మంచిర్యాల జిల్లా,
జైపూర్,
తేదీ:11 ఆగస్టు 2025,
✍️ మనోజ్ కుమార్
మొక్కలు నాటండి పర్యావరణ సమతుల్యతను కాపాడండి ~ ఎంఆర్ఓ వనజా రెడ్డి.
వన మహోత్సవంలో భాగంగా స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో తహసీల్దార్ వనజా రెడ్డి,ఎంపీఓ శ్రీపతి బాపు రావు ఆధ్వర్యంలో మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ…
ప్రతి ఒక్కరు తమ పుట్టినరోజు,పెళ్లి రోజు వంటి సందర్భాల్లో విరివి గా మొక్కలు నాటి, వాటిని సంరక్షిస్తూ వాతావరణ సమ తుల్యతకు పాటుపడాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో డీటీ సంతోష్, ఏపీఓ బి.బాలయ్య , ఎఫ్ఎస్ఓ రామకృష్ణ, ఐసీడీఎస్ కవిత, సూపర్ వైజర్, బి.ఉదయ్ కుమార్ పంచాయతీ కార్యదర్శి, తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది, ఫీల్డ్ అసిస్టెంట్ లు, ప్రజలు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి …
- ‘బాయిజమ్మ’ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా వినాయకచవితి
- రౌడీ షీటర్ గొర్ల అఖిల్ ను అరెస్ట్ చేసిన వన్ టౌన్ పోలీసులు
- హిందూ పండుగలపై ఆంక్షలు సమంజసం కాదు: హిందూ సంస్థల ఆవేదన
- అంబెడ్కర్ ఫంక్షన్ హాల్ ను సందర్శించిన ఎమ్మెల్యే గడ్డం వినోద్
- తాండూర్ లో అయోధ్య బాల రాముడి రూపంలో దర్శనమిస్తున్న కోదండ గణపయ్య
