Month: December 2024

AP : దేవాదాయశాఖలో 70 ఉద్యోగాలకు నోటిఫికేషన్

దేవాదాయ శాఖలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన 70 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దీనిద్వారా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (సివిల్) 35, ఎలక్ట్రికల్లో 5, టెక్నికల్ అసిస్టెంట్(సివిల్) 30 ఖాళీలను భర్తీ చేయనున్నారు. AEE పోస్టులకు ఇంజనీరింగ్, టెక్నికల్ అసిస్టెంట్కు LCE డిప్లొమా…

TG : నేడు కొమురవెల్లి మల్లన్న కళ్యాణం

సిద్దిపేట జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొమురవెల్లిలో ఇవాళ మల్లికార్జున స్వామి కళ్యాణం జరగనుంది. ఈ ఉత్సవం కోసం అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఈ కళ్యాణోత్సవానికి దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరు కానున్నారు. ప్రభుత్వం…

పెరిగిన దేశీయ కార్ల విక్రయం

దేశంలో లగ్జరీ కార్ల వినియోగం పెరిగింది. రూ.50లక్షలకు పైబడిన ప్రీమియం మోడళ్ల కార్ల విక్రయం ఈ ఏడాది పెరిగింది. 2024లో గంటకు సగటు 6 కార్లు విక్రయించబడ్డాయి. ఐదేళ్లక్రితం గంటకు రెండు లగ్జరీకార్లు మాత్రమే అమ్మకాలు జరిగేవి. కస్టమర్ల అభిరుచులు మారుతుండడం…

TG : CRPF ఆధీనంలో సాగర్ డ్యామ్

నాగార్జునసాగర్ ప్రధాన డ్యాం వద్ద కీలకపరిణామం చోటుచేసుకుంది. ఏపీ, తెలంగాణ మధ్య జలవివాదం నేపథ్యంలో CRPFకు కేంద్రం గతంలో బాధ్యతలు అప్పగించింది. డ్యామ్ భద్రతా విధుల నుంచి CRPF వైదొలుగుతున్నట్లు చెప్పడంతో తెలంగాణ SPF ఆ బాధ్యతలు స్వీకరించింది. మళ్లీ రాత్రివిధుల్లోకి…

స్లీప్ డివోర్స్ అంటే ఇదేనా?

వివాహం అనంతరం కొన్ని జంటల్లో విడాకులు ఉంటాయనేది తెలిసిన విషయమే. అయితే ఈ విడాకుల ప్లేస్లోకి నిద్ర విడాకులు (స్లీప్ డివోర్స్) వచ్చాయి. ఈ స్లీప్ డివోర్స్ అంటే వారి వివాహాన్ని రద్దు చేసుకుని విడిపోయినట్లు కాదు. ఒకే ఇంట్లో ఉంటూ..…

ఆ రైలు రెండు నెలలురద్దు!

దేశం నలుమూలల నుంచి యూపీలోని ప్రయాగ్ రాజ్ కుంభమేళాకు భక్తులు పోటెత్తనున్నారు. ఈ క్రమంలోనే ప్రయాణికుల రద్దీ దృష్ట్యా తిరుపతి – హుబ్లీ, హుబ్లీ – తిరుపతి ప్యాసింజర్ రైలును కుంభమేళాకు రెండు నెలల పాటు పంపించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే…

TG : చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభం వాయిదా

చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు దక్షిణ మధ్య రైల్వే విభాగం శుక్రవారం తెలిపింది. ఈ టెర్మినల్ ను శనివారం రైల్వే మంత్రి అశ్వనీవైష్ణవ్ ప్రారంభించాల్సి ఉంది. మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ మృతితో ఈ కార్యక్రమం వాయిదా పడింది.

TG : 6 నెలల్లో 6.42 లక్షల కొత్త విద్యుత్ కనెక్షన్లు

రాష్ట్రంలో గృహ విద్యుత్ వినియోగం, లోడు గరిష్ఠ స్థాయికి చేరాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024-25) తొలి 6 నెలల్లో(ఏప్రిల్-సెప్టెంబరు) కొత్తగా 6,42,692 కరెంటు కనెక్షన్లు ఇచ్చినట్లు రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు తాజాగా ప్రభుత్వానికి నివేదించాయి. వీటితో కలిపి ఇళ్ల కరెంటుకనెక్షన్లు…

NASA : ‘పార్కర్ సోలార్ ప్రోబ్’ సేఫ్

సూర్యుడి అన్వేషణ నిమిత్తం దానికి దగ్గరగా వెళ్లిన పార్కర్ సోలార్ ప్రోబ్ సేఫ్గానే ఉందని నాసా ప్రకటించింది. సూర్యుడి బాహ్య వాతావరణంగా పిలిచే కరోనా పొరలోని కణాలు మిలియన్లడిగ్రీల వరకు ఎలా వేడెక్కుతాయనే విషయాన్ని అర్థం చేసుకోవడానికి పార్కర్సలార్ ప్రోబ్ ను…

AP : బోగస్ ఫించన్ల ఏరివేతకు రంగం సిద్ధం

నకిలీ వైకల్య ధ్రువపత్రాలతో అక్రమంగా పింఛన్లు పొందుతున్న వారిని గుర్తించేందుకు జనవరి 3నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక వైద్య నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈపరీక్షలు వచ్చే ఏడాది ఏప్రిల్/ మే వరకు కొనసాగనున్న నేపథ్యంలో కొత్తవారికి వైకల్య ధ్రువపత్రాలజారీని ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది.…

క్రిస్మస్ ‘ట్రీ’ ప్రత్యేకత తెలుసుకుందాం…

క్రిస్మస్ చెట్టు ఇంట్లో పెట్టుకోవడమనేది జర్మన్ ల నుంచి వచ్చిన సాంప్రదాయమని తెలుస్తోంది. 1923 నుంచి అమెరికా శ్వేతభవనంలో క్రిస్మస్ చెట్టు అమర్చడం ప్రారంభమైంది. దీంతో ప్రతి ఏడాది ఆ చెట్టుకున్న దీపాలను వెలిగించడం ద్వారా అమెరికాలో క్రిస్టమస్ వేడుకలు ప్రారంభమవుతాయి.…

క్రిస్మస్ తాత… అసలు పేరు తెలుసా మీకు…

క్రిస్మస్ పండుగ వచ్చిందంటే ఎక్కువగా చిన్న పిల్లలకు గుర్తుకు వచ్చే పేరు క్రిస్మస్ తాత. అయితే, క్రిస్మస్ తాత అసలు పేరు సెయింట్ నికోలస్. చరిత్ర కారుల ప్రకారం 4వ శతాబ్దానికి చెందిన సెయిట్ నికోలస్ చర్చిలో ఒక బిషప్. అతడు…

అమెరికా జాతీయ పక్షిగా బాల్ ఈగల్…

‘బాల్ ఈగల్’ను అమెరికా జాతీయ పక్షిగా తీర్మానిస్తూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. పవర్, స్ట్రెంగ్తో ఈ పక్షి 240 ఏళ్ల నుంచి అమెరికా దేశానికి సింబల్గా ఉంటోంది. దీనిని మంగళవారం బైడెన్ మంత్రివర్గం క్యాబినెట్లో ఆమోదించింది. ఈ మేరకు…

సినిమాలను వదిలేస్తా… సుకుమార్ కామెంట్స్ వైరల్…

సినిమాలను వదిలేస్తానంటూ డైరెక్టర్ సుకుమార్ చెప్పిన ఓ వీడియో వైరలవుతోంది. ‘సుకుమార్ గారూ.. మీరు ఒకవేళ DHOP అని చెప్పి దేన్ని వదిలేయాలనుకుంటున్నారు?’ అని ‘గేమ్ ఛేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో యాంకర్ సుమ అడగగా ‘సినిమా’ అని ఆయన…

2 పిజ్జాల కోసం 10వేల బిట్కాయిన్లు చెల్లించిన టెకీ

అనుభవించాలంటే రాసిపెట్టుండాలి! ఐటీ ప్రోగ్రామర్ లాస్లో హనిఎజ్ విషయంలో ఇది అక్షరాలా నిజం! 2010, మే17న 10వేల బిట్ కాయిన్లను ఆయన డాలర్లలోకి మార్చుకున్నారు. వచ్చిన $41తో మే 22న 2 పిజ్జాలు ఆర్డర్ చేశారు. ఇప్పుడా 10వేల BTCల విలువ…

TG : రేపు కేటీఆర్ అరెస్ట్ …?

ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారంపై ఏసీబీ దూకుడుగా వ్యవహరిస్తుంది. ఈ కార్ రేసుపై కేసు నమోదు చేసిన ఏసీబీ ఏ1గా కేటీఆర్ ను పేర్కొంది. ఈ కార్ రేసుపై మొదటి నుండి ఆరోపణలు ఎదుర్కొంటున్న కేటీఆర్ ను రేపు(శుక్రవారం) అరెస్ట్…

RBI పాత 5 రూపాయల నాణేన్ని నిలిపివేయడానికి గల కారణాలు తెలుసా….

ప్రస్తుతం దేశంలో రెండు రకాల ఐదు రూపాయల నాణేలు చెలామణిలో ఉన్నాయి. ఒకటి ఇత్తడితో, మరొకటి మందమైన లోహంతో తయారు చేయబడింది. అయితే, మందమైన నాణెం యొక్క ప్రాబల్యం ఇటీవల తగ్గింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం కానీ, భారతీయ రిజర్వ్ బ్యాంక్…

‘ఒకే దేశం – ఒకే ఎన్నిక’ లోక్‌సభలో బిల్లు కు ఓటింగు

జమిలి ఎన్నికలపై లోక్‌సభలో ఓటింగ్ నిర్వహించారు. లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికల నిర్వహణకు ఉద్దేశించిన ‘ఒకే దేశం – ఒకే ఎన్నిక’ ప్రణాళిక ఎట్టకేలకు పార్లమెంట్‌ ముందుకొచ్చింది. దీనికోసం ప్రతిపాదించిన 129వ రాజ్యాంగ సవరణ బిల్లు సహా, మరో బిల్లును…

HYD : TSRTC లో కొత్తగా 500 బస్సులు కొనుగోలు…

మహాలక్ష్మి పథకం వల్ల RTC ఎక్స్ప్రెస్, ఆర్డినరీ బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగింది. ఈ పథకం అమలులోకి రాకముందుతో పోలిస్తే ప్రస్తుతం బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య దాదాపు రెట్టింపైంది. దీంతో బస్సులు చాలక ప్రయాణికులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఈ సమస్యను…

AP : సంక్రాంతి పందేలకు సింహపురి పుంజులు

సంక్రాంతి పందేలలో కాలు దువ్వేందుకు సింహపురి నుంచి కోడి పుంజులొచ్చేశాయి. నెల్లూరు ప్రాంతంలో పెంచిన కాకి, నెమలి, డేగ, పచ్చకాకి, కేతువ తదితర జాతుల పుంజులు పందేలరాయుళ్లను ఆకర్షిస్తున్నాయి. రకాన్ని బట్టి ఒక్కొక్క పుంజు రూ.3 వేల నుంచి రూ.6 వేల…

ప్రపంచ అథ్లెటిక్స్ కాంటినెంటల్ టూర్ ఈవెంట్ కు భారత్ వేదిక

ప్రపంచ అథ్లెటిక్స్ కాంటినెంటల్ టూర్ ఈవెంట్ కు భారత్ వేదికగా నిలవనుంది. వచ్చే ఏడాది ఆగస్టు 10న భువనేశ్వర్ లో ఈ పోటీలు ఆరంభమవుతాయి. “సెప్టెంబర్ లో జరిగే ప్రపంచ ఛాంపియన్షిప్ కు ముందు భారత క్రీడకారులు స్వదేశంలో సత్తా చాటేందుకు…

TG : మేడారం ఆలయాల పునర్నిర్మాణానికి టెండర్లు పూర్తి

ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క, సారలమ్మ ఆలయాల పునర్నిర్మాణానికి టెండరు ప్రక్రియ పూర్తయ్యింది. త్వరలో పనులు ప్రారంభించి 2026లో జరిగే మహాజాతర నాటికి పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈ నిర్మాణం కోసం ప్రభుత్వం ఇప్పటికే రూ.1.92 కోట్లు…

TG : రాష్ట్ర రోడ్లు జాతీయ రహదారులు (NH)గా ఉన్నతీకరణ

రాష్ట్రవ్యాప్తంగా 16 ప్రాంతాల్లో 1,767 కిలోమీటర్ల మేర రోడ్లను జాతీయ రహదారులు (NH)గా ఉన్నతీకరించడం లేదా జాతీయ రహదారులకు అనుసంధానించాలనేది రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) మార్గదర్శకాలకు అనుగుణంగా ఆయా రోడ్ల వివరాలతో ఆకృతులు సిద్ధంచేసి…

HYD : ధరణి పేరు మారనుందా…?

సాగు భూముల రిజిస్ట్రేషన్లు – మ్యుటేషన్ల సేవల పోర్టల్ ధరణి పేరును భూమాతగా మార్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ లో రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో ROR-2024, ధరణి అంశాలపై జరిగిన సమీక్షలో పేరు మార్పు ప్రతిపాదనకు CM…

ఈ రోజు నుండే ధనుర్మాసం ప్రారంభం

సూర్యభగవానుడు ధనుఃరాశిలోకి ప్రవేశించిన నాటి నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ఈ కాలం మహా విష్ణువుకు ప్రీతికరమని వేద పండితులు చెబుతున్నారు. 16న ఉదయం 6:44 గంటల నుంచి ధనుర్మాసం ప్రారంభమై సూర్యుడు మకర రాశిలోకి వెళ్లే మకర సంక్రాంతి జనవరి 14న…

AP : మైలురాయికి ఇస్రో – వందో రాకెట్ ప్రయోగానికి ఏర్పాట్లు

శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ మరో మైలురాయికి సిద్ధమవుతోంది. జనవరిలో 100వ రాకెట్ GSLV-F15 ప్రయోగాన్ని ఇస్రో చేపట్టనుంది. దీన్ని పురస్కరించుకుని ఇస్రో అధిపతి డా. సోమనాథ్ ఇటీవల ప్రధానిని కలిశారు. రాకెట్ ప్రయోగ వీక్షణకు రావాలని ఆయన ను…

‘గిన్నిస్ ఫ్యామిలీ ఆఫ్ ఇండియా’ గా పేరు పొందిన కేరళలోని కుటుంబం!

కేరళలోని మలప్పురానికి చెందిన కుటుంబసభ్యులు ‘గిన్నిస్ ఫ్యామిలీ ఆఫ్ ఇండియా’గా పేరుపొందారు. చేతులను ఉపయోగించకుండా 8.57 సెకన్లలో అరటిపండు తిని ఆ కుటుంబంలోని అబ్దుల్సలీం గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కారు. ఆయన కుమార్తె జువైరియా తన మోచేతులు, మోకాళ్లపై నడుస్తూ తలపై చేయిని…

చరిత్రలో ఈరోజుడిసెంబర్ 16

సంఘటనలు 1951: సాలార్‌జంగ్‌ మ్యూజియంను అప్పటి ప్రధానమంత్రి, జవహర్‌లాల్ నెహ్రూ ప్రారంభించాడు. 1970: భారత ప్రధాన న్యాయమూర్తిగా ఎం. హిదయతుల్లా పదవీ విరమణ. 1971: బంగ్లాదేశ్ ప్రత్యేక దేశంగా ఏర్పడింది. జననాలు 1912: ఆదుర్తి సుబ్బారావు, తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత,…

నేటి రాశి ఫలాలుడిసెంబర్ 16, 2024

ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః మేషం మనోబలంతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు. అవసరానికి తగిన సహాయం అందుతుంది. బంధుమిత్రులతో కలిసి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. భోజన సౌఖ్యం కలదు. ఇష్టదైవారాధన…

నేటి పంచాంగండిసెంబర్ 16, 2024

ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః శ్రీ లక్ష్మినారాయణాయనమః కలియుగం: 5126 విక్రమ సంవత్సరం: 2081 పింగళ శక సంవత్సరం: 1946 క్రోధి ఆయనం: దక్షిణాయణం ఋతువు: హేమంత మాసం: మార్గశిర పక్షం:…

డిజిటల్ మీడియాకు చట్టబద్ధత కల్పించాలి… – DMJU, కరీంనగర్.

ప్రజాస్వామ్య వ్యవస్థలో జర్నలిజంను ఫోర్త్ ఎస్టేటగా పిలుస్తారని ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియాకు ధీటుగా డిజిటల్ మీడియా వచ్చేసిందని గతంలో ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టులము అయినా మేము డిజిటల్ మీడియాలోకి వచ్చి ఇండిపెండెంట్ జర్నలిస్టులుగా పనిచేస్తున్నామని డిజిటల్…

HYD : ఈ నెల 9న RTCకి ఎంత ఆదాయం వచ్చిందంటే…

రాష్ట్రవ్యాప్తంగా డిసెంబరు 9న RTC బస్సుల్లో 54.62 లక్షలమంది ప్రయాణించారు. రూ.24.24 కోట్ల ఆదాయం RTC ఖాతాలో పడింది. ఆక్యుపెన్సీ రేషియో(OR) ఏకంగా 107.04 శాతంగా నమోదైంది. గడిచిన నెలరోజుల వ్యవధిలో అత్యధిక OR ఇదే. అన్ని డిపోల్లోని బస్సులు 34.58…

గత సంవత్సర కాలంలో ఎన్ని సైబర్ దాడులు జరిగాయో తెలుసా…

దేశంలో 2023 అక్టోబరు నుంచి ఈ ఏడాది సెప్టెంబరు వరకు ఏడాది కాలంలో జరిగిన సైబర్ దాడులపై DSCI, సెకైట్ నివేదిక రూపొందించాయి. దేశవ్యాప్తంగా 84లక్షల ఎండ్పాయింట్ల (నేరం జరిగినట్లు గుర్తించిన కేంద్రం)లో 36.9కోట్ల మాల్వేర్లతో దాడులు జరిగినట్లు గుర్తించారు. దీని…

TG : ఇక పాఠశాల పాఠ్యపుస్తకాల్లో రాష్ట్ర గేయం

రాష్ట్ర ప్రభుత్వం ప్రచురించే పాఠశాల పాఠ్యపుస్తకాల్లో ఈసారి రాష్ట్ర గేయాన్ని కూడా చేర్చనున్నారు. వచ్చే విద్యా సంవత్సరానికి (2025-26) ఒకటి నుంచి పదో తరగతి వరకు పాఠ్యపుస్తకాల ముద్రణ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ మేరకు ప్రభుత్వ పాఠ్యపుస్తకాల విభాగానికి పాఠశాల విద్యాశాఖ…

గత నెలలో పెరిగిన వాహన రిటైల్ విక్రయాలు…

వాహన రిటైల్ విక్రయాలు ఈ ఏడాది నవంబరులో 32,08,719కి చేరాయని వాహన డీలర్ల సమాఖ్య ఫాడా వెల్లడించింది. 2023 ఇదే నెలలో విక్రయమైన 28,85,317 వాహనాలతో పోలిస్తే ఇవి 11.21% ఎక్కువని తెలిపింది. ద్విచక్ర వాహనాల రిటైల్ 2 22,58,970 ,…

AP : మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకానికి డేట్ ఫిక్స్…?

ఆంధ్రపదేశ్ లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకానికి డేట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. సంక్రాంతి నుంచి అమలు చేయనున్నట్లు టీడీపీ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్ రావు FBలో పోస్ట్ పెట్టారు. పథకం అమలులో భాగంగా బస్సుల కొరత లేకుండా ఏర్పాట్లు…

HDFC బ్యాంక్ రుణగ్రహీతలకు బిగ్ షాక్… పెరిగిన వడ్డీరెట్లు…

దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ అయిన HDFC బ్యాంక్ రుణగ్రహీతలకు బిగ్ షాకిచ్చింది. షార్ట్ టర్మ్ టెన్యూర్ లోన్లపై స్వల్పంగా వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఓవర్నైట్ టెన్యూర్ రుణాలపై మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బెస్డ్ లెండింగ్ రేటుని 5…

ఈ సంవత్సరంలో విమానాలకు ఎన్ని బాంబు బెదిరింపులు వచ్చాయో తెలుసా…

గడిచిన ఐదేళ్లలో భారత్ లోని విమానయాన సంస్థలకు సంబంధించి 809 నకిలీ బాంబు బెదిరింపు ఘటనలు చోటుచేసుకున్నట్లు కేంద్రం వెల్లడించింది. ఈ ఒక్క ఏడాదే 719 బెదిరింపు ఘటనలు నమోదైనట్లు పార్లమెంటుకు తెలిపింది. విమానయాన సంస్థలకు 2020 నుంచి ఇప్పటివరకు మొత్తంగా…

TG : అందులో వచ్చే లింక్స్ తో జర జాగ్రత్త…

తెలంగాణలో గత కొన్నినెలల నుంచి సైబర్ క్రైమ్స్ విపరీతంగా పెరిగిపోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. టెలిగ్రామ్ లో తెలియని నంబర్/గ్రూప్ నుంచి వచ్చే లింక్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కొత్త సినిమాలు, వీడియోల…

హైడ్రాకు ప్రత్యేక పోలీస్ స్టేషన్ ఏర్పాటు… – రంగనాథ్

హైదరాబాద్ త్వరలో ఏజెన్సీకి ప్రత్యేక పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయనున్నట్లు రంగనాథ్ శనివారం వెల్లడించారు. నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ, ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఫర్ లోకల్ ఎన్విరాన్‌మెంటల్ ఇనిషియేటివ్‌లు ఇక్కడ నిర్వహించిన జాతీయ సదస్సులో రంగనాథన్ మాట్లాడుతూ.. తాము జలవనరుల పరిరక్షణ, పునరుద్ధరణపై…

కమర్షియల్ సిలిండర్ ధరలు పెరిగాయి… ఎంతంటే…

అంతర్జాతీయ చమురు ధరల ట్రెండ్‌లకు అనుగుణంగా చేసిన నెలవారీ సవరణలో జెట్ ఇంధనం లేదా ఏటీఎఫ్ ధర ఆదివారం 1.45 శాతం పెరిగింది. దీంతో కమర్షియల్ సిలిండర్ ధరలు పెరిగాయి. హోటళ్లు, రెస్టారెంట్లలో ఉపయోగించే వాణిజ్య ఎల్పీజీ ధరలు 19 కిలోల…

Hyd : ఘోర రోడ్ ప్రమాదం… ఆర్టీసీ బస్సును ఢీకొని నుజ్జు నుజ్జయిన కారు… వివరాల్లోకి వెళ్ళితే…

హైదరాబాద్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.. ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును ఢీకొని కారు నుజ్జు నుజ్జయిన ఘటన హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఆదివారం (…

బాదం పప్పు – ఆరోగ్య ప్రయోజనాలు…!

బాదం పప్పు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. బాదం పప్పులో విటమిన్ ఇ, జింక్ వంటి అనేక యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచి, జలుబు, దగ్గు వంటి వ్యాధుల నుంచి రక్షిస్తాయి. బాదం పప్పులో…

పడిగడుపున గ్లాస్ వేడి నీళ్లు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు…

నీళ్లు మన శరీరానికి చాలా అవసరం. నీళ్లతోనే మన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అందుకే ఉదయాన్నే లేచిన వెంటనే పరిగడుపున గోరువెచ్చని నీళ్లను తాగాలని డాక్టర్లు చెబుతుంటారు. గోరువెచ్చని నీళ్లు తాగితే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని అంటున్నారు. ◼️ జీవక్రియను పెంచుతుంది…

మనుషులు తరువాత ఆక్టోపస్తో లే తెలివైనవని… అధ్యయనంలో వెల్లడి…

రకరకాల కారణాల వల్ల భూమిపై మానవ మనుగడకు ముప్పు ఎదురవుతోంది. మనుషులు అంతరించిపోతే ఈ భూమిపై ఆధిపత్యం ఎవరిది అనే విషయంపై కొందరు శాస్త్రవేత్తలు అధ్యయనంచేశారు. ఆక్టోపస్లు తెలివైనవని, పరిస్థితులకు తగినట్లుగా తమను మలచుకోగలని అధ్యయనం తెలిపింది. దేనినైనా ఉపయోగించుకోగలిగే సామర్థ్యం…