Category: News

NKR21: వైజాగ్‌‌ కీలక షెడ్యూల్లో కళ్యాణ్ రామ్ 21 మూవీ

NKR21: వైజాగ్‌‌ కీలక షెడ్యూల్లో కళ్యాణ్ రామ్ 21 మూవీ Caption of Image. కళ్యాణ్ రామ్ హీరోగా ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో అశోక్ క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్‌‌పై అశోక్…

కస్టమర్లకు ఒకేసారి షాక్ ఇచ్చిన స్విగ్గీ, జొమాటో

కస్టమర్లకు ఒకేసారి షాక్ ఇచ్చిన స్విగ్గీ, జొమాటో Caption of Image. న్యూఢిల్లీ: ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ ఫుడ్ డెలివరీ కంపెనీలు జొమాటో, స్విగ్గీ ప్లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫామ్ ఫీజులను మరోసారి పెంచాయి. పండుగ సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో డిమాండ్ పెరగడంతో ‘ఫెస్టివల్ సీజన్ ప్లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫీజు’ కింద ఆర్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు…

ఈ దీపావళి ఖర్చులు రూ. 1.85 లక్షల కోట్లు

ఈ దీపావళి ఖర్చులు రూ. 1.85 లక్షల కోట్లు Caption of Image. స్వీట్లు, బేకరీ ప్రొడక్ట్‌‌‌‌లు, చాక్లెట్లకు ఫుల్ గిరాకీ న్యూఢిల్లీ: పండుగల సందర్భంగా స్నేహితులకు, కుటుంబ సభ్యులకు, శ్రేయోభిలాషులకు కానుకలు ఇవ్వడం​పెరుగుతోంది. అందుకే ఈసారి ఫెస్టివల్​ సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో, ముఖ్యంగా…

భారత్​, యూఎస్​ పోల్స్​లో పోలికలు

భారత్​, యూఎస్​ పోల్స్​లో పోలికలు Caption of Image. అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధ్యక్ష అభ్యర్థులు డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్ మధ్య పోటీ రోజురోజుకూ ముదురుతోంది. యునైటెడ్ స్టేట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఒక నెలరోజులపాటు గడిపిన క్రమంలో నేను భారతదేశం,…

సభ్యత్వ నమోదును నిలిపివేయండి….జూబ్లీహిల్స్‌‌‌‌ హౌసింగ్‌‌‌‌ సొసైటీ కేసులో హైకోర్టు ఉత్తర్వులు

సభ్యత్వ నమోదును నిలిపివేయండి….జూబ్లీహిల్స్‌‌‌‌ హౌసింగ్‌‌‌‌ సొసైటీ కేసులో హైకోర్టు ఉత్తర్వులు Caption of Image. హైదరాబాద్, వెలుగు: జూబ్లీహిల్స్‌‌‌‌ కో ఆపరేటివ్‌‌‌‌ హౌసింగ్‌‌‌‌ సొసైటీ చేపట్టిన సభ్యత్వ నమోదు ప్రక్రియను నిలిపివేస్తూ గురువారం హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి…

ట్యాంక్​బండ్​పై అంబేద్కర్ విగ్రహం లేకుండా చేసే కుట్ర

ట్యాంక్​బండ్​పై అంబేద్కర్ విగ్రహం లేకుండా చేసే కుట్ర Caption of Image. మాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల రాంప్రసాద్ ఆరోపణ జీహెచ్ఎంసీ గోడ కడితే మళ్లీ కూలుస్తామని హెచ్చరిక ఖైరతాబాద్, వెలుగు: ట్యాంక్​బండ్​పై అంబేద్కర్​విగ్రహాన్ని కనుమరుగు చేసేందుకు కుట్ర…

ప్లంబర్ బాత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేర్ నుంచి కొత్త కలెక్షన్​

ప్లంబర్ బాత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేర్ నుంచి కొత్త కలెక్షన్​ Caption of Image. హైదరాబాద్​, వెలుగు: ఆక్వా ప్లంబింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్​కు చెందిన బాత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేర్ బ్రాండ్ ప్లంబర్ బాత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేర్ తమ సరికొత్త ఎక్సోటికా కుళాయిల కలెక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని విడుదల చేసింది. సొగసైన డిజైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వల్ల ఇవి…

సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్ రూ.358 కోట్లు…గతేడాది కన్నా  రూ. 50 కోట్లు అధికం

సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్ రూ.358 కోట్లు…గతేడాది కన్నా రూ. 50 కోట్లు అధికం Caption of Image. ఒక్కొక్క కార్మికునికి రూ.93,750 బోన‌‌‌‌స్ చెల్లింపు ఇయ్యాల కార్మికుల బ్యాంక్ అకౌంట్లలో జమ నిధులు విడుదల చేయాలని సీఎండీని ఆదేశించిన డిప్యూటీ…

అదానీ విల్మార్  లాభం రూ. 311 కోట్లు

అదానీ విల్మార్ లాభం రూ. 311 కోట్లు Caption of Image. న్యూఢిల్లీ: వంటనూనెల తయారీ సంస్థ అదానీ విల్మార్ లిమిటెడ్ అధిక ఆదాయం వల్ల ఈ ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్​లో రూ.311.02 కోట్ల కన్సాలిడేటెడ్​ నికర లాభాన్ని సాధించింది.…

ఏసీబీకి చిక్కిన భూపాలపల్లి పీఆర్‌‌ ఆఫీసర్లు

ఏసీబీకి చిక్కిన భూపాలపల్లి పీఆర్‌‌ ఆఫీసర్లు Caption of Image. కాంట్రాక్టర్‌‌కు బిల్లు చెల్లించేందుకు డబ్బులు డిమాండ్‌‌ రూ.20 వేలు తీసుకుంటూ పట్టుబడిన పీఆర్‌‌ ఈఈ, ఏటీవో, సీనియర్‌‌ అసిస్టెంట్‌‌ రేగొండ, వెలుగు : రోడ్డు పనులు చేసిన కాంట్రాక్టర్‌‌కు బిల్లు…

ఫోన్ ట్యాపింగ్ కేసులో .. బెయిల్ కోసం సుప్రీం కోర్టుకెళ్లిన తిరుపతన్న

ఫోన్ ట్యాపింగ్ కేసులో .. బెయిల్ కోసం సుప్రీం కోర్టుకెళ్లిన తిరుపతన్న Caption of Image. న్యూఢిల్లీ, వెలుగు: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న మాజీ అడిషనల్ ఎస్పీ తిరుపతన్న.. బెయిల్ కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ నెల…

దుండిగల్​ పోలీస్​ స్టేషన్​ రికార్డులను పరిశీలించిన సీపీ మహంతి

దుండిగల్​ పోలీస్​ స్టేషన్​ రికార్డులను పరిశీలించిన సీపీ మహంతి Caption of Image. దుండిగల్​ పోలీసులపై సీపీ ఫైర్ దుండిగల్, వెలుగు: దుండిగల్ పోలీస్​స్టేషన్​ను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్​ మహంతి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ లోని రికార్డులను…

గల్ఫ్‌‌లో వేంపేట యువకుడు సూసైడ్‌‌

గల్ఫ్‌‌లో వేంపేట యువకుడు సూసైడ్‌‌ Caption of Image. బిజినెస్‌‌ కోసం చేసిన అప్పులు తీర్చేందుకు బహ్రెయిన్‌‌ వెళ్లిన వ్యక్తి అప్పులు తీరక మనస్తాపంతో ఆత్మహత్య మెట్‌‌పల్లి, వెలుగు : బిజినెస్‌‌ కోసం చేసిన అప్పులు తీర్చేందుకు గల్ఫ్‌‌ వెళ్లినా.. అవి…

అభివృద్ధిలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలి: గవర్నర్‌‌ జిష్ణుదేవ్‌‌ వర్మ

అభివృద్ధిలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలి: గవర్నర్‌‌ జిష్ణుదేవ్‌‌ వర్మ Caption of Image. స్వచ్చ భారత్‌‌ కార్యక్రమం కాదు.. అదొక ఉద్యమం మహిళా సాధికారతపైనే భవిష్యత్‌‌ ఆధారపడి ఉంది 2047 నాటికి వికసిత్‌‌ భారత్‌‌ కావాలి గవర్నర్‌‌ జిష్ణుదేవ్‌‌ వర్మ నల్గొండ,…

చెరువుల పూర్వ వైభవానికి హైడ్రా పైలెట్​ ప్రాజెక్టు

చెరువుల పూర్వ వైభవానికి హైడ్రా పైలెట్​ ప్రాజెక్టు Caption of Image. నాలుగు చెరువులు ఎంపిక.. ఎఫ్ టీఎల్, బఫర్ జోన్లు మార్కింగ్ చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటుతోపాటు బ్యూటిఫికేషన్ సీఎస్ఆర్ కింద నాన్ రియల్ ఎస్టేట్ సంస్థలకు అప్పగించే ఆలోచన ఆరు…

తీరం దాటిన దానా తుఫాన్.. నెక్ట్స్ జరగబోయేది ఇదే..

తీరం దాటిన దానా తుఫాన్.. నెక్ట్స్ జరగబోయేది ఇదే.. Caption of Image. భువనేశ్వర్: ఒడిశా, పశ్చిమ బెంగాల్ను వణికిస్తున్న దానా తుఫాన్ తీరం దాటింది. ఒడిశాలోని భితార్కానికా, ధమ్రా ప్రాంతాల మధ్య అర్ధరాత్రి 1.30 నుంచి 3.30 గంటల సమయంలో…

Matka: మట్కా లిరికల్.. కూర్చుంటే ఏదీ రాదు.. కలబడితే నీదే దునియా అంతా

Matka: మట్కా లిరికల్.. కూర్చుంటే ఏదీ రాదు.. కలబడితే నీదే దునియా అంతా Caption of Image. ‘కూర్చుంటే ఏదీ రాదు.. నిలబడి చూస్తుంటే కాదు.. కలబడితే నీదే దునియా అంతా’ అంటున్నాడు వరుణ్ తేజ్. తను హీరోగా కరుణ కుమార్…

గూగుల్‌‌ మ్యాప్‌‌ చూస్తూ అడవిలోకి…

గూగుల్‌‌ మ్యాప్‌‌ చూస్తూ అడవిలోకి… Caption of Image. బైక్‌‌పై మంచిర్యాల నుంచి ఖమ్మం బయలుదేరిన యువకుడు గూగుల్‌‌ మ్యాప్‌‌ షార్ట్‌‌ కట్‌‌ చూపడంతో భూపాలపల్లి జిల్లాలో అడవిలోకి… అర్ధరాత్రి కావడం, బైక్‌‌ రిపేర్‌‌కు రావడంతో 100కు ఫోన్‌‌ చేసిన వ్యక్తి…

దానా తుఫాన్ ఎఫెక్ట్.. ఒడిశాలో స్కూళ్లు మూసివేత …సివిల్ సర్వీసెస్ పరీక్ష వాయిదా

దానా తుఫాన్ ఎఫెక్ట్.. ఒడిశాలో స్కూళ్లు మూసివేత …సివిల్ సర్వీసెస్ పరీక్ష వాయిదా Caption of Image. తీర ప్రాంత ప్రజల తరలింపు కటక్‌‌‌‌: దానా సైక్లోన్ నేపథ్యంలో ఒడిశా, పశ్చిమబెంగాల్ హైఅలర్ట్​ ప్రకటించాయి. రెండు రాష్ట్రాల్లో స్కూల్స్ ను శనివారం…

ఆస్తులను తక్కువగా చూపించారు…కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీపై బీజేపీ ఆరోపణలు 

ఆస్తులను తక్కువగా చూపించారు…కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీపై బీజేపీ ఆరోపణలు Caption of Image. టూర్ కు అని చెప్పి జనాలను తీసుకొచ్చారు గాంధీ కుటుంబం ఖర్గేను అవమానించిందని విమర్శలు వయనాడ్: కేరళలోని వయనాడ్ లోక్ సభ స్థానంఉప ఎన్నికకు నామినేషన్…

డిప్యుటేషన్​పై వెళ్లిన టీచర్లను రప్పించండి

డిప్యుటేషన్​పై వెళ్లిన టీచర్లను రప్పించండి Caption of Image. షాద్ నగర్, వెలుగు: రంగారెడ్డి జిల్లా చౌదర్ గూడ మండల కేంద్రంలోని జడ్పీ హైస్కూల్​లో పనిచేస్తూ హైదరాబాద్​కు డిప్యుటేషన్​పై వెళ్లిన.. తెలుగు, ఇంగ్లీషు టీచర్లను తిరిగి పాఠశాలకు రప్పించాలని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో…

డేట్ ఆఫ్ బర్త్ కు.. ఆధార్ ప్రామాణికం కాదు…అది గుర్తింపు పత్రం మాత్రమే: సుప్రీం  

డేట్ ఆఫ్ బర్త్ కు.. ఆధార్ ప్రామాణికం కాదు…అది గుర్తింపు పత్రం మాత్రమే: సుప్రీం Caption of Image. న్యూఢిల్లీ: డేట్ ఆఫ్ బర్త్ కు ఆధార్ ప్రామాణికం కాదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. రోడ్డు ప్రమాదంలో మరణించిన వ్యక్తి వయస్సును అతని…

సహసెరా, సాహిల్​కు గోల్డ్ మెడల్స్

సహసెరా, సాహిల్​కు గోల్డ్ మెడల్స్ Caption of Image. హైదరాబాద్, వెలుగు: ఎస్ఎఫ్ఏ ఛాంపియన్‌షిప్స్ క్యారమ్స్​లో సహసెరా రెడ్డి, సాహిల్ పట్టాని గోల్డ్ మెడల్స్ గెలిచారు. గచ్చిబౌలి స్టేడియంలో గురువారం జరిగిన ఫైనల్లో బిర్లా ఓపెన్ మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్‌కు చెందిన…

రాష్ట్రంలో ఐదు క్యాన్సర్‌‌ ట్రీట్‌‌మెంట్‌‌ సెంటర్లు

రాష్ట్రంలో ఐదు క్యాన్సర్‌‌ ట్రీట్‌‌మెంట్‌‌ సెంటర్లు Caption of Image. ప్రతి జిల్లాలో పేరెంటివ్‌‌ కేర్‌‌ సెంటర్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మెదక్, వెలుగు : రాష్ట్రంలో ఐదు క్యాన్సర్‌‌ ట్రీట్‌‌మెంట్‌‌ సెంటర్లు ఏర్పాటు చేయడమే లక్ష్యంగా…

మియాపూర్ లో చిరుత పులి సంచారం… భయాందోళనలో ప్రజలు…

మియాపూర్ ప్రాంతంలో చిరుత పులి సంచారం స్థానికుల్లో తీవ్ర భయాందోళన కలిగించింది. ఈ సంఘటన కొన్ని రోజులుగా చోటుచేసుకుంటోంది, మియాపూర్ పరిసర ప్రాంతాల్లో చిరుతను పలుమార్లు చూశారు. చిరుత కనబడిన వెంటనే స్థానికులు పోలీసులకు మరియు అటవీ అధికారులకు సమాచారం అందించారు.…

మండల విద్యాధికారులు , జిల్లా పరీక్షల బోర్డు అధికారిపై ఆర్జేడీ కి ఫిర్యాదు – యుఎస్పీసీ జగిత్యాల జిల్లా కమిటీ.

జిల్లాలోని ఇద్దరు మండల విద్యాధికారులు , డి సి ఇ బి సెక్రటరీ,జిల్లా సైన్స్ అధికారి ల ప్రవర్తన అక్షేపనీయంగా ఉందని జిల్లా యుఎస్పీసి కమిటీ పాఠశాల ఆర్జేడీ వరంగల్ కు ఫిర్యాదు చేశారు. జిల్లాలో ఈ మధ్యనే పి ఆర్…

భారతదేశంలో పెరుగనున్న CNG gas ధరలు… ఎంతంటే…

అంతర్జాతీయ మార్కెట్లో సహజ వాయువు ధరలు పెరగడం, అలాగే దేశీయంగా తక్కువ సరఫరా వల్ల సిటీ గ్యాస్ కంపెనీలు మార్కెట్ ధరలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. భారతదేశంలో సీఎన్‌జీ గ్యాస్ ధరలు రూ. 4 నుంచి రూ. 6 వరకూ పెరగనున్నాయి.…

error: -