Category: మెదక్ జిల్లా

పలు గ్రామాల్లో నూతనంగా నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని వారు పరిశీలించిన టిపిసిసి కార్యదర్శి నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆవుల రాజిరెడ్డి

మెదక్ జిల్లామాసాయిపేట మండలం✍️శివ కుమార్ గౌడ్ సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతుందని టిపిసిసి కార్యదర్శి నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆవుల రాజిరెడ్డి అన్నారు. మాసాయిపేట మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం కాంగ్రెస్…