Telangana : ఉపాధ్యాయుల జీవో 317 బదిలీలకు గ్రీన్ సిగ్నల్!
తెలంగాణలో జీవో 317 కారణంగా నష్టపోయిన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఊరట లభించనుంది. ఈ జీవో అమలుతో ఇబ్బందిపడిన భార్యాభర్తలు, మ్యూచువల్, అనారోగ్యం కారణాలున్న ఉద్యోగుల బదిలీకి సంబంధించిన దస్త్రంపై సీఎం రేవంత్ రెడ్డి సంతకం చేసినట్లు తెలుస్తోంది. స్పౌజ్, మ్యూచువల్, హెల్త్గ్రౌండ్స్…