భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
బూర్గంపాడు మండలం
✍️ దుర్గా ప్రసాద్
బూర్గంపాడు మండలంలో పర్యటించిన పినపాక ఎమ్మెల్యే వెంకటేశ్వర్లు
పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
వేపల గడ్డ, లక్ష్మీపురం, నకిరిపేట, టేకులచెరువు గ్రామాలలో 20 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన సిసి రోడ్లు ప్రారంభోత్సవం చేశారు.
పోలవరం గ్రామంలో 15 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న అంగన్వాడీ భవననికి భూమి పూజ చేశారు.
మొరంపల్లి బంజర, నకిరేపేట ప్రభుత్వ పాఠశాలలో ఐటిసి వారి ఆధ్వర్యంలో విద్యార్థులకు సైకిల్ లు పంపిణీ చేశారు.
ఇవి కూడా చదవండి….
- మోతె పంచాయతీలోని చింతకుంట గిరిజన గ్రామ ఆదివాసీల మంచినీటి కష్టాలు తీరేదెన్నడు…
- భద్రాచలం ITDA PO రాహుల్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ పసుపులేటి వీరబాబు గారు.
- రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు
- సెంట్రల్ యూనివర్సిటీలో సీటు సాధించిన ఆదివాసి ఆణిముత్యం
- వినాయక మట్టి విగ్రహాలను పంపిణీ చేసిన కో-ఆపరేటివ్ సొసైటీ ఉపాధ్యక్షులు కాంపెల్లి కనకేష్ పటేల్
