Category: జాతీయవార్తలు

వీధి కుక్కలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు…

ఢిల్లీలోని అన్ని వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలని సుప్రీంకోర్టు అధికారులకు ఆదేశాలు జారీచేసింది. వీధుల్లో కుక్కల బెడద, కుక్కకాటు, రేబిస్ వంటి కారణాల వల్ల మరణాలు పెరుగుతుండటం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. 8 వారాల్లోపు అన్ని వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలని…

బ్యాంకుల కనీస బ్యాలెన్స్ పరిమితిపై స్పందించిన RBI గవర్నర్

కనీస బ్యాలెన్స్ పరిమితిని ఐసీఐసీఐ బ్యాంక్ గరిష్ఠంగా రూ.50 వేలకు పెంచడంపై RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పందించారు. “కనీస సగటు బ్యాలెన్స్ ఎంత ఉండాలి అనే నిర్ణయం ఆర్బీఐ బ్యాంకులకే వదిలేసింది. కొన్ని బ్యాంకులు రూ.10వేలు నిర్ణయిస్తాయి. మరికొన్ని రూ.2…

క్యాప్ జెమినీలో భారీ నియామకాలు

IT నియామకాలపై ఆందోళనలు పెరుగుతున్న తరుణంలో క్యాప్ జెమినీ ఇండియా ఉద్యోగార్థులకు తీపి కబురు అందించింది. భారత్ లో ఈ ఏడాది 40,000 – 45,000 మందిని నియమించుకోవాలని యోచిస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో 35-40 శాతం లేటరల్ నియామకాలు ఉంటాయని క్యాప్…

అంతరిక్ష రంగంలో మరో కీలక ముందడుగు వేయనున్న భారత్…

అంతరిక్ష రంగంలో భారత్ మరో కీలక ముందడుగు వేయనుంది. నేటి సాయంత్రం షార్ కేంద్రం నుంచి ລ້ 2-16 (GSLV-16) ప్రయోగంతో ‘నైసర్’ (NISAR) ఉపగ్రహం కక్ష్యలోకి ప్రవేశించనుంది. దీంతో భూ ఉపరితలాన్ని చిత్రీకరించడంలో భారత్ చాలా ముఖ్యమైన దశకు చేరినట్లవుతుంది.…

తాత్కాలికంగా నిలిపి వేయబడ్డ అమర్నాథ్ యాత్ర… ఎందుకంటే…

జమ్ముకశ్మీర్ లో కొనసాగుతున్న అమర్నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. జమ్ముకశ్మీర్, హిమాచలప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడుతున్నాయి. దీంతో అనేక రోడ్లు మూసుకుపోయాయి. ఈ నేపథ్యంలో పహల్గామ్, బల్తాల్ మార్గాల్లో అమర్నాథ్…

మన దేశంలో గూగుల్ జెమిని యాప్ ఎంతమంది వాడుతున్నారో తెలుసా…

గూగుల్ జెమిని యాప్ భారతదేశంలో బాగా ప్రాచుర్యం పొందుతోంది. దీని నెలవారీ యాక్టివ్ యూజర్లు 45 కోట్లు దాటారు. విద్యార్థులకు రూ. 19,500 విలువైన ఉచిత AI ప్రో సబ్స్క్రిప్షన్ ఇవ్వడం వల్ల ఈ మేరకు యూజర్లు పెరిగారు. జూలై 29…

13 నెలలు జైలు పాలు చేసిన మానవత్వం… వివరాల్లోకి వెళ్ళితే…

మానవత్వం ఓ వ్యక్తిని జైలు పాలు చేసి.. కుటుంబానికి తిండి పెట్టలేని పరిస్థితి తీసుకువచ్చింది. వివరాల్లోకి వెళ్ళితే… భోపాల్ కు చెందిన రాజేశ్ కూలీ పనులు చేసుకుంటూ జీవించేవాడు. గతేడాది పొరుగింటి మహిళ అనారోగ్యానికి గురవటంతో ఆమెను ఆసుపత్రిలో చేర్చగా చనిపోయింది.…

దంతేవాడ జిల్లాలో 3 మావోయిస్టుల చిహ్నాలు కూల్చివేత!

దంతేవాడ జిల్లాలో 3 మావోయిస్టుల చిహ్నాలు కూల్చివేత! ✍️దుర్గా ప్రసాద్ ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో మావోయిస్టులు నెలకొల్పిన అమరవీరుల స్మారక స్థూపాలను భద్రతా బలగాలు కూల్చివేస్తున్నట్లు తెలుస్తోంది. సోమవారం చత్తీస్గడ్ దంతవాడ జిల్లాలో సీఆర్పీఎఫ్, భద్రత బలగాలు, కహల్చనార్ ప్రాంతంలో 53వ బెటాలి…

స్మార్ట్ఫోన్ ల తయారీలో దూసుకెళ్తున్న భారత్ – అమెరికన్ ల చేతిలో మన ఫోన్లు…

స్మార్ట్ఫోన్ ల తయారీలో దూసుకెళ్తున్న భారత్ – అమెరికన్ ల చేతిలో మన ఫోన్లు… స్మార్ట్ఫోన్ ల తయారీలో భారత్ దూసుకెళుతోంది. పీఎస్ఐ స్కీమ్ కారణంగా ఇతర దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి చేరింది భారత్. అమెరికాలోనూ నేడు ఇండియా ఫోన్లు…

గోవా గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేసిన అశోక్ గజపతిరాజు

గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు ప్రమాణం చేశారు. బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే శనివారం ఉదయం 11.30 గంటలకు అశోక్ గజపతిరాజుతో ప్రమాణం చేయించారు. రాజ్ భవన్ బంగ్లా దర్బార్ హాల్లో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది.…

కలకత్తా లో భారీ వర్షాలు… విమానాశ్రయంలోకి వరద…

భారీ వర్షాలకు కలకత్తా లోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలోకి వరద నీరు చేరింది. ట్యాక్సీ వేలపై నీరు నిలిచింది. ఉత్తర కలకత్తా లోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. ప్రధాన రహదారులు జలమయం కావడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.…

స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంతో భారత్ కు ప్రయోజనం: ఆర్బీఐ గవర్నర్

భారత్ – బ్రిటన్ చరిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదరడాన్ని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్వాగతించారు. ఇరుదేశాలు చేసుకున్న ఈ ఒప్పందం భారత ఆర్థికవ్యవస్థలోని బహుళ రంగాల అభివృద్ధికి సహాయపడుతుందని తెలిపారు. ఇతర దేశాలతోనూ భారత్ ఇటువంటి వాణిజ్య…

ముంబైను ముంచెత్తిన భారీ వర్షాలు

ముంబైను భారీ వర్షాలు ముంచెత్తాయి. నవీ ముంబై, థానేలో ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు నగరంలోని రహదారులు జలమయం అయ్యాయి. ఉదయాన్నే డ్యూటీలకు వెళ్లే వారంతా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇక రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. అనవసర ప్రయాణాలకు…

ఉప రాష్ట్రపతి ఎన్నికకు CEC కసరత్తు

కేంద్ర ఎన్నికల సంఘం నూతన ఉప రాష్ట్రపతి ఎన్నికకు కసరత్తును వేగవంతం చేసింది. ఈ మేరకు లోక్సభ, రాజ్యసభలోని ఎలక్టోరల్ కాలేజీ ఎంపీలను సంప్రదించి ఓ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రపతి ఎన్నికకు రిటర్నింగ్ అధికారిగా రాజ్యసభ సెక్రటరీ జనరల్ గరిమా,…

పోలీసుల ఎదుట లొంగిపోయిన 51మంది మావోయిస్టులు…

✍️దుర్గా ప్రసాద్ ఛత్తీస్గఢ్ లో 51 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఛత్తీస్గఢ్ లోని నారాయణపూర్, సుక్మా, బీజాపూర్, కాంకేర్ జిల్లాల్లో కలిపి మొత్తం 51 మంది ఆయుధాలు వీడినట్లు బస్తర్ ఐజీ సుందర్రాజ్ తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో…

సెప్టెంబర్ లో మోదీ అమెరికాలో టూర్!

ప్రధాని మోదీ అమెరికాలో పర్యటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఐక్యరాజ్యసమితి జనరల్ … అసెంబ్లీ 80వ సెషన్ కు హాజరయ్యే అవకాశం ఉందని సమాచారం. తాత్కాలిక వక్తల జాబితాలో సెప్టెంబర్ 26, 2025న ప్రధాని మోదీ ప్రసంగించే పేర్లలో ప్రస్తావించారు. ఆయా…

హిమాచలప్రదేశ్ : మాసెరాన్ వద్ద లోయలో పడిన బస్సు… వివరాల్లోకి వెళ్ళితే…

హిమాచలప్రదేశ్ లోని మండికి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న మాసెరాన్ వద్ద లోయలో పడిన బస్సు ప్రమాదంలో ఐదుగురు మరణించారు. ఈ దుర్ఘటనలో 20 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించామని, కొందరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.

Good News: ఇకపై మనకు ప్రపంచంలో 59 దేశాలలో వీసా ఫ్రీ యాక్సెస్

భారతీయులకు శుభవార్త… ప్రపంచంలో ఇకపై 59 దేశాలలో మనకు వీసా ఫ్రీ యాక్సెస్ లభించనుంది. తాజాగా హెన్టే పాస్పోర్ట్ ఇండెక్స్ 2025లో పాస్పోర్ట్ ర్యాంకింగ్లో భారత్ 77వ స్థానంకి ఎగబాకింది. దీంతో భారత పౌరులకు ప్రపంచవ్యాప్తంగా 59 దేశాలకు వీసా లేకుండా…

Indian News : illigal Marriage Relations – అక్రమ సంబంధాలకు అదే ప్రధాన కారణమా?

వివాహేతర సంబంధాల కారణంగా దేశంలో ఏటా మూడు వేల మంది హత్యకు గురవుతున్నారు. అయితే, జీవిత భాగస్వామితో మానసిక, శారీరక అసంతృప్తి వల్లే ప్రధానంగా వివాహేతర సంబంధాలు ఏర్పడతాయని మానసిక నిపుణులు చెబుతున్నారు. భార్యభర్తల మధ్య భావోద్వేగ అనుబంధం దూరమైతే నెమ్మదిగా…

చార్ ధామ్ యాత్రకు తగ్గిన భక్తులు

చార్ ధామ్ యాత్రలో పాల్గొనే వారి సంఖ్య గత సీజన్ తో పోలిస్తే తగ్గిందని ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ కు చెందిన SDCఫౌండేషన్ అనే పర్యావరణసంస్థ వెల్లడించింది. 2024లో యాత్ర తొలి రెండువారాల్లో దర్శించుకున్న వారితో పోలిస్తే ఈ ఏడాది అదే…

తీస్తా ప్రహార్’ పేరుతో భారత్ భారీ విన్యాసాలు

పశ్చిమ బెంగాల్లో ని తీస్తా ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ లో ‘తీస్తా ప్రహార్’ పేరుతో భారత సైన్యం భారీ ఎత్తున సైనిక విన్యాసాలు నిర్వహించింది. నదీ తీర ప్రాంతంలో యుద్ధం సంభవిస్తే ఎలా ఎదుర్కోవాలి… శత్రువు వ్యూహాలను ఎలా ధ్వంసం చేయాలన్న…

వేధిస్తున్న కాల్ డ్రాప్ సమస్య: సర్వే

ఇటీవలికాలంలో కాల్ డ్రాప్ సమస్య తీవ్రంగా వేధిస్తోందని ఓ సర్వేలో తేలింది. కాల్ కనెక్ట్ అవ్వడంలో ఇబ్బంది ఎదురవుతోందని.. కాల్ మాట్లాడుతున్న సమయంలో అకస్మాత్తుగా ఆగిపోతోందని 89% మంది మొబైల్ వినియోగదారులు వెల్లడించారు. సమస్యను తరుచూ ఎదుర్కొంటున్నామని 40% మంది తెలిపారని…

పహల్గామ్ దాడిపై పిటిషన్.. సుప్రీం ఆగ్రహం

పహల్గామ్ దాడిపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై అత్యున్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ఇలాంటి వ్యాజ్యాలతో మన భద్రతా బలగాల స్థైర్యాన్ని దెబ్బతీయాలనుకుంటున్నారా అని కోర్టు పిటిషనర్ ను ప్రశ్నించింది. ఉగ్రవాదంపై పోరులో ప్రతి పౌరుడు చేతులు కలపాలని సూచించింది.…

ఐఐటీ కాన్పూర్ లో AI పాఠశాల

ఐఐటీ కాన్పూర్ లో AI పాఠశాల వాధ్వాని ఫౌండేషన్ తో కలిసి ఐఐటీ కాన్పూర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠశాలను ప్రారంభించింది. 2026 నుంచి విద్యార్థులకు, పరిశోధకులకు కోర్సులు అందుబాటులో ఉంటాయి. న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో ఈ ఒప్పందం కుదిరింది.…

స్విగ్గీ ఇన్స్టామార్ట్ లో బంగారం డెలివరీ… సరికొత్త రికార్డు

ఆక్షయ తృతీయ సందర్భంగా రికార్డ్ స్థాయిలో బంగారం అమ్ముడైంది. అయితే స్విగ్గీ ఇన్స్టామార్ట్ బంగారం ఇంటికి డెలివరీ చేసి సంచలనం సృష్టించింది. భద్రతా సిబ్బందితో కలిసి డెలివరీ ఎగ్జిక్యూటివ్ బంగారాన్ని చేరవేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. స్విగ్గీ ఈ…

LICలో వాటాను విక్రయించే యోచనలో ప్రభుత్వం

ప్రభుత్వరంగ జీవిత బీమా సంస్థ LICలో వాటాను విక్రయించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సంస్థలో 2-3 శాతం వాటాను విక్రయించాలని యోచిస్తోంది. 2027 నాటికి పబ్లిక్ షేర్ హోల్డింగ్ ను 10 శాతానికి చేర్చాలనే ప్రణాళికలో భాగంగా ఈ…

సంచలన నిర్ణయం తీసుకున్న మహారాష్ట్ర సర్కార్…

మహారాష్ట్ర సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో మరాఠీ భాషను తప్పనిసరి చేసింది. ప్రభుత్వ ఉద్యోగులు మరాఠీలోనే మాట్లాడాలని.. లేకుంటే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆదేశాలు జారీ చేసింది. కార్యాలయాల్లో మరాఠీనే మాట్లాడేలా సైన్ బోర్డులు పెట్టాలని,…

కళాశాల మరుగుదొడ్డిలో విద్యార్థిని ప్రసవం… ఎక్కడ…? వివరాల్లోకి వెళ్ళితే…

మరుగుదొడ్డిలో ఓ యువతి… శిశువుకు జన్మనిచ్చి చెత్తకుండీలో పడేసిన సంఘటన ఆసల్యంగా వెలుగులోకి వచ్చింది. తంజావూర్ జిల్లా కుంభకోణంలోని ప్రభుత్వ మహిళా కళాశాలలో విద్యార్థిని(20) గర్భం దాల్చింది. కళశాలలో ప్రసవ నొప్పులు రావడంతో… మరుగుదొడ్డికెళ్లి ఆడ శిశువుకి జన్మనిచ్చింది. యూట్యూబ్ లో…

పెరిగిన దేశీయ కార్ల విక్రయం

దేశంలో లగ్జరీ కార్ల వినియోగం పెరిగింది. రూ.50లక్షలకు పైబడిన ప్రీమియం మోడళ్ల కార్ల విక్రయం ఈ ఏడాది పెరిగింది. 2024లో గంటకు సగటు 6 కార్లు విక్రయించబడ్డాయి. ఐదేళ్లక్రితం గంటకు రెండు లగ్జరీకార్లు మాత్రమే అమ్మకాలు జరిగేవి. కస్టమర్ల అభిరుచులు మారుతుండడం…

ఆ రైలు రెండు నెలలురద్దు!

దేశం నలుమూలల నుంచి యూపీలోని ప్రయాగ్ రాజ్ కుంభమేళాకు భక్తులు పోటెత్తనున్నారు. ఈ క్రమంలోనే ప్రయాణికుల రద్దీ దృష్ట్యా తిరుపతి – హుబ్లీ, హుబ్లీ – తిరుపతి ప్యాసింజర్ రైలును కుంభమేళాకు రెండు నెలల పాటు పంపించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే…

RBI పాత 5 రూపాయల నాణేన్ని నిలిపివేయడానికి గల కారణాలు తెలుసా….

ప్రస్తుతం దేశంలో రెండు రకాల ఐదు రూపాయల నాణేలు చెలామణిలో ఉన్నాయి. ఒకటి ఇత్తడితో, మరొకటి మందమైన లోహంతో తయారు చేయబడింది. అయితే, మందమైన నాణెం యొక్క ప్రాబల్యం ఇటీవల తగ్గింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం కానీ, భారతీయ రిజర్వ్ బ్యాంక్…

‘ఒకే దేశం – ఒకే ఎన్నిక’ లోక్‌సభలో బిల్లు కు ఓటింగు

జమిలి ఎన్నికలపై లోక్‌సభలో ఓటింగ్ నిర్వహించారు. లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికల నిర్వహణకు ఉద్దేశించిన ‘ఒకే దేశం – ఒకే ఎన్నిక’ ప్రణాళిక ఎట్టకేలకు పార్లమెంట్‌ ముందుకొచ్చింది. దీనికోసం ప్రతిపాదించిన 129వ రాజ్యాంగ సవరణ బిల్లు సహా, మరో బిల్లును…

‘గిన్నిస్ ఫ్యామిలీ ఆఫ్ ఇండియా’ గా పేరు పొందిన కేరళలోని కుటుంబం!

కేరళలోని మలప్పురానికి చెందిన కుటుంబసభ్యులు ‘గిన్నిస్ ఫ్యామిలీ ఆఫ్ ఇండియా’గా పేరుపొందారు. చేతులను ఉపయోగించకుండా 8.57 సెకన్లలో అరటిపండు తిని ఆ కుటుంబంలోని అబ్దుల్సలీం గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కారు. ఆయన కుమార్తె జువైరియా తన మోచేతులు, మోకాళ్లపై నడుస్తూ తలపై చేయిని…

గత సంవత్సర కాలంలో ఎన్ని సైబర్ దాడులు జరిగాయో తెలుసా…

దేశంలో 2023 అక్టోబరు నుంచి ఈ ఏడాది సెప్టెంబరు వరకు ఏడాది కాలంలో జరిగిన సైబర్ దాడులపై DSCI, సెకైట్ నివేదిక రూపొందించాయి. దేశవ్యాప్తంగా 84లక్షల ఎండ్పాయింట్ల (నేరం జరిగినట్లు గుర్తించిన కేంద్రం)లో 36.9కోట్ల మాల్వేర్లతో దాడులు జరిగినట్లు గుర్తించారు. దీని…

గత నెలలో పెరిగిన వాహన రిటైల్ విక్రయాలు…

వాహన రిటైల్ విక్రయాలు ఈ ఏడాది నవంబరులో 32,08,719కి చేరాయని వాహన డీలర్ల సమాఖ్య ఫాడా వెల్లడించింది. 2023 ఇదే నెలలో విక్రయమైన 28,85,317 వాహనాలతో పోలిస్తే ఇవి 11.21% ఎక్కువని తెలిపింది. ద్విచక్ర వాహనాల రిటైల్ 2 22,58,970 ,…

HDFC బ్యాంక్ రుణగ్రహీతలకు బిగ్ షాక్… పెరిగిన వడ్డీరెట్లు…

దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ అయిన HDFC బ్యాంక్ రుణగ్రహీతలకు బిగ్ షాకిచ్చింది. షార్ట్ టర్మ్ టెన్యూర్ లోన్లపై స్వల్పంగా వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఓవర్నైట్ టెన్యూర్ రుణాలపై మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బెస్డ్ లెండింగ్ రేటుని 5…

ఈ సంవత్సరంలో విమానాలకు ఎన్ని బాంబు బెదిరింపులు వచ్చాయో తెలుసా…

గడిచిన ఐదేళ్లలో భారత్ లోని విమానయాన సంస్థలకు సంబంధించి 809 నకిలీ బాంబు బెదిరింపు ఘటనలు చోటుచేసుకున్నట్లు కేంద్రం వెల్లడించింది. ఈ ఒక్క ఏడాదే 719 బెదిరింపు ఘటనలు నమోదైనట్లు పార్లమెంటుకు తెలిపింది. విమానయాన సంస్థలకు 2020 నుంచి ఇప్పటివరకు మొత్తంగా…

కమర్షియల్ సిలిండర్ ధరలు పెరిగాయి… ఎంతంటే…

అంతర్జాతీయ చమురు ధరల ట్రెండ్‌లకు అనుగుణంగా చేసిన నెలవారీ సవరణలో జెట్ ఇంధనం లేదా ఏటీఎఫ్ ధర ఆదివారం 1.45 శాతం పెరిగింది. దీంతో కమర్షియల్ సిలిండర్ ధరలు పెరిగాయి. హోటళ్లు, రెస్టారెంట్లలో ఉపయోగించే వాణిజ్య ఎల్పీజీ ధరలు 19 కిలోల…

అరుదైన రికార్డుక చేరువలో కోహ్లి!

బోర్డర్ గావస్కర్ ట్రోఫీ రెండో టెస్టు జరిగే అడిలైడ్ ఓవల్ గ్రౌండ్లో విరాట్ కోహ్లి అరుదైన రికార్డుకు చేరువయ్యారు. ఈ మైదానంలో మరో 102 పరుగులు చేస్తే ఆయన లారా అత్యధిక పరుగుల రికార్డును అధిగమించనున్నారు. ఇప్పటివరకు కోహ్లి ఈ గ్రౌండ్…

CNG ధరల పెంపు… ఎంతంటే…

దేశవ్యాప్తంగా ఢిల్లీ మినహా మిగిలిన నగరాల్లో CNG ధర పెరిగింది. కిలో CNGకి రూ.2 చొప్పున పెంచారు. ఢిల్లీ శాసనసభ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఆ నగరానికి ఈ పెంపుదల నుంచి మినహాయించినట్లు కనిపిస్తున్నది. మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలు ముగిసిన వెంటనే ఈ…

పండగ సీజనులో రోజుకు లక్ష వాహనాల విక్రయాలు

ఈ ఏడాది 42 రోజుల పాటు కొనసాగిన దసరా – దీపావళి పండగ సీజనులో వాహనాల రిటైల్ విక్రయాలు 12% పెరిగి 42,88,248 కు చేరినట్లు డీలర్ల సంఘం ఫాడా తెలిపింది. అంటే సగటున రోజుకు ఒక లక్ష వాహనాలు విక్రయమయ్యాయి.…

UP : అగ్ని ప్రమాదంలో చిన్నారుల సజీవదహనం… వివరాల్లోకి వెళ్ళితే…

ఉత్తరప్రదేశ్ లో విషాదం చోటు చేసుకుంది. లక్నోలోని ఝాన్సీ మెడికల్ కాలేజీలో ఉన్న నియోనాటల్ ఇంటెన్సీవ్ కేర్ యూనిట్లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో పదికి పైగా చిన్నారులు సజీవదహనమైనట్లు సమాచారం. అగ్నిమాపక సిబ్బంది 6 ఫైరింజన్లతో మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నిస్తున్నారు.…

error: -