భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా
కొత్తగూడెం
79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కొత్తగూడెం ప్రగతి మైదానంలో జరిగిన స్వాతంత్య్ర వేడుకలకు ముఖ్య అతిధిగా రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వివిధ శాఖల స్టాళ్ళను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ V పాటిల్, జిల్లా SP రోహిత్ రాజ్, జిల్లాకు చెందిన ఉన్నతాధికారుల తోపాటు రాష్ట్ర మార్కెఫెడ్ మాజీ డైరెక్టర్, DCMS మాజీ చైర్మన్, పాల్వంచ సొసైటీ అధ్యక్షులు కొత్వాల శ్రీనివాసరావు పరిశీలించారు.
ఇవి కూడా చదవండి …
- మోతె పంచాయతీలోని చింతకుంట గిరిజన గ్రామ ఆదివాసీల మంచినీటి కష్టాలు తీరేదెన్నడు…
- భద్రాచలం ITDA PO రాహుల్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ పసుపులేటి వీరబాబు గారు.
- రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు
- ‘బాయిజమ్మ’ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా వినాయకచవితి
- రౌడీ షీటర్ గొర్ల అఖిల్ ను అరెస్ట్ చేసిన వన్ టౌన్ పోలీసులు
- హిందూ పండుగలపై ఆంక్షలు సమంజసం కాదు: హిందూ సంస్థల ఆవేదన
- తల ఎందుకు గిర్రున తిరిగినట్లు అవుతుంది…? కారణాలు… తీసుకోవలసిన జాగ్రత్తలు…
- లైంగిక సామర్థ్యంపై ఆల్కహాల్ ప్రభావం…. – వైద్యులు ఏం చెబుతున్నారు…?
- చికెన్ – ఆరోగ్య ప్రయోజనాలు…
