Month: August 2025

అకాల వర్షాలతో ప్రజలు అవస్థలు

మెదక్ జిల్లామాసాయిపేట✍️శివ కుమార్ గౌడ్ MDK: మాసాయిపేటలో కురిసిన అకాల వర్షాలతో ప్రజలు అవస్థలు పడుతున్నారని, డెంగ్యూ జ్వరాలు విజృంభిస్తున్నట్లు బీజేపీ మండల అధ్యక్షులు నాగేందర్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం తహసీల్దార్, ఎంపీడీవోలకు వినతి పత్రం అందజేశారు. బీటీ రోడ్లు అధ్వానంగా…

రిపోర్టర్ రమేష్ గారిని పరామర్శించిన సొసైటీ మాజీ చైర్మన్ “పోతురెడ్డి”…..!!

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా సారపాక✍️దుర్గా ప్రసాద్ సారపాక పట్టణ పరిధిలోని సదురు తాళ్లగొమ్మూరు నివాసులు, ఆత్మీయులు ప్రముఖ ఛానెల్ 10TV రిపోర్టర్ “శ్రీ పంపన రమేష్” గారికి ఇటీవల కాలు సర్జరీ జరగడంతో నేడు వారింటికి వెళ్లి ఆత్మీయంగా పలకరించి,…

మాసాయిపేట లో ఇంకుడు గుంత నిర్మాణానికి భూమి పూజ

మెదక్ జిల్లామాసాయిపేట మండలం✍️శివ కుమార్ గౌడ్ మాసాయిపేట మండలంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనుల జాతర 2025 కార్యక్రమం చేపట్టారు. ఇంకుడు గుంత నిర్మాణానికి తహశీల్దార్, స్పెషల్ ఆఫీసర్ జ్ఞానజ్యోతి, పంచాయతీ కార్యదర్శి రాణి…

చర్ల మండలం జంగాలపల్లి గ్రామం లో అభివృద్ధిలో భాగంగా సీసీ రోడ్ల నిర్మాణం మరియు ప్రారంభోత్సవ కార్యక్రమాలలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు గారు…

చర్ల మండలం జంగాలపల్లి గ్రామం లో అభివృద్ధిలో భాగంగా సీసీ రోడ్ల నిర్మాణం మరియు ప్రారంభోత్సవ కార్యక్రమాలలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు గారు… భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా22-08-25భద్రాచలం నియోజకవర్గం✍️దుర్గా ప్రసాద్ చర్ల మండలంలో జంగాలపల్లి గ్రామంలో…

అనారోగ్యంతో మరణించిన ఎఎస్ఐ కుటుంబ సభ్యులకు భద్రత చెక్ అందజేసిన పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా

అనారోగ్యంతో మరణించిన ఎఎస్ఐ కుటుంబ సభ్యులకు భద్రత చెక్ అందజేసిన పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా రామగుండం పోలీస్ కమిషనరేట్తేది:22.08.2025,✍️ మనోజ్ కుమార్ పాండే. అనారోగ్యంతో మరణించిన ఎఎస్ఐ కుటుంబ సభ్యులకు భద్రత చెక్ అందజేత… పోలీస్ కుటుంబాలకు అండగా…

సుభాష్ నగర్ కాలనీలో అంగన్వాడి కేంద్రం భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు గారు…

సుభాష్ నగర్ కాలనీలో అంగన్వాడి కేంద్రం భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు గారు… భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా22-08-25భద్రాచలం నియోజకవర్గం✍️దుర్గా ప్రసాద్ భద్రాచలం మండలంలో సుభాష్ నగర్ కాలనీలో అంగన్వాడి కేంద్రం భవన…

పనుల జాతర 2025 లో భాగంగా సీసీ రోడ్డు ప్రారంభోత్సవం మరియు పనిముట్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు గారు…

పనుల జాతర 2025 లో భాగంగా సీసీ రోడ్డు ప్రారంభోత్సవం మరియు పనిముట్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు గారు… భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా22-08-25భద్రాచలం నియోజకవర్గం.✍️దుర్గా ప్రసాద్ భద్రాచలం చర్ల రోడ్డు కేకే ఫంక్షన్…

బెల్లంపల్లి పట్టణంలో జానపద దినోత్సవ వేడుకలు

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:22 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి: ప్రపంచ జానపద దినోత్సవాన్ని పురస్కరించుకొని బెల్లంపల్లి పట్టణంలో తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి హనుమాండ్ల మధుకర్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకోవడమైనది. ఈ…

గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలి… – జిల్లా ఎస్పీ సూచన

గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలి… – జిల్లా ఎస్పీ సూచన కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా,తేదీ:22/08/2025,✍️ మనోజ్ కుమార్ పాండే. గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలి, గణేష్ మండపాల నిర్వహకులకు జిల్లా ఎస్పీ సూచన. జిల్లాలో…

ఈ రోజు చలో అసెంబ్లీ, సేవ్ తెలంగాణ పిలుపు ఇచ్చిన బీజేపీ – ముందస్తుగా అరెస్టు చేసిన తాళ్లగురజాల పోలీసులు

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:22 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి: తెలంగాణా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కురిసిన వర్షాలకు శిథిలావస్థకు చేరిన రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ బాగు చేయాలనే డిమాండుతో,…

వన్ టౌన్ సీఐ శ్రీనివాస్ ను శాలువాతో సత్కరించిన హిందూ సంఘాల నాయకులు.

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:21 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. వన్ టౌన్ సీఐ శ్రీనివాస్ ను శాలువాతో సత్కరించిన హిందూ సంఘాల నాయకులు. బెల్లంపల్లి: బెల్లంపల్లి పట్టణంలోని విశ్వ హిందూ పరిషత్, భజరంగ్ దళ్ సహ సంయోజక్ ఐముడి మురళీ మనోహర్…

పీస్ కమిటీ సభ్యులతో పోలీసుల సమావేశం

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేది: 21 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి: స్థానిక అగర్వాల్ భవన్ లో గురువారం పీస్ కమిటీ సభ్యులతో వన్ టౌన్ పోలీసులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు శాంతియుత వాతావరణంలో గణేష్ నవరాత్రులు శాంతియుత…

వినియోగదారులను ఆకట్టుకుంటున్న ఒక్క రూపాయికే బీఎస్ఎన్ఎల్ సిమ్

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:21 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి: బెల్లంపల్లి పట్టణంలోని కాంటా ఏరియాలో బీఎస్ఎన్ఎల్ ఆఫర్ ఒక్క రూపాయి కే సిమ్ కార్డు తో పాటు ముప్పయి రోజుల కాలపరిమితి తో రోజు 2 జీబీ డేటా, రోజు…

గోదావరి వరద ముంపు ప్రాంతాలలో అశ్వాపురం తహశీల్దార్ మణిధర్ పర్యటన…

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా✍️దుర్గా ప్రసాద్ అశ్వాపురం, మండల పరిధిలోని నెల్లిపాక పంచాయితీ లో అశ్వాపురం తహశీల్దార్ మణిధర్ గురువారం గోదావరి వరదల కారణం గా పర్యటించడం జరిగింది. ఈ సందర్బంగా తహశీల్దార్ గ్రామస్థులతో మాట్లాడుతూ… ఎగువున కురుస్తున్న భారీ వర్షాల…

పాలస్తీనా పై ఇజ్రాయిల్ దాడులను ఆపాలని, పాలస్తీనా ప్రజలకు సంఘీభావంగా అఖిలపక్ష పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మణుగూరు లో భారీ ర్యాలీ.

పాలస్తీనా పై ఇజ్రాయిల్ దాడులను ఆపాలని, పాలస్తీనా ప్రజలకు సంఘీభావంగా అఖిలపక్ష పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మణుగూరు లో భారీ ర్యాలీ. భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా✍️దుర్గా ప్రసాద్ పాలస్తీనా పై ఇజ్రాయిల్ దాడులు ఆపాలని, పాలస్తీనా ప్రజలకు సంఘీభావంగా…

సింగరేణి ఎంపీడీవోగా పీ.శ్రీనివాస్‌ బాధ్యతలు స్వీకరణ

సింగరేణి ఎంపీడీవోగా పీ.శ్రీనివాస్‌ బాధ్యతలు స్వీకరణ భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా✍️దుర్గా ప్రసాద్ సింగరేణి మండల ఎంపీడీవోగా పీ.శ్రీనివాస్‌ నియమితులయ్యారు. భద్రాద్రి జిల్లా డీఆర్‌డీవో కార్యాలయంలో పని చేస్తున్న పీ.శ్రీనివాస్‌ బదిలీపై సింగరేణి ఎంపీడీవోగా వచ్చారు. సింగరేణి ఎంపీడీవో కార్యాలయంలో ప్రస్తుతం…

శ్రీ 8 మెన్స్ వేర్ షాపును రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు గారు…

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా21-08-25భద్రాచలం నియోజకవర్గం✍️దుర్గా ప్రసాద్ భద్రాచలం, బ్రిడ్జి రోడ్, మధువన్ హోటల్ ఎదురుగా శ్రీ 8 మెన్స్ వేర్ నూతనంగా ఏర్పాటు చేసిన షాపు‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే…

గోదావరి పరివాహక ప్రాంతంలో పర్యటించిన స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు గారు…

గోదావరి పరివాహక ప్రాంతంలో పర్యటించిన స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు గారు… భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా21-08-25భద్రాచలం నియోజకవర్గం✍️దుర్గా ప్రసాద్ భద్రాచలంలో గోదావరి పరివాహక ప్రాంతం, రామాలయం టెంపుల్ వద్ద కరకట్ట, స్లూయిస్, కునవరం రోడ్లో నూతన కరకట్ట పరిసర…

నిర్మాణ పనులు మరింత వేగవంతం చేయాలి~జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల జిల్లా కేంద్రంతేదీ:21 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. మంచిర్యాల: ప్రభుత్వం జిల్లాలోని హాజీపూర్ మండలం గుడిపేటలో చేపట్టిన ప్రభుత్వ వైద్య కళాశాల భవన నిర్మాణ పనులను మరింత వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని…

ఎమ్మెల్సీ అంజిరెడ్డిని సత్కరించిన తాండూరు బీజేపీ నేతలు

మంచిర్యాల జిల్లా,తాండూర్,తేదీ:21 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. తాండూర్: గత మూడు రోజులుగా పోడు భూముల సమస్య పరిష్కారం కోసం, జీవో నంబర్ 49 శాశ్వతంగా రద్దు చేయాలని నిరవధిక నిరాహారదీక్ష చేస్తున్న బీజేపీ సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్…

మున్సిపల్ కమిషనర్ ని సత్కరించిన పద్మశాలి సంఘం నేతలు

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:21 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. మున్సిపల్ కమిషనర్ ని సత్కరించిన పద్మశాలి సంఘం నేతలు బెల్లంపల్లి: బెల్లంపల్లి పట్టణం లొని పద్మశాలి భవన్ శివ భక్త మార్కెండేయ దేవాలయంలొ గురువారం మాస శివరాత్రి సందర్బంగా పద్మశాలి కుల…

ఎంఆర్.పీఎస్ జాతీయ అధ్యక్షున్ని సత్కరించిన ఎస్సి ఎస్టీ కమీషన్ సభ్యులు

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:21 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డ్ స్వీకరించి మొదటిసారిగా బెల్లంపల్లికి విచ్చేసిన పద్మ శ్రీ అవార్డ్ గ్రహీత ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగను తెలంగాణా…

బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ ను సన్మానించిన బెల్లంపల్లి ప్రెస్ క్లబ్

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:21 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి: బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో గురువారం బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ ను శాలువాతో సన్మానించిన బెల్లంపల్లి ప్రెస్ క్లబ్. ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో…

బెల్లంపల్లి వన్ టౌన్ సిఐ ను సన్మానించిన బెల్లంపల్లి ప్రెస్ క్లబ్

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:21 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి: బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో గురువారం బెల్లంపల్లి వన్ టౌన్ సీఐ కే.శ్రీనివాస్ రావు ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ……

బెల్లంపల్లి రూరల్ సిఐ ను సన్మానించిన బెల్లంపల్లి ప్రెస్ క్లబ్

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:21 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి: బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో గురువారం బెల్లంపల్లి రూరల్ సీఐ హనోక్ ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాబోయే వినాయక…

మణుగూరు ఓసి విస్తరణ సందర్భంగా నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అడిషనల్ కలెక్టర్ డి. వేణుగోపాల్ కి వినతిపత్రం అందజేసిన సామాజిక సేవకులు కర్నే బాబురావు

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా✍️దుర్గా ప్రసాద్ మణుగూరు ఓసి విస్తరణ సందర్భంగా నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అడిషనల్ కలెక్టర్ డి. వేణుగోపాల్ కి వినతిపత్రం అందజేసినట్లు మణుగూరు సామాజిక సేవకులు కర్నే బాబురావు విలేకరి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..…

అన్నిశాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాభద్రాచలం✍️దుర్గా ప్రసాద్ భద్రాచలం గోదావరి నది నీటిమట్టం పెరిగిందని మొదటి ప్రమాద హెచ్చరిక జారీ అయిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బుధవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్‌తో పాటు…

పోలీసులకు చిక్కిన కీలక మావోయిస్టులు

✍️దుర్గా ప్రసాద్ రాష్ట్ర పోలీసులకు మావోయిస్టులకు చెందిన ఇద్దరు కీలక వ్యక్తులు చిక్కారు. మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యురాలు సునీత పోలీసుల అదుపులో ఉంది. ఈమె మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్ భార్య. అంతేకాకుండా మరో మావోయిస్టు చెన్నూరి హరీష్…

భద్రాచలం గోదావరి నీటి మట్టం 44.4 అడుగులు

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాభద్రాచలం✍️దుర్గా ప్రసాద్ భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం గంటగంటకు పెరుగుతుంది. ఉదయం 8 గంటలకు 43 అడుగులు ఉండగా, మధ్యాహ్నం 12 గంటల సమయానికి 44.4 అడుగులకు చేరింది. కాగా 43 అడుగుల వద్ద అధికారులు మొదటి…

దుమ్ముగూడెం మండలం తూరుబాక వద్ద రోడ్డు డైవర్షన్ పాయింట్ ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ – జిల్లా అధికార యంత్రాంగానికి సహకరించాలి : కలెక్టర్ జితేష్ వి.పాటిల్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాఎస్పీ కార్యాలయం20.08.2025✍️దుర్గా ప్రసాద్ అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి నది నీటిమట్టం క్రమేపీ పెరుగుతూ ఉదృతంగా ప్రవహిస్తున్నది. కావున గోదావరి…

గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా✍️దుర్గా ప్రసాద్ గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. – జిల్లా అధికార యంత్రాంగానికి సహకరించాలి. అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐ.పి.ఎస్. ఎగువన…

గోదావరి వరద ముంపునకు గురి అయ్యే గిరిజన ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – ఐటీడీఏ ప్రాజెక్టు అధికా బి. రాహుల్.

గోదావరి వరద ముంపునకు గురి అయ్యే గిరిజన ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – ఐటీడీఏ ప్రాజెక్టు అధికా బి. రాహుల్. భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా✍️దుర్గా ప్రసాద్ గోదావరి నది నీటిమట్టం 43 అడుగులకు చేరుకుని క్రమేపీ పెరుగుతూ… ఉదృతంగా…

క్లిష్టమైన ఆపరేషన్ విజయవంతం – MIMS Super Speciality Hospital… ఉచిత సేవ… డాక్టర్ హరీష్

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాభద్రాచలం✍️దుర్గా ప్రసాద్ భద్రాచలం : నివాసి 60 ఏళ్ల రామలక్ష్మి (బరువు 150 కిలోలు), గత మూడు నెలలుగా పొట్ట నొప్పి, వెన్నునొప్పితో తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఖమ్మం, హైదరాబాద్‌లోని పలు ఆసుపత్రుల్లో పరీక్షలు చేయించగా కిడ్నీలో…

డి.సి.సి. కార్యాలయంలో స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారి 81వ జయంతి వేడుకలను నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకొత్తగూడెం✍️దుర్గా ప్రసాద్ భద్రాది జిల్లా కేంద్రమైన కొత్తగూడెం నియోజకవర్గంలో డిసిసి కార్యాలయం నందు మహమ్మద్ గౌస్ మొనుద్దీన్ గారి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో సమిదాన్ బచావో సభ్యులు మరియు టిపిసిసి సభ్యులు తెలంగాణ రాష్ట్ర ఎస్సీ సెల్ కన్వీనర్…

బీఆర్ఎస్ నియోజకవర్గ అధికార ప్రతినిధి కొమ్మెర లక్ష్మణ్ ఆధ్వర్యంలో సిఐ ను సన్మానించిన గ్రామస్తులు

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:20 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి: బీఆర్ఎస్ బెల్లంపల్లి నియోజకవర్గ అధికార ప్రతినిధి కొమ్మెర లక్ష్మణ్ ఆధ్వర్యంలో చంద్రవెల్లి గ్రామస్తులు బుధవారం బెల్లంపల్లి రూరల్ సీఐ హనోక్,తాళ్ళగురిజాల ఎస్ఐ లను మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి ఘనంగా…

సారపాక మేజర్ గ్రామపంచాయతీ లోని బీటీ రోడ్ల దుస్తితి పై బీఆర్ఎస్ శ్రేణుల ధర్నా…

సారపాక మేజర్ గ్రామపంచాయతీ లోని బీటీ రోడ్ల దుస్తితి పై బీఆర్ఎస్ శ్రేణుల ధర్నా… భద్రాద్రి కొత్తగూడెం జిల్లాబూర్గంపాడు మండలం✍️ దుర్గా ప్రసాద్ ఆర్ అండ్ బీ అధికారులు మరియు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి పై మండిపడ్డ బిఆర్ఎస్ నాయకులు……

తహసిల్దార్ ముందు బైండోవర్…

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:20 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి: టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కొంతమంది పాత నేరస్తులను బుధవారం రోజున స్థానిక తహసిల్దార్ ముందు బైండోవర్ చేయించారని బెల్లంపల్లి టూ టౌన్ ఎస్సై సీహెచ్.కిరణ్ కుమార్ తెలిపారు.…

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని మంత్రికి టీయూడబ్ల్యూజే వినతి…అనుకూలమైన స్థలాన్ని  గుర్తించాలని కలెక్టర్ ను సూచించిన మంత్రి…

కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా,ఆసిఫాబాద్,తేదీ:20 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. ఆసిఫాబాద్: జిల్లాలోని వర్కింగ్ జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు, ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలని బుధవారం జిల్లా కేంద్రానికి వచ్చిన జిల్లా ఇన్చార్జి మంత్రిని జిల్లా కలెక్టరేట్ లో జిల్లా ఇన్చార్జి…

వినాయక చవితి సందర్భంగా విద్యుత్ అధికారులు అప్రమత్తంగా ఉండాలి…

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:20 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. వినాయక చవితి సందర్భంగా విద్యుత్ అధికారులు అప్రమత్తంగా ఉండాలి… బెల్లంపల్లి : ఈనెల 27న జరిగే వినాయక చవితి పండుగ సందర్భంగా వినాయక నిమజ్జనానికి తరలించే విగ్రహాల విషయంలో విద్యుత్ అధికారులు…

మందమర్రి సర్కిల్ పరిధిలోని గణేష్ మండపాల నిర్వాహకులకు పోలీసుల విజ్ఞప్తి

మంచిర్యాల జిల్లా,మందమర్రి,తేది: 20 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. మందమర్రి: ప్రజలు శాంతియుత వాతావరణంలో గణేష్ నవరాత్రులు జరుపుకోవాలని మందమర్రి సర్కిల్ ఇన్స్పెక్టర్ శశిధర్ రెడ్డి నిర్వాహకులను కోరారు. భద్రత, బందోబస్తు కొరకే గణేష్ ఆన్‌లైన్ నమోదు విధానం పెట్టారని…

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా టిపిసిసి సభ్యులు బుడగం శ్రీనివాస్ గారి జన్మదిన వేడుకలు…

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా టిపిసిసి సభ్యులు బుడగం శ్రీనివాస్ గారి జన్మదిన వేడుకలు… భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా20-08-25భద్రాచలం నియోజకవర్గం✍️దుర్గా ప్రసాద్ ఈరోజు భద్రాచలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యులు బుడగం శ్రీనివాస్ గారి…

పాల్వంచలో కొత్వాల ఆధ్వర్యంలో రాజీవ్ కు నివాళులు

పాల్వంచలో కొత్వాల ఆధ్వర్యంలో రాజీవ్ కు నివాళులు భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాపాల్వంచ✍️దుర్గా ప్రసాద్ భారతదేశాన్ని టెక్నాలజీ రంగంలో అగ్రగామిగా నిలిపిన మహోన్నత వ్యక్తి రాజీవ్ గాంధీ. రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల పాల్వంచలో కొత్వాల ఆధ్వర్యంలో రాజీవ్…

దేశంలోనే విలక్షణ నటుడు చిరంజీవి – రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల

దేశంలోనే విలక్షణ నటుడు చిరంజీవి – రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాపాల్వంచ✍️దుర్గా ప్రసాద్ ఈ కార్యక్రమంలో కొత్వాల ముఖ్య అతిథిగా పాల్గొని రక్తదానం శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ… చిరంజీవి…

జగన్నాథ్ రాటీ భౌతిక కాయానికి నివాళులర్పించిన చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు.

మంచిర్యాల జిల్లా,మందమర్రి,తేదీ:20 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. జగన్నాథ్ రాటీ భౌతిక కాయానికి నివాళులర్పించిన చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు. మందమర్రి: మంగళవారం మందమర్రి నివాసి జగన్నాథ్ రాటీ హఠాత్తుగా మరణించారు. ఈ విషయం తెలుసుకున్న చెన్నూరు మాజీ…

మొబైల్‌ ఫోరెన్సిక్‌ వాహనం ప్రారంభించిన రామగుండం పోలీస్‌ కమిషనర్‌

రామగుండం పోలీస్ కమీషనరేట్,తేది 20 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. రామగుండం: నేరానికి సంబంధించి సంఘటన స్థలంలో నిందితులను గుర్తించడంతో పాటు సాక్ష్యాధారాలను సేకరించే ఫోరెన్సిక్‌ విభాగాన్ని మరింత బలోపేతం చేస్తూ తెలంగాణ రాష్ట్ర ఫోరెన్సిక్‌ విభాగం రామగుండం పోలీస్‌…

కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి…

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:20 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి: బెల్లంపల్లి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఆదేశాలతో మత్తమారి సూరిబాబు, ముచ్చర్ల మల్లయ్య సూచన మేరకు దివంగత నేత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ…

పారిశుద్ధ్యంపై మున్సిపల్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించిన కాంగ్రెస్ నాయకుడు కొలిపాక శ్రీనివాస్.

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:20 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి: బుధవారం కాంగ్రెస్ నాయకుడు కొలిపాక శ్రీనివాస్ మున్సిపల్ కార్యాలయంలో పట్టణ పారిశ్యుద్ధ పనులపై వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…, బెల్లంపల్లి పట్టణంలోని 34 వార్డుల్లో పారిశ్యుద్ధ…

మంచిర్యాల రవీంద్రఖని రైల్వే లైన్ మధ్య గుర్తు తెలియని మృతదేహం…

మంచిర్యాల జిల్లా కేంద్రంతేదీ:20 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. మంచిర్యాల: మంగళవారం రాత్రి మంచిర్యాల రవీంద్రఖని రైల్వే లైన్ ఎగువ దిగువ రైలు పట్టాల మధ్యన అందాజా 35 40 సంవత్సరాల వయసు గల ఒక గుర్తు తెలియని పురుషుని…

సామాజిక్ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బ్యాగ్ల పంపిణీ..

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:19 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. సామాజిక్ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బ్యాగ్ల పంపిణీ.. మంచిర్యాల: సామాజిక్ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో బుధవారం దోనబండలోని పిఎం శ్రీ జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులకు ఉచితంగా స్కూల్ బ్యాగులను అందజేశారు.…

ప్లాస్టిక్ రహిత పట్టణంగా బెల్లంపల్లిని తీర్చిదిద్దండి~ మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేష్…

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:19 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే బెల్లంపల్లి: బెల్లంపల్లి పట్టణములో మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేష్ ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తనిఖీలలో పలువురు వ్యాపారస్తులు 125 మైక్రాన్‌ల కంటే తక్కువ మందంతో ఉన్న ప్లాస్టిక్ కవర్లను వినియోగిస్తున్నట్లు…

ప్లాస్టిక్ గ్లాసులు కవర్లు విక్రయిస్తే చర్యలు తప్పవు ~ మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేష్…

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:19 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి: బెల్లంపల్లి పట్టణంలో వ్యాపారస్తులు నిబంధనలకు విరుద్ధంగా పర్యావరణానికి ముప్పు కలిగించే ప్లాస్టిక్ గ్లాసులు కవర్లు విక్రయిస్తే చర్యలు తప్పవని స్పష్టం చేసారు. మంగళవారం ప్లాస్టిక్ గ్లాసులు కవర్లు విక్రయిస్తున్న సందీప్…

రేపు విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వికారం…..

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:19 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి: బెల్లంపల్లి పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘం సర్వసభ్య సమావేశంలో పట్టణ, మండల విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం నూతన అధ్యక్షులుగా అక్కెనపల్లి సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శిగా జన్నం సత్యనారాయణ, కోశాధికారిగా శ్రీరామోజు లక్ష్మణాచారీ…

సీసీసీ నస్పూర్ పోలీస్‌ స్టేషన్ సందర్శించిన సిపి

రామగుండం పోలీస్ కమీషనరేట్మంచిర్యాల జిల్లా,మంచిర్యాల,తేదీ:19 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. సీసీసీ నస్పూర్ పోలీస్‌ స్టేషన్ సందర్శించిన సిపి మంచిర్యాల: రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్ కిషోర్ ఝా మంగళవారం సిసిసి నస్పూర్ పోలీస్‌ స్టేషన్ ను ఆకస్మికంగా సందర్శించారు.…

అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్ ని తనిఖీ చేసిన పోలీస్ కమిషనర్

రామగుండం పోలీస్ కమీషనరేట్మంచిర్యాల జిల్లా,తేది:19 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్ ని తనిఖీ చేసిన పోలీస్ కమిషనర్ యూరియా అక్రమ రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవు: రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్…

error: -