Month: February 2025

TG : ఇండియన్ రైల్వే గుడ్ న్యూస్… హైదరాబాద్ – ముంబై మధ్య బుల్లెట్ ట్రైన్

హైదరాబాద్ వాసులకు ఇండియన్ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్ – ముంబై మధ్య 709 కిలోమీటర్ల మేర హై స్పీడ్ కారిడార్ నిర్మించాలని నిర్ణయం తీసుకుంది. అలాగే మరో కారిడార్ కు బెంగళూరు వరకు విస్తరించాలని ప్రణాళికలు రూపొందిస్తోంది. దీంతోపాటు…

సంచలన నిర్ణయం తీసుకున్న మహారాష్ట్ర సర్కార్…

మహారాష్ట్ర సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో మరాఠీ భాషను తప్పనిసరి చేసింది. ప్రభుత్వ ఉద్యోగులు మరాఠీలోనే మాట్లాడాలని.. లేకుంటే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆదేశాలు జారీ చేసింది. కార్యాలయాల్లో మరాఠీనే మాట్లాడేలా సైన్ బోర్డులు పెట్టాలని,…

TG : మందుబాబులకు మరో బిగ్ షాక్… వాటి దాలు భారీగా పెరగనున్నాయి…

మందుబాబులకు మరో బిగ్ షాక్ తగలనుంది. రాష్ట్రంలో కింగ్ ఫీషర్ బీర్ల ధరలు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ మేరకు యునైటెడ్ బ్రూవరీస్ ప్రతిపాదనలు చేయగా.. ప్రభుత్వం సైతం దీనికి సుముఖత వ్యక్తం చేసినట్టు ఎక్సైజ్ శాఖ వర్గాల సమాచారం.…

TG : ఎమ్మెల్సీ ఎన్నికలు… తొలి రోజు ఎన్ని నామినేషన్ లు దాఖలు చేశారంటే…

ఉత్తర తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. తొలిరోజు కరీంనగర్ – నిజామాబాద్ – ఆదిలాబాద్ – మెదక్ పట్టభద్రుల స్థానానికి ఆరుగురు, టీచర్ల స్థానానికి ముగ్గురు నామినేషన్ దాఖలు చేశారు. టీచర్స్ సిట్టింగ్ ఎమ్మెల్సీ కూర రఘోత్తమరెడ్డి తో…

అక్రమ వలసదారులను భారత్ కు పంపిన USA…!

తమ దేశంలో ఉన్న అక్రమ వలసదారులను వారి వారి దేశాలకు పంపాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. తాజాగా భారత్ కు చెందిన అక్రమ వలసదారుల విమానం ఇండియాకు బయలుదేరింది. ఈ విషయాన్ని అక్కడి అధికారులు…

నేడు రథసప్తమి… ఈ పనులు చేయండి!

మాఘ మాసంలోని శుక్ల పక్ష సప్తమి తిథి నాడు రథసప్తమి ఉపవాసం పాటిస్తారు. ఈ రోజు(మంగళవారం) కొన్ని పనులు చేయాలని పండితులు చెబుతున్నారు. ఉదయాన్నే తలస్నానం చేసి రాగి పాత్రలో నీరు, ఎర్రచందనం, బియ్యం, ఎర్రపూలు వేసి దానిని ఛాతీ మధ్యలోకి…

ట్రంప్ నిర్ణయంపై స్పందించిన చైనా

చైనాపై సుంకాలు విధించాలన్న అమెరికా అధ్యక్షుడి ట్రంప్ నిర్ణయంపై చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ మండిపడింది. దీనిపై చైనా స్పందిస్తూ.. “అమెరికా నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాం. ఈ చర్యలతో అమెరికా సమస్యలు తీరకపోగా… సాధారణ ఆర్థిక వ్యవస్థ, వాణిజ్య సహకారాలు దెబ్బతింటాయి. ఇతర…

TG : నేడు ఢిల్లీకి సీఎం రేవంత్

నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ తరపున నేడు, రేపు ఢిల్లీలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. గెలుపే లక్ష్యంగా తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలను ఢిల్లీ ప్రజలకు వివరించనున్నారు. కాగా రేపటితో…

Hyd : ఘోర అగ్నిప్రమాదం… వ్యక్తి సజీవ దహనం… వివరాల్లోకి వెళ్ళితే…

హైదరాబాద్ లోని కూకట్పల్లిలో ఆదివారం తెల్లవారుజామున ఘోరం అగ్నిప్రమాదం జరిగింది. దాసరి సంజీవయ్య కాలనీలో ఓ ఇంటిలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో జలగం సాయి సత్య శ్రీనివాస్(32) అనే వ్యక్తి సజీవ దహనమయ్యాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.…

కళాశాల మరుగుదొడ్డిలో విద్యార్థిని ప్రసవం… ఎక్కడ…? వివరాల్లోకి వెళ్ళితే…

మరుగుదొడ్డిలో ఓ యువతి… శిశువుకు జన్మనిచ్చి చెత్తకుండీలో పడేసిన సంఘటన ఆసల్యంగా వెలుగులోకి వచ్చింది. తంజావూర్ జిల్లా కుంభకోణంలోని ప్రభుత్వ మహిళా కళాశాలలో విద్యార్థిని(20) గర్భం దాల్చింది. కళశాలలో ప్రసవ నొప్పులు రావడంతో… మరుగుదొడ్డికెళ్లి ఆడ శిశువుకి జన్మనిచ్చింది. యూట్యూబ్ లో…

TG : నిఘా నీడలో ఇంటర్ ప్రాక్టికల్స్… రేపే ప్రారంభం…!

ఇంటర్ ప్రాక్టికల్స్ కోసం ప్రైవేటు కాలేజీల్లో CCTV కెమెరాల ఏర్పాటుకు యాజమాన్యాలు అంగీకరించాయని బోర్డు అధికారులు వెల్లడించారు. రేపటి నుంచి ఈనెల 22 వరకు జరగనున్న పరీక్షలకు 4.29 లక్షల మంది హాజరు కానుండగా, 2,008 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.…