Month: August 2025

యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో రేణుకమ్మ జన్మదిన వేడుకలు

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాపాల్వంచ✍️దుర్గా ప్రసాద్ పాల్వంచ పట్టణ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా ఆడపడుచు,మాజీ కేంద్ర మంత్రివర్యులు, ప్రస్తుత రాజ్య సభ సభ్యురాలు, ఫైర్ బ్రాండ్ శ్రీమతి గారపాటి రేణుకా చౌదరి గారి జన్మదిన వేడుకలు, పాల్వంచ పట్టణ…

భద్రాచలం ఆలయానికి ISO గుర్తింపు

భద్రాచలం ఆలయానికి ISO గుర్తింపు భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా✍️దుర్గా ప్రసాద్ భద్రాచలం దేవస్థానానికి ISO గుర్తింపు లభించింది. దీనిని తెలంగాణ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చేతులు మీదుగా దేవస్థానం కార్య నిర్వహణ అధికారి ఎల్…

రానున్న మూడు రోజులు వర్షాలు ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు… – బూర్గంపాడు ఎస్ఐ మేడా ప్రసాద్…

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాబూర్గంపాడు మండలం✍️దుర్గా ప్రసాద్ రానున్న మూడు రోజులు వర్షాలు ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు… తప్పని పరిస్థితుల్లో సహాయం కోసం స్థానిక పోలీసులతో సంప్రదింపులో ఉండాలి… పల్లపు ప్రాంతాల ప్రజలు.. తక్కువ…

శభాష్ పోలీస్ అంటున్న ప్రజలు… – తాండూరు పోలీసుల పట్ల ప్రశంసల వెల్లువ…

మంచిర్యాల జిల్లా,తాండూరు,తేదీ:13 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. తాండూరు: తెలంగాణా రాష్ట్రంలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మహారాష్ట్ర సరిహద్దు జిల్లాలైన మంచిర్యాల, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలను వరద పోటెత్తింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా…

పట్టణంలోని లోతట్టు ప్రాంతాలను సందర్శించిన మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేష్

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:13 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి: మంగళవారం రాత్రి నుండి ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాల్లో భారీగా వరద నీరు చేరడంతో హనుమాన్ బస్తి, రాంనగర్ బ్రిడ్జిని సందర్శించిన మున్సిపల్ కమిషనర్ తన్నీరు…

అర్హులైన ప్రతి మహిళ స్వయం సహాయక సంఘం లో సభ్యురాలు గా ఉండాలి: జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాతేది: 12-08-2025✍️దుర్గా ప్రసాద్ మహిళల ఆర్థిక, సామాజిక స్థిరత్వం సాధనలో భాగంగా జిల్లాలో ఇందిర మహిళా శక్తి కార్యక్రమం క్రింద అర్హులైన మహిళలు, వృద్ధ మహిళలు, దివ్యాంగులు మరియు కిషోర బాలికలను స్వయం సహాయక సంఘాలలో చేర్చేందుకు…

జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో సింగరేణి డెస్క్ ను, కొత్త ఏసీ బ్లాకును ప్రారంభించిన సింగరేణి సంస్థ ఛైర్మన్ శ్రీ ఎన్.బలరామ్ గారు

✍️దుర్గా ప్రసాద్ సింగరేణి కార్మికులు, రిటైర్డ్ కార్మికులకు సత్వర వైద్య సేవల కోసం ఏర్పాటు సింగరేణి భవన్, ఆగస్టు 12, 2025హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో గల అపోలో ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ ఆసుపత్రిలో సింగరేణి కార్మికులు, రిటైర్డ్…

ఘనంగా S.R. రంగనాథన్ గారి పుట్టినరోజు సందర్భంగా జాతీయ గ్రంథాలయ దినోత్సవం

ఘనంగా S.R. రంగనాథన్ గారి పుట్టినరోజు సందర్భంగా జాతీయ గ్రంథాలయ దినోత్సవం భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా✍️దుర్గా ప్రసాద్ తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళ డిగ్రీ కళాశాల కొత్తగూడెం యందు” జాతీయ గ్రంథాలయ దినోత్సవం “రోజు న S.R. రంగనాథన్ గారి…

పాల్వంచ లోని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీని సందర్శించిన జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా✍️దుర్గా ప్రసాద్ ఈ విద్యా సంవత్సరం నుండి యూజీ మరియు పీజీ కోర్సులు ప్రారంభం కానున్న నేపథ్యంలో, విద్యార్థినీ విద్యార్థులకు హాస్టల్‌లో అన్ని మౌలిక సదుపాయాలు సమగ్రంగా అందించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశం.…

కార్మిక సోదర, సోదరీమణులకు విజ్ఞప్తి… 14 వ తారీకు ఇవ్వవలసిన డిపెండెంట్ ఉద్యోగాలను వాయిదా…

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా✍️దుర్గా ప్రసాద్ ఈరోజు హైదరాబాద్ విద్యుత్ సౌధానందు డైరెక్టర్ (హెచ్ఆర్ ) మరియు జెఎస్, మేడం ఇంకా అధికారుల, సమక్షంలో TSPEU-1535t మరో మూడు యూనియన్లను ఆహ్వానించి సాయంత్రం నాలుగున్నర గంటల సమయంలో 14 వ తారీకు…

కొత్తగూడెం (భద్రాచలం రోడ్)-కొవ్వూరు రైల్వే లైన్ నిర్మాణానికి కదలిక…

కొత్తగూడెం (భద్రాచలం రోడ్)-కొవ్వూరు రైల్వే లైన్ నిర్మాణానికి కదలిక… భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాకొత్తగూడెం✍️ దుర్గా ప్రసాద్ కొత్తగూడెం (భద్రాచలం రోడ్) – కొవ్వూరు రైల్వే లైన్కు రూ.1,695 కోట్లుదశాబ్దాల కల అయిన కొత్తగూడెం (భద్రాచలం రోడ్)-కొవ్వూరు రైల్వే లైన్ నిర్మాణానికి…

“అందరివాడు ఫారెస్ట్ శంకరన్న” – శ్రీ లలిత కామేశ్వర స్వామి ఆలయ కమిటి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం.

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాపాల్వంచ12ఆగష్టు,2025.✍️దుర్గా ప్రసాద్ అటవీశాఖలో సెక్షన్ ఆఫీసర్ గా 37 సంవత్సరాలు విధులు నిర్వహించి జూన్ 30 న ఉద్యోగ విరమణ పొందిన భూక్య శంకర్ అందరూ ముద్దుగా పిలుచుకొనే ఫారెస్ట్ శంకరన్నగా పేరు పొందారు. మంగళ వారం…

చట్ట ప్రకారం గిరిజనుల సమస్యల శాశ్వత పరిష్కారానికి చర్యలు ~జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్.

మంచిర్యాల జిల్లా,దండేపల్లి,తేదీ:12 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. దండేపల్లి: గిరిజనుల సమస్యల శాశ్వత పరిష్కారానికి చట్టం ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం జిల్లాలోని దండేపల్లి మండలం దమ్మన్నపేట గ్రామంలో గిరిజనుల సమస్యలపై…

విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి ~ జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల జిల్లా,జన్నారం,తేదీ:12 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. జన్నారం: ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలలో విద్య అభ్యసిస్తున్న విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం జిల్లాలోని జన్నారం మండల…

రోడ్డుపై బాధ్యతగా వాహనాలు నడపాలి. బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్

మంచిర్యాల జిల్లా,మందమర్రి,తేదీ:12 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. మందమర్రి: గత సంవత్సరం కంటే ఈ ఏడాది రోడ్డు ప్రమాదాల సంఖ్యను తగ్గించడమే ప్రధాన లక్ష్యమని బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ స్పష్టం చేశారు. రోడ్డు భద్రత నియమాలను తప్పనిసరిగా పాటించడం ద్వారానే…

సబ్ కలెక్టర్ మనోజ్ ని సన్మానించిన కమ్యూనిస్టు నాయకులు

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:12 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి : మంగళవారం స్థానిక ఆర్డీవో కార్యాలయంలో సబ్ కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన మనోజ్ ని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన భారత కమ్యూనిస్టు పార్టీ ( సిపిఐ) బెల్లంపల్లి…

చిన్నారుల అశ్లీల వీడియోల కేసులో ఇద్దరు అరెస్ట్ – మందమర్రి పోలీసుల హెచ్చరిక

మంచిర్యాల జిల్లా,మందమర్రి,తేదీ:12 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. మందమర్రి: పట్టణానికి చెందిన ఇద్దరు వ్యక్తులు చిన్నారులకు సంబంధించిన అశ్లీల వీడియోలను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లైన ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ ద్వారా షేర్ చేసిన కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటువంటి నేరాలపై…

ఒకటవ పట్టణ పోలీసుల ఆధ్వర్యంలో నాకా బందీ…

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:12 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి: పోలీసు ఉన్నతాధికారుల సూచనల మేరకు స్వాతంత్ర దినోత్సవ ఉత్సవాలను దృష్టిలో పెట్టుకుని బెల్లంపల్లి పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా వన్ టౌన్ సిఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీసు…

రోడ్డు ప్రమాదంలో గాయపడిన పంచాయతీ కార్యదర్శి శ్రావణికి అండగా నిలిచిన పే బ్యాక్ సొసైటీ

మంచిర్యాల జిల్లా,జైపూర్,తేదీ:12 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. జైపూర్: గతనెల 25వ తేదీన రోడ్డు ప్రమాదంలో గాయపడిన జైపూర్ మండలం టేకుమట్ల గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రావణి చికిత్స కోసం జిల్లాలో గల ప్రభుత్వ ఉద్యోగులు తమ వంతు ఆర్థిక…

హిందూ సంఘాల నాయకులను అదుపులో తీసుకున్న పోలీసులు…

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:12 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి: హైదరాబాద్ లో పెద్దమ్మ తల్లి ఆలయం లో పూజలు, అభిషేకాలు చేయడం పట్ల బెల్లంపల్లి పట్టణ విశ్వ హిందూ పరిషత్, భజరంగ్ దళ్ సభ్యులను అకారణంగా అరెస్టు చేయడం అన్యాయమని…

వినాయక మండపాన్ని కూల్చివేయడం పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న బస్తీ మహిళలు…

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:12 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి: బెల్లంపల్లి పట్టణంలోని బూడిదిగడ్డ బస్తీలో బస్తీ వాసులు పాత ఇనుప పైపులతో, మూడు వరుసల సిమెంట్ ఇటుకలతో వినాయకుని మండపాన్ని నిర్మించారు. ఈ విషయంలో కొందరు పిర్యాదు చేశారని, మంగళవారం…

పోలీసుల అదుపులో హిందూ సంఘాల నాయకులు…

మంచిర్యాల జిల్లా కేంద్రంతేదీ:12 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. మంచిర్యాల: భాగ్యనగరంలోని బంజారహిల్స్ లో ప్రసిద్ధి గాంచిన పెద్దమ్మ తల్లీ గుడిని అక్రమంగా కూలగొట్టడానికి నిరసనగా, మంగళవారం పెద్దమ్మ గుడి వద్ద కుంకుమ అర్చన చేయాలనే, రాష్ట్ర హిందూ సంఘాల…

నిద్ర మత్తులో డివైడర్ ను ఢీకొని వ్యాన్ బోల్తా.

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:12 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి: ఉదయం సమయంలో నేషనల్ హైవే కన్నాల నుండి సోమగూడెం వెళ్ళు దారిలో 132 కెవి సబ్ స్టేషన్ దగ్గర డివైడర్ ను తగిలి వ్యాన్ బోల్తా, ఎవరికీ ఎలాంటి ప్రమాదం…

రైతులు గోడు పట్టించుకోరా ఎరువు కట్లు దొరక్క తల్లడిల్లుతున్న రైతన్నలు – సిపిఎం పార్టీ బూర్గంపాడు మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాబూర్గంపాడు మండల✍️దుర్గా ప్రసాద్ సిపిఎం పార్టీ బూర్గంపాడు మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు సొసైటీ ఆఫీస్ ని సందర్శించడం జరిగింది. రైతులకి ఎరువు కట్టలు దొరక్క అనేక ఇబ్బందులు పడుతున్నారు. సొసైటీ ఆఫీసులో ఇసుక వేస్తే కింద…

ఒరిస్సా నుంచి హైదరాబాద్‌కు కారులో తరలీస్తున్న 43 కేజీల గంజాయి స్వాధీనం… – రూ. 22 లక్షల గంజాయి పట్టివేత…

✍️దుర్గా ప్రసాద్ ఒరిస్సా నుంచి హైదరాబాద్‌కు కారులో తరలీస్తున్న 43 కేజీల గంజాయి స్వాధీనం. కారుతో పాటు రాజస్థాన్‌కు చెందిన వ్యక్తి అరెస్టు… ఒరిస్సా నుంచి హైదరాబాద్‌కు కారులో తరలిస్తున్న 43 కేజీల గంజాయిని తరలిస్తుండగా ఖమ్మం ఎన్ఫోర్స్మెంట్ టీమ్‌ పట్టుకున్నారు.…

జోన్ లెవెల్ బెస్ట్ క్లబ్ గా తాండూర్ వాసవి క్లబ్…ఉత్తమ కార్యదర్శిగా మాదూరి…

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:11 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. తాండూర్: జోనల్ స్థాయి ఉత్తమ క్లబ్ గా తాండూర్ వాసవి క్లబ్ ఎంపికై అవార్డు గెలుచుకున్నది. ఆదివారం రాత్రి మంచిర్యాల కేంద్రంలోని విశ్వనాథ ఆలయం కాలక్షేప మండపంలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్…

error: -