Month: August 2025

బెల్లంపల్లి రూరల్ సిఐ ను సన్మానించిన బెల్లంపల్లి ప్రెస్ క్లబ్

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:21 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి: బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో గురువారం బెల్లంపల్లి రూరల్ సీఐ హనోక్ ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాబోయే వినాయక…

మణుగూరు ఓసి విస్తరణ సందర్భంగా నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అడిషనల్ కలెక్టర్ డి. వేణుగోపాల్ కి వినతిపత్రం అందజేసిన సామాజిక సేవకులు కర్నే బాబురావు

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా✍️దుర్గా ప్రసాద్ మణుగూరు ఓసి విస్తరణ సందర్భంగా నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అడిషనల్ కలెక్టర్ డి. వేణుగోపాల్ కి వినతిపత్రం అందజేసినట్లు మణుగూరు సామాజిక సేవకులు కర్నే బాబురావు విలేకరి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..…

అన్నిశాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాభద్రాచలం✍️దుర్గా ప్రసాద్ భద్రాచలం గోదావరి నది నీటిమట్టం పెరిగిందని మొదటి ప్రమాద హెచ్చరిక జారీ అయిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బుధవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్‌తో పాటు…

పోలీసులకు చిక్కిన కీలక మావోయిస్టులు

✍️దుర్గా ప్రసాద్ రాష్ట్ర పోలీసులకు మావోయిస్టులకు చెందిన ఇద్దరు కీలక వ్యక్తులు చిక్కారు. మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యురాలు సునీత పోలీసుల అదుపులో ఉంది. ఈమె మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్ భార్య. అంతేకాకుండా మరో మావోయిస్టు చెన్నూరి హరీష్…

భద్రాచలం గోదావరి నీటి మట్టం 44.4 అడుగులు

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాభద్రాచలం✍️దుర్గా ప్రసాద్ భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం గంటగంటకు పెరుగుతుంది. ఉదయం 8 గంటలకు 43 అడుగులు ఉండగా, మధ్యాహ్నం 12 గంటల సమయానికి 44.4 అడుగులకు చేరింది. కాగా 43 అడుగుల వద్ద అధికారులు మొదటి…

దుమ్ముగూడెం మండలం తూరుబాక వద్ద రోడ్డు డైవర్షన్ పాయింట్ ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ – జిల్లా అధికార యంత్రాంగానికి సహకరించాలి : కలెక్టర్ జితేష్ వి.పాటిల్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాఎస్పీ కార్యాలయం20.08.2025✍️దుర్గా ప్రసాద్ అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి నది నీటిమట్టం క్రమేపీ పెరుగుతూ ఉదృతంగా ప్రవహిస్తున్నది. కావున గోదావరి…

గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా✍️దుర్గా ప్రసాద్ గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. – జిల్లా అధికార యంత్రాంగానికి సహకరించాలి. అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐ.పి.ఎస్. ఎగువన…

గోదావరి వరద ముంపునకు గురి అయ్యే గిరిజన ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – ఐటీడీఏ ప్రాజెక్టు అధికా బి. రాహుల్.

గోదావరి వరద ముంపునకు గురి అయ్యే గిరిజన ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – ఐటీడీఏ ప్రాజెక్టు అధికా బి. రాహుల్. భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా✍️దుర్గా ప్రసాద్ గోదావరి నది నీటిమట్టం 43 అడుగులకు చేరుకుని క్రమేపీ పెరుగుతూ… ఉదృతంగా…

క్లిష్టమైన ఆపరేషన్ విజయవంతం – MIMS Super Speciality Hospital… ఉచిత సేవ… డాక్టర్ హరీష్

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాభద్రాచలం✍️దుర్గా ప్రసాద్ భద్రాచలం : నివాసి 60 ఏళ్ల రామలక్ష్మి (బరువు 150 కిలోలు), గత మూడు నెలలుగా పొట్ట నొప్పి, వెన్నునొప్పితో తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఖమ్మం, హైదరాబాద్‌లోని పలు ఆసుపత్రుల్లో పరీక్షలు చేయించగా కిడ్నీలో…

డి.సి.సి. కార్యాలయంలో స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారి 81వ జయంతి వేడుకలను నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకొత్తగూడెం✍️దుర్గా ప్రసాద్ భద్రాది జిల్లా కేంద్రమైన కొత్తగూడెం నియోజకవర్గంలో డిసిసి కార్యాలయం నందు మహమ్మద్ గౌస్ మొనుద్దీన్ గారి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో సమిదాన్ బచావో సభ్యులు మరియు టిపిసిసి సభ్యులు తెలంగాణ రాష్ట్ర ఎస్సీ సెల్ కన్వీనర్…

బీఆర్ఎస్ నియోజకవర్గ అధికార ప్రతినిధి కొమ్మెర లక్ష్మణ్ ఆధ్వర్యంలో సిఐ ను సన్మానించిన గ్రామస్తులు

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:20 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి: బీఆర్ఎస్ బెల్లంపల్లి నియోజకవర్గ అధికార ప్రతినిధి కొమ్మెర లక్ష్మణ్ ఆధ్వర్యంలో చంద్రవెల్లి గ్రామస్తులు బుధవారం బెల్లంపల్లి రూరల్ సీఐ హనోక్,తాళ్ళగురిజాల ఎస్ఐ లను మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి ఘనంగా…

సారపాక మేజర్ గ్రామపంచాయతీ లోని బీటీ రోడ్ల దుస్తితి పై బీఆర్ఎస్ శ్రేణుల ధర్నా…

సారపాక మేజర్ గ్రామపంచాయతీ లోని బీటీ రోడ్ల దుస్తితి పై బీఆర్ఎస్ శ్రేణుల ధర్నా… భద్రాద్రి కొత్తగూడెం జిల్లాబూర్గంపాడు మండలం✍️ దుర్గా ప్రసాద్ ఆర్ అండ్ బీ అధికారులు మరియు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి పై మండిపడ్డ బిఆర్ఎస్ నాయకులు……

తహసిల్దార్ ముందు బైండోవర్…

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:20 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి: టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కొంతమంది పాత నేరస్తులను బుధవారం రోజున స్థానిక తహసిల్దార్ ముందు బైండోవర్ చేయించారని బెల్లంపల్లి టూ టౌన్ ఎస్సై సీహెచ్.కిరణ్ కుమార్ తెలిపారు.…

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని మంత్రికి టీయూడబ్ల్యూజే వినతి…అనుకూలమైన స్థలాన్ని  గుర్తించాలని కలెక్టర్ ను సూచించిన మంత్రి…

కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా,ఆసిఫాబాద్,తేదీ:20 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. ఆసిఫాబాద్: జిల్లాలోని వర్కింగ్ జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు, ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలని బుధవారం జిల్లా కేంద్రానికి వచ్చిన జిల్లా ఇన్చార్జి మంత్రిని జిల్లా కలెక్టరేట్ లో జిల్లా ఇన్చార్జి…

వినాయక చవితి సందర్భంగా విద్యుత్ అధికారులు అప్రమత్తంగా ఉండాలి…

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:20 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. వినాయక చవితి సందర్భంగా విద్యుత్ అధికారులు అప్రమత్తంగా ఉండాలి… బెల్లంపల్లి : ఈనెల 27న జరిగే వినాయక చవితి పండుగ సందర్భంగా వినాయక నిమజ్జనానికి తరలించే విగ్రహాల విషయంలో విద్యుత్ అధికారులు…

మందమర్రి సర్కిల్ పరిధిలోని గణేష్ మండపాల నిర్వాహకులకు పోలీసుల విజ్ఞప్తి

మంచిర్యాల జిల్లా,మందమర్రి,తేది: 20 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. మందమర్రి: ప్రజలు శాంతియుత వాతావరణంలో గణేష్ నవరాత్రులు జరుపుకోవాలని మందమర్రి సర్కిల్ ఇన్స్పెక్టర్ శశిధర్ రెడ్డి నిర్వాహకులను కోరారు. భద్రత, బందోబస్తు కొరకే గణేష్ ఆన్‌లైన్ నమోదు విధానం పెట్టారని…

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా టిపిసిసి సభ్యులు బుడగం శ్రీనివాస్ గారి జన్మదిన వేడుకలు…

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా టిపిసిసి సభ్యులు బుడగం శ్రీనివాస్ గారి జన్మదిన వేడుకలు… భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా20-08-25భద్రాచలం నియోజకవర్గం✍️దుర్గా ప్రసాద్ ఈరోజు భద్రాచలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యులు బుడగం శ్రీనివాస్ గారి…

పాల్వంచలో కొత్వాల ఆధ్వర్యంలో రాజీవ్ కు నివాళులు

పాల్వంచలో కొత్వాల ఆధ్వర్యంలో రాజీవ్ కు నివాళులు భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాపాల్వంచ✍️దుర్గా ప్రసాద్ భారతదేశాన్ని టెక్నాలజీ రంగంలో అగ్రగామిగా నిలిపిన మహోన్నత వ్యక్తి రాజీవ్ గాంధీ. రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల పాల్వంచలో కొత్వాల ఆధ్వర్యంలో రాజీవ్…

దేశంలోనే విలక్షణ నటుడు చిరంజీవి – రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల

దేశంలోనే విలక్షణ నటుడు చిరంజీవి – రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాపాల్వంచ✍️దుర్గా ప్రసాద్ ఈ కార్యక్రమంలో కొత్వాల ముఖ్య అతిథిగా పాల్గొని రక్తదానం శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ… చిరంజీవి…

జగన్నాథ్ రాటీ భౌతిక కాయానికి నివాళులర్పించిన చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు.

మంచిర్యాల జిల్లా,మందమర్రి,తేదీ:20 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. జగన్నాథ్ రాటీ భౌతిక కాయానికి నివాళులర్పించిన చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు. మందమర్రి: మంగళవారం మందమర్రి నివాసి జగన్నాథ్ రాటీ హఠాత్తుగా మరణించారు. ఈ విషయం తెలుసుకున్న చెన్నూరు మాజీ…

మొబైల్‌ ఫోరెన్సిక్‌ వాహనం ప్రారంభించిన రామగుండం పోలీస్‌ కమిషనర్‌

రామగుండం పోలీస్ కమీషనరేట్,తేది 20 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. రామగుండం: నేరానికి సంబంధించి సంఘటన స్థలంలో నిందితులను గుర్తించడంతో పాటు సాక్ష్యాధారాలను సేకరించే ఫోరెన్సిక్‌ విభాగాన్ని మరింత బలోపేతం చేస్తూ తెలంగాణ రాష్ట్ర ఫోరెన్సిక్‌ విభాగం రామగుండం పోలీస్‌…

కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి…

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:20 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి: బెల్లంపల్లి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఆదేశాలతో మత్తమారి సూరిబాబు, ముచ్చర్ల మల్లయ్య సూచన మేరకు దివంగత నేత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ…

పారిశుద్ధ్యంపై మున్సిపల్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించిన కాంగ్రెస్ నాయకుడు కొలిపాక శ్రీనివాస్.

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:20 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి: బుధవారం కాంగ్రెస్ నాయకుడు కొలిపాక శ్రీనివాస్ మున్సిపల్ కార్యాలయంలో పట్టణ పారిశ్యుద్ధ పనులపై వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…, బెల్లంపల్లి పట్టణంలోని 34 వార్డుల్లో పారిశ్యుద్ధ…

మంచిర్యాల రవీంద్రఖని రైల్వే లైన్ మధ్య గుర్తు తెలియని మృతదేహం…

మంచిర్యాల జిల్లా కేంద్రంతేదీ:20 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. మంచిర్యాల: మంగళవారం రాత్రి మంచిర్యాల రవీంద్రఖని రైల్వే లైన్ ఎగువ దిగువ రైలు పట్టాల మధ్యన అందాజా 35 40 సంవత్సరాల వయసు గల ఒక గుర్తు తెలియని పురుషుని…

సామాజిక్ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బ్యాగ్ల పంపిణీ..

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:19 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. సామాజిక్ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బ్యాగ్ల పంపిణీ.. మంచిర్యాల: సామాజిక్ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో బుధవారం దోనబండలోని పిఎం శ్రీ జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులకు ఉచితంగా స్కూల్ బ్యాగులను అందజేశారు.…

ప్లాస్టిక్ రహిత పట్టణంగా బెల్లంపల్లిని తీర్చిదిద్దండి~ మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేష్…

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:19 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే బెల్లంపల్లి: బెల్లంపల్లి పట్టణములో మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేష్ ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తనిఖీలలో పలువురు వ్యాపారస్తులు 125 మైక్రాన్‌ల కంటే తక్కువ మందంతో ఉన్న ప్లాస్టిక్ కవర్లను వినియోగిస్తున్నట్లు…

ప్లాస్టిక్ గ్లాసులు కవర్లు విక్రయిస్తే చర్యలు తప్పవు ~ మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేష్…

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:19 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి: బెల్లంపల్లి పట్టణంలో వ్యాపారస్తులు నిబంధనలకు విరుద్ధంగా పర్యావరణానికి ముప్పు కలిగించే ప్లాస్టిక్ గ్లాసులు కవర్లు విక్రయిస్తే చర్యలు తప్పవని స్పష్టం చేసారు. మంగళవారం ప్లాస్టిక్ గ్లాసులు కవర్లు విక్రయిస్తున్న సందీప్…

error: -