✍️దుర్గా ప్రసాద్
రాష్ట్ర పోలీసులకు మావోయిస్టులకు చెందిన ఇద్దరు కీలక వ్యక్తులు చిక్కారు. మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యురాలు సునీత పోలీసుల అదుపులో ఉంది.
ఈమె మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్ భార్య. అంతేకాకుండా మరో మావోయిస్టు చెన్నూరి హరీష్ కూడా పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు సమాచారం.
ఈ పరిణామాలు తెలంగాణ, ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల కార్యకలాపాలకు గట్టి ఎదురుదెబ్బగా భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి…
- మోతె పంచాయతీలోని చింతకుంట గిరిజన గ్రామ ఆదివాసీల మంచినీటి కష్టాలు తీరేదెన్నడు…
- భద్రాచలం ITDA PO రాహుల్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ పసుపులేటి వీరబాబు గారు.
- రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు
- సెంట్రల్ యూనివర్సిటీలో సీటు సాధించిన ఆదివాసి ఆణిముత్యం
- వినాయక మట్టి విగ్రహాలను పంపిణీ చేసిన కో-ఆపరేటివ్ సొసైటీ ఉపాధ్యక్షులు కాంపెల్లి కనకేష్ పటేల్
