మెదక్ జిల్లా
మాసాయిపేట మండలం
✍️శివ కుమార్ గౌడ్
మాసాయిపేట మండలంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనుల జాతర 2025 కార్యక్రమం చేపట్టారు.
ఇంకుడు గుంత నిర్మాణానికి తహశీల్దార్, స్పెషల్ ఆఫీసర్ జ్ఞానజ్యోతి, పంచాయతీ కార్యదర్శి రాణి కలిసి భూమి పూజ చేశారు. సొసైటీ డైరెక్టర్ ఊదండపురం నరసింహులు, బీజేపీ మండల అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి నవీన్ యాదవ్, ఉపాధ్యక్షుడు శ్రీకాంత్, మాజీ ఎంపీటీసీ సిద్ధిరాములు, ముక్క యాదగిరి పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి…
- అకాల వర్షాలతో ప్రజలు అవస్థలు
- మాసాయిపేట లో ఇంకుడు గుంత నిర్మాణానికి భూమి పూజ
- ముఖ్యమంత్రి సహాయ నిది చెక్కుల పంపిణీ…
- “ఇంటింటికి బిజెపి – ప్రతి గడపకు బూత్ అధ్యక్షుడు” – బిజెపి మహాసంపర్క్ అభియాన్ కార్యక్రమం
- పోచమ్మ దేవాలయం వద్ద సోలార్ లైటింగ్ సిస్టంను ప్రారంభించిన ఎంపీ రఘునందన్ రావు
