Category: ఆంధ్ర ప్రదేశ్ వార్తలు

AP : దేవాదాయశాఖలో 70 ఉద్యోగాలకు నోటిఫికేషన్

దేవాదాయ శాఖలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన 70 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దీనిద్వారా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (సివిల్) 35, ఎలక్ట్రికల్లో 5, టెక్నికల్ అసిస్టెంట్(సివిల్) 30 ఖాళీలను భర్తీ చేయనున్నారు. AEE పోస్టులకు ఇంజనీరింగ్, టెక్నికల్ అసిస్టెంట్కు LCE డిప్లొమా…

TG : CRPF ఆధీనంలో సాగర్ డ్యామ్

నాగార్జునసాగర్ ప్రధాన డ్యాం వద్ద కీలకపరిణామం చోటుచేసుకుంది. ఏపీ, తెలంగాణ మధ్య జలవివాదం నేపథ్యంలో CRPFకు కేంద్రం గతంలో బాధ్యతలు అప్పగించింది. డ్యామ్ భద్రతా విధుల నుంచి CRPF వైదొలుగుతున్నట్లు చెప్పడంతో తెలంగాణ SPF ఆ బాధ్యతలు స్వీకరించింది. మళ్లీ రాత్రివిధుల్లోకి…

AP : బోగస్ ఫించన్ల ఏరివేతకు రంగం సిద్ధం

నకిలీ వైకల్య ధ్రువపత్రాలతో అక్రమంగా పింఛన్లు పొందుతున్న వారిని గుర్తించేందుకు జనవరి 3నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక వైద్య నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈపరీక్షలు వచ్చే ఏడాది ఏప్రిల్/ మే వరకు కొనసాగనున్న నేపథ్యంలో కొత్తవారికి వైకల్య ధ్రువపత్రాలజారీని ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది.…

సినిమాలను వదిలేస్తా… సుకుమార్ కామెంట్స్ వైరల్…

సినిమాలను వదిలేస్తానంటూ డైరెక్టర్ సుకుమార్ చెప్పిన ఓ వీడియో వైరలవుతోంది. ‘సుకుమార్ గారూ.. మీరు ఒకవేళ DHOP అని చెప్పి దేన్ని వదిలేయాలనుకుంటున్నారు?’ అని ‘గేమ్ ఛేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో యాంకర్ సుమ అడగగా ‘సినిమా’ అని ఆయన…

AP : సంక్రాంతి పందేలకు సింహపురి పుంజులు

సంక్రాంతి పందేలలో కాలు దువ్వేందుకు సింహపురి నుంచి కోడి పుంజులొచ్చేశాయి. నెల్లూరు ప్రాంతంలో పెంచిన కాకి, నెమలి, డేగ, పచ్చకాకి, కేతువ తదితర జాతుల పుంజులు పందేలరాయుళ్లను ఆకర్షిస్తున్నాయి. రకాన్ని బట్టి ఒక్కొక్క పుంజు రూ.3 వేల నుంచి రూ.6 వేల…

AP : మైలురాయికి ఇస్రో – వందో రాకెట్ ప్రయోగానికి ఏర్పాట్లు

శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ మరో మైలురాయికి సిద్ధమవుతోంది. జనవరిలో 100వ రాకెట్ GSLV-F15 ప్రయోగాన్ని ఇస్రో చేపట్టనుంది. దీన్ని పురస్కరించుకుని ఇస్రో అధిపతి డా. సోమనాథ్ ఇటీవల ప్రధానిని కలిశారు. రాకెట్ ప్రయోగ వీక్షణకు రావాలని ఆయన ను…

AP : మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకానికి డేట్ ఫిక్స్…?

ఆంధ్రపదేశ్ లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకానికి డేట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. సంక్రాంతి నుంచి అమలు చేయనున్నట్లు టీడీపీ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్ రావు FBలో పోస్ట్ పెట్టారు. పథకం అమలులో భాగంగా బస్సుల కొరత లేకుండా ఏర్పాట్లు…

AP : రేపటి తిరుమలలో తిరుచానూరు బ్రహ్మోత్సవాలు

తిరుమలో రేపటి నుంచి తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. డిసెంబర్ 6 వరకు నిర్వహించే ఈ ఉత్సవాలను టీటీడీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అటు టీటీడీ ఈవో శ్యామలారావు ప్రత్యేకగా దృష్టి సారించారు. ఈ మేరకు అన్ని విభాగాల అధికారులు…