హాజీపూర్ మండలంలో నూతనంగా నిర్మించిన కేంద్రీయ విద్యాలయం భవనాన్ని ప్రారంభించినజిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల జిల్లా,హాజీపూర్,తేది: 29 జూలై 2025,✍️ మనోజ్ కుమార్ పాండే, మంచిర్యాల జిల్లా, హాజీపూర్ మండలంలో నూతనంగా నిర్మించిన కేంద్రీయ విద్యాలయం భవనాన్ని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. మండల కేంద్రంలోని…