవీశాఖలో ఖాళీగా ఉన్న పోస్టులు!

రాష్ట్ర అటవీశాఖలో 2,108 పోస్టులు ఖాళీగా ఉన్నాయని అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. మొత్తం 6,860 పోస్టులకు 4,752 మంది సిబ్బందే ఉన్నట్లు తెలిపారు. ఉన్నవారిలో కొందరు ఇతర శాఖలకు డిప్యుటేషన్ పై వెళ్లాల్సిన పరిస్థితి ఉందని CM రేవంత్ కు…

TG : సైబర్ క్రైమ్ మోసాలు… గంటలోపు ఫోన్ చేస్తే రీకవరీకి చర్యలు – ADG శిఖాగోయల్

సైబర్ మోసానికి గురైన బాధితుల ఖాతాల్లోకి తిరిగి డబ్బులు జమ చేసేలా ADG శిఖాగోయల్ ఆధ్వర్యంలో పోలీసులు చర్యలు చేపట్టారు మోసపోయిన బాధితులు గంటలోపు 1930కు ఫోన్ చేసి ఫిర్యాదు చేస్తే.. డబ్బు బదిలీ కాకుండా ఫ్రీజ్ చేస్తారు. ఫిర్యాదు చేసిన…

ఇన్ స్టాలోనూ చరిత్ర సృష్టించిన రాయల్ ఛాలెంజర్స్

WPL-2024 ట్రోఫీని గెలిచి సత్తాచాటిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఇన్ స్టాలోనూ చరిత్ర సృష్టించింది. ఉమెన్స్ జట్టుకు అభినందనలు తెలియజేస్తూ RCB తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో విక్టరీ ఫొటోను పోస్ట్ చేసింది. ఈ పోస్టుకు కేవలం 9 నిమిషాల్లోనే 10…

పొలిటికల్ రీఎంట్రీకి సిద్దమవుతున్న తమిళిసై

తెలంగాణ గవర్నర్ పదవికి తమిళసై రాజీనామా చేసి పొలిటికల్ రీఎంట్రీకి సిద్ధమవుతున్నారు. ఈమె 2009లో చెన్నై నార్త్, 2019లో తూత్తుకూడి నుంచి BJP తరఫున ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అలాగే మూడు సార్లు అసెంబ్లీ బరిలో నిలిచినా గెలుపు దక్కలేదు.…

AP : వచ్చే ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేస్తా – పవన్ కళ్యాణ్

వచ్చే ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేస్తానని ప్రకటించిన పవన్ కళ్యాణ్.. వచ్చే వారం నియోజకవర్గంలో పర్యటిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. 3 మండలాలు, 2 మున్సిపాలిటీలకు చెందిన టీడీపీ-జనసేన-బీజేపీ నేతలతో సమావేశం కానున్నట్లు పేర్కొన్నాయి. ఈ సందర్భంగా పలువురు కీలక…

మరోసారి మా విజయం ఖాయం… – మోదీ

తెలంగాణలో BJP ప్రభంజనంలో కాంగ్రెస్, BRS కొట్టుకుపోతాయని PM మోదీ అన్నారు. ‘రాష్ట్రంలో BJPకి ప్రజల మద్దతు రోజురోజుకూ పెరుగుతోంది. భారత్ అభివృద్ధి చెందితే తెలంగాణ కూడా అభివృద్ధి చెందుతుంది. పదేళ్లలో రాష్ట్రానికి రూ.వేల కోట్లు కేటాయించాం. వికసిత్ భారత్ కోసం…

MrX సినిమా కోసం ఊహించని విధంగా మారిన తమిళ స్టార్ హీరో

తమిళ స్టార్ హీరో ఆర్య తన శరీరాకృతిని ఊహించని విధంగా మార్చుకున్నారు. గతంలో అంతగా ఫిట్గా లేని ఆర్య.. ఇప్పుడు కండలు తిరిగిన దేహంతో ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మను ఆనంద్ దర్శకత్వంలో తాను నటించే MrX…

తిరుమల సమాచారం 18-మార్చి-2024 సోమవారం

ఓం నమో వేంకటేశాయ ◼️తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ ◼️నిన్న 17-03-2024 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 83,825 మంది… ◼️ స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. 25,690 మంది… ◼️ నిన్న స్వామివారి హుండీ ఆదాయం 4.57…

తిరుమల సమాచారం 13-మార్చి-2024 బుధవారం

ఓం నమో వేంకటేశాయ ◼️ తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ ◼️ నిన్న 12-03-2024 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 60,110 మంది… ◼️ స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. 21,445 మంది… ◼️ నిన్న స్వామివారి హుండీ…

సినిమాల్లో అరంగేట్రం చేయనున్న ఆశా భోస్లే మనవరాలు

లెజెండరీ సింగర్ ఆశా భోస్లే గురించి తెలియని వారుండరు. ఆవిడ మనవరాలు జనై భోస్లే సినీ అరంగేట్రం చేసేందుకు సిద్ధమయ్యారు. సందీప్ సింగ్ తెరకెక్కిస్తున్న చిత్రంలో జనై ఛత్రపతి శివాజీ భార్య రాణి సై భోంసలే పాత్రలో కనిపించనున్నారు. ఈ విషయాన్ని…

AP : ఈ నెల 17న చిలకలూరిపేటలో జరిగే బహిరంగ సభలో పాల్గొననున్న ప్రధాని

ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటన ఖరారైంది. జనసేన – టీడీపీతో పొత్తు నేపథ్యంలో ఈ నెల 17న చిలకలూరిపేటలో జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. దీంతో ఒకే వేదికపై మోదీ, చంద్రబాబు, పవన్ కనిపించనున్నారు. అంతకుముందే ప్రధాని విశాఖలో…

భారత్ లో 67 లక్షల మంది ఆహారలేమితో చిన్నారి భాదితులు – హార్వర్డ్ అధ్యయనం

హార్వర్డ్ అధ్యయనం సంచలన విషయాలను వెల్లడించింది. ప్రపంచంలో అత్యధికంగా భారత్ లో 67 లక్షల మంది చిన్నారులు ఆహారలేమితో బాధపడుతున్నారని పేర్కొంది. 92 దేశాల్లో ఆహారం అందని చిన్నారుల సంఖ్యలో ఇది సగమని తెలిపింది. ఆ తర్వాతి స్థానాల్లో నైజీరియా (9.62లక్షలు),…

TS : ఈ రోజు రాష్ట్రానికి రానున్న కేంద్ర హోం మంత్రి

నేడు కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాష్ట్రానికి రానున్నారు. మధ్యాహ్నం 1:20 గంటలకు ప్రత్యేక విమానంలో ఆయన బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. ముందుగా బీజేపీ సోషల్ మీడియా వారియర్స్తో, ఆ తర్వాత బూత్ అధ్యక్షులతో భేటీ అవుతారు. అనంతరం…

TS : ముస్లింలకు రంజాన్ మాసం ప్రారంభం శుభాకాంక్షలు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్

రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా ముస్లిం సోదరులకు మాజీ సీఎం, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ శుభాకాంక్షలు తెలియజేశారు పవిత్ర మాసంలో జరిపి ఉపవాస దీక్షలు, ప్రత్యేక ప్రార్థనలతో ప్రజల మధ్య శాంతి, సామరస్య భావనలు వెల్లివిరుస్తాయని చెప్పారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో…

తిరుమల సమాచారం 09-మార్చి-2024 శనివారం

ఓం నమో వేంకటేశాయ ◼️ తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ ◼️ నిన్న 08-03-2024 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 63,831 మంది… ◼️ స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య… 25,367 మంది… ◼️ నిన్న స్వామివారి హుండీ…

కిటకిటలాడుతున్న శైవక్షేత్రాలు…

మహా శివరాత్రి సందర్భంగా తెలంగాణలోని ప్రముఖ శైవక్షేత్రాలు కిటకిటలాడుతున్నాయి. ఎండను సైతం లెక్కచేయకుండా భక్తులు భారీ సంఖ్యలో శివయ్య దర్శనానికి బారులు తీరారు. వేములవాడ, కొమురవెల్లి, వేయిస్తంభాల గుడి, రామప్ప, కీసర, కాళేశ్వరం తదితర ఆలయాలు కిక్కిరిసిపోయాయి. ఉపవాసం ఉన్నవారు సాయంత్రం…

తిరుమల సమాచారం 07-మార్చి-2024 గురువారం

ఓం నమో వేంకటేశాయ తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ ◼️ నిన్న 06-03-2024 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 65,887 మంది… ◼️ స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. 23,532 మంది… ◼️ నిన్న స్వామివారి హుండీ ఆదాయం…

ఆ గ్రామం వారికి సీఎం ఎవరో తెలియదు… ఎక్కడంటే…

కాకినాడలోని ప్రత్తిపాడు నియోజకవర్గంలో గిరిజనాపురం అనే గ్రామం ఉంది. అక్కడుండే కొండదొర తెగ ఆదివాసీలకు సీఎం ఎవరో కూడా తెలియదట. ఆ విషయం వాళ్లే స్వయంగా చెప్పారు. ఈ గ్రామంలో సుమారు 50 మంది నివసిస్తుండగా 19 మందికి ఇటీవల తొలిసారి…

ఈ ఏడాది వర్షాలు బాగానే ఉన్నాయి… – శాస్త్రవేత్తలు

భారత్ లో పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తున్న శాస్త్రవేత్తలు శుభవార్త చెప్పారు. జూన్-ఆగస్టు మధ్య లానినా ఏర్పడితే 2023లో కంటే ఈ ఏడాది రుతుపవనాల ద్వారా మెరుగైన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. మరోవైపు ప్రస్తుతం ఎల్నినో చాలా బలంగా ఉందని…

TS : ‘ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన’… ఈ వానాకాలం నుంచే… – మంత్రి తుమ్మల

రాష్ట్రంలో అమలు కానున్న ‘ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన’లో రైతుల వాటా ప్రీమియంను ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఈ వానాకాలం నుంచి పధకాన్ని అమలు చేస్తామని.. రైతులందరికీ, అన్ని పంటలకు ఈ పథకం వర్తిస్తుందన్నారు. గతంలో…

AP : వాలంటీర్లకు 3 నెలల అదనపు ప్రోత్సాహకాలు… – ప్రభుత్వం

వాలంటీర్లకు ప్రభుత్వం 3 నెలల అదనపు ప్రోత్సాహకాలు అందించనుంది. నెలకు రూ.500 చొప్పున ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు మొత్తం రూ.1500 చొప్పున ఒక్కో వాలంటీర్ కు అందిస్తారు. కాగా ప్రజల ఇళ్ల వద్దకే మొబైల్ ఆటోల ద్వారా…

మేడారం హుండీల లెక్కింపు… ఆదాయం ఏంతంటే…

మేడారం మహా జాతర హుండీల లెక్కింపు 6 రోజుల్లో పూర్తి చేసినట్లు దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు. మహా జాతర కోసం ఏర్పాటు చేసిన 540 హుండీలను లెక్కించగా.. రూ.12.25 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. 779.800గ్రా, 55 కిలోల 150 గ్రా.…

తిరుమల సమాచారం 06-మార్చి-2024 బుధవారం

ఓం నమో వేంకటేశాయ తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ ◼️ నిన్న 05-03-2024 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 64,552 మంది… ◼️ స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. 19,900 మంది… ◼️ నిన్న స్వామివారి హుండీ ఆదాయం…

టీటీడీ ప్రకటన : హుండీ లో భక్తులు కానుకగా సమర్పించిన వస్తువుల వేలం…

తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలలో హుండీ ద్వారా భక్తులు కానుకగా సమర్పించిన వాచీలు మరియు మొబైల్ ఫోన్లను మార్చి 13న రాష్ట్ర ప్ర‌భుత్వ కొనుగోలు పోర్ట‌ల్ ద్వారా ఈ- వేలం వేయ‌నున్నారు. ఇందులో టైటాన్‌, క్యాషియో, టైమెక్స్‌,…

కేంద్ర ఎలక్షన్ కమిషన్ కీలక ఉత్తర్వులు జారీ…

మరి కొన్ని రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర ఎలక్షన్ కమిషన్ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై ఎన్నికల్లో ఇంటి నుంచి ఓటేసే సదుపాయాన్ని 85 ఏళ్లు, ఆపై వయసున్న వారికి మాత్రమే కల్పించనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు నిబంధనలను…

TS : DSC దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం… వీరే అర్హులు…

డీఎస్సీ దరఖాస్తుల ప్రక్రియ అర్ధరాత్రి నుంచి ప్రారంభమైంది. SGT పోస్టులకు డీఎడ్ పూర్తి చేసిన వారు అర్హులు. SA ఉద్యోగాలకు సంబంధిత విభాగంలో బీఎడ్ చేసి ఉండాలి. PET పోస్టులకు ఇంటర్లో 50% మార్కులు, UG D.P.Ed కోర్సు చేయాలి. డిగ్రీ…

AP : మార్చి 7న YSR చేయూత నిధుల జమ

YSR చేయూత నిధుల జమ కార్యక్రమాన్ని మార్చి 7న రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనుంది. అనకాపల్లి జిల్లా పిసినికాడలో జరిగే బహిరంగ సభలో CM జగన్ బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేస్తారు. ఈ పథకం కింద SC, ST,…

మహా శివరాత్రి సందర్భంగా వేములవాడకు ప్రత్యేక బస్సులు

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా 400 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు కరీంనగర్ జోనల్ ఈడీ వినోద్ కుమార్ తెలిపారు. ఈ నెల 7నుంచి 9 వరకు బస్సులను నడపనున్నట్లు పేర్కొన్నారు. వరంగల్, హన్మకొండ,…

బ్యాంకు ఉద్యోగుల సుదీర్ఘ డిమాండ్ ఈ ఏడాదే సాకారం…?

బ్యాంకు ఉద్యోగుల సుదీర్ఘ డిమాండైన వారంలో 5 రోజుల పనిదినాలు ఈ ఏడాదే సాకారం అయ్యే అవకాశం ఉంది. ఆర్థికమంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపితే జూన్ నుంచి అమల్లోకి రానుంది. 5 రోజుల పని దినాలతో కస్టమర్లకు సేవలు అందించే పని…

మార్చి నెలలో తిరుమలలో విశేష పర్వదినాలు

ఈ మార్చి నెలలో శ్రీవారి ఆలయంలో నిర్వహించే విశేష ఉత్సవాలను పూర్తి వివరాలను వెల్లడించింది తిరుమల తిరుపతి దేవస్థానం. మార్చి 8వ తేదీన మహా శివరాత్రి వేడక జరగనున్నట్లు పేర్కొంది. మార్చి 20 నుంచి 24వతేదీ వరకు శ్రీవారి తెప్పోత్సవాలు ఉంటాయని…

తిరుమల సమాచారం05-మార్చి-2024మంగళవారం

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం నిన్న 04-03-2024 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 70,570 మంది… స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. 22,490 మంది… నిన్న స్వామివారి హుండీ ఆదాయం 3.76 కోట్లు … ఉచిత సర్వ దర్శనానికి…

భారత్ కు క్షమాపణలు చెప్పిన గూగుల్… ఎందుకంటే…

గూగుల్ రూపొందించిన జెమిని ఏఐ మోడల్… ప్రధాని మోదీ, ట్రంప్, జెలెన్స్కీ గురించి వేసిన ఒకే ప్రశ్నకు వివిధ సమాధానాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. మోదీని కించపరిచేలా జవాబు ఇచ్చి, మిగిలిన ఇద్దరి విషయంలో ఆన్సర్ కు దాటవేసింది. అది వివాదాస్పదంగా…

TS : ప్రజాశాంతి పార్టీలో చేరిన బాబు మోహన్

మాజీ మంత్రి, ప్రముఖ సినీనటుడు బాబు మోహన్ ప్రజాశాంతి పార్టీలో చేశారు. ఇటీవలే బీజేపీకి రాజీనామా చేసిన ఆయన కేఏ పాల్ సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయన ప్రజాశాంతి పార్టీ తరఫున వరంగల్ ఎంపీగా పోటీ చేసే అవకాశం…

AP : ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టకూడదని రాజ్యాంగంలో ఉందా?: కొడాలి నాని

సెక్రటేరియట్ ఏమైనా చంద్రబాబు సొత్తా అని మాజీ మంత్రి కొడాలి నాని ప్రశ్నించారు. ‘ప్రభుత్వానికి అవసరమైనప్పుడు ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టుకోవచ్చు. ఆస్తులు తాకట్టు పెట్టకూడదని ఏమైనా రాజ్యాంగంలో రాసి ఉందా? నేడు రాష్ట్ర అప్పులు రూ.4 లక్షల కోట్లు ఉంటే..…

TS : తెలంగాణ భవన్ లో నేతలతో కీలక సమావేశం

ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల నేతలతో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ తెలంగాణ భవన్ లో కీలక సమావేశం నిర్వహించారు. ఎంపీ అభ్యర్థుల ఎంపికపై చర్చించారు. అయితే ఈ సమావేశానికి భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది. నిన్న…

తిరుమల సమాచారం 02-మార్చి, 2024 శనివారం

◼️ తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ ◼️ నిన్న 01-03-2024 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 59,646 మంది… ◼️ స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. 21,938 మంది… ◼️ నిన్న స్వామివారి హుండీ ఆదాయం 3.86 కోట్లు…

అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ కోసం ఇండియా వచ్చిన రిహన్నా

గ్లోబర్ పాప్ స్టార్ రిహన్నా మొదటిసారి భారతదేశానికి వచ్చారు. ప్రత్యేక విమానంలో ఆమె గుజరాత్ లోని జామ్నగర్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అమెరికా నుంచి భారీ లగేజ్ తో రావడంతో ప్రత్యేక వాహనాల్లో వాటిని అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేదిక…

X(ట్విటర్) : ఇక నుంచి వీడియోలో మాట్లాడుకోండి…

ఎక్స్(ట్విటర్)లో స్పేసెస్ ఫీచర్ గురించి చాలామందికి తెలుసు. కేవలం ఆడియో మాత్రమే వాటిలో వినిపిస్తుంది. ఈ స్పేసెస్లో ఒక గ్రూప్ గా ఏర్పడి ఏదైనా టాపిక్ గురించి మాట్లాడుకోవచ్చు. అయితే ఇందులో ఇక నుంచి వీడియోలో మాట్లాడుకోవచ్చు. ఇప్పటికే కొందరు iOS…

AP : ప్రారంభమైన పెన్షన్ల పంపిణీ ప్రక్రియ

ఏపీలో పెన్షన్ల పంపిణీ ప్రక్రియ కొనసాగుతోంది. 65.92లక్షల మందికి పింఛన్లు అందించేందుకు ప్రభుత్వం రూ.1958.52 కోట్లు విడుదల చేసింది. ఐదు రోజుల్లో పంపిణీ ప్రక్రియ పూర్తి చేయాలని వాలంటీర్లను ప్రభుత్వం ఆదేశించింది. సాంకేతిక కారణాల వల్ల పింఛన్ పొందలేకపోతున్న వారి కోసం…

TS : డ్రగ్స్ పార్టీ కేసులో ఓ యూట్యూబ్ నటి

రాడిసన్ హోటల్ డ్రగ్స్ పార్టీ కేసులో ఓ యూట్యూబ్ నటి పేరు తెరపైకి వచ్చింది. యూట్యూబర్, షార్ట్ ఫిల్మ్స్ లో నటించిన కల్లపు లిషిని పోలీసులు నిందితురాలిగా చేర్చినట్లు తెలుస్తోంది. BJP నేత గజ్జల వివేకానంద ఈ డ్రగ్స్ పార్టీ ఇవ్వగా…

AP : ‘ప్రజా సేవా ఛారిటబుల్ ట్రస్ట్’ పేరిట ఘరానా మోసం…

రూ.100కే గ్రాము బంగారం, రూ.10కే KG కందిపప్పు, రూ.3,500కే ఫ్రిజ్ అంటూ.. కేటుగాళ్లు మోసం చేసిన ఘటన గుంటూరులో జరిగింది. శ్రీనివాసరావు, అనంతలక్ష్మి, నిర్మల్ అనే వ్యక్తులు ‘ప్రజా సేవా ఛారిటబుల్ ట్రస్ట్’ పేరుతో రూ.100కు గ్రాము బంగారం అని ఒకరిద్దరికి…

ఆమెతో మళ్లీ నటించకపోవడానికి కారణమదే: వరుణ్ తేజ్

వరుణ్ తేజ్, సాయి పల్లవి కలిసి నటించిన సూపర్ హిట్ సినిమా ‘ఫిదా’లో వారి జోడీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అయితే ఈ జంట మళ్లీ కలిసి నటించలేదు. అందుకు కారణాన్ని ఓ ఇంటర్వ్యూలో వరుణ్ వెల్లడించారు. ‘మా కాంబోలో మరో…

ఏఐ కాల్ రికార్డింగ్ ఫీచర్ ను తీసుకురానున్న ట్రూకాలర్

ట్రూకాలర్ యాప్ ఏఐ కాల్ రికార్డింగ్ ఫీచర్ ను తీసుకొస్తోంది. ప్రీమియం సబ్స్క్రిప్షన్ తీసుకున్నవారికే ఈ ఆప్షన్ అందుబాటులో ఉండనుంది. దీని వల్ల ఇన్కమింగ్, ఔట్గోయింగ్ కాల్స్ను నేరుగా యాప్లోనే రికార్డ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా కాల్కు సంబంధించిన వివరాలను నోట్ చేసుకోవాల్సిన…

సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలు… రివార్డ్స్ పాయింట్స్ తో…

సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు. SBI రివార్డ్స్ పాయింట్స్ కోసం యాప్ డౌన్లోడ్ చేసుకోండి అంటూ వాట్సాప్లో APK Filesను పంపుతున్నారు. వీటిని ఇన్స్టాల్ చేసుకోవద్దని, ఫార్వర్డ్ చేయొద్దని అధికారులు సూచిస్తున్నారు. పొరపాటున ఇన్స్టాల్ చేసుకుంటే ఫోన్ను హ్యాక్…

మరో అంతరిక్ష కేంద్రానికి శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ

దేశంలో రెండో అంతరిక్ష కేంద్రానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. తమిళనాడులోని తూత్తుకూడి జిల్లా కులశేఖరపట్టిణంలో ఈ స్పేస్ స్టేషన్ను నిర్మిస్తున్నారు. సుమారు 2 వేల ఎకరాల్లో నిర్మిస్తున్న ఈ కేంద్రానికి శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందని ప్రధాని తెలిపారు. ఇవాళ…

క్యాన్సర్ కు ట్యాబ్లెట్ కనుగొన్న టాటా ఇన్స్టిట్యూట్

క్యాన్సర్ తిరగబడకుండా ఉండేందుకు మెడిసన్ కనుగొన్న టాటా ఇన్స్టిట్యూట్ రూ.100కే ఈ ట్యాబ్లెట్ అందిస్తున్నట్లు వెల్లడించింది. సాధారణంగా చికిత్సకు రూ.లక్షల నుంచి కోట్లు ఖర్చువుతుందని.. కానీ అతితక్కువ ధరకు మెడిసిన్ అందించనున్నట్లు వైద్యులు తెలిపారు. FSSAI ఆమోదం కోసం ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు.…

తిరుమల సమాచారం28-ఫిబ్రవరి-2024బుధవారం

◼️ తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం ◼️ నిన్న 27-02-2024 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 63,421 మంది… ◼️ స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. 19,644 మంది… ◼️ నిన్న స్వామివారి హుండీ ఆదాయం 4.84 కోట్లు…

TS : ధరణి పోర్టల్ ను ప్రక్షాళన చేస్తాం… – పొంగులేటి

ధరణిపై త్వరలోనే శ్వేతపత్రం విడుదల చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ధరణి పోర్టల్ ను ప్రక్షాళన చేస్తాం. మార్చి 1 నుంచి 7వ తేదీ వరకు ధరణి సమస్యల పరిష్కారానికి సదస్సులు నిర్వహిస్తాం. ప్రభుత్వ భూములను వారి సొంత భూములుగా…

ఉద్యోగుల చాట్స్ పై ఏఐ ద్వారా పలు కంపెనీలు నిఘా

ఉద్యోగుల చాట్స్ పై ఏఐ ద్వారా పలు కంపెనీలు నిఘా పెడుతున్నట్లు సమాచారం. వాల్మార్ట్, డెల్టా, టీ-మొబైల్, నెస్లే, ఆస్ట్రాజెనెకా, స్టార్బక్స్ వంటి సంస్థలు ఈ జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. ‘అవేర్’ సంస్థ క్రియేట్ చేసిన ఈ సాఫ్ట్వేర్ మైక్రోసాఫ్ట్ టీమ్స్,…

పునః ప్రారంభంమైన లక్నవరం సందర్శన

ములుగు జిల్లా, గోవిందరావుపేట మండలంలోని లక్నవరం సందర్శన సోమవారం నుంచి పునః ప్రారంభించినట్లు టీఎస్ టీడీసీ అధికారులు తెలిపారు. మేడారం జాతర ముగిసినందున సందర్శకులను అనుమతిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. దీంతో పర్యాటకులు లక్నవరం సరస్సును సందర్శిస్తారని తెలిపారు. మేడారం జాతర సందర్భంగా…

త్వరలో కల్కి 2898 AD ప్రేక్షకుల ముందుకు రానున్న ప్రభాస్

ఇటీవలే సలార్(Salaar) తో బ్లాక్ బస్టర్ అందుకున్న ప్రభాస్ త్వరలో కల్కి 2898 AD(Kalki 2898 AD)తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా మే 9న థియేటర్స్ లోకి రానుంది. భారీ అంచనాల మధ్య…

రష్యా అసత్య ప్రచారం… – జెలెన్స్కీ

రష్యాతో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 31 వేల మంది తమ సైనికులు మరణించినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వెల్లడించారు. రష్యా ప్రచారం చేస్తున్నట్లుగా 3 లక్షల మంది చనిపోలేదని స్పష్టతనిచ్చారు. గాయపడిన, కనిపించకుండా పోయిన సైనికుల వివరాలను వెల్లడించబోనని…

TS : వచ్చే విద్యాసంవత్సరం నుంచి పుస్తకాల మోత

వచ్చే విద్యాసంవత్సరం నుంచి పాఠ్య పుస్తకాల బరువు 25 నుంచి 30 శాతం మేర తగ్గనుంది. పుస్తకాల తయారీలో 90 GSM(గ్రామ్స్ పర్ స్క్వేర్ మీటర్) పేపర్కు బదులు 70GSM పేపర్ వాడేందుకు ప్రభుత్వం అనుమతించింది. కవర్ పేజీ ప్రస్తుతం 250GSM…

AP : వచ్చే నెల 2న ఎన్నికల కమిటీ విజయవాడలో కాంగ్రెస్ సమావేశం

రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ సిద్ధమవుతోంది. ఇవాళ అనంతపురంలో ‘న్యాయ సాధన’ పేరుతో బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఏఐసీసీ చీఫ్ ఖర్గేతోపాటు ఏపీసీసీ చీఫ్ షర్మిల, సీడబ్ల్యూసీ సభ్యులు, సీనియర్ నేతలు పాల్గొననున్నారు. వచ్చే నెల 2న ఎన్నికల కమిటీ విజయవాడలో…

వచ్చే నెలలో ‘దేవర’ పాటల షూటింగ్ మొదలు

కొరటాల శివ డైరెక్షన్లో జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా నటిస్తోన్న దేవర మూవీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణ దాదాపు పూర్తయినట్లు సమాచారం. వచ్చే నెల తొలి వారంలో టాకీ, పాటల షూటింగ్ మొదలు పెట్టనున్నట్లు తెలుస్తోంది. హీరో హీరోయిన్ల మధ్య…

TS : ఈ రోజు ఈ జిల్లాల్లో వర్షాలు

రాష్ట్రంలో ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో రెండు రోజులుగా పలు జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం…

నేడు దేశవ్యాప్తంగా 553 రైల్వేస్టేషన్ల పునరుద్ధరణకు శంకుస్థాపన

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు దేశవ్యాప్తంగా 553 రైల్వేస్టేషన్ల పునరుద్ధరణకు శంకుస్థాపన చేయనున్నారు. వీటితో పాటు 1,500 రైల్ ఓవర్ బ్రిడ్జిలు, 1,500 అండర్ పాస్లను జాతికి అంకితమివ్వనున్నారు. తెలంగాణలో 15, ఏపీలో 34 అమృత్ భారత్ స్టేషన్లు ఈ జాబితాలో…

IPL మ్యాచ్ చూడటానికి ఎంత డేటా కావాలి?

ఐపీఎల్-2024 మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. జియో సినిమా యాప్లో మ్యాచ్లను వీక్షించవచ్చు. 4K క్వాలిటీలో ఒక పూర్తి మ్యాచ్ చూడటానికి 25 GB, 1080p 12GB, 720p 2.5 GB, 480p5 1.5 GB అవసరం ఉంటుంది. కాగా…

AP : కాకినాడ జిల్లాలో ఆర్టీసీ బస్సు బీభత్సం.. నలుగురి మృతి

కాకినాడ జిల్లా చిన్నంపేట జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. లారీ టైర్ పంక్చర్ చేస్తున్న నలుగురిపైకి సూపర్ లగ్జరీ బస్సు దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు అక్కడిక్కడే మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు బస్సును వెంబడించి పట్టుకున్నారు. మరణించిన…

TS : రేపే రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకం అమలు

రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రభుత్వం రేపు ప్రారంభించనుంది. రాష్ట్రంలో వైట్ రేషన్ కార్డుదారులు 90 లక్షలకు పైగా ఉండగా, ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న 40 లక్షల మందినే అర్హులుగా సర్కారు ఎంపిక చేసింది. దీంతో మిగతా వారు ఆందోళన వ్యక్తం…

కుదుటపడ్డ ఢిల్లీ సరిహద్దు పరిస్థితి

రైతుల ‘ఢిల్లీ చలో’ మార్ను దృష్టిలో ఉంచుకుని దాదాపు రెండు వారాల పాటు ఢిల్లీ – హరియాణా సరిహద్దుల్లోని సింఘు, తిక్రీ సరిహద్దు క్రాసింగ్లను మూసివేశారు. అయితే, ఇప్పుడు పరిస్థితులు కుదుటపడటంతో అధికారులు వాటిని పాక్షికంగా తెరిచే ప్రక్రియను ప్రారంభించారు. వాహనాల…

27వ తేదీన చేవెళ్ళ లో ప్రియాంకా గాంధీ పర్యటన

ఈ నెల 27న చేవెళ్ళ పార్లమెంటు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు ప్రియాంకా గాంధీ రానున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఈనెల 27న చేవెళ్ళలో నిర్వహించే భారీ బహిరంగ సభలో ప్రియాంకా గాంధీ మరో రెండు గ్యారంటీలను…

పాలమూరు జిల్లాలో పెరుగుతున్న కిడ్నాప్, అత్యాచారం కేసులు

ఉమ్మడి పాలమూరు జిల్లాలో నిత్యం ఎక్కడో ఒక చోట విద్యార్థినుల అదృశ్యం కేసు నమోదు అవుతుండడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. 14 ఏళ్ల వయస్సు నుంచి 19 ఏళ్లలోపు అమ్మాయిలే అత్యధికంగా అదృశ్యం అవుతుండటం ఈ తరహా కేసులు నమోదు…

సాధారణ అమ్మాయిలా ఓ స్టార్ హీరోయిన్

లగేజీతో కిక్కిరిసిన రైల్లో ఎక్కడం, ఆటోవాలాతో ధర తగ్గించమంటూ బేరాలాడటం, రోడ్డు పక్క కాకా హోటళ్లలో తినడం, సాధారణ ప్రజలకు పర్యటనల్లో జరిగే అనుభవాలే ఇవి. కానీ, ఓ స్టార్ హీరోయిన్ కూడా ఇంత సాధారణంగా ఉంటారని నిజం చేసి చూపిస్తోంది…

అమ్మమ్మను హత్య చేయించిన మనుమడు

డబ్బు కోసం ఓ యువకుడు తన సొంత అమ్మమ్మను హత్య చేయించిన దారుణం ఇది. ఛత్తీస్ గఢ్ లోని కాంకేర్ జిల్లాకు చెందిన ఆకాశ్, తన అమ్మమ్మ పేరిట రూ. కోటి బీమా చేయించాడు. కొన్నాళ్ల తర్వాత ఓ వ్యక్తికి సుపారీ…

ఈ రోజు విజయనగరం జిల్లాలో మంత్రి బొత్స సత్యనారాయణ పర్యటన…

రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ నేడు విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. నగరంలోని భాష్యం స్కూల్ వెనుక సీనియర్ సిటిజన్స్ సమావేశంలో పాల్గొంటారు. 37వ వార్డులో తాగునీటి సరఫరా టాంక్ ను, ఆర్ అండ్ బి కూడలి నుంచి అయ్యన్న…

AP : రాష్ట్రంలో ఈ నెల 27న కేంద్ర రక్షణ మంత్రి పర్యటన

కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఈ నెల 27న రాష్ట్రంలో పర్యటించనున్నారు. తొలుత విశాఖలో వివిధ రంగాల ప్రముఖులు, విద్యా వేత్తలతో సమావేశమవుతారు. సాయంత్రం విజయవాడలో బీజేపీ రాష్ట్ర శాఖ కోర్ కమిటీ భేటీలో పాల్గొంటారు. తర్వాత ఏలూరులో…

పెను ప్రమాదంలో హైదరాబాద్ … గ్రీన్ పీస్ ఇండియా వెల్లడి…

తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అనేక అంశాల్లో దేశంలోని ఇతర నగరాల కంటే భాగ్యనగరం ముందుంది. అందుకే ఇతర రాష్ట్రాల నుంచి ఉపాధి కోసం చాలా మంది హైదరాబాద్‌కు వలస వస్తుంటారు. అయితే నంబర్ వన్ సిటీగా…

‘సుదర్శన్ సేతు’ను ప్రారంభించిన ప్రధాని

గుజరాత్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ ‘సుదర్శన్ సేతు’ను ప్రారంభించారు. దేశంలోనే అత్యంత పొడవైన కేబుల్ బ్రిడ్జిగా ఇది నిలిచింది. 4 లేన్ల రహదారి కలిగిన ఈ వంతెన 2.32 కిలోమీటర్ల పొడవు ఉంది. దీని నిర్మాణానికి రూ.979 కోట్లు ఖర్చయ్యాయి.…

మార్చి 1వ తేదిన రిలీజ్ కానున్న ఆపరేషన్ వాలెంటైన్ సినిమా

వరుణ్ తేజ్ హీరోగా నటించిన ఆపరేషన్ వాలెంటైన్ సినిమా మరికొద్ది రోజులలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. వాస్తవానికి ఈ సినిమా ఫిబ్రవరి 16వ తేదీన రిలీజ్ అవ్వాల్సి ఉంది కానీ సోలో రిలీజ్ డేట్ ల సర్దుబాట్ల నేపద్యంలో మార్చి…

ములుగు జిల్లా ను సమ్మక్క సారలమ్మ జిల్లాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలి

ములుగు జిల్లాను సమ్మక్క సారలమ్మ జిల్లాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని కోరుతూ సమ్మక్క సారలమ్మ వనదేవతలను దర్శించుకున్న – ప్రముఖ సామాజికవేత్తలు వలుస సుభాష్ చంద్రబోస్ హుస్నాబాద్ నియోజకవర్గం : (కోహెడ మండలం) మండలంలోని పరివేద, గ్రామాల్లో కొలువుధీరిన సమ్మక్క –…

అభివృద్ధి ప్రాజెక్టులకు సాఫ్ట్ లోన్లు కోరుతూ జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ జైకా ని ఆశ్రయించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

అభివృద్ధి ప్రాజెక్టులకు సాఫ్ట్ లోన్లు కోరుతూ జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ జైకా ని ఆశ్రయించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ : నేడు గత బీఆర్ఎస్ ప్రభుత్వం సృష్టించిన భారీ ఆర్థిక శూన్యతను పూడ్చే ప్రయత్నాల్లో భాగంగా సీఎం రేవంత్…

ఇరాక్ లో మృతి చెందిన వ్యక్తి కుటుంబ తల్లిదండ్రులకు బియ్యం తో పాటు నిత్యావసర సరుకులు ఆర్దికంగా అందించిన VBA-RPI-TVYS రాష్ట్ర అధ్యక్షులు గవ్వల శ్రీకాంత్

ఇరాక్ లో మృతి చెందిన వ్యక్తి కుటుంబ తల్లిదండ్రులకు బియ్యం అరకిలో తో పాటు నిత్యావసర సరుకులు ఆర్దికంగా అందించిన VBA-RPI-TVYS రాష్ట్ర అధ్యక్షులు గవ్వల శ్రీకాంత్ మంచిర్యాల జిల్లా : (జన్నారం 24- ఫిబ్రవరి): మండలంలోని దేవునిగూడ గ్రామ పంచాయతి…

సామాజిక కార్యక్రమాల్లో ముందుంటున్న ఆత్రం అనసూయ

సామాజిక కార్యక్రమాల్లో ముందుంటున్న ఆత్రం అనసూయ – రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు మేలు చేయాలనుకుంటున్నారు అదిలాబాద్ MP కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ అశిస్తుంది. సామాజిక కార్యక్రమాలలో ముందున్న ఆత్రం అనసూయ (అదిలాబాద్ జిల్లా) గత 33 సంవత్సరాలుగా అదిలాబాద్ జిల్లాలో…

ప్రజా ప్రభుత్వంలో అందరికి సమన్యాయం జరుగుతుంది – జిల్లా సీనియర్ నాయకులు సొప్పదండి చంద్రశేఖర్

నారాయణరావుపేట మండలంలోని జక్కాపూర్ గ్రామంలో కాంగ్రెస్ నాయకుల, కార్యకర్తల ముఖ్య సమావేశంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ కమిటీ ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన సిద్దిపేట జిల్లా సినియర్ నాయకులు సొప్పదండి చంద్రశేఖర్ మాట్లాడుతూ ఏకగ్రీవంగా…

భక్తుల సౌకర్యార్థం చలివేంద్రం ఏర్పాటు చలివేంద్రాన్ని ప్రారంభిస్తున్న ఎస్ బి ఐ బ్యాంక్ మేనేజర్ ధర్మరాజు

మొగుళ్ళపల్లి : మండలంలోని ముల్కలపల్లి – మొగుళ్లపల్లి గ్రామాల మధ్యన పెద్దవాగు సమీపంలో నిర్వహిస్తున్న శ్రీ సమ్మక్క-సారలమ్మ జాతరకు విచ్చేస్తున్న భక్తుల సౌకర్యార్థం ఎస్ బి ఐ మొగుళ్లపల్లి బ్రాంచ్ బ్యాంక్ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య…

TS : ఇవాళ మేడారం వెళ్లనున్న గవర్నర్ తమిళసై, సీఎం రేవంత్ రెడ్డి

గవర్నర్ తమిళసై, సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ మేడారం వెళ్లనున్నారు. ఉదయం 10 గంటలకు గవర్నర్, మధ్యాహ్నం 12 గంటలకు సీఎం సమ్మక్క సారలమ్మలను దర్శించుకుంటారని మంత్రి సీతక్క తెలిపారు. అలాగే కేంద్రమంత్రి అర్జున్ ముండా కూడా వస్తారని వెల్లడించారు. రేవంత్…

బుల్లి పిట్ట: వన్ ప్లస్ మొబైల్ కొన్నవారికి రిఫండ్ ప్రకటించిన సంస్థ..!!

వన్ ప్లస్ సంస్థ ఇటీవల ఒక కీలక నిర్ణయం తెలియజేసింది. వన్ ప్లస్ 12R స్మార్ట్ మొబైల్ కొనుగోలు చేసిన వినియోగదారులకు రిఫండ్ ఇచ్చే విధంగా ప్లాన్ చేస్తోంది. మార్చి 16 వరకు ఈ అవకాశం ఉందంటూ ఆ సంస్థ వెల్లడించింది.…

ఆలయానికి నగ్నంగా వచ్చే ప్రత్యేక పండుగ.. ఎన్నో ఏళ్ల తర్వాత ఈ నెలలో ప్రారంభం

ఒక్కో ప్రాంతంలో ఒక్కో సంప్రదాయం ప్రకారం ఆచార వ్యవహారాలు సాగుతున్నాయి. వారి సంస్కృతి, సంప్రదాయాల తరహాలోనే పండుగలు నిర్వహిస్తారు. ఇటువంటి ఆచారాలు నగరానికి నగరానికి దేశానికి భిన్నంగా ఉంటాయి. పండుగ వచ్చిందంటే అందరూ కొత్త బట్టలు ధరించి అందంగా రెడీ అవుతారు.…

TS : రేకులపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఫుడ్ పాయిజన్… 13 మంది విద్యార్థులు అస్వస్థత

గద్వాల మండల పరిధిలోని రేకులపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఫుడ్ పాయిజన్ తో 13 మంది విద్యార్థులు అస్వస్థకు గురైన సంఘటన చోటుచేసుకుంది. పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేసిన అనంతరం విద్యార్థులు వాంతులు, కడుపునొప్పి, తలనొప్పితో విద్యార్థులు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని…

ఆన్లైన్ లో క్రెడిట్ కార్డు స్కామ్ లు… – కీలక సూచనలు చేసిన కేంద్ర హోం శాఖ

ఇటీవల కాలంలో ఆన్లైన్ లో క్రెడిట్ కార్డు స్కామ్ లు పెరిగిపోతున్నాయి. దీంతో మోసగాళ్ల బారిన పడకుండా ఉండేందుకు కేంద్ర హోం శాఖ కీలక సూచనలు చేసింది. ‘ఆన్లైన్లో షాపింగ్ చేసేటప్పుడు నమ్మకమైన వెబ్సైట్లను మాత్రమే ఉపయోగించాలి. నిత్యం బ్యాంక్ స్టేట్మెంట్లను…

పోర్న్ స్టార్ బలవన్మరణం…

పోర్న్ స్టార్, నటి కాగ్నీ లిన్ కార్టర్ (36) ఆత్మహత్యకు పాల్పడ్డారు. యూఎస్లోని ఒహియోలో బలవన్మరణానికి పాల్పడినట్లు వైద్యాధికారులు ఇవాళ వెల్లడించారు. మానసిక పరిస్థితుల వల్లే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు స్నేహితులు తెలిపారు. 2000 మధ్య కాలంలో కాగ్నీ అడల్ట్ సినిమాల్లోకి…

నటి ప్రియమణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్…

బాలీవుడ్లో పపరాజీ(ఫొటోలు తీయడం) కల్చర్ గురించి నటి ప్రియమణి ఇంట్రెస్టింగ్ విషయాన్ని బయటపెట్టారు. జిమ్, ఎయిర్పోర్టుల వద్ద హీరోయిన్లు కనిపిస్తే ఫొటోగ్రాఫర్లు వెంట పడుతుండటం చూస్తూ ఉంటాం. అయితే ఇదంతా సదరు సెలబ్రిటీలు డబ్బులిచ్చి తీయించుకుంటారని ఓ పాడ్కాస్ట్లో ప్రియమణి తెలిపారు.…

2018లో కేంద్ర హోం మంత్రిపై అనుచిత వ్యాఖ్యల కేసులో రాహుల్ గాంధీకి బెయిల్

కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ దాఖలైన కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి బెయిల్ లభించింది. ఆరేళ్ల క్రితం 2018లో రాహుల్ గాంధీ కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సమయంలో అప్పటి బిజేపి అధ్యక్షుడు అమిత్…

ఏపీ ఎన్నికల షెడ్యూల్ ఫిక్సయ్యిందా..!

ఏపీలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధమంటున్నాయి పార్టీలు. ఎప్పటి నుంచో ప్రధాన పార్టీలన్నీ ప్రచార బరిలోకి దిగిపోయాయి. వైసీపీ వచ్చేసి అభ్యర్థుల జాబితాను ఫినిష్ చేసే పనిలో ఉంటే.. టీడీపీ, జనసేనలు సీట్ల పంపకాలు పూర్తి అయితే చేసుకున్నాయి కానీ బీజేపీ పొత్తు…

అయోధ్య రాముని పేరుతో రాజకీయం చేయడం హిందువుగా వ్యతిరేకిస్తున్న – మార్క అనిల్ గౌడ్

మతాన్ని,స్వార్థాన్ని, దైవాన్ని స్వప్రయోజనాల కోసం వాడుకుంటే భవి‌ష్యత్తులో వినాశం తప్పదు – మార్క అనిల్ గౌడ్. అయోధ్య రాముని పేరుతో బిజెపి రాజకీయం చేయడం హిందువుగా వ్యతిరేకిస్తున్న – మార్క అనిల్ గౌడ్ అయోధ్య రామ మందిర నిర్మాణంలో భాగస్వాములైన ప్రతి…

AP: విజయవాడ ట్రాఫిక్ కష్టాలకు త్వరలోనే ఫుల్ స్టాప్…

విజయవాడ ట్రాఫిక్ కష్టాలకు త్వరలోనే ఫుల్ స్టాప్ పడనుంది. కాజా టోల్ ప్లాజా నుంచి చిన్నఅవుటపల్లి మధ్య నిర్మిస్తున్న పశ్చిమ బైపాస్ పనులు దాదాపు పూర్తికావొచ్చాయి. 48KM మేర 6 వరుసలతో నిర్మిస్తున్న ఈ బైపాస్ త్వరలో ప్రజలకు అందుబాటులోకి రానుంది.…

ఎలక్టోరల్ బాండ్లను రద్దు చేస్తూ తీర్పిచ్చిన సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు

ఎలక్టోరల్ బాండ్లను రద్దు చేస్తూ తీర్పిచ్చిన సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘బాండ్లు జారీ చేసిన SBI మార్చి 6లోపు వివరాలను ECకి అందించాలి. వాటిని EC మార్చి 13లోపు వెబ్సైట్లో అందుబాటులో ఉంచాలి. ఒక పార్టీకి అందిన విరాళాల…

TS : పోస్టింగ్ ఆర్డర్లు తీసుకున్న 60 రోజుల్లోగా విధుల్లో చేరాలి…

గురుకుల నియామకాలకు ఎంపికైన అభ్యర్థులు పోస్టింగ్ ఆర్డర్లు తీసుకున్న 60 రోజుల్లోగా విధుల్లో చేరాలని గురుకుల సొసైటీలు సూచించాయి. గడువులోగా చేరని వారి నియామకాలు రద్దవుతాయని తెలిపాయి. అభ్యర్థులు తమ ఆస్తుల వివరాలు, ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్ను ప్రిన్సిపల్కు సమర్పించాలని పేర్కొన్నాయి.…

TS : ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అమలు…

ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో మహిళలకు 33 1/3 శాతం సమాంతర రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రత్యేక రోస్టర్ పాయింట్ కేటాయించకుండా ఓసీ, EWS, ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఎక్ససర్వీస్మెన్, క్రీడాకారుల విభాగాల్లో సమాంతర రిజర్వేషన్లు అమలు చేయనున్నట్లు…

భార్య Instagram కు బానిసైందని భర్త ఆత్మహత్య

పరిధి దాటితే అలవాటు వ్యసనంగా మారుతుంది. నేడు Instagram, Twitter వంటివి అలవాట్లుగా మొదలై వ్యసనాలుగా మారుతున్నాయనడంలో అతిశయోక్తి లేదు. తన భార్య అలా Instagramకు బానిసైందన్న ఆవేదనతో కర్ణాటకలో కుమార్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు. ఎన్నిసార్లు చెప్పినా పెడచెవిన…

AP : మంగళగిరిలో టీడీపీని ఒడిస్తాం… – విజయసాయిరెడ్డి

మంగళగిరిలో టీడీపీ నేత నారా లోకేశ్ ను ఓడించి తీరుతామని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ‘మరో వారంలో మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిపై స్పష్టత వస్తుంది. స్థానికులకే టికెట్ కేటాయిస్తాం. స్థానికంగా ఉండే అభ్యర్థి కావాలో.. హైదరాబాద్…

వాలంటైన్స్ డేని వినూత్నంగా సెలబ్రేట్ చేసుకున్న యూట్యూబర్

అమెరికాకు చెందిన పాపులర్ యూట్యూబర్ అలీ స్పాగ్నోలా వాలంటైన్స్ డేని వినూత్నంగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఆర్ట్ గ్యాలరీని ఏకంగా 5,000 కండోమ్స్ నింపేశారు. ఆమె ఆ వీడియోను షేర్ చేస్తూ వాటిని గాలితో నింపేందుకు 3రోజులు పట్టిందని తెలిపారు. కాగా దానిపై…

79 ఏళ్ల వయసుబ్లో 193 దేశాలు చుట్టేసిన బామ్మ

ఫిలిప్పీన్స్లో పుట్టిన లుయ్సా యూ వయసు 79 ఏళ్లు. వయసు పెరిగే కొద్దీ వృద్ధులు ఇంటి పట్టున గడుపుతుంటారు. కానీ యూ అలా కాదు, యూఎన్లో సభ్యత్వం ఉన్న 193 దేశాలను చూడాలన్నది ఆమె యుక్తవయసు కల. దాని కోసం గడచిన…

షార్ట్ ఫిల్మ్ ‘సత్య’కు అవార్డుల పంట

సాయిధరమ్ తేజ్, కలర్స్ స్వాతి ప్రధాన పాత్రల్లో నటించిన షార్ట్ ఫిల్మ్ ‘సత్య’కు అవార్డుల పంట పండుతోంది. ఫ్రాన్స్ లో జరిగిన టౌలౌజ్ షార్ట్స్ ఫెస్ట్లో ఉత్తమ నటుడు, నటి, సౌండ్ డిజైన్, ఎడిటింగ్ తదితర 8 విభాగాల్లో గెలుపొందింది. మూవీని…

తెలంగాణ భవన్ లో సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు…

తెలంగాణ భవన్ లో గురువారం సంత్ శ్రీ సేవాలాల్ మహరాజ్ జయంతి వేడుకను ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. సేవాలాల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం బోగ్…

ఆధార్ సేవలు గ్రామీణ ప్రాంతాలకు విస్తరింపచేయాలి – DCMS చైర్మన్ కొత్వాల

ఆధార్ సేవలు గ్రామీణ ప్రాంతాలకు సైతం విస్తరింపచేయాలని DCMS చైర్మన్, జిల్లా కాంగ్రెస్ నాయకులు కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. పాల్వంచ మండలం పరిధిలోని యానంబైల్ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన కామన్ సర్వీస్ సెంటర్ (CSC) ను బుధవారం కొత్వాల ప్రారంభించారు.…

శ్రీమతి రేణుక చౌదరి గారి రాజ్యసభ సభ్యురాలిగా ఎంపికైన సందర్బంగా పాల్వంచ అంబేద్కర్ సెంటర్ సంబురాలు

LDM బద్ది కిషోర్ కుమార్ గారి ఆధ్వర్యంలో శ్రీమతి రేణుక చౌదరి గారి రాజ్యసభ సభ్యురాలిగా ఎంపిక చేసిన సందర్భంగా పాల్వంచ అంబేద్కర్ సెంటర్ నందు కాంగ్రెస్ శ్రేణులు బానసంచ కాల్చి స్వీట్లు పంచి ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా బద్దికిషోర్…

పాల్వంచ బిజెపి పట్టణ అధ్యక్షులుగా రాపాక రమేష్

భారతీయ జనతా పార్టీ పాల్వంచ పట్టణ అధ్యక్షులుగా రాపాక రమేష్ నియమితులైనట్టు ఆయన తెలిపారు. ఈ మేరకు ఈరోజు జిల్లా అధ్యక్షులు కేవీ రంగా కిరణ్ నుండి నియామక పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పట్టణ ప్రధాన కార్యదర్శిగా…

ఘనంగా వసంత పంచమి వేడుకలు

వర్గల్ 14 పిబ్రవరి, 2024 తెలంగాణ రాష్ట్రం లో రెండో భసరగా పేరొందిన సిద్దిపేట జిల్లా వర్గల్ మండల కేంద్రం లోని శ్రీ విద్యా సరస్వతి అమ్మవారి ఆలయం లో వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అమ్మవారి పుట్టిన రోజు…

అపరిచిత వ్యక్తుల కదలికల పట్ల అప్రమత్తంగా ఉండాలి… – మొగుళ్ళపల్లి ఎస్ఐ తీగల మాధవ్

మండల పరిధిలోని ప్రజలు ఎన్నికల పట్ల ప్రమాదంగా ఉండాలని మొగుళ్ళపల్లి ఎస్ఐ తీగల మాధవ్ గౌడ్ అన్నారు. బుధవారం అయినా విలేకరులతో మాట్లాడారు. మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు ఎవరైనా అపరిచితులు అనుమానాస్పదంగా కనబడితే పోలీసులకు సమాచారం అందించాలన్నారు.…

432వ బ్రాంచ్ ను ఏర్పాటు చేసిన తెలంగాణ గ్రామీణ బ్యాంకు

మొట్లపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన తెలంగాణ గ్రామీణ బ్యాంక్ బ్యాంక్ సేవలను వినియోగించుకోండి… – బ్యాంక్ మేనేజర్ దిలీప్ కుమార్ మండలంలోని మొట్లపల్లి గ్రామంలో తెలంగాణ గ్రామీణ బ్యాంకు 432వ బ్రాంచ్ ను ఏర్పాటు చేసినట్లు, గురువారం ఏర్పాటు చేయబోయే బ్యాంక్…

తిరుమల తిరుపతి దేవస్థానం సన్నిధిలో గండ్ర జ్యోతికి ఆత్మీయ సన్మానం

శాలువాతో ఘనంగా సత్కరిస్తున్న కొడారి రమేష్ యాదవ్ భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో, అష్టైశ్వర్యాలతో, పిల్ల పాపలతో కలకాలం నిండు నూరేళ్లు వర్ధిల్లాలని కోరుకుంటూ… బిఆర్ఎస్ పార్టీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి దైవసంకల్పంతో భూపాలపల్లి నుండి తిరుమల…

రోడ్డు ప్రమాద నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి – గజ్వేల్ సీఐ. సైదా

రోడ్డు భద్రత మాసోత్సవాల ముగింపు సందర్భంగా బుధవారం గజ్వేల్ పట్టణం ఇందిరాపార్క్ వద్ద గజ్వేల్ సిఐ.సైదా, వాహనదారులకు, ప్రజలకు, వ్యాపారస్తులకు, రోడ్డు నిబంధనలు, ట్రాఫిక్ నిబంధనల గురించి అవగాహన కల్పించారు. మరియు ఇందిరా పార్క్ చుట్టూ పరిసర ప్రాంతాల్లో ర్యాలీ నిర్వహించారు…

నేను సైతం అనే కార్యక్రమం లో భాగంగా సీసీ కెమెరాల ఏర్పాటు

రిమ్మనగూడ గ్రామపంచాయతీ పక్కన ఉన్న గల్లీలో నేను సైతం అనే కార్యక్రమంలో భాగంగా నాలుగు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. రిమ్మనగూడ గ్రామంలో గ్రామపంచాయతీ పక్క గల్లిలో గత కొన్ని రోజుల క్రితం ఒక దొంగతనం జరిగింది. అట్టి విషయంలో గజ్వేల్…

గజ్వేల్ లో రక్తదాన శిబిరం లో పాల్గొని రక్త దానం చేసిన ఏసిపి రమేష్

ఆపన్న హస్త మిత్రబృందం ఆధ్వర్యంలో రక్త దాన శిభిరం గజ్వేల్ పట్టణంలోని సమీకృత కూరగాయల మార్కెట్ లో మంగళవారం ఆపన్న హస్త మిత్రబృందం ఆధ్వర్యంలో రక్త దాన శిభిరం ఏర్పాటు చేశారు. ఈ రక్త దానం శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్సీ యాదవరెడ్డి,…

కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత కారు ఢీకొని హోంగార్డు మృతి.

నల్లగొండ జిల్లా: – కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత కారు ఢీకొని హోంగార్డు మృతి చెందిన సంఘటన నల్గొండ సమీపంలోని చర్లపల్లి వద్ద జరిగింది. వివరాల్లోకి వెళ్ళితే… కేసీఅర్ సభ నేపథ్యంలో అద్దంకి-నార్కట్ పల్లి రహదారి పై ట్రాఫిక్ క్లియర్ చేస్తున్న…

ప్రత్యక్షంగా, పరోక్షంగా 5 కోట్ల ఉద్యోగాలు సృష్టించే అవకాశం… – HAI

రాబోయే 5-7 ఏళ్లలో ఆతిథ్య, పర్యాటక రంగంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా 5 కోట్ల ఉద్యోగాలు సృష్టించే అవకాశం ఉందని హోటల్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(HAI) తెలిపింది. దీని కోసం ఈ రంగానికి పూర్తి పరిశ్రమ, మౌళిక రంగ హోదాను ఇవ్వాలని రాష్ట్ర…

UAE, ఖతర్లో పర్యటించనున్నట్లు ట్వీట్ చేసిన పీఎం మోదీ

UAEలో తొలి హిందూ ఆలయాన్ని ప్రారంభించిన ఘనత తనకు దక్కనుందని ప్రధాని మోదీ తెలిపారు. రాబోయే రెండు రోజుల్లో జరగనున్న వివిధ కార్యక్రమాలకు హాజరయ్యేందుకు తాను UAE, ఖతర్లో పర్యటించనున్నట్లు ట్వీట్ చేశారు. ఈ పర్యటన భారత్లో ఈ రెండు దేశాల…

జగిత్యాల జిల్లాలో ఎక్సైజ్ ఎస్ఐల బదిలీ

జగిత్యాల జిల్లాలో పలువురు ఎక్సైజ్ ఎస్ఐలను బదిలీ చేశారు. మెట్పల్లి ఎస్సై మజీద్ను ఎన్ఫోర్స్మెంట్ కరీంనగర్కు, కరీంనగర్ రూరల్ ఎస్సై స్వప్నను జగిత్యాలకు, కరీంనగర్ అర్బన్ ఎస్ఐ నరేష్ను ధర్మపురికి, ఇచ్చోడ ఎస్సై లక్ష్మణ్ కుమార్ను మెట్పల్లికి, జగిత్యాల ఎస్ఐ సరితను…

సోములగూడెం గ్రామం లో శ్రీ రామ మందిరం నిర్మాణానికి విరాళాల సేకరణ…

భద్రాద్రి కొత్తగూడెం, పాల్వంచ మండలం లోనీ, సోములగూడెం గ్రామం లో శ్రీ రామ మందిరం నిర్మాణానికి కమిటీ ఏర్పాటు చేసుకొని గ్రామస్థులు విరాళాలు సేకరిస్తున్నారని తెలుసుకుని బసవతారక కాలనీ నందు మీసేవ మరియు ఆధార్ సెంటర్ నడుపుతున్న నునావత్ ప్రసాద్ (మీసేవ…

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ జనరంజకం – DCMS చైర్మన్ కొత్వాల

2024 – 2025 సంవత్సరానికి ఆర్ధిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క శనివారం ప్రవేశపెట్టిన తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ జనరంజకం అని DCMS చైర్మన్, జిల్లా కాంగ్రెస్ నాయకులు కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. అసెంబ్లీ లో ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ పై…

ప్రభుత్వ ఆసుపత్రి ని సందర్శించిన ఇన్స్పెక్టర్ సైదా

గజ్వేల్ గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన గజ్వేల్ ఇన్స్పెక్టర్ సైదా. ఈ సందర్భంగా ఆయన డాక్టర్లు స్టాఫ్ నర్స్ తో కలసి భద్రత పరంగా తీసుకోవలసిన చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో ఏదైనా సమస్య ఉంటే వెంటనే పోలీస్ అధికారులకు…

సీఐ మల్లయ్యకు ఆత్మీయ సన్మానం

శాలువాతో ఘనంగా సత్కరిస్తున్న నారగోని స్వప్న – మురళి గౌడ్ వరంగల్ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ లో సీఐగా బాధ్యతలను స్వీకరించిన పి మల్లయ్యను అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మశాఖ మంత్రి కొండా సురేఖ-మురళీల సూచన మేరకు వరంగల్ నగర…

సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి – మొగుళ్ళపల్లి ఎస్ఐ తీగల మాధవ్ గౌడ్

మొగుళ్లపల్లి యువత చెడు వ్యసనాల బారీన పడి తమ జీవితాలను సర్వనాశనం చేసుకోవద్దని, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని మొగుళ్ళపల్లి మొగుళ్ళపల్లి ఎస్ఐ.తీగల మాధవ్ గౌడ్ అన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. విద్యార్థులు, యువకులు చదువుతోపాటు క్రమశిక్షణగా మెలిగి…

పోలీసు కళాబృందం చే ప్రజలను చైతన్య పరిచే కనువిప్పు కార్యక్రమం

గజ్వేల్, 10 ఫిబ్రవరి,2024 గజ్వేల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొల్గూర్ గ్రామంలో పోలీస్ కళా బృందం చే ప్రజలను చైతన్య పరిచే కనువిప్పు కార్యాక్రమం నిర్వహించారు. ఈ కార్యాక్రమంలో గజ్వేల్ ఇన్స్పెక్టర్ సైదా, ఎస్ఐ పరశురాములు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గజ్వేల్…

మృతి చెందిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కుటుంబాలకు ఇన్సూరెన్స్ చెక్కుల పంపిణీ

కొండపాక, 10 ఫిబ్రవరి,2024 మండలంలోని మూడు గ్రామాలకు సంబంధించిన ముగ్గురు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు గతంలో ప్రమాదవశాత్తు చనిపోగా వారికి సంబంధించిన బిఆర్ఎస్ పార్టీ ఇన్సూరెన్స్ చెక్కులు ఒక్కొక్కరికి రెండు లక్షల చొప్పున వచ్చాయి. అంకిరెడ్డిపల్లి గ్రామంలో మహమ్మద్ అన్వర్ ,రాంపల్లి…

విద్యార్థినీ విద్యార్థులకు మహిళల రక్షణకు ఉన్న చట్టాల గురించి అవగాహన కార్యక్రమం

విద్యార్థినీ విద్యార్థులకు మహిళల రక్షణకు ఉన్న చట్టాల గురించి యాంటీ హ్యూమన్ బాల్య వివాహాల వల్ల కలిగే అనర్ధాలు తదితర అంశాలపై అవగాహన కల్పించిన షీటీమ్ బృందం సీఐ, ఎస్ఐ రాంసాగర్ జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థినీ విద్యార్థులకు మహిళల…

వ్యభిచార గృహం పై సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి

గజ్వేల్ పట్టణం సంగాపూర్ రోడ్ ఇంటిలో వ్యభిచారం నిర్వహిస్తున్న ఇంటి యజమానురాలు ఒకవిటుడు, ఒక మహిళను పట్టుకున్న సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీసులు గజ్వేల్ పట్టణం సంగాపూర్ రోడ్ లో ఒక మహిళ హసీనా రజియా, భర్త ఇస్మాయిల్, తన ఇంటిలో…

రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి తీవ్ర అన్యాయం – ఎస్ ఎఫ్ ఐ జిల్లా కమిటీ

సిద్దిపేట, 10పిబ్రవరి,2024 గత ప్రభుత్వ అనవాతీనే కోనసాగింపు ,ఫీజు రీయంబర్స్ మెంట్స్, మెస్ ఛార్జీలు పై స్పష్టత కరువు – యూనివర్శీటీలు అభివృద్ధికి నిధులు శూన్యం. – ఎస్ఎఫ్ఐ సిద్దిపేట జిల్లా కమిటీ తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం…

100 నూతన ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్ 10 ఫిబ్రవరి,2024 అంబేద్కర్ విగ్రహం వద్ద 100 నూతన ఆర్టీసీ బస్సులను శుక్రవారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క,ఇతర మంత్రులు, ఎమ్మెల్యే ల తో లిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రహదారులు భవనాల…

error: -