అమెరికా నుంచి చైనాకు అత్యాధునిక కంప్యూటర్ చిప్లను ఎగుమతి చేసే విషయంలో కీలక ముందుడుగు పడింది. చైనాలో విక్రయాలపై తమకు వచ్చే లాభాల్లో ట్రంప్ సర్కారుకు వాటా చెల్లించేందుకు అమెరికన్ చిప్ కంపెనీలైన ఎన్విడియా, ఏఎండీ అంగీకరించాయి.
భద్రతా కారణాలను చూపుతూ చిప్ ఎగుమతులను అమెరికా నిలిపివేయగా… ప్రతిగా చైనా అరుదైన ఖనిజాల ఎగుమతిపై ఆంక్షలు విధించింది. ఈ నేపథ్యంలో లాభాల్లో వాటా తీసుకుని చిప్ల ఎగుమతికి అమెరికా ప్రభుత్వం అంగీకరించడం గమనార్హం.
ఇవి కూడా చదవండి …
- విద్యార్థుల వీసాపై ట్రంప్ సర్కార్ కీలక నిర్ణయం…
- రెండు రోజుల పాటు మోదీ జపాన్ పర్యటన…
- UK లో ఘోర ప్రమాదం… కుప్పకూలిన హెలికాప్టర్… వివరాల్లోకి వెళ్ళితే…
- చైనాకు కంప్యూటర్ పవర్ఫుల్ చిప్పుల ఎగుమతిలో కీలక ముందుడుగు వేసిన అమెరికా
- పాక్ బెదిరింపులపై కేంద్రం సీరియస్… భయపడేది లేదు కేంద్రం…







