Category: తెలంగాణ వార్తలు

TG : ఇండియన్ రైల్వే గుడ్ న్యూస్… హైదరాబాద్ – ముంబై మధ్య బుల్లెట్ ట్రైన్

హైదరాబాద్ వాసులకు ఇండియన్ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్ – ముంబై మధ్య 709 కిలోమీటర్ల మేర హై స్పీడ్ కారిడార్ నిర్మించాలని నిర్ణయం తీసుకుంది. అలాగే మరో కారిడార్ కు బెంగళూరు వరకు విస్తరించాలని ప్రణాళికలు రూపొందిస్తోంది. దీంతోపాటు…

TG : మందుబాబులకు మరో బిగ్ షాక్… వాటి దాలు భారీగా పెరగనున్నాయి…

మందుబాబులకు మరో బిగ్ షాక్ తగలనుంది. రాష్ట్రంలో కింగ్ ఫీషర్ బీర్ల ధరలు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ మేరకు యునైటెడ్ బ్రూవరీస్ ప్రతిపాదనలు చేయగా.. ప్రభుత్వం సైతం దీనికి సుముఖత వ్యక్తం చేసినట్టు ఎక్సైజ్ శాఖ వర్గాల సమాచారం.…

TG : ఎమ్మెల్సీ ఎన్నికలు… తొలి రోజు ఎన్ని నామినేషన్ లు దాఖలు చేశారంటే…

ఉత్తర తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. తొలిరోజు కరీంనగర్ – నిజామాబాద్ – ఆదిలాబాద్ – మెదక్ పట్టభద్రుల స్థానానికి ఆరుగురు, టీచర్ల స్థానానికి ముగ్గురు నామినేషన్ దాఖలు చేశారు. టీచర్స్ సిట్టింగ్ ఎమ్మెల్సీ కూర రఘోత్తమరెడ్డి తో…

TG : నేడు ఢిల్లీకి సీఎం రేవంత్

నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ తరపున నేడు, రేపు ఢిల్లీలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. గెలుపే లక్ష్యంగా తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలను ఢిల్లీ ప్రజలకు వివరించనున్నారు. కాగా రేపటితో…

Hyd : ఘోర అగ్నిప్రమాదం… వ్యక్తి సజీవ దహనం… వివరాల్లోకి వెళ్ళితే…

హైదరాబాద్ లోని కూకట్పల్లిలో ఆదివారం తెల్లవారుజామున ఘోరం అగ్నిప్రమాదం జరిగింది. దాసరి సంజీవయ్య కాలనీలో ఓ ఇంటిలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో జలగం సాయి సత్య శ్రీనివాస్(32) అనే వ్యక్తి సజీవ దహనమయ్యాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.…

TG : నిఘా నీడలో ఇంటర్ ప్రాక్టికల్స్… రేపే ప్రారంభం…!

ఇంటర్ ప్రాక్టికల్స్ కోసం ప్రైవేటు కాలేజీల్లో CCTV కెమెరాల ఏర్పాటుకు యాజమాన్యాలు అంగీకరించాయని బోర్డు అధికారులు వెల్లడించారు. రేపటి నుంచి ఈనెల 22 వరకు జరగనున్న పరీక్షలకు 4.29 లక్షల మంది హాజరు కానుండగా, 2,008 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.…

TG : నేడు కొమురవెల్లి మల్లన్న కళ్యాణం

సిద్దిపేట జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొమురవెల్లిలో ఇవాళ మల్లికార్జున స్వామి కళ్యాణం జరగనుంది. ఈ ఉత్సవం కోసం అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఈ కళ్యాణోత్సవానికి దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరు కానున్నారు. ప్రభుత్వం…

TG : చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభం వాయిదా

చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు దక్షిణ మధ్య రైల్వే విభాగం శుక్రవారం తెలిపింది. ఈ టెర్మినల్ ను శనివారం రైల్వే మంత్రి అశ్వనీవైష్ణవ్ ప్రారంభించాల్సి ఉంది. మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ మృతితో ఈ కార్యక్రమం వాయిదా పడింది.

TG : 6 నెలల్లో 6.42 లక్షల కొత్త విద్యుత్ కనెక్షన్లు

రాష్ట్రంలో గృహ విద్యుత్ వినియోగం, లోడు గరిష్ఠ స్థాయికి చేరాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024-25) తొలి 6 నెలల్లో(ఏప్రిల్-సెప్టెంబరు) కొత్తగా 6,42,692 కరెంటు కనెక్షన్లు ఇచ్చినట్లు రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు తాజాగా ప్రభుత్వానికి నివేదించాయి. వీటితో కలిపి ఇళ్ల కరెంటుకనెక్షన్లు…

సినిమాలను వదిలేస్తా… సుకుమార్ కామెంట్స్ వైరల్…

సినిమాలను వదిలేస్తానంటూ డైరెక్టర్ సుకుమార్ చెప్పిన ఓ వీడియో వైరలవుతోంది. ‘సుకుమార్ గారూ.. మీరు ఒకవేళ DHOP అని చెప్పి దేన్ని వదిలేయాలనుకుంటున్నారు?’ అని ‘గేమ్ ఛేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో యాంకర్ సుమ అడగగా ‘సినిమా’ అని ఆయన…

TG : రేపు కేటీఆర్ అరెస్ట్ …?

ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారంపై ఏసీబీ దూకుడుగా వ్యవహరిస్తుంది. ఈ కార్ రేసుపై కేసు నమోదు చేసిన ఏసీబీ ఏ1గా కేటీఆర్ ను పేర్కొంది. ఈ కార్ రేసుపై మొదటి నుండి ఆరోపణలు ఎదుర్కొంటున్న కేటీఆర్ ను రేపు(శుక్రవారం) అరెస్ట్…

TG : మేడారం ఆలయాల పునర్నిర్మాణానికి టెండర్లు పూర్తి

ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క, సారలమ్మ ఆలయాల పునర్నిర్మాణానికి టెండరు ప్రక్రియ పూర్తయ్యింది. త్వరలో పనులు ప్రారంభించి 2026లో జరిగే మహాజాతర నాటికి పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈ నిర్మాణం కోసం ప్రభుత్వం ఇప్పటికే రూ.1.92 కోట్లు…

డిజిటల్ మీడియాకు చట్టబద్ధత కల్పించాలి… – DMJU, కరీంనగర్.

ప్రజాస్వామ్య వ్యవస్థలో జర్నలిజంను ఫోర్త్ ఎస్టేటగా పిలుస్తారని ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియాకు ధీటుగా డిజిటల్ మీడియా వచ్చేసిందని గతంలో ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టులము అయినా మేము డిజిటల్ మీడియాలోకి వచ్చి ఇండిపెండెంట్ జర్నలిస్టులుగా పనిచేస్తున్నామని డిజిటల్…

HYD : ఈ నెల 9న RTCకి ఎంత ఆదాయం వచ్చిందంటే…

రాష్ట్రవ్యాప్తంగా డిసెంబరు 9న RTC బస్సుల్లో 54.62 లక్షలమంది ప్రయాణించారు. రూ.24.24 కోట్ల ఆదాయం RTC ఖాతాలో పడింది. ఆక్యుపెన్సీ రేషియో(OR) ఏకంగా 107.04 శాతంగా నమోదైంది. గడిచిన నెలరోజుల వ్యవధిలో అత్యధిక OR ఇదే. అన్ని డిపోల్లోని బస్సులు 34.58…

TG : ఇక పాఠశాల పాఠ్యపుస్తకాల్లో రాష్ట్ర గేయం

రాష్ట్ర ప్రభుత్వం ప్రచురించే పాఠశాల పాఠ్యపుస్తకాల్లో ఈసారి రాష్ట్ర గేయాన్ని కూడా చేర్చనున్నారు. వచ్చే విద్యా సంవత్సరానికి (2025-26) ఒకటి నుంచి పదో తరగతి వరకు పాఠ్యపుస్తకాల ముద్రణ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ మేరకు ప్రభుత్వ పాఠ్యపుస్తకాల విభాగానికి పాఠశాల విద్యాశాఖ…

TG : అందులో వచ్చే లింక్స్ తో జర జాగ్రత్త…

తెలంగాణలో గత కొన్నినెలల నుంచి సైబర్ క్రైమ్స్ విపరీతంగా పెరిగిపోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. టెలిగ్రామ్ లో తెలియని నంబర్/గ్రూప్ నుంచి వచ్చే లింక్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కొత్త సినిమాలు, వీడియోల…

హైడ్రాకు ప్రత్యేక పోలీస్ స్టేషన్ ఏర్పాటు… – రంగనాథ్

హైదరాబాద్ త్వరలో ఏజెన్సీకి ప్రత్యేక పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయనున్నట్లు రంగనాథ్ శనివారం వెల్లడించారు. నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ, ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఫర్ లోకల్ ఎన్విరాన్‌మెంటల్ ఇనిషియేటివ్‌లు ఇక్కడ నిర్వహించిన జాతీయ సదస్సులో రంగనాథన్ మాట్లాడుతూ.. తాము జలవనరుల పరిరక్షణ, పునరుద్ధరణపై…

Hyd : ఘోర రోడ్ ప్రమాదం… ఆర్టీసీ బస్సును ఢీకొని నుజ్జు నుజ్జయిన కారు… వివరాల్లోకి వెళ్ళితే…

హైదరాబాద్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.. ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును ఢీకొని కారు నుజ్జు నుజ్జయిన ఘటన హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఆదివారం (…

Telangana : ఉపాధ్యాయుల జీవో 317 బదిలీలకు గ్రీన్ సిగ్నల్!

తెలంగాణలో జీవో 317 కారణంగా నష్టపోయిన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఊరట లభించనుంది. ఈ జీవో అమలుతో ఇబ్బందిపడిన భార్యాభర్తలు, మ్యూచువల్, అనారోగ్యం కారణాలున్న ఉద్యోగుల బదిలీకి సంబంధించిన దస్త్రంపై సీఎం రేవంత్ రెడ్డి సంతకం చేసినట్లు తెలుస్తోంది. స్పౌజ్, మ్యూచువల్, హెల్త్గ్రౌండ్స్…

TG : ఇవ్వాళ రాష్ట్రంలో ఈ జిల్లాల్లో వర్షాలు…

రాష్ట్రంలో శని, ఆది, సోమ వారాల్లో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణశాఖ సూచించింది. శనివారం ములుగు, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఈదురు…