Month: August 2025

అఖిలభారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి వారి ఆధ్వర్యంలో అమావాస్య అన్నదాన అన్నప్రసాద వితరణ కార్యక్రమం

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాపాల్వంచ✍️దుర్గా ప్రసాద్ స్వామియే శరణమయ్యప్ప అన్నదాన ప్రియనే శరణమయ్యప్ప…. అఖిలభారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి పాల్వంచ శాఖ వారి ఆధ్వర్యంలో అమావాస్య అన్నదాన అన్నప్రసాద వితరణ కార్యక్రమం శ్రావణమాస అమావాస్య నుంచి ప్రారంభమైంది అని చెప్పటానికి…

ఆసుపత్రి పై అసత్య ప్రచారాలు మానుకోవాలి…

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:23 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. ఆసుపత్రి పై అసత్య ప్రచారాలు మానుకోవాలి… బెల్లంపల్లి: బెల్లంపల్లి బస్తీలోని లిటిల్ స్టార్ ఆసుపత్రిపై కొందరు చేస్తున్న నిరాధారమైన ఆరోపణలు, అసత్య పోస్టులపై స్పందించిన ఆసుపత్రి పిల్లల వైద్యులు ప్రమోద్ కుమార్…

పూజారి మృతికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే వినోద్…

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:23 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి : బెల్లంపల్లి పట్టణంలోని శ్రీ కోదండ రామాలయ ప్రధాన అర్చకులు చిమిరాల వేణుగోపాలాచార్యులు శుక్రవారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలియడంతో ఎమ్మెల్యే గడ్డం వినోద్ వారి నివాసానికి…

అకాల వర్షాలతో ప్రజలు అవస్థలు

మెదక్ జిల్లామాసాయిపేట✍️శివ కుమార్ గౌడ్ MDK: మాసాయిపేటలో కురిసిన అకాల వర్షాలతో ప్రజలు అవస్థలు పడుతున్నారని, డెంగ్యూ జ్వరాలు విజృంభిస్తున్నట్లు బీజేపీ మండల అధ్యక్షులు నాగేందర్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం తహసీల్దార్, ఎంపీడీవోలకు వినతి పత్రం అందజేశారు. బీటీ రోడ్లు అధ్వానంగా…

రిపోర్టర్ రమేష్ గారిని పరామర్శించిన సొసైటీ మాజీ చైర్మన్ “పోతురెడ్డి”…..!!

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా సారపాక✍️దుర్గా ప్రసాద్ సారపాక పట్టణ పరిధిలోని సదురు తాళ్లగొమ్మూరు నివాసులు, ఆత్మీయులు ప్రముఖ ఛానెల్ 10TV రిపోర్టర్ “శ్రీ పంపన రమేష్” గారికి ఇటీవల కాలు సర్జరీ జరగడంతో నేడు వారింటికి వెళ్లి ఆత్మీయంగా పలకరించి,…

మాసాయిపేట లో ఇంకుడు గుంత నిర్మాణానికి భూమి పూజ

మెదక్ జిల్లామాసాయిపేట మండలం✍️శివ కుమార్ గౌడ్ మాసాయిపేట మండలంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనుల జాతర 2025 కార్యక్రమం చేపట్టారు. ఇంకుడు గుంత నిర్మాణానికి తహశీల్దార్, స్పెషల్ ఆఫీసర్ జ్ఞానజ్యోతి, పంచాయతీ కార్యదర్శి రాణి…

చర్ల మండలం జంగాలపల్లి గ్రామం లో అభివృద్ధిలో భాగంగా సీసీ రోడ్ల నిర్మాణం మరియు ప్రారంభోత్సవ కార్యక్రమాలలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు గారు…

చర్ల మండలం జంగాలపల్లి గ్రామం లో అభివృద్ధిలో భాగంగా సీసీ రోడ్ల నిర్మాణం మరియు ప్రారంభోత్సవ కార్యక్రమాలలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు గారు… భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా22-08-25భద్రాచలం నియోజకవర్గం✍️దుర్గా ప్రసాద్ చర్ల మండలంలో జంగాలపల్లి గ్రామంలో…

అనారోగ్యంతో మరణించిన ఎఎస్ఐ కుటుంబ సభ్యులకు భద్రత చెక్ అందజేసిన పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా

అనారోగ్యంతో మరణించిన ఎఎస్ఐ కుటుంబ సభ్యులకు భద్రత చెక్ అందజేసిన పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా రామగుండం పోలీస్ కమిషనరేట్తేది:22.08.2025,✍️ మనోజ్ కుమార్ పాండే. అనారోగ్యంతో మరణించిన ఎఎస్ఐ కుటుంబ సభ్యులకు భద్రత చెక్ అందజేత… పోలీస్ కుటుంబాలకు అండగా…

సుభాష్ నగర్ కాలనీలో అంగన్వాడి కేంద్రం భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు గారు…

సుభాష్ నగర్ కాలనీలో అంగన్వాడి కేంద్రం భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు గారు… భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా22-08-25భద్రాచలం నియోజకవర్గం✍️దుర్గా ప్రసాద్ భద్రాచలం మండలంలో సుభాష్ నగర్ కాలనీలో అంగన్వాడి కేంద్రం భవన…

పనుల జాతర 2025 లో భాగంగా సీసీ రోడ్డు ప్రారంభోత్సవం మరియు పనిముట్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు గారు…

పనుల జాతర 2025 లో భాగంగా సీసీ రోడ్డు ప్రారంభోత్సవం మరియు పనిముట్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు గారు… భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా22-08-25భద్రాచలం నియోజకవర్గం.✍️దుర్గా ప్రసాద్ భద్రాచలం చర్ల రోడ్డు కేకే ఫంక్షన్…

బెల్లంపల్లి పట్టణంలో జానపద దినోత్సవ వేడుకలు

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:22 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి: ప్రపంచ జానపద దినోత్సవాన్ని పురస్కరించుకొని బెల్లంపల్లి పట్టణంలో తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి హనుమాండ్ల మధుకర్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకోవడమైనది. ఈ…

గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలి… – జిల్లా ఎస్పీ సూచన

గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలి… – జిల్లా ఎస్పీ సూచన కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా,తేదీ:22/08/2025,✍️ మనోజ్ కుమార్ పాండే. గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలి, గణేష్ మండపాల నిర్వహకులకు జిల్లా ఎస్పీ సూచన. జిల్లాలో…

ఈ రోజు చలో అసెంబ్లీ, సేవ్ తెలంగాణ పిలుపు ఇచ్చిన బీజేపీ – ముందస్తుగా అరెస్టు చేసిన తాళ్లగురజాల పోలీసులు

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:22 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి: తెలంగాణా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కురిసిన వర్షాలకు శిథిలావస్థకు చేరిన రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ బాగు చేయాలనే డిమాండుతో,…

వన్ టౌన్ సీఐ శ్రీనివాస్ ను శాలువాతో సత్కరించిన హిందూ సంఘాల నాయకులు.

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:21 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. వన్ టౌన్ సీఐ శ్రీనివాస్ ను శాలువాతో సత్కరించిన హిందూ సంఘాల నాయకులు. బెల్లంపల్లి: బెల్లంపల్లి పట్టణంలోని విశ్వ హిందూ పరిషత్, భజరంగ్ దళ్ సహ సంయోజక్ ఐముడి మురళీ మనోహర్…

పీస్ కమిటీ సభ్యులతో పోలీసుల సమావేశం

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేది: 21 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి: స్థానిక అగర్వాల్ భవన్ లో గురువారం పీస్ కమిటీ సభ్యులతో వన్ టౌన్ పోలీసులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు శాంతియుత వాతావరణంలో గణేష్ నవరాత్రులు శాంతియుత…

వినియోగదారులను ఆకట్టుకుంటున్న ఒక్క రూపాయికే బీఎస్ఎన్ఎల్ సిమ్

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:21 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి: బెల్లంపల్లి పట్టణంలోని కాంటా ఏరియాలో బీఎస్ఎన్ఎల్ ఆఫర్ ఒక్క రూపాయి కే సిమ్ కార్డు తో పాటు ముప్పయి రోజుల కాలపరిమితి తో రోజు 2 జీబీ డేటా, రోజు…

గోదావరి వరద ముంపు ప్రాంతాలలో అశ్వాపురం తహశీల్దార్ మణిధర్ పర్యటన…

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా✍️దుర్గా ప్రసాద్ అశ్వాపురం, మండల పరిధిలోని నెల్లిపాక పంచాయితీ లో అశ్వాపురం తహశీల్దార్ మణిధర్ గురువారం గోదావరి వరదల కారణం గా పర్యటించడం జరిగింది. ఈ సందర్బంగా తహశీల్దార్ గ్రామస్థులతో మాట్లాడుతూ… ఎగువున కురుస్తున్న భారీ వర్షాల…

పాలస్తీనా పై ఇజ్రాయిల్ దాడులను ఆపాలని, పాలస్తీనా ప్రజలకు సంఘీభావంగా అఖిలపక్ష పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మణుగూరు లో భారీ ర్యాలీ.

పాలస్తీనా పై ఇజ్రాయిల్ దాడులను ఆపాలని, పాలస్తీనా ప్రజలకు సంఘీభావంగా అఖిలపక్ష పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మణుగూరు లో భారీ ర్యాలీ. భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా✍️దుర్గా ప్రసాద్ పాలస్తీనా పై ఇజ్రాయిల్ దాడులు ఆపాలని, పాలస్తీనా ప్రజలకు సంఘీభావంగా…

సింగరేణి ఎంపీడీవోగా పీ.శ్రీనివాస్‌ బాధ్యతలు స్వీకరణ

సింగరేణి ఎంపీడీవోగా పీ.శ్రీనివాస్‌ బాధ్యతలు స్వీకరణ భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా✍️దుర్గా ప్రసాద్ సింగరేణి మండల ఎంపీడీవోగా పీ.శ్రీనివాస్‌ నియమితులయ్యారు. భద్రాద్రి జిల్లా డీఆర్‌డీవో కార్యాలయంలో పని చేస్తున్న పీ.శ్రీనివాస్‌ బదిలీపై సింగరేణి ఎంపీడీవోగా వచ్చారు. సింగరేణి ఎంపీడీవో కార్యాలయంలో ప్రస్తుతం…

శ్రీ 8 మెన్స్ వేర్ షాపును రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు గారు…

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా21-08-25భద్రాచలం నియోజకవర్గం✍️దుర్గా ప్రసాద్ భద్రాచలం, బ్రిడ్జి రోడ్, మధువన్ హోటల్ ఎదురుగా శ్రీ 8 మెన్స్ వేర్ నూతనంగా ఏర్పాటు చేసిన షాపు‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే…

గోదావరి పరివాహక ప్రాంతంలో పర్యటించిన స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు గారు…

గోదావరి పరివాహక ప్రాంతంలో పర్యటించిన స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు గారు… భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా21-08-25భద్రాచలం నియోజకవర్గం✍️దుర్గా ప్రసాద్ భద్రాచలంలో గోదావరి పరివాహక ప్రాంతం, రామాలయం టెంపుల్ వద్ద కరకట్ట, స్లూయిస్, కునవరం రోడ్లో నూతన కరకట్ట పరిసర…

నిర్మాణ పనులు మరింత వేగవంతం చేయాలి~జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల జిల్లా కేంద్రంతేదీ:21 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. మంచిర్యాల: ప్రభుత్వం జిల్లాలోని హాజీపూర్ మండలం గుడిపేటలో చేపట్టిన ప్రభుత్వ వైద్య కళాశాల భవన నిర్మాణ పనులను మరింత వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని…

ఎమ్మెల్సీ అంజిరెడ్డిని సత్కరించిన తాండూరు బీజేపీ నేతలు

మంచిర్యాల జిల్లా,తాండూర్,తేదీ:21 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. తాండూర్: గత మూడు రోజులుగా పోడు భూముల సమస్య పరిష్కారం కోసం, జీవో నంబర్ 49 శాశ్వతంగా రద్దు చేయాలని నిరవధిక నిరాహారదీక్ష చేస్తున్న బీజేపీ సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్…

మున్సిపల్ కమిషనర్ ని సత్కరించిన పద్మశాలి సంఘం నేతలు

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:21 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. మున్సిపల్ కమిషనర్ ని సత్కరించిన పద్మశాలి సంఘం నేతలు బెల్లంపల్లి: బెల్లంపల్లి పట్టణం లొని పద్మశాలి భవన్ శివ భక్త మార్కెండేయ దేవాలయంలొ గురువారం మాస శివరాత్రి సందర్బంగా పద్మశాలి కుల…

ఎంఆర్.పీఎస్ జాతీయ అధ్యక్షున్ని సత్కరించిన ఎస్సి ఎస్టీ కమీషన్ సభ్యులు

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:21 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డ్ స్వీకరించి మొదటిసారిగా బెల్లంపల్లికి విచ్చేసిన పద్మ శ్రీ అవార్డ్ గ్రహీత ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగను తెలంగాణా…

బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ ను సన్మానించిన బెల్లంపల్లి ప్రెస్ క్లబ్

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:21 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి: బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో గురువారం బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ ను శాలువాతో సన్మానించిన బెల్లంపల్లి ప్రెస్ క్లబ్. ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో…

బెల్లంపల్లి వన్ టౌన్ సిఐ ను సన్మానించిన బెల్లంపల్లి ప్రెస్ క్లబ్

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:21 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి: బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో గురువారం బెల్లంపల్లి వన్ టౌన్ సీఐ కే.శ్రీనివాస్ రావు ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ……

error: -