Month: November 2024

Telangana : ఉపాధ్యాయుల జీవో 317 బదిలీలకు గ్రీన్ సిగ్నల్!

తెలంగాణలో జీవో 317 కారణంగా నష్టపోయిన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఊరట లభించనుంది. ఈ జీవో అమలుతో ఇబ్బందిపడిన భార్యాభర్తలు, మ్యూచువల్, అనారోగ్యం కారణాలున్న ఉద్యోగుల బదిలీకి సంబంధించిన దస్త్రంపై సీఎం రేవంత్ రెడ్డి సంతకం చేసినట్లు తెలుస్తోంది. స్పౌజ్, మ్యూచువల్, హెల్త్గ్రౌండ్స్…

అరుదైన రికార్డుక చేరువలో కోహ్లి!

బోర్డర్ గావస్కర్ ట్రోఫీ రెండో టెస్టు జరిగే అడిలైడ్ ఓవల్ గ్రౌండ్లో విరాట్ కోహ్లి అరుదైన రికార్డుకు చేరువయ్యారు. ఈ మైదానంలో మరో 102 పరుగులు చేస్తే ఆయన లారా అత్యధిక పరుగుల రికార్డును అధిగమించనున్నారు. ఇప్పటివరకు కోహ్లి ఈ గ్రౌండ్…

TG : ఇవ్వాళ రాష్ట్రంలో ఈ జిల్లాల్లో వర్షాలు…

రాష్ట్రంలో శని, ఆది, సోమ వారాల్లో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణశాఖ సూచించింది. శనివారం ములుగు, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఈదురు…

CNG ధరల పెంపు… ఎంతంటే…

దేశవ్యాప్తంగా ఢిల్లీ మినహా మిగిలిన నగరాల్లో CNG ధర పెరిగింది. కిలో CNGకి రూ.2 చొప్పున పెంచారు. ఢిల్లీ శాసనసభ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఆ నగరానికి ఈ పెంపుదల నుంచి మినహాయించినట్లు కనిపిస్తున్నది. మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలు ముగిసిన వెంటనే ఈ…

AP : రేపటి తిరుమలలో తిరుచానూరు బ్రహ్మోత్సవాలు

తిరుమలో రేపటి నుంచి తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. డిసెంబర్ 6 వరకు నిర్వహించే ఈ ఉత్సవాలను టీటీడీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అటు టీటీడీ ఈవో శ్యామలారావు ప్రత్యేకగా దృష్టి సారించారు. ఈ మేరకు అన్ని విభాగాల అధికారులు…

HYD : తెలంగాణ బియ్యం ఫిలిప్పీన్స్ కు ఎగుమతి

తెలంగాణ బియ్యాన్ని విదేశాలకు ఎగుమతి చేస్తామని ప్రకటించిన రేవంత్ సర్కారు.. ఆ దిశలో తొలి అడుగు వేస్తోంది. ఫిలిప్పీన్స్ కు ముడిబియ్యం ఎగుమతి చేసేందుకు కార్యాచరణను సిద్ధం చేసింది. ఇటీవల ఫిలిప్పీన్స్ ప్రభుత్వంతో రాష్ట్ర పౌరసరఫరాల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి…

‘యుద్ధం త్వరలోనే ముగుస్తుంది’ – జెలెన్స్కీ కీలక వ్యాఖ్యలు…

రష్యా – ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కీలక వ్యాఖ్యలు చేశాడు. అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా గెలవడంతో రష్యా – ఉక్రెయిన్ యుద్ధం త్వరలో ముగుస్తుందని అన్నాడు. తన ఎన్నికల ప్రచారంలో కూడా, ట్రంప్ రష్యా –…

వినూత్న ఆలోచన చేసిన ఎలాన్ మస్క్… వివరాల్లోకి వెళ్ళితే…

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మరో వినూత్న ఆలోచన చేసినట్లు సమాచారం. ప్రపంచంలోని ప్రధాన నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గించాలని భావిస్తున్నారట. అందుకోసం వ్యోమనౌకను సూపర్ఫాస్ట్ విమానంగా వినియోగించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. మొదట నూయార్క్ నుంచి షాంఘై మధ్య…

ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే బెండకాయ – లాభాలు

బెండకాయతో లాభాలున్నాయని, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందన్న అంశం ఓ పరిశోధనలో వెల్లడైంది. బ్రెజిల్లోని పరైబా స్టేట్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు ‘సెంటర్ ఆఫ్ రీసెర్చ్ ఆన్ ఫుడ్ ప్రాజెక్టు’ పేరిట జరిపిన అధ్యయనంలో బెండలోని సహజసిద్ధమైన తేమజిగురు మానవ శరీరంలోని…

ఇంటర్నెట్ వేగం… యువతకు ఊబకాయం!

ఇంటర్నెట్ వేగానికి… మనిషిలో కొవ్వు పెరగటానికి అవినాభావ సంబంధం ఉందంటున్నారు శాస్త్రవేత్తలు. హైస్పీడ్ ఇంటర్నెట్ కారణంగా… చాలామంది, ముఖ్యంగా యువతరం ఆన్లైన్ లో మునిగితేలుతోంది. ఎంజాయ్ చేస్తున్నామనుకుంటూ తమ ఆరోగ్యాన్ని దెబ్బతీసుకుంటున్నారని ఓ అధ్యయనంలో తేలింది. మెల్బోర్న్ విశ్వవిద్యాలయం, రాయల్ మెల్బోర్న్…

TG : అరకోటికి పైగా ఇళ్లలో సమగ్ర కుటుంబ సర్వే పూర్తి

రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న సమగ్ర కుటుంబ సర్వేను దేశానికే ఆదర్శమయ్యేలా నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సర్వే జరుగుతున్న తీరుపై ఆయన తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం అధికారులతో సమీక్షించారు. శుక్రవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా 44.1 శాతం 51,24,542 ఇళ్లలో సర్వే…

జాబిల్లిపై ఆవలివైపూ అగ్నిపర్వత విస్ఫోటాలు

చంద్రుడి ఆవలివైపునా కొన్ని వందల కోట్ల ఏళ్ల క్రితం అగ్నిపర్వత విస్పోటాలు జరిగాయని తాజా పరిశోధన తేల్చింది. జాబిల్లిపై ఇప్పటివరకు వెలుగులోకి రాని ప్రాంతం నుంచి చైనాకు చెందిన చాంగే-6 వ్యోమనౌక మొదటిసారి మట్టి, రాళ్లు తీసుకురాగా పరిశోధకులు వాటిని విశ్లేషించారు.…

2050 వరకు ప్లాస్టిక్ చెత్త రెండింతలు కానుందా…

భూమిపై ఉన్న ప్లాస్టిక్ చెత్త 2050నాటికి రెండింతలు అవుతుందని నూతన అధ్యయనం వెల్లడించింది. అయితే పునర్వినియోగ ప్లాస్టిక్ ను వినియోగించడం, సమర్థ చెత్త నిర్వహణ వంటి విధానాలను అమలు చేస్తే ఈ ముప్పును 90శాతం తగ్గించొచ్చని తెలిపింది. త్వరలో ఐరాస ప్లాస్టిక్స్…

పండగ సీజనులో రోజుకు లక్ష వాహనాల విక్రయాలు

ఈ ఏడాది 42 రోజుల పాటు కొనసాగిన దసరా – దీపావళి పండగ సీజనులో వాహనాల రిటైల్ విక్రయాలు 12% పెరిగి 42,88,248 కు చేరినట్లు డీలర్ల సంఘం ఫాడా తెలిపింది. అంటే సగటున రోజుకు ఒక లక్ష వాహనాలు విక్రయమయ్యాయి.…

‘కలియుగమ్ 2064’ మూవీ ఫస్ట్ లుక్ విడుదల…

శ్రద్ధా శ్రీనాథ్, కిషోర్ ప్రధాన పాత్రల్లో నటించిన అడ్వెంచర్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ “కలియుగమ్ 2064”. అసలే కలియుగం… ఆపై 2064… ఆ సమయంలో మనుషులు ఎలా ఉండబోతున్నారు? ఎలా బతుకుతారు? ఎలా చావబోతున్నారు అన్నదే కథ. తెలుగు, తమిళ భాషల్లో…

సౌరశక్తి ఉత్పత్తి రంగంలోకి రానున్న హీరో మహేశ్ బాబు

తెలుగు సినీ నటుడు మహేశ్ బాబు సౌరశక్తి ఉత్పత్తి రంగంలోకి ప్రవేశించనున్నట్లు సమాచారం. ట్రూజన్ సోలార్(సన్జక్ లిమిటెడ్) తో కలిసి సౌరశక్తి వ్యాపార రంగంలోకి ఆయన ఎంటర్ కానున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఆయన భారీగా పెట్టుబడులు పెట్టనున్నారని టాక్ నడుస్తోంది. కాగా…

రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీ అప్పుడేనా?

తెలంగాణలో వచ్చే సంక్రాంతి నుంచి సన్నబియ్యాన్ని రేషన్ షాపుల్లో ఇస్తామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇప్పటికే ప్రకటించారు. దీంతో జనవరి 14, 2025 నుంచి నిరుపేదలు సన్నబియ్యాన్ని రేషన్ షాపుల్లో పొందే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇస్తున్న…

UP : అగ్ని ప్రమాదంలో చిన్నారుల సజీవదహనం… వివరాల్లోకి వెళ్ళితే…

ఉత్తరప్రదేశ్ లో విషాదం చోటు చేసుకుంది. లక్నోలోని ఝాన్సీ మెడికల్ కాలేజీలో ఉన్న నియోనాటల్ ఇంటెన్సీవ్ కేర్ యూనిట్లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో పదికి పైగా చిన్నారులు సజీవదహనమైనట్లు సమాచారం. అగ్నిమాపక సిబ్బంది 6 ఫైరింజన్లతో మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నిస్తున్నారు.…

ఏఐ బామ్మ తో స్కామర్లకు చెక్…!

ఇటీవలికాలంలో ఆన్లైన్ మోసాలు పెరిగిపోతున్నాయి. దీంతో వినియోగదారులను బురిడీ కొట్టించి రూ.కోట్లు దండుకుంటున్న స్కామర్లకు చెక్పెట్టేందుకు యూకే టెలికం కంపెనీ ‘ఓ2′ ఏఐ బామ్మ ‘డైసీ’ని సృష్టించింది. వినియోగదారులకు స్కామర్లు బురిడీ కొట్టించడం కాదు.. ఏఐ బామ్మే వారిని బుట్టలోకి దింపుతుంది.…

నేటి రాశి ఫలాలు నవంబర్ 02,2024

ఓం గం గణపతయే నమఃఓం గురుభ్యోనమఃఓం నమో నారాయణాయ నేటి రాశి ఫలాలునవంబర్ 02,2024 మేషం నూతన పనులకు శ్రీకారం చుడతారు. మిత్రులతో విందువినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలలో…