Month: August 2025

భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి నీటి మట్టం

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాభద్రాచలం✍️దుర్గా ప్రసాద్ ఉదయం 8.00 గంటలకు 34.9 ఉదయం 9.00 గంటలకు 35.8 ఉదయం 10.00 గంటలకు 36.7 ఉదయం 11.00 గంటలకు 36.9 గోదావరి వరద ప్రవాహం కడ్డాం డ్యామ్, మంచిర్యాల, కాళేశ్వరం, ఏటూరునాగారం, దుమ్ముగూడెం,…

భారీ వర్షాలు… – కిన్నెరసాని డ్యాం అప్డేట్…

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాపాల్వంచ మండలం✍️దుర్గా ప్రసాద్ పాల్వంచ మండలం కిన్నెరసాని డ్యాం పూర్తి సామర్థ్యం 407 అడుగులు… ప్రస్తుతం 404.60 అడుగులు చేరిన నీటిమట్టం… ఉదయం 7 గంటల నుండి కిన్నెరసాని డ్యాం 8 గేట్ల్ ఎత్తి 5 వేల క్యూసెక్కుల…

ఆదిదేవుడు వినాయకుని ఆశీస్సులు మనందరికీ కావాలి – రాష్ట్ర మార్కెఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల

ఆదిదేవుడు వినాయకుని ఆశీస్సులు మనందరికీ కావాలి – రాష్ట్ర మార్కెఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాపాల్వంచ✍️దుర్గా ప్రసాద్ ఆదిదేవుడు వినాయకుడి అనుగ్రహం, ఆశీస్సులు మనందరికీ కావాలని రాష్ట్ర మార్కెఫెడ్ మాజీ డైరెక్టర్, DCMS మాజీ చైర్మన్ కొత్వాల…

ఐదవ వార్డు శ్రీనగర్ కాలనీలో డిపి ఎక్స్ యూత్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలలో పాల్గొన్న ప్రముఖులు… – పట్టువస్తాలు సమర్పించిన ప్రతినిధి వెలదండి దుర్గాప్రసాద్.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాపాల్వంచ✍️దుర్గా ప్రసాద్ పాల్వంచలోని ఐదవ వార్డు శ్రీనగర్ కాలనీలో డిపి ఎక్స్ యూత్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించబడ్డాయి… ప్రముఖులు ప్రతినిధి వెలదండి దుర్గాప్రసాద్ గారు విఘ్నేశ్వరుని పూజల్లో పాల్గొని పట్టువస్తాలు సమర్పించారు. మండపాలను సందర్శించి ప్రముఖ…

మోతె పంచాయతీలోని చింతకుంట గిరిజన గ్రామ ఆదివాసీల మంచినీటి కష్టాలు తీరేదెన్నడు…

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా✍️దుర్గా ప్రసాద్ కలుషిత త్రాగు నీటితో చిన్న పిల్లలకు ఒంటినిండా పొక్కులు మరియు దురదలు… ప్రశ్నించాల్సిన ఆదివాసి సంఘాలు మచ్చుకైనా కనపడకపోవడం విశేషం…? అయ్యా నాయకులు, అధికారులు మీరైతే ఈ నీరు త్రాగుతారా… అంటున్న బాధిత చింతకుంట…

‘బాయిజమ్మ’ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా వినాయకచవితి

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:27 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి: బెల్లంపల్లి పట్టణంలోని రైల్వే రడగంబాల బస్తీలో గల సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ భవన్ వద్ద బుధవారం వినాయకచవితి వేడుకలు వైభవంగా జరిగాయి.…

రౌడీ షీటర్ గొర్ల అఖిల్ ను అరెస్ట్ చేసిన వన్ టౌన్ పోలీసులు

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేది: 27 ఆగస్టు 2025 బెల్లపల్లి: పట్టణంలోని కోర్టు రోడ్డు వద్ద, దత్తాత్రేయ మెడికల్ ముందు ఒక వ్యక్తిపై హత్య ప్రయత్నం చేసి తీవ్రంగా గాయపరిచిన సంఘటనలో రౌడీ షీటర్ను అరెస్ట్ చేసినట్లు బెల్లంపల్లి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. పోలీసులు…

హిందూ పండుగలపై ఆంక్షలు సమంజసం కాదు: హిందూ సంస్థల ఆవేదన

కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాతేదీ:27 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. హిందూ పండుగలపై ఆంక్షలు సమంజసం కాదు: హిందూ సంస్థల ఆవేదన కొమురంభీం-ఆసిఫాబాద్ జిల్లాలో ఇటీవల ఒక పోలీస్ అధికారి హిందూ పండుగలను టార్గెట్ చేస్తూ వ్యాఖ్యానించడంపై హిందూ సంస్థలు…

అంబెడ్కర్ ఫంక్షన్ హాల్ ను సందర్శించిన ఎమ్మెల్యే గడ్డం వినోద్

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేది 27 ఆగస్టు 2025✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి: బుధవారం బెల్లంపల్లి పట్టణంలోని రెండు ఎకరాల స్థలంలో రెండు కోట్ల యాభై లక్షల రూపాయలతో గత ప్రభుత్వం హయాంలో నిర్మాణ దశలోనే ఆగిపోయిన అంబేడ్కర్ ఫంక్షన్ హాల్ ని…

తాండూర్ లో అయోధ్య బాల రాముడి రూపంలో దర్శనమిస్తున్న కోదండ గణపయ్య

మంచిర్యాల జిల్లా,తాండూర్,తేదీ:27 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. తాండూర్: మంచిర్యాల జిల్లా, తాండూర్ లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో గత 12 ఏళ్ల తరబడి మట్టి గణపతిని పూజిస్తూ, ఈ 13 వ ఏడు కూడా అయోధ్య…

కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్ లో ఘనంగా వినాయక చవితి వేడుకలు…

రామగుండం పోలీస్ కమిషనరేట్తేదీ:27. 08.2025,✍️ మనోజ్ కుమార్ పాండే. కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్ లో ఘనంగా వినాయక చవితి వేడుకలు… – రామగుండం పోలీస్ కమిషనరేట్ ప్రజలకు, అధికారులకు సిబ్బందికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన సిపి రామగుండం: రామగుండం పోలీస్…

విఘ్నాలు లేకుండా వినాయక చవితి ఉత్సవాలను జరుపుకోవాలి….

మంచిర్యాల జిల్లా,మందమర్రి,తేదీ:27 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. మందమర్రి: వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో సురక్షితంగా జరుపుకోవాలని మందమర్రి సీఐ శశిధర్ రెడ్డి ప్రజలను కోరారు. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, మంచిర్యాల డిసిపి ఏ.భాస్కర్,…

బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ ను మర్యాద పూర్వకంగా కలిసిన డిస్కం ఉద్యోగులు

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:26 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి: మంగళవారం బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ ను మర్యాదపూర్వకంగా కలిసిన డిస్కం ఉద్యోగులు, వారికి పుష్ప గుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల…

మానవత్వం చాటుకున్న యువకుడు…

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:26 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. మానవత్వం చాటుకున్న యువకుడు… బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో జాతీయ రహదారిపై మృతి చెందిన వరాహం కళేబరాన్ని తొలగించి మానవత్వం చాటుకున్నాడు ఓ యువకుడు… వివరాల్లోకి వెళ్ళితే … బెల్లంపల్లి…

భద్రాచలం ITDA PO రాహుల్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ పసుపులేటి వీరబాబు గారు.

భద్రాచలం ITDA PO రాహుల్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ పసుపులేటి వీరబాబు గారు. భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాభద్రాచలం✍️దుర్గా ప్రసాద్ ఈ సందర్భంగా గ్రంధాలయ చైర్మన్ గారు దుమ్ముగూడెం మండలంలో నూతన గ్రంధాలయ…

రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు

రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా✍️దుర్గా ప్రసాద్ రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరి జీవితంలో ఏర్పడే సకల విఘ్నాలను వినాయకుడు తొలగించాలని ఉప…

సెంట్రల్ యూనివర్సిటీలో సీటు సాధించిన ఆదివాసి ఆణిముత్యం

సెంట్రల్ యూనివర్సిటీలో సీటు సాధించిన ఆదివాసి ఆణిముత్యం భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాపాల్వంచ మండలం✍️దుర్గా ప్రసాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎంఏ పొలిటికల్ సైన్స్‌లో పాల్వంచ మండలానికి చెందిన ఆదివాసి ఆణిముత్యం సీటు సాధించింది. పాల్వంచ మండలం గంగదేవి గుప్ప మారుమూల గ్రామానికి…

గణేష్ మండళ్ల నిర్వాహకులు పోలీసులకు సహరించాలి…

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:26 ఆగస్టు 2025.✍️ మనోజ్ కుమార్ పాండే. గణేష్ మండళ్ల నిర్వాహకులు పోలీసులకు సహరించాలి… బెల్లంపల్లి: బెల్లంపల్లి పట్టణంలో ఏర్పాటు చేసిన గణేష్ మండళ్ళ వద్ద నిర్వాహకులు నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేష్…

పర్యావరణ పరిరక్షణకు ప్రజలందరు మట్టి గణపతులని పూజించండి – బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్.

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:26 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. పర్యావరణ పరిరక్షణకు ప్రజలందరు మట్టి గణపతులని పూజించండి – బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్. బెల్లంపల్లి: జనహిత సేవా సమితి ఆధ్వర్యంలో దాతలు, సభ్యులు సహకారంతో పర్యావరణ పరిరక్షణ కొరకు బెల్లంపల్లి…

హరిత గణపతుల పంపిణీ అభినందనీయం ~ సబ్ కలెక్టర్ మనోజ్…

మంచిర్యాల జిల్లా,తాండూరు,తేదీ:26 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. తాండూరు: హరిత గణపతుల పంపిణీ అభినందనీయమని బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ అన్నారు. మంగళవారం అభినవ స్వచ్ఛంద సేవ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో 1150…

వినాయక మట్టి విగ్రహాలను పంపిణీ చేసిన కో-ఆపరేటివ్ సొసైటీ ఉపాధ్యక్షులు కాంపెల్లి కనకేష్ పటేల్

వినాయక మట్టి విగ్రహాలను పంపిణీ చేసిన కో-ఆపరేటివ్ సొసైటీ ఉపాధ్యక్షులు కాంపెల్లి కనకేష్ పటేల్ భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాపాల్వంచ✍️దుర్గా ప్రసాద్ పాల్వంచలోని కిన్నెరసాని రోడ్ లో గల ఆర్ఆర్ నేత్రాలయ కంటి హాస్పటల్ ఏర్పాటుచేసి 9 వసంతాలు పూర్తిచేసుకుని 10…

జిల్లా కలెక్టర్ కు మట్టి వినాయకుని ప్రతిమ అందజేసిన టీ.ఎన్జీఓ హౌసింగ్ బోర్డ్ వినాయక మండలి సభ్యులు.

మంచిర్యాల జిల్లా,మంచిర్యాల,తేదీ:26 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. మంచిర్యాల: మంగళవారం మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కు కలెక్టరేట్ రోడ్లో గల టి.ఎన్.జి.హౌసింగ్ బోర్డ్ కాలనీ లో నూతనంగా ఏర్పాటు చేసిన సిద్ధి వినాయక మండలి కార్యవర్గం, తెలంగాణ…

జగిత్యాల టీడబ్ల్యూజేఎఫ్ లో భారీగా చేరికలు… ఇక్కడినుండే జగిత్యాల నుంచే జర్నలిస్టుల పోరు యాత్ర – టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య

జగిత్యాల జిల్లా కేంద్రం✍️కిషన్ రెడ్డి జగిత్యాల నుంచే జర్నలిస్టుల పోరు యాత్ర – సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ జాప్యం తగదు… – టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య – జగిత్యాల టీడబ్ల్యూజేఎఫ్ లో భారీగా చేరికలు జగిత్యాల, ఆగస్టు 26,…

జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధ్యక్షతన జిల్లాస్థాయి రోడ్డు భద్రత కమిటీ సమీక్షా సమావేశం

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాకొత్తగూడెం ఆగస్టు 26,2025✍️దుర్గా ప్రసాద్ ప్రజల ప్రాణాలను కాపాడేందుకు కలిసి శ్రమిద్దాం… – జిల్లాస్థాయి రోడ్డు భద్రత కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని…

ఈనెల 29న 1104 యూనియన్ తో యాజమాన్యం జాయింట్ మీటింగ్.

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా✍️దుర్గా ప్రసాద్ ఈనెల 29వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకు జన్కో యాజమాన్యం 1104 యూనియన్ కి జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేయటం జరిగిందని తెలియపరచుటకు సంతోషిస్తున్నాము. ఈ సమావేశంలో CMD గారు, డైరెక్టర్లు మరియు సంబంధిత…

గుర్తు తెలియని శవం లభ్యం…

మంచిర్యాల జిల్లా,మంచిర్యాల,తేదీ: 26 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. గుర్తు తెలియని శవం లభ్యం… మంచిర్యాల: మంచిర్యాల రైల్వే స్టేషన్ సమీపంలో మంగళవారం గుర్తు తెలియని వ్యక్తి రైలు పట్టాల పక్కన మరణించి ఉన్నాడు. మృతదేహం వద్ద ఎటువంటి ఆధారాలు…

దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఉచిత మట్టి గణపతి విగ్రహాల వితరణ…

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:26 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఉచిత మట్టి గణపతి విగ్రహాల వితరణ… బెల్లంపల్లి: రాబోయే వినాయక చవితి సందర్భంగా మంగళవారం స్థానిక కాంటా చౌరస్తాలో దేవాదాయ ధర్మాదాయ శాఖ శ్రీ బుగ్గ…

PRTU శాశ్వత సభ్యత్వం… కుటుంబానికి భరోసా… – జయశ్రీ.

PRTU శాశ్వత సభ్యత్వం… కుటుంబానికి భరోసా… – జయశ్రీ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాపాల్వంచ మండలం✍️దుర్గా ప్రసాద్ సెప్టెంబర్ 1 మహా ధర్నా విజయవంతం చేయాలి. రావలసిన బెనిఫిట్స్ కు యూనియన్ భరోసా… జయశ్రీ. పాల్వంచ మండల కేంద్రంలో జిల్లా కార్యవర్గ సమావేశం…

మధర్ థెరిస్సా గారి 115వ జయంతి పురస్కరించుకుని కటుకూరి అక్షయ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో విగ్రహమునకు పాలాభిషేకం

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా✍️దుర్గా ప్రసాద్ కటుకూరి అక్షయ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు విశ్వమాత మధర్ థెరిస్సా గారి 115వ జయంతి పురస్కరించుకుని పాల్వంచ పట్టణ పరిధిలోని “సి” కాలనీ గెట్ కే.టీ.పీ.ఎస్. ప్రాజెక్ట్ హాస్టల్ దగ్గర గల…

ఏసిబి వలలో వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్

ఏసిబి వలలో వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా✍️దుర్గా ప్రసాద్ వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ నర్సింహారావు ఓ ఫర్టిలైజర్ షాప్ యజమాని నుండీ రూ 25 వేలు తీసుకుంటూ ఏసీబీ కి పట్టుబడ్డాడు. యూరియా అమ్మకాల కోసం…

కాటూరి బిందు గారికీ శాలువతో చిరు సన్మానము చేసిన కటుకూరి

కాటూరి బిందు గారికీ శాలువతో చిరు సన్మానము చేసిన కటుకూరి భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాపాల్వంచ✍️దుర్గా ప్రసాద్ పాల్వంచ మాదిగ సంక్షేమ సంఘం అధ్యక్షులు కటుకూరి శేఖర్ బాబు గారి ఆధ్వర్యంలో కాటూరి సంజీవరావు అడ్వకేట్ గారి కుమార్తె కాటూరి బిందు…

విప్ప లడ్డూ కావాలా నాయనా…

విప్ప లడ్డూ కావాలా నాయనా… భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాభద్రాచలం✍️దుర్గా ప్రసాద్ భద్రాచలం ఏజెన్సీ అటవీప్రాంతంలో అటవీఉత్పత్తులు సేకరించి జీవనం సాగించడమే కాకుండా విస్తారంగా లభించే విప్పపువ్వుతో లడ్డూలు, చాక్లెట్లు తయారు చేస్తున్నారు ఆదివాసీ మహిళలు. చర్ల మండలం సున్నంగుంపు గ్రామానికి…

సేవా రత్న అవార్డుతో సన్మానించబడ్డ కొండబాపు

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:26 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి: బెల్లంపల్లి వాస్తవ్యుడు కొండబాబు సంఘాసేవను గుర్తించి, సోమవారం రోజు రవీంద్రభారతిలో మథర్ థెరీసాఫౌండేషన్ ద్వారా “సేవారత్న-2025” పురస్కారాన్ని ప్రధానం చేసారు. ఇవి కూడా చదవండి …

బీసీ రిజర్వేషన్లను ప్రకటించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి

మంచిర్యాల జిల్లా,మంచిర్యాల,తేదీ:25 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బీసీ రిజర్వేషన్లను ప్రకటించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి మంచిర్యాల: స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ల ప్రకటించినాకే ఎన్నికలు నిర్వహించాలనే ప్రధాన డిమాండ్ తో బీసీ సంక్షేమ…

ర్యాగింగ్‌కు పాల్పడితే క్రిమినల్‌ చర్యలు ~ వన్ టౌన్ సీఐ శ్రీనివాస్

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేది:25 ఆగష్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. ర్యాగింగ్‌కు పాల్పడితే క్రిమినల్‌ చర్యలు ~ వన్ టౌన్ సీఐ శ్రీనివాస్ బెల్లంపల్లి: విద్యార్థులు ర్యాగింగ్ కు పాల్పడి భవిష్యత్తును పాడు చేసుకోవొద్దని వన్ టౌన్ సీఐ కే. శ్రీనివాస్ తెలిపారు.…

మున్సిపాలిటీ కార్యాలయంలో జరుగుతున్న అక్రమాలపై సబ్ కలెక్టర్ మనోజ్ కు పిర్యాదు చేసిన రేవంత్ రెడ్డి సైన్యం నాయకుడు కొలిపాక శ్రీనివాస్…

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:25 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి: దీర్ఘకాలికంగా బెల్లంపల్లి పట్టణంలో నెలకొన్న సమస్యలపై సోమవారం ప్రజా వాణి లో సబ్ కలెక్టర్ మనోజ్ కు వినతి పత్రం సమర్పించిన రేవంత్ రెడ్డి సైన్యం నాయకుడు కొలిపాక శ్రీనివాస్.…

కరాటే పోటీల్లో బెల్లంపల్లి మైనారిటీ విద్యార్థుల ప్రతిభ

మంచిర్యాల జిల్లాబెల్లంపల్లితేదీ:25 ఆగస్టు 2025✍️ మనోజ్ కుమార్ పాండే బెల్లంపల్లి: ఆదివారం మంచిర్యాలలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన కరాటే టాలెంట్ హంట్ లో జెన్ షిటోరియో కరాటే స్కూల్ కి చెందిన బెల్లంపల్లి మైనార్టీ విద్యార్థులు పాల్గొని ప్రతిభ కనబరిచారు.…

అనారోగ్య విద్యార్థిని ఇబ్బందులకు గురి చేసిన పాఠశాల యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలి…

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:25 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి పట్టణంలోని మెయిన్ బజార్ ఏరియాలో నివాసముంటున్న మహేందర్ చౌదరి సోమవారం బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ…, తమ కొడుకు అరవింద్ చౌదరి నర్సరీ…

వైద్య వృత్తిని ప్రక్షాళణ చేయడమే తెలంగాణ మెడికల్ కౌన్సిల్ లక్ష్యం.. – తెలంగాణ మెడికల్ కౌన్సిల్ మెంబెర్ డా.యెగ్గన శ్రీనివాస్…

వైద్య వృత్తిని ప్రక్షాళణ చేయడమే తెలంగాణ మెడికల్ కౌన్సిల్ లక్ష్యం.. – తెలంగాణ మెడికల్ కౌన్సిల్ మెంబెర్ డా.యెగ్గన శ్రీనివాస్… మంచిర్యాల జిల్లా,మంచిర్యాల,తేదీ:24 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. వైద్య వృత్తిని ప్రక్షాళణ చేయడమే తెలంగాణ మెడికల్ కౌన్సిల్ లక్ష్యం..…

టిడిపి జెండాను తొలగించిన వారిని పట్టుకొని శిక్షించాలి.

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:24 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. టిడిపి జెండాను తొలగించిన వారిని పట్టుకొని శిక్షించాలి. బెల్లంపల్లి: బెల్లంపల్లి పట్టణంలోని 27వ వార్డు హనుమాన్ బస్తీ చౌరస్తా గ్రంథాలయం ముందు ఉన్న తెలుగుదేశం పార్టీ కి చెందిన జెండాను బూడిది…

ఎమ్మెల్యే గడ్డం వినోద్ చేతులు మీదుగా అభివృద్ధి పనులకు శంకుస్థాపన..

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:24 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. ఎమ్మెల్యే గడ్డం వినోద్ చేతులు మీదుగా అభివృద్ధి పనులకు శంకుస్థాపన.. బెల్లంపల్లి : బెల్లంపల్లి పట్టణంలోని కాంటా అంబేద్కర్ చౌరస్తా వద్ద చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఆదివారం బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం…

నవభారత సాక్షరత కార్యక్రమాన్ని జిల్లాలో సమర్ధవంతంగా నిర్వహించాలి~జిల్లా అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య

మంచిర్యాల జిల్లా,మంచిర్యాల,తేదీ:23 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. మంచిర్యాల: జిల్లాలో నవభారత సాక్షరత కార్యక్రమాన్ని సమర్ధవంతంగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య అన్నారు. శనివారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని జిల్లా…

అమృత్ 2.0 పనులు వేగవంతం చేయాలి~ జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్.

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:23 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి: ప్రజలకు త్రాగునీటిని అందించేందుకు చేపట్టిన అమృత్ 2.0 పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం జిల్లాలోని బెల్లంపల్లి పట్టణంలో కొనసాగుతున్న అమృత్ 2.0 పనులను…

సురవరం సుధాకర్ రెడ్డి మరణం దేశ ప్రజలకు తీరని లోటు

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:23 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. ఈరోజు బెల్లంపల్లి ఎంసిపిఐయు పార్టీ కార్యాలయంలో జిల్లా కార్యదర్శి సబ్బని రాజేంద్రప్రసాద్, సహాయ కార్యదర్శి పసులేటి వెంకటేష్ ఆధ్వర్యంలో సిపిఐ మాజీ జాతీయ కార్యదర్శి కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి మృతికి…

జాతీయ క్రీడ దినోత్సవాన్ని ప్రారంభించిన ట్రైనీ కలెక్టర్ సౌరబ్ శర్మ …

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాకొత్తగూడెం✍️దుర్గా ప్రసాద్ జాతీయ క్రీడ దినోత్సవాన్ని ప్రారంభించిన ట్రైనీ కలెక్టర్ సౌరబ్ శర్మ … అన్ని క్రీడలను ఒకే మైదానంలో చూడాలి… – డాక్టర్ యుగంధర్ రెడ్డి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కొత్తగూడెం నగరపాలక సంస్థ పాల్వంచ…

గణపతి మండప నిర్వాహక సభ్యులు, హిందూ ఉత్సవ కమిటీ సభ్యులు, అన్ని మతాల పెద్దలతో శాంతి సమావేశం నిర్వహించిన పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా

రామగుండం పోలీస్ కమిషనరేట్తేది :23 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. శాంతియుత వాతావరణం లో పండుగలు జరుపుకోవాలిమత సామరస్యానికి ప్రతీకగా నిలవాలి. సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలపై స్పందించవద్దు. డీజే లకు అనుమతులు లేవు.గణపతి మండప నిర్వాహక సభ్యులు,…

అఖిలభారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి వారి ఆధ్వర్యంలో అమావాస్య అన్నదాన అన్నప్రసాద వితరణ కార్యక్రమం

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాపాల్వంచ✍️దుర్గా ప్రసాద్ స్వామియే శరణమయ్యప్ప అన్నదాన ప్రియనే శరణమయ్యప్ప…. అఖిలభారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి పాల్వంచ శాఖ వారి ఆధ్వర్యంలో అమావాస్య అన్నదాన అన్నప్రసాద వితరణ కార్యక్రమం శ్రావణమాస అమావాస్య నుంచి ప్రారంభమైంది అని చెప్పటానికి…

ఆసుపత్రి పై అసత్య ప్రచారాలు మానుకోవాలి…

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:23 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. ఆసుపత్రి పై అసత్య ప్రచారాలు మానుకోవాలి… బెల్లంపల్లి: బెల్లంపల్లి బస్తీలోని లిటిల్ స్టార్ ఆసుపత్రిపై కొందరు చేస్తున్న నిరాధారమైన ఆరోపణలు, అసత్య పోస్టులపై స్పందించిన ఆసుపత్రి పిల్లల వైద్యులు ప్రమోద్ కుమార్…

పూజారి మృతికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే వినోద్…

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:23 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి : బెల్లంపల్లి పట్టణంలోని శ్రీ కోదండ రామాలయ ప్రధాన అర్చకులు చిమిరాల వేణుగోపాలాచార్యులు శుక్రవారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలియడంతో ఎమ్మెల్యే గడ్డం వినోద్ వారి నివాసానికి…

అకాల వర్షాలతో ప్రజలు అవస్థలు

మెదక్ జిల్లామాసాయిపేట✍️శివ కుమార్ గౌడ్ MDK: మాసాయిపేటలో కురిసిన అకాల వర్షాలతో ప్రజలు అవస్థలు పడుతున్నారని, డెంగ్యూ జ్వరాలు విజృంభిస్తున్నట్లు బీజేపీ మండల అధ్యక్షులు నాగేందర్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం తహసీల్దార్, ఎంపీడీవోలకు వినతి పత్రం అందజేశారు. బీటీ రోడ్లు అధ్వానంగా…

రిపోర్టర్ రమేష్ గారిని పరామర్శించిన సొసైటీ మాజీ చైర్మన్ “పోతురెడ్డి”…..!!

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా సారపాక✍️దుర్గా ప్రసాద్ సారపాక పట్టణ పరిధిలోని సదురు తాళ్లగొమ్మూరు నివాసులు, ఆత్మీయులు ప్రముఖ ఛానెల్ 10TV రిపోర్టర్ “శ్రీ పంపన రమేష్” గారికి ఇటీవల కాలు సర్జరీ జరగడంతో నేడు వారింటికి వెళ్లి ఆత్మీయంగా పలకరించి,…

మాసాయిపేట లో ఇంకుడు గుంత నిర్మాణానికి భూమి పూజ

మెదక్ జిల్లామాసాయిపేట మండలం✍️శివ కుమార్ గౌడ్ మాసాయిపేట మండలంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనుల జాతర 2025 కార్యక్రమం చేపట్టారు. ఇంకుడు గుంత నిర్మాణానికి తహశీల్దార్, స్పెషల్ ఆఫీసర్ జ్ఞానజ్యోతి, పంచాయతీ కార్యదర్శి రాణి…

చర్ల మండలం జంగాలపల్లి గ్రామం లో అభివృద్ధిలో భాగంగా సీసీ రోడ్ల నిర్మాణం మరియు ప్రారంభోత్సవ కార్యక్రమాలలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు గారు…

చర్ల మండలం జంగాలపల్లి గ్రామం లో అభివృద్ధిలో భాగంగా సీసీ రోడ్ల నిర్మాణం మరియు ప్రారంభోత్సవ కార్యక్రమాలలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు గారు… భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా22-08-25భద్రాచలం నియోజకవర్గం✍️దుర్గా ప్రసాద్ చర్ల మండలంలో జంగాలపల్లి గ్రామంలో…

అనారోగ్యంతో మరణించిన ఎఎస్ఐ కుటుంబ సభ్యులకు భద్రత చెక్ అందజేసిన పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా

అనారోగ్యంతో మరణించిన ఎఎస్ఐ కుటుంబ సభ్యులకు భద్రత చెక్ అందజేసిన పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా రామగుండం పోలీస్ కమిషనరేట్తేది:22.08.2025,✍️ మనోజ్ కుమార్ పాండే. అనారోగ్యంతో మరణించిన ఎఎస్ఐ కుటుంబ సభ్యులకు భద్రత చెక్ అందజేత… పోలీస్ కుటుంబాలకు అండగా…

error: -