Category: అంతర్జాతీయ వార్తలు

పాక్ పోలీస్ స్టేషన్ పై బీఎల్ఎ దాడి!

పాకిస్థాన్ లో మరోసారి బలూచ్ లిబరేషన్ ఆర్మీ దాడులకు పాల్పడింది. మస్తుంగ్ పోలీస్ స్టేషన్ పై బీఎల్ఎ సభ్యులు దాడి చేశారు. స్టేషన్ లోని ఆయుధాలను, మందుగుండు సామాగ్రిని ఎత్తుకెళ్లారు. పాకిస్థాన్ ఆర్మీ, పోలీసులే లక్ష్యంగా బీఎల్ఎ సభ్యులు దాడులు చేస్తున్నట్లు…

అమెరికా విద్యాశాఖలో ప్రక్షాళన!

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రస్తుతం ప్రభుత్వ వ్యయం తగ్గింపుపై దృష్టిపెట్టారు. అందులోభాగంగా విద్యాశాఖలోని సిబ్బందిని తొలగించే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. విద్యాశాఖ మంత్రిగా లిండా మెక్మాన్ బాధ్యతలు స్వీకరించిన ఐదు రోజుల్లోనే సిబ్బంది తొలగింపునకు సిద్ధమయ్యారట. ‘విద్యాశాఖలో ప్రక్షాళన మొదలు పెట్టాం……

అమెరికాలోని భారతీయులకు రాయబార కార్యాలయం అడ్వైజరీ

అమెరికాలోని రాయబార కార్యాలయం అక్కడి భారతీయులకు అడ్వైజరీ జారీ చేసింది. దౌత్యకార్యాలయం పేరుతో నకిలీ కాల్స్ వస్తున్నాయని… వాటిపట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఎట్టిపరిస్థితుల్లోనూ వ్యక్తిగత సమాచారం, క్రెడిట్కార్డు వివరాలు వెల్లడించవద్దని పేర్కొంది. భారతీయుల నుండి డబ్బు వసూలు చేయడానికి కూడా…

రైలు హైజాక్ ఘటనలో 27 మంది ఉగ్రవాదులు హతం

పాకిస్థాన్ లోని బలోచిస్తాన్ లో జాఫర్ రైలును హైజాక్ చేసిన ఘటనలో.. 27మంది ఉగ్రవాదులు హతమయ్యారు. సుమారు 155మంది ప్రయాణికులను ఆ రైలు నుంచి రక్షించారు. మస్కఫ్ టన్నెల్ వద్ద ఆ రైలును దుండగులు అడ్డుకున్నారు. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నది.…

అక్రమ వలసదారులను భారత్ కు పంపిన USA…!

తమ దేశంలో ఉన్న అక్రమ వలసదారులను వారి వారి దేశాలకు పంపాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. తాజాగా భారత్ కు చెందిన అక్రమ వలసదారుల విమానం ఇండియాకు బయలుదేరింది. ఈ విషయాన్ని అక్కడి అధికారులు…

ట్రంప్ నిర్ణయంపై స్పందించిన చైనా

చైనాపై సుంకాలు విధించాలన్న అమెరికా అధ్యక్షుడి ట్రంప్ నిర్ణయంపై చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ మండిపడింది. దీనిపై చైనా స్పందిస్తూ.. “అమెరికా నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాం. ఈ చర్యలతో అమెరికా సమస్యలు తీరకపోగా… సాధారణ ఆర్థిక వ్యవస్థ, వాణిజ్య సహకారాలు దెబ్బతింటాయి. ఇతర…

కెనడా ప్రధాని రేసులో ‘రూబీ ధల్లా’…

కెనడా ప్రధాని రేసులో భారత సంతతికి చెందిన ‘రూబీ ధల్లా’ బరిలో దిగారు. లిబరల్ పార్టీ నుంచి ఆమె పోటీ చేస్తున్నారు. తాజాగా ఆమె ‘ X ‘ వేదికగా సంచలన పోస్ట్ చేశారు. ‘నేను ప్రధానిగా ఎన్నికైతే అక్రమ వలసలపై…

NASA : ‘పార్కర్ సోలార్ ప్రోబ్’ సేఫ్

సూర్యుడి అన్వేషణ నిమిత్తం దానికి దగ్గరగా వెళ్లిన పార్కర్ సోలార్ ప్రోబ్ సేఫ్గానే ఉందని నాసా ప్రకటించింది. సూర్యుడి బాహ్య వాతావరణంగా పిలిచే కరోనా పొరలోని కణాలు మిలియన్లడిగ్రీల వరకు ఎలా వేడెక్కుతాయనే విషయాన్ని అర్థం చేసుకోవడానికి పార్కర్సలార్ ప్రోబ్ ను…

అమెరికా జాతీయ పక్షిగా బాల్ ఈగల్…

‘బాల్ ఈగల్’ను అమెరికా జాతీయ పక్షిగా తీర్మానిస్తూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. పవర్, స్ట్రెంగ్తో ఈ పక్షి 240 ఏళ్ల నుంచి అమెరికా దేశానికి సింబల్గా ఉంటోంది. దీనిని మంగళవారం బైడెన్ మంత్రివర్గం క్యాబినెట్లో ఆమోదించింది. ఈ మేరకు…

2 పిజ్జాల కోసం 10వేల బిట్కాయిన్లు చెల్లించిన టెకీ

అనుభవించాలంటే రాసిపెట్టుండాలి! ఐటీ ప్రోగ్రామర్ లాస్లో హనిఎజ్ విషయంలో ఇది అక్షరాలా నిజం! 2010, మే17న 10వేల బిట్ కాయిన్లను ఆయన డాలర్లలోకి మార్చుకున్నారు. వచ్చిన $41తో మే 22న 2 పిజ్జాలు ఆర్డర్ చేశారు. ఇప్పుడా 10వేల BTCల విలువ…

ప్రపంచ అథ్లెటిక్స్ కాంటినెంటల్ టూర్ ఈవెంట్ కు భారత్ వేదిక

ప్రపంచ అథ్లెటిక్స్ కాంటినెంటల్ టూర్ ఈవెంట్ కు భారత్ వేదికగా నిలవనుంది. వచ్చే ఏడాది ఆగస్టు 10న భువనేశ్వర్ లో ఈ పోటీలు ఆరంభమవుతాయి. “సెప్టెంబర్ లో జరిగే ప్రపంచ ఛాంపియన్షిప్ కు ముందు భారత క్రీడకారులు స్వదేశంలో సత్తా చాటేందుకు…

మనుషులు తరువాత ఆక్టోపస్తో లే తెలివైనవని… అధ్యయనంలో వెల్లడి…

రకరకాల కారణాల వల్ల భూమిపై మానవ మనుగడకు ముప్పు ఎదురవుతోంది. మనుషులు అంతరించిపోతే ఈ భూమిపై ఆధిపత్యం ఎవరిది అనే విషయంపై కొందరు శాస్త్రవేత్తలు అధ్యయనంచేశారు. ఆక్టోపస్లు తెలివైనవని, పరిస్థితులకు తగినట్లుగా తమను మలచుకోగలని అధ్యయనం తెలిపింది. దేనినైనా ఉపయోగించుకోగలిగే సామర్థ్యం…

‘యుద్ధం త్వరలోనే ముగుస్తుంది’ – జెలెన్స్కీ కీలక వ్యాఖ్యలు…

రష్యా – ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కీలక వ్యాఖ్యలు చేశాడు. అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా గెలవడంతో రష్యా – ఉక్రెయిన్ యుద్ధం త్వరలో ముగుస్తుందని అన్నాడు. తన ఎన్నికల ప్రచారంలో కూడా, ట్రంప్ రష్యా –…

వినూత్న ఆలోచన చేసిన ఎలాన్ మస్క్… వివరాల్లోకి వెళ్ళితే…

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మరో వినూత్న ఆలోచన చేసినట్లు సమాచారం. ప్రపంచంలోని ప్రధాన నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గించాలని భావిస్తున్నారట. అందుకోసం వ్యోమనౌకను సూపర్ఫాస్ట్ విమానంగా వినియోగించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. మొదట నూయార్క్ నుంచి షాంఘై మధ్య…

జాబిల్లిపై ఆవలివైపూ అగ్నిపర్వత విస్ఫోటాలు

చంద్రుడి ఆవలివైపునా కొన్ని వందల కోట్ల ఏళ్ల క్రితం అగ్నిపర్వత విస్పోటాలు జరిగాయని తాజా పరిశోధన తేల్చింది. జాబిల్లిపై ఇప్పటివరకు వెలుగులోకి రాని ప్రాంతం నుంచి చైనాకు చెందిన చాంగే-6 వ్యోమనౌక మొదటిసారి మట్టి, రాళ్లు తీసుకురాగా పరిశోధకులు వాటిని విశ్లేషించారు.…

2050 వరకు ప్లాస్టిక్ చెత్త రెండింతలు కానుందా…

భూమిపై ఉన్న ప్లాస్టిక్ చెత్త 2050నాటికి రెండింతలు అవుతుందని నూతన అధ్యయనం వెల్లడించింది. అయితే పునర్వినియోగ ప్లాస్టిక్ ను వినియోగించడం, సమర్థ చెత్త నిర్వహణ వంటి విధానాలను అమలు చేస్తే ఈ ముప్పును 90శాతం తగ్గించొచ్చని తెలిపింది. త్వరలో ఐరాస ప్లాస్టిక్స్…

ఏఐ బామ్మ తో స్కామర్లకు చెక్…!

ఇటీవలికాలంలో ఆన్లైన్ మోసాలు పెరిగిపోతున్నాయి. దీంతో వినియోగదారులను బురిడీ కొట్టించి రూ.కోట్లు దండుకుంటున్న స్కామర్లకు చెక్పెట్టేందుకు యూకే టెలికం కంపెనీ ‘ఓ2′ ఏఐ బామ్మ ‘డైసీ’ని సృష్టించింది. వినియోగదారులకు స్కామర్లు బురిడీ కొట్టించడం కాదు.. ఏఐ బామ్మే వారిని బుట్టలోకి దింపుతుంది.…