Month: July 2025

హాజీపూర్ మండలంలో నూతనంగా నిర్మించిన కేంద్రీయ విద్యాలయం భవనాన్ని ప్రారంభించినజిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల జిల్లా,హాజీపూర్,తేది: 29 జూలై 2025,✍️ మనోజ్ కుమార్ పాండే, మంచిర్యాల జిల్లా, హాజీపూర్ మండలంలో నూతనంగా నిర్మించిన కేంద్రీయ విద్యాలయం భవనాన్ని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. మండల కేంద్రంలోని…

కెమికల్ హనుమాన్ ఆలయంలో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం సఫలము..

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:29 జూలై 2025,✍️ మనోజ్ కుమార్ పాండే, మంగళవారం శ్రావణ మాసం “నాగ పంచమి” సందర్భంగా తెల్లవారు జామున కెమికల్ హనుమాన్ ఆలయంలో 108 మంది భక్తులచే 108 హనుమాన్ చాలీసా పరాయణం మరియు 108 ఆలయ ప్రదక్షిణల కార్యక్రమాన్ని…

ఎమ్మెల్యే సాబ్ జర బెల్లంపల్లి రోడ్లను సూడుండ్రీ … హ ఎంసిపిఐ పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి పసులేటి వెంకటేష్ డిమాండ్…

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:29 జూలై 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. ఎంసీపీఐయు పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఎంసిపిఐ యు పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి పసులేటి వెంకటేష్ మాట్లాడుతూ… బెల్లంపల్లి లో ఏరియా హాస్పిటల్ నుండి మొదలుకుంటే కొత్త బస్టాండ్ వరకు…

మనిషి నేత్రదానం మహాదానం

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:28 జూలై 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి మండలం, లంబాడితండా గ్రామానికి చెందిన రంగా రాజేశ్వరి అనారోగ్యంతో పరమపదించిన పిదప వారి కుమారుడు రంగా ప్రశాంత్ తమ తల్లి నేత్రాలను దానం చేయాలని మహత్తరమైన నిర్ణయం తీసుకున్నారు. ఈ…

టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగా సీతారాములు ను సన్మానించిన రుద్రంపూర్ నాయకులు

✍️దుర్గా ప్రసాద్ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగా సీతారాములు ను రుద్రంపూర్ యూనియన్ నాయకులు శాలువాతో సత్కరించి సన్మానం చేశారు. ప్రజా సేవకుడిగా, సామాజిక సేవలందిస్తూ, ప్రజల సమస్యలనే తన సమస్యలుగా గుర్తించి, ప్రజలకు తోడుగా ఉండే నాగా సీతారాములుకు టీపీసీసీ…

నేటికి కుంటాల జలపాతం విషాదానికి 24 ఏళ్లు…

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:29 జూలై 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. 2001 జూలై 29 న బెల్లంపల్లి పట్టణం బజార్ ఏరియా కు చెందిన యువకులు కుంటాల జలపాతం విహారయాత్రకు వెళ్ళిన వారిలో 6 గురి దుర్మరణంతో విషాద యాత్రగా మిగిల్చింది. విహారయాత్రకు…

ఇసుక లారీలు వల్ల ధ్వంసం అయిన రోడ్లను మరమ్మత్తులు చేయాలి… – సిపిఎం ఆధ్వర్యంలో రాస్తారోకో…

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాభద్రాచలం✍️దుర్గా ప్రసాద్ ఇసుక లారీలు వల్ల ధ్వంసం అయిన రోడ్లను మరమ్మత్తులు చేయాలి… ఇసుక రీచ్ యజమానులతో లాలూచీ పడుతున్న అధికార, ప్రతిపక్ష ప్రజాప్రతినిధులు… తక్షణమే ఇసుక లారీలను నిలుపుదల చేయాలి. ఇసుక లారీల ప్రమాదాల నుండి…

మావోయిస్టుల వారోత్సవాల నేపథ్యంలో పోలీసుల అలర్ట్..

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాఅశ్వాపురం✍️దుర్గా ప్రసాద్ మావోయిస్టు వారోత్సవాలు సోమవారం నుండి ఆగష్టు 3 వరకు జరగనున్నాయి. మావోయిస్టు సంస్కరణ వారోత్సవాల నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు సోమవారం సిఐ అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో…

ఖేలో ఇండియా సిటీ విమెన్స్ లీగ్ లో ప్రతిభ కనబర్చిన మైనారిటీ రెసిడెన్షియల్ విద్యార్థులు…

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:28 జూలై 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. జూలై 27 వ తేదీన సంగారెడ్డిలో జరిగిన ఖేలో ఇండియా సిటీ విమెన్స్ లీగ్ లో బెల్లంపల్లి పట్టణంలోని మైనారిటీ రెసిడెన్షియల్ కళాశాల లోని పిల్లలు పాల్గొని ప్రతిభ కనబర్చారు. కె.వైష్ణవి…

ఇందిరమ్మ ఇండ్ల భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న… కాంగ్రెస్ పార్టీ నాయకులు

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లామణుగూరు మండలం✍️దుర్గా ప్రసాద్ మణుగూరు మండలం, సమితి సింగారం గ్రామపంచాయతీ పరిధిలో అశోక్ నగర్ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లను కేటాయించడం అయినది. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇండ్ల భూమి…

1,085 టీచర్ పోస్టులను మంజూరు చేయాలి: సీతక్క

✍️ దుర్గా ప్రసాద్ రాష్ట్రంలోని 18 జిల్లాల్లో నూతన జిల్లా ట్రైబల్ అధికారి పోస్టులను మంజూరు చేయాలని మంత్రి సీతక్క తీర్మానించారు. ‘ఆశ్రమ పాఠశాలలను జూ. కళాశాలలుగా అప్‌గ్రేడ్ చేయాలి. ఆశ్రమ పాఠశాలల కోసం 1,085 టీచర్ పోస్టులను మంజూరు చేయాలి.…

ఎమ్మెల్యే చేతుల మీదుగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత…

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:28 జూలై 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి:బెల్లంపల్లి పట్టణం 10 వ వార్డ్ పెద్దనపల్లి బస్తికి చెందిన తౌటం రవితేజ కు సీఎం సహాయనిది చెక్కును అందజేసిన బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్. ఈ కార్యక్రమంలో 10 వ…

స్థానిక సంస్థల ఎన్నికల్లో భద్రాచలం మండలంపై గులాబీ జెండా ఎగరాలి

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా✍️దుర్గా ప్రసాద్ భద్రాద్రి ప్రజల ఆశలు నెరవేర్చలేక పోతున్న కాంగ్రెస్… 20నెలల కాలంగా కరకట్ట పనులు అవుతూనే ఉన్నాయి.మరి ఎప్పుడు పూర్తవుతుంది. రెడ్డి సత్రం రోడ్లు రిటైనింగ్ వాల్ కూలిన పట్టించుకోవడంలో ప్రభుత్వ విఫలం… గత ప్రభుత్వంలో…

ధర్మాజీ గూడెం గ్రామం ప్రజలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేసి మానవత్వం చాటిన పాల్వంచ కు చెందిన నారాయణ సేవ సమితి

భద్రాద్రికొత్తగూడెం జిల్లాములకలపల్లి మండలం✍️దుర్గా ప్రసాద్ ములకలపల్లి మండలం సీతారాంపురం గ్రామ పంచాయతీ పరిధిలోని ధర్మాజీ గూడెం గ్రామం అనే అడవిప్రాంతంలో ఛత్తిస్గడ్ నుండి సుమారు 60 కుటుంబాలు వలసవచ్చి జీవనం కొనసాగిస్తున్నారు, వారు వలసవచ్చి సుమారు 20సంవత్సరాలు అవుతుందని తెలంగాణాలో అన్ని…

గ్రామాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలి – పాల్వంచ సొసైటీ చైర్మన్,రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాపాల్వంచ✍️దుర్గా ప్రసాద్ గ్రామాల అభివృద్ధికి రాజకీయాలకు, కులాలకతీతంగా ప్రతి ఒక్కరూ సహకరించాలని పాల్వంచ సొసైటీ చైర్మన్, రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. సోమవారం జగన్నాధపురం పంచాయతీ కార్యాలయంలో…

బలాన్ పూర్ గ్రామంలో తక్షణమే పాఠశాల ఏర్పాటు చేయాలని జిల్లా అడిషనల్ కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించిన సిపిఐ జిల్లా సమితి సభ్యుడు కొండు భానేష్…

మంచిర్యాల జిల్లా,తాండూర్,తేదీ:28 జూలై 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. తాండూరు మండలంలోని బలాన్ పూర్ గ్రామంలో సుమారు 150 మంది జనాభా కలిగిన గిరిజన ఆదివాసులు ఉంటున్నారు. గ్రామంలో ప్రాథమిక పాఠశాల లేకపోవడంతో 20 మంది పిల్లలు చదువు కొరకు పడరాని…

గ్రామ పంచాయతీ ఓటర్ జాబితా తయారు చేసుకుని సిద్ధంగా ఉంచుకోండి… – జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి బి నాగలక్ష్మి (జెడ్పి-సీఈవో) గారు సూచించారు.

✍️దుర్గా ప్రసాద్ అసెంబ్లీ ఓటర్ జాబితా నుండి పాత్ వారీగా గ్రామ పంచాయతీ ఓటర్ జాబితా తయారు చేసుకుని సిద్ధంగా ఉంచుకోవాలని జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి బి నాగలక్ష్మి (జెడ్పి-సీఈవో) గారు సూచించారు. ఈరోజు ఎంపీడీవో విజయభాస్కర రెడ్డి గారితో…

బుగ్గ రాజ రాజేశ్వర ఆలయములో అన్నదాన కార్యక్రమం.

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:28 జూలై 2025✍️మనోజ్ పాండే ప్రతి సోమవారం బుగ్గ దేవాలయం లో నిర్వహించే అన్న ప్రసాదం దాతలు కాసిపేట వాస్తవ్యులు జాడి రాజయ్య రాజక్క,కొమ్మ పోషయ్య పోషక్క దంపతులు సహకారముతో ఈ సోమవారం అన్న ప్రసాద వితరణ చేశారు. ఈ…

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందించిన ఎమ్మెల్యే గడ్డం వినోద్…

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:28 జూలై 2025,✍️ మనోజ్ కుమార్ పాండే రడగంభాల బస్తీకి చెందిన దాముఖ శ్వేత కుఆరోగ్య సమస్యల నేపథ్యంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన రూ.40 వేల చెక్కునుబెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఎంఎల్ఏ క్యాంపు కార్యాలయంలో అందజేశారు.…

పది ఏండ్ల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో రేషన్ కార్డులు మంజూరు… కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పక్షపాత .బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్…

మంచిర్యాల జిల్లాతాండూరుతేదీ :28 జూలై 2025✍️ మనోజ్ కుమార్ పాండే, తాండూర్ మండలంలోని కిష్టంపేట రైతు వేదికలో తాండూర్ మండలానికి సంబంధించిన 475 మంది లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులను స్థానిక తహసిల్దార్ జ్యోత్స్న, స్థానిక నాయకులతో కలిసి పంపిణీ చేసిన…

దంతేవాడ జిల్లాలో 3 మావోయిస్టుల చిహ్నాలు కూల్చివేత!

దంతేవాడ జిల్లాలో 3 మావోయిస్టుల చిహ్నాలు కూల్చివేత! ✍️దుర్గా ప్రసాద్ ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో మావోయిస్టులు నెలకొల్పిన అమరవీరుల స్మారక స్థూపాలను భద్రతా బలగాలు కూల్చివేస్తున్నట్లు తెలుస్తోంది. సోమవారం చత్తీస్గడ్ దంతవాడ జిల్లాలో సీఆర్పీఎఫ్, భద్రత బలగాలు, కహల్చనార్ ప్రాంతంలో 53వ బెటాలి…

కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ప్రభుత్వ పీజీ కళాశాల నిర్మించాలి… పార్లమెంటు సభ్యులు రఘురామిరెడ్డి కి వినతి పత్రం ఇచ్చిన ఆకునూరి సుప్రియ సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాకొత్తగూడెం✍️దుర్గా ప్రసాద్ కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ప్రభుత్వ పీజీ కళాశాల నిర్మించాలి కొత్తగూడెం జిల్లాను ఉన్నత విద్య కేంద్రంగా అభివృద్ధి పరచాలి ఆకునూరి సుప్రియ సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు పారిశ్రామిక కేంద్రమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ఎంతో…

పాత పాల్వంచ మైసమ్మ తల్లి దేవాలయంలో ఘనంగా శ్రావణ మాస బోనాలు – పూజల్లో పాల్గొన్న రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల దంపతులు

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాపాత పాల్వంచ✍️దుర్గా ప్రసాద్ పల్లకి మోసి, బోనమెత్తిన కొత్వాల – వివిధ దేవాలయాల నుండి అమ్మవారికి చీరె – సారె పాత పాల్వంచ గడియకట్ట లోని పేరొందిన మైసమ్మ తల్లి దేవాలయంలో శ్రావణ మాసము మొదటి ఆదివారం…

ఉమ్మడి ఖమ్మం జిల్లా సమీక్షా సమావేశం – కొత్వాల శ్రీనివాసరావు నాయకత్వంలో మంత్రులకు స్వాగతం

✍️దుర్గా ప్రసాద్ ఉమ్మడి ఖమ్మం జిల్లా సమీక్షా సమావేశానికి పాల్వంచ కలెక్టర్ కార్యాలయానికి వచ్చిన మంత్రులు భట్టి, పొంగులేటి, తుమ్మల, వాగాటిల ను సత్కరించిన రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల పాల్వంచ కలెక్టర్ కార్యాలయంలో ఆదివారం జరిగిన ఉమ్మడి…

సుజాతనగర్ మండలంలో విస్తృతంగా పర్యటించి పలు ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొన్న రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాసుజాతనగర్ మండలం✍️దుర్గా ప్రసాద్

పెద్దపులి దాడిలో లేగ దూడ మృతి…

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:27 జూలై 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. ఆదివారం మధ్యాహ్నం ధర్మరావుపేట సెక్షన్ పరిధిలో వెంకటాపూర్ బీట్ రొట్టెపల్లి అటవీ శివారు ప్రాంతంలో మేతకు వెళ్లిన పశువులపై దాడికి పాల్పడిన పెద్దపులి.బెల్లంపల్లి అటవీ క్షేత్రాధికారి పూర్ణ చందర్ మాట్లాడుతూ గోండు…

5వ తరగతి,ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం…

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:27 జూలై 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి పట్టణంలోని మైనారిటీ గురుకుల పాఠశాల కళాశాలలో 5వ తరగతి, ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరంలో చేరికల కొరకు తిరిగి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ నీలు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.…

error: -