ఈరోజు ఇజ్రాయెల్, పాలస్తీనాలోని వెస్ట్ బ్యాంక్ లోని జెనిన్ నగరంపై దాదాపు 10 సార్లు వైమానిక దాడులు నిర్వహించింది.

ఈ దాడులలో నలుగురు మరణించారని, దాదాపు 13 మంది పాలస్తీయన్లు గాయాల పాలయ్యారని, పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.