ఓం నమో వేంకటేశాయ

◼️ తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

◼️ నిన్న 04-04-2024 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 62,549 మంది…

◼️ స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 26,816 మంది…

◼️ నిన్న స్వామివారి హుండీ ఆదాయం 3.33 కోట్లు…

◼️ ఉచిత సర్వ దర్శనానికి 18 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు…

◼️ ఉచిత సర్వదర్శనానికి 16 గంటల సమయం…

◼️ టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి 8 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు…

◼️ టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి 5 గంటల సమయం…

◼️ 300/- ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4 గంటల సమయం…