Month: July 2025

42 శాతం రిజర్వేషన్ సాధించేవరకు బీసీల ఐక్యమత్యంతో ముందుకు సాగాలి : వనమా రాఘవ

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా✍️దుర్గా ప్రసాద్ రెండు జాతీయ పార్టీలు బీసీలను మోసం చేస్తున్నాయి : వనమా రాఘవ 42 శాతం బీసీ రిజర్వేషన్ తేలుకుంటే రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మంచి గుణపాఠం చెబుతాం : వనమా రాఘవ బీసీలను…

ఒడ్డుగూడెం మెయిన్‌ రోడ్డుపై డ్రైనేజీ సమస్య..అధికారులు స్పందించాలని కోరుకుంటున్న స్థానికులు…

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా✍️దుర్గా ప్రసాద్ పాల్వంచలోని ఒడ్డుగూడెం మెయిన్ రోడ్డులో ముత్యాలమ్మ తల్లి గుడి ముందున్న డ్రైనేజీ వ్యవస్థ స్థానికులకు, ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. డ్రైనేజీ మధ్యలో ఉన్న ఒక విద్యుత్ స్తంభం కారణంగా వర్షాలు వచ్చినప్పుడు నీటి…

ట్రాక్టర్ నుంచి క్రింద పడి మహిళా మృతి… వివరాల్లోకి వెళ్ళితే…

మంచిర్యాల జిల్లా,నెన్నెల మండలం,తేదీ:30 జూలై 2025,✍️ మనోజ్ కుమార్ పాండే, మంచిర్యాల జిల్లా, నెన్నెల మండలం, లంబడి తండాకు చెందిన దరావత్ తులసి (32) బెల్లంపల్లికి వెళ్తున్న లోడుతో ఉన్న ఇసుక ట్రాక్టర్ పై నుంచి జారి పడి మృతి చెందిన…

అంతరిక్ష రంగంలో మరో కీలక ముందడుగు వేయనున్న భారత్…

అంతరిక్ష రంగంలో భారత్ మరో కీలక ముందడుగు వేయనుంది. నేటి సాయంత్రం షార్ కేంద్రం నుంచి ລ້ 2-16 (GSLV-16) ప్రయోగంతో ‘నైసర్’ (NISAR) ఉపగ్రహం కక్ష్యలోకి ప్రవేశించనుంది. దీంతో భూ ఉపరితలాన్ని చిత్రీకరించడంలో భారత్ చాలా ముఖ్యమైన దశకు చేరినట్లవుతుంది.…

రాత్రిపూట పెరుగు ఎందుకు తినవద్దు… మీకు తెలుసా…?

రాత్రిపూట పెరుగు ఎందుకు తినవద్దు… మీకు తెలుసా…? పెరుగును ఉదయం లేదా మధ్యాహ్నం తినాలని, అప్పుడే తేలికగా జీర్ణం అవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. జీర్ణ, శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు రాత్రిపూట పెరుగు తింటే సమస్యలు మరింత పెరుగుతాయి. పెరుగులో కొవ్వు…

గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు మౌళిక వసతులు ఏర్పాటు అయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. – పాల్వంచ సొసైటీ అధ్యక్షులు రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాపాల్వంచ మండలం✍️దుర్గా ప్రసాద్ అధికారులు గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు మౌళిక వసతులు ఏర్పాటు అయ్యేలా చర్యలు తీసుకోవాలని పాల్వంచ కో ఆపరేటివ్ సొసైటీ చైర్మన్, రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్, డీసీఎంఎస్ మాజీ చైర్మన్…

బెల్లంపల్లి సీఓఈ లో అర్హులైన విద్యార్థులు స్పాట్ కౌన్సిలింగ్ అవకాశాన్ని వినియోగించుకోండి…

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:30 జూలై 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. గురువారం తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల సీఓఈ స్పాట్ కౌన్సిలింగ్. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి డాక్టర్ అలుగు వర్షిని ఆదేశానుసారం బాలుర సిఓఈ బెల్లంపల్లి…

మాజీ జడ్పీ చైర్మన్ కంచర్ల మనుమరాలి వివాహ నిశ్చితార్థ వేడుకల్లో పాల్గొన్న – రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల దంపతులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకొత్తగూడెం✍️దుర్గా ప్రసాద్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ కాంగ్రెస్ నాయకులు కంచర్ల చంద్రశేఖర్ మనమరాలు (కుమార్తెకు కుమార్తె) గాయత్రి, శ్రీహర్ష ల వివాహ నిశ్చితార్థ వేడుకల్లో రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్, డీసీఎంఎస్ మాజీ…

సేవలాల్ యువసేన తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా బానోత్ ప్రతాప్ నాయక్ నియామకం…

సేవలాల్ యువసేన తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా బానోత్ ప్రతాప్ నాయక్ నియామకం… భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాపాల్వంచ పట్టణ కేంద్రం✍️దుర్గా ప్రసాద్ ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణ కేంద్రంలో జరిగిన సేవలాల్ సేన రాష్ట్ర స్థాయి సమావేశం నందు…

ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్య… వివరాల్లోకి వెళ్ళితే…

మంచిర్యాల జిల్లా కేంద్రం,తేదీ:30 జూలై 2025,✍️మనోజ్ కుమార్ పాండే. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్డులో ఉన్న మిమ్స్ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న కొత్తపెల్లి సహస్ర మంగళవారం సాయంత్రం హాస్టల్ మూడవ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య…

మానవ కిడ్నీని ల్యాబ్ లో తయారు చేసిన శాస్త్రవేత్తలు… ఎక్కడో తెలుసా…?

మానవ కిడ్నీని ల్యాబ్ లో తయారు చేసిన శాస్త్రవేత్తలు… ఎక్కడో తెలుసా…? మానవ అవయవాలను ల్యాబ్ లో సృష్టించడానికి ఏళ్లుగా సైంటిస్టులు ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా ఆ ప్రయత్నం ఫలించినట్లు తెలుస్తోంది. చైనీస్ శాస్త్రవేత్తలు పని చేస్తున్న మానవ కిడ్నీని ల్యాబ్…

ప్రపంచాన్ని వణికించిన టాప్ 5 భూకంపాలు…సునామీ హెచ్చరికతో తరలుతోన్న రాష్ట్రం.. .!

అమెరికాలోని ద్వీప రాష్ట్రం హవాయి మొత్తానికి సునామీ హెచ్చరిక జారీ అయింది. అలలు ఆరు అడుగుల ఎత్తు వరకు ఎగసిపడుతున్నాయి. రాష్ట్రం మొత్తం సునామీ సైరన్లు వినిపించాయి. దాంతో పర్యాటకులు, స్థానికులు తమ స్వస్థలాలను వీడి ఎత్తైన ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. ఒక్కసారిగా…

AP : కీలక నిర్ణయం తీసుకున్న TTD… అక్కడ కూడా టికెట్ల జారీ….

శ్రీవాణి టికెట్ల కోటాను TTD భారీగా పెంచింది. శ్రీవాణి టికెట్స్ కోసం భక్తుల నుంచి భారీగా డిమాండ్ నెలకొన్న నేపథ్యంలో టికెట్ల కోటాను పెంచాలని నిర్ణయించింది. 1500 టికెట్ల కోటాను 2వేల టికెట్లకు పెంచాలని నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతి రోజు…

రష్యాలో భూకంపంతో మరిన్ని దేశాలకు సునామీ ముప్పు…

రష్యాలోని కామ్చాట్కా ద్వీపకల్పంలో 8.8 తీవ్రతతో భారీ భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. దీని ప్రభావంతో రష్యా, జపాన్ తో పాటు ఈక్వెడార్, రష్యా, వాయువ్య హవాయి దీవులు, చిలీ, కోస్టారికా, ఫ్రెంచ్ పాలినేషియా, గువామ్, హవాయి, జపాన్, జార్విస్ ఐలాండ్,…

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలి… – జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్…

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:30 జూలై 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. ప్రజా ఆరోగ్యం దృష్ట్యా ప్రభుత్వం జిల్లాలోని భీమారం మండల కేంద్రంలో చేపట్టిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణ పనులను త్వరగా పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం జిల్లాలోని…

తాత్కాలికంగా నిలిపి వేయబడ్డ అమర్నాథ్ యాత్ర… ఎందుకంటే…

జమ్ముకశ్మీర్ లో కొనసాగుతున్న అమర్నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. జమ్ముకశ్మీర్, హిమాచలప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడుతున్నాయి. దీంతో అనేక రోడ్లు మూసుకుపోయాయి. ఈ నేపథ్యంలో పహల్గామ్, బల్తాల్ మార్గాల్లో అమర్నాథ్…

తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు గుడ్యూస్… 10 రోజులు సెలవులు… ఎప్పటినుండంటే…

విద్యార్థులకు ఆగస్టులో భారీగా సెలవులు రానున్నాయి. 3న ఆదివారం, 8న వరలక్ష్మీ వ్రతం (ఆప్షనల్ సెలవు), 9 రెండో శనివారం అలాగే రక్షా బంధన్, 10 ఆదివారం, 15 స్వాతంత్ర్య దినోత్సవం, 16 కృష్ణ జన్మాష్టమి, 17 ఆదివారం, 24 ఆదివారం,…

తిరుమల శ్రీవారి దర్శన అప్డేట్స్…

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం 18 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దీంతో స్వామివారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. నిన్న(మంగళవారం) శ్రీవారిని 75,183 మంది భక్తులు దర్శించుకున్నారు. 25,906 మంది తలనీలాలు సమర్పించి మొక్కులు…

TG : రాష్ట్రంలో వచ్చే నెల రెండో వారం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం… – వాతావరణ శాఖ

ఆగస్టు రెండో వారం నుంచి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. నైరుతి రుతుపవనాల సీజన్ ప్రారంభం నుంచి మంగళవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా సగటు వర్షపాతం 347.2 మి. మీ ఉండగా……

మహిళా శక్తి సంబురాల్లో మహిళలకు దక్కని ప్రాధాన్యత…

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ: 30 జూలై 2025,✍️ మనోజ్ కుమార్ పాండే, కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరా మహిళ శక్తి సంబరాలు అంటూ సభలు పెట్టి మహిళలకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం దారుణమని బీఆర్ఎస్ మహిళా నాయకులు విమర్శించారు. బెల్లంపల్లి పట్టణంలోని టేకులబస్తీ ప్రెస్ క్లబ్…

మైనర్లు యూట్యూబ్ చూడటం నిషేధించిన దేశం ఏదో తెలుసా….?

ఆస్ట్రేలియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పిల్లల భద్రత కోసం, 16ఏళ్ల లోపు పిల్లలకు యూట్యూబ్ ను దూరం చేసింది. ఇప్పటికే పలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లోన టిక్టాక్, ఇన్స్టాగ్రామ్, ‘ఎక్స్’ ఖాతాలపై పిల్లలకు నిషేధం విధించిన ఆస్ట్రేలియా తాజాగా ఆ…

మన దేశంలో గూగుల్ జెమిని యాప్ ఎంతమంది వాడుతున్నారో తెలుసా…

గూగుల్ జెమిని యాప్ భారతదేశంలో బాగా ప్రాచుర్యం పొందుతోంది. దీని నెలవారీ యాక్టివ్ యూజర్లు 45 కోట్లు దాటారు. విద్యార్థులకు రూ. 19,500 విలువైన ఉచిత AI ప్రో సబ్స్క్రిప్షన్ ఇవ్వడం వల్ల ఈ మేరకు యూజర్లు పెరిగారు. జూలై 29…

13 నెలలు జైలు పాలు చేసిన మానవత్వం… వివరాల్లోకి వెళ్ళితే…

మానవత్వం ఓ వ్యక్తిని జైలు పాలు చేసి.. కుటుంబానికి తిండి పెట్టలేని పరిస్థితి తీసుకువచ్చింది. వివరాల్లోకి వెళ్ళితే… భోపాల్ కు చెందిన రాజేశ్ కూలీ పనులు చేసుకుంటూ జీవించేవాడు. గతేడాది పొరుగింటి మహిళ అనారోగ్యానికి గురవటంతో ఆమెను ఆసుపత్రిలో చేర్చగా చనిపోయింది.…

భక్తి గీతాలు ఆలపిస్తున్న సింగర్స్… పాల్వంచలో ఘనంగా నీగానమే నా ప్రాణం రాష్ట్రవ్యాప్తంగా తరలివచ్చిన సింగర్స్…

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాపాల్వంచ✍️దుర్గా ప్రసాద్ పాల్వంచలోని ఆత్మ లింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగ ణంలో మంగళవారం ఉద యం 6 గంటల నుంచి సాయం త్రం 6 గంటల వరకు 12 గంటల పాటు నీ గానమే నా ప్రాణం…

పాఠశాలల్లో పాడుచేసిన గ్రంథాలయాలను విద్యార్థులు ఉపయోగించుకోవాలి.

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాపాల్వంచ, జూలై 28,2025✍️దుర్గా ప్రసాద్ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, పాత పాల్వంచ ఉన్నత పాఠశాల లో సోమవారం జరిగిన కాంప్లెక్స్ సమావేశాల్లో ఆయన పాల్గొని మాట్లాడుతూ… పాఠశాల గ్రంథాలయాలు విద్యార్థుల్లో పఠనాశక్తి పెంపొందించినని, వాటి…

హై కోర్ట్ నందు ఏజెన్సీ లో గిరిజనేతరులకు ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపుపై విచారణ, పిటిషన్ దాఖలు చేసిన ఆదివాసి సేన

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా✍️దుర్గా ప్రసాద్ నేడు అనగా 29.07.2025న, ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనేతరులకు ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపుపై విచారణ చేపట్టాలని కోరుతూ రిట్ పిటిషన్ నంబర్.22007/2025 ద్వారా ఆదివాసీ సేన తరుపున దాఖలు చేసిన పిటిషన్ పైన ఈరోజు గౌరవ…

మైనారిటీ గురుకులంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత ఆరోగ్య శిబిరం

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:29 జూలై 2025,✍️ మనోజ్ పాండే తెలంగాణా మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్, జూనియర్ కాలేజీలో లయన్స్ క్లబ్ బెల్లంపల్లి ఆధ్వర్యంలో ఉచిత హెల్త్ క్యాంప్ విజయవంతంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి జనని హాస్పిటల్ మరియు శాంభవి ఐ విషన్ సెంటర్…

హాజీపూర్ మండలంలో నూతనంగా నిర్మించిన కేంద్రీయ విద్యాలయం భవనాన్ని ప్రారంభించినజిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల జిల్లా,హాజీపూర్,తేది: 29 జూలై 2025,✍️ మనోజ్ కుమార్ పాండే, మంచిర్యాల జిల్లా, హాజీపూర్ మండలంలో నూతనంగా నిర్మించిన కేంద్రీయ విద్యాలయం భవనాన్ని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. మండల కేంద్రంలోని…

కెమికల్ హనుమాన్ ఆలయంలో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం సఫలము..

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:29 జూలై 2025,✍️ మనోజ్ కుమార్ పాండే, మంగళవారం శ్రావణ మాసం “నాగ పంచమి” సందర్భంగా తెల్లవారు జామున కెమికల్ హనుమాన్ ఆలయంలో 108 మంది భక్తులచే 108 హనుమాన్ చాలీసా పరాయణం మరియు 108 ఆలయ ప్రదక్షిణల కార్యక్రమాన్ని…

ఎమ్మెల్యే సాబ్ జర బెల్లంపల్లి రోడ్లను సూడుండ్రీ … హ ఎంసిపిఐ పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి పసులేటి వెంకటేష్ డిమాండ్…

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:29 జూలై 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. ఎంసీపీఐయు పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఎంసిపిఐ యు పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి పసులేటి వెంకటేష్ మాట్లాడుతూ… బెల్లంపల్లి లో ఏరియా హాస్పిటల్ నుండి మొదలుకుంటే కొత్త బస్టాండ్ వరకు…

మనిషి నేత్రదానం మహాదానం

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:28 జూలై 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి మండలం, లంబాడితండా గ్రామానికి చెందిన రంగా రాజేశ్వరి అనారోగ్యంతో పరమపదించిన పిదప వారి కుమారుడు రంగా ప్రశాంత్ తమ తల్లి నేత్రాలను దానం చేయాలని మహత్తరమైన నిర్ణయం తీసుకున్నారు. ఈ…

టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగా సీతారాములు ను సన్మానించిన రుద్రంపూర్ నాయకులు

✍️దుర్గా ప్రసాద్ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగా సీతారాములు ను రుద్రంపూర్ యూనియన్ నాయకులు శాలువాతో సత్కరించి సన్మానం చేశారు. ప్రజా సేవకుడిగా, సామాజిక సేవలందిస్తూ, ప్రజల సమస్యలనే తన సమస్యలుగా గుర్తించి, ప్రజలకు తోడుగా ఉండే నాగా సీతారాములుకు టీపీసీసీ…

నేటికి కుంటాల జలపాతం విషాదానికి 24 ఏళ్లు…

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:29 జూలై 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. 2001 జూలై 29 న బెల్లంపల్లి పట్టణం బజార్ ఏరియా కు చెందిన యువకులు కుంటాల జలపాతం విహారయాత్రకు వెళ్ళిన వారిలో 6 గురి దుర్మరణంతో విషాద యాత్రగా మిగిల్చింది. విహారయాత్రకు…

ఇసుక లారీలు వల్ల ధ్వంసం అయిన రోడ్లను మరమ్మత్తులు చేయాలి… – సిపిఎం ఆధ్వర్యంలో రాస్తారోకో…

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాభద్రాచలం✍️దుర్గా ప్రసాద్ ఇసుక లారీలు వల్ల ధ్వంసం అయిన రోడ్లను మరమ్మత్తులు చేయాలి… ఇసుక రీచ్ యజమానులతో లాలూచీ పడుతున్న అధికార, ప్రతిపక్ష ప్రజాప్రతినిధులు… తక్షణమే ఇసుక లారీలను నిలుపుదల చేయాలి. ఇసుక లారీల ప్రమాదాల నుండి…

మావోయిస్టుల వారోత్సవాల నేపథ్యంలో పోలీసుల అలర్ట్..

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాఅశ్వాపురం✍️దుర్గా ప్రసాద్ మావోయిస్టు వారోత్సవాలు సోమవారం నుండి ఆగష్టు 3 వరకు జరగనున్నాయి. మావోయిస్టు సంస్కరణ వారోత్సవాల నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు సోమవారం సిఐ అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో…

ఖేలో ఇండియా సిటీ విమెన్స్ లీగ్ లో ప్రతిభ కనబర్చిన మైనారిటీ రెసిడెన్షియల్ విద్యార్థులు…

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:28 జూలై 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. జూలై 27 వ తేదీన సంగారెడ్డిలో జరిగిన ఖేలో ఇండియా సిటీ విమెన్స్ లీగ్ లో బెల్లంపల్లి పట్టణంలోని మైనారిటీ రెసిడెన్షియల్ కళాశాల లోని పిల్లలు పాల్గొని ప్రతిభ కనబర్చారు. కె.వైష్ణవి…

ఇందిరమ్మ ఇండ్ల భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న… కాంగ్రెస్ పార్టీ నాయకులు

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లామణుగూరు మండలం✍️దుర్గా ప్రసాద్ మణుగూరు మండలం, సమితి సింగారం గ్రామపంచాయతీ పరిధిలో అశోక్ నగర్ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లను కేటాయించడం అయినది. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇండ్ల భూమి…

1,085 టీచర్ పోస్టులను మంజూరు చేయాలి: సీతక్క

✍️ దుర్గా ప్రసాద్ రాష్ట్రంలోని 18 జిల్లాల్లో నూతన జిల్లా ట్రైబల్ అధికారి పోస్టులను మంజూరు చేయాలని మంత్రి సీతక్క తీర్మానించారు. ‘ఆశ్రమ పాఠశాలలను జూ. కళాశాలలుగా అప్‌గ్రేడ్ చేయాలి. ఆశ్రమ పాఠశాలల కోసం 1,085 టీచర్ పోస్టులను మంజూరు చేయాలి.…

ఎమ్మెల్యే చేతుల మీదుగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత…

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:28 జూలై 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి:బెల్లంపల్లి పట్టణం 10 వ వార్డ్ పెద్దనపల్లి బస్తికి చెందిన తౌటం రవితేజ కు సీఎం సహాయనిది చెక్కును అందజేసిన బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్. ఈ కార్యక్రమంలో 10 వ…

స్థానిక సంస్థల ఎన్నికల్లో భద్రాచలం మండలంపై గులాబీ జెండా ఎగరాలి

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా✍️దుర్గా ప్రసాద్ భద్రాద్రి ప్రజల ఆశలు నెరవేర్చలేక పోతున్న కాంగ్రెస్… 20నెలల కాలంగా కరకట్ట పనులు అవుతూనే ఉన్నాయి.మరి ఎప్పుడు పూర్తవుతుంది. రెడ్డి సత్రం రోడ్లు రిటైనింగ్ వాల్ కూలిన పట్టించుకోవడంలో ప్రభుత్వ విఫలం… గత ప్రభుత్వంలో…

ధర్మాజీ గూడెం గ్రామం ప్రజలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేసి మానవత్వం చాటిన పాల్వంచ కు చెందిన నారాయణ సేవ సమితి

భద్రాద్రికొత్తగూడెం జిల్లాములకలపల్లి మండలం✍️దుర్గా ప్రసాద్ ములకలపల్లి మండలం సీతారాంపురం గ్రామ పంచాయతీ పరిధిలోని ధర్మాజీ గూడెం గ్రామం అనే అడవిప్రాంతంలో ఛత్తిస్గడ్ నుండి సుమారు 60 కుటుంబాలు వలసవచ్చి జీవనం కొనసాగిస్తున్నారు, వారు వలసవచ్చి సుమారు 20సంవత్సరాలు అవుతుందని తెలంగాణాలో అన్ని…

గ్రామాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలి – పాల్వంచ సొసైటీ చైర్మన్,రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాపాల్వంచ✍️దుర్గా ప్రసాద్ గ్రామాల అభివృద్ధికి రాజకీయాలకు, కులాలకతీతంగా ప్రతి ఒక్కరూ సహకరించాలని పాల్వంచ సొసైటీ చైర్మన్, రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. సోమవారం జగన్నాధపురం పంచాయతీ కార్యాలయంలో…

బలాన్ పూర్ గ్రామంలో తక్షణమే పాఠశాల ఏర్పాటు చేయాలని జిల్లా అడిషనల్ కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించిన సిపిఐ జిల్లా సమితి సభ్యుడు కొండు భానేష్…

మంచిర్యాల జిల్లా,తాండూర్,తేదీ:28 జూలై 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. తాండూరు మండలంలోని బలాన్ పూర్ గ్రామంలో సుమారు 150 మంది జనాభా కలిగిన గిరిజన ఆదివాసులు ఉంటున్నారు. గ్రామంలో ప్రాథమిక పాఠశాల లేకపోవడంతో 20 మంది పిల్లలు చదువు కొరకు పడరాని…

గ్రామ పంచాయతీ ఓటర్ జాబితా తయారు చేసుకుని సిద్ధంగా ఉంచుకోండి… – జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి బి నాగలక్ష్మి (జెడ్పి-సీఈవో) గారు సూచించారు.

✍️దుర్గా ప్రసాద్ అసెంబ్లీ ఓటర్ జాబితా నుండి పాత్ వారీగా గ్రామ పంచాయతీ ఓటర్ జాబితా తయారు చేసుకుని సిద్ధంగా ఉంచుకోవాలని జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి బి నాగలక్ష్మి (జెడ్పి-సీఈవో) గారు సూచించారు. ఈరోజు ఎంపీడీవో విజయభాస్కర రెడ్డి గారితో…

బుగ్గ రాజ రాజేశ్వర ఆలయములో అన్నదాన కార్యక్రమం.

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:28 జూలై 2025✍️మనోజ్ పాండే ప్రతి సోమవారం బుగ్గ దేవాలయం లో నిర్వహించే అన్న ప్రసాదం దాతలు కాసిపేట వాస్తవ్యులు జాడి రాజయ్య రాజక్క,కొమ్మ పోషయ్య పోషక్క దంపతులు సహకారముతో ఈ సోమవారం అన్న ప్రసాద వితరణ చేశారు. ఈ…

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందించిన ఎమ్మెల్యే గడ్డం వినోద్…

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:28 జూలై 2025,✍️ మనోజ్ కుమార్ పాండే రడగంభాల బస్తీకి చెందిన దాముఖ శ్వేత కుఆరోగ్య సమస్యల నేపథ్యంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన రూ.40 వేల చెక్కునుబెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఎంఎల్ఏ క్యాంపు కార్యాలయంలో అందజేశారు.…

పది ఏండ్ల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో రేషన్ కార్డులు మంజూరు… కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పక్షపాత .బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్…

మంచిర్యాల జిల్లాతాండూరుతేదీ :28 జూలై 2025✍️ మనోజ్ కుమార్ పాండే, తాండూర్ మండలంలోని కిష్టంపేట రైతు వేదికలో తాండూర్ మండలానికి సంబంధించిన 475 మంది లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులను స్థానిక తహసిల్దార్ జ్యోత్స్న, స్థానిక నాయకులతో కలిసి పంపిణీ చేసిన…

దంతేవాడ జిల్లాలో 3 మావోయిస్టుల చిహ్నాలు కూల్చివేత!

దంతేవాడ జిల్లాలో 3 మావోయిస్టుల చిహ్నాలు కూల్చివేత! ✍️దుర్గా ప్రసాద్ ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో మావోయిస్టులు నెలకొల్పిన అమరవీరుల స్మారక స్థూపాలను భద్రతా బలగాలు కూల్చివేస్తున్నట్లు తెలుస్తోంది. సోమవారం చత్తీస్గడ్ దంతవాడ జిల్లాలో సీఆర్పీఎఫ్, భద్రత బలగాలు, కహల్చనార్ ప్రాంతంలో 53వ బెటాలి…

కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ప్రభుత్వ పీజీ కళాశాల నిర్మించాలి… పార్లమెంటు సభ్యులు రఘురామిరెడ్డి కి వినతి పత్రం ఇచ్చిన ఆకునూరి సుప్రియ సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాకొత్తగూడెం✍️దుర్గా ప్రసాద్ కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ప్రభుత్వ పీజీ కళాశాల నిర్మించాలి కొత్తగూడెం జిల్లాను ఉన్నత విద్య కేంద్రంగా అభివృద్ధి పరచాలి ఆకునూరి సుప్రియ సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు పారిశ్రామిక కేంద్రమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ఎంతో…

పాత పాల్వంచ మైసమ్మ తల్లి దేవాలయంలో ఘనంగా శ్రావణ మాస బోనాలు – పూజల్లో పాల్గొన్న రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల దంపతులు

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాపాత పాల్వంచ✍️దుర్గా ప్రసాద్ పల్లకి మోసి, బోనమెత్తిన కొత్వాల – వివిధ దేవాలయాల నుండి అమ్మవారికి చీరె – సారె పాత పాల్వంచ గడియకట్ట లోని పేరొందిన మైసమ్మ తల్లి దేవాలయంలో శ్రావణ మాసము మొదటి ఆదివారం…

ఉమ్మడి ఖమ్మం జిల్లా సమీక్షా సమావేశం – కొత్వాల శ్రీనివాసరావు నాయకత్వంలో మంత్రులకు స్వాగతం

✍️దుర్గా ప్రసాద్ ఉమ్మడి ఖమ్మం జిల్లా సమీక్షా సమావేశానికి పాల్వంచ కలెక్టర్ కార్యాలయానికి వచ్చిన మంత్రులు భట్టి, పొంగులేటి, తుమ్మల, వాగాటిల ను సత్కరించిన రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల పాల్వంచ కలెక్టర్ కార్యాలయంలో ఆదివారం జరిగిన ఉమ్మడి…

సుజాతనగర్ మండలంలో విస్తృతంగా పర్యటించి పలు ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొన్న రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాసుజాతనగర్ మండలం✍️దుర్గా ప్రసాద్

పెద్దపులి దాడిలో లేగ దూడ మృతి…

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:27 జూలై 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. ఆదివారం మధ్యాహ్నం ధర్మరావుపేట సెక్షన్ పరిధిలో వెంకటాపూర్ బీట్ రొట్టెపల్లి అటవీ శివారు ప్రాంతంలో మేతకు వెళ్లిన పశువులపై దాడికి పాల్పడిన పెద్దపులి.బెల్లంపల్లి అటవీ క్షేత్రాధికారి పూర్ణ చందర్ మాట్లాడుతూ గోండు…

5వ తరగతి,ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం…

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:27 జూలై 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి పట్టణంలోని మైనారిటీ గురుకుల పాఠశాల కళాశాలలో 5వ తరగతి, ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరంలో చేరికల కొరకు తిరిగి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ నీలు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.…

error: -