Category: ఆంధ్ర ప్రదేశ్ వార్తలు

AP : నేతన్నలకు గుడ్యూస్.. నేటి నుంచే ఉచిత విద్యుత్

చేనేత కార్మికులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. నేటి (ఆగస్టు 1) నుంచే ఉచిత విద్యుత్ అమలుకు సీఎం చంద్రబాబు పచ్చజెండా ఊపారు. మగ్గాలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేయనున్నారు. ఇందుకోసం…

AP : కీలక నిర్ణయం తీసుకున్న TTD… అక్కడ కూడా టికెట్ల జారీ….

శ్రీవాణి టికెట్ల కోటాను TTD భారీగా పెంచింది. శ్రీవాణి టికెట్స్ కోసం భక్తుల నుంచి భారీగా డిమాండ్ నెలకొన్న నేపథ్యంలో టికెట్ల కోటాను పెంచాలని నిర్ణయించింది. 1500 టికెట్ల కోటాను 2వేల టికెట్లకు పెంచాలని నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతి రోజు…

తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు గుడ్యూస్… 10 రోజులు సెలవులు… ఎప్పటినుండంటే…

విద్యార్థులకు ఆగస్టులో భారీగా సెలవులు రానున్నాయి. 3న ఆదివారం, 8న వరలక్ష్మీ వ్రతం (ఆప్షనల్ సెలవు), 9 రెండో శనివారం అలాగే రక్షా బంధన్, 10 ఆదివారం, 15 స్వాతంత్ర్య దినోత్సవం, 16 కృష్ణ జన్మాష్టమి, 17 ఆదివారం, 24 ఆదివారం,…

తిరుమల శ్రీవారి దర్శన అప్డేట్స్…

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం 18 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దీంతో స్వామివారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. నిన్న(మంగళవారం) శ్రీవారిని 75,183 మంది భక్తులు దర్శించుకున్నారు. 25,906 మంది తలనీలాలు సమర్పించి మొక్కులు…

తిరుపతి: మహిళా కానిస్టేబుల్ మృతి… ఏం జరిగిందంటే…

ఆత్మహత్యాయత్నం చేసిన మహిళా కానిస్టేబుల్ చికిత్స పొందుతూ చనిపోయారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో కానిస్టేబుల్గా పనిచేస్తున్న ప్రశాంతి గురువారం రాత్రి ఆమె ప్రియుడు వాసు ఇంటి ముందు పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంది. 80% కాలిన గాయాలతో ఆమె తిరుపతిలో రుయా ఆసుపత్రిలో…

తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజనపై పిటిషన్ ను కొట్టేసిన సుప్రీం

ఏపీ, తెలంగాణలో నియోజకవర్గాల పునర్విభజనపై దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఏపీ విభజన చట్టం సెక్షన్ 26 ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన చేయాలని పిటిషనర్ కోరారు. జమ్మూకశ్మీర్ లో పునర్విభజన చేసే సమయంలో ఏపీ విభజన చట్టాన్ని పక్కన పెట్టారని… రాజ్యాంగ…

AP : ఇంద్రకీలాద్రిపై ముగిసిన అమ్మవారి సారె మహోత్సవం

విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఆషాఢమాసం అమ్మవారి సారె మహోత్సవం పరిసమాప్తమైంది. గురువారం సాయంత్రం వరకు భక్తులు సారె సమర్పించేందుకు దేవస్థానం అధికారులు అవకాశం కల్పించారు. అమావాస్య, ఆషాఢమాసం చివరిరోజు కావడంతో భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఆలయ అర్చకులు, వైదిక కమిటీ సభ్యులు, పండితులు…

ఆర్టీసీ బస్సును ఎత్తుకెళ్లిన మతిస్థిమితం లేని వ్యక్తి

నెల్లూరు, ఆత్మకూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు చోరీ కేసులో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. మతిస్థిమితం లేని వ్యక్తి డ్రైవర్, కండక్టర్ నిద్రపోయిన సమయంలో ఎత్తుకెళ్లినట్టు గుర్తించారు. దాదాపు 60 కిలోమీటర్ల దూరం వెళ్లిన తర్వాత అతన్ని పట్టుకొని బస్సును…

నెల్లూరు : ఫేక్ మున్సిపల్ కమిషనర్ అరెస్ట్

ఫేక్ మున్సిపల్ కమిషనర్ పేరిట మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని దర్గామిట్ట పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. కడప జిల్లా బి.కోడూరుకు చెందిన నాగేశ్వరరావు మున్సిపల్ కమిషనర్ గా అవతారమెత్తి… వ్యాపారులకు ఫోన్ చేసి బకాయిలు చెల్లించాలని ఒత్తిడి చేసేవాడు. గతనెల 17న…

Andrapradesh News – kurnool – తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం

తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1633 అడుగులు కాగా, ప్రస్తుతం నీటిమట్టం 1624.38 అడుగులుగా ఉంది. ఇన్ ఫ్లో 33,916 క్యూసెక్కులు కాగా, అవుట్ ఫ్లో 2389 క్యూసెక్కులుగా నమోదైంది. జలాశయం పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం…

AP EAPCET 2025 నోటిఫికేషన్ విడుదల

ఆంధ్రప్రదేశ్ EAPCET 2025 అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదలైంది. కాకినాడ JNTU ఆధ్వర్యంలో ఈ ఏడాది EAPCET జరుగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలతో పాటు అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం EAPCET నిర్వహించనున్నారు. మార్చి 15వ తేదీ నుంచి…

తెల్లకార్డులు లేని వారికి కూడా ఉచిత చికిత్స

AP : వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గుడ్ న్యూస్ చెప్పారు. తెలుపు రేషన్ కార్డు లేనివారికి కూడా ఉచితంగా తలసేమియా చికిత్స అందిస్తామని తెలిపారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ.. తలసేమియా వ్యాధిపై అవగాహన కల్పిస్తున్నామన్న ఆయన.. బాధితులకు అండగా…

AP : దేవాదాయశాఖలో 70 ఉద్యోగాలకు నోటిఫికేషన్

దేవాదాయ శాఖలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన 70 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దీనిద్వారా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (సివిల్) 35, ఎలక్ట్రికల్లో 5, టెక్నికల్ అసిస్టెంట్(సివిల్) 30 ఖాళీలను భర్తీ చేయనున్నారు. AEE పోస్టులకు ఇంజనీరింగ్, టెక్నికల్ అసిస్టెంట్కు LCE డిప్లొమా…

TG : CRPF ఆధీనంలో సాగర్ డ్యామ్

నాగార్జునసాగర్ ప్రధాన డ్యాం వద్ద కీలకపరిణామం చోటుచేసుకుంది. ఏపీ, తెలంగాణ మధ్య జలవివాదం నేపథ్యంలో CRPFకు కేంద్రం గతంలో బాధ్యతలు అప్పగించింది. డ్యామ్ భద్రతా విధుల నుంచి CRPF వైదొలుగుతున్నట్లు చెప్పడంతో తెలంగాణ SPF ఆ బాధ్యతలు స్వీకరించింది. మళ్లీ రాత్రివిధుల్లోకి…

AP : బోగస్ ఫించన్ల ఏరివేతకు రంగం సిద్ధం

నకిలీ వైకల్య ధ్రువపత్రాలతో అక్రమంగా పింఛన్లు పొందుతున్న వారిని గుర్తించేందుకు జనవరి 3నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక వైద్య నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈపరీక్షలు వచ్చే ఏడాది ఏప్రిల్/ మే వరకు కొనసాగనున్న నేపథ్యంలో కొత్తవారికి వైకల్య ధ్రువపత్రాలజారీని ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది.…

సినిమాలను వదిలేస్తా… సుకుమార్ కామెంట్స్ వైరల్…

సినిమాలను వదిలేస్తానంటూ డైరెక్టర్ సుకుమార్ చెప్పిన ఓ వీడియో వైరలవుతోంది. ‘సుకుమార్ గారూ.. మీరు ఒకవేళ DHOP అని చెప్పి దేన్ని వదిలేయాలనుకుంటున్నారు?’ అని ‘గేమ్ ఛేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో యాంకర్ సుమ అడగగా ‘సినిమా’ అని ఆయన…

AP : సంక్రాంతి పందేలకు సింహపురి పుంజులు

సంక్రాంతి పందేలలో కాలు దువ్వేందుకు సింహపురి నుంచి కోడి పుంజులొచ్చేశాయి. నెల్లూరు ప్రాంతంలో పెంచిన కాకి, నెమలి, డేగ, పచ్చకాకి, కేతువ తదితర జాతుల పుంజులు పందేలరాయుళ్లను ఆకర్షిస్తున్నాయి. రకాన్ని బట్టి ఒక్కొక్క పుంజు రూ.3 వేల నుంచి రూ.6 వేల…

AP : మైలురాయికి ఇస్రో – వందో రాకెట్ ప్రయోగానికి ఏర్పాట్లు

శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ మరో మైలురాయికి సిద్ధమవుతోంది. జనవరిలో 100వ రాకెట్ GSLV-F15 ప్రయోగాన్ని ఇస్రో చేపట్టనుంది. దీన్ని పురస్కరించుకుని ఇస్రో అధిపతి డా. సోమనాథ్ ఇటీవల ప్రధానిని కలిశారు. రాకెట్ ప్రయోగ వీక్షణకు రావాలని ఆయన ను…

AP : మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకానికి డేట్ ఫిక్స్…?

ఆంధ్రపదేశ్ లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకానికి డేట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. సంక్రాంతి నుంచి అమలు చేయనున్నట్లు టీడీపీ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్ రావు FBలో పోస్ట్ పెట్టారు. పథకం అమలులో భాగంగా బస్సుల కొరత లేకుండా ఏర్పాట్లు…

AP : రేపటి తిరుమలలో తిరుచానూరు బ్రహ్మోత్సవాలు

తిరుమలో రేపటి నుంచి తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. డిసెంబర్ 6 వరకు నిర్వహించే ఈ ఉత్సవాలను టీటీడీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అటు టీటీడీ ఈవో శ్యామలారావు ప్రత్యేకగా దృష్టి సారించారు. ఈ మేరకు అన్ని విభాగాల అధికారులు…

error: -