ఓం నమో వేంకటేశాయ

◼️ తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

◼️ నిన్న 26-03-2024 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 68,563 మంది…

◼️ స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య… 21,956 మంది…

◼️ నిన్న స్వామివారి హుండీ ఆదాయం 4.91 కోట్లు …

◼️ ఉచిత సర్వ దర్శనానికి 10 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు…

◼️ ఉచిత సర్వదర్శనానికి 8 గంటల సమయం…

◼️ టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి 4 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు…

◼️ టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి 4 గంటల సమయం…

◼️ 300/- ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం…