Month: August 2025

రేపు విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వికారం…..

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:19 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి: బెల్లంపల్లి పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘం సర్వసభ్య సమావేశంలో పట్టణ, మండల విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం నూతన అధ్యక్షులుగా అక్కెనపల్లి సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శిగా జన్నం సత్యనారాయణ, కోశాధికారిగా శ్రీరామోజు లక్ష్మణాచారీ…

సీసీసీ నస్పూర్ పోలీస్‌ స్టేషన్ సందర్శించిన సిపి

రామగుండం పోలీస్ కమీషనరేట్మంచిర్యాల జిల్లా,మంచిర్యాల,తేదీ:19 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. సీసీసీ నస్పూర్ పోలీస్‌ స్టేషన్ సందర్శించిన సిపి మంచిర్యాల: రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్ కిషోర్ ఝా మంగళవారం సిసిసి నస్పూర్ పోలీస్‌ స్టేషన్ ను ఆకస్మికంగా సందర్శించారు.…

అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్ ని తనిఖీ చేసిన పోలీస్ కమిషనర్

రామగుండం పోలీస్ కమీషనరేట్మంచిర్యాల జిల్లా,తేది:19 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్ ని తనిఖీ చేసిన పోలీస్ కమిషనర్ యూరియా అక్రమ రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవు: రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్…

శిథిలావస్థకు చేరిన సింగారం ప్రాథమిక పాఠశాల భవనం – కూలిన స్లాబ్, భయంతో ప్రశ్నార్థకంగా పిల్లల భవిష్యత్తు….

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాబూర్గంపాడు మండలంముసలమడుగు గ్రామపంచాయతీ✍️దుర్గా ప్రసాద్ బూర్గంపాడు మండలం ముసలమడుగు గ్రామపంచాయతీ పరిధిలోని సింగారం గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరడంతో గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు కూలిపోయిన స్లాబ్ ప్రమాదంలో విద్యార్థుల భవిష్యత్తు ఉందని…

ఈ నెల 21తేదిన జరిగే సి.ఎం. రేవంత్ రెడ్డి పర్యటన ఏర్పాట్లపై రాష్ట్రమంత్రి పొంగులేటి బెండాలపాడు పర్యటనలో పాల్గొన్న రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాచండ్రుగొండ మండలం✍️దుర్గా ప్రసాద్ ఈ నెల 21 తేదీన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, చండ్రుగొండ మండలం పరిధిలోని బెండాలపాడు గ్రామంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో సోమవారం రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖా…

మా గోడు పట్టించుకోండి 3,17 వార్డులో రోడ్డు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు.

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:19 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి: పట్టణంలోని అంబేద్కర్ నగర్ వార్డు 3,17 లో సీసీ రోడ్డు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు. ప్రభుత్వాలు మారినా మా దుర్భరమైన పరిస్థితి మారలేదని వాపోతున్న ప్రజలు. ఎవరైనా మా…

గణేషుని పూజిస్తే సర్వ విఘ్నాలు తొలుగుతాయి – రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాపాల్వంచ✍️దుర్గా ప్రసాద్ ఆది దేవుడు గణేషుని పూజిస్తే సర్వ విఘ్నాలు తొలుగుతాయని రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్, DCMS మాజీ చైర్మన్, పాల్వంచ సొసైటీ అధ్యక్షులు కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని 5…

ఈనెల 21న భద్రాద్రిలో సీఎం పర్యటన

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాభద్రాచలం✍️దుర్గా ప్రసాద్ ఈనెల 21న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీఎం రేవంత్ పర్యటించనున్నారు. చండ్రుగొండ మండలం బెండాలపాడులో ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమంలో సీఎం పాల్గొననున్నారు. ఈ సందర్భంగా అక్కడి ఏర్పాట్లను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు.…

లాహోటీ నివాస్ లో శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే గడ్డం వినోద్.

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ: 16 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి: స్థానిక బజార్ ఏరియాలో ప్రముఖ వ్యాపారస్తుడు రాదేశామ్ లాహోటి ఇంట్లో శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే గడ్డం వినోద్. ఈ సందర్భంగా లాహోటీ కుటుంబం వారికి…

గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని డిమాండ్

గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని డిమాండ్ భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా16/8/2028సారపాక✍️దుర్గా ప్రసాద్ సిపిఎం పార్టీ సారపాక శాఖ సమావేశంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ… సారపాక పట్టణంలో బస్టాండ్ సెంటర్లో మరుగుదొడ్లు…

శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా BRS పార్టీ కొత్తగూడెం నియోజకవర్గం ఇంచార్జ్ ను కలసిన నాయకులు

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాకొత్తగూడెం✍️దుర్గా ప్రసాద్ శ్రీకృష్ణ జన్మాష్టమి పండగ రోజు సందర్భంగా BRS పార్టీ కొత్తగూడెం నియోజకవర్గం ఇంచార్జ్, మాజీ మంత్రివర్యులు వనమా వెంకటేశ్వరరావు గారి స్వగృహంలో ఈరోజు మర్యాదపూర్వకంగా కలిసిన పాల్వంచ BRS పార్టీ నాయకులు కాంపెల్లి కనకేష్…

79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కొత్తగూడెం ప్రగతి మైదానంలో జరిగిన స్వాతంత్య్ర వేడుకల్లో, స్టాళ్ళ పరిశీలనలో కలెక్టర్ తో కలిసి పాల్గొన్న — రాష్ట్ర మార్కెఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాకొత్తగూడెం 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కొత్తగూడెం ప్రగతి మైదానంలో జరిగిన స్వాతంత్య్ర వేడుకలకు ముఖ్య అతిధిగా రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వివిధ శాఖల…

అమ్మ ఒడి ఎన్.జి.ఓ అన్నదాత ప్రాజేక్ట్ మరియు టెక్నో డాన్స్ అకాడమీ ఆద్వర్యంలో అన్నదాన కార్యక్రమము

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ: 15 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి: శుక్రవారం రోజున కాంట చౌరస్తా పల్లెటూరి బస్టాండ్ ప్రాంతంలో అమ్మ ఒడి ఎన్.జి.ఓ అన్నదాత ప్రాజేక్ట్ మరియు టెక్నో డాన్స్ అకాడమీ ఆద్వర్యంలో అన్నదాన కార్యక్రమము విజయవంతంగా నిర్వహించారు.…

ప్రభుత్వ డిగ్రీ & పీజీ కళాశాలలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవం

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:15 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి: బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ మరియు పీజీ కళాశాలలో శుక్రవారం ఉదయం 79వ భారత స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపల్ కాంపల్లి శంకర్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ…

లోటస్ స్కూల్ లో ఘనంగా శ్రీ కృష్ణ జన్మాష్టమి ఉత్సవాలు

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:15 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. లోటస్ స్కూల్ లో ఘనంగా శ్రీ కృష్ణ జన్మాష్టమి ఉత్సవాలు బెల్లంపల్లి: బెల్లంపల్లి పట్టణం లోని లోటస్ పాఠశాలలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు మరియు ముందస్తు శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు…

బిజెపి ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆర్మీ జవాన్ ను సన్మానించిన కొయ్యల ఏమాజి

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:15 ఆగస్టు 2025, బిజెపి ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆర్మీ జవాన్ ను సన్మానించిన కొయ్యల ఏమాజి బెల్లంపల్లి: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొయ్యల ఏమాజి ఆధ్వర్యంలో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా…

టీడీపీ ఆధ్వర్యంలో ఘనంగా స్వతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకున్నారు

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:15 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి: బెల్లంపల్లి తెలుగు దేశం పార్టీ ఆధ్వర్యంలో నాయకులు 79 వస్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ అనుబంధ కార్మిక సంఘం కార్యాలయం ఎదురుగా టి.మనిరామ్ సింగ్ జెండా ఆవిష్కరించారు.…

1104 యూనియన్ కేటీపీఎస్ ప్రాంతీయ కార్యాలయం నందు జెండా ఆవిష్కరణ కార్యక్రమం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ✍️ దుర్గా ప్రసాద్ ఈరోజు 1104 యూనియన్ కేటీపీఎస్ ప్రాంతీయ కార్యాలయం నందు జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరబడినది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కంటే రాజేందర్ గారు జెండా ఎగరవేయడం జరిగినది. మరియు జెన్కో…

పోస్ట్ ఆఫీస్ కూడలిలో నాందీశ్వర పౌండేషన్ ఆధ్వర్యంలో పతాక ఆవిష్కరణ కార్యక్రమం

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాపాల్వంచ✍️ దుర్గా ప్రసాద్ నాందీశ్వర పౌండేషన్ ఆధ్వర్యంలో పాల్వంచ పట్టణం పోస్ట్ ఆఫీస్ కూడలి నందు 79 వ స్వతంత్ర దినోత్సవ ఘనంగా నిర్వహించడం జరిగినది వర్తకులు మరియు చిరు వ్యాపారస్తులు నాందీశ్వర ఫౌండేషన్ సభ్యులు పాల్గొనడం…

డీఈ చేతుల మీదుగా ఓల్టేజ్ అలర్ట్ బజర్ (టెస్టర్)ను విద్యుత్ సరఫరా కార్మికులకు అందజేసిన బండి శ్రీనివాస్

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:15 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి: 79 వ స్వతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని బెల్లంపల్లి డివిజన్ ఆఫీస్ ఆవరణలో 79 డిఈ రాజన్న చేతుల మీదుగా బండి శ్రీనివాస్ 1104 యూనియన్ బెల్లంపల్లి డివిజన్ అధ్యక్షుడు వోల్టేజ్…

రైల్వే ఎస్.పీ. చందన దీప్తి చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని అందుకున్న జి.ఆర్.పి హెడ్ కానిస్టేబుల్ ఏ.లక్ష్మారెడ్డి.

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ: 15 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి: 79 వ స్వతంత్ర్య దినోత్సవం సందర్భంగా రైల్వే పరిధిలో ఉత్తమ విధులు నిర్వహించిన జి.ఆర్.పి.పోలీసులకు ప్రశంసా పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా బెల్లంపల్లి పట్టణానికి చెందిన ఏ. లక్ష్మారెడ్డి…

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పాల్వంచ సొసైటీ కార్యాలయంలో జాతీయ పతాకం ఎగురవేసిన పాల్వంచ సొసైటీ అధ్యక్షులు కొత్వాల

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాపాల్వంచ✍️దుర్గా ప్రసాద్ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం పాల్వంచ కోఆపరేటివ్ సొసైటీ కార్యాలయంలో సొసైటీ అధ్యక్షులు, రాష్ట్ర మార్కెఫెడ్ మాజీ డైరెక్టర్, DCMS మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు జాతీయ పతాకావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా కొత్వాల…

కమిషనర్ అంబర్ కిషోర్ ఝా చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని అందుకున్న స్పెషల్ బ్యాంక్ ఎస్.ఐ.మామిడి రాజన్న.

రామగుండం కమిషనరేట్,మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ: 15 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి: 79 వ స్వతంత్ర్య దినోత్సవం సందర్భంగా రామగుండం కమిషనరేట్ పరిధిలో ఉత్తమ విధులు నిర్వహించిన పోలీసులకు ప్రశంసా పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా బెల్లంపల్లి పట్టణానికి చెందిన…

79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు – ఖమ్మం జిల్లా కలెక్టరేట్

✍️దుర్గా ప్రసాద్ మన దేశం స్వేచ్ఛా గగనంలో విహరించడానికి ప్రాణాలు అర్పించిన అమర వీరులను స్మరించుకుంటూ, 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా ఖమ్మం జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో జెండా ఆవిష్కరించి, గౌరవ వందనం స్వీకరించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క…

పాల్వంచలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాపాల్వంచ✍️దుర్గా ప్రసాద్ పాల్వంచ టౌన్‌లోని దమ్మపేట సెంటర్‌లో, బీజేపీ పార్టీ జిల్లా నాయకులు పొనిశెట్టి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో 79వ స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ సిటిజన్ శ్రీ మామిడిశెట్టి నారాయణ గారు జాతీయ…

BRS పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన పినపాక మాజీ శాసనసభ్యులు రేగా కాంతరావు.

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లామణుగూరులో✍️దుర్గా ప్రసాద్ 79 వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మణుగూరులో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన పినపాక మాజీ శాసనసభ్యులు రేగా కాంతరావు. దేశ స్వేచ్ఛ కోసం ప్రాణాలు అర్పించిన విప్లవ వీరులకు, స్వాతంత్య్ర…

భద్రాద్రి లీడింగ్ ఫైర్ మాన్‌కి అవార్డు

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాభద్రాచలం✍️దుర్గా ప్రసాద్ భద్రాచలం ఫైర్ స్టేషన్ నందు విధులు నిర్వహిస్తున్న లీడింగ్ ఫైర్ మాన్ ఎండీ సాదిక్‌కి స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మెరిటోరియస్ సర్వీసెస్ అవార్డు కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా…

error: -