Month: August 2025

హరిత గణపతుల పంపిణీ అభినందనీయం ~ సబ్ కలెక్టర్ మనోజ్…

మంచిర్యాల జిల్లా,తాండూరు,తేదీ:26 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. తాండూరు: హరిత గణపతుల పంపిణీ అభినందనీయమని బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ అన్నారు. మంగళవారం అభినవ స్వచ్ఛంద సేవ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో 1150…

వినాయక మట్టి విగ్రహాలను పంపిణీ చేసిన కో-ఆపరేటివ్ సొసైటీ ఉపాధ్యక్షులు కాంపెల్లి కనకేష్ పటేల్

వినాయక మట్టి విగ్రహాలను పంపిణీ చేసిన కో-ఆపరేటివ్ సొసైటీ ఉపాధ్యక్షులు కాంపెల్లి కనకేష్ పటేల్ భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాపాల్వంచ✍️దుర్గా ప్రసాద్ పాల్వంచలోని కిన్నెరసాని రోడ్ లో గల ఆర్ఆర్ నేత్రాలయ కంటి హాస్పటల్ ఏర్పాటుచేసి 9 వసంతాలు పూర్తిచేసుకుని 10…

జిల్లా కలెక్టర్ కు మట్టి వినాయకుని ప్రతిమ అందజేసిన టీ.ఎన్జీఓ హౌసింగ్ బోర్డ్ వినాయక మండలి సభ్యులు.

మంచిర్యాల జిల్లా,మంచిర్యాల,తేదీ:26 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. మంచిర్యాల: మంగళవారం మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కు కలెక్టరేట్ రోడ్లో గల టి.ఎన్.జి.హౌసింగ్ బోర్డ్ కాలనీ లో నూతనంగా ఏర్పాటు చేసిన సిద్ధి వినాయక మండలి కార్యవర్గం, తెలంగాణ…

జగిత్యాల టీడబ్ల్యూజేఎఫ్ లో భారీగా చేరికలు… ఇక్కడినుండే జగిత్యాల నుంచే జర్నలిస్టుల పోరు యాత్ర – టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య

జగిత్యాల జిల్లా కేంద్రం✍️కిషన్ రెడ్డి జగిత్యాల నుంచే జర్నలిస్టుల పోరు యాత్ర – సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ జాప్యం తగదు… – టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య – జగిత్యాల టీడబ్ల్యూజేఎఫ్ లో భారీగా చేరికలు జగిత్యాల, ఆగస్టు 26,…

జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధ్యక్షతన జిల్లాస్థాయి రోడ్డు భద్రత కమిటీ సమీక్షా సమావేశం

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాకొత్తగూడెం ఆగస్టు 26,2025✍️దుర్గా ప్రసాద్ ప్రజల ప్రాణాలను కాపాడేందుకు కలిసి శ్రమిద్దాం… – జిల్లాస్థాయి రోడ్డు భద్రత కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని…

ఈనెల 29న 1104 యూనియన్ తో యాజమాన్యం జాయింట్ మీటింగ్.

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా✍️దుర్గా ప్రసాద్ ఈనెల 29వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకు జన్కో యాజమాన్యం 1104 యూనియన్ కి జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేయటం జరిగిందని తెలియపరచుటకు సంతోషిస్తున్నాము. ఈ సమావేశంలో CMD గారు, డైరెక్టర్లు మరియు సంబంధిత…

గుర్తు తెలియని శవం లభ్యం…

మంచిర్యాల జిల్లా,మంచిర్యాల,తేదీ: 26 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. గుర్తు తెలియని శవం లభ్యం… మంచిర్యాల: మంచిర్యాల రైల్వే స్టేషన్ సమీపంలో మంగళవారం గుర్తు తెలియని వ్యక్తి రైలు పట్టాల పక్కన మరణించి ఉన్నాడు. మృతదేహం వద్ద ఎటువంటి ఆధారాలు…

దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఉచిత మట్టి గణపతి విగ్రహాల వితరణ…

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:26 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఉచిత మట్టి గణపతి విగ్రహాల వితరణ… బెల్లంపల్లి: రాబోయే వినాయక చవితి సందర్భంగా మంగళవారం స్థానిక కాంటా చౌరస్తాలో దేవాదాయ ధర్మాదాయ శాఖ శ్రీ బుగ్గ…

PRTU శాశ్వత సభ్యత్వం… కుటుంబానికి భరోసా… – జయశ్రీ.

PRTU శాశ్వత సభ్యత్వం… కుటుంబానికి భరోసా… – జయశ్రీ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాపాల్వంచ మండలం✍️దుర్గా ప్రసాద్ సెప్టెంబర్ 1 మహా ధర్నా విజయవంతం చేయాలి. రావలసిన బెనిఫిట్స్ కు యూనియన్ భరోసా… జయశ్రీ. పాల్వంచ మండల కేంద్రంలో జిల్లా కార్యవర్గ సమావేశం…

మధర్ థెరిస్సా గారి 115వ జయంతి పురస్కరించుకుని కటుకూరి అక్షయ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో విగ్రహమునకు పాలాభిషేకం

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా✍️దుర్గా ప్రసాద్ కటుకూరి అక్షయ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు విశ్వమాత మధర్ థెరిస్సా గారి 115వ జయంతి పురస్కరించుకుని పాల్వంచ పట్టణ పరిధిలోని “సి” కాలనీ గెట్ కే.టీ.పీ.ఎస్. ప్రాజెక్ట్ హాస్టల్ దగ్గర గల…

ఏసిబి వలలో వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్

ఏసిబి వలలో వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా✍️దుర్గా ప్రసాద్ వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ నర్సింహారావు ఓ ఫర్టిలైజర్ షాప్ యజమాని నుండీ రూ 25 వేలు తీసుకుంటూ ఏసీబీ కి పట్టుబడ్డాడు. యూరియా అమ్మకాల కోసం…

కాటూరి బిందు గారికీ శాలువతో చిరు సన్మానము చేసిన కటుకూరి

కాటూరి బిందు గారికీ శాలువతో చిరు సన్మానము చేసిన కటుకూరి భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాపాల్వంచ✍️దుర్గా ప్రసాద్ పాల్వంచ మాదిగ సంక్షేమ సంఘం అధ్యక్షులు కటుకూరి శేఖర్ బాబు గారి ఆధ్వర్యంలో కాటూరి సంజీవరావు అడ్వకేట్ గారి కుమార్తె కాటూరి బిందు…

విప్ప లడ్డూ కావాలా నాయనా…

విప్ప లడ్డూ కావాలా నాయనా… భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాభద్రాచలం✍️దుర్గా ప్రసాద్ భద్రాచలం ఏజెన్సీ అటవీప్రాంతంలో అటవీఉత్పత్తులు సేకరించి జీవనం సాగించడమే కాకుండా విస్తారంగా లభించే విప్పపువ్వుతో లడ్డూలు, చాక్లెట్లు తయారు చేస్తున్నారు ఆదివాసీ మహిళలు. చర్ల మండలం సున్నంగుంపు గ్రామానికి…

సేవా రత్న అవార్డుతో సన్మానించబడ్డ కొండబాపు

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:26 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి: బెల్లంపల్లి వాస్తవ్యుడు కొండబాబు సంఘాసేవను గుర్తించి, సోమవారం రోజు రవీంద్రభారతిలో మథర్ థెరీసాఫౌండేషన్ ద్వారా “సేవారత్న-2025” పురస్కారాన్ని ప్రధానం చేసారు. ఇవి కూడా చదవండి …

బీసీ రిజర్వేషన్లను ప్రకటించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి

మంచిర్యాల జిల్లా,మంచిర్యాల,తేదీ:25 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బీసీ రిజర్వేషన్లను ప్రకటించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి మంచిర్యాల: స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ల ప్రకటించినాకే ఎన్నికలు నిర్వహించాలనే ప్రధాన డిమాండ్ తో బీసీ సంక్షేమ…

ర్యాగింగ్‌కు పాల్పడితే క్రిమినల్‌ చర్యలు ~ వన్ టౌన్ సీఐ శ్రీనివాస్

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేది:25 ఆగష్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. ర్యాగింగ్‌కు పాల్పడితే క్రిమినల్‌ చర్యలు ~ వన్ టౌన్ సీఐ శ్రీనివాస్ బెల్లంపల్లి: విద్యార్థులు ర్యాగింగ్ కు పాల్పడి భవిష్యత్తును పాడు చేసుకోవొద్దని వన్ టౌన్ సీఐ కే. శ్రీనివాస్ తెలిపారు.…

మున్సిపాలిటీ కార్యాలయంలో జరుగుతున్న అక్రమాలపై సబ్ కలెక్టర్ మనోజ్ కు పిర్యాదు చేసిన రేవంత్ రెడ్డి సైన్యం నాయకుడు కొలిపాక శ్రీనివాస్…

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:25 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి: దీర్ఘకాలికంగా బెల్లంపల్లి పట్టణంలో నెలకొన్న సమస్యలపై సోమవారం ప్రజా వాణి లో సబ్ కలెక్టర్ మనోజ్ కు వినతి పత్రం సమర్పించిన రేవంత్ రెడ్డి సైన్యం నాయకుడు కొలిపాక శ్రీనివాస్.…

కరాటే పోటీల్లో బెల్లంపల్లి మైనారిటీ విద్యార్థుల ప్రతిభ

మంచిర్యాల జిల్లాబెల్లంపల్లితేదీ:25 ఆగస్టు 2025✍️ మనోజ్ కుమార్ పాండే బెల్లంపల్లి: ఆదివారం మంచిర్యాలలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన కరాటే టాలెంట్ హంట్ లో జెన్ షిటోరియో కరాటే స్కూల్ కి చెందిన బెల్లంపల్లి మైనార్టీ విద్యార్థులు పాల్గొని ప్రతిభ కనబరిచారు.…

అనారోగ్య విద్యార్థిని ఇబ్బందులకు గురి చేసిన పాఠశాల యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలి…

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:25 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి పట్టణంలోని మెయిన్ బజార్ ఏరియాలో నివాసముంటున్న మహేందర్ చౌదరి సోమవారం బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ…, తమ కొడుకు అరవింద్ చౌదరి నర్సరీ…

వైద్య వృత్తిని ప్రక్షాళణ చేయడమే తెలంగాణ మెడికల్ కౌన్సిల్ లక్ష్యం.. – తెలంగాణ మెడికల్ కౌన్సిల్ మెంబెర్ డా.యెగ్గన శ్రీనివాస్…

వైద్య వృత్తిని ప్రక్షాళణ చేయడమే తెలంగాణ మెడికల్ కౌన్సిల్ లక్ష్యం.. – తెలంగాణ మెడికల్ కౌన్సిల్ మెంబెర్ డా.యెగ్గన శ్రీనివాస్… మంచిర్యాల జిల్లా,మంచిర్యాల,తేదీ:24 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. వైద్య వృత్తిని ప్రక్షాళణ చేయడమే తెలంగాణ మెడికల్ కౌన్సిల్ లక్ష్యం..…

టిడిపి జెండాను తొలగించిన వారిని పట్టుకొని శిక్షించాలి.

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:24 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. టిడిపి జెండాను తొలగించిన వారిని పట్టుకొని శిక్షించాలి. బెల్లంపల్లి: బెల్లంపల్లి పట్టణంలోని 27వ వార్డు హనుమాన్ బస్తీ చౌరస్తా గ్రంథాలయం ముందు ఉన్న తెలుగుదేశం పార్టీ కి చెందిన జెండాను బూడిది…

ఎమ్మెల్యే గడ్డం వినోద్ చేతులు మీదుగా అభివృద్ధి పనులకు శంకుస్థాపన..

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:24 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. ఎమ్మెల్యే గడ్డం వినోద్ చేతులు మీదుగా అభివృద్ధి పనులకు శంకుస్థాపన.. బెల్లంపల్లి : బెల్లంపల్లి పట్టణంలోని కాంటా అంబేద్కర్ చౌరస్తా వద్ద చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఆదివారం బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం…

నవభారత సాక్షరత కార్యక్రమాన్ని జిల్లాలో సమర్ధవంతంగా నిర్వహించాలి~జిల్లా అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య

మంచిర్యాల జిల్లా,మంచిర్యాల,తేదీ:23 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. మంచిర్యాల: జిల్లాలో నవభారత సాక్షరత కార్యక్రమాన్ని సమర్ధవంతంగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య అన్నారు. శనివారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని జిల్లా…

అమృత్ 2.0 పనులు వేగవంతం చేయాలి~ జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్.

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:23 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి: ప్రజలకు త్రాగునీటిని అందించేందుకు చేపట్టిన అమృత్ 2.0 పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం జిల్లాలోని బెల్లంపల్లి పట్టణంలో కొనసాగుతున్న అమృత్ 2.0 పనులను…

సురవరం సుధాకర్ రెడ్డి మరణం దేశ ప్రజలకు తీరని లోటు

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:23 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. ఈరోజు బెల్లంపల్లి ఎంసిపిఐయు పార్టీ కార్యాలయంలో జిల్లా కార్యదర్శి సబ్బని రాజేంద్రప్రసాద్, సహాయ కార్యదర్శి పసులేటి వెంకటేష్ ఆధ్వర్యంలో సిపిఐ మాజీ జాతీయ కార్యదర్శి కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి మృతికి…

జాతీయ క్రీడ దినోత్సవాన్ని ప్రారంభించిన ట్రైనీ కలెక్టర్ సౌరబ్ శర్మ …

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాకొత్తగూడెం✍️దుర్గా ప్రసాద్ జాతీయ క్రీడ దినోత్సవాన్ని ప్రారంభించిన ట్రైనీ కలెక్టర్ సౌరబ్ శర్మ … అన్ని క్రీడలను ఒకే మైదానంలో చూడాలి… – డాక్టర్ యుగంధర్ రెడ్డి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కొత్తగూడెం నగరపాలక సంస్థ పాల్వంచ…

గణపతి మండప నిర్వాహక సభ్యులు, హిందూ ఉత్సవ కమిటీ సభ్యులు, అన్ని మతాల పెద్దలతో శాంతి సమావేశం నిర్వహించిన పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా

రామగుండం పోలీస్ కమిషనరేట్తేది :23 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. శాంతియుత వాతావరణం లో పండుగలు జరుపుకోవాలిమత సామరస్యానికి ప్రతీకగా నిలవాలి. సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలపై స్పందించవద్దు. డీజే లకు అనుమతులు లేవు.గణపతి మండప నిర్వాహక సభ్యులు,…

error: -