Tag: ✍️ దాసరి శ్రీధర్

విద్యార్థుల వీసాపై ట్రంప్ సర్కార్ కీలక నిర్ణయం…

విదేశీ విద్యార్థులపై అమెరికా ప్రభుత్వం కఠినమైన చర్యలను వేగవంతం చేసింది. తాజాగా ట్రంప్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులు, ఎక్స్ఛేంజ్ విజిటర్లు, విదేశీ జర్నలిస్టులకు జారీ చేసే వీసాలకు టైమ్ లిమిట్ ఉండనుంది. ఈ మేరకు పరిమిత కాల…

రెండు రోజుల పాటు మోదీ జపాన్ పర్యటన…

భారత ప్రధాని మోదీ ఆగస్టు 29 నుంచి 30 వరకు రెండు రోజుల పాటు జపాన్ పర్యటన చేపట్టనున్నారు. ఇది ఆయన ఎనిమిదవ జపాన్ టూర్ కావడం విశేషం. జపాన్ ప్రధాన మంత్రి షిగేరు ఇషిబాతో కలిసి 15వ భారత్-జపాన్ వార్షిక…

ఆ యాప్ లో ఎక్కువ మంది సబ్ స్క్రైబర్ లు మహిళా యూజర్లే…

డేటింగ్ యాప్ లో పురుషుల సంఖ్యే ఎక్కువగా ఉంటుందని భావిస్తాం. అయితే, ఇండియాలో మహిళా యూజర్లే అధికంగా ఉన్నారని ఓ సర్వేలో తేలింది. తాజాగా ‘Knot డేటింగ్’ CEO జస్వీర్ సింగ్ ఇదే విషయం వెల్లడించారు. తమ యాప్ లో 57%…

UK లో ఘోర ప్రమాదం… కుప్పకూలిన హెలికాప్టర్… వివరాల్లోకి వెళ్ళితే…

UKలోని ఐల్ ఆఫ్ వైట్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. టేకాఫ్ అయిన ఏడునిమిషాలకే హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో ముగ్గురు మరణించగా, ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. నార్తంబ్రియా హెలికాప్టర్స్ ఆధ్వర్యంలో నడిచే రాబిన్సన్ R44 II హెలికాప్టర్… శాండోన్ విమానాశ్రయం నుంచి…

AP : ప్రకాశం బ్యారేజీ వద్ద భారీగా వరద ప్రవాహం… మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రకాశం బ్యారేజీ వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో ప్రస్తుతం 4.05 లక్షల క్యూసెక్కులుగా ఉంది. భారీ వర్షాల నేపథ్యంలో కృష్ణా, గోదావరి,…

శ్రీ జయంతి దేవి ఆలయం – చండీఘర్, పంజాబ్

💠 జయంతి దేవి ఆలయం చండీగఢ్ శివార్లలోని శివాలిక్ పర్వత ప్రాంతంలో ఉంది. ఇది జయంతి మజ్రి గ్రామంలో ఉంది. 💠 విజయ దేవత అయిన జయంతి పేరు మీద దీనికి పేరు పెట్టారు . పాండవులు జయంతి దేవికి ఒక…

చరిత్రలో ఈ రోజు…ఆగష్టు 15…

సంఘటనలు 1519: పనామా దేశంలోని, పనామా సిటీ స్థాపించబడింది. శ్రీకృష్ణదేవరాయల కాలం. 1535: పరాగ్వే దేశపు రాజధాని నగరం, అసున్సియన్ స్థాపించబడింది. శ్రీకృష్ణదేవరాయల కాలం. 1540: పెరూ దేశంలోని, అరెక్విప నగరం స్థాపించబడింది. శ్రీకృష్ణదేవరాయల కాలం. 1822: 1822 జనాభా లెక్కలు…

నేటి పంచాంగం ఆగష్టు 15, 2025

ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయశ్రీ వృద్దాహృషికేశాయనమః‌ఓం శ్రీ గురుభ్యోనమః నేటి పంచాంగం కలియుగం: 5127 విక్రమ సంవత్సరం: 2082 కాలయుక్త శక సంవత్సరం: 1947 విశ్వావసు ఆయనం: దక్షిణాయణం ఋతువు: వర్ష మాసం: శ్రావణ…

నేటి రాశి ఫలాలు ఆగష్టు 15, 2025

ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః రాశి ఫలాలు మేషం శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. బంధుమిత్రులతో కలిసి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. పెద్దల సహకారం ఉంటుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఇష్టదైవారాధన శుభప్రదం. వృషభం…

తల ఎందుకు గిర్రున తిరిగినట్లు అవుతుంది…? కారణాలు… తీసుకోవలసిన జాగ్రత్తలు…

తల గిర్రున తిరిగినట్లు అనిపించడం (Dizziness / Vertigo) అనేక కారణాల వల్ల వస్తుంది. మొదట, “గిర్రున తిరగడం” అంటే కొంతమందికి చుట్టూ వాతావరణం తిరుగుతున్నట్టు అనిపించడం, మరి కొంత మందికి తేలికగా తల తిరుగుతున్నట్టు (lightheaded) అనిపించడం జరుగుతుంది. ముఖ్యమైన…

లైంగిక సామర్థ్యంపై ఆల్కహాల్ ప్రభావం…. – వైద్యులు ఏం చెబుతున్నారు…?

ఆల్కహాల్ తాగడం వలన కేంద్రనాడీ వ్యవస్థ నిద్రపోయేలా చేస్తుందని… దీంతో లైంగిక కోరిక, ఉత్తేజం తగ్గుతాయని వైద్యులు చెబుతున్నారు. మద్యం రక్తనాళాలలను సంకోచింపజేస్తుంది. తద్వారా లైంగిక అవయవాలకు రక్త ప్రసరణ తగ్గి, అంగస్తంభన సమస్యలు వస్తాయి. అకాల స్ఖలనం లేదా స్ఖలనం…

చికెన్ – ఆరోగ్య ప్రయోజనాలు…

చికెన్ ను తింటే ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ‘చికెన్ తింటే ఎముకలు, కండరాల దృఢత్వంతోపాటు రోగనిరోధక శక్తి పెరుగుతుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మానసిక స్థితిని సమతుల్యంగా ఉంచుతుంది. దీనిని అతిగా తింటే కొలెస్ట్రాల్…

వీధి కుక్కలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు…

ఢిల్లీలోని అన్ని వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలని సుప్రీంకోర్టు అధికారులకు ఆదేశాలు జారీచేసింది. వీధుల్లో కుక్కల బెడద, కుక్కకాటు, రేబిస్ వంటి కారణాల వల్ల మరణాలు పెరుగుతుండటం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. 8 వారాల్లోపు అన్ని వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలని…

భోజనం తరువాత టీ తాగడం మంచిదేనా… వైద్యులు ఏమంటున్నారంటే…

భోజనం చేసిన వెంటనే టీ తాగితే శరీరానికి పోషకాలు అందడం తగ్గుతుందని వైద్య నిపుణులు తెలిపారు. టీలో ఉండే టానిన్లు, పాలిఫెనాల్స్ మనం తీసుకునే ఆహారంలోని ఐరన్ ను గ్రహించకుండా అడ్డుకుంటాయి. దీనివల్ల శరీరానికి అందాల్సిన ఐరన్ స్థాయిలు తగ్గిపోతాయి. భోజనం…

బ్యాంకుల కనీస బ్యాలెన్స్ పరిమితిపై స్పందించిన RBI గవర్నర్

కనీస బ్యాలెన్స్ పరిమితిని ఐసీఐసీఐ బ్యాంక్ గరిష్ఠంగా రూ.50 వేలకు పెంచడంపై RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పందించారు. “కనీస సగటు బ్యాలెన్స్ ఎంత ఉండాలి అనే నిర్ణయం ఆర్బీఐ బ్యాంకులకే వదిలేసింది. కొన్ని బ్యాంకులు రూ.10వేలు నిర్ణయిస్తాయి. మరికొన్ని రూ.2…

చైనాకు కంప్యూటర్ పవర్ఫుల్ చిప్పుల ఎగుమతిలో కీలక ముందుడుగు వేసిన అమెరికా

అమెరికా నుంచి చైనాకు అత్యాధునిక కంప్యూటర్ చిప్లను ఎగుమతి చేసే విషయంలో కీలక ముందుడుగు పడింది. చైనాలో విక్రయాలపై తమకు వచ్చే లాభాల్లో ట్రంప్ సర్కారుకు వాటా చెల్లించేందుకు అమెరికన్ చిప్ కంపెనీలైన ఎన్విడియా, ఏఎండీ అంగీకరించాయి. భద్రతా కారణాలను చూపుతూ…

పాక్ బెదిరింపులపై కేంద్రం సీరియస్… భయపడేది లేదు కేంద్రం…

పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ వ్యాఖ్యలపై కేంద్రం సీరియస్ అయ్యింది. అమెరికా నుంచి అసీం మునీర్ ప్రేలాపనలు సిగ్గుచేటు అని మండిపడింది. అణుదాడి చేస్తామన్న వ్యాఖ్యలను ఖండించింది. ఇలాంటి బెదిరింపులకు భయపడేది లేదని తెలిపింది. జాతీయ భద్రత కోసం కఠిన చర్యలు…

కుంకుమ పువ్వు – ఆరోగ్య ప్రయోజనాలు

కుంకుమ పువ్వు సువాసన ఒత్తిడిని తగ్గించి మంచి నిద్రను అందిస్తుంది. దీనిని తరచుగా తీసుకోవడం వల్ల మెదడు ప్రశాంతంగా ఉంటుంది. కంటి చూపును మెరుగుపరుస్తుంది. చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. నెలసరి సక్రమంగా రానివారు రెండు ఈ పువ్వు రేకలను గోరువెచ్చని పాలలో…

క్యాప్ జెమినీలో భారీ నియామకాలు

IT నియామకాలపై ఆందోళనలు పెరుగుతున్న తరుణంలో క్యాప్ జెమినీ ఇండియా ఉద్యోగార్థులకు తీపి కబురు అందించింది. భారత్ లో ఈ ఏడాది 40,000 – 45,000 మందిని నియమించుకోవాలని యోచిస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో 35-40 శాతం లేటరల్ నియామకాలు ఉంటాయని క్యాప్…

అమెరికా కుటుంబాలపై ట్రంప్ టారిఫ్ ల భారం

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన టారిఫ్ల కారణంగా అమెరికాలోని కుటుంబాలపై గణనీయమైన ఆర్థిక భారం పడనుంది. ద్రవ్యోల్బణం పెరగడం వల్ల ఏటా అదనంగా $2,400 (సుమారు ₹2 లక్షలు) భారం పడనున్నట్లు ఎస్బీఐ రీసెర్చ్ తన తాజా నివేదికలో వెల్లడించింది. ఈ…

ప్రపంచంలోనే రికార్డు సృష్టించిన మెరుపు! ఎన్ని కిలోమీటర్లు తెలుసా…?

ప్రపంచంలోనే రికార్డు సృష్టించిన మెరుపు! ఎన్ని కిలోమీటర్లు తెలుసా…? ప్రపంచంలోనే అతి పొడవైన మెరుపుగా కొత్త రికార్డు నమోదైంది. అక్టోబర్ 22, 2017న అమెరికాలోని టెక్సాస్, కన్సాస్ మధ్య ఏర్పడిన మెరుపు 829 కిలోమీటర్ల పొడవుతో ప్రపంచ రికార్డు సృష్టించింది. ఈ…

AP : నేతన్నలకు గుడ్యూస్.. నేటి నుంచే ఉచిత విద్యుత్

చేనేత కార్మికులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. నేటి (ఆగస్టు 1) నుంచే ఉచిత విద్యుత్ అమలుకు సీఎం చంద్రబాబు పచ్చజెండా ఊపారు. మగ్గాలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేయనున్నారు. ఇందుకోసం…

AI వినియోగంతో ఏ ఉద్యోగాలు ప్రభావితం కావో మైక్రోసాఫ్ట్ రీసెర్చ్ నిర్వహించిన అధ్యయనంలో ఆసక్తికరమైన అంశాలు… మీ కోసం…

AI వాడకం ఎక్కువైతున్న ఈ రోజులలో అనేక రంగాలలో పనిచేస్తున్న ఉద్యోగుల ఉపాధి అవకాశాలు పూర్తిగా మారిపోతున్నాయి… ఈ AI వినియోగంతో ఏ ఉద్యోగాలు ప్రభావితం కావో మైక్రోసాఫ్ట్ రీసెర్చ్ నిర్వహించిన అధ్యయనంలో ఆసక్తికరమైన అంశాలు… మీ కోసం… AI తో…

అంతరిక్ష రంగంలో మరో కీలక ముందడుగు వేయనున్న భారత్…

అంతరిక్ష రంగంలో భారత్ మరో కీలక ముందడుగు వేయనుంది. నేటి సాయంత్రం షార్ కేంద్రం నుంచి ລ້ 2-16 (GSLV-16) ప్రయోగంతో ‘నైసర్’ (NISAR) ఉపగ్రహం కక్ష్యలోకి ప్రవేశించనుంది. దీంతో భూ ఉపరితలాన్ని చిత్రీకరించడంలో భారత్ చాలా ముఖ్యమైన దశకు చేరినట్లవుతుంది.…

రాత్రిపూట పెరుగు ఎందుకు తినవద్దు… మీకు తెలుసా…?

రాత్రిపూట పెరుగు ఎందుకు తినవద్దు… మీకు తెలుసా…? పెరుగును ఉదయం లేదా మధ్యాహ్నం తినాలని, అప్పుడే తేలికగా జీర్ణం అవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. జీర్ణ, శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు రాత్రిపూట పెరుగు తింటే సమస్యలు మరింత పెరుగుతాయి. పెరుగులో కొవ్వు…

మానవ కిడ్నీని ల్యాబ్ లో తయారు చేసిన శాస్త్రవేత్తలు… ఎక్కడో తెలుసా…?

మానవ కిడ్నీని ల్యాబ్ లో తయారు చేసిన శాస్త్రవేత్తలు… ఎక్కడో తెలుసా…? మానవ అవయవాలను ల్యాబ్ లో సృష్టించడానికి ఏళ్లుగా సైంటిస్టులు ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా ఆ ప్రయత్నం ఫలించినట్లు తెలుస్తోంది. చైనీస్ శాస్త్రవేత్తలు పని చేస్తున్న మానవ కిడ్నీని ల్యాబ్…

ప్రపంచాన్ని వణికించిన టాప్ 5 భూకంపాలు…సునామీ హెచ్చరికతో తరలుతోన్న రాష్ట్రం.. .!

అమెరికాలోని ద్వీప రాష్ట్రం హవాయి మొత్తానికి సునామీ హెచ్చరిక జారీ అయింది. అలలు ఆరు అడుగుల ఎత్తు వరకు ఎగసిపడుతున్నాయి. రాష్ట్రం మొత్తం సునామీ సైరన్లు వినిపించాయి. దాంతో పర్యాటకులు, స్థానికులు తమ స్వస్థలాలను వీడి ఎత్తైన ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. ఒక్కసారిగా…

error: -