కాటూరి బిందు గారికీ శాలువతో చిరు సన్మానము చేసిన కటుకూరి
భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా
పాల్వంచ
✍️దుర్గా ప్రసాద్
పాల్వంచ మాదిగ సంక్షేమ సంఘం అధ్యక్షులు కటుకూరి శేఖర్ బాబు గారి ఆధ్వర్యంలో కాటూరి సంజీవరావు అడ్వకేట్ గారి కుమార్తె కాటూరి బిందు గారికీ హైదరాబాద్ లో సివిల్ కోర్ట్ జడ్జిగా నియమితులు అయిన శుభసంధర్భముగ పాల్వంచ ఇందిరానగర్ కాలనీలోని కాటూరి సంజీవరావు అడ్వకేట్ గారి గృహము దగ్గర మాదిగ సంక్షేమ సంఘం అధ్యక్షులు కటుకూరి శేఖర్ బాబు ఆధ్వర్యంలో శాలువతో చిరు సన్మానము చేసి కటుకూరి మాట్లాడుతూ…
కాటూరి బిందు గారు మును ముందు స్టేట్ స్థాయి జడ్జి నుండి సెంట్రల్ స్థాయి జడ్జి వరకు గొప్ప గొప్ప పదవులు అధిరోహించాలని వారికి వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదములు తెలియ జేసినారూ ఈ యొక్క సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నవారు బోగిని సందీప్, కిన్నెర శ్రీను, వానపాకుల నాగరాజు, రాయల చంద్రం, దారెల్లి వెంకటేశ్వర్లు, ఇసనపల్లి వంశీ, పిన్నింటి రాజు, జిల్లేపల్లి చిరంజీవి, మేశపోగు జీవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి …
- మోతె పంచాయతీలోని చింతకుంట గిరిజన గ్రామ ఆదివాసీల మంచినీటి కష్టాలు తీరేదెన్నడు…
- భద్రాచలం ITDA PO రాహుల్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ పసుపులేటి వీరబాబు గారు.
- రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు
- సెంట్రల్ యూనివర్సిటీలో సీటు సాధించిన ఆదివాసి ఆణిముత్యం
- వినాయక మట్టి విగ్రహాలను పంపిణీ చేసిన కో-ఆపరేటివ్ సొసైటీ ఉపాధ్యక్షులు కాంపెల్లి కనకేష్ పటేల్
- జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధ్యక్షతన జిల్లాస్థాయి రోడ్డు భద్రత కమిటీ సమీక్షా సమావేశం
- ఈనెల 29న 1104 యూనియన్ తో యాజమాన్యం జాయింట్ మీటింగ్.
- PRTU శాశ్వత సభ్యత్వం… కుటుంబానికి భరోసా… – జయశ్రీ.
- మధర్ థెరిస్సా గారి 115వ జయంతి పురస్కరించుకుని కటుకూరి అక్షయ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో విగ్రహమునకు పాలాభిషేకం
- ఏసిబి వలలో వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్
